Saturday, May 11, 2024

Logo
Loading...
google-add

భారత్‌లో షార్ప్ సెమీకండక్టర్ల పరిశ్రమ

K Venkateswara Rao | 10:06 AM, Sun Apr 28, 2024

భారత్‌కు మరో సెమీకండక్టర్ల పరిశ్రమ రానుంది. జపాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ షార్ప్ భారత్‌లో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. పరిశ్రమ ఏర్పాటుకు 3 నుంచి 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయి. దాదాపు రూ.25 వేల నుంచి 40 వేల కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమ రానుందని తెలుస్తోంది. 1000 ఎకరాల్లో షార్ప్ ఈ పరిశ్రమ ఏర్పాటు చేయనుంది.




ఇప్పటికే షార్ప్ జపాన్‌లో సెమీకండక్టర్ పరిశ్రమ నడుపుతోంది. సెమీకండక్టర్లును ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలతో షార్ప్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

గాజాలోని రఫాలో భీకర పోరు

K Venkateswara Rao | 09:31 AM, Sat May 11, 2024

ఆధ్యాత్మికం

google-add

ఆర్థికం

google-add
google-add