సర్వేపల్లిలో గెలుపు అంత ఈజీ కాదు....!
T Ramesh | 15:27 PM, Fri May 10, 2024
సత్యవేడులో సత్తా చాటెదెవరు...?
T Ramesh | 14:45 PM, Fri May 10, 2024
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్
K Venkateswa... | 14:42 PM, Fri May 10, 2024
విజయలక్ష్మీ వరించెదెవరిని శ్రీకాళహస్తీశ్వరా
T Ramesh | 14:40 PM, Fri May 10, 2024
తిరుపతిలో గెలిచే మారాజు ఎవరో... ?
T Ramesh | 14:29 PM, Fri May 10, 2024
తిరుపతి పార్లమెంటులో ఎవరి పట్టు ఎంత...?
T Ramesh | 14:20 PM, Fri May 10, 2024
లోక్సభలో మన స్థానాలు : రాజంపేట
P Phaneendra | 13:17 PM, Fri May 10, 2024
ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయండి : సుప్రీంకోర్టు ఆదేశం
K Venkateswa... | 12:44 PM, Fri May 10, 2024
పుంగనూరు బరిలో గెలుపుగిత్త పెద్దిరెడ్డేనా?
P Phaneendra | 12:32 PM, Fri May 10, 2024
మదనపల్లె మార్కెట్లో మొనగాడెవడు?
P Phaneendra | 12:04 PM, Fri May 10, 2024
పీలేరులో వైసీపీ హ్యాట్రిక్ సాధించేనా?
P Phaneendra | 11:32 AM, Fri May 10, 2024
మండపేటలో వేగుళ్ళ డబుల్ హ్యాట్రిక్ మొదలవుతుందా?
Mandapeta Assembly Constituency Profile
మండపేట నియోజకవర్గం 2008లో ఏర్పడింది. మొదట్లో అంటే
1952 ఎన్నికలకు ముందు పామర్రు నియోజకవర్గం ఉండేది. 1978నాటికి దాన్ని ఆలమూరు
స్థానంగా మార్చారు.
మండపేట నియోజకవర్గం పరిధిలో మూడు మండలాలు ఉన్నాయి. అవి మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం.
పామర్రు నియోజకవర్గంగా ఉన్నప్పుడు అంటే 1952 నుంచి 1972 వరకూ కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. 1967లో మాత్రం స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు. 1978లో ఆలమూరు నియోజకవర్గంలో మొదటిసారి పోటీలో కాంగ్రెస్ విజయం సాధించింది, తర్వాత 1983, 1985లో తెలుగుదేశం విజయం సాధించింది. 1989లో కాంగ్రెస్ ఉనికి చాటుకుంది. 1994, 1999 ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు సొంతం చేసుకుంది. 2004లో కాంగ్రెస్ గెలిచింది. మళ్ళీ 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది.
రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన మొదటి ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున జి వెంకటస్వామినాయుడు తలపడ్డారు. ఆ ఎన్నికల్లో జోగేశ్వరరావు గెలిచారు. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి జోగేశ్వరరావు, వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ తలపడ్డారు. అప్పుడు కూడా జోగేశ్వరరావు గెలిచి హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నారు.
ఇప్పుడు 2024లో వైఎస్ఆర్సిపి నుంచి తోట త్రిమూర్తులు పోటీ చేస్తున్నారు. ఎన్డిఎ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధిగా వేగుళ్ళ జోగేశ్వరరావు నిలబడ్డారు. రెండో హ్యాట్రిక్ ప్రారంభించాలని ఉత్సాహంగా ఉన్నారు. మరోవైపు ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా కామన ప్రభాకరరావు బరిలోకి దిగారు.
Trending Tag
ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయండి : సుప్రీంకోర్టు ఆదేశం
రాజమహేద్రవరంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్ దౌర్హరాలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
తెలంగాణ జహీరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
నౌకలో బందీలుగా ఉన్న ఐదుగురు భారతీయులను విడిచిపెట్టిన ఇరాన్
రఫా క్రాసింగ్ ను ఆధీనంలోకి తీసుకున్న ఇజ్రాయెల్
రాకెట్ లో సాంకేతిక లోపం, స్పేస్ జర్నీకి బ్రేక్
నిజ్జర్ హత్యలో అనుమానితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
నిజ్జర్ హత్య కేసులో అరెస్టైన వారికి పాక్ ఐఎస్ఐతో లింకులు
‘ముందు రాయబరేలిలో గెలవండి రాహుల్’... కాస్పరోవ్ వివరణ
నిజ్జర్ హత్యలో అనుమానితులంటూ ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసిన కెనడా
UAE ను మళ్ళీ ముంచెత్తిన వానలు
పాలస్తీనా అనుకూలవాదుల నినాదాలతో రణరంగంగా మారిన కొలంబియా యూనివర్సిటీ
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు