వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం
K Venkateswa... | 11:09 AM, Fri May 10, 2024
భారత్ లో తగ్గిన హిందూ జనాభా, పొరుగుదేశాల్లో మాత్రం మరోలా...?
T Ramesh | 11:03 AM, Fri May 10, 2024
తంబళ్ళపల్లెలో ఏ ఫ్యాక్షన్కి జయం?
P Phaneendra | 10:51 AM, Fri May 10, 2024
రాయచోటి గడీ శ్రీకాంత్దేనా?
P Phaneendra | 10:34 AM, Fri May 10, 2024
కోడూరులో ఎవరి రైలుకి గ్రీన్సిగ్నల్?
P Phaneendra | 10:28 AM, Fri May 10, 2024
రాజంపేట అసెంబ్లీలో రాజెవరు?
P Phaneendra | 10:16 AM, Fri May 10, 2024
అధికారంలోకి వస్తే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు : సీఎం జగన్మోహన్రెడ్డి
K Venkateswa... | 10:16 AM, Fri May 10, 2024
నౌకలో బందీలుగా ఉన్న ఐదుగురు భారతీయులను విడిచిపెట్టిన ఇరాన్
K Venkateswa... | 09:42 AM, Fri May 10, 2024
హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
P Phaneendra | 17:55 PM, Thu May 09, 2024
డీఎల్ డీల్ తో మైదుకూరు లెక్కలు మారేనా
T Ramesh | 17:39 PM, Thu May 09, 2024
ప్రొద్దుటూరు లో గురుశిష్యుల మధ్య పోటీ
T Ramesh | 16:41 PM, Thu May 09, 2024
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం : ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం
సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఎన్నికల తీరును పరిశీలించేందుకు సీఈసీ ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించింది. సాధారణ ఎన్నికల పరిశీలకుడిగా రామ్మోహన్ మిశ్రా, పోలీసు శాఖ వ్యవహారాల పరిశీలకుడిగా దీపక్ మిశ్రా, ఎన్నికల ఖర్చుల పరిశీలకుడిగా నినా నిగమ్ను నియమిస్తూ సీఈసీ కీలక నిర్ణయం తీసుకుంది.
తాజాగా నియమించిన పరిశీలకులు వచ్చే వారం నుంచి ఏపీలో పనిచేయనున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో హింసకు తావులేకుండా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.