పారిస్ ఒలింపిక్స్ మెనూలో అన్నం, పప్పు, చపాతీ, ఆలుగడ్డ
దిల్లీ లిక్కర్ స్కామ్ : సీబీఐ కేసులోనూ అప్రూవర్గా శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం పాలసీ కేసులో మరోకీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ కేసులో కూడా నిందితుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారారు. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఇప్పటికే ఈడీ కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారగా, మాగుంట రాఘవ్, దినేశ్ అరోరా కూడా అప్రూవర్లుగా మారినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది.
తెలంగాణలో భూముల కొనుగోలు లావాదేవీల వ్యవహారాల్లో శరత్ చంద్రారెడ్డిని ఎమ్మెల్సీ కవిత బెదిరించారని సీబీఐ అభియోగం మోపింది. దిల్లీ మద్యం స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు.
Trending Tag
స్టాక్ మార్కెట్ల దూకుడు : భారీ లాభాల్లో ముగిసిన సూచీలు
వరుస లాభాలకు బ్రేక్ : నష్టాల్లో ముగిసిన స్టాక్ సూచీలు
బ్యాంకింగ్ స్టాక్స్ దూకుడు : భారీ లాభాల్లో స్టాక్ సూచీలు
కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా వారసత్వ పన్ను వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కౌంటర్
ఎన్నికల ఏడాదిలో భారత్ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రశంసించిన ఐఎంఎఫ్