Phaneendra

Phaneendra

దైవనింద ఆరోపణలతో ఒక వ్యక్తి తల నరికేయాలంటూ ఇస్లాం మూకల నినాదాలు

దైవనింద ఆరోపణలతో ఒక వ్యక్తి తల నరికేయాలంటూ ఇస్లాం మూకల నినాదాలు

హైదరాబాద్ పాతబస్తీ రెయిన్‌బజార్ ప్రాంతంలో అక్టోబర్ 20 ఆదివారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక యువకుడు ఒకరు దైవదూషణ చేసాడంటూ ఆరోపణలు రావడంతో పెద్దసంఖ్యలో ముస్లిములు...

రజినీకాంత్ ద్రవిడవాద ప్రచారకుల చేతిలో కీలుబొమ్మా?!

రజినీకాంత్ ద్రవిడవాద ప్రచారకుల చేతిలో కీలుబొమ్మా?!

దక్షిణ భారతదేశం నుంచి దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన సూపర్‌స్టార్‌గా రజినీకాంత్‌కు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. రాజకీయ భిన్నాభిప్రాయాలకు అతీతంగా రజినీకాంత్‌ని అభిమానించేవారు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు....

75% స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మన నాలుగో అణ్వస్త్ర జలాంతర్గామి

75% స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మన నాలుగో అణ్వస్త్ర జలాంతర్గామి

భారతదేశం తన నాలుగో న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్‌మెరీన్‌ను (ఎస్ఎస్‌బిఎన్) ఈ వారంలోనే పెద్ద హడావుడి లేకుండా ప్రారంభించింది. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన ఈ జలాంతర్గామిని...

రెండు రోజుల బ్రిక్స్ సమావేశాల కోసం రష్యాకు మోదీ

రెండు రోజుల బ్రిక్స్ సమావేశాల కోసం రష్యాకు మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యాకు ఈ ఉదయం బయల్దేరారు. రష్యాలోని కజాన్‌లో 16వ బ్రిక్స్ సమావేశం జరగనుంది. రష్యాకు బయల్దేరడానికి ముందు...

ఈడీ ఉచ్చులో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ

ఈడీ ఉచ్చులో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ

విశాఖపట్నం మాజీ ఎంపీ, వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు ఎంవివి సత్యనారాయణ మెడకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయనకు సంబంధించిన సంస్థల్లో సోదాలు నిర్వహించడంపై ఈడీ తాజాగా ప్రకటన...

గడ్‌చిరోలీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతం

గడ్‌చిరోలీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతం

మహారాష్ట్రలోని గడ్‌చిరోలీ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో కనీసం ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలోని భమ్రాగఢ్ తాలూకాలో సోమవారం ఆ...

‘శివాలయానికి మరమ్మతులు వద్దు, మా మసీదులో నమాజులకు అడ్డు’

‘శివాలయానికి మరమ్మతులు వద్దు, మా మసీదులో నమాజులకు అడ్డు’

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా రాణీపూర్ గ్రామంలో ముస్లిం అతివాదులు శివాలయ పునరుద్ధరణ పనులను నిలిపివేయడానికి ప్రయత్నించారు. గుడిలో మరమ్మతులు చేయించడం వల్ల అక్కడికి వంద మీటర్ల దూరంలో...

వాస్తవాధీనరేఖ వెంబడి గస్తీ విషయమై భారత్-చైనా మధ్య కుదిరిన ఒప్పందం

వాస్తవాధీనరేఖ వెంబడి గస్తీ విషయమై భారత్-చైనా మధ్య కుదిరిన ఒప్పందం

తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ విషయంలో భారత్-చైనా ఒక ఒప్పందానికి వచ్చాయి. త్వరలో జరగనున్న బ్రిక్స్ సమావేశాలకు ముందు ఇరుదేశాలూ ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి....

వక్ఫ్ బోర్డు – సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు : రితమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

వక్ఫ్ బోర్డు – సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు : రితమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

ఈ డిజిటల్ యుగంలో ప్రపంచం అంతా మన అరచేతుల్లోకి ఒదిగిపోయింది. ప్రతీ ఒక్కరి దగ్గరకూ కావలసిన సమాచారం చేరుతోంది. ఇంకా చెప్పాలంటే అవసరమైన దానికంటె ఎక్కువే అందుతోంది....

‘మరుగున పడవేసిన నిజమైన చరిత్రను ఉజ్వలంగా ప్రకాశింపజేయాలి’

‘మరుగున పడవేసిన నిజమైన చరిత్రను ఉజ్వలంగా ప్రకాశింపజేయాలి’

విదేశీ పాలకులు, నేటికీ కొనసాగుతున్న విదేశీ భావజాలాల ప్రతినిధులూ భారతదేశ చరిత్రను దుర్మార్గంగా వక్రీకరించారు. భారతదేశం అంటే కులవివక్ష, సతీసహగమనం, వరకట్న వేధింపులు, మహిళలపై అత్యాచారాలు, మూఢనమ్మకాలు...

వయనాడ్‌లో ప్రియాంకకు గడ్డు పరిస్థితి, కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

వయనాడ్‌లో ప్రియాంకకు గడ్డు పరిస్థితి, కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ స్థానానికి జరగనున్న ఉపయెన్నిక రకరకాల రాజకీయ మలుపులతో ఆసక్తికరంగా నిలుస్తోంది. రాహుల్ గాంధీ రాజీనామా కారణంగా ఆ స్థానం ఖాళీ అయింది. ఇప్పుడు...

రేపటికల్లా అల్పపీడనం! మరో రెండురోజుల్లో తుపాను!!

రేపటికల్లా అల్పపీడనం! మరో రెండురోజుల్లో తుపాను!!

ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఆవర్తనం  కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దాని ప్రభావంతో  రాగల 24 గంటల్లో తూర్పుమధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న...

36ఏళ్ళ తర్వాత భారత్‌పై న్యూజీలాండ్ తొలి టెస్టు విజయం

36ఏళ్ళ తర్వాత భారత్‌పై న్యూజీలాండ్ తొలి టెస్టు విజయం

భారత్‌తో మొదటి మ్యాచ్‌లో న్యూజీలాండ్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో మాట్ హెన్రీ, విలియమ్ ఓ రౌర్క్‌ల అద్భుతమైన...

జాతీయ మహిళా కమిషన్ కొత్త ఛైర్‌పర్సన్ విజయ కిశోర్ రాహత్కర్

జాతీయ మహిళా కమిషన్ కొత్త ఛైర్‌పర్సన్ విజయ కిశోర్ రాహత్కర్

జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా శ్రీమతి విజయ కిశోర్ రాహత్కర్‌ను కేంద్రప్రభుత్వం నియమించింది. ఆ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకూ ఎన్‌సిడబ్ల్యూ ఛైర్‌పర్సన్‌గా రేఖా...

అమరావతి నిర్మాణానికి ఇచ్చేది గ్రాంటే, ఋణం కేంద్రానికే

అమరావతి నిర్మాణానికి ఇచ్చేది గ్రాంటే, ఋణం కేంద్రానికే

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్లు ఆర్ధిక సహాయం ఏర్పాటు చేస్తామని కేంద్రం బడ్జెట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మొత్తం గ్రాంటా లేక ఋణమా...

ఆలయాల నిర్వహణ హిందూ సమాజానికే ఇవ్వాలంటూ జనవరిలో ‘హైందవ శంఖారావం’

ఆలయాల నిర్వహణ హిందూ సమాజానికే ఇవ్వాలంటూ జనవరిలో ‘హైందవ శంఖారావం’

తిరుమల లడ్డూ వివాదం, ఆలయాలపై దాడుల ఘటనలు, దేవాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్న అన్యమతస్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే హిందూ దేవాలయాల నిర్వహణను హిందూ సమాజానికే అప్పగించాలని విశ్వహిందూ...

మారని కెనడా దుందుడుకు వైఖరి, భారత రాయబారులపై నిఘా

మారని కెనడా దుందుడుకు వైఖరి, భారత రాయబారులపై నిఘా

కెనడాలోని ఆరుగురు రాయబారులను భారత్ ఉపసంహరించి వారమైనా గడవకముందే కెనడా మళ్ళీ విషం కక్కింది. చట్టాన్ని గౌరవిస్తూ కెనడాలో కొనసాగుతున్న డజనుమందికి పైగా భారతీయ రాయబారులపై తాము...

దేవాలయాలపై దాడులకు నిరసనగా నేడు తెలంగాణలో విహెచ్‌పి ఆందోళనలు

దేవాలయాలపై దాడులకు నిరసనగా నేడు తెలంగాణలో విహెచ్‌పి ఆందోళనలు

తెలంగాణలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను నివారించే విషయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ...

వక్ఫ్ చట్టం అన్యాయం, తక్షణం సవరించాలి: కేరళ కేథలిక్ కాంగ్రెస్

వక్ఫ్ చట్టం అన్యాయం, తక్షణం సవరించాలి: కేరళ కేథలిక్ కాంగ్రెస్

వక్ఫ్ చట్టంలోని నియమాలు అన్యాయంగా ఉన్నాయంటూ కేరళలోని కేథలిక్ కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. వక్ఫ్ నియమ నిబంధనలను తక్షణం సంస్కరించాలని కోరింది. కేరళలో ఇటీవల కేథలిక్...

ఝార్ఖండ్ ఎన్నికలు: ఎన్డీయే సీట్ షేరింగ్ ఫార్ములా ఖరారు

ఝార్ఖండ్ ఎన్నికలు: ఎన్డీయే సీట్ షేరింగ్ ఫార్ములా ఖరారు

వచ్చే నెల జరగనున్న ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మిత్రపక్షాలు ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్న విషయం ఖరారయింది. మొత్తం 81 స్థానాలకు గాను...

ఈశా ఫౌండేషన్ మీద చట్టవిరుద్ధ నిర్బంధం కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు

ఈశా ఫౌండేషన్ మీద చట్టవిరుద్ధ నిర్బంధం కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు

తమిళనాడు కోయంబత్తూరులో ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు చెందిన ఈశా ఫౌండేషన్‌ ఆశ్రమంలో చేరేలా తన ఇద్దరు కూతుళ్ళకూ బ్రెయిన్‌వాష్ చేసారనీ, వారిని కుటుంబంతో కలవనివ్వడం...

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు ఎప్పుడు?

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు ఎప్పుడు?

రాష్ట్రంలో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలవుతున్నా ఇప్పటివరకూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేయలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. తెలంగాణలో...

‘రా’ మాజీ అధికారిపై అమెరికా అభియోగాలు

‘రా’ మాజీ అధికారిపై అమెరికా అభియోగాలు

ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్‌సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో భారతదేశానికి చెందిన మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారిపై అమెరికా అభియోగాలు నమోదు చేసింది. ఆ ఆరోపణలను భారత్ ఖండించింది....

ఇజ్రాయెల్ దాడిలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్‌ హతం?

ఇజ్రాయెల్ దాడిలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్‌ హతం?

గాజాలో తమ ఆపరేషన్స్‌లో ముగ్గురు ఉగ్రవాదులను తుదముట్టించామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) ప్రకటించింది. వారిలో, గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌ మీద దాడులకు సూత్రధారి అయిన...

‘ముత్యాలమ్మ గుడిపై దాడి చేసిన సల్మాన్ సలీమ్‌కు ప్రేరణ జాకీర్ నాయక్’

‘ముత్యాలమ్మ గుడిపై దాడి చేసిన సల్మాన్ సలీమ్‌కు ప్రేరణ జాకీర్ నాయక్’

సికింద్రాబాద్‌ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ గుడిపై దాడి చేసి అమ్మవారి విగ్రహాన్ని కూలదోసిన ఘటనకు పాల్పడిన వ్యక్తి సల్మాన్ సలీం ఠాకూర్ అని గుర్తించిన సంగతి తెలిసిందే. అతనికి...

దుర్గానిమజ్జనం ఊరేగింపులో యువకుణ్ణి హత్య చేసిన సర్ఫరాజ్ ఎన్‌కౌంటర్!

దుర్గానిమజ్జనం ఊరేగింపులో యువకుణ్ణి హత్య చేసిన సర్ఫరాజ్ ఎన్‌కౌంటర్!

అక్టోబర్ 17న ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌లో దుర్గామాత నిమజ్జన ఊరేగింపులో వెడుతున్న రాంగోపాల్ మిశ్రా అనే యువకుణ్ణి సర్ఫరాజ్ అలియాస్ రింకూ అనే వ్యక్తి హత్య చేసిన సంగతి...

పౌరసత్వచట్టం సెక్షన్ 6(ఎ)ను సమర్థించిన సుప్రీంకోర్టు

పౌరసత్వచట్టం సెక్షన్ 6(ఎ)ను సమర్థించిన సుప్రీంకోర్టు

పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6(ఎ) రాజ్యాంగబద్ధమైనదే అని సుప్రీంకోర్టు ఇవాళ నిర్ధారించింది. ఆ సెక్షన్ ప్రకారం అస్సాంలో అక్రమ చొరబాటుదార్లను గుర్తించి బహిష్కరించేందుకు ప్రాతిపదిక సంవత్సరంగా (బేస్...

పూరీ జగన్నాథుడికి ఒడిషా సహకార సంఘం నుంచి మాత్రమే నెయ్యి

పూరీ జగన్నాథుడికి ఒడిషా సహకార సంఘం నుంచి మాత్రమే నెయ్యి

తిరుపతి లడ్డూ తయారీలో వాడే ఆవునెయ్యిలో జంతుకొవ్వులు కలిసాయన్న ఆరోపణల వివాదం నేపథ్యంలో ఒడిషా పూరీలోని ప్రపంచ ప్రఖ్యాత శ్రీ జగన్నాథ్ మందిర్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్‌జెటిఎ) తాజాగా...

మంచి పొరుగువారు లేరా? ఆత్మశోధన చేసుకోండి: జయశంకర్ హితవు

మంచి పొరుగువారు లేరా? ఆత్మశోధన చేసుకోండి: జయశంకర్ హితవు

రెండు దేశాల మధ్య స్నేహబంధమో, పొరుగుదేశంతో సత్సంబంధాలో లేకపోతే ఆ దేశం ఆత్మశోధన చేసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో...

నైజీరియాలో ఇంధన ట్యాంకర్ పేలి 90మందికి పైగా దుర్మరణం

నైజీరియాలో ఇంధన ట్యాంకర్ పేలి 90మందికి పైగా దుర్మరణం

నైజీరియాలో ఒక ఇంధన ట్యాంకర్ పేలిపోవడంతో కనీసం 94మంది చనిపోయారు, మరో 50మంది గాయపడ్డారని ఆ దేశపు పోలీసులు వెల్లడించారు. నైజీరియా ఉత్తరభాగంలోని జిగావా రాష్ట్రం మజియా...

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జలకు నోటీసులు

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జలకు నోటీసులు

వైఎస్‌ఆర్‌సిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి రూరల్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. టిడిపి కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. గురువారం...

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో ఆస్తులు జప్తుచేసిన ఈడీ

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో ఆస్తులు జప్తుచేసిన ఈడీ

2014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో అక్రమంగా రూ.240 కోట్లను షెల్‌ కంపెనీలకు తరలించారని ఆరోపిస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో సిఐడి దర్యాప్తు...

ఎస్ఎఫ్ఐ నీచత్వం: సెంట్రల్ వర్సిటీ యూరినల్స్‌లో అంబేద్కర్, వివేకానంద పోస్టర్లు

ఎస్ఎఫ్ఐ నీచత్వం: సెంట్రల్ వర్సిటీ యూరినల్స్‌లో అంబేద్కర్, వివేకానంద పోస్టర్లు

తెలంగాణ హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) విద్యార్ధులు తమ నీచత్వాన్ని చాటుకున్నారు. ఆర్ఎస్ఎస్‌ను అవమానించాలనే దురుద్దేశంతో... స్వామి...

మహారాష్ట్ర, ఝార్ఖండ్ శాసనసభలకు ఎన్నికలు… ఎప్పడంటే…

మహారాష్ట్ర, ఝార్ఖండ్ శాసనసభలకు ఎన్నికలు… ఎప్పడంటే…

కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ రెండు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇవాళ ఢిల్లీలో మీడియాకు ఎన్నికల...

విసికె నేత వికృతం: తమిళులు పాలస్తీనియన్లు, ఉత్తర భారతీయులు ఇజ్రాయెలీలు అంటూ పోలిక

విసికె నేత వికృతం: తమిళులు పాలస్తీనియన్లు, ఉత్తర భారతీయులు ఇజ్రాయెలీలు అంటూ పోలిక

తమిళనాడులోని రాజకీయ పార్టీ విడుదలై చిరుత్తైగళ్ కచ్చి (విసికె) అధ్యక్షుడు, చిదంబరం నియోజకవర్గం నుంచి ఎంపీ అయిన తొళ్ తిరుమావళవన్ కొత్త వివాదానికి దారి తీసాడు. హమాస్,...

హిజాబ్ అనుకూల ఆందోళనల్లోని ఎంఐఎం నాయకులపై కేసుల ఉపసంహరణ

హిజాబ్ అనుకూల ఆందోళనల్లోని ఎంఐఎం నాయకులపై కేసుల ఉపసంహరణ

కోవిడ్ మహమ్మారి సమయంలో హిజాబ్‌ను సమర్థిస్తూ కర్ణాటకలో జరిగిన ఆందోళనలకు సంబంధించి కేసులను ఉపసంహరించుకోవాలని కర్ణాటక రాష్ట్రప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం రాజకీయ పక్షపాతంతో...

సంఘ ప్రచారక్‌లు సాధుసంతులతో సమానం: క్రైస్తవ సంగీత విద్వాంసుడు

సంఘ ప్రచారక్‌లు సాధుసంతులతో సమానం: క్రైస్తవ సంగీత విద్వాంసుడు

‘‘కులం, మతం అనే సంకెళ్ళలో ఆర్ఎస్ఎస్ చిక్కుకోలేదు. వారి దృక్పథం ఉదారమైనది, ఆ సంస్థ దేశాభివృద్ధి కోసమే పనిచేస్తుంది’’ అన్నారు మళయాళీ చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖ సంగీత...

గఢ్‌చిరోలీలో పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు జంట

గఢ్‌చిరోలీలో పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు జంట

మహారాష్ట్రలోని గఢ్‌చిరోలీలో ఒక మావోయిస్టు జంట సోమవారం నాడు పోలీసుల ముందు లొంగిపోయారు. వరుణ్ రాజా ముచాకీ అలియాస్ ఉంగా, రోషని విజయ... ఇద్దరి మీదా రూ.10...

సికింద్రాబాద్ అమ్మవారి విగ్రహ ధ్వంసం కేసులో నిందితుడి అరెస్ట్

సికింద్రాబాద్ అమ్మవారి విగ్రహ ధ్వంసం కేసులో నిందితుడి అరెస్ట్

తెలంగాణ సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్ కుమ్మరిగూడలో ఆదివారం అర్ధరాత్రి దాటాక, తెల్లవారితే సోమవారం అనగా, ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన సంచలనం సృష్టించింది....

దుర్గాదేవి నిమజ్జనం ఊరేగింపుపై ముస్లిముల రాళ్ళదాడి, ఒక వ్యక్తి మరణం

దుర్గాదేవి నిమజ్జనం ఊరేగింపుపై ముస్లిముల రాళ్ళదాడి, ఒక వ్యక్తి మరణం

ఉత్తరప్రదేశ్‌ బహ్రెయిచ్ జిల్లా రెహువా మన్సూర్ గ్రామంలో ఆదివారం మతఘర్షణలు చెలరేగాయి. దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా దుర్గాదేవి నిమజ్జనం ఊరేగింపు మీద ముస్లిములు రాళ్ళదాడికి పాల్పడ్డారు....

దుర్గా నిమజ్జనం ఊరేగింపు మీద రాళ్ళదాడి, పోలీసులు సహా డజనుమందికి గాయాలు

దుర్గా నిమజ్జనం ఊరేగింపు మీద రాళ్ళదాడి, పోలీసులు సహా డజనుమందికి గాయాలు

బిహార్‌లోని సీతామఢి జిల్లా బెల్‌సండ్‌ గ్రామంలో శరన్నవరాత్రుల ముగింపు తర్వాత దుర్గామాత మూర్తి నిమజ్జనం సందర్భంగా శనివారం సాయంత్రం ఊరేగింపు చేపట్టారు. ఆ ఊరేగింపు మీద కొంతమంది...

మహాకుంభమేళాకు 34 దేశాల దౌత్యవేత్తలకు ఆహ్వానాలు

మహాకుంభమేళాకు 34 దేశాల దౌత్యవేత్తలకు ఆహ్వానాలు

ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో వచ్చే యేడాది జరగబోయే మహాకుంభమేళాలో పాల్గొనాలంటూ 34 దేశాల దౌత్యవేత్తలకు ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ ఆహ్వానాలు అందజేసింది. 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి...

భూముల ఆక్రమణకు వక్ఫ్ బోర్డ్ ప్రయత్నాలపై నిరసన

భూముల ఆక్రమణకు వక్ఫ్ బోర్డ్ ప్రయత్నాలపై నిరసన

కేరళలోని మునంబం బీచ్ వద్ద భూమిని లాగేసుకోడానికి వక్ఫ్‌బోర్డ్‌ చేస్తున్న ప్రయత్నాల మీద తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ప్రజలు, హిందూ సంస్థలు వక్ఫ్ బోర్డ్ ప్రయత్నాలకు...

ఆలయ భూముల కుంభకోణంలో డిప్యూటీ కలెక్టర్ అరెస్ట్

ఆలయ భూముల కుంభకోణంలో డిప్యూటీ కలెక్టర్ అరెస్ట్

పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని కరైకాల్ జిల్లాలో ఒక దేవాలయానికి చెందిన భూముల కుంభకోణంలో ఆ జిల్లా డిప్యూటీ కలెక్టర్ జాన్సన్ అరెస్ట్ అయారు. ఆలయ భూములను అక్రమంగా...

ప్రతీ గ్రామంలో సంఘ శాఖలు నిర్మించాలి: భాగయ్యజీ

ప్రతీ గ్రామంలో సంఘ శాఖలు నిర్మించాలి: భాగయ్యజీ

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 99 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వయంసేవకులు అందరూ ప్రతీ గ్రామంలోనూ సంఘశాఖల నిర్మాణం చేపట్టాలని సంస్థ అఖిల భారత కార్యకారణి సదస్యులు...

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ – రాష్ట్ర సేవికా సమితి : పోలికలు, తేడాలు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ – రాష్ట్ర సేవికా సమితి : పోలికలు, తేడాలు

క్రోధి నామ సంవత్సర విజయదశమి పర్వదినం 2024 అక్టోబర్ 12న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతజయంతి జరుపుకొంది. దేశంలో జాతీయవాదాన్ని, క్రమశిక్షణను, సామాజిక అభివృద్ధిని పెంపొందించడమే లక్ష్యంగా...

భారతజాతి నిర్మాణంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పాత్ర

భారతజాతి నిర్మాణంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పాత్ర

*************************************************** (ఆర్ఎస్ఎస్ శతజయంతి ప్రత్యేక వ్యాసం) *************************************************** శతాబ్దాల సుదీర్ఘ పరాయి పాలన తర్వాత భారతదేశానికి బ్రిటిష్ వారినుంచి 1947లో రాజకీయ స్వాతంత్ర్యం లభించింది. దాంతోపాటే, అన్నేళ్ళ...

‘బలహీనంగా ఉండడమంటే అణచివేతను ఆహ్వానించడమే’

‘బలహీనంగా ఉండడమంటే అణచివేతను ఆహ్వానించడమే’

వర్తమాన ప్రపంచంలో భారతదేశపు ఎదుగుదలను ఓర్చుకోలేని కొన్ని ప్రతీపశక్తులు ఆ ఎదుగుదలను పరిమితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపక...

అంబికా విజయము : తొమ్మిదవ తరంగము

అంబికా విజయము : తొమ్మిదవ తరంగము

*************************************************** (శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక) రచన : కీ.శే పురాణపండ రామమూర్తి ***************************************************    నిశుంభుని మరణానికి శుంభుడు బడబానలం వలె జ్వలించాడు. పదఘట్టన, దంతతాడన, ధనుష్టంకార, సింహనాదాలు...

ఇంద్రకీలాద్రిపై నేడు : రాజరాజేశ్వరీ అలంకారం

ఇంద్రకీలాద్రిపై నేడు : రాజరాజేశ్వరీ అలంకారం

క్రోధి నామ సంవత్సర శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా ఆశ్వ‌యుజ శుద్ధ ద‌శ‌మి నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన క‌న‌క‌దుర్గాదేవి శ్రీ రాజ‌రాజేశ్వ‌రీ దేవిగా ద‌ర్శ‌న‌మిస్తారు. అనంత శ‌క్తి స్వ‌రూప‌మైన శ్రీచ‌క్రానికి...

అంబికా విజయము : ఎనిమిదవ తరంగము

అంబికా విజయము : ఎనిమిదవ తరంగము

*************************************************** (శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక) రచన : కీ.శే పురాణపండ రామమూర్తి ***************************************************      మునిపుంగవుడిలా ధ్యానిస్తున్నాడు. బంధూకపుష్పము మరియు సువర్ణంతో సమానమైన వర్ణం కలిగి (అంటే...

ఇంద్రకీలాద్రిపై నేడు : మహిషాసుర మర్దినీ అలంకారం

ఇంద్రకీలాద్రిపై నేడు : మహిషాసుర మర్దినీ అలంకారం

శరన్నవరాత్రులలో తొమ్మిదో రోజు ఆశ్వయుజ శుద్ధనవమి అనగా మహర్నవమి రోజున ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గాదేవి శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఎనిమిది...

హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు

హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు

బిహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు హిందువులు భగవంతుడిగా ఆరాధించే హనుమంతుడి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. ఆ విషయం తెలిసిన విద్యార్ధుల తల్లిదండ్రులు...

అంబికా విజయము : ఏడవ తరంగము

అంబికా విజయము : ఏడవ తరంగము

*************************************************** (శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక) రచన : కీ.శే పురాణపండ రామమూర్తి ***************************************************      ముని జగదంబనిలా ధ్యానిస్తున్నాడు: ఏ మహామాత అరుణవర్ణంతో ప్రకాశించుచున్నదో; ఏ జనని...

హిందూ యువతిపై లవ్‌జిహాద్, ముస్లిం నిందితుడి అరెస్ట్

హిందూ యువతిపై లవ్‌జిహాద్, ముస్లిం నిందితుడి అరెస్ట్

భారతదేశపు టెక్నాలజీ హబ్ బెంగళూరు నగరంలో తాజాగా మరో లవ్‌జిహాద్ కేసు వెలుగు చూసింది. ప్రేమ పేరుతో హిందూ యువతిని లొంగదీసుకుని, పెళ్ళి చేసుకోవాలంటే మతం మారాలంటూ...

చెన్నైలో హిజ్బ్-ఉత్-తహ్రీర్ సభ్యుడిని అరెస్ట్ చేసిన ఎన్ఐఎ

చెన్నైలో హిజ్బ్-ఉత్-తహ్రీర్ సభ్యుడిని అరెస్ట్ చేసిన ఎన్ఐఎ

జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ, బుధవారం నాడు చెన్నైలో హిజ్బ్-ఉత్-తహ్రీర్ అనే అతివాద సంస్థ తమిళనాడు-పుదుచ్చేరి విభాగం అధినేత ఫైజుల్ రెహమాన్‌ను అరెస్ట్ చేసింది. దీంతో ఇప్పటివరకూ...

రైల్వేట్రాక్ మీద స్క్వేర్ ఐరన్ యాంగిల్, కేసు నమోదు

రైల్వేట్రాక్ మీద స్క్వేర్ ఐరన్ యాంగిల్, కేసు నమోదు

మధ్యప్రదేశ్‌ గ్వాలియర్ జిల్లా లోని బిర్లానగర్ రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ మీద గుర్తుతెలియని వ్యక్తి స్క్వేర్ ఐరన్ యాంగిల్‌ పెట్టాడు. తద్వారా రైళ్ళను పడగొట్టేందుకు ప్రయత్నించాడు....

టీలో ఉమ్మి వేసిన ముస్లిం దుకాణదారుపై పర్యాటకుల ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ నమోదు

టీలో ఉమ్మి వేసిన ముస్లిం దుకాణదారుపై పర్యాటకుల ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ నమోదు

ఆహారపదార్ధాల్లో ఉమ్మి వేసి దాన్ని తమ మతాచారం అని సమర్ధించుకునే సంఘటన మరొకటి తాజాగా వెలుగు చూసింది. ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం ముస్సోరిలో ఈ సంఘటన...

విళింజం పోర్ట్ కొత్త రికార్డు: ఒకే ఓడలో 10వేలకు పైగా కంటెయినర్లు

విళింజం పోర్ట్ కొత్త రికార్డు: ఒకే ఓడలో 10వేలకు పైగా కంటెయినర్లు

కేరళలోని విళింజం అంతర్జాతీయ ఓడరేవు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకే ఓడలో గరిష్ఠ సంఖ్యలో కంటెయినర్లను హ్యాండిల్ చేసి రికార్డు సాధించింది. విళింజం పోర్ట్‌కు వచ్చిన ‘ఎంఎస్‌సి...

ఇంద్రకీలాద్రిపై  నేడు : దుర్గాదేవి నిజ అలంకారం

ఇంద్రకీలాద్రిపై  నేడు : దుర్గాదేవి నిజ అలంకారం

శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదవ రోజు ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. లోకకంటకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను పొగొట్టి దుర్గగా వెలుగొందినది....

రతన్‌టాటా కన్నుమూత

రతన్‌టాటా కన్నుమూత

భారతదేశానికి గర్వకారణమైన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూసారు. భారతదేశపు అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా 86ఏళ్ళ వయసులో...

అంబికా విజయము : ఆరవ తరంగము

అంబికా విజయము : ఆరవ తరంగము

*************************************************** (శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక) రచన : కీ.శే పురాణపండ రామమూర్తి ***************************************************      హిమాలయంలో అది గంగాతీరము. గంగకు స్నానార్థమై వచ్చింది గౌరీదేవి. సుందరమైన భ్రూయుగముచేనొప్పు...

న్యూయార్క్‌లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్‌లో తొలిసారి దుర్గాపూజ

న్యూయార్క్‌లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్‌లో తొలిసారి దుర్గాపూజ

అమెరికాలోని న్యూయార్క్ మహానగరంలో ప్రపంచప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ కూడలి దగ్గర, శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గాపూజ నిర్వహించారు. భారతీయ సంస్కృతీ వైభవాన్ని చాటే ఈ కార్యక్రమాన్ని బెంగాలీ క్లబ్...

అయోధ్యలో మతమార్పిడి ముఠా గుట్టు రట్టు, ముగ్గురి అరెస్ట్

అయోధ్యలో మతమార్పిడి ముఠా గుట్టు రట్టు, ముగ్గురి అరెస్ట్

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో భారీ మతమార్పిడి రాకెట్ బైటపడింది. స్థానిక హిందువులను క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రలోభపెడుతూ బలవంతం చేస్తున్న క్రైస్తవ మిషనరీలు దొరికారు. ఈ మతమార్పిడి ప్రయత్నాలను...

ఎగ్జిట్‌పోల్స్ మరోసారి తారుమారు: హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయానికి కారణాలేంటి?

ఎగ్జిట్‌పోల్స్ మరోసారి తారుమారు: హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయానికి కారణాలేంటి?

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బీజేపీ తారుమారు చేసేసింది. రాష్ట్రచరిత్రలో మొదటిసారి, వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. 90 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ...

భాగ్యనగరం దాండియా కార్యక్రమాల్లోకి ముస్లిముల చొరబాట్లు

భాగ్యనగరం దాండియా కార్యక్రమాల్లోకి ముస్లిముల చొరబాట్లు

శరన్నవరాత్రి పర్వదినాల్లో దాండియా ఆడడం గుజరాతీ హిందువుల వేడుకల్లో ప్రధానఘట్టం. దేశంలోని అన్ని ప్రాంతాల సంబరాలూ వేడుకలూ అందరికీ విస్తరిస్తున్న నేపథ్యంలో కొన్నాళ్ళుగా హైదరాబాద్‌లో సైతం దాండియా...

ఇంద్రకీలాద్రిపై నేడు : స‌ర‌స్వ‌తీ అలంకారం

ఇంద్రకీలాద్రిపై నేడు : స‌ర‌స్వ‌తీ అలంకారం

శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో ఏడవ రోజైన ఆశ్వ‌యుజ శుద్ధ స‌ప్త‌మి నాడు ఇంద్ర‌కీలాద్రిపై క‌న‌క‌దుర్గాదేవి శ్రీ స‌ర‌స్వ‌తీదేవిగా ద‌ర్శ‌న‌మిస్తారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా శక్తిస్వరూపాలలో దుష్టసంహారం చేసిన శ్రీదుర్గాదేవి శరన్నవరాత్రి...

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు: పండుగ రద్దుచేసుకున్న బౌద్ధులు

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు: పండుగ రద్దుచేసుకున్న బౌద్ధులు

బంగ్లాదేశ్‌లోని మైనారిటీ ప్రజలపై అత్యాచారాలు, పీడనలకు కనుచూపుమేరలో అంతమనేదే కనిపించడం లేదు. దుర్గాపూజ వేడుకలు జరుపుకోడానికి జిజియా పన్ను కట్టాలంటూ హిందువులను బెదిరించిన తర్వాత, ఇప్పుడు బంగ్లాదేశీ...

టిఎం కృష్ణకు అవార్డు ఇవ్వరాదంటూ కోర్టుకెక్కిన ఎమ్మెస్ మనవడు

టిఎం కృష్ణకు అవార్డు ఇవ్వరాదంటూ కోర్టుకెక్కిన ఎమ్మెస్ మనవడు

కర్ణాటక సంగీత విదుషీమణి ఎంఎస్ సుబ్బులక్ష్మి పేరిట నెలకొల్పిన పురస్కారాన్ని టిఎం కృష్ణకు ప్రకటించడం మీద రగడ కొనసాగుతూనే ఉంది. సుబ్బులక్ష్మి మనవడు వి శ్రీనివాసన్ మద్రాస్...

అంబికా విజయము : ఐదవ తరంగము

అంబికా విజయము : ఐదవ తరంగము

*************************************************** (శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక) రచన : కీ.శే పురాణపండ రామమూర్తి ***************************************************      అంబికా విజయాన్ని వినాలనే ఆసక్తితో కూర్చున్నారు సురథ సమాధులు. వారి ఆసక్తిని...

జమ్మూకశ్మీర్, హర్యానా ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడే

జమ్మూకశ్మీర్, హర్యానా ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడే

ఇటీవల జరిగిన హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలు ఇవాళ తేలిపోతాయి. మరికాసేపట్లో ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కోసం ప్రధాన పార్టీలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని...

ఇంద్రకీలాద్రిపై నేడు : మహాలక్ష్మీ అవతారం

ఇంద్రకీలాద్రిపై నేడు : మహాలక్ష్మీ అవతారం

ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన క‌న‌క‌దుర్గాదేవి శ‌ర‌న్న‌వ‌రాత్రి మహోత్సవములలో ఆరవ రోజు ఆశ్వ‌యుజ శుద్ధ ష‌ష్ఠి మంగ‌ళ‌వారం అయిన ఇవాళ శ్రీమ‌హాల‌క్ష్మీదేవిగా ద‌ర్శ‌న‌మిస్తారు. సర్వమంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మీదేవి భక్తుల...

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసులో సిబిఐ ఛార్జిషీట్

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసులో సిబిఐ ఛార్జిషీట్

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జి కర్ వైద్య కళాశాల ఆస్పత్రిలో వైద్యురాలి అత్యాచారం, హత్య కేసులో నిందితుడు కోల్‌కతా పోలీస్ విభాగంలో కాంట్రాక్టు స్టాఫ్‌గా పనిచేస్తున్న సంజయ్...

2024 నోబెల్ : వైద్యరంగం: మైక్రో-ఆర్ఎన్ఎపై పరిశోధనలకు పురస్కారం

2024 నోబెల్ : వైద్యరంగం: మైక్రో-ఆర్ఎన్ఎపై పరిశోధనలకు పురస్కారం

అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌ 2024 సంవత్సరానికి వైద్యరంగంలో నోబెల్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. మైక్రోఆర్ఎన్‌ఎను, జన్యు నియంత్రణలో దాని పాత్రను కనుగొన్నందుకు వారికి...

దేశ రాజధానికి చంద్రబాబు, ప్రధాని మోదీతో భేటీ

దేశ రాజధానికి చంద్రబాబు, ప్రధాని మోదీతో భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఈ మధ్యాహ్నం బయల్దేరిన చంద్రబాబు, దేశ రాజధాని చేరుకున్నాక...

అంబికా విజయము : నాలుగవ తరంగము

అంబికా విజయము : నాలుగవ తరంగము

*************************************************** (శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక) రచన : కీ.శే పురాణపండ రామమూర్తి ***************************************************      ఓ అనఘులారా వినుడు. యీరీతి శ్రీదేవిచే సైన్యాలన్నీ నిహతమైపోవడం చూచాడు చిక్షురుడు....

ఇంద్రకీలాద్రిపై నేడు : మహాచండీ అవతారం

ఇంద్రకీలాద్రిపై నేడు : మహాచండీ అవతారం

ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో ఐదవ రోజైన ఆశ్వ‌యుజ శుద్ధ పంచ‌మి నాడు విజయవాడ ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన క‌న‌క‌దుర్గాదేవి, శ్రీ మ‌హాచండీదేవిగా ద‌ర్శ‌న‌మిస్తారు. దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు...

హిమాచల్‌లో అక్రమ మసీదు నిర్మాణాల కూల్చివేతకు కోర్టు ఆదేశం

హిమాచల్‌లో అక్రమ మసీదు నిర్మాణాల కూల్చివేతకు కోర్టు ఆదేశం

హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో సంజౌలీ ప్రాంతంలోని వివాదాస్పద మసీదు మీద అక్రమంగా కట్టిన మూడు అంతస్తులను కూల్చివేయాలని సిమ్లా జిల్లా కోర్టు ఆదేశించింది. ఆ కూల్చివేతకు...

అంబికా విజయము : మూడవ తరంగము

అంబికా విజయము : మూడవ తరంగము

*************************************************** (శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక) రచన : కీ.శే పురాణపండ రామమూర్తి ***************************************************      వత్సలారా! పూర్వకాలంలో ఒకప్పుడు దేవతలకు, రాక్షసులకు యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో...

సావర్కర్ మనవడి పరువునష్టం దావాలో రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు

సావర్కర్ మనవడి పరువునష్టం దావాలో రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు

కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్షనేత అయిన రాహుల్ గాంధీకి పుణే మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. దివంగత వినాయక దామోదర్ సావర్కర్ మనవడు సాత్యకి సావర్కర్...

ఇంద్రకీలాద్రిపై నేడు : లలితా త్రిపుర సుందరీ అలంకారం

ఇంద్రకీలాద్రిపై నేడు : లలితా త్రిపుర సుందరీ అలంకారం

శ‌ర‌న్న‌వ‌రాత్రి మహోత్సవములలో నాలుగవ‌ రోజైన నిజ ఆశ్వ‌యుజ శుద్ధ చ‌తుర్థి ఆదివారం అంటే ఇవాళ ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన శ్రీ క‌న‌క‌దుర్గాదేవి, శ్రీ ల‌లితా త్రిపుర సుంద‌రీదేవిగా ద‌ర్శ‌న‌మిస్తారు....

అత్యధిక విదేశీమారకద్రవ్య నిల్వలు కలిగిన నాలుగో దేశంగా భారత్

అత్యధిక విదేశీమారకద్రవ్య నిల్వలు కలిగిన నాలుగో దేశంగా భారత్

భారత ఆర్ధిక వ్యవస్థలో మొట్టమొదటిసారి మన దేశపు విదేశీమారకద్రవ్య నిల్వలు 700 బిలియన్ డాలర్ల స్థాయిని అధిగమించాయి. ఫారెక్స్ రిజర్వ్‌లు వరుసగా గత ఏడు వారాలుగా గణనీయమైన...

వారధి ఫిర్యాదులో లవ్ జిహాద్ కేసు

వారధి ఫిర్యాదులో లవ్ జిహాద్ కేసు

ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా ప్రయత్నించడానికి భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన ‘వారధి’ కార్యక్రమంలో లవ్‌జిహాద్ కేసు వెలుగుచూసింది. శుక్రవారం కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ...

ఇంద్రకీలాద్రిపై నేడు : అన్నపూర్ణా దేవి అలంకారం

ఇంద్రకీలాద్రిపై నేడు : అన్నపూర్ణా దేవి అలంకారం

శరన్నవరాత్రి మహోత్సవములలో మూడవరోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారములో దర్శనమిస్తారు. శ్రీ అన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం...

అంబికా విజయము : రెండవ తరంగము

అంబికా విజయము : రెండవ తరంగము

*************************************************** (శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక) రచన : కీ.శే పురాణపండ రామమూర్తి ***************************************************      ‘‘సత్పురుషులారా! కష్టకాలములో మీకు దేవిని గూర్చి తెలిసికొన నుత్సుకత కలిగెను. గాన...

బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోతపై అమెరికాలో ఎయిర్‌లైన్‌ బ్యానర్

బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోతపై అమెరికాలో ఎయిర్‌లైన్‌ బ్యానర్

అమెరికాలోని హిందూ సంస్థలు భారీ ఎయిర్‌లైన్ బ్యానర్‌తో ప్రపంచానికి తమ విజ్ఞప్తిని బలంగా వినిపించారు. బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోతను ఆపడానికి ప్రపంచదేశాలు అత్యవసరంగా స్పందించాలని వారు డిమాండ్...

‘ముందు మీ దేశంలో మానవహక్కుల సంగతి చూసుకోండి’

‘ముందు మీ దేశంలో మానవహక్కుల సంగతి చూసుకోండి’

భారతదేశంలో మతస్వేచ్ఛ గురించి ‘యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం – యుఎస్‌సిఐఆర్ఎఫ్’ నివేదిక దురుద్దేశంతో కూడుకున్నదని విదేశాంగశాఖ మండిపడింది. ఆ సంస్థ పక్షపాత ధోరణితో,...

హెజ్బొల్లా ఉగ్రవాది హసన్ నస్రల్లాకు తెలుగు ముస్లిముల మద్దతు దేనికి చిహ్నం?

హెజ్బొల్లా ఉగ్రవాది హసన్ నస్రల్లాకు తెలుగు ముస్లిముల మద్దతు దేనికి చిహ్నం?

ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హతమైన హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ నాయకుడు హసన్ నస్రల్లాకు మద్దతుగా తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలు జరిగాయి. విజయవాడ, మచిలీపట్నం వంటి నగరాల్లో నస్రల్లాను...

దేశంలోని వివిధ రాష్ట్రాల్లోకి పాకిస్తానీ అక్రమ చొరబాటుదార్లు

దేశంలోని వివిధ రాష్ట్రాల్లోకి పాకిస్తానీ అక్రమ చొరబాటుదార్లు

దేశంలో భద్రతా వైఫల్యం వల్ల 14మంది పాకిస్తానీ దేశీయులు భారత్‌లోకి చొరబడినట్లు తెలిసింది. మహారాష్ట్రలోని అనేకల్ తాలూకా జిగానీలో నలుగురు పాక్ పౌరులను ఆదివారం రాత్రి అరెస్ట్...

ఇంద్రకీలాద్రిపై నేడు : గాయత్రీ దేవి అలంకారం

ఇంద్రకీలాద్రిపై నేడు : గాయత్రీ దేవి అలంకారం

గాయత్రీ మంత్రంలో దేవతా శక్తులు నిక్షిప్తమై ఉన్నాయి. గాయత్రీ మంత్రాక్షరాలు మహా శక్తివంతమైనవి. తల్లి గాయత్రిని మించిన దైవం ఎవరూ లేరా? ఆ సందేహమే ఒకసారి వశిష్ఠ...

అంబికా విజయము : మొదటి తరంగము

అంబికా విజయము : మొదటి తరంగము

అంబికా విజయము : మొదటి తరంగము  *************************************************** (శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక) రచన : కీ.శే పురాణపండ రామమూర్తి  ***************************************************   (శ్లో) అమరీ కబరీభార భ్రమరీ...

ఏపీలో నేటినుంచీ చెత్తపన్ను రద్దు

ఏపీలో నేటినుంచీ చెత్తపన్ను రద్దు

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచీ చెత్త పన్ను రద్దయింది. ఆ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్కడా చెత్త పన్ను వసూలు చేయడానికి వీలు...

పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష విరమణ

పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష విరమణ

సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం దీక్ష విరమించారు. 11 రోజులపాటు...

స్వతంత్ర సమరయోధుడు, అహింసా ప్రబోధకుడు గాంధీ

స్వతంత్ర సమరయోధుడు, అహింసా ప్రబోధకుడు గాంధీ

(నేడు గాంధీ మహాత్ముడి 155వ జయంతి)   ఇవాళ యావత్ ప్రపంచం మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు జరుపుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా శాంతి, అహింసలకు ప్రాచుర్యం కల్పించిన...

Page 1 of 8 1 2 8

Latest News