హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
P Phaneendra | 17:55 PM, Thu May 09, 2024
డీఎల్ డీల్ తో మైదుకూరు లెక్కలు మారేనా
T Ramesh | 17:39 PM, Thu May 09, 2024
ప్రొద్దుటూరు లో గురుశిష్యుల మధ్య పోటీ
T Ramesh | 16:41 PM, Thu May 09, 2024
సందీప్ కిషన్ కొత్త సినిమా ‘మాయా వన్’ టీజర్ విడుదల అయింది
P Phaneendra | 16:31 PM, Thu May 09, 2024
మన ప్రధానమంత్రులు : మన్మోహన్ సింగ్ - 1
P Phaneendra | 16:15 PM, Thu May 09, 2024
జమ్మలమడుగులో కమలం వికసిస్తుందా...?
T Ramesh | 16:09 PM, Thu May 09, 2024
కమలాపురం ఎవరి పక్షం...?
T Ramesh | 15:27 PM, Thu May 09, 2024
పులివెందులలో తిరుగులేని వైఎస్ ఫ్యామిలీ
T Ramesh | 14:58 PM, Thu May 09, 2024
కడప అసెంబ్లీలో జోరు ఎవరిది...?
T Ramesh | 13:30 PM, Thu May 09, 2024
బద్వేలు- 2024 ఎవరిది...?
T Ramesh | 13:19 PM, Thu May 09, 2024
లోక్ సభ సమరం : కడప గడపలో రక్తసంబంధీకుల మధ్య ఆధిపత్య పోరు
T Ramesh | 13:09 PM, Thu May 09, 2024
హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
నిడదవోలులో కందుల దుర్గేష్ పరువు దక్కేనా?
Nidadavole Assembly Constituency Profile
జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా తూర్పుగోదావరిలోకి అద్దరి నుంచి వచ్చి చేరిన మరో ప్రధాన ప్రాంతం నిడదవోలు. ఆ నియోజకవర్గం 2008లో ఏర్పడింది. నిడదవోలు స్థానం పరిధిలో మూడు మండలాలు ఉన్నాయి. అవి నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి.
ఈ స్థానం మొదట్లో అత్తిలి నియోజకవర్గంగా ఉండేది. 1955, 1967, 1972, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 1962లో సిపిఐ ఒకసారి గెలిచింది. 1983, 1985, 1989 ఎన్నికల్లో తెలుగుదేశం విజయం కైవసం చేసుకుంది. 1994లో కాంగ్రెస్ మరొకసారి ఉనికి చాటుకుంది. 1998 ఉపయెన్నికలోనూ, 1999 ఎన్నికలోనూ తెలుగుదేశం సత్తా చాటింది. 2004లో చివరిసారి కాంగ్రెస్ గెలుపొందింది.
2008లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నిడదవోలు నియోజకవర్గంగా ఏర్పడింది. 2009లోనూ, ఆ తర్వాత 2014లోనూ జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధి బూరుగుపల్లి శేషారావు విజయం అందుకున్నారు. 2019లో వైఎస్ఆర్సిపి అభ్యర్ధి జి శ్రీనివాస నాయుడు గెలుపొందారు.
ఇప్పుడు 2024లో వైఎస్ఆర్సిపి తమ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడునే బరిలోకి దింపుతోంది. ఎన్డిఎ కూటమి నుంచి జనసేన అభ్యర్ధి కందుల దుర్గేష్ను నిలబెట్టడం మాత్రం అనూహ్యమే. రాజమండ్రి రూరల్ నియోజక వర్గంలో మొదటినుంచీ పనిచేసుకుంటూ ఆ టికెట్ తనకు ఖాయం అనుకున్న జనసేన నాయకుడు దుర్గేష్కు తెలుగుదేశం పెద్ద దెబ్బే కొట్టింది. రాజమండ్ర రూరల్ను తమ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికే కేటాయించింది. జనసేన దుర్గేష్ను ఏకంగా గోదావరి వంతెన దాటించి నిడదవోలు వరకూ పంపించింది. దీంతో అక్కడి స్థానిక తెలుగుదేశం నాయకత్వానికి కూడా అసంతృప్తే మిగిలింది. ఇక దుర్గేష్ గత ఐదేళ్ళుగా రాజమండ్రి రూరల్లో పడిన ప్రయాస అంతా బూడిదలో పోసిన పన్నీరయింది. అయితే నిడదవోలులో ఆయన శ్రమ ఫలిస్తుందో లేదో చూడాలి. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పెద్దిరెడ్డి సుబ్బారావు కూడా పోటీలో ఉన్నారు.
Trending Tag
హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్ : ముగ్గురు తీవ్రవాదులు హతం
రాజమహేద్రవరంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్ దౌర్హరాలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
తెలంగాణ జహీరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
నిజ్జర్ హత్యలో అనుమానితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
నిజ్జర్ హత్య కేసులో అరెస్టైన వారికి పాక్ ఐఎస్ఐతో లింకులు
కేంద్ర మధ్యంతర బడ్జెట్పై ప్రత్యేక విశ్లేషణ
మంగళము కుసుమ సుకుమారునకు....
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
తేజస్లో మోదీ
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
రామమందిరం గురించి ప్రముఖ నాట్యకళాకారిణి సోనాల్ మాన్సింగ్
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధానికీ, కేరళ పేలుళ్ళకూ సంబంధం ఏంటి?
ఆసియా పారా గేమ్స్లో పాల్గొన్న భారత బృందాన్ని ప్రశంసిస్తున్న ప్రధానమంత్రి
హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ