param

param

బిట్ కాయిన్ల కేసు : శిల్పాశెట్టి దంపతుల ఆస్తులు అటాచ్

బిట్‌కాయిన్లతో మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో నటి శిల్పాశెట్టి  దంపతులపై ఈడీ  చర్యలు చేపట్టింది. శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు చెందిన రూ.97.79కోట్లు విలువ చేసే స్థిర, చరాస్తులను...

సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు

వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్‌ 12న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా...

చురుగ్గా సాగుతోన్న మొదటి దశ పోలింగ్ : పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని ప్రధాని పిలుపు

సార్వత్రిక ఎన్నికల ఘట్టంలో మొదటి దశ పోలింగ్ మొదలైంది.102 లోక్‌సభ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. 21 రాష్ట్రాలు, పలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొదటి విడతలో...

సీఎం జగన్ పై రాయి దాడి కేసు దర్యాప్తు వివరాలు కోరుతూ  పిటిషన్

సీఎం జగన్‌పై రాయి దాడి ఘటన దర్యాప్తునకు సంబంధించి  విజయవాడ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు వెల్లడించాలని న్యాయవాది సలీం ఈ...

ఆంధ్రప్రదేశ్ లో నామినేషన్ల సందడి

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మరో పది రాష్ట్రాల్లో నాలుగో విడతలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్...

‘జయజయ రామ… పట్టాభి రామ’ నామస్మరణతో పులకించిన తెలుగు నేల

భద్రాచలంలో శ్రీరామ మహాపట్టాభిషేక మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య శ్రీరామచంద్రుడు సింహాసనాన్ని అధిష్టించారు. సీతమ్మ సమేతంగా సుగుణాభిరాముడు రాజాధిరాజుగా దర్శనమిచ్చి భక్తులను...

ఒంటిమిట్టలో వైభవంగా శ్రీరాముడి బ్రహ్మోత్సవాలు

ఏకశిలానగరం ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారు వేణుగానాలంకారంలో దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహించారు. ఆలయ మాడ వీధుల్లో విహరించారు. ఉదయం...

పార్వతీపురం ఎవరి పరం?

Parvatipuram Assembly Constituency Profile పార్వతీపురం నియోజకవర్గం మొదట్లో విజయనగరం జిల్లాలో ఉండేది. ఇటీవల జిల్లాల విభజన జరిగిన తర్వాత పార్వతీపురం పేరుతోనే పార్వతీపురం మన్యం జిల్లా...

భద్రతా మండలిలో భారత్ కు చోటుపై  ఎలన్ మస్క్ ప్రతిపాదనకు అమెరికా మద్దతు

ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థల్లో సంస్కరణలకు  అమెరికా మద్దతు ఉంటుందని ఆ దేశ విదేశాంగ శాఖ డిప్యూటీ అధికారి వేదాంత్ పటేల్ తెలిపారు.   ఐక్యరాజ్య సమితి,...

పాలకొండలో గెలుపెవరిది?

Palakonda Assembly Constituency Profile మొదట్లో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పాలకొండ నియోజకవర్గం ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత పార్వతీపురం మన్యం జిల్లాలోకి వచ్చింది. 1951లో ఏర్పడిన...

మండుతున్న సూర్యుడు: బుధవారం 16 జిల్లాల్లో 43డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు

16 districts in AP record temperatures over 43°C ఆంధ్రప్రదేశ్‌లో గురువారం 76 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 214 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది....

భద్రాచలంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

భద్రాచలం రామాలయంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. మిథిలా మైదానంలో శ్రీసీతారాముల వారి కల్యాణోత్సవాలను వేదపండితులు వైభవంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...

బాలరాముడి సూర్య తిలక ఘట్టాన్ని లైవ్ ద్వారా వీక్షించిన ప్రధాని మోదీ

శ్రీరామ నవమి సందర్భంగా  అయోధ్య రామ మందిరంలోని గర్భగుడిలో బాలరాముడి నుదుటన సూర్య కిరణాలు తిలకంగా ప్రసరించాయి. మధ్యాహ్నం 12: 16 గంటల సమయంలో 58 మిల్లీమీటర్ల...

రాముడు భారతదేశపు విశ్వాసం… రాముడే భారతదేశానికి ఆధారం

Lord Ram is the faith of Bharat, basis for Bharat************************(నేడు శ్రీరామనవమి)***********************రామచంద్రుడు భారతదేశపు ఆత్మలోని ప్రతీ కణంతో జోడించబడి ఉన్నాడు. రాముడు భారతదేశవాసులందరి మనోకుహరాల్లో...

పాలపుంతలో అతిపెద్ద కృష్ణబిలం

మన పాలపుంతలో అతిపెద్ద కృష్ణ బిలాన్ని ఖగోళ శాస్ర్తవేత్తలు తాజాగా గుర్తించారు. ఈ కృష్ణ బిలం ద్రవ్య రాశి సూర్యుడికన్నా ఏకంగా 33 రెట్లు పెద్దది కాగా...

అయోధ్య బాలరాముడికి ఇవాళ మధ్యాహ్నం సూర్యతిలకం

అయోధ్య బాలరాముని ఆలయంలో ఇవాళ మధ్యాహ్నం సూర్యతిలకం దర్శనం ఇవ్వనుంది. ఆలయంలోని మూడో అంతస్తులో ఏర్పాటు చేసిన ప్రత్యేక పరికరాల ద్వారా గర్భగుడిలోని బాలరాముడికి ఇవాళ మధ్యాహ్నం...

అయోధ్య రామయ్యకు సూర్యతిలకం : కనువిందు చేసిన అద్భుత దృశ్యం

అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం కనువిందు చేసింది. శ్రీరామనవమి వేడుకలను పురష్కరించుకుని బాలరాముడిని తాకిన సూర్యతిలకం వీక్షించి కోట్లాది భక్తులు పరవశించిపోయారు. అధునాతన సాంకేతికతతో గర్భగుడిలోని రాముడి...

భారీ ఎన్‌కౌంటర్ :29 మంది మావోయిస్టులు మృతి

సార్వత్రిక ఎన్నికల వేళ చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కాంకేర్ జిల్లాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో పోలీసులు, బీఎస్‌ఎఫ్ బలగాలు, మావోయిస్టులకు మధ్య...

ఉగ్రవాదులు ఎక్కడున్నా అక్కడికెళ్లి మట్టుబెడతామన్న ప్రధాని వ్యాఖ్యలపై స్పందించిన అమెరికా

ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని, వారు ఎక్కడున్నా, కలుగుల్లోంచి బయటకులాగి మట్టుబెడతామని ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. భారత్, పాక్ మధ్య నెలకొన్న సమస్యలను...

డ్వాక్రా మహిళలను ప్రభావితం చేసే కార్యక్రమాలు ఆపండి : ఈసీ ఆదేశం

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. డ్వాక్రా సంఘాల మహిళలతో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా అది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని...

శ్రీరాముడి అలంకారంలో మహాకాళేశ్వరుడి దర్శనం

ఉజ్జయినిలో కొలువైన మహాకాళేశ్వరుడు, శ్రీరాముడి రూపంలో దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహించారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు మహాకాళేశ్వరుడికి భస్మహారతి నిర్వహించారు. గర్భగుడిలోని స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి పూజలు...

అకాల వర్షంతో అల్లాడుతున్న యూఏఈ

అకాల వర్షంతో  దుబాయ్ వాసులు అల్లాడుతున్నారు.  వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం  ఏర్పడింది.  దుబాయ్ విమానాశ్రయంలో  విమాన  సర్వీసులకు ఆటంకం ఏర్పడింది.  షాపింగ్...

వాతావరణ శాఖ హెచ్చరిక : 46 మండలాల్లో వడగాలులు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. రోజు రోజుకు ఎండలకుతోడు వడగాలులు పెరుగుతున్నాయి. గత వారం ద్రోణి ప్రభావంతో కొంతమేర ఎండలు తగ్గినట్లు అనిపించినా, మరలా విరుచుకుపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో...

రాందేవ్ బాబాపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం

పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్‌ బాబా  ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. గత ఉత్తర్వుల్లో న్యాయస్థానం ఆదేశాలు తెలుసుకోలేనంత అమాయకులు...

సివిల్స్ ఫలితాలు విడుదల : సత్తా చాటిన తెలుగు యువతి

సివిల్స్ 2023 తుది ఫలితాలు విడుదలయ్యాయి. అఖిల భారత సర్వీసుల కోసం యూపీఎస్సీ ప్రతి ఏటా ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. 2023 ఫలితాల్లో తెలుగు యువతిఅనన్య రెడ్డి...

బీజేపీ 12వ జాబితా : నాలుగు రాష్ట్రాల పరిధిలోని ఏడు స్థానాలకు అభ్యర్థులు ఖరారు

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ఏడుగురు అభ్యర్థులతో బీజేపీ 12వ జాబితాను విడుదల చేసింది. తాజా జాబితాలో నాలుగు రాష్ట్రాల పరిధిలో ఏడు స్థానాలకు అభ్యర్థులను భారతీయ...

‘అమెరికాలో హిందువులపై పెరిగిన దాడులు’

అమెరికాలో హిందువులు, హిందూ ప్రార్థనా స్థలాలపై దాడులు గణనీయంగా పెరిగాయని ఇండో-అమెరికన్‌ చట్టసభ సభ్యుడు ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులకు వ్యతిరేకంగా సమన్వయంతోనే ఈ తరహా దాడులు...

జమ్ముకశ్మీర్ లో విషాదం, జీలం నదిలో పడవ బోల్తా

జమ్ము కశ్మీర్‌లో విషాదం చోటుచేసుకుంది. శ్రీనగర్ ముజఫర్‌ నగర్‌ సమీపంలోని జీలం నదిలో పడవ బోల్తాపడింది. దీంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు గాయపడ్డారు.  వీరంతా గాంద్‌బల్...

ఆర్జేడీ పాలనలో ఆటవికరాజ్యంగా బిహార్ : ప్రధాని మోదీ

రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ(RJD) తో పాటు ఇండీ కూటమిలోని ఇతర పార్టీలపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తీవ్రవిమర్శలు చేశారు. అవినీతికి రెండోపేరు ప్రతిపక్ష పార్టీలు అంటూ ప్రధాని...

భారీ నష్టాలు : రూ.5 లక్షల కోట్లు ఆవిరి

స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు స్టాక్ మార్కెట్ల పతనానికి దారితీశాయి. ముడిచమురు ధరలు భగ్గుమంటాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు...

ఎల్లుండి నుంచే తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల సందడి

దేశ వ్యాప్తంగా ఎన్నికల సందడి కొనసాగుతోంది. మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా  ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ,లోకసభ ఎన్నికలు...

శ్రీలంక, యూఏఈ దేశాలకు ఉల్లి ఎగుమతులకు అనుమతించిన భారత్

దేశంలో ఉల్లి ధరలు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఎగుమతులు నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక...

భద్రాచలంలో నవమి రోజు భక్తులకు ఉచిత దర్శనం, నేడు ఎదుర్కోలు ఉత్సవం

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి వార్లను భక్తులు ఉచితంగా దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. నవమి ఒక్క రోజు మాత్రమే ఈ...

నటుడు సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో ఇద్దరు అనుమానితుల అరెస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని బాంద్రా సమీపంలోని సల్మాన్ ఇంటి వద్ద...

ఇరాన్ అదుపులోనే 17 మంది భారతీయ సిబ్బంది

ఇరాన్ అదుపులోకి తీసుకున్న వాణిజ్య నౌకలోని 18 మంది భారతీయ సిబ్బంది ఇంకా విడుదల కాలేదు. అయితే ఇరాన్‌లోని రాయబార కార్యాలయ అధికారులు వారిని కలిసేందుకు మాత్రం...

శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

శిరోముండనం కేసులో విశాఖ కోర్టు తీర్పు చెప్పింది. 1996లో సంచలనం రేపిన శిరోముండనం కేసు 28 సంవత్సరాలుగా విచారణ సాగుతూనే ఉంది. ఇందులో ప్రధాన నిందితుడు వైసీపీ...

మాల్దీవుల నుంచి మరోసారి భారత సైనికుల ఉపసంహరణ

మాల్దీవుల నుంచి భారత సైనికుల ఉపసంహరణ దాదాపు పూరైంది. రెండో దశ సైనికుల ఉపసంహరణ కూడా పూర్తి చేశారు. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఆ దేశ...

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 23 వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెల్లడించింది. సీబీఐ తరపు...

సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై రాయి దాడి : కేంద్ర ఎన్నికల సంఘం ఆరా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన రాయి దాడిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. సీఎంపై దాడికి సంబంధించిన అన్ని వివరాలు అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన...

కెనడా లో భారత విద్యార్థి హత్య

కెనడాలో భారత విద్యార్థి హత్యకు గురయ్యాడు. చిరాగ్‌ అంటిల్‌ (24) అనే భారతీయ విద్యార్థి హత్యకు  కారులో ఉండగా దుండగులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.  విద్యార్థి...

జార్ఖండ్ సీఎంపై బీజేపీ ఘాటు విమర్శలు

జార్ఖండ్‌ ముఖ్యమంత్రి చంపాయ్‌ సోరెన్‌పై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. సీఎం చంపాయ్ సోరెన్ కీలుబొమ్మగా మారారని ఆరోపించిన బీజేపీ సీనియర్‌ నేత అమర్‌ కుమార్‌ బౌరి,...

అయోధ్య బాలరామునికి లక్షా 11 వేల 111 కేజీల లడ్డూ ప్రసాదం

కోట్లాది మంది హిందువుల కల అయోధ్యలో రామాలయ నిర్మాణం సాకారం కావడంతో వారు మొక్కలు చెల్లించుకుంటున్నారు. ఈ నెల 17న శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా బాలరాముడిని...

బందీలుగా ఉన్న సిబ్బందిని విడుదల చేయండి : ఎస్.జైశంకర్

ఇరాన్ వద్ద బందీలుగా ఉన్న వాణిజ్య నౌక సిబ్బందిని కలిసేందుకు భారత అధికారులను అనుమతించాలని విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్‌ను కోరారు. ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణులతో భీకరదాడులకు...

సరబ్‌జీత్ హంతకుణ్ణి పాక్‌లో కాల్చిచంపిన ఆగంతకులు

Unidentified assailants shot down Sarabjeet murderer in Pakistan   భారతీయ గూఢచారి అన్న అనుమానంతో పాకిస్తాన్‌లో నిర్బంధించబడి, ఖైదులో ఉండగానే హత్య చేయబడిన సరబ్‌జీత్‌సింగ్ గుర్తున్నాడా?...

యుద్ధ భయాల నేపథ్యంలో భారీ నష్టాల్లో స్టాక్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభం అయ్యాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 568 పాయింట్లు పతనమైంది....

దేశంలో ప్రతీమూలకు బుల్లెట్ రైలు సర్వీస్ : ప్రధాని మోదీ

దేశంలో బుల్లెట్‌ రైళ్ళ సర్వీసుల విస్తరణకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వాగ్దానం చేశారు. అహ్మదాబాద్‌-ముంబై బుల్లెట్‌ రైలు పనులు శరవేగంగా కొనసాగుతున్న విషయాన్ని ప్రస్తావించిన...

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతపై భారత్ స్పందన

ఇజ్రాయెల్‌ పై ఇరాన్‌ డ్రోన్లను ప్రయోగించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది. తాజా పరిణామాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.   టెల్‌అవీవ్‌-టెహ్రాన్‌...

అమర్‌నాథ్ యాత్ర తేదీలు ఖరారు…

అమర్‌నాథ్‌ యాత్ర తేదీలను అధికారికంగా ప్రకటించారు. యాత్ర జూన్ 29, 2024 నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 19న ముగియనున్నట్లు అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్రం బోర్డు తెలిపింది. గే...

మద్యం కుంభకోణంలో సీఎం కేజ్రీవాల్ పిటిషన్ విచారణ వాయిదా

ఢిల్లీ మద్యం విధానాన్ని కొందరికి అనుకూలంగా మార్చి మనీలాండరింగ్‌కు పాల్పడిన కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్...

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల కలకలం

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు చోటు చేసుకున్నాయి. గుర్తుతెలియని ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరపడంతో బాలీవుడ్‌లో కలకలం రేగింది. ముంబైలో సల్మాన్...

బీజేపీ మేనిఫెస్టో 2024: ‘సురక్షిత, సమృద్ధ, సుస్థిర భారతం’

సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. పేదలు, యువత, రైతులు, మహిళల అభివృద్ధే లక్ష్యంగా మేనిఫెస్టోను భారతీయ జనతా పార్టీ విడుదల...

కుక్కల దాడి : ప్రాణాలు కోల్పోయిన చిన్నారి

కుక్కల దాడితో హైదరాబాద్ నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా జరిగిన ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నగరంలోని పేట్‌బషీరాబాద్ పరిధిలో రెండున్నరేళ్ల బాలికపై వీధి...

సీఎం జగన్ పై రాయి దాడి, ముమ్మరంగా దర్యాప్తు

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో పర్యటిస్తున్న  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై దాడి జరిగింది. ‘మేమంతా సిద్ధం యాత్ర’ లో భాగంగా సింగ్‌నగర్ వద్ద ప్రసంగిస్తున్న...

ఉగ్రవాదులకు నియమాలు ఉండవు : సమాధానం కూడా అలాగే ఉంటుంది : జైశంకర్

ఉగ్రవాదులకు నియమ, నిబంధనలు ఉండవు, వారికి సమాధానం కూడా అలాగే ఉంటుందని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ మహారాష్ట్రలోని పుణెలో స్పష్టం చేశారు. గడచిన పదేళ్లలో ఉగ్రవాదాన్ని...

ఇజ్రాయెల్‌పై డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్

అగ్రరాజ్యం అమెరికా హెచ్చరికలు నిజమయ్యారు. ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ డ్రోన్లతో దాడులు మొదలుపెట్టింది. గత వారం ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో సిరియాకు చెందిన కీలక కమాండర్లు...

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు శుక్రవారం రాత్రి విడుదల అయ్యాయి. మార్చి 17న నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాలు ఏపీపీఎస్సీ విడుదల...

బీజేపీ మ్యానిఫెస్టో సిద్ధం : రేపే విడుదల

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కేంద్రంలోని అధికార బీజేపీ మ్యానిఫెస్టోను సిద్దం చేసింది. ఇప్పటికే చాలా పార్టీలు మ్యానిఫెస్టోను విడుదల చేశాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో 400పైగా...

హిందూ, క్రైస్తవ మహిళలపై అత్యాచారాలు: పాక్‌లో పరిస్థితిని ఖండించిన ఐరాస

UN experts condemn Pak for atrocities on minority women పాకిస్తాన్‌లో మైనారిటీ వర్గాలపై, ప్రత్యేకించి మైనారిటీ మహిళలపై అత్యాచారాలు నేటికీ కొనసాగుతుండడంపై ఐక్యరాజ్యసమితి తీవ్ర...

భారత్‌లో 2 లక్షల ఎక్స్ ఖాతాలు బ్లాక్

భారతదేశంలో 2 లక్షల మందికిపైగా ఎక్స్ ఖాతాదారుల అకౌంట్లను ‘ఎక్స్‌ కార్ప్‌’  బ్లాక్‌ చేసింది. చిన్నారులపై లైంగిక దాడులు, అశ్లీలత, ఉద్రిక్తతలను ప్రోత్సహించే కంటెంట్‌ కట్టడిలో భాగంగా...

ఏప్రిల్ 15న సీఎం కేజ్రీవాల్ పిటిషన్ విచారించనున్న సుప్రీంకోర్టు

ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఏప్రిల్ 15న విచారణకు రానుంది. న్యాయమూర్తులు జస్టిస్...

జలియన్‌వాలాబాగ్‌ నరమేధం: భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయం

Jallianwala Bagh Massacre Anniversary 13 ఏప్రిల్ 1919 భారతదేశ చరిత్రలోనే చీకటి అధ్యాయం. ఆరోజు అమృతసర్ నగరంలోని జలియన్‌వాలాబాగ్‌లో జరిగిన సామూహిక జనహనన మారణకాండ చరిత్ర...

అంతరిక్షంలోకి తొలి తెలుగు యువకుడు

అంతరిక్షంలో అడుగు పెట్టిన తొలి భారతీయుడుగా రాకేశ్ శర్మ గురించి అందరికీ తెలిసిందే. ఆ తరవాత భారతీయ అమెరికన్లు కల్పనా చావ్లా, సునితా విలియమ్స్, రాజా చారి,...

పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు : ఇజ్రాయెల్ వెళ్లవద్దని భారత్ హెచ్చరిక

పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఏ క్షణమైనా డోన్లు, రాకెట్లతో విరుచుకుపడవచ్చనే అమెరికా హెచ్చరికలతో భారత్ తమ పౌరులకు అలర్ట్ జారీ చేసింది. గత వారం...

చిప్కో ఉద్యమ నేత మురారి లాల్ కన్నుమూత

సర్వోదయ ఉద్యమ నేత మురారి లాల్ రుషికేశ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారంనాడు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ రుషికేశ్‌లోని ఎయిమ్స్‌లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు....

అమెరికాలో హిందూ వ్యతిరేక మతోన్మాదాన్ని ఖండిస్తూ కాంగ్రెస్‌లో తీర్మానం

అమెరికాలో ఇటీవల హిందూ వ్యతిరేక శక్తులు రెచ్చిపోతున్నాయి. హిందూ మతంపై ఫోబియా, ద్వేషం, అసహనాలను ఖండిస్తూ భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు ఒకరు సభలో తీర్మానం ప్రవేశ...

Page 6 of 49 1 5 6 7 49