హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
P Phaneendra | 17:55 PM, Thu May 09, 2024
డీఎల్ డీల్ తో మైదుకూరు లెక్కలు మారేనా
T Ramesh | 17:39 PM, Thu May 09, 2024
ప్రొద్దుటూరు లో గురుశిష్యుల మధ్య పోటీ
T Ramesh | 16:41 PM, Thu May 09, 2024
సందీప్ కిషన్ కొత్త సినిమా ‘మాయా వన్’ టీజర్ విడుదల అయింది
P Phaneendra | 16:31 PM, Thu May 09, 2024
మన ప్రధానమంత్రులు : మన్మోహన్ సింగ్ - 1
P Phaneendra | 16:15 PM, Thu May 09, 2024
జమ్మలమడుగులో కమలం వికసిస్తుందా...?
T Ramesh | 16:09 PM, Thu May 09, 2024
కమలాపురం ఎవరి పక్షం...?
T Ramesh | 15:27 PM, Thu May 09, 2024
పులివెందులలో తిరుగులేని వైఎస్ ఫ్యామిలీ
T Ramesh | 14:58 PM, Thu May 09, 2024
కడప అసెంబ్లీలో జోరు ఎవరిది...?
T Ramesh | 13:30 PM, Thu May 09, 2024
బద్వేలు- 2024 ఎవరిది...?
T Ramesh | 13:19 PM, Thu May 09, 2024
లోక్ సభ సమరం : కడప గడపలో రక్తసంబంధీకుల మధ్య ఆధిపత్య పోరు
T Ramesh | 13:09 PM, Thu May 09, 2024
హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
లోక్సభలో మన స్థానాలు: అమలాపురం
Amalapuram Parliamentary Constituency Profile
గోదావరి కొసన ఉన్న సీమ కాబట్టి దాన్ని కోనసీమ అన్నారు. అమలాపురం ఆ కోనసీమకు చిరునామా లాంటి నగరం. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది.
అమలాపురం లోక్సభా స్థానంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అవి రామచంద్రపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి గన్నవరం, కొత్తపేట, మండపేట.
అమలాపురం లోక్సభ నియోజకవర్గానికి 1957లో జరిగిన ఎన్నికల్లో సిపిఐ గెలిచింది. ఆ తర్వాత అంతా కాంగ్రెస్, టిడిపిల పాలనే నడిచింది. గత ఎన్నికల్లో అంటే 2019లో వైఎస్ఆర్సిపి బోణీ చేసింది.
1962, 1967, 1971, 1977, 1980 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ స్థాపించాక మొదటి లోక్సభ ఎన్నికలు జరిగిన 1984లో ఆ పార్టీ గెలిచింది. 1989లో కాంగ్రెస్ పుంజుకున్నా 1991లో తెలుగుదేశానికి వదిలేసుకుంది. ఆ సంవత్సరం జిఎంసి బాలయోగి మొదటిసారి ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టారు. 1996లో మళ్ళీ కాంగ్రెస్ గెలిచినా 1998, 1999లో జరిగిన ఎన్నికల్లో బాలయోగి మళ్ళీ టిడిపి ఎంపీగా విజయం సాధించారు. 2002లో టిడిపి తరఫున గంటి విజయకుమారి ఎంపీ సీటు దక్కించుకున్నారు. 2004, 2009 ఎన్నికల్లో జివి హర్షకుమార్ కాంగ్రెస్ అభ్యర్ధిగా నిలిచి గెలిచారు.
రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధి పండుల రవీంద్రబాబు వైఎస్ఆర్సిపి అభ్యర్ధి పినిపే విశ్వరూపు మీద విజయబావుటా ఎగరేసారు. 2019లో రెండు ప్రధాన పార్టీలూ తమ అభ్యర్ధులను మార్చాయి. వైఎస్ఆర్సిపి తరఫున చింతా అనూరాధ తెలుగుదేశానికి చెందిన గంటి హరీష్ మాధుర్ మీద గెలుపొందారు.
ఇప్పుడు 2024లో అధికార వైఎస్ఆర్సిపి తమ అభ్యర్ధిని మార్చింది. రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావును పార్లమెంటు బరిలో మోహరించింది. ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేదంటూనే రాపాక నామినేషన్ కూడా వేసేసారు. ఎన్డిఎ కూటమిలోని తెలుగుదేశం మాత్రం గతేడాది పోటీ చేసిన గంటి హరీష్ మాధుర్నే నిలబెడుతోంది. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ నాయకుడైన జంగా గౌతమ్ బరిలోకి దిగారు.
Trending Tag
హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్ : ముగ్గురు తీవ్రవాదులు హతం
రాజమహేద్రవరంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్ దౌర్హరాలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
తెలంగాణ జహీరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
రఫా క్రాసింగ్ ను ఆధీనంలోకి తీసుకున్న ఇజ్రాయెల్
రాకెట్ లో సాంకేతిక లోపం, స్పేస్ జర్నీకి బ్రేక్
నిజ్జర్ హత్యలో అనుమానితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
నిజ్జర్ హత్య కేసులో అరెస్టైన వారికి పాక్ ఐఎస్ఐతో లింకులు
‘ముందు రాయబరేలిలో గెలవండి రాహుల్’... కాస్పరోవ్ వివరణ
నిజ్జర్ హత్యలో అనుమానితులంటూ ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసిన కెనడా
UAE ను మళ్ళీ ముంచెత్తిన వానలు
పాలస్తీనా అనుకూలవాదుల నినాదాలతో రణరంగంగా మారిన కొలంబియా యూనివర్సిటీ
ఇజ్రాయెల్ –పాలస్తీనా యుద్ధంపై మరోసారి స్పందించిన భారత్
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ