పారిస్ ఒలింపిక్స్ మెనూలో అన్నం, పప్పు, చపాతీ, ఆలుగడ్డ
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం : ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం
సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఎన్నికల తీరును పరిశీలించేందుకు సీఈసీ ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించింది. సాధారణ ఎన్నికల పరిశీలకుడిగా రామ్మోహన్ మిశ్రా, పోలీసు శాఖ వ్యవహారాల పరిశీలకుడిగా దీపక్ మిశ్రా, ఎన్నికల ఖర్చుల పరిశీలకుడిగా నినా నిగమ్ను నియమిస్తూ సీఈసీ కీలక నిర్ణయం తీసుకుంది.
తాజాగా నియమించిన పరిశీలకులు వచ్చే వారం నుంచి ఏపీలో పనిచేయనున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో హింసకు తావులేకుండా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
వరుస లాభాలకు బ్రేక్ : నష్టాల్లో ముగిసిన స్టాక్ సూచీలు
బ్యాంకింగ్ స్టాక్స్ దూకుడు : భారీ లాభాల్లో స్టాక్ సూచీలు
కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా వారసత్వ పన్ను వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కౌంటర్
ఎన్నికల ఏడాదిలో భారత్ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రశంసించిన ఐఎంఎఫ్
శ్రీలంక, యూఏఈ దేశాలకు ఉల్లి ఎగుమతులకు అనుమతించిన భారత్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్