Friday, July 4, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అభివృద్ధి నిల్ : అవినీతి ఫుల్

param by param
May 12, 2024, 10:56 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఏపీలో సీఎం జగన్ పాలనలో అవినీతి పరాకాష్టకు చేరిందని ప్రధాని నరేంద్ర మోదీ రాజమహేంద్రవరం బహిరంగ సభలో విమర్శించారు.ఏపీ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో అవినీతి పరుగులు పెడుతోందని, అభివృద్ధి సున్నా అని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రధాని ధ్వజమెత్తారు.

రాష్ట్ర నిర్లక్ష్యం వల్ల కేంద్ర ప్రాజెక్టులు ఒక్కటి కూడా అమలు కావడం లేదని మోదీ గుర్తుచేశారు. ఏపీలో ప్రతిభావంతులైన యువతకు కొదవలేదని, కాని వారికి ఇక్కడ ఉద్యోగాలు లేవన్నారు. దేశాన్ని కాంగ్రెస్ పార్టీ అధోగతి పాలు చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల వద్ద గుట్టల కొద్దీ డబ్బు బయటపడుతోందన్నారు.

జగన్‌రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో దోచుకున్నారని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చాక మద్యం నిషేధిస్తామని హామీ ఇచ్చి, ఏరులై పారిస్తున్నారని గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వానికి అవినీతి తప్ప ఆర్థిక క్రమశిక్షణ తెలియదన్నారు.

సినిమాల ద్వారా ఎన్టీఆర్ ప్రతి ఇంటికి రాముడి చరిత్ర తీసుకెళ్లారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠను బహిష్కరించిందని తప్పుపట్టారు. డిల్లీ ముంబై కారిడార్ తరహాలో, విశాఖ చెన్నై కారిడార్ కూడా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కోల్‌కతా చెన్నై జాతీయ రహదారి రాజమండ్రి విమానాశ్రయం ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు మోదీ గ్యారంటీ ఉంది, పవన్ కళ్యాణ్ విశ్వాసం, చంద్రబాబు నాయకత్వం ఉందన్నారు. కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఏపీ భవిష్యత్తు కోసం కూటమిని గెలిపించాలన్నారు.

ప్రధాని మోదీ రాజమహేంద్రవరంలో పాల్గొన్న సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్,ఏపీ బీజేపీ చీఫ్ పురందరేశ్వరి. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Tags: prime minister narendra modi speech live
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన
general

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు
general

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం
general

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.