హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
P Phaneendra | 17:55 PM, Thu May 09, 2024
డీఎల్ డీల్ తో మైదుకూరు లెక్కలు మారేనా
T Ramesh | 17:39 PM, Thu May 09, 2024
ప్రొద్దుటూరు లో గురుశిష్యుల మధ్య పోటీ
T Ramesh | 16:41 PM, Thu May 09, 2024
సందీప్ కిషన్ కొత్త సినిమా ‘మాయా వన్’ టీజర్ విడుదల అయింది
P Phaneendra | 16:31 PM, Thu May 09, 2024
మన ప్రధానమంత్రులు : మన్మోహన్ సింగ్ - 1
P Phaneendra | 16:15 PM, Thu May 09, 2024
జమ్మలమడుగులో కమలం వికసిస్తుందా...?
T Ramesh | 16:09 PM, Thu May 09, 2024
కమలాపురం ఎవరి పక్షం...?
T Ramesh | 15:27 PM, Thu May 09, 2024
పులివెందులలో తిరుగులేని వైఎస్ ఫ్యామిలీ
T Ramesh | 14:58 PM, Thu May 09, 2024
కడప అసెంబ్లీలో జోరు ఎవరిది...?
T Ramesh | 13:30 PM, Thu May 09, 2024
బద్వేలు- 2024 ఎవరిది...?
T Ramesh | 13:19 PM, Thu May 09, 2024
లోక్ సభ సమరం : కడప గడపలో రక్తసంబంధీకుల మధ్య ఆధిపత్య పోరు
T Ramesh | 13:09 PM, Thu May 09, 2024
హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
కసబ్ కేసును వాదించిన ప్రముఖ వకీలుకు బీజేపీ ఎంపీ టికెట్
ముంబై నార్త్ సెంట్రల్ ఎంపీ అభ్యర్థిగా మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ ను బీజేపీ బరిలో దింపింది. కమలం గుర్తు పై ఉజ్వల్ నికమ్ పోటీ చేస్తుండగా హస్తం గుర్తుపై వర్ష గైక్వాడ్ బరిలో నిలువనున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న పూనం మహాజన్ కు బదులు ఉజ్వల్ నికమ్ కు బీజేపీ సీటు కేటాయించడంతో ముంబైనార్త్ సెంట్రల్ లో రాజకీయం ఆసక్తికరంగా మారింది.
జుడీషియరీలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఉజ్వల్ నికమ్ అనేక సంచలన కేసులను వాదించారు. 1993 పేలుళ్ళ కేసులో కూడా వాదనలు వినిపించారు. ప్రమోద్ మహాజన్ హత్యకేసు, గుల్షన్ కుమార్ మర్డర్, 2008 లో ముంబై పై ఉగ్రదాడి కేసుల్లో వాదనలు వినిపించారు. 2013లో ముంబైలో జరిగిన లైంగిక దాడి కేసు విచారణలో భాగంగా ప్రభుత్వం, ఉజ్వల్ ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించింది. 2016లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
26/11 దాడిలో ప్రధాన నిందితుడిగా ఉన్న కసబ్ కు ఉరిశిక్ష పడిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఉజ్వల్ నికమ్, దానిని భారత విజయంగా అభివర్ణించారు. కసబ్ ను ఉరితీసి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు, సామాన్య ప్రజలకు భారత ప్రభుత్వం నివాళులు అర్పించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2009, 2014లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాదత్ విజయం సాధించగా 2014, 2019లో బీజేపీ నుంచి పూనం మహాజన్ గెలిచారు.
ఈ సారి మహాజన్ అభ్యర్థిత్వం పట్ల పలు సర్వేల్లో వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఉజ్వల్ ను బీజేపీ బరిలోకి దింపింది. మహేశ్ జెఠల్మానీ కూడా గతంలో ఈ స్థానం నుంచి పోటీ చేశారు.
Trending Tag
హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్ : ముగ్గురు తీవ్రవాదులు హతం
రాజమహేద్రవరంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్ దౌర్హరాలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
తెలంగాణ జహీరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
రఫా క్రాసింగ్ ను ఆధీనంలోకి తీసుకున్న ఇజ్రాయెల్
రాకెట్ లో సాంకేతిక లోపం, స్పేస్ జర్నీకి బ్రేక్
నిజ్జర్ హత్యలో అనుమానితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
నిజ్జర్ హత్య కేసులో అరెస్టైన వారికి పాక్ ఐఎస్ఐతో లింకులు
‘ముందు రాయబరేలిలో గెలవండి రాహుల్’... కాస్పరోవ్ వివరణ
నిజ్జర్ హత్యలో అనుమానితులంటూ ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసిన కెనడా
UAE ను మళ్ళీ ముంచెత్తిన వానలు
పాలస్తీనా అనుకూలవాదుల నినాదాలతో రణరంగంగా మారిన కొలంబియా యూనివర్సిటీ
ఇజ్రాయెల్ –పాలస్తీనా యుద్ధంపై మరోసారి స్పందించిన భారత్
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు