param

param

బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో పేలుడు : కీలక నిందితుడి అరెస్ట్

బెంగళూరు రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడులో కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. ముస్సావిర్ హుస్సెన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ తాహాను జాతీయ దర్యాప్తు...

పాఠ్యపుస్తకాల కొనుగోలుపై కీలక ఆదేశాలు

ఎన్సీఈఆర్టీ, ఎస్సీఈఆర్టీ ఆమోదించిన పాఠ్యపుస్తకాలు,  మెటీరియల్‌ను మాత్రమే దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో  ఉపయోగించాలని రాష్ర్టాలకు నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ చైల్డ్‌ రైట్స్‌ ( NCPCR) లేఖ...

రాజస్థాన్ పర్యటనలో ప్రధాని మోదీ, ఇండీ కూటమిపై మండిపాటు

కాంగ్రెస్ పార్టీ చొరబాటుదారులను స్వాగతించడంతో పాటు అల్లరిమూకలకు ఆశ్రయం కల్పించిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ‌స్థాన్‌లోని బార్మ‌ర్‌లో నిర్వహించిన ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీని...

ఏపీ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పై చేయి

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో బోర్డు కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు....

జార్ఖండ్‌లో 15మంది మావోయిస్టులు లొంగుబాటు

Fifteen Maoists Surrender in Jharkhand నిషిద్ధ సిపిఐ మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్‌లో ఆ సంస్థకు చెందిన 15మంది కార్యకర్తలు పోలీసులకు లొంగిపోయారు....

ఎన్డీయే హ్యాట్రిక్ పై ప్రధాని మోదీ ధీమా

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభలో బీజేపీ వరుసగా రెండు సార్లు సాధించిన మెజార్టీని ఈ దేశాభివృద్ధి...

దేశమంతా ఎండ, తమిళనాడులో వాన

దేశమంతటా భానుడు ప్రతాపం చూపుతుంటే తమిళనాడులో మాత్రం వరుణుడు కరుణించాడు. అధికవేడి, ఉక్కపోత నుంచి తమిళనాడు ప్రజలకు తాత్కాలిక ఉపశమనం లభించింది.  తమిళనాడులోని పలు ప్రాంతాల్లో నేడు...

పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు : ఇజ్రాయెల్ వెళ్లవద్దని భారత్ హెచ్చరిక

పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఏ క్షణమైనా డోన్లు, రాకెట్లతో విరుచుకుపడవచ్చనే అమెరికా హెచ్చరికలతో భారత్ తమ పౌరులకు అలర్ట్ జారీ చేసింది. గత వారం...

దిల్లీ లిక్కర్ స్కామ్: కల్వకుంట్ల కవిత సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐ కస్టడీకి రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు అనుమతించింది. కవితను ఐదురోజులు కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని...

‘ ఏపీలో ఇప్పటివరకు ఎంత నగదు పట్టుబడిందంటే…?’

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సోదాల్లో భాగంగా  రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 100 కోట్ల...

సమ్మర్ స్పెషల్ :  సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైళ్ళు

వేసవి రద్దీని నివారించేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ నుంచి పలు ప్రాంతాలకు సమ్మర్ స్పెషల్ ట్రైన్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే విభాగం...

సైనిక పాఠశాలలు ప్రైవేటీకరించినా పర్యవేక్షణ కేంద్రానిదే…

రక్షణ శాఖ పర్యవేక్షణలో నడవాల్సిన పాఠశాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌కు కట్టబెట్టాలని చూస్తోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు ఖర్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.దేశంలో ప్రస్తుతం...

ఐఫోన్ ఉపయోగించే వారికి హెచ్చరిక

ఐఫోన్ ఉపయోగించే వారికి ఆ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అద్దెకు తీసుకున్న స్పైవేర్ ద్వారా సైబర్ దాడులు జరిగే ప్రమాదముందని థ్రెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది....

సమాచార హక్కు చట్టం కింద ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించలేం : ఎస్‌బిఐ

కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలక్టోరల్ బాండ్ల వివరాలు సమర్పించిన ఎస్‌బిఐ, ఆ వివరాలను సమాచార హక్కు చట్టం కింద వెల్లడించలేమని వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించడం...

ఒంటిమిట్టలో  కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

బ్రహ్మోత్సవాలకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ముస్తాబవుతుంది.  ఏప్రిల్ 12న‌ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనుండగా మరుసటి రోజు(ఏప్రిల్ 13)న పసుపు దంచే కార్యక్రమం నిర్వహిస్తారు. ఏప్రిల్...

‘మతం మారాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి’

హిందువులు, బౌద్ధంలోకి మారాలంటే జిల్లా మేజిస్ట్రేట్ నుంచి  ముందస్తు అనుమతి తప్పనిసరంటూ గుజరాత్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బౌద్ధంతో పాటు జైన, సిక్కు మతాలకు మారాలనుకుంటే...

రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు (శుక్రవారం) ఉదయం వెలువడనున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు ఈ విషయాన్ని వెల్లడించింది.  తొలి, రెండో ఏడాది ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నారు. రికార్డుస్థాయిలో 22...

ప్రచార హోర్డింగులపై ఈసీ మార్గదర్శకాలు, ఎన్నికల చిహ్నాల నుంచి బుల్‌డోజర్ తొలగింపు

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ పార్టీలు నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనని  కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి తేల్చి చెప్పింది.   ప్రచార హోర్డింగులతో పాటు ఎన్నికల...

కవితను అరెస్ట్ చేసిన సీబీఐ

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో పాత్రధారిగా ఉన్న బారాస ఎమ్మెల్సీ కవితను తిహార్ జైల్లో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే...

సందేశ్‌ఖాళీ బాధితుల కోసం సీబీఐ ప్రత్యేక ఈమెయిల్ ఐడి

సందేశ్‌ఖాళీ బాధితుల కోసం సీబీఐ ప్రత్యేక ఈమెయిల్ ఐడీని అందుబాటులోకి తెచ్చింది. పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాళీ ప్రాంతంలో భూ కబ్జాలు, లైంగిక వేధింపులు, కిడ్నాప్‌లు, హత్యలు దేశవ్యాప్తంగా తీవ్ర...

ఎలన్‌మస్క్‌ భారత పర్యటన ఖరారు, ప్రధాని మోదీతో భేటీ ఎప్పుడంటే…?

ఎలక్ట్రిక్  కార్ల  తయరీ సంస్థ టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌, భారత పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. భారత్‌లో పెట్టుబడుల ప్రణాళిక గురించి ఈ పర్యటనలో వెల్లడించే అవకాశముంది....

పాకిస్తాన్ కు మరోమారు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్

ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ తీరును కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి తప్పుబట్టారు. ఉగ్రవాదులతో కలిసి భారత్‌ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తే తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని...

స్కూలు బస్సు బోల్తా : ఆరుగురు విద్యార్థులు దుర్మరణం

హర్యానాలో దారుణం జరిగింది. స్కూలు బస్సు బోల్తా పడిన ఘటనలో ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మహేంద్రగఢ్ జిల్లా ఉన్హాని గ్రామ పరిధిలో గురువారం ఉదయం ఈ...

సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు మ్యానిఫెస్టో విడుదల చేసిన నడ్డా

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకుపోతోంది. సిక్కిం అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధ్యక్షుడు నడ్డా మ్యానిఫెస్టో విడుదల చేశారు. మోదీ కీ గ్యారంటీ, వికసిత్...

తుపాకీతో కాల్చుకుని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

విశాఖలో ఘోరం జరిగింది. ఐవోబీ బ్యాంకులో విధులు నిర్వహిస్తోన్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం 5 గంటలకు విధుల్లోకి వచ్చిన శంకర్రావు,...

కాశీ విశ్వనాథుడి ఆలయంలో పోలీసులకు కొత్త యూనిఫాం, రద్దీ నియంత్రణకు ‘నో టచ్ పాలసీ’

కాశీ విశ్వనాథుడి ఆలయంలో భద్రతా విధులు నిర్వహించే, పోలీసు సిబ్బంది ఇక నుంచి సంప్రదాయ వస్త్రధారణలోనే విధులు నిర్వహించనున్నారు. ఖాకీ యూనిఫాంకు బదులు ధోతీలు ధరించనున్నారు.  ఆలయ...

బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల పదో జాబితా విడుదల

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మరికొన్ని స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. పదో జాబితాలో తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.  అసన్‌సోల్ నియోజకవర్గం నుంచి ఎస్‌ఎస్‌ అహ్లూవాలియాను...

ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొంతకాలంగా పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రత కొంత శాంతించింది. ఉష్ణోగ్రతలు మంగళ, బుధవారాల్లో రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గే అవకాశముందని...

కేజ్రీవాల్‌కు భారీ షాక్, మంత్రి పదవికి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా

ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)కి  భారీ షాక్ తగిలింది. కేజ్రీవాల్ కేబినెట్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న రాజ్ కుమార్ ఆనంద్  తన పదవికి, పార్టీ ప్రాథమిక...

‘మహా రాజకీయం’ : ఎన్డీయేకు రాజ్ థాకరే మద్దతు

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే, ఎన్డీయే కూటమికి బేషరతుగా మద్దతు ప్రకటించారు. ప్రధాని మోదీ నాయకత్వం...

తమిళనాడులో ప్రధాని మోదీ కీలక వాగ్దానం

ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులో ప్రధాని మోదీ కీలక వాగ్దానం చేశారు. శ్రీలంకలో అరెస్ట్‌ అయిన భారత మత్స్యకారులను క్షేమంగా భారత్‌కు తీసుకువస్తామని మోదీ హామీ ఇచ్చారు....

అయోధ్య బాలరాముడికి 7 కిలోల బంగారు రామాయణం కానుక

అయోధ్య బాల రాముడికి ఓ భక్తుడు అరుదైన కానుక అందించారు. 7 కేజీల బంగారంతో రూపొందించిన రామాయణం రామయ్యకు సమర్పించుకున్నారు. దీని విలువ రూ.5.7 కోట్లు. 500...

కూల్‌డ్రింక్ అనుకుని పెట్రోల్ తాగేశాడు తరవాత ఏమైందంటే..

నెల్లూరులో విషాద ఘటన జరిగింది. ఓ బాలుడు ఆడుకుంటూ వెళ్లి ఆలయం వద్ద ఓ బాటిల్‌లో ఉంచిన పెట్రోల్ తాగేశాడు. కూల్‌డ్రింక్ అనుకుని పెట్రోల్ తాగినట్లు అనుమానిస్తున్నారు....

‘విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేబినెట్ లో చర్చ జరగలేదు’ : ఏపీ బీజేపీ ఎన్నికల సహ ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్

విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రివర్గ సమావేశాల్లో చర్చించలేదని బీజేపీ ఏపీ ఎన్నికల సహ ఇన్‌ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ తెలిపారు. ప్రతిపాదనలు వచ్చినంత మాత్రాన వాటిని అమలు...

చైనా, భారత్ మధ్య శాంతి ప్రపంచానికి కీలకం : ప్రధాని మోదీ

అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్ దేశాల కూటమి క్వాడ్ ఎవరికీ వ్యతిరేకం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. చైనాను నిలువరించేందుకు ఈ నాలుగు దేశాలు కూటమిగా...

అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన అరెస్టును సవాల్ చేస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన తరపు న్యాయవాది వివేక్ జైన్ ఈ విషయం...

75 వేల పాయింట్లు దాటిన సెన్సెక్స్

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతోన్న సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు దూసుకెళుతున్నాయి. ఐటీసీ, రిలయన్స్, ఎయిర్‌టెల్ షేర్లను భారీగా కొనుగోలు చేశారు. దీంతో సెన్సెక్స్ మొదటిసారి...

అయోధ్యకు పోటెత్తిన భక్తులు, బంగారు రామాయణాన్ని దర్శించే భాగ్యం

అయోధ్యకు వెళ్ళే  భక్తులకు మరో గొప్ప అవకాశం లభించనుంది. రామ్ లల్లా దర్శనంతో పాటు బంగారు రామాయణాన్ని దర్శించి తరించవచ్చు.  బంగారు రామాయణ పుస్తకాన్ని  రామాలయంలోని గర్భగుడిలో...

గుండెపోటుతో ఐజీ రాజీవ్ రతన్ హఠాన్మరణం

తెలంగాణ కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటిలిజెన్స్ ఐజీ రాజీవ్ రతన్ హఠాన్మరణం పాలయ్యారు. మంగళవారం ఆయనకు గుండెపోటు రావడంతో, వెంటనే ఆయన్ని ఏఐజీ హాస్పటల్‌కు...

సీఎం కాన్వాయ్‌లో వాహనం ధ్వంసం : పోలీసుల అదుపులో నిందితుడు

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలో భద్రతా వైఫల్యం బయట పడింది. ఓ వ్యక్తి సీఎం కాన్వాయ్ వద్దకు ప్రవేశించి, తల చేతులతో కారు అద్దాలు ధ్వంసం చేయడం సంచలనంగా...

ఉగాది శోభ :  ఆలయాలకు పోటెత్తిన భక్తులు, పుణ్యక్షేత్రాల్లో పంచాంగ శ్రవణం

ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఇంద్రకీలాద్రి, తిరుమల, శ్రీశైలం సహా అన్ని ప్రధాన...

ఏడడుగులు వేస్తే పెళ్లి అయినట్లే

కన్యాదానం చేయకపోయినా వధూవరులు కలసి ఏడు అడుగులు నడిస్తే వివాహం అయినట్లేనని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మార్చి 22న ఈ తీర్పు రాగా, ఆలస్యంగా...

గాజాలో కాల్పుల విరమణకు ఐరాస చొరవ : మద్దతు పలికిన భారత్

ఇజ్రాయెల్ హమాస్ తీవ్రవాదుల యుద్ధంతో గాజా తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటికే యుద్ధం మొదలై ఆరు నెలలు గడచిపోయింది. ఈ కాలంలో 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని...

టీటీడీ ఈఓపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారికి ఫిర్యాదు

Complaint on TTD EO to CEO by TDP-BJP combineవైఎస్ఆర్‌సిపి కార్యకర్తలా మారి అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతూ తిరుమల పవిత్రతను భగ్నపరుస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం...

సీఈసీ రాజీవ్‌ కుమార్‌కు జెడ్‌ కేటగిరి భద్రత

లోక్‌సభ ఎన్నికల వేళ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు ‘జెడ్‌’ కేటగిరి భద్రత కల్పించారు. ఎన్నికల నేపథ్యంలో ముప్పు పొంచి ఉండటంతో ప్రభుత్వం ఈ...

అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తాం: రాహుల్ పునరుద్ఘాటన

Rahul Gandhi reiterates of abolishing Agnipath scheme నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈమధ్య ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ ఇంకోసారి...

తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సాలకు ఏర్పాట్లు

తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి  ఆలయంలో ఏప్రిల్ 21 నుంచి 23 వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు.   ప్రతీ ఏడాది చైత్రశుద్ధ...

సామాజిక దార్శనికులు డాక్టర్జీ

Doctorji Hedgewar Birth Anniversary Todayప్రస్తుత తెలంగాణ ప్రాంతం ఇందూరు జిల్లా గోదావరి, మంజీర, హరిద్ర నదుల సంగమస్థానం కందకుర్తి గ్రామం. శతాబ్దాలకు పూర్వం వేద అధ్యయనము,...

భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు  ప్రారంభం

భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.  శ్రీరామనవమి వేడుకలకు కూడా నేడే అంకురార్పణ జరిగింది. నేటి నుంచి ఈ నెల...

దూసుకుపోతోన్న యూపీఐ లావాదేవీలు

దేశంలో యూపీఐ లావాదేవీలు అనూహ్యంగా పెరిగాయి. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 13100 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.199 లక్షల కోట్లుగా ఉంది. 2022-23 ఆర్థిక...

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు : శ్రీమహాదుర్గ అలంకారంలో అమ్మవారు

జ్యోతిర్లింగక్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. తెలుగు సంవత్సరాది సందర్భంగా నేడు భ్రమరాంబికదేవి అమ్మవారు శ్రీ మహాదుర్గ అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. ఆదిదంపతులకు నేడు...

జమ్మూకశ్మీర్ లో మరోసారి భూప్రకంపనలు 

జమ్మూకశ్మీర్‌లోని కిష్ట్వార్‌ ప్రాంతంలో మరోసారి భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున 2.47 గంటలకు  భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌ పై తీవ్రత 3.5గా నమోదైంది. భూ అంతర్భాగంలో...

తిరుమలలో ఏప్రిల్ 9న ఉగాది ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 9న శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జ‌రుగ‌నుంది. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఓ ప్రకటనలో...

భారత్ అద్భుతమంటూ UNGA ప్రశంసలు

పేదరిక నిర్మూలనలో భారత్‌ పనితీరు అద్భుతమని ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షుడు డెనిస్‌ ఫ్రాన్సిస్‌ ప్రశంసించారు. డిజిటలైజేషన్‌ను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థలో కోట్లాదిమందిని భాగస్వాములు...

ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్యగ్రహణం…

మరో రెండురోజుల్లో(ఏప్రిల్8) సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. మెక్సికో, అమెరికా, కెనడా మీదుగా ఉత్తర అమెరికాను దాటుతూ సంపూర్ణంగా కనిపించనుంది. కొన్ని కరీబియన్ దేశాలతో పాటు, మెక్సికో, స్పెయిన్,...

రెండు విమానాలు ఢీ

లండన్ హీత్రూ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఢీ కొన్నాయి. వర్జిన్ అట్లాంటిక్‌కు చెందిన బోయింగ్ విమానం ల్యాండ్ అయ్యాక ప్రయాణీకులు దిగిపోయారు. తరవాత...

పంజాబ్‌లో అరాచకం : మహిళపై దాడి.. అర్థనగ్నంగా ఊరేగింపు

పంజాబ్‌లో ఘోరం వెలుగుచూసింది. మానవత్వం మంట గలిపిన సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. పంజాబ్‌లోని వాల్తొహ గ్రామంలో ఓ మహిళను వివస్త్రను చేసి, కొట్టి,...

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగొచ్చిన వ్యోమగాములు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ నుంచి వ్యోమగాములు శనివారంనాడు సురక్షితంగా తిరిగి భూమిని చేరుకున్నారు. రష్యా దేశానికి చెందిన ఎంఎస్ 24 వ్యోమనౌక ద్వారా కజకిస్థాన్‌లోని గడ్డి...

జనసేనకు చిరు విరాళం

Chiranjeevi contribution to Jana Sena Party మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు రూ. 5కోట్ల విరాళం అందజేసారు. త్వరలో జరగబోయే...

‘బాబుకు ఓటేస్తే పులి నోట్లో తల పెట్టినట్టే’

CM Jagan slams Chandrababu Naidu over poll promises చంద్రబాబునాయుడు మోసాలతో పోటీపడలేమని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే...

సనాతన ధర్మంలోకి ప్రవేశించిన ముస్లిం యువకులు

Muslim Youths Embrace Sanatan Dharma మధ్యప్రదేశ్‌లోని ఇద్దరు యువకులు ముస్లిం మతాన్ని వదిలిపెట్టి హిందూధర్మంలోకి ఘర్‌వాపసీ అయ్యారు. జబల్‌పూర్‌కు చెందిన అజీజుల్ హసన్, అల్లారఖా ఖాన్...

ఏఐతో భారత్‌లో ఎన్నికలకు విఘాతం కలిగించే కుట్రకు చైనా తెర : మైక్రోసాఫ్ట్ హెచ్చరిక

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరకొరియా గ్రూపుల సహకారంతో చైనా విఘాతం కలిగించే ప్రమాదముందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. మైక్రోసాఫ్‌ సంస్థలోని ఇంటిలిజెన్స్ వ్యవస్థ ఈ విషయాన్ని పసిగట్టిందని...

బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం, ప్రధాని మోదీ శుభాకాంక్షలు

భారతీయ జనత పార్టీ(BJP)44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘నేషన్ ఫస్ట్’ నినాదంతో  బీజేపీ ముందుకు సాగుతోందన్న మోదీ, ...

రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఆర్బీఐ మొబైల్ యాప్

రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా ఓ మొబైల్‌ యాప్‌ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ యాప్‌తో ప్రభుత్వ బాండ్లు, సెక్యూరిటీల్లో పెట్టుబడులు...

అమెరికాలోని జీయర్ ఆలయంపై రూ.8.3 కోట్లకు దావా

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జీయర్ ట్రస్టుపై కేసు నమోదైంది. జీయర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టెక్సాస్‌ రాష్ట్రంలో అష్టలక్ష్మీ దేవాలయం నడుస్తోంది. మతపరమైన కార్యక్రమంలో ఓ బాలుడికి ఎర్రగా...

తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దులో ఎన్‌కౌంటర్, ముగ్గురు మావోయిస్టులు మృతి

తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు-చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ పరిధిలోని పోలీసులు కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా...

ట్రైలర్ మాత్రమే ఇది : అసలైన అభివృద్ధి ఎన్నికల తరవాతే : మోదీ

గత పదేళ్ల ఎన్డీయే పాలనలో జరిగిన అభివృద్ధి ఒక ప్రారంభం మాత్రమేనని, అసలైన అభివృద్ధి ఎన్నికల తరవాత చూపిస్తామంటూ ప్రధాని మోదీ రాజస్థాన్‌లోని చురులో జరిగిన భారీ...

Page 7 of 49 1 6 7 8 49