Friday, May 10, 2024

Logo
Loading...
google-add

తిరుమలలో ఘనంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం

K Venkateswara Rao | 11:01 AM, Mon Apr 22, 2024

కలియుగదైవం తిరుమల తిరుమతి శ్రీవేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వసంతోత్సవాల్లో రెండో రోజులు భూదేవి, శ్రీదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామి స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారు తిరుమాడ వీధుల్లో స్వర్ణరథంపై ఊరేగారు. వేలాది మంది భక్తులు రథోత్సవంలో పాల్గొని తరించిపోయారు.



వేలాది భక్తులు స్వామివారి స్వర్ణరథం లాగేందుకు పోటీలుపడ్డారు. గోవింద నామాలు జపిస్తూ రథాన్ని లాగేందుకు ముందుకు వచ్చారు. లక్ష్మీదేవి కరుణతో సంపద, భూదేవి ఆశీస్సులతో సమస్త ధాన్యాలు, శ్రీవారి కటాక్షంతో సుఖాలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. రథోత్సవాలను ఈవో ధర్మారెడ్డి దగ్గరుండి పర్వవేక్షించారు.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add

ఆర్థికం

google-add
google-add