Phaneendra

Phaneendra

మహారాష్ట్రలో 28మంది కాంగ్రెస్ రెబెల్స్‌పై ఆరేళ్ళ సస్పెన్షన్ వేటు

మహారాష్ట్రలో 28మంది కాంగ్రెస్ రెబెల్స్‌పై ఆరేళ్ళ సస్పెన్షన్ వేటు

కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో 28మంది నాయకుల మీద సస్పెన్షన్ వేటు వేసింది. నవంబర్ 20న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న...

కూరగాయల మీద ఉమ్మివేసి అమ్ముతున్న అబ్దుల్ రజాక్ అరెస్ట్

కూరగాయల మీద ఉమ్మివేసి అమ్ముతున్న అబ్దుల్ రజాక్ అరెస్ట్

కర్ణాటకలోని కార్వార్‌లో ఆదివారం ఒక వ్యాపారి తను అమ్మే కూరగాయల మీద ఉమ్మి వేస్తూ పట్టుబడ్డాడు. అతన్ని స్థానికులు అబ్దుల్ హసన్ సాబ్ రజాక్‌గా గుర్తించారు. ఆదివారం...

ఝార్ఖండ్: అక్రమ ముస్లిం చొరబాటుదార్లతో మారిపోయిన జనాభా

ఝార్ఖండ్: అక్రమ ముస్లిం చొరబాటుదార్లతో మారిపోయిన జనాభా

అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో ఉన్న ఝార్ఖండ్‌లో బంగ్లాదేశీ చొరబాటుదార్ల వల్ల మారిపోతున్న జనాభా ముఖచిత్రం సంచలనాత్మక అంశంగా నిలిచింది. లవ్‌జిహాద్, లాండ్ జిహాద్, అక్రమ చొరబాట్లు, బలవంతపు...

‘బలవంతంగా బీఫ్ తినిపించాడు, నమాజ్ చదివించాడు’

‘బలవంతంగా బీఫ్ తినిపించాడు, నమాజ్ చదివించాడు’

ఇటీవల ‘మిసెస్ ఇండియా గెలాక్సీ 2024’ పోటీల్లో విజేతగా నిలిచిన రినిమా బోరా, తన మాజీ ముస్లిం బోయ్‌ఫ్రెండ్ తనతో బలవంతంగా బీఫ్ తినిపించాడని, బలవంతంగా నమాజ్...

బంగ్లాదేశ్‌లో రాడికల్ ఇస్లామిస్టుల తాజా లక్ష్యం ఇస్కాన్

బంగ్లాదేశ్‌లో రాడికల్ ఇస్లామిస్టుల తాజా లక్ష్యం ఇస్కాన్

బంగ్లాదేశ్‌లో హిందువుల బాధలకు అంతేలేకుండా పోయింది. రాడికల్ ఇస్లామిస్టులు హిందువులకు వ్యతిరేకంగా ఉన్మాద ప్రచారం చేస్తున్నా దాన్ని తప్పించుకుని బతికి బట్టకట్టడానికి నానాతంటాలూ పడుతున్నారు. హిందువులకు వ్యతిరేకంగా...

ఉదారవాదులకు సీజేఐ చంద్రచూడ్‌ గురించి ఉదరవ్యాధి దేనికి?

ఉదారవాదులకు సీజేఐ చంద్రచూడ్‌ గురించి ఉదరవ్యాధి దేనికి?

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా డివై చంద్రచూడ్ పదవీ విరమణ చేసే సమయం దగ్గర పడినప్పటినుంచీ ఉదారవాదుల ఉదరకోశాల్లో వ్యాధులు మొదలయ్యాయి. ఆయన పెద్ద మోసగాడంటూ సోషల్ మీడియాలో...

జమాతే ఇస్లామీ మద్దతుతోనే ప్రియాంక పోటీ: పినరయి విజయన్

జమాతే ఇస్లామీ మద్దతుతోనే ప్రియాంక పోటీ: పినరయి విజయన్

ఇండీ కూటమిలో భాగస్వామి అయినప్పటికీ సిపిఎం, వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉపయెన్నికలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడంలేని సంగతి తెలిసిందే. ఆ క్రమంలో కేరళ ముఖ్యమంత్రి, సిపిఎం...

నక్సల్స్ అక్రమాలను అడ్డుకున్న ఏబీవీపీ వీరుడి కథ ‘జితేందర్ రెడ్డి’

నక్సల్స్ అక్రమాలను అడ్డుకున్న ఏబీవీపీ వీరుడి కథ ‘జితేందర్ రెడ్డి’

భూమి హక్కులు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం పోరాడడానికి అని వామపక్ష భావజాలం నుండి స్ఫూర్తి పొంది, తీవ్రవాద భావజాలంతో 1970-80లలో నక్సల్ ఉద్యమం ఊపు అందుకుంది....

సీఎం సమోసాలు, కేక్ తినేసిందెవరు? వారికి పెట్టిందెవరు? సిఐడి ఏం కనిపెట్టింది?

సీఎం సమోసాలు, కేక్ తినేసిందెవరు? వారికి పెట్టిందెవరు? సిఐడి ఏం కనిపెట్టింది?

కాంగ్రెస్ పాలిత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లో ఓ విచిత్రం జరిగింది. దాని అంతు తేల్చడానికి స్వయానా సీఐడీయే రంగంలోకి దిగింది. ఏమిటా విషయం అంటారా? సాక్షాత్తూ రాష్ట్ర...

హిందూ దళిత మైనర్ బాలిక అత్యాచారం, హత్య : నిందితుడు జకీర్ ఖాన్ అరెస్ట్

హిందూ దళిత మైనర్ బాలిక అత్యాచారం, హత్య : నిందితుడు జకీర్ ఖాన్ అరెస్ట్

రాజస్థాన్‌లోని బికనేర్ జిల్లాలో ఒక హిందూ దళిత మైనర్ బాలిక శవం ఒక బావిలో దొరికింది. బాలిక గురించి మూడు రోజుల పాటు తీవ్రంగా వెతికిన తర్వాతనే...

కర్ణాటక వక్ఫ్ బోర్డ్ భూ ఆక్రమణలపై బీజేపీ నిజనిర్ధారణ నివేదిక

కర్ణాటక వక్ఫ్ బోర్డ్ భూ ఆక్రమణలపై బీజేపీ నిజనిర్ధారణ నివేదిక

కర్ణాటకలోని విజయపురలో వక్ఫ్ బోర్డ్ భూముల ఆక్రమణ వ్యవహారం మీద ఆ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నిజ నిర్ధారణ కమిటీ తమ నివేదికను జాయింట్ పార్లమెంటరీ...

హిందూ స్పిరిచ్యువల్ అండ్ సర్వీస్ ఫెయిర్ మూడు రోజుల ‘సేవా ప్రదర్శిని’ ప్రారంభం

హిందూ స్పిరిచ్యువల్ అండ్ సర్వీస్ ఫెయిర్ మూడు రోజుల ‘సేవా ప్రదర్శిని’ ప్రారంభం

ది హిందూ స్పిరిచ్యువల్ అండ్ సర్వీస్ ఫౌండేషన్ హైదరాబాద్ శాఖ వార్షిక సేవా ప్రదర్శిని కార్యక్రమం గురువారం సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో వైభవంగా ప్రారంభమైంది. నవంబర్...

‘రష్యా చమురు దిగుమతుల ద్వారా భారత్ ప్రపంచానికి మేలు చేసింది’

‘రష్యా చమురు దిగుమతుల ద్వారా భారత్ ప్రపంచానికి మేలు చేసింది’

అంతర్జాతీయ అస్థిర పరిస్థితుల వేళ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలన్న భారత్ నిర్ణయం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరిగిపోకుండా ఆపడం సాధ్యమయిందని కేంద్ర...

సల్మాన్‌ఖాన్‌కు మరోసారి బెదిరింపులు

సల్మాన్‌ఖాన్‌కు మరోసారి బెదిరింపులు

హిందీ సినీనటుడు సల్మాన్‌ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ పేరును, జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి పేరును కలుపుతూ ఉన్న పాట విషయంలో సల్మాన్‌ను బెదిరిస్తూ...

గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు బహిష్కరిస్తున్నాం: వైఎస్ఆర్‌సిపి

గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు బహిష్కరిస్తున్నాం: వైఎస్ఆర్‌సిపి

రాష్ట్రంలో రోజురోజుకూ శాంతిభద్రతలు దిగజారిపోతుంటే కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, 5 నెలల్లో 100 మందికి పైగా బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరిగినా ఏ స్పందనా లేదని...

దేవదాయ శాఖలో త్వరలో 500 పోస్టుల భర్తీ: మంత్రి ఆనం

దేవదాయ శాఖలో త్వరలో 500 పోస్టుల భర్తీ: మంత్రి ఆనం

దేవదాయ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ క్యాడెర్లలోని అధికారులు, అర్చకులకు సంబంధించి 500 పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ...

ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ విధానంతో భారత్ పరిస్థితి ఏంటి?

ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ విధానంతో భారత్ పరిస్థితి ఏంటి?

అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్నేహితులు అయి ఉండవచ్చు. కానీ ఇరుదేశాల సంబంధాలూ ఎలా ఉండబోతున్నాయి? ప్రత్యేకించి, వాణిజ్య వివాదాలు ముదురుతున్న...

‘15 నిమిషాలు…’ వ్యాఖ్యని మరోసారి గుర్తుచేసిన అక్బరుద్దీన్ ఒవైసీ

‘15 నిమిషాలు…’ వ్యాఖ్యని మరోసారి గుర్తుచేసిన అక్బరుద్దీన్ ఒవైసీ

అక్బరుద్దీన్ ఒవైసీ అనగానే గుర్తొచ్చేది 2012లో అతను చేసిన ‘15 నిమిషాలు పోలీసులని తప్పించండి... ఏం జరుగుతుందో చూడండి’ అన్న రెచ్చగొట్టే వ్యాఖ్య. నిన్న బుధవారం మహారాష్ట్రలోని...

సిద్దరామయ్యను లోకాయుక్త విచారించడం మ్యాచ్‌ఫిక్సింగే : బిజెపి

సిద్దరామయ్యను లోకాయుక్త విచారించడం మ్యాచ్‌ఫిక్సింగే : బిజెపి

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూముల దుర్వినియోగం కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నిన్న బుధవారం మైసూరు లోకాయుక్త ముందు హాజరయ్యారు. తన భార్య పార్వతికి...

ఏపీ డ్రోన్ పాలసీ కి కేబినెట్ ఆమోదం

ఏపీ డ్రోన్ పాలసీ కి కేబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఇవాళ్టి సమావేశంలో ఏపీ డ్రోన్ పాలసీ 2024కు ఆమోదముద్ర వేసింది. ఏపీ డ్రోన్ కార్పొరేషన్ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా డ్రోన్ పాలసీ...

ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ఆపడానికే పనిచేస్తాం: ట్రంప్

ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ఆపడానికే పనిచేస్తాం: ట్రంప్

వైట్‌హౌస్‌లో మళ్ళీ అడుగుపెట్టడానికి డొనాల్డ్ ట్రంప్ సిద్ధపడుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన సందర్భంలో ట్రంప్ మాట్లాడుతూ తన ప్రభుత్వపు కీలకమైన విధాన నిర్ణయాల్లో ఒకదాని గురించి...

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించారు. మొత్తం 538...

ఉత్తరాఖండ్ యాత్రలో మరణించిన హిందువులను అపహాస్యం చేసిన రెహమాన్

ఉత్తరాఖండ్ యాత్రలో మరణించిన హిందువులను అపహాస్యం చేసిన రెహమాన్

ఇటీవల ఉత్తరాఖండ్ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 36మంది హిందూ భక్తులను అపహాస్యం చేస్తూ మహమ్మద్ అమీర్ రెహమాన్ అనే ముస్లిం వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు...

విద్యుత్ సర్దుబాటు చార్జీల రద్దు కోరుతూ ఏపీ కాంగ్రెస్ ధర్నా

విద్యుత్ సర్దుబాటు చార్జీల రద్దు కోరుతూ ఏపీ కాంగ్రెస్ ధర్నా

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ప్రజలకు హైవోల్టేజ్ షాక్ ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. విద్యుత్ ఛార్జీల సర్దుబాటు...

పిఠాపురంలో మరో పన్నెండు ఎకరాలు కొన్న పవన్ కళ్యాణ్

పిఠాపురంలో మరో పన్నెండు ఎకరాలు కొన్న పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తను గెలుపు సాధించిన పిఠాపురం నియోజకవర్గంలో మరో పన్నెండెకరాల భూమి కొనుగోలు చేసారు. పవన్ కళ్యాణ్ గతంలో ఆ...

గణపతి విగ్రహం ధ్వంసం, అడ్డుకున్న హిందూ మహిళపై దాడి

గణపతి విగ్రహం ధ్వంసం, అడ్డుకున్న హిందూ మహిళపై దాడి

మధ్యప్రదేశ్‌లో ఒక ముస్లిం యువకుడు ఆదివారం (3-11-2024) నాడు ఒక గణపతి ఆలయంలోకి చొరబడ్డాడు. వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేసాడు. అడ్డొచ్చిన మహిళను చంపేస్తానని బెదిరించాడు. ఆ...

‘ఖలిస్తానీ అతివాదులకు ట్రూడో పార్టీ మద్దతిస్తోంది’: విహెచ్‌పి

‘ఖలిస్తానీ అతివాదులకు ట్రూడో పార్టీ మద్దతిస్తోంది’: విహెచ్‌పి

కెనడాలో హిందూ దేవాలయంపై ఖలిస్తానీ అతివాదులు దాడి చేయడాన్ని విశ్వహిందూ పరిషత్ ఖండించింది. ఆ మేరకు విహెచ్‌పి అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ ఒక ప్రకటన విడుదల...

ఆ ఒలింపిక్ స్వర్ణవిజేత మహిళ కాదు, మగాడే

ఆ ఒలింపిక్ స్వర్ణవిజేత మహిళ కాదు, మగాడే

పారిస్ ఒలింపిక్స్ 2024లో అత్యంత వివాదాస్పదంగా నిలిచి, మహిళల బాక్సింగ్‌లో స్వర్ణపతకం గెలుచుకున్న అల్జీరియన్ బాక్సర్ ఇమానే ఖలీఫ్ మహిళ కాదు, పురుషుడే అని తేలింది. ఇమానే...

దేవాలయాల స్వయంప్రతిపత్తి కోసం విశ్వహిందూపరిషత్ ‘హైందవ శంఖారావం’

దేవాలయాల స్వయంప్రతిపత్తి కోసం విశ్వహిందూపరిషత్ ‘హైందవ శంఖారావం’

కొన్నేళ్ళుగా దేవాలయాలపై జరుగుతున్న దాడులు, ఇటీవల తిరుపతి లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ వంటి వార్తలతో హిందూ సమాజం తీవ్ర ఆందోళనలో ఉంది. హిందూధర్మానికి ఆయువుపట్టులైన దేవాలయాలే...

ఉత్తరాఖండ్ బస్సు ప్రమాదంలో 36కు పెరిగిన మృతుల సంఖ్య

ఉత్తరాఖండ్ బస్సు ప్రమాదంలో 36కు పెరిగిన మృతుల సంఖ్య

ఈ ఉదయం ఉత్తరాఖండ్‌లో జరిగిన బస్సు ప్రమాద సంఘటనలో మృతుల సంఖ్య 36కు పెరిగింది. మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు, గాయపడిన వారికి రూ.1లక్ష చొప్పున రాష్ట్రప్రభుత్వం పరిహారం...

ఏపీ టెట్ ఫలితాల విడుదల

ఏపీ టెట్ ఫలితాల విడుదల

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఎపి-టిఇటి) 2024 పరీక్షల ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. మంత్రి నారా లోకేష్ టెట్ 2024 ఫలితాలను విడుదల చేసారు. టెట్...

కర్ణాటకలో 53 ప్రాచీన కట్టడాలు తమవేనన్న వక్ఫ్, ఇప్పటికే 43 కట్టడాల ఆక్రమణ

కర్ణాటకలో 53 ప్రాచీన కట్టడాలు తమవేనన్న వక్ఫ్, ఇప్పటికే 43 కట్టడాల ఆక్రమణ

కాంగ్రెస్ పాలనలో ఉన్న కర్ణాటకలో కనీసం 53 చారిత్రక ప్రాచీన కట్టడాలు తమవేనంటూ ఆ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ప్రకటించింది. ఆ కట్టడాల్లో గోల్ గుంబజ్, ఇబ్రహీం...

యూపీ సీఎంను చంపేస్తానని బెదిరించిన ఫాతిమా అరెస్ట్

యూపీ సీఎంను చంపేస్తానని బెదిరించిన ఫాతిమా అరెస్ట్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్‌కాల్‌ చేసినది మహారాష్ట్రకు చెందిన యువతిగా గుర్తించారు. ముంబై థానే ప్రాంతంలోని ఉల్హాస్‌నగర్‌కు చెందిన 24ఏళ్ళ ఫాతిమా ఖాన్‌ను అరెస్ట్ చేసారు....

ఉత్తరాఖండ్‌లో లోయలో పడిన బస్సు, ఏడుగురు దుర్మరణం

ఉత్తరాఖండ్‌లో లోయలో పడిన బస్సు, ఏడుగురు దుర్మరణం

    ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో ఈ ఉదయం ఒక బస్సు లోయలో పడిపోయింది. ఆ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు, పలువురు గాయపడ్డారు. బస్సు గఢ్వాల్ నుంచి...

మొదటి కార్తీక సోమవారం శివనామ స్మరణతో మార్మోగిన రాష్ట్రం

మొదటి కార్తీక సోమవారం శివనామ స్మరణతో మార్మోగిన రాష్ట్రం

కార్తీక మాసం మొదటి సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైలం భక్తులతో కిక్కిరిసింది. శ్రీ భ్రమరాంబా మల్లికార్జునుల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి...

దీపావళి చేసుకుంటున్న హిందువులపై ముస్లిముల దాడులు

దీపావళి చేసుకుంటున్న హిందువులపై ముస్లిముల దాడులు

మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఛత్రిపురా ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. దీపావళి బాణాసంచా కాల్చుకోడాన్ని ముస్లిములు అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. వాగ్వాదంగా ప్రారంభమై, హింసాత్మక ఘర్షణగా...

ఎన్నికల వేళ గుడికి వెళ్ళిన ఎస్‌పి ముస్లిం అభ్యర్ధికి ఫత్వా

ఎన్నికల వేళ గుడికి వెళ్ళిన ఎస్‌పి ముస్లిం అభ్యర్ధికి ఫత్వా

ఉత్తరప్రదేశ్‌లో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 13న ఉపయెన్నికలు జరగనున్నాయి. వాటిలో సీసామవూ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ తరఫున నసీం సోలంకీ అనే ముస్లిం మహిళ పోటీలో...

ఆరు ముక్కలైన అనిత శరీరం, గులాముద్దీన్ ఇంటి పెరట్లో లభ్యం

ఆరు ముక్కలైన అనిత శరీరం, గులాముద్దీన్ ఇంటి పెరట్లో లభ్యం

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మిస్సింగ్ కేసుగా నమోదైన 50ఏళ్ళ బ్యుటీషియన్ అనితా చౌధరి శవమై తేలడం నగర వాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె శవాన్ని ఆరు ముక్కలు చేసి...

ఆర్ఎస్ఎస్ సీనియర్ ప్రచారక్ హర్షకుమార్ కన్నుమూత

ఆర్ఎస్ఎస్ సీనియర్ ప్రచారక్ హర్షకుమార్ కన్నుమూత

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సీనియర్ ప్రచారక్, విద్యాభారతి ఉత్తరప్రాంత శిక్షణా కార్యక్రమాల నిర్వాహకులు హర్షకుమార్ తుదిశ్వాస విడిచారు. హర్షకుమార్‌ను అక్టోబర్ 31న జలంధర్‌లోని ఒక ఆస్పత్రిలో చేర్చారు....

వాడుకలో లేని రేడియో ట్రాన్స్‌మిటర్‌ సాయంతో మళ్ళీ బతికిన వాయేజర్1

వాడుకలో లేని రేడియో ట్రాన్స్‌మిటర్‌ సాయంతో మళ్ళీ బతికిన వాయేజర్1

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 47సంవత్సరాల క్రితం ప్రయోగించిన వాయేజర్1 వ్యోమనౌక కొద్దిరోజుల క్రితం భూమితో కాంటాక్ట్ కోల్పోయింది. అయితే ఒకరోజు వ్యవధిలో మళ్ళీ కాంటాక్ట్‌లోకి రాగలిగింది....

బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరాలో సగానికి కోత పెట్టిన అదానీ పవర్

బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరాలో సగానికి కోత పెట్టిన అదానీ పవర్

బంగ్లాదేశ్‌లో విద్యుత్ సంక్షోభం తారస్థాయికి చేరుకుంది. చాలాకాలంగా ఉన్న బకాయిలు చెల్లించనందున అదానీ పవర్ ఝార్ఖండ్ లిమిటెడ్ సంస్థ ఆ దేశానికి చేసే విద్యుత్ సరఫరాలో 50శాతం...

తూర్పు లద్దాఖ్‌లో భారతీయ బలగాల గస్తీ మొదలు

తూర్పు లద్దాఖ్‌లో భారతీయ బలగాల గస్తీ మొదలు

వాస్తవాధీన రేఖ వెంబడి భారత్-చైనా దేశాలు తమ సైనిక దళాలను వెనక్కు తీసుకున్న తర్వాత, దెమ్‌చోక్ సెక్టార్‌లో భారత బలగాల ‘సమన్వయ గస్తీ’ మొదలైంది. సమన్వయ గస్తీ...

తన ధర్మాన్ని పరిహసించిన క్రైస్తవ భార్యకు హిందూ భర్త విడాకులు, సమర్థించిన హైకోర్టు

తన ధర్మాన్ని పరిహసించిన క్రైస్తవ భార్యకు హిందూ భర్త విడాకులు, సమర్థించిన హైకోర్టు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఒక హిందూ వ్యక్తి తన క్రైస్తవ భార్యకు విడాకులు ఇచ్చాడు. కారణం, ఆమె తన ధర్మాన్ని, హిందూ విశ్వాసాలనూ పదేపదే పరిహసిస్తూ అపహాస్యం చేస్తూండడమే....

ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి

ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి

తమ పార్టీ ఎన్నికల హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురం గ్రామంలో...

చెరువును ఎండగట్టి భూమి కబ్జా చేసిన బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులు

చెరువును ఎండగట్టి భూమి కబ్జా చేసిన బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులు

భారత్‌లోకి అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయులు నకిలీ పత్రాలతో నివసిస్తుండడమే కాక అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో భూములు కబ్జా చేసారు. నర్మదా నది పైప్‌లైన్‌ను ధ్వంసం...

అమెరికాలో దీపావళి వేడుకలు, వైట్‌హౌస్‌లో ‘ఓం జై జగదీశ హరే’

అమెరికాలో దీపావళి వేడుకలు, వైట్‌హౌస్‌లో ‘ఓం జై జగదీశ హరే’

అగ్రరాజ్యం అమెరికాలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో మిలటరీ బ్యాండ్ మీద ‘ఓం జై జగదీశ హరే’ ప్రార్థనాగీతాన్ని వాయించడం విశేషం. అంతర్జాతీయ...

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండించిన డొనాల్డ్ ట్రంప్

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండించిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దీపావళి సందేశంలో, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. అమెరికాలోని హిందువులను దెబ్బతీసే మత వ్యతిరేక అజెండాలనుంచి...

ఉక్కుమనిషి, దేశ సమైక్యతకు చిహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్

ఉక్కుమనిషి, దేశ సమైక్యతకు చిహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్

భారతదేశపు ఉక్కుమనిషి అని పేరు పొందిన మహానుభావుడు, స్వతంత్ర సంగ్రామంలో వెన్నుచూపని వీరుడు, రాజకీయ దృఢసంకల్పంతో నాటి భారతదేశంలోని 565 రాజసంస్థానాలనూ పునర్‌వ్యవస్థీకరించి ఏకత్రితం చేసిన వాడు,...

సరిహద్దుల్లో ఒక్క అంగుళం విషయంలోనైనా రాజీ ప్రసక్తే లేదు: మోదీ

సరిహద్దుల్లో ఒక్క అంగుళం విషయంలోనైనా రాజీ ప్రసక్తే లేదు: మోదీ

వర్తమాన భారతదేశం తన సరిహద్దుల్లో ఒక్క అంగుళం భూమి విషయంలోనైనా రాజీ పడే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేసారు. మన సైనికుల పట్టుదలను...

దేశభద్రత విషయంలో డిఎంకె సర్కారు నిర్లక్ష్య వైఖరి

దేశభద్రత విషయంలో డిఎంకె సర్కారు నిర్లక్ష్య వైఖరి

ద్రవిడవాదం పేరిట దేశవ్యతిరేక, హిందూవ్యతిరేక భావజాలాన్ని ప్రచారం చేస్తున్న డిఎంకె పరిపాలనలో తమిళనాడు రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతోంది. దేశరక్షణ విషయంలో సైతం డిఎంకె ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది....

తిరుమలలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం

తిరుమలలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం

తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన...

‘జై హనుమాన్’ థీమ్‌సాంగ్ విడుదల

‘జై హనుమాన్’ థీమ్‌సాంగ్ విడుదల

దీపావళి పర్వదినం సందర్భంగా త్వరలో రాబోయే ‘జై హనుమాన్’ సినిమా థీమ్‌సాంగ్‌ విడుదల అయింది. ఆ చిత్రంలో హనుమంతుడి పాత్రలో ‘కాంతార’ నాయకుడు రిషభ్ శెట్టి నటిస్తున్నారు....

భారత సైన్యం ఆనందోత్సాహాలతో ప్రత్యేకంగా చేసుకునే పండుగ దీపావళి

భారత సైన్యం ఆనందోత్సాహాలతో ప్రత్యేకంగా చేసుకునే పండుగ దీపావళి

భారత సైన్యం అన్ని మతాల కలయిక. యూనిట్ స్థాయిలో, రెజిమెంట్ స్థాయిలో భారత సైన్యంలో సర్వమతాల వారూ ఐకమత్యంగా పనిచేస్తారు. నియంత్రణ రేఖ దగ్గర, వాస్తవాధీన రేఖ...

కోతులకు ఆహారం కోసం అక్షయ్ కుమార్ రూ. 1కోటి విరాళం

కోతులకు ఆహారం కోసం అక్షయ్ కుమార్ రూ. 1కోటి విరాళం

అయోధ్య, పరిసర ప్రాంతాల్లోని కోతులకు ఆహారం అందించడం కోసం హిందీ సినీనటుడు అక్షయ్‌కుమార్ కోటి రూపాయల విరాళం ఇచ్చారు. ఆ ప్రాంతంలో వానరాలు విహరించే కొన్ని ప్రదేశాలను...

ప్రభుత్వ వైద్య కళాశాలకు డా.యల్లాప్రగడ సుబ్బారావు పేరు ప్రతిపాదన

ప్రభుత్వ వైద్య కళాశాలకు డా.యల్లాప్రగడ సుబ్బారావు పేరు ప్రతిపాదన

ప్రపంచ ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్త దివంగత డా.యల్లాప్రగడ సుబ్బారావు పేరును ఏదైనా ప్రభుత్వ వైద్య కళాశాలకు పెట్టాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ప్రతిపాదించారు. ఆ మేరకు ముఖ్యమంత్రి...

అయోధ్యలో ముస్లిం జర్నలిస్టు అబద్ధాలు బట్టబయలు

అయోధ్యలో ముస్లిం జర్నలిస్టు అబద్ధాలు బట్టబయలు

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కొద్దిరోజులుగా ఒక వీడియో సామాజికమాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతోంది. ఒక మోటార్ సైకిల్ మీద వెడుతున్న ఇద్దరు సాధువులు కొందరు వ్యక్తులతో ఘర్షణ పడుతున్నట్లు ఆ...

దీపావళి కానుకగా అమల్లోకి సూపర్ సిక్స్ ఉచిత సిలెండర్ల పథకం

దీపావళి కానుకగా అమల్లోకి సూపర్ సిక్స్ ఉచిత సిలెండర్ల పథకం

ఎన్నికల సమయంలో ‘సూపర్ సిక్స్’ పేరిట ఇచ్చిన హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకాన్ని కూటమి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీపం-2 పథకానికి రాష్ట్రప్రభుత్వం నిధులు...

పండుగ వేళ దీపాలు వెలిగించవద్దంటూ మహిళలను బెదిరించిన ముస్లింలు

పండుగ వేళ దీపాలు వెలిగించవద్దంటూ మహిళలను బెదిరించిన ముస్లింలు

మహారాష్ట్రలోని నవీముంబైలో దీపావళి వేడుకల సందర్భంగా దీపాలు వెలిగించుకుందామనుకున్న హిందూ మహిళలను ముస్లింలు దుర్భాషలాడి బెదిరించారు. ఆ సంఘటన తలోజా సెక్టార్ 9లో మంగళవారం చోటు చేసుకుంది....

దానా తుపాను బాధిత ఒడిషాలో స్వయంసేవకుల సహాయక చర్యలు

దానా తుపాను బాధిత ఒడిషాలో స్వయంసేవకుల సహాయక చర్యలు

దేశంలో ఎక్కడ ఏ ప్రకృతి విపత్తు వాటిల్లినా లేక ప్రమాదం జరిగినా తక్షణం సహాయం చేయడానికి ముందుండేది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలే అన్న సంగతి అందరికీ...

యుపిఐ ట్రాన్సాక్షన్‌తో గణేశుడి ప్రతిమ కొన్న స్పెయిన్ ప్రధాని

యుపిఐ ట్రాన్సాక్షన్‌తో గణేశుడి ప్రతిమ కొన్న స్పెయిన్ ప్రధాని

భారత పర్యటనలో ఉన్న స్పెయిన్ ప్రధానమంత్రి పెద్రో సాంచెజ్, యూపీఐ పద్ధతిని ఉపయోగించి గణేశ ప్రతిమను కొనుగోలు చేసారు. భారతదేశపు డిజిటల్ చెల్లింపుల విధానానికి పెరుగుతున్న ఆదరణకు,...

ఖరీఫ్ సీజన్‌లో రాయలసీమలోని 54 మండలాల్లో కరవు

ఖరీఫ్ సీజన్‌లో రాయలసీమలోని 54 మండలాల్లో కరవు

ఆంధ్రప్రదేశ్‌లో ఈ యేడాది ఖరీఫ్ సీజన్‌లో రాయలసీమ పరిధిలోని 5 జిల్లాల్లో 54 మండలాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నైఋతి ఋతుపవనాల సీజన్లో (జూన్-సెప్టెంబర్)...

సల్మాన్‌ను చంపేస్తామని బెదిరించిన మహమ్మద్ తయ్యబ్ అరెస్ట్

సల్మాన్‌ను చంపేస్తామని బెదిరించిన మహమ్మద్ తయ్యబ్ అరెస్ట్

హిందీ సినీనటుడు సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తామంటూ బెదిరించి, డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. మహమ్మద్ తయ్యబ్ 20ఏళ్ళ యువకుడు. సల్మాన్‌ఖాన్‌తో పాటు  ఇటీవల హత్యకు...

నెలకు 3వేల మందికి పైగా హిందువులను మతం మారుస్తున్న కల్వరి సతీష్

నెలకు 3వేల మందికి పైగా హిందువులను మతం మారుస్తున్న కల్వరి సతీష్

అమెరికాకు చెందిన సిబిఎన్ న్యూస్ (క్రిస్టియన్ బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్) ఛానెల్ అక్టోబర్ 26న ఒక కథనం ప్రసారం చేసింది. తెలంగాణ హైదరాబాద్‌లోని కల్వరి టెంపుల్ నెలకు 3వేలమందికి...

అయోధ్య రామమందిరంలో మొదటి దీపావళి: 28 లక్షల దీపాలు, 50 క్వింటాళ్ళ పూలతో అలంకరణ

అయోధ్య రామమందిరంలో మొదటి దీపావళి: 28 లక్షల దీపాలు, 50 క్వింటాళ్ళ పూలతో అలంకరణ

అయోధ్యలోని బాలరాముడి నూతన దేవాలయంలో ప్రాణప్రతిష్ఠ తర్వాత మొదటి దీపావళి జరగబోతోంది. ఆ పర్వదినాన్ని చిరస్మరణీయంగా జరుపుకోడానికి ఏర్పాట్లు వైభవంగా జరుగుతున్నాయి. 28 లక్షల దీపాలు వెలిగించడానికి,...

ఆధ్యాత్మిక సమృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యాల వేడుక ధనత్రయోదశి

ఆధ్యాత్మిక సమృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యాల వేడుక ధనత్రయోదశి

భారతదేశంలోని చాలావరకూ ప్రాంతాల్లో దీపావళి వేడుకలు ధనత్రయోదశితో మొదలవుతాయి. ఈ యేడాది ధనత్రయోదశి పర్వదినం ఇవాళ అక్టోబర్ 29న వచ్చింది. దీన్నే ఉత్తరాదిలో ధన్‌తేరస్ అని కూడా...

విజయవాడలో ఆలయాల కూల్చివేతపై కలెక్టర్‌కు ఫిర్యాదు

విజయవాడలో ఆలయాల కూల్చివేతపై కలెక్టర్‌కు ఫిర్యాదు

విజయవాడ మధురానగర్ 29వ డివిజన్ కాలువ కరకట్ట ప్రాంతంలో వరుసగా రెండు దేవాలయాలను, ఒక గోశాలను ముందస్తు సమాచారం ఇవ్వకుండా జెసిబి తీసుకొచ్చి కుప్పకూల్చిన వివిధ ప్రభుత్వ...

అడిషనల్ కలెక్టర్ ఆత్మహత్య: తెరమీదకు సీపీఎం నాయకురాలి విదేశీ పర్యటనల వ్యవహారం

అడిషనల్ కలెక్టర్ ఆత్మహత్య: తెరమీదకు సీపీఎం నాయకురాలి విదేశీ పర్యటనల వ్యవహారం

కన్నూరు జిల్లా అదనపు కలెక్టర్ నవీన్‌బాబు అక్టోబర్ 15న తన అధికారిక నివాసంలో ఆత్మహత్య చేసుకోవడం కేరళలో సంచలనం సృష్టించింది. ఆయన ఆత్మహత్యకు కారణం ఆ ప్రాంతంలోని...

వసు బారస్ : దీపావళి ముందు ద్వాదశి నాడు గోవులను పూజించే పండుగ

వసు బారస్ : దీపావళి ముందు ద్వాదశి నాడు గోవులను పూజించే పండుగ

ఉత్తర భారతదేశంలో దీపావళి వేడుకలు ఇవాళ వసు బారస్ పండుగతో మొదలవుతున్నాయి. గోవత్స ద్వాదశి అని కూడా  పిలిచే ఈ పండుగ రోజును ఆవులు, ఆవుదూడలకు పూజలు...

ఆస్ట్రేలియాలో రెండు గుడులపై దాడి, శివలింగం ధ్వంసం

ఆస్ట్రేలియాలో రెండు గుడులపై దాడి, శివలింగం ధ్వంసం

ఆస్ట్రేలియాలో రెండు హిందూ దేవాలయాలపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసారు. దేవాలయాలను ధ్వంసం చేసి హుండీలను దోచుకున్నారు. శివలింగాన్ని పగలగొట్టడం ద్వారా వారి చర్య కేవలం...

తమ ఇంట్లో గణపతి పూజకు మోదీ హాజరుపై సీజేఐ ఏమన్నారంటే…

తమ ఇంట్లో గణపతి పూజకు మోదీ హాజరుపై సీజేఐ ఏమన్నారంటే…

వినాయక చవితి నవరాత్రుల  సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై చంద్రచూడ్ ఇంట్లో పూజకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవడంపై ప్రతిపక్షాలు రాజకీయ రగడ సృష్టించాయి. ఆ...

భారత జాతీయతావాదానికి, స్వదేశీ విద్యకు రూపమిచ్చిన విదేశీ విదుషి

భారత జాతీయతావాదానికి, స్వదేశీ విద్యకు రూపమిచ్చిన విదేశీ విదుషి

దేశం కాని దేశం నుంచి వచ్చింది. ఇక్కడి విజ్ఞానంతో విస్మితురాలైంది. భారతీయ విద్యపై మమకారం పెంచుకుంది. ఈ దేశానికి నివేదనగా మారి సేవ చేసుకుంది. ఆమే సోదరి...

మల్కాజిగిరిలో 750 ఎకరాల మీద వక్ఫ్‌బోర్డ్ ఆకుపచ్చజెండా

మల్కాజిగిరిలో 750 ఎకరాల మీద వక్ఫ్‌బోర్డ్ ఆకుపచ్చజెండా

భాగ్యనగర వాసులను దిగ్భ్రాంతికి గురిచేసే పరిణామం చోటు చేసుకుంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మల్కాజిగిరి ప్రాంతంలో 750 ఎకరాలు తమవేనంటూ తెలంగాణ వక్ఫ్‌బోర్డ్ తాజాగా ప్రకటించింది. దాంతో...

ముడి ఇనుము అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఏడేళ్ళ జైలుశిక్ష

ముడి ఇనుము అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఏడేళ్ళ జైలుశిక్ష

కర్ణాటకలోని కార్వార్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్‌ సెయిల్‌కు బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఏడేళ్ళ జైలుశిక్ష, భారీ జరిమానా విధించింది.  బెలెకెరి రేవు...

కశ్మీర్ విలీన దినం: పీఓకే స్వాధీనానికి సాధ్యమే, దానికి దేశం సిద్ధపడాలి

కశ్మీర్ విలీన దినం: పీఓకే స్వాధీనానికి సాధ్యమే, దానికి దేశం సిద్ధపడాలి

1947 అక్టోబర్ 26న మహారాజా హరిసింగ్ విలీన ఒప్పందంపై సంతకం చేయడంతో జమ్మూకశ్మీర్ భారత్‌లో అవిభాజ్య అంగమైపోయింది. 1947 భారత స్వతంత్ర చట్టం నిర్వచించిన ప్రకారం ఆయన...

ముక్కలు ముక్కలుగా నరికేస్తానని ముస్లిం యువకుడి బెదిరింపు

ముక్కలు ముక్కలుగా నరికేస్తానని ముస్లిం యువకుడి బెదిరింపు

కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు శివార్లలోని సురత్కల్ ప్రాంతంలో ఒక యువతి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. దానికి కారణం ఆమె సోదరుడికి వచ్చిన సందేశమే. ‘‘నన్ను...

దీపావళి ముందు 300కేజీల కల్తీ కోవా పట్టుకున్న అధికారులు

దీపావళి ముందు 300కేజీల కల్తీ కోవా పట్టుకున్న అధికారులు

దీపావళి పండుగ సమయంలో తీపిమిఠాయిలు పంచుకోవడం ఉత్తరభారతదేశంలో విశేష ప్రాచుర్యం కలిగిన ఆచారం. ఆ సమయంలో మిఠాయిల విక్రయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ అవకాశాన్ని వాడుకోవడం...

సంజూగా ప్రేమ నటించి హిందూ యువతిని హత్య చేసిన సలీమ్

సంజూగా ప్రేమ నటించి హిందూ యువతిని హత్య చేసిన సలీమ్

సరిగ్గా ఐదురోజుల క్రితం సోమవారం నాడు ఢిల్లీలోని నంగ్లోయ్ ప్రాంతంలో 19ఏళ్ళ యువతి శవం దొరికడం దేశ రాజధానిలో సంచలనం సృష్టించింది. ఆమె కనబడడం లేదంటూ ముందురోజే...

ముడా భూముల స్కాం: సీఎం భార్యను ఇంటరాగేట్ చేసిన లోకాయుక్త పోలీసులు

ముడా భూముల స్కాం: సీఎం భార్యను ఇంటరాగేట్ చేసిన లోకాయుక్త పోలీసులు

కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తున్న మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూముల కేటాయింపు స్కామ్‌లో  ముఖ్యమంత్రి సిద్దరామయ్య భార్య బిఎం పార్వతిని లోకాయుక్త పోలీసులు శుక్రవారం అక్టోబర్...

యూపీలో ఒకేవారంలో బైటపడిన మూడు మతమార్పిడి రాకెట్లు

యూపీలో ఒకేవారంలో బైటపడిన మూడు మతమార్పిడి రాకెట్లు

ఉత్తరప్రదేశ్‌లో గత వారంరోజుల వ్యవధిలో మూడుచోట్ల క్రైస్తవ మతమార్పిడి రాకెట్లు బైటపడ్డాయి. హిందూ స్త్రీపురుషులను, చిన్నపిల్లలను కూడా మభ్యపెట్టి మతం మారుస్తున్న సంఘటనలు సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాయి....

‘డబులింజన్ సర్కారుతో శరవేగంగా ఏపీ అభివృద్ధి’

‘డబులింజన్ సర్కారుతో శరవేగంగా ఏపీ అభివృద్ధి’

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రత్యేక రైల్వేలైన్ ఏర్పాటుకు అనుమతిస్తూ, నిధులు కూడా మంజూరు చేసిన సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆనందోత్సవాలు నిర్వహించారు. బిజెపి నేతలు ఆనందం...

సరిహద్దుల్లో రెండు పాయింట్ల దగ్గర భారత్-చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభం

సరిహద్దుల్లో రెండు పాయింట్ల దగ్గర భారత్-చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభం

తూర్పు లద్దాఖ్ సెక్టార్‌లో రెండు కీలక ప్రాంతాలైన దెమ్‌చోక్, దెప్సాంగ్ వద్ద మోహరించిన బలగాలను భారత్, చైనా ఉపసంహరించే ప్రక్రియ ప్రారంభమైంది.   ఇరుపక్షాల మధ్యా కుదిరిన...

ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ కార్యకారీ మండల్ బైఠక్ ప్రారంభం

ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ కార్యకారీ మండల్ బైఠక్ ప్రారంభం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారీ మండల్ బైఠక్ ఇవాళ మొదలైంది. ఉత్తరప్రదేశ్ మథురలోని గౌ గ్రామ్ పర్‌ఖమ్‌లో ఉన్న దీనదయాళ్ గో విజ్ఞాన్ అనుసంధాన్...

నిధుల కొరతతో కిచెన్ స్టాఫ్‌కు జీతాలు చెల్లించలేని కర్ణాటక సర్కారు

నిధుల కొరతతో కిచెన్ స్టాఫ్‌కు జీతాలు చెల్లించలేని కర్ణాటక సర్కారు

అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చి వాటిలో కొన్నింటినైనా నెరవేర్చలేక అవస్థలు పడుతున్న కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం, చిరుద్యోగుల పొట్ట కొడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం కింద...

డిఎంకె సర్కారు హిందూవ్యతిరేక ధోరణి: అభ్యంతరాలు పట్టించుకోకుండా గుడుల కూల్చివేత

డిఎంకె సర్కారు హిందూవ్యతిరేక ధోరణి: అభ్యంతరాలు పట్టించుకోకుండా గుడుల కూల్చివేత

తమిళనాడులో డిఎంకె ప్రభుత్వం ఆదేశాల మేరకు గతవారం రెండు దేవాలయాలను కూల్చివేసారు. భక్తుల ఆందోళనలను, హిందూ సంస్థల నిరసనలనూ పట్టించుకోకుండా గుడులను కూల్చివేయడం ఆందోళన కలిగిస్తోంది. పొల్లాచిలోని...

ప్రియాంకాగాంధీ ఎన్నికల అఫిడవిట్ : పన్ను వివాదం ద్వారా అవినీతి బైటపడిందా?

ప్రియాంకాగాంధీ ఎన్నికల అఫిడవిట్ : పన్ను వివాదం ద్వారా అవినీతి బైటపడిందా?

కాంగ్రెస్ పార్టీ ప్రథమ కుటుంబపు రెండో వారసురాలు ప్రియాంకా గాంధీ ఎట్టకేలకు ఎన్నికల రేసులో కాలు పెట్టేసారు. సోదరుడు రాహుల్ వదిలేసిన కేరళలోని వయనాడ్ ఎంపీ సీటుకు...

కృష్ణజన్మభూమి కేసు: మసీదు కమిటీ వారి రీకాల్ పిటిషన్‌ తిరస్కరణ

కృష్ణజన్మభూమి కేసు: మసీదు కమిటీ వారి రీకాల్ పిటిషన్‌ తిరస్కరణ

ఉత్తరప్రదేశ్ మథురలోని శ్రీకృష్ణజన్మభూమి కేసులో షాహీ ఈద్గా మసీదు నిర్వహణ కమిటీ వేసిన రీకాల్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. సుదీర్ఘకాలంగా సాగుతున్న కృష్ణజన్మభూమి-షాహీ ఈద్గా వివాదానికి...

‘కాలం’ కలిసిరాని శరద్‌ పవార్‌, అజిత్ వర్గానికే ‘గడియారం’

‘కాలం’ కలిసిరాని శరద్‌ పవార్‌, అజిత్ వర్గానికే ‘గడియారం’

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీనియర్ నాయకుడు శరద్ పవార్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) ఎన్నికల చిహ్నమైన గడియారం...

ట్రూడో రాజీనామాకు సొంత పార్టీ ఎంపీల పట్టు, 28 వరకూ గడువు

ట్రూడో రాజీనామాకు సొంత పార్టీ ఎంపీల పట్టు, 28 వరకూ గడువు

భారత్‌తో ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తున్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకు స్వదేశంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్షంతో పాటు ఆయన సొంత లిబరల్ పార్టీ ఎంపీలు సైతం...

సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రెండేళ్ళ పాటు దేశవ్యాప్త వేడుకలు

సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రెండేళ్ళ పాటు దేశవ్యాప్త వేడుకలు

ఉక్కుమనిషిగా పేరు గడించిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ దేశానికి చేసిన సేవల గౌరవార్థం, ఆయన 150వ జయంతి సందర్భంగా రెండేళ్ళపాటు దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతామని కేంద్రప్రభుత్వం ప్రకటించింది....

ఉత్తరాఖండ్ థరూ బుక్సా తెగలో 40శాతం మందిని మతం మార్చేసిన మిషనరీ మాఫియా

ఉత్తరాఖండ్ థరూ బుక్సా తెగలో 40శాతం మందిని మతం మార్చేసిన మిషనరీ మాఫియా

ఉత్తరాఖండ్‌లోని ఓ గిరిజన తెగ థరూ బుక్సా. ఆ తెగ ప్రజలు మహారాణా ప్రతాప్ వంశీకులని చెప్పుకుంటుంటారు. ఇప్పుడు ఆ తెగలో దాదాపు 40శాతం మంది క్రైస్తవంలోకి...

నకిలీ పత్రాలతో చొరబడిన 21మంది బంగ్లాదేశీయుల అరెస్ట్

నకిలీ పత్రాలతో చొరబడిన 21మంది బంగ్లాదేశీయుల అరెస్ట్

మహారాష్ట్ర పుణే పోలీస్ అధికారులు రంజన్‌గావ్ ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న 21మంది బంగ్లాదేశీయులను అరెస్ట్ చేసారు. వారిలో 15మంది పురుషులు, నలుగురు మహిళలు, ఇద్దరు ట్రాన్స్‌జెండర్‌లు ఉన్నారు....

పటిష్ట ఆర్థిక సహకారమే లక్ష్యంగా బ్రిక్స్ విస్తరణ

పటిష్ట ఆర్థిక సహకారమే లక్ష్యంగా బ్రిక్స్ విస్తరణ

రష్యా కజాన్‌లో నిర్వహించిన బ్రిక్స్ సదస్సులో భాగస్వామ్య దేశాల మధ్య సామూహిక, ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయి. ఈ సంవత్సరం బ్రిక్స్‌ గ్రూప్‌లోకి కొత్తగా మరికొన్ని దేశాలను చేర్చారు....

పుణే టెస్ట్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజీలాండ్

పుణే టెస్ట్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజీలాండ్

భారత్ న్యూజీలాండ్ మధ్య జరుగుతున్న మూడు టెస్ట్ మ్యాచ్‌ల సీరీస్‌లో రెండో మ్యాచ్ ఈ ఉదయం పుణేలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన అతిథి జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది....

క్రికెట్ క్లబ్‌లో తండ్రి మతమార్పిడులు: కూతురి మెంబర్‌షిప్ పాయే

క్రికెట్ క్లబ్‌లో తండ్రి మతమార్పిడులు: కూతురి మెంబర్‌షిప్ పాయే

భారత క్రికెట్ క్రీడాకారిణి జెమీమా రోడ్రిగ్స్ తన తండ్రి చేసిన నేరానికి తను దెబ్బతింది. ప్రఖ్యాత ఖర్ జిమ్‌ఖానా క్లబ్‌లో ఆమెకు గౌరవ సభ్యత్వం ఉండేది. దాన్ని...

సుప్రీం సీజేఐపై ఎస్‌పి నేత వివాదాస్పద వ్యాఖ్యలు, తర్వాత ఉపసంహరణ

సుప్రీం సీజేఐపై ఎస్‌పి నేత వివాదాస్పద వ్యాఖ్యలు, తర్వాత ఉపసంహరణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ మీద సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారితీసింది. సీజేఐ ఇటీవల అయోధ్య రామజన్మభూమి...

Page 9 of 17 1 8 9 10 17