హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
P Phaneendra | 17:55 PM, Thu May 09, 2024
డీఎల్ డీల్ తో మైదుకూరు లెక్కలు మారేనా
T Ramesh | 17:39 PM, Thu May 09, 2024
ప్రొద్దుటూరు లో గురుశిష్యుల మధ్య పోటీ
T Ramesh | 16:41 PM, Thu May 09, 2024
సందీప్ కిషన్ కొత్త సినిమా ‘మాయా వన్’ టీజర్ విడుదల అయింది
P Phaneendra | 16:31 PM, Thu May 09, 2024
మన ప్రధానమంత్రులు : మన్మోహన్ సింగ్ - 1
P Phaneendra | 16:15 PM, Thu May 09, 2024
జమ్మలమడుగులో కమలం వికసిస్తుందా...?
T Ramesh | 16:09 PM, Thu May 09, 2024
కమలాపురం ఎవరి పక్షం...?
T Ramesh | 15:27 PM, Thu May 09, 2024
పులివెందులలో తిరుగులేని వైఎస్ ఫ్యామిలీ
T Ramesh | 14:58 PM, Thu May 09, 2024
కడప అసెంబ్లీలో జోరు ఎవరిది...?
T Ramesh | 13:30 PM, Thu May 09, 2024
బద్వేలు- 2024 ఎవరిది...?
T Ramesh | 13:19 PM, Thu May 09, 2024
లోక్ సభ సమరం : కడప గడపలో రక్తసంబంధీకుల మధ్య ఆధిపత్య పోరు
T Ramesh | 13:09 PM, Thu May 09, 2024
హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
రాజమండ్రి రూరల్లో గోరంట్ల హ్యాట్రిక్ కొట్టేనా?
Rajahmundry Rural Assembly Constituency Profile
రాజమండ్రి రూరల్ 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో
ఏర్పడిన స్థానం. ఆ నియోజకవర్గంలో కడియం, రాజమండ్రి రూరల్ అనే రెండు మండలాలతో పాటు రాజమండ్రి
మునిసిపల్ కార్పొరేషన్లోని కొన్ని వార్డులు ఉన్నాయి.
1962లో కోరుకొండ నియోజకవర్గంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత కడియం నియోజకవర్గంగా మారింది. 1967, 1972 ఎన్నికల్లో కడియం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా కాంగ్రెస్ ఖాతాలో పడింది. 1978 నుంచీ జనరల్ స్థానంగా మారింది. ఆ ఎన్నికల్లో జనతా పార్టీ గెలిచింది. 1983, 1985 ఎన్నికల్లో టిడిపి హవా నడిచింది. 1989లో జక్కంపూడి రామమోహనరావు ఇండిపెండెంట్ అభ్యర్ధిగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరినప్పటికీ 1994లో టిడిపి అభ్యర్ధి వడ్డి వీరభద్రరావు చేతిలో ఓటమి తప్పలేదు. 1999, 2004లో మాత్రం జక్కంపూడి రెండుసార్లూ గెలుపు దక్కించుకున్నారు.
2008లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో కడియం రద్దై రాజమండ్రి రూరల్ కొత్త నియోజకవర్గం ఏర్పడింది. 2009లో టిడిపి అభ్యర్ధి చందన రమేష్ ప్రజారాజ్యం అభ్యర్ధి స్వామినాయుడును ఓడించారు. 2014లో టిడిపి తమ రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని రూరల్కు పంపించింది. ఆయన వైఎస్ఆర్సిపి అభ్యర్ధి ఆకుల వీర్రాజు మీద విజయం సాధించారు. 2019లో కూడా గోరంట్ల వెర్సెస్ ఆకుల పోరులో టిడిపియే గెలిచింది.
2024 ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి గోరంట్లకు సీటు దక్కుతుందా లేదా అన్న అనుమానాలుండేవి. జనసేన పార్టీకి చెందిన కందుల దుర్గేష్కు రాజమండ్రి రూరల్ టికెట్ దక్కుతుందని భావించారు. అయితే అనూహ్యంగా చంద్రబాబు నాయుడు మళ్ళీ గోరంట్లకే సీటిచ్చారు. ఇక వైఎస్ఆర్సిపి తమ అభ్యర్ధిని మార్చింది. రామచంద్రాపురం నుంచి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణను మోహరించింది. ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా బాలేపల్లి మురళీధర్ నిలబడ్డారు.
Trending Tag
హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్ : ముగ్గురు తీవ్రవాదులు హతం
రాజమహేద్రవరంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్ దౌర్హరాలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
తెలంగాణ జహీరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
రఫా క్రాసింగ్ ను ఆధీనంలోకి తీసుకున్న ఇజ్రాయెల్
రాకెట్ లో సాంకేతిక లోపం, స్పేస్ జర్నీకి బ్రేక్
నిజ్జర్ హత్యలో అనుమానితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
నిజ్జర్ హత్య కేసులో అరెస్టైన వారికి పాక్ ఐఎస్ఐతో లింకులు
‘ముందు రాయబరేలిలో గెలవండి రాహుల్’... కాస్పరోవ్ వివరణ
నిజ్జర్ హత్యలో అనుమానితులంటూ ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసిన కెనడా
UAE ను మళ్ళీ ముంచెత్తిన వానలు
పాలస్తీనా అనుకూలవాదుల నినాదాలతో రణరంగంగా మారిన కొలంబియా యూనివర్సిటీ
ఇజ్రాయెల్ –పాలస్తీనా యుద్ధంపై మరోసారి స్పందించిన భారత్
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు