Thursday, May 15, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

సందేశ్‌ఖాలీ కేసులో సీబీఐ విచారణకు కలకత్తా హైకోర్టు ఆదేశం

param by param
May 12, 2024, 09:32 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Calcutta High Court orders CBI probe in Sandeshkhali case

పశ్చిమబెంగాల్‌లో సంచలనాత్మక సందేశ్‌ఖాలీ కేసులో
కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ
ఆదేశించింది. ఆ కేసులో స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నేతలు భూకబ్జాలు, లైంగిక వేధింపుల
ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఆ కేసులో హైకోర్టు తీర్పునిస్తూ సందేశ్‌ఖాలీ
వివాదంపై నిశిత విచారణ జరపాలని, సమగ్ర నివేదిక సమర్పించాలనీ సీబీఐని ఆదేశించింది.
మరీ నిర్దిష్టంగా, హిందూ మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలపైనా, చేపల సాగు పేరుతో
భూమిని అక్రమంగా బదలాయింపు చేసే కుంభకోణాల పైనా దృష్టి సారించాలని స్పష్టం
చేసింది. భూ ఆక్రమణల ఆరోపణలపై విచారణ కోసం వెళ్ళిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
అధికారులపై దాడులు చేసిన ఘటన నేపథ్యంలో ఈ కేసు విచారణ విషయంలో న్యాయస్థానం మరింత
పట్టుదలగా ఉంది.

ఈ కేసులోని సంక్లిష్టతల కారణంగా నిష్పాక్షికమైన
విచారణ జరపాలని హైకోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. సీబీఐ దర్యాప్తుకు
పూర్తిస్థాయిలో సహకారం అందించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసుకు
సంబంధించి ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రత్యేకంగా ఒక వెబ్‌పోర్టల్ లేదా ఇ-మెయిల్
ఐడీ ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.

సందేశ్‌ఖాలీ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు, ఎల్‌ఈడీ
వీధిదీపాలూ 15 రోజుల్లోగా అమర్చాలని కోర్టు ప్రత్యేకంగా ఆదేశించింది. ఈ పనిని
ప్రాధాన్యతాంశంగా పరిగణించాలనీ, దానికి కావలసిన నిధులను రాష్ట్రప్రభుత్వమే
సమకూర్చాలనీ స్పష్టంగా తేల్చిచెప్పింది.

సందేశ్‌ఖాలీకి చెందిన తృణమూల్ నాయకుడు షేక్
షాజహాన్ అక్రమాలపై విచారణ జరిపేందుకు కొన్ని నెలల క్రితం ఈడీ అధికారులు అక్కడకు వెళ్ళారు.
ఆ సమయంలో వారిపై షాజహాన్ అనుచరులు దాడి చేయడం సంచలనం సృష్టించింది. అంతలో అక్కడి హిందూ
మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి షాజహాన్, అతని అనుచరులు నియోజకవర్గ పరిధిలోని
మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలను బైటపెట్టారు.

ఆ విధంగా షేక్ షాజహాన్
బృందం అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత కూడా షాజహాన్‌ను అరెస్ట్ చేయకుండా
మమతా బెనర్జీ ప్రభుత్వం, పోలీసులు చాలా తాత్సారం చేసారు. కోర్టు జోక్యం తర్వాతనే
అతన్ని అరెస్ట్ చేసారు. ఇప్పటికీ మమతా బెనర్జీ పార్టీ షేక్ షాజహాన్‌ను నామమాత్రంగా
సస్పెండ్ చేసినా, అతన్ని రక్షించడానికి అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తూనే ఉంది. ఈ
నేపథ్యంలో సీబీఐ విచారణకు కోర్టు ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags: Calcutta High CourtCBI probeMamata Banerjeesandeshkhali caseSheikh Shahjahantmc
ShareTweetSendShare

Related News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….
general

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు
general

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి
general

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

Latest News

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.