పారిస్ ఒలింపిక్స్ మెనూలో అన్నం, పప్పు, చపాతీ, ఆలుగడ్డ
పెళ్ళింట విషాదం, అగ్ని ప్రమాదం కారణంగా ఆరుగురు మృతి
బిహార్ లో దారుణం జరిగింది. వివాహం జరగాల్సిన ఓ ఇంట్లో విషాదం చోటుచేసుకోవడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దర్భంగా లోని అలీనగర్లో వివాహం సందర్భంగా పటాకులు కాల్చారు. దీంతో నిప్పురవ్వలు పెళ్ళి పందిరిపై పడి మంటలు రాజుకున్నాయి. కాసేపట్లోనే మిగతా ప్రాంతాలకు పాకడంతో ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు మరణించారు.
సునీల్ పాశ్వాన్ (26), లీలాదేవి (23), కంచన్ దేవి (26), సిద్ధాంత్ కుమార్ (4), శశాంక్ కుమార్ (3), సాక్షి కుమారి (5) మరణించినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదంలో మూడు ఆవులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు.
Trending Tag
స్టాక్ మార్కెట్ల దూకుడు : భారీ లాభాల్లో ముగిసిన సూచీలు
వరుస లాభాలకు బ్రేక్ : నష్టాల్లో ముగిసిన స్టాక్ సూచీలు
బ్యాంకింగ్ స్టాక్స్ దూకుడు : భారీ లాభాల్లో స్టాక్ సూచీలు