పారిస్ ఒలింపిక్స్ మెనూలో అన్నం, పప్పు, చపాతీ, ఆలుగడ్డ
తిరుమలలో ఘనంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం
కలియుగదైవం తిరుమల తిరుమతి శ్రీవేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వసంతోత్సవాల్లో రెండో రోజులు భూదేవి, శ్రీదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామి స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారు తిరుమాడ వీధుల్లో స్వర్ణరథంపై ఊరేగారు. వేలాది మంది భక్తులు రథోత్సవంలో పాల్గొని తరించిపోయారు.
వేలాది భక్తులు స్వామివారి స్వర్ణరథం లాగేందుకు పోటీలుపడ్డారు. గోవింద నామాలు జపిస్తూ రథాన్ని లాగేందుకు ముందుకు వచ్చారు. లక్ష్మీదేవి కరుణతో సంపద, భూదేవి ఆశీస్సులతో సమస్త ధాన్యాలు, శ్రీవారి కటాక్షంతో సుఖాలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. రథోత్సవాలను ఈవో ధర్మారెడ్డి దగ్గరుండి పర్వవేక్షించారు.
స్టాక్ మార్కెట్ల దూకుడు : భారీ లాభాల్లో ముగిసిన సూచీలు
వరుస లాభాలకు బ్రేక్ : నష్టాల్లో ముగిసిన స్టాక్ సూచీలు
బ్యాంకింగ్ స్టాక్స్ దూకుడు : భారీ లాభాల్లో స్టాక్ సూచీలు
అధికారంలోకి వస్తే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు : సీఎం జగన్మోహన్రెడ్డి
హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ