param

param

కాంగ్రెస్ అధ్యక్షుడి ఆరోపణలపై ఈసీ మండిపాటు, హెచ్చరిక

EC warns Congress President on Voter Turnout Charge ఎన్నికల్లో ఓటర్లు పాల్గొన్న గణాంకాల వివరాల్లో (ఓటర్ టర్న్-ఔట్ డేటా) అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్...

2024లో వెంకటగిరి సంస్థానాధీశుడు…?

భారతదేశంలోని అతిపెద్ద సంస్థానాల్లో వెంకటగిరి కూడా ఒకటి. ఘనమైన చరిత్ర కలిగిన వెంకటగిరి, రాజకీయాల్లోనూ అదే పరపతిని కొనసాగిస్తోంది. 2024 ఎన్నికల్లో వెంకటగిరి శాసనసభ ఎన్నికలో పోటీ...

సూళ్లూరుపేట రాజకీయం: చెంగాళమ్మ తల్లీ దీవించమ్మా

సూళ్లూరుపేట శాసనసభ స్థానంలో టీడీపీ నుంచి విజయశ్రీ, వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సంజీవయ్య పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చందనమూడి శివ నామినేషన్ వేశారు....

గూడూరు లో ఏ పార్టీది పైచేయి

గూడూరు రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ నిరాకరించిన వైసీపీ, ఎమ్మెల్సీ గా ఉన్న మేరిగ మురళీని అభ్యర్థిగా ప్రకటించింది. ఈ పరిణామంతో నొచ్చుకున్న...

సర్వేపల్లిలో గెలుపు అంత ఈజీ కాదు….!

సర్వేపల్లి నియోజకవర్గంలో గత రెండు దఫాలు వలే ఈ సారి కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్యే బ్యాలెట్ ఫైట్ జరుగుతోంది.  పొదలకూరు...

సత్యవేడులో సత్తా చాటెదెవరు…?

సత్యవేడులో సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలు తహతహలాడుతున్నాయి. సత్యవేడు మళ్ళీ తన ఖాతాలో వేసుకునేందుకు వైసీపీ అధిష్టానం రకరకాల ప్రయోగాలు చేసింది. తిరుపతి సిట్టింగ్ ఎంపీని ఇక్కడి...

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్

ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. సార్వత్రిక ఎన్నికల వేళ ఆప్ పార్టీ అధినేతగా ఉన్న కేజ్రీవాల్ ప్రచారం నిర్వహించేందుకు, మద్యంతర బెయిల్ కోసం...

విజయలక్ష్మీ వరించెదెవరిని శ్రీకాళహస్తీశ్వరా

వాయులింగేశ్వరుడిగా పరమేశ్వరుడు కొలువుదీరిన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 2024-ఎన్నికల పోరు ఆసక్తి రేపుతోంది. నియోజకవర్గంలో శ్రీకాళహస్తి, ఏర్పేడు, రేణిగుంట, తొట్టంబేడు మండలాలు ఉన్నాయి. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే...

తిరుపతిలో  గెలిచే మారాజు ఎవరో… ?

ఆంధ్రప్రదేశ్ లోని ఆసక్తికరమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరుపతి ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో 2,90,762 మంది ఓటర్లు ఉన్నారు. వైసీపీ తరఫున భూమన అభినయరెడ్డి పోటీలో ఉండగా,...

తిరుపతి పార్లమెంటులో ఎవరి పట్టు ఎంత…?

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి లోక్‌సభ స్థానంలో పట్టు కోసం ప్రధానపార్టీలు తీవ్రంగా పోరాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని ఎస్సీ రిజర్వుడు లోక్‌సభ స్థానాల్లో తిరుపతి కూడా ఒకటి. 1952లో...

లోక్‌సభలో మన స్థానాలు : రాజంపేట

Rajampet Parliamentary Constituency Profile 2022లో కొత్తగా ఏర్పాటు చేసిన అన్నమయ్య జిల్లాలోని లోక్‌సభ స్థానం రాజంపేట. ఆ నియోజకవర్గం 1952లో ఏర్పాటయింది. అయితే 1957లో అక్కడ...

ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయండి : సుప్రీంకోర్టు ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. వెంటనే ఇసుక అక్రమ తవ్వకాలు నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గనుల శాఖ అధికారులు...

పుంగనూరు బరిలో గెలుపుగిత్త పెద్దిరెడ్డేనా?

Punganuru Assembly Constituency Profile వైఎస్ఆర్‌సిపిలో జగన్ తర్వాత అగ్రశ్రేణి నేతగా పేరున్న నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన పోటీ చేస్తున్న నియోజకవర్గం పుంగనూరు. సాంకేతికంగా పుంగనూరు...

మదనపల్లె మార్కెట్లో మొనగాడెవడు?

Madanapalle Assembly Constituency Profileభారత జాతీయగీతం జనగణమనకు స్వరకల్పన చేసిన ప్రదేశం మదనపల్లె. ఆంధ్రాఊటీగా పేరుగాంచిన ప్రదేశమిది. మదనపల్లె శాసనసభా నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఈ అసెంబ్లీ...

పీలేరులో వైసీపీ హ్యాట్రిక్‌ సాధించేనా?

Pileru Assembly Constituency Profile అన్నమయ్య జిల్లా రాజకీయాల్లో పీలేరు నియోజకవర్గానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పీలేరు శాసనసభా స్థానం 1951లో ఏర్పడింది.ఆ నియోజకవర్గం పరిధిలో ఆరు...

కేదారనాథుడికి తొలిపూజ చేసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి

ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్‌ ఆలయం శుక్ర‌వారం ఉద‌యం తెరుచుకుంది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి కుటుంబంతో కలిసి తొలి పూజ చేశారు. పరమేశ్వరుడి 12...

వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం

సింహాచలంలో సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవంగా ముగిసింది. వైశాఖ శుద్ధ తదియను పురస్కరించుకుని సింహాచలంలో చందనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాత్రి ఒంటిగంటకు స్వామివారి సుప్రభాత సేవతో పూజలు...

భారత్ లో తగ్గిన హిందూ జనాభా, పొరుగుదేశాల్లో మాత్రం మరోలా…?

భారత్ లో హిందువుల వాటా గత కొన్ని దశాబ్దాలుగా తగ్గినట్టు ప్రధాని ఆర్థిక సలహా మండలి (పీఎమ్- ఈఏసీ) నేతృత్వంలో జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. పోరుగు...

తంబళ్ళపల్లెలో ఏ ఫ్యాక్షన్‌కి జయం?

Tamballapalle Assembly Constituency Profile తంబళ్ళపల్లె ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైన నియోజకవర్గం. ఆ శాసనసభా స్థానం 1955లో ఏర్పడింది. దాని పరిధిలో ఆరు మండలాలు...

రాయచోటి గడీ శ్రీకాంత్‌దేనా?

Rayachoti Assembly Constituency Profile రాయచోటి రెండేళ్ళ క్రితం ఏర్పడిన అన్నమయ్య జిల్లా కేంద్రం. రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఆ అసెంబ్లీ స్థానం పరిధిలో...

కోడూరులో ఎవరి రైలుకి గ్రీన్‌సిగ్నల్?

Koduru Assembly Constituency Profile రైల్వేకోడూరుగా సుపరిచితమైన అన్నమయ్య జిల్లాలోని కోడూరులో శాసనసభా నియోజకవర్గం 1962లో ఏర్పాటైంది. ఈ అసెంబ్లీ స్థానం పరిధిలో ఐదు మండలాలు ఉన్నాయి....

రాజంపేట అసెంబ్లీలో రాజెవరు?

Rajampet Assembly Constituency Profile అన్నమయ్య జిల్లాలోని రాజంపేట శాసనసభా నియోజకవర్గం 1951లో ఏర్పడింది. రాజంపేట అసెంబ్లీ స్థానం పరిధిలో ఆరు మండలాలు ఉన్నాయి. అవి... సిద్ధవటం,...

అధికారంలోకి వస్తే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు : సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

ఏపీలో మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మరో హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్‌లోని ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు...

నౌకలో బందీలుగా ఉన్న ఐదుగురు భారతీయులను విడిచిపెట్టిన ఇరాన్

ఇరాన్ అదుపులోని తీసుకున్న ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలోని భారతీయ సిబ్బందిలో ఐదుగురిని విడిచిపెట్టారు. గత నెల రోజులుగా భారత దౌత్య అధికారులు జరుపుతున్న చర్చలు సఫలం కావడంతో...

హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ

Chautala camp MLAs meet BJP Khattar amid Haryana Crisis హర్యానాలో స్వతంత్ర అభ్యర్ధుల మద్దతు ఉపసంహరణతో బీజేపీ ప్రభుత్వం సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే....

డీఎల్ డీల్ తో మైదుకూరు లెక్కలు మారేనా

మైదుకూరు అసెంబ్లీ స్థానంలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే  ఎస్ రఘురామిరెడ్డి, టీడీపీ నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి గుండ్లకుంట శ్రీరాములు...

ప్రొద్దుటూరు లో గురుశిష్యుల మధ్య పోటీ

ప్రొద్దుటూరు శాసనసభ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి  హ్యట్రిక్ కోసం ప్రయత్నిస్తుండగా మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి టీడీపీ తరఫున బరిలో ఉన్నారు. అంగ,...

జమ్మలమడుగులో కమలం వికసిస్తుందా…?

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో జమ్మలమడుగు కూడా ఒకటి. కడప పార్లమెంటు స్థానంలోని జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కమలం గుర్తుపై...

కమలాపురం ఎవరి పక్షం…?

కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 1952 నుంచి 2019 వరకూ 15సార్లు ఎన్నికలు జరిగితే ఏడుసార్లు కాంగ్రెస్,  మూడు పర్యాయాలు టీడీపీ, రెండు మార్లు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు....

పులివెందులలో తిరుగులేని వైఎస్ ఫ్యామిలీ

పులివెందుల నియోజకవర్గం నుంచి వైఎస్ కుటుంబ సభ్యులు శాసనసభకు ఎక్కువసార్లు ఎన్నికై రికార్డు సృష్టించారు. గడిచిన 46 ఏళ్ళగా పులివెందులలో వైఎస్ కుటుంబ సభ్యులే విజయం సాధించారు....

కడప అసెంబ్లీలో జోరు ఎవరిది…?

ముస్లింలు ఎక్కువగా ఉండే కడప అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం కోసం వైసీపీ, టీడీపీ హోరాహోరీగా పోరాడుతున్నాయి. మైనారిటీలతో పాటు రెడ్డి సామాజికవర్గం ఓటర్లు కూడా వైసీపీకి  అనుకూలంగా...

బద్వేలు- 2024 ఎవరిది…?

కడప లోక్ సభ పరిధిలోని బద్వేలు శాసనసభ నియోజకవర్గం వైఎస్సార్ జిల్లాలోని ఏకైక ఎస్సీ రిజర్వుడు స్థానం. కాశినాయన, కలసపాడు, పోరుమావిళ్ల, బీ కోడూరు, బద్వేల్, గోపవరం,...

లోక్ సభ సమరం : కడప గడపలో రక్తసంబంధీకుల మధ్య ఆధిపత్య పోరు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లోని రాజకీయం, అభ్యర్థుల గెలుపోటములపై తీవ్రమైన చర్చ జరుగుతుంటుంది. అక్కడ జరిగే పరిణామాలు తెలుసుకోవాలనే కుతుహలం రాజకీయాలు ఇష్టపడే ప్రతీ ఒక్కరికీ ఉంటుంది....

పోలింగ్ రోజున తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన

పోలింగ్ రోజున (మే 13న) తెలుగు రాష్ట్రాల్లో వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, తూర్పు విదర్భ, మహారాష్ట్రలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు...

అయోధ్య రాముడిని దర్శించుకున్న కేరళ గవర్నర్ ఆరిఫ్

కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అయోధ్యలో పర్యటించి బాల రాముడిని దర్శించుకున్నారు. జై శ్రీరామ్ నినాదాల మధ్య  రామ్ లల్లా ను తొలుత నిలబడి ఆపై...

విజయవాడలో రోడ్ షోపై ప్రధాని మోదీ ట్వీట్

విజయవాడలో ఎన్డీయే రోడ్ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ షో పై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్...

జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ముగ్గురు తీవ్రవాదులు హతం

కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బుధవారం రాత్రి భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కర్ ఏ తయ్యబాకు చెందిన కీలక కమాండర్ సహా...

పెనుకొండ ఎవరికి అండ …!

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని  పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఉషశ్రీ చరణ్ పోటీ చేస్తున్నారు. బీసీ, కురుబ సామాజికవర్గానికి చెందని ఉషశ్రీ చరణ్ గతంలో...

వైసీపీ VS బీజేపీ : గరంగరంగా ధర్మవరం రాజకీయం

ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మూడోసారి విజయం కోసం  సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. వెంకట్రామిరెడ్డి  2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో వైసీపీ...

మడకశిరలో లోకల్ వెర్సెస్ నాన్ లోకల్…!

హిందూపుర్ లోక్ సభ  నియోజకవర్గం పరిధిలోని  మడకశిర(ఎస్.సీ) శాసనసభ నియోజకవర్గంలోని ఈ సారి టీడీపీ నుంచి ఎం.ఎస్ రాజు, వైసీపీ నుంచి ఈర లక్కప్ప, కాంగ్రెస్ నుంచి...

భారతీయుల ఒంటిరంగుపై శాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు, నరేంద్రమోదీ మండిపాటు

Modi fires on Sam Pitroda Controversial Remarks కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శాం పిట్రోడా తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత రాహుల్...

పుట్టపర్తిలో హోరాహోరీ

ప్రపంచలోని ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న ప్రాంతాల్లో తెలుగునేల పుట్టపర్తి కూడా ఒకటి. చిత్రావతి నది ప్రవహించే ఈ  పుణ్యభూమిలో సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో డీమ్డ్ యూనివర్సిటీతో...

కదిరి  నరసింహుడా, కాటమరాయుడా

 శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పేరు చెప్పగానే గుర్తొచ్చేది  లక్ష్మీ నరసింహస్వామి ఆలయం.  నవనరసింహ ఆలయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆలయం ప్రహ్లాద సమేత లక్ష్మీనరసింహస్వామి దేవాలయం....

హిందూపూర్ లో అన్‌స్టాపబుల్ బాలయ్యకు స్వామి పరిపూర్ణానంద సవాల్

తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో ఒకటైన హిందూపురం అసెంబ్లీలో ఈ సారి కూడా నందమూరి వారసుడు బాలకృష్ణ పోటీలో ఉన్నారు. నందమూరి కుటుంబం హిందూపురం నియోజకవర్గం నుంచి ఆరుసార్లు...

రాప్తాడు రేస్ లో నిలిచెదెవరు…?

రాప్తాడు రాజకీయాల్లో హోరాహోరీ పోరు జరుగుతోంది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, టీడీపీ నుంచి మాజీ మంత్రి పరిటాల సునీత పోటీలో ఉన్నారు....

హిందూపురం లోక్ సభ స్థానంలో సత్యసాయి కరుణ ఎవరిపైనో

1952లో పెనుకొండ పార్లమెంట్ నియోజకవర్గంగా ఉండగా, ప్రజాపార్టీకి చెందిన కె.ఎస్.రాఘవాచారి విజయం సాధించారు. 1957 లో హిందూపురం లోక్ సభ స్థానం ఏర్పడగా ప్రస్తుతం జనరల్ కేటగిరిలో...

కళ్యాణదుర్గంలో ఏ పార్టీది హవా…?

కళ్యాణదుర్గం శాసనసభ స్థానంలో 12 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో బోయ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ. తెలుగుదేశం పార్టీకి పట్టున్న స్థానాల్లో ఇదొకటి. కాంట్రాక్టరు అమిలినేని...

అనంతపురం అర్బన్ లో ఫ్యానా, సైకిలా

అనంతపురం అర్బన్ అసెంబ్లీ స్థానంలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బరిలో నిలవగా తెలుగుదేశం పార్టీ కొత్త అభ్యర్థిని పోటీలో నిలిపింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి...

శింగనమల సీటెవరిది…?

శింగనమల నియోజకవర్గం 1967లో ఏర్పడగా, 1978లో షెడ్యల్ కులాల రిజర్వుడు స్థానంగా మారింది. శింగనమల, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, యల్లనూరు, పుట్లూరు మండలాలు ఉన్నాయి. వ్యవసాయ ఆధారిత నియోజకవర్గాల్లో...

తాడిపత్రిలో పాగా వేసేదెవరు…?

తాడిపత్రిలో ఎప్పిటిలాగానే ఈ దఫా కూడా ఎన్నికల రణం ఉత్కంఠ రేపుతోంది. జేసీ కుటుంబం, కేతిరెడ్డి కుటుంబం మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. వైసీపీ తరఫున సిట్టింగ్...

గుంతకల్లు జంక్షన్ లో గ్రీన్ సిగ్నల్ ఏ పార్టీకో…?

 గుంతకల్లు నియోజకవర్గం నుంచి అనూహ్యంగా టీడీపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం బరిలోకి దిగారు. 2019 ఎన్నికల్లో ఆలూరు నుంచి గెలిచిన ఆయన మంత్రిగా పనిచేశారు. ఈ దఫా...

ఉరవకొండ ఎవరి హస్తగతం అవుతుంది…?

Uravakonda Assembly constituency2024   అనంతపురం లోక్‌సభ పరిధిలోని  ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ తరఫున  సిట్టింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఏడోసారి పోటీ చేస్తుండగా, వైసీపీ నుంచి...

రాయదుర్గం పీఠం శ్రీనివాసుడిదా, గోవిందుడిదా…?

కర్ణాటక సరిహద్దు నియోజకవర్గాల్లో ఒకటైన రాయదుర్గం రాజకీయం రంజుగా మారింది. ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు సీనియర్ నేతలు పోటీలో ఉన్నారు. టీడీపీ తరఫున కాలవ శ్రీనివాసులు...

అనంతపురం  లోక్ సభ లో ‘నారాయణ వెర్సెస్ నారాయణ’

అనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలో  మొత్తం ఏడు శాసనసభ నియోజక వర్గాలు ఉన్నాయి. రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్‌, తాడిపత్రి, శింగనమల(ఎస్సీ), అనంతపురం పట్టణం, కళ్యాణదుర్గం అసెంబ్లీ స్థానాలు ఈ...

డోన్‌లో అందరూ డాన్‌లే : గెలిచేది ఎవరు?

నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. బేతంచర్ల, డోన్, పీ.పల్లి మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. 219678 మంది ఓటర్లు ఉన్నారు. వ్యవసాయంపైనే ప్రజలు ఆధారపడి...

పాణ్యంలో అందరూ పెద్దలే : గెలిచేది ఎవరు?

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. బేతంచర్ల, డోన్, పీ.పల్లి మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. 219678 మంది ఓటర్లు ఉన్నారు. వ్యవసాయంపైనే ప్రజలు ఆధారపడి...

బనగానపల్లి ప్రజాతీర్పు ఎవరి వైపు?

నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. బనగానపల్లి, కోయిలకుంట్ల, అవుకు, సంజమాల,కొలిమిగుండ్ల మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. మొత్తం 233290 మంది ఓటర్లు ఈ నియోజకవర్గంలో...

నంద్యాల : వైసీపీ నిలుపుకుంటుందా? టీడీపీ గెలుచుకుంటుందా?

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. నంద్యాల అర్భన్, నంద్యాల రూరల్, గోస్పాడు మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో 256573 మంది ఓటర్లు...

పాణ్యంలో ఏ రెడ్డిని విజయం వరిస్తుంది?

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం 1967లో ఏర్పాటైంది. కల్లూరు, ఓర్వకల్, పాణ్యం, గడివేముల మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. పాణ్యంలో 288031 ఓట్లు ఉన్నాయి. ఫ్యాక్షన్ రాజకీయాలకు...

నందికొట్కూరులో ఓటరు నాడి ఎవరికి చిక్కుతుంది?

నందికొట్కూరు నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. నందికొట్కూరు, పగిడ్యాల, జూపూడి బంగ్లా, కొత్తపల్లి, పాములపాడు, మిద్దూర్ మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. నందికొట్కూరులో 197451 మంది ఓటర్లు ఉన్నారు....

శ్రీశైలం మల్లన్న ఎవరిని కరుణిస్తారు?

నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది.గతంలో ఈ ప్రాంతం ఆత్మకూరు నియోజకవర్గంలో ఉండేది. శ్రీశైలం, ఆత్మకూరు, వెలిగోడు,బండి ఆత్మకూరు, మహానంది మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి....

రఫా క్రాసింగ్ ను ఆధీనంలోకి తీసుకున్న ఇజ్రాయెల్

గాజా లో కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం తెలిపినప్పటికీ ఇజ్రాయెల్‌, తన రఫా ఆపరేషన్ కొనసాగిస్తోంది. తాజాగా గాజా వైపున ఉన్న రఫా సరిహద్దు క్రాసింగ్‌...

ఆళ్లగడ్డ : ఎవరి అడ్డా

నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం 1962లో ఏర్పాటైంది. ఆళ్లగడ్డ, సిర్వెల్, దోర్నిపాడు, ఉయ్యాలవాడ, చాగలమర్రి, రుద్రవరం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఆళ్లగడ్డ అసెంబ్లీ...

నంద్యాల గడ్డ మహామహుల అడ్డా

నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, డోన్ అసెంబ్లీ నియోజకవర్గాలు నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ...

జమ్ము-కశ్మీర్‌లో భీకర కాల్పులు, నలుగురు ఉగ్రవాదులు హతం

 జమ్మూ కశ్మీర్‌ లోని కుల్గామ్‌ ప్రాంత పరిధిలో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు భద్రతా బలగాలు ప్రకటించాయి. కుల్గామ్‌లోని రెడ్‌వానీ...

రాకెట్ లో సాంకేతిక లోపం, స్పేస్ జర్నీకి బ్రేక్ 

 భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ స్సేస్ టూర్ కు బ్రేక్ పడింది. ఆమె ప్రయాణించాల్సిన  బోయింగ్‌ స్టార్‌లైనర్‌  వ్యోమనౌకను మోసుకెళ్లాల్సిన రాకెట్‌లో సాంకేతికత...

శబరిమల స్పాట్ బుకింగ్ రద్దు… మే 10 నుంచి కేదార్‌నాథుడి దర్శనం

కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దర్శనానికి సంబంధించి స్పాట్‌ బుకింగ్‌ రద్దు చేసింది....

చురుగ్గా మూడో దశ ఎన్నికలు : ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ

మూడో విడత సార్వత్రిక సమరం మొదలైంది. దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ నియోజక వర్గాలకు పోలింగ్ మొదలైంది. మూడో దశలో 1300...

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అభివృద్ధి నిల్ : అవినీతి ఫుల్

ఏపీలో సీఎం జగన్ పాలనలో అవినీతి పరాకాష్టకు చేరిందని ప్రధాని నరేంద్ర మోదీ రాజమహేంద్రవరం బహిరంగ సభలో విమర్శించారు.ఏపీ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి...

కొత్త డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తా నియామకం

ఏపీకి కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి హరీశ్ కుమార్ గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు...

ఆలూరు ఓటర్లు ఎటువైపు?

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. దేవనకొండ, హూళగుండ, హళహర్వి, ఆలూరు, ఆస్పిరి,చిప్పగిరి మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక్కడ మొత్తం 235064 మంది ఓటర్లు...

మంత్రాలయంలో ఎవరి మంత్రాంగం ఫలిస్తుంది?

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పెదకొడుబూరు, మంత్రాలయం, కోసిగి, కైతాళం మండలాలు ఈ నియోజకవర్గంలో చేర్చారు. ఇక్కడ 187011 మంది...

ఎమ్మిగనూరులో లోకల్ Vs నాన్ లోకల్ పోరులో గెలిచేదెవరు?

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది.నందవరం, ఎమ్మిగనూరు, గోనెగండ్ల మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. మొత్తం 227253 మంది ఓటర్లు ఉన్నారు. ప్రధాన పార్టీలు రెండూ...

కొడుమూరులో వైసీపీ హ్యట్రిక్ కొడుతుందా?

కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం 1962లో ఏర్పడింది. 1962లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో కర్నూలు, సి.బెళగళ్, కొడుమూరు, గూడూర్ మండలాలతో కొడుమూరు రిజర్వుడు నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు....

పత్తికొండపై గెలుపు జెండా రెపరెపలాడించేది ఎవరు?

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో కృష్ణగిరి, వెల్దుర్తి, పత్తికొండ, మడికెర, తుగ్గలి మండలాలున్నాయి.పత్తికొండ నియోజకవర్గంలో 206538 మంది ఓటర్లున్నారు. పూర్తిగా వ్యవసాయం మీద...

కర్నూలు నుంచి ఆ మాజీ ఐఏఎస్ గట్టెక్కుతారా?

కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. ఇది పూర్తిగా నగర నియోజకవర్గం. ఇక్కడ 258815 ఓట్లున్నాయి.ముస్లింలు, బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు. బీసీల అండ, ముస్లింల ఆశీస్సులు...

కర్నూలు లోక్‌సభ బరిలో గర్జించే బీసీ నాయకుడెవరు?

కర్నూలు లోక్‌సభ స్థానం 1952లో ఏర్పాటైంది. కర్నూలు, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ లోక్‌సభ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ 15...

సింహపురి లోక్‌సభ బరిలో పెద్దలసభ మిత్రులే ప్రత్యర్థులుగా…

సింహపురి రాజకీయాల్లో ఈ దఫా పలు చిత్రవిచిత్ర ఘటనలు చోటుచేసుకున్నాయి. మిత్రులే ప్రత్యర్థులుగా తలపడటంతో పాటు దశబ్దాలుగా నెల్లూరు రాజకీయాలను శాసించిన నేతలు 2024లో లిట్మస్ టెస్ట్...

Page 1 of 49 1 2 49