పారిస్ ఒలింపిక్స్ మెనూలో అన్నం, పప్పు, చపాతీ, ఆలుగడ్డ
లోయలో పడిన కారు... పదిమంది దుర్మరణం...!
జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఉదయం ఓ ట్యాక్సీ అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో పదిమంది చనిపోయారు. రాంబన్ ప్రాంతంలోని బ్యాటరీ చాష్మా పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది.
ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న వెంటనే రాంబాన్ డిప్యూటీ కమిషనర్ బషీర్ ఉల్ హక్ తో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడారు. ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రమాదంలో చనిపోయినవారికి సంతాపం వ్యక్తం చేశారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే ఎస్డీఆర్ఎఫ్, క్యూఆర్టీ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Trending Tag
వరుస లాభాలకు బ్రేక్ : నష్టాల్లో ముగిసిన స్టాక్ సూచీలు
బ్యాంకింగ్ స్టాక్స్ దూకుడు : భారీ లాభాల్లో స్టాక్ సూచీలు
కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా వారసత్వ పన్ను వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కౌంటర్
ఎన్నికల ఏడాదిలో భారత్ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రశంసించిన ఐఎంఎఫ్
కర్ణాటకలోని బాగల్కోట్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
కాంగ్రెస్ మైనారిటీ అస్త్రం : ముస్లిములకు ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు