కసబ్ కేసును వాదించిన ప్రముఖ వకీలుకు బీజేపీ ఎంపీ టికెట్
T Ramesh | 18:25 PM, Sat Apr 27, 2024
రాజమండ్రి రూరల్లో గోరంట్ల హ్యాట్రిక్ కొట్టేనా?
P Phaneendra | 17:43 PM, Sat Apr 27, 2024
రాజమండ్రి సిటీలో మారిన అభ్యర్ధులు
P Phaneendra | 17:14 PM, Sat Apr 27, 2024
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
P Phaneendra | 17:00 PM, Sat Apr 27, 2024
రాజానగరంలో కొత్త అభ్యర్ధులతో రంజుగా రాజకీయం
P Phaneendra | 16:56 PM, Sat Apr 27, 2024
ఓటు ప్రాధాన్యంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు
T Ramesh | 16:49 PM, Sat Apr 27, 2024
అనపర్తిలో ఆధిక్యం ఏ రెడ్డిది?
P Phaneendra | 16:32 PM, Sat Apr 27, 2024
వరల్డ్ ఆర్చరీలో జ్యోతి సురేఖ అద్భుత ప్రదర్శన
T Ramesh | 16:25 PM, Sat Apr 27, 2024
అమెరికాలో కారు ప్రమాదం, ముగ్గురు భారతీయులు మృతి
T Ramesh | 15:20 PM, Sat Apr 27, 2024
రెండు పేజీలతో YSRCP మేనిఫెస్టో విడుదల, 9 ముఖ్య హామీలు
T Ramesh | 13:41 PM, Sat Apr 27, 2024
తమిళనాడు వక్ఫ్ చట్టం సవరణ రాజ్యాంగవిరుద్ధమన్న
మద్రాస్ హైకోర్ట్
P Phaneendra | 13:38 PM, Sat Apr 27, 2024
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
‘సిద్ధం’ పేరిట అసత్యాలు ప్రచారం : వైసీపీ తీరుపై బీజేపీ ఆగ్రహం
వైసీపీ అధినేత సీఎం జగన్, సిద్ధం సభల పేరిట అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. లక్ష మందితో సభ నిర్వహించాలని వైసీపీ భావిస్తే 30 వేల మంది కూడా రావడం లేదని బీజేపీ ఆంధ్రప్రదేశ్ మీడియా ఇన్చార్జి పాతూరి నాగభూషణం ఎద్దేవా చేశారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి పై జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
విజయవాడలో గతంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడితే జగన్ ఏం చర్యలు తీసుకున్నారని నాగభూషణం ప్రశ్నించారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే పురందరేశ్వరి, చంద్రబాబు పై నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ నాశనం అవడానికి జగన్ ప్రధాన కారణమని విమర్శించిన నాగభూషణం దీనిపై ఎవరైనా చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎన్డీయే కూటమి విజయం ఖాయమని తేలడంతో జగన్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు.
ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని ఆదోని బీజేపీ అభ్యర్థి డాక్టర్ పార్ధసారధి అన్నారు. గత ఎన్నికల సమయంలో 125 హామీలు ఇచ్చిన జగన్, ఎన్నింటిని నెరవేర్చాలో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. రాయలసీమకు ఏం చేశారో జగన్ చెప్పగలరా అని దుయ్యబట్టారు. గతంలో 151 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీని గెలిపిస్తే జగన్ చేసిన నిర్వాహకం చూసి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఈ సారి 15 సీట్లలో కూడా వైసీపీ గెలవలేదని జోస్యం చెప్పారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో రికార్డు సృష్టించడం ఖాయమన్నారు.
Trending Tag
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
తమిళనాడు వక్ఫ్ చట్టం సవరణ రాజ్యాంగవిరుద్ధమన్న
మద్రాస్ హైకోర్ట్
సందేశ్ఖాలీలో భారీగా మారణాయుధాలు లభ్యం, తృణమూల్ నేత ప్రమేయం
ఈవీఎంలపై సుప్రీం కీలక తీర్పు, బ్యాలెట్ విధానానికి వెళ్ళాల్సిన అవసరం లేదంటూ.... !
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
కేరళలోని అరత్తూరులో కాసేపట్లో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
అమెరికాలో కారు ప్రమాదం, ముగ్గురు భారతీయులు మృతి
ఎర్ర సముద్రంలో భారత్కు వస్తున్న నౌకపై దాడి
‘రెండు రాజ్యాల పరిష్కారాని’కి ఇజ్రాయెల్ ఒప్పుకుంటే హమాస్ను రద్దు చేస్తాం
అమెరికా యూనివర్సిటీల్లో అలజడి : వందలాది విద్యార్ధుల అరెస్ట్
గాజువాక పిల్లకు గాజులు తొడిగేది ఎవరు?
బెంగళూరులో షాకింగ్ ఘటన, అనకొండల స్మగ్లింగ్
హిమాలయాల్లో పెరుగుతున్న సరస్సుల విస్తీర్ణం
తైవాన్ లో ఒకే రోజు 80 భూకంపాలు
స్వస్తిక పేరున్న మహిళ అకౌంట్పై ఊబెర్ నిషేధం... చివరకు క్షమాపణలు
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్