నిడదవోలులో కందుల దుర్గేష్ పరువు దక్కేనా?
P Phaneendra | 23:23 PM, Sat Apr 27, 2024
కొవ్వూరు బరిలో గెలిచేదెవరు?
P Phaneendra | 23:01 PM, Sat Apr 27, 2024
కసబ్ కేసును వాదించిన ప్రముఖ వకీలుకు బీజేపీ ఎంపీ టికెట్
T Ramesh | 18:25 PM, Sat Apr 27, 2024
రాజమండ్రి రూరల్లో గోరంట్ల హ్యాట్రిక్ కొట్టేనా?
P Phaneendra | 17:43 PM, Sat Apr 27, 2024
రాజమండ్రి సిటీలో మారిన అభ్యర్ధులు
P Phaneendra | 17:14 PM, Sat Apr 27, 2024
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
P Phaneendra | 17:00 PM, Sat Apr 27, 2024
రాజానగరంలో కొత్త అభ్యర్ధులతో రంజుగా రాజకీయం
P Phaneendra | 16:56 PM, Sat Apr 27, 2024
ఓటు ప్రాధాన్యంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు
T Ramesh | 16:49 PM, Sat Apr 27, 2024
అనపర్తిలో ఆధిక్యం ఏ రెడ్డిది?
P Phaneendra | 16:32 PM, Sat Apr 27, 2024
వరల్డ్ ఆర్చరీలో జ్యోతి సురేఖ అద్భుత ప్రదర్శన
T Ramesh | 16:25 PM, Sat Apr 27, 2024
అమెరికాలో కారు ప్రమాదం, ముగ్గురు భారతీయులు మృతి
T Ramesh | 15:20 PM, Sat Apr 27, 2024
బుక్కరాయసముద్రంలో చంద్రబాబు : సంపద సృష్టిస్తా, నిజమైన బటన్ నొక్కుతా
టీడీపీకి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సంపదా సృష్టిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆదాయాన్ని పెంచుతూ పేదలకు పంచుతానని చెప్పారు. నిజమైన బటన్ నొక్కి పేదల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ప్రజాగళం ఎన్నికల ప్రచార యాత్ర, ఉమ్మడి అనంతపురంలో కొనసాగుతోంది. బుక్కరాయసముద్రంలో ఆయన ప్రసంగిస్తూ... సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఉద్ఘాటించారు.
ఆడబిడ్డ నిధి కింద ప్రతీ మహిళకు నెలకు రూ.1,50 0 అందజేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు, ఒక ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటి వారి ఖాతాలో నేరుగా జమ చేస్తామని చెప్పారు. తల్లికి వందనం పథకం కిద ఒక బిడ్డ ఉంటే రూ.15,000. ఇద్దరు బిడ్డలుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురుంటే రూ.60 వేలు, ఇచ్చే బాధ్యత తనది అని చంద్రబాబు వాగ్దానం చేశారు.
ఆర్టీసీ ఎర్ర బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు ప్రతీ రైతుకు రూ.20 వేల ఆర్థికసాయం అందజేస్తామని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే సామాజిక పింఛను రూ.4 వేలకు పెంచుతామన్నారు.
Trending Tag
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
కేరళలోని అరత్తూరులో కాసేపట్లో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
తమిళనాడు వక్ఫ్ చట్టం సవరణ రాజ్యాంగవిరుద్ధమన్న
మద్రాస్ హైకోర్ట్
సందేశ్ఖాలీలో భారీగా మారణాయుధాలు లభ్యం, తృణమూల్ నేత ప్రమేయం
‘రెండు రాజ్యాల పరిష్కారాని’కి ఇజ్రాయెల్ ఒప్పుకుంటే హమాస్ను రద్దు చేస్తాం
అమెరికా యూనివర్సిటీల్లో అలజడి : వందలాది విద్యార్ధుల అరెస్ట్
కేంద్ర మధ్యంతర బడ్జెట్పై ప్రత్యేక విశ్లేషణ
మంగళము కుసుమ సుకుమారునకు....
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
తేజస్లో మోదీ
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
రామమందిరం గురించి ప్రముఖ నాట్యకళాకారిణి సోనాల్ మాన్సింగ్
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధానికీ, కేరళ పేలుళ్ళకూ సంబంధం ఏంటి?
ఆసియా పారా గేమ్స్లో పాల్గొన్న భారత బృందాన్ని ప్రశంసిస్తున్న ప్రధానమంత్రి
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్