Phaneendra

Phaneendra

మహాకుంభమేళా: ఇస్రో మాజీ ఛైర్మన్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పుణ్యస్నానాలు

మహాకుంభమేళా: ఇస్రో మాజీ ఛైర్మన్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పుణ్యస్నానాలు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా త్రివేణీసంగమం వద్ద ఇస్రో మాజీ ఛైర్మన్ ఎస్ సోమనాథ్ పవిత్ర స్నానం ఆచరించారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానం చేసిన...

కుహనా లౌకికవాద పాలకులకు భిన్నమైన, నిక్కమైన హిందూపద పాదుషాహీ

కుహనా లౌకికవాద పాలకులకు భిన్నమైన, నిక్కమైన హిందూపద పాదుషాహీ

హిందూ నాయకులను అల్పులుగానూ, ఇస్లామిక్ ఆక్రమణదారులను మహానుభావులుగానూ చిత్రీకరించి, కుహనా లౌకికవాద చరిత్రకారులు ప్రజల్లో స్వదేశీ నాయకులపై తక్కువ భావం కలిగించేలా చరిత్రను నిర్మించారు. 1947 నుంచి...

“మృత్యుకుంభ్‌”: సనాతనంపై మమత విద్వేష వ్యాఖ్యల మీద తీవ్ర వ్యతిరేకత

“మృత్యుకుంభ్‌”: సనాతనంపై మమత విద్వేష వ్యాఖ్యల మీద తీవ్ర వ్యతిరేకత

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మహాకుంభమేళాను మృత్యుకుంభ్ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తించాయి. సనాతన ధర్మం మీద, హిందూ సంప్రదాయాల మీదా మమతా బెనర్జీ...

ఇతర మతాల ఉత్సవాల్లో దుర్ఘటనలు జరిగితే ఇలాగే స్పందిస్తారా?: పవన్ కళ్యాణ్

ఇతర మతాల ఉత్సవాల్లో దుర్ఘటనలు జరిగితే ఇలాగే స్పందిస్తారా?: పవన్ కళ్యాణ్

‘‘వేల సంవత్సరాలుగా కుంభమేళా జరుగుతున్నట్లు చరిత్ర చెబుతోంది. పరమహంస యోగానంద రచన ‘ఒక యోగి ఆత్మకథ’లో కుంభమేళా గురించి చదివాను. సుమారు మూడు దశాబ్దాలుగా కుంభమేళాను గమనిస్తున్నాను....

మహాకుంభమేళా: త్రివేణీ సంగమంలో వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి పవిత్ర స్నానాలు

మహాకుంభమేళా: త్రివేణీ సంగమంలో వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి పవిత్ర స్నానాలు

మహాకుంభమేళా సందర్భాన్ని పురస్కరించుకుని ప్రయాగరాజ్‌లోని త్రివేణీ సంగమంలో మంగళవారం నాడు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పవిత్ర స్నానం ఆచరించారు. ఆయన వెంట సతీమణి ఉష, కుమారుడు...

రంజాన్ నెలలో ముస్లిం ఉద్యోగులు గంట ముందు వెళ్ళిపోవచ్చు: ఏపీ సర్కారు

రంజాన్ నెలలో ముస్లిం ఉద్యోగులు గంట ముందు వెళ్ళిపోవచ్చు: ఏపీ సర్కారు

ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు  రంజాన్ నెలలో గంట ముందు వెళ్ళిపోయేందుకు వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ఆ ఆదేశాలు...

ఇస్లాం అరబ్బు మతం, భారత్‌లోని ముస్లిములు గతంలో హిందువులే: నియాజ్ ఖాన్, ఐఏఎస్

ఇస్లాం అరబ్బు మతం, భారత్‌లోని ముస్లిములు గతంలో హిందువులే: నియాజ్ ఖాన్, ఐఏఎస్

మధ్యప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి నియాజ్ ఖాన్ తాజా ప్రకటన ముస్లిం సమాజంలో సంచలనం కలిగించింది. ఇస్లాం అరబ్బు మతం మాత్రమే, భారతదేశంలోని ప్రజలందరూ ఒకప్పుడు హిందువులు...

రంజాన్‌ నెలంతా ముస్లిం ప్రభుత్వోద్యోగులు గంట ముందే వెళ్ళిపోవచ్చన్న రేవంత్ సర్కారు

రంజాన్‌ నెలంతా ముస్లిం ప్రభుత్వోద్యోగులు గంట ముందే వెళ్ళిపోవచ్చన్న రేవంత్ సర్కారు

ముస్లిం బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఓ ఉత్తర్వు జారీ చేసింది. దాని ప్రకారం మార్చి 2 నుంచి మొదలయ్యే రంజాన్ నెల...

సంస్కృతి, వారసత్వ పరిరక్షణలో దేవాలయాలది కీలక పాత్ర: ఆలయాల సదస్సులో సీఎం

సంస్కృతి, వారసత్వ పరిరక్షణలో దేవాలయాలది కీలక పాత్ర: ఆలయాల సదస్సులో సీఎం

భారతీయ సంస్కృతి, వారసత్వాల పరిరక్షణలో దేవాలయాల పాత్ర చాలా ప్రధానమైనదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదని, అభివృద్ధికి ఆదాయ...

దక్షిణాఫ్రికాలో మొదటి గే ఇమామ్ ముహిసిన్ హెండ్రిక్స్ హత్య

దక్షిణాఫ్రికాలో మొదటి గే ఇమామ్ ముహిసిన్ హెండ్రిక్స్ హత్య

తాను స్వలింగ సంపర్కుడైన ఇమామ్‌నని ప్రకటించుకున్న ప్రపంచంలోనే మొట్టమొదటి ముస్లిం ఇమామ్ ముహిసిన్ హెండ్రిక్స్ హత్యకు గురయ్యాడు. దక్షిణాఫ్రికాలోని ‘కెబెరా’లో నిన్న సోమవారం పట్టపగలే ఆయనను కొందరు...

దేశ రాజధానిలో యమునానది ప్రక్షాళన కార్యక్రమం మొదలు

దేశ రాజధానిలో యమునానది ప్రక్షాళన కార్యక్రమం మొదలు

దేశ రాజధాని ఢిల్లీ పర్యావరణ ఆరోగ్యాన్ని, సాంస్కృతిక వారసత్వాన్నీ పునరుద్ధరించడానికి మోదీ ప్రభుత్వం యమునానది ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించింది. చిరకాలంగా ఎదురుచూస్తున్న ప్రక్షాళనతో పాటు 27ఏళ్ళుగా ఆగిపోయిన...

మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంలో సిఆర్‌పిఎఫ్ పాఠశాల

మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంలో సిఆర్‌పిఎఫ్ పాఠశాల

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే సుక్మా-బిజాపూర్ జిల్లాల సరిహద్దులోని టేకలగూడెంలో సిఆర్‌పిఎఫ్ బలగాలు ఒక పాఠశాల ప్రారంభించాయి. సుక్మా, బిజాపూర్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మావోయిస్టుల సురక్షిత...

భారత ఎన్నికల ప్రక్రియలో జోక్యానికి సోరోస్ సంస్థకు ఈసీఐ తోడ్పడిందా?

భారత ఎన్నికల ప్రక్రియలో జోక్యానికి సోరోస్ సంస్థకు ఈసీఐ తోడ్పడిందా?

అమెరికాలోని ప్రభుత్వ సమర్ధతా విభాగం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ) ఆదివారం నాడు ఒక జాబితాను ప్రచురించింది. వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టే కార్యకలాపాలను ఇటీవల నిలిపివేసిన...

తిరుపతిలో మూడురోజులు దేవాలయాల సదస్సు, నేటినుంచీ ప్రారంభం

తిరుపతిలో మూడురోజులు దేవాలయాల సదస్సు, నేటినుంచీ ప్రారంభం

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువైన తిరుపతిలో అంతర్జాతీయ దేవాలయాల సదస్సు, ప్రదర్శన నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ఇంటర్నేషనల్  టెంపుల్స్ కన్వెన్షన్ అండ్...

నేటితో ముగిసిన పవన్ కళ్యాణ్ షష్ఠ షణ్ముఖ క్షేత్ర యాత్ర

నేటితో ముగిసిన పవన్ కళ్యాణ్ షష్ఠ షణ్ముఖ క్షేత్ర యాత్ర

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన నేటితో ముగిసింది. ఇవాళ ఆయన పళముదిర్‌చోళైలోని అరుళ్‌మిగు సోలైమలై మురుగన్ ఆలయాన్ని, తిరుత్తణిలోని అరుళ్‌మిగు మురుగన్...

ప్రార్థనా స్థలాల చట్టం మీద పిటిషన్లపై సుప్రీంలో సోమవారం విచారణ

ప్రార్థనా స్థలాల చట్టం మీద పిటిషన్లపై సుప్రీంలో సోమవారం విచారణ

ప్రార్థనా స్థలాల (ప్రత్యేక అంశాల) చట్టం 1991 మీద దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 17 సోమవారం నాడు విచారించనుంది. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా...

సెమీకండక్టర్ టెక్నాలజీలో స్వయంసమృద్ధి: పూర్తి దేశీయ టెక్నాలజీతో ‘ఐరిస్ చిప్’

సెమీకండక్టర్ టెక్నాలజీలో స్వయంసమృద్ధి: పూర్తి దేశీయ టెక్నాలజీతో ‘ఐరిస్ చిప్’

సెమీకండక్టర్ టెక్నాలజీలో స్వయంసమృద్ధి సాధించే దిశలో భారత్ మరో ముందడుగు వేసింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రతిష్ఠాత్మక సంస్థలు ఐఐటీ మద్రాస్, ఇస్రో సంయుక్తంగా ఐరిస్ (ఐఆర్ఐఎస్...

మోడీ-ట్రంప్ మైత్రితో పాక్ వణుకు, ఎఫ్-35 బదిలీపై ఆందోళన

మోడీ-ట్రంప్ మైత్రితో పాక్ వణుకు, ఎఫ్-35 బదిలీపై ఆందోళన

భారతదేశానికి ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ విమానాలను ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేసింది. అటువంటి చర్య వల్ల...

భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్ల వేషాల్లో పశువుల స్మగ్లర్లు

భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్ల వేషాల్లో పశువుల స్మగ్లర్లు

దేశ సరిహద్దుల దగ్గర తనిఖీలను తప్పించుకోడానికి పశువుల స్మగ్లర్లు కొత్తవేషం వేసారు. ఏకంగా బీఎస్ఎఫ్ జవాన్ల వేషమే కట్టేసారు. పశ్చిమబెంగాల్‌ నుంచి బంగ్లాదేశ్‌లోకి పశువులను అక్రమంగా చేరవేయడానికి...

చేతిలో గన్స్‌తో ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో… : మణిపూర్‌లో ఐదుగురి అరెస్ట్

చేతిలో గన్స్‌తో ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో… : మణిపూర్‌లో ఐదుగురి అరెస్ట్

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించడంతో అక్కడి భద్రతా పరిస్థితిపై అధికారులు దృష్టి సారించారు. కుకీ మెయితీ తెగల మధ్య ఘర్షణల కారణంగా ఉద్రిక్తపూరితంగా మారిన మణిపూర్‌లో అక్రమ...

పళని, తిరుప్పరంకుండ్రం, మదురై దేవాలయాలు దర్శించుకున్న పవన్ కళ్యాణ్

పళని, తిరుప్పరంకుండ్రం, మదురై దేవాలయాలు దర్శించుకున్న పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శనలో భాగంగా షష్ఠ షణ్ముఖ క్షేత్రాల పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ మూడు...

బంగ్లాదేశ్‌లో దేవాలయంపై దాడి, సరస్వతీ దేవి విగ్రహం ధ్వంసం

బంగ్లాదేశ్‌లో దేవాలయంపై దాడి, సరస్వతీ దేవి విగ్రహం ధ్వంసం

బంగ్లాదేశ్‌లోని సోలాహాటి దుర్గా మందిరంపై అతివాదులు దాడి చేసారు, సరస్వతీ దేవి విగ్రహాలు రెండింటిని ధ్వంసం చేసారు. ఆ దుర్ఘటన ఢాకా నగరంలోని తురాగ్ ప్రాంతంలో గురువారం...

40 రోజుల్లో 120 లైంగిక నేరాలు: డీఎంకే హయాంలో మహిళలకు రక్షణ కరవు

40 రోజుల్లో 120 లైంగిక నేరాలు: డీఎంకే హయాంలో మహిళలకు రక్షణ కరవు

గంజాయి రాష్ట్రంగా పేరు గడించిన తమిళనాడు ఇప్పుడు మరో చెడ్డపేరు తెచ్చుకుందంటూ ఆ రాష్ట్ర ప్రజలు వాపోతున్నారు. దేశంలోనే అత్యధిక లైంగిక దాడుల కేసులతో మహిళలకు అత్యంత...

పుల్వామా దాడికి ఆరేళ్ళు: అప్పటి ఐఎస్ఐ చీఫ్ ఇప్పుడు పాక్ ఆర్మీ అధినేత

పుల్వామా దాడికి ఆరేళ్ళు: అప్పటి ఐఎస్ఐ చీఫ్ ఇప్పుడు పాక్ ఆర్మీ అధినేత

2019 ఫిబ్రవరి 14న జమ్మూ నుంచి శ్రీనగర్ వెడుతున్న సీఆర్‌పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌ని పుల్వామా దగ్గర ఒక ఎర్ర రంగు వాహనం ఢీకొట్టి పేలిపోయింది. దాన్ని నడుపుతున్న...

పుల్వామా అమరులకు నివాళులు

పుల్వామా అమరులకు నివాళులు

పుల్వామా ముష్కరుల దాడిలో అమరులైన వీర జవానుల త్యాగాలకు విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా విజయవాడలో పాదయాత్ర చేపట్టారు. విశ్వహిందూ పరిషత్ యువ...

పచ్చ కండువా కప్పుకున్న ఆళ్ళ నాని

పచ్చ కండువా కప్పుకున్న ఆళ్ళ నాని

వైఎస్ఆర్‌సిపి మాజీ నేత, మాజీ మంత్రి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ళ నాని) తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయన సమక్షంలో...

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన

ఈశాన్య భారత రాష్ట్రం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. నాలుగు రోజుల క్రితం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి బీజేపీ నాయకుడు ఎన్ బీరేన్ సింగ్ రాజీనామా...

మహాకుంభమేళా 2025: త్రివేణీసంగమంలో స్నానం చేసిన ఛత్తీస్‌గఢ్ సీఎం

మహాకుంభమేళా 2025: త్రివేణీసంగమంలో స్నానం చేసిన ఛత్తీస్‌గఢ్ సీఎం

ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా ఇవాళ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ శాయి తన మంత్రివర్గ సహచరులతో కలిసి త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. తమ రాష్ట్ర...

గుళ్ళో పిల్లి: శివలింగం వెనుక మాంసం ముద్దలు దాని పనేనట

గుళ్ళో పిల్లి: శివలింగం వెనుక మాంసం ముద్దలు దాని పనేనట

భాగ్యనగర్ టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో నటరాజ్ నగర్‌లో గంగాబౌలి క్రాస్ రోడ్ దగ్గర ఉన్న సంకట విమోచన హనుమాన్ ఆలయంలో శివలింగం చుట్టూ మాంసం ముద్దలు...

ముంతాజ్ హోటల్‌ స్థలం వెనక్కి తీసుకోవాలంటున్న హిందూ సంఘాలు

ముంతాజ్ హోటల్‌ స్థలం వెనక్కి తీసుకోవాలంటున్న హిందూ సంఘాలు

తిరుపతిలో అలిపిరి సమీపంలో నిర్మిస్తోన్న ముంతాజ్ ఫైవ్‌స్టార్ హోటల్‌ను కొత్తగా ఏర్పడిన టీటీడీ బోర్డు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్‌ వల్ల...

సంస్కృత భాషపై విషం చిమ్మిన దయానిధి మారన్, బుద్ధి చెప్పిన లోక్‌సభ స్పీకర్

సంస్కృత భాషపై విషం చిమ్మిన దయానిధి మారన్, బుద్ధి చెప్పిన లోక్‌సభ స్పీకర్

బుధవారం నాటి లోక్‌సభ సమావేశంలో డిఎంకె ఎంపి దయానిధి మారన్ సంస్కృత భాషపై విషం చిమ్మారు. దానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దీటైన జవాబిచ్చారు. భారతీయ...

బీఫ్ బిర్యానీ వివాదం: గోవధ చట్టాన్ని ఉల్లంఘించిన ఎఎంయు అధికారులపై ఎఫ్ఐఆర్

బీఫ్ బిర్యానీ వివాదం: గోవధ చట్టాన్ని ఉల్లంఘించిన ఎఎంయు అధికారులపై ఎఫ్ఐఆర్

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఎఎంయు) మరో వివాదంలో చిక్కుకుంది. యూనివర్సిటీ హాస్టల్‌ మెస్‌లో మెనూలో చికెన్ బిర్యానీని మార్చి బీఫ్ బిర్యానీని పెట్టడం తాజా వివాదానికి...

భారత్‌ను అస్థిరపరచడానికి యుఎస్ఎయిడ్ చేసిన కుట్రలు తెలుసా?

భారత్‌ను అస్థిరపరచడానికి యుఎస్ఎయిడ్ చేసిన కుట్రలు తెలుసా?

అమెరికాలో కొత్తగా అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం యుఎస్ఎయిడ్ (యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్) అనే ప్రభుత్వరంగ సంస్థను ఫ్రీజ్ చేయడం అంతర్జాతీయంగా...

పవన్ కళ్యాణ్ దక్షిణ భారత ఆలయాల యాత్ర ప్రారంభం

పవన్ కళ్యాణ్ దక్షిణ భారత ఆలయాల యాత్ర ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేటినుంచీ దక్షిణ భారతదేశ ఆలయాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ ఉదయం చొట్టనిక్కరలోని అగస్త్య మహర్షి ఆలయానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్‌తో...

మహాకుంభమేళా 2025: నేడు మాఘపూర్ణిమ అమృత స్నానాలు, కల్పవాస దీక్ష ముగింపు

మహాకుంభమేళా 2025: నేడు మాఘపూర్ణిమ అమృత స్నానాలు, కల్పవాస దీక్ష ముగింపు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ త్రివేణీసంగమం దగ్గర జరుగుతున్న  మహాకుంభమేళాలో ఇవాళ మాఘపూర్ణిమ పర్వదినం నాడు భక్తులు ‘అమృత స్నానాలు’ ఆచరిస్తున్నారు. కుంభమేళా సందర్భంగా భక్తులు చేపట్టే కల్పవాస దీక్ష...

ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో నాలుగు ఎంఓయూలు కుదుర్చుకున్న ఏపీ

ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో నాలుగు ఎంఓయూలు కుదుర్చుకున్న ఏపీ

బెంగళూరులో జరుగుతున్న ఏరోఇండియా 2025 ప్రదర్శనలో నాలుగు ప్రముఖ ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం,...

ప్రజలకు ప్రభుత్వంతో పనులు వాట్సాప్‌లో అయిపోవాలి: చంద్రబాబు

ప్రజలకు ప్రభుత్వంతో పనులు వాట్సాప్‌లో అయిపోవాలి: చంద్రబాబు

త్వరలోనే ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు రానక్కర లేకుండా, ప్ర‌భుత్వ సేవ‌ల‌న్నీ వాట్సాప్‌లోనే అందించాలని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌కు ఆదేశించారు. మంత్రులు, కార్య‌ద‌ర్శుల స‌ద‌స్సులో వాట్సాప్...

అంత్యోదయ సిద్ధాంతకర్త దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ: మాజీ ఎమ్మెల్సీ వాకాటి

అంత్యోదయ సిద్ధాంతకర్త దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ: మాజీ ఎమ్మెల్సీ వాకాటి

దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ సిద్దాంతాన్ని ప్రతిపాదించిన మహోన్నత వ్యక్తి అని బిజెపి నేతలు ప్రస్తుతించారు. ఇవాళ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వర్థంతి సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు...

వివాదాస్పద ఆదేశాలను వెనక్కు తీసుకున్న మదురై ఆలయం ఈఓ

వివాదాస్పద ఆదేశాలను వెనక్కు తీసుకున్న మదురై ఆలయం ఈఓ

తమిళనాడులోని ఒక ప్రఖ్యాత ఆలయం ఈఓ ఇటీవల ఒక వివాదాస్పద ఉత్తర్వు జారీచేసారు. దానిపై హిందూ సమాజం నుంచి, భక్తులూ అర్చకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది....

గోదావరి జిల్లాల్లో రెండుచోట్ల బర్డ్‌ఫ్లూ నిర్ధారణ

గోదావరి జిల్లాల్లో రెండుచోట్ల బర్డ్‌ఫ్లూ నిర్ధారణ

రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు ప్రాంతాల్లో కోళ్ళు చనిపోవడానికి కారణం బర్డ్‌ఫ్లూ వ్యాధేనని తేలింది. ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్ (హెచ్5ఎన్1-బర్డ్‌ఫ్లూ) సోకడం వల్లనే కోళ్ళు...

రంగరాజన్‌పై దాడి యావత్ హిందూ సమాజంపై దాడి: విహెచ్‌పి

రంగరాజన్‌పై దాడి యావత్ హిందూ సమాజంపై దాడి: విహెచ్‌పి

చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధానార్చకులు రంగరాజన్‌పై అమానుష దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. రంగరాజన్‌పై జరిగిన దాడి దేవాలయ వ్యవస్థపై, అర్చక...

చిలుకూరు ఘటనలో ఆరుగురి అరెస్ట్, రంగరాజన్‌ను పరామర్శించిన రేవంత్

చిలుకూరు ఘటనలో ఆరుగురి అరెస్ట్, రంగరాజన్‌ను పరామర్శించిన రేవంత్

తెలంగాణలోని చిలుకూరు బాలాజీ గుడి ప్రధానార్చకులు రంగరాజన్‌పై దాడి చేసిన దుండగులను పోలీసులు అరెస్ట్ చేసారు. తమకు ఆర్థికంగా సహాయం చేయాలని డిమాండ్ చేసి, దానికి ఆయన...

చిలుకూరు అర్చకస్వామిపై దాడిని ఖండించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

చిలుకూరు అర్చకస్వామిపై దాడిని ఖండించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తెలంగాణలోని చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధానార్చకులు రంగరాజన్‌పై కొందరు మూర్ఖులు చేసిన దాడిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తీవ్రంగా ఖండించింది. దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి...

ముస్తఫాబాద్ పేరును శివుడి పేరుకు మారుస్తాం: ఎమ్మెల్యే

ముస్తఫాబాద్ పేరును శివుడి పేరుకు మారుస్తాం: ఎమ్మెల్యే

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ముస్తఫాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిష్త్, ఆ ప్రాంతం పేరును మార్చాలన్న తన ఉద్దేశాన్ని మరోసారి ప్రకటించారు....

చిలుకూరు ఘటన రంగరాజన్‌ మీద కాదు, ధర్మ పరిరక్షణపై దాడి: పవన్ కళ్యాణ్

చిలుకూరు ఘటన రంగరాజన్‌ మీద కాదు, ధర్మ పరిరక్షణపై దాడి: పవన్ కళ్యాణ్

చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై మూక దాడి ఘటనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఆ దాడిని ధర్మ పరిరక్షణపై...

తిరుపరంకుండ్రం కొండ : చరిత్ర ఏమిటి? వర్తమాన వివాదమేమిటి? (భాగం 5)

తిరుపరంకుండ్రం కొండ : చరిత్ర ఏమిటి? వర్తమాన వివాదమేమిటి? (భాగం 5)

ఆధునిక కాలంలో వివాదాలు, పెరుగుతున్న ఉద్రిక్తతలు: చారిత్రకంగానూ, చట్టపరంగానూ ఆ కొండ హిందువులదే అని ఇంత వివరంగా తెలుస్తున్నా, తిరుప్పరంకుండ్రం కొండను ఇస్లామీకరణ చేయడానికి ప్రయత్నాలు నేటికీ...

తిరుపరంకుండ్రం కొండ : చరిత్ర ఏమిటి? వర్తమాన వివాదమేమిటి? (భాగం 4)

తిరుపరంకుండ్రం కొండ : చరిత్ర ఏమిటి? వర్తమాన వివాదమేమిటి? (భాగం 4)

దేవాలయం వెర్సెస్ దర్గా : వలస పాలన కాలపు సంఘర్షణ తిరుపరంకుండ్రం కొండ యాజమాన్యం గురించి ఘర్షణలు 1900ల తొలినాళ్ళలోనే మొదలయ్యాయి. తిరుపరంకుండ్రం కొండపై యాజమాన్యం కోసం...

తిరుపరంకుండ్రం కొండ : చరిత్ర ఏమిటి? వర్తమాన వివాదమేమిటి? (భాగం 3)

తిరుపరంకుండ్రం కొండ : చరిత్ర ఏమిటి? వర్తమాన వివాదమేమిటి? (భాగం 3)

హిందువుల ప్రతిఘటన, మదురై ఆలయ పునరుద్ధరణ : సికందర్ పతనం తర్వాత కంబన్నార్ మదురై దేవాలయాన్ని పునరుద్ధరించే భారీ కార్యక్రమాన్ని తలకెత్తుకున్నాడు. సుల్తాన్లు మదురై మీనాక్షి దేవాలయాన్ని...

తిరుపరంకుండ్రం కొండ : చరిత్ర ఏమిటి? వర్తమాన వివాదమేమిటి? (భాగం 2)

తిరుపరంకుండ్రం కొండ : చరిత్ర ఏమిటి? వర్తమాన వివాదమేమిటి? (భాగం 2)

మదురై ఆఖరి నవాబు సికందర్ షా - తిరుపరంకుండ్రం వివాదం : తిరుపరంకుండ్రం కొండ చరిత్రలో ఎన్నో సంక్షోభాలున్నాయి. ముస్లిముల ఆక్రమణలు, మతమార్పిడుల ఘర్షణలున్నాయి. సామాన్యశకం 1310-11...

తిరుపరంకుండ్రం కొండ : చరిత్ర ఏమిటి? వర్తమాన వివాదమేమిటి? (భాగం 1)

తిరుపరంకుండ్రం కొండ : చరిత్ర ఏమిటి? వర్తమాన వివాదమేమిటి? (భాగం 1)

తమిళనాడు మదురైలోని చారిత్రక తిరుపరంకుండ్రం కొండ మీది గుడి ఈమధ్య తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఆ దేవాలయం మీద యాజమాన్యం గురించి హిందువులు, ముస్లిముల్లో ఒక వర్గం...

చిలుకూరు బాలాజీ మందిరం అర్చకులు రంగరాజన్‌పై అతివాదుల దాడి

చిలుకూరు బాలాజీ మందిరం అర్చకులు రంగరాజన్‌పై అతివాదుల దాడి

తెలుగువారందరికీ ఆరాధ్యదైవమైన చిలుకూరు బాలాజీ మందిరం అర్చకులు రంగరాజన్‌ మీద అనూహ్యమైన, అసాధారణమైన దాడి జరిగింది. గుడి పక్కనే ఉండే వారి సొంత ఇంటిలోనే ఆయనను నిర్బంధించి,...

‘హైందవ శంఖారావం’ ప్రత్యేక సంచిక ప్రయాగరాజ్‌లో విడుదల

‘హైందవ శంఖారావం’ ప్రత్యేక సంచిక ప్రయాగరాజ్‌లో విడుదల

మహాకుంభమేళాలో జరుగుతున్న విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సమావేశాలు నేటితో ముగిసాయి. ఆ సందర్భంగా, జనవరి 5న విజయవాడలో నిర్వహించిన హైందవ శంఖారావం కార్యక్రమంపై రూపొందించిన ప్రత్యేక సంచికను,...

“మందిరాల విముక్తి ఉద్యమ కార్యాచరణే విశ్వహిందూ పరిషత్ లక్ష్యం”

“మందిరాల విముక్తి ఉద్యమ కార్యాచరణే విశ్వహిందూ పరిషత్ లక్ష్యం”

ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా ప్రాంతంలోని విశ్వహిందూ పరిషత్ శిబిరంలో జరిగిన మూడు రోజుల సమావేశం ఈరోజు ముగిసింది. ఈ సమావేశాలు ఎట్టి పరిస్థితిలోనూ మన దేవాలయాలకు ప్రభుత్వ...

చైనా బీఆర్ఐ ప్రాజెక్టు నుంచి వైదొలగిన మొదటి లాటిన్ అమెరికన్ దేశం పనామా

చైనా బీఆర్ఐ ప్రాజెక్టు నుంచి వైదొలగిన మొదటి లాటిన్ అమెరికన్ దేశం పనామా

చైనా దేశపు బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ – బీఆర్ఐ ప్రాజెక్టు నుంచి వైదొలగిన మొదటి లాటిన్ అమెరికన్ దేశంగా పనామా నిలిచింది. పనామా తమ విదేశాంగ...

మహాకుంభమేళా 2025: త్రివేణీ సంగమంలో 40కోట్ల మంది భక్తుల పవిత్ర స్నానాలు

మహాకుంభమేళా 2025: త్రివేణీ సంగమంలో 40కోట్ల మంది భక్తుల పవిత్ర స్నానాలు

ప్రయాగరాజ్‌లోని త్రివేణీ సంగమం దగ్గర మహాకుంభమేళా సందర్భంగా అసంఖ్యాక భక్తజనం పవిత్ర స్నానాలు చేస్తున్నారు. గంగా యమునా సరస్వతీ నదుల సంగమ స్థానంలో శనివారం వరకూ స్నానాలు...

అయోధ్య రామమందిరానికి పునాదిరాయి వేసిన కామేశ్వర్ చౌపాల్ ఇక లేరు

అయోధ్య రామమందిరానికి పునాదిరాయి వేసిన కామేశ్వర్ చౌపాల్ ఇక లేరు

రామజన్మభూమి ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వారు, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ధర్మకర్త అయిన కామేశ్వర్ చౌపాల్ (68) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా మూత్రపిండాల సమస్యకు...

క్రైస్తవ మిషనరీలా పనిచేస్తున్నారని ఎన్జీరంగా వర్సిటీ వీసీపై ఆరోపణలు, గవర్నర్‌కు ఫిర్యాదు

క్రైస్తవ మిషనరీలా పనిచేస్తున్నారని ఎన్జీరంగా వర్సిటీ వీసీపై ఆరోపణలు, గవర్నర్‌కు ఫిర్యాదు

ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శారద జయలక్ష్మి మీద బీజేపీ నాయకుడు దర్శనపు శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు చేసారు. వీసీ జయలక్ష్మి నియామకం,...

నెహ్రూ, విదేశాంగ విధానం, భారత చైనా సంబంధాలు : ‘జెఎఫ్‌కేస్ ఫర్గాటెన్ క్రైసిస్’లో ఏముంది?

నెహ్రూ, విదేశాంగ విధానం, భారత చైనా సంబంధాలు : ‘జెఎఫ్‌కేస్ ఫర్గాటెన్ క్రైసిస్’లో ఏముంది?

ఫిబ్రవరి 4 పార్లమెంటు లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని తీవ్రంగా మండిపడ్డారు. మోదీ...

మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు పాల్గొనకుండా నిషేధం విధించిన ట్రంప్

మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు పాల్గొనకుండా నిషేధం విధించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో విశేష నిర్ణయం తీసుకున్నారు. బాలికలు, మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు పాల్గొనడానికి అవకాశాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. పుట్టుకలో...

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఓటువేసిన పాకిస్తానీ హిందూ శరణార్థులు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఓటువేసిన పాకిస్తానీ హిందూ శరణార్థులు

బుధవారం జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికలు 186మంది ముఖాల్లో ఆనందం నింపాయి. మొదటిసారి ఓటు వేసిన వారు కొత్తగా ఓటుహక్కు వచ్చిన 18ఏళ్ళ యువతరం కాదు. పౌరసత్వ...

కోల్‌కతాలోని ఫోర్ట్ విలియం ఇకపై ‘విజయ్ దుర్గ్’

కోల్‌కతాలోని ఫోర్ట్ విలియం ఇకపై ‘విజయ్ దుర్గ్’

భారత సైన్యపు తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం అయిన కోల్‌కతాలోని ఫోర్ట్ విలియం పేరు ‘విజయ్ దుర్గ్‌’గా మారింది. దాని గేట్లలో ఒకటైన సెయింట్ జార్జ్ గేట్‌...

హిందువును పెళ్ళాడడమే పాపం: ముస్లిం కూతురు, మనవడి నిర్బంధం

హిందువును పెళ్ళాడడమే పాపం: ముస్లిం కూతురు, మనవడి నిర్బంధం

మహారాష్ట్ర జాల్నా జిల్లా భోకార్డన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘాతుకం బైటపడింది. ఒక యువతిని, ఆమె మూడేళ్ళ కొడుకును గొలుసులతో కట్టేసి రెండునెలలుగా నిర్బంధించిన సంగతి తాజాగా...

దళిత పెళ్ళి ఊరేగింపుపై రాళ్ళదాడి, దోపిడీకి పాల్పడిన ముస్లిముల అరెస్ట్

దళిత పెళ్ళి ఊరేగింపుపై రాళ్ళదాడి, దోపిడీకి పాల్పడిన ముస్లిముల అరెస్ట్

ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 2 ఆదివారం నాడు ఒక పెళ్ళి ఊరేగింపు మీద దాడి జరిగింది. కొందరు ముస్లిం యువకులు మూకదాడి చేసి రాళ్ళు రువ్వారు,...

జేకే ఉగ్ర సంఘటనల్లో జనవరిలో మూడే మరణాలు: గత 20ఏళ్ళ కనిష్ఠ స్థాయి

జేకే ఉగ్ర సంఘటనల్లో జనవరిలో మూడే మరణాలు: గత 20ఏళ్ళ కనిష్ఠ స్థాయి

ఈ యేడాది జనవరిలో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద సంబంధిత హింసలో మొత్తం 31 రోజులకు గానూ 3 మరణాలే నమోదయ్యాయి. గత ఇరవై ఏళ్ళలో ఏదైనా ఒక నెలలో...

సింధు లిపి గుట్టు విప్పితే 10లక్షల డాలర్లు: తమిళ డీఎంకే ప్రభుత్వం ప్రకటన మర్మమేంటి?

సింధు లిపి గుట్టు విప్పితే 10లక్షల డాలర్లు: తమిళ డీఎంకే ప్రభుత్వం ప్రకటన మర్మమేంటి?

వేల యేళ్ళ క్రితం విలసిల్లిన సింధులోయ నాగరికత ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతల్లో ఒకటి. ఆ నాగరికత ఉచ్చదశలో ఉన్నప్పుడు అక్కడ జనాభా 50లక్షల పైమాటే అని...

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు : దేశ రాజధానిపై కాషాయ జెండాయే అంటున్న ఎగ్జిట్ పోల్స్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు : దేశ రాజధానిపై కాషాయ జెండాయే అంటున్న ఎగ్జిట్ పోల్స్

పేరు ‘ఆమ్ ఆద్మీ’ అని పెట్టుకుని నిజమైన సామాన్యుడికి ‘ఖాస్ ఆప్‌దా’గా (ప్రత్యేకమైన ఆపద) మారిన అరవింద్ కేజ్రీవాల్‌ పార్టీకి దేశ రాజధాని శాసనసభలో పరాభవం కలగనుందని...

అప్పు 6లక్షల కోట్లు దాటిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక

అప్పు 6లక్షల కోట్లు దాటిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక

కర్ణాటక ప్రభుత్వం రోజురోజుకూ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. రాష్ట్రం అప్పు ఇప్పటికే రూ.6లక్షల కోట్లు దాటిపోయింది. మార్చి 31 నాటికి రూ.6.65 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా....

హిందూ మున్నాని ఆందోళనలకు మద్రాస్ హైకోర్ట్ అనుమతి

హిందూ మున్నాని ఆందోళనలకు మద్రాస్ హైకోర్ట్ అనుమతి

రాజ్యాంగబద్ధమైన పరిమితులకు లోబడి భావప్రకటనా స్వేచ్ఛను ఎవరైనా వ్యక్తీకరించుకోవచ్చునంటూ మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. కొన్ని షరతులకు లోబడి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించుకోడానికి హిందూ మున్నాని సంస్థకు...

ఆయుధాల పట్టివేత కేసులో నలుగురు మావోయిస్టుల అరెస్ట్

ఆయుధాల పట్టివేత కేసులో నలుగురు మావోయిస్టుల అరెస్ట్

జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, నిషిద్ధ ఉగ్రవాద సంస్థ సీపీఐ (మావోయిస్టు)కు చెందిన నలుగురు ఓవర్‌గ్రౌండ్ కార్యకర్తలను మంగళవారం అరెస్ట్ చేసింది. ఛత్తీస్‌గఢ్‌ కాంకేర్ జిల్లాలోని కుయేమారి...

చైనా గురించి రాహుల్ వ్యాఖ్యలపై రక్షణశాఖ మంత్రి మండిపాటు

చైనా గురించి రాహుల్ వ్యాఖ్యలపై రక్షణశాఖ మంత్రి మండిపాటు

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భారత్-చైనా సరిహద్దు వివాదం గురించి తప్పుడు వ్యాఖ్యలు, భారత ఆర్మీ చీఫ్‌కు వ్యతిరేకంగా తప్పుడు ఆరోపణలు చేసారంటూ రక్షణశాఖ మంత్రి...

మహాకుంభమేళా : త్రివేణీ సంగమంలో ప్రధాని మోదీ పవిత్ర స్నానం

మహాకుంభమేళా : త్రివేణీ సంగమంలో ప్రధాని మోదీ పవిత్ర స్నానం

మహాకుంభమేళా 2025లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం ప్రయాగరాజ్‌లోని త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. తర్వాత సంగమక్షేత్రంలో పూజలు చేసారు. ప్రయాగ చేరుకున్న...

గాజా స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకుంటాం: ట్రంప్ సంచలన ప్రకటన

గాజా స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకుంటాం: ట్రంప్ సంచలన ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనాత్మకమైన ప్రకటన చేసారు. గాజా స్ట్రిప్ ప్రాంతాన్ని అమెరికా స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించారు. అక్కడ ప్రమాదకర ఆయుధాలను నాశనం చేస్తామని, ధ్వంసమైన...

ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ మొదలు

ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ మొదలు

దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 70 నియోజక వర్గాలున్న ఢిల్లీ అసెంబ్లీ కోసం ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పోటీ ...

వక్ఫ్ సవరణ బిల్లుతో పేద ముస్లిములకు మేలు: జేపీసీ ఛైర్మన్

వక్ఫ్ సవరణ బిల్లుతో పేద ముస్లిములకు మేలు: జేపీసీ ఛైర్మన్

వక్ఫ్ సవరణ బిల్లు గురించి ఎంఐఎం ఎంపీ ఒవైసీ చేసిన వ్యాఖ్యల మీద జగదాంబికా పాల్ స్పందించారు. వక్ఫ్ బిల్లు వస్తే నిరుపేద ముస్లిములకు, పస్మందాలకు, ముస్లిం...

రాహుల్ గాంధీపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం

రాహుల్ గాంధీపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం

భారత భూభాగం మీద చైనా బలగాలు ఉన్నాయంటూ పార్లమెంటులో వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మీద సభాహక్కుల ఉల్లంఘనకు గాను చర్యలు తీసుకోవాలని బీజేపీ...

మా పరువు తీసేందుకు ఆప్ కుయుక్తులు: ఈసీ మండిపాటు

మా పరువు తీసేందుకు ఆప్ కుయుక్తులు: ఈసీ మండిపాటు

ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు మరికొన్ని గంటలు మాత్రమే సమయం మిగిలి ఉన్న వేళ రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు తమపై పదేపదే ఒత్తిడి తెచ్చే యుక్తులు పన్నుతున్నారని ఎన్నికల...

ముస్లిముల అత్యధిక జననాలతో వేగంగా మారిపోతున్న కేరళ జనాభా ముఖచిత్రం

ముస్లిముల అత్యధిక జననాలతో వేగంగా మారిపోతున్న కేరళ జనాభా ముఖచిత్రం

కేరళ జనాభా ముఖచిత్రం (డెమొగ్రఫీ) చాలా వేగంగా మారిపోతోంది. ఆ రాష్ట్రంలో ముస్లిముల జనాభా కంటె ఎక్కువగా జననాలు నమోదయ్యాయి. ఈ యేడాది జనవరి 30న ‘సెంటర్...

సీఏఏ వ్యతిరేక యాక్టివిస్టు క్షమాసావంత్‌కు వీసా నిరాకరణ

సీఏఏ వ్యతిరేక యాక్టివిస్టు క్షమాసావంత్‌కు వీసా నిరాకరణ

అమెరికాలోని సియాటెల్ సిటీ కౌన్సిల్ మాజీ సభ్యురాలు క్షమా సావంత్‌కు భారత్ రావడానికి వీలు లేకుండా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వీసా నిరాకరించింది. క్షమా...

హిందూ పేరుతో అమ్మాయిలను ఆకట్టుకుని వ్యభిచారంలోకి దింపుతున్న ముస్లిం

హిందూ పేరుతో అమ్మాయిలను ఆకట్టుకుని వ్యభిచారంలోకి దింపుతున్న ముస్లిం

బిహార్‌లోని పూర్ణియా జిల్లాలో అఫ్తాబ్ ఖాన్ అనేవాడి నాయకత్వంలో కొంతమంది ముస్లిముల ముఠా అమ్మాయిలను ఆకట్టుకుని వ్యభిచారంలోకి దింపుతోంది. జిల్లాలోని కథియార్ మోరే ప్రాంతంలో పోలీసులు గత...

తండ్రి శవం కోసం సోదరుల కొట్లాట, శవాన్ని రెండు ముక్కలు చేయాలన్న కొడుకు

తండ్రి శవం కోసం సోదరుల కొట్లాట, శవాన్ని రెండు ముక్కలు చేయాలన్న కొడుకు

మధ్యప్రదేశ్‌లోని టీకంగఢ్‌ జిల్లాలో అన్నాదమ్ముల మధ్య ఘర్షణ తీవ్రస్థాయికి చేరింది. చనిపోయిన తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలుగా పంచాలని, తన వాటా శవానికి అంత్యక్రియలు చేసుకుంటాననీ ఒక...

కుంభమేళాలో తొక్కిసలాటపై పిల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

కుంభమేళాలో తొక్కిసలాటపై పిల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విశాల్ తివారీ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం నమోదు చేసారు. భక్తుల భద్రత కోసం...

హకీకత్‌ రాయ్: ఇస్లాంలోకి మతం మారకుండా ప్రాణాలే త్యాగం చేసిన బాలవీరుడు

హకీకత్‌ రాయ్: ఇస్లాంలోకి మతం మారకుండా ప్రాణాలే త్యాగం చేసిన బాలవీరుడు

ప్రతీ యేటా వసంత పంచమి సందర్భంగా బాలవీరుడు హకీకత్ రాయ్ కథను తలచుకుని తీరాలి. తురుష్క ముష్కరులు చేపట్టిన మత మార్పిడి దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాడిన వారి...

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: రూ.218కోట్లకు పైగా విలువైన నగదు, మద్యం తదితరాలు జప్తు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: రూ.218కోట్లకు పైగా విలువైన నగదు, మద్యం తదితరాలు జప్తు

ఢిల్లీ శాసనసభ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. నేటితో ప్రచారపర్వం ముగుస్తుంది. ఆ సందర్భంగా, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటినుంచి నిఘావర్గాలు భారీమొత్తంలో నగదు, మాదకద్రవ్యాలు,...

వసంత పంచమి సందర్భంగా 111 అడుగుల సరస్వతీ దేవి విగ్రహం ఏర్పాటు

వసంత పంచమి సందర్భంగా 111 అడుగుల సరస్వతీ దేవి విగ్రహం ఏర్పాటు

ఇవాళ వసంత పంచమి సందర్భంగా సరస్వతీ పూజ ఘనంగా చేయడం పశ్చిమ బెంగాల్‌లో సంప్రదాయం. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని దక్షిణ 24 పరగణాల జిల్లా మహేస్థలలోని బాటానగర్‌లో...

గిర్ సోమనాథ్ దగ్గర ఉరుసు జరపడానికి వీల్లేదు: సుప్రీంకోర్టు స్పష్టీకరణ

గిర్ సోమనాథ్ దగ్గర ఉరుసు జరపడానికి వీల్లేదు: సుప్రీంకోర్టు స్పష్టీకరణ

గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఇటీవల కూల్చివేసిన దర్గా వద్ద ఉరుసు నిర్వహించుకోడానికి అనుమతి కోరుతూ పెట్టుకున్న దరఖాస్తును సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఉరుసు ఉత్సవం ఫిబ్రవరి 1,2,3...

గాంధీ హత్య – జవాబుల్లేని ప్రశ్నలు : గాడ్సే పావు మాత్రమేనా?

గాంధీ హత్య – జవాబుల్లేని ప్రశ్నలు : గాడ్సే పావు మాత్రమేనా?

1948 జనవరి 30 సాయంత్రం 5.17 గంటలకు న్యూఢిల్లీలోని బిర్లా హౌస్‌లో మోహన్‌దాస్ కరంచంద్ గాంధీని నాథూరాం గాడ్సే హత్య చేసారు. హిందూ జాతీయవాది అయిన గాడ్సే...

రాష్ట్రపతి ప్రసంగంపై సోనియా వ్యంగ్య వ్యాఖ్యలు, ఖండించిన ద్రౌపది ముర్ము, బీజేపీ ఆగ్రహం

రాష్ట్రపతి ప్రసంగంపై సోనియా వ్యంగ్య వ్యాఖ్యలు, ఖండించిన ద్రౌపది ముర్ము, బీజేపీ ఆగ్రహం

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటినుంచి ప్రారంభమైన సందర్భంగా ఇవాళ మొదటిరోజు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఆ ప్రసంగంపై కాంగ్రెస్...

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్: విదేశీ మహిళా హోస్ట్‌ల కోసం క్రీడాకారులకు చెల్లింపులు నిలిపివేత

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్: విదేశీ మహిళా హోస్ట్‌ల కోసం క్రీడాకారులకు చెల్లింపులు నిలిపివేత

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ సంక్షోభంలో ఉంది. ఇప్పుడు జరుగుతున్న 2024-25 సీజన్‌ను ఆర్థిక నిర్వహణలో అవకతవకలు, క్రీడాకారుల బాయ్‌కాట్‌లు, మ్యాచ్‌ఫిక్సింగ్ ఆరోపణలూ కుదిపేస్తున్నాయి. బీపీఎల్ వ్యూయర్‌షిప్ పడిపోవడం...

కుంభమేళాలో 16వేల మంది స్వయంసేవకుల సేవలు

కుంభమేళాలో 16వేల మంది స్వయంసేవకుల సేవలు

కోట్లాదిమంది భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రపంచపు అతిపెద్ద ధార్మిక సమ్మేళనం ప్రయాగరాజ్ మహాకుంభమేళా. త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించడం కోసం దేశం నలుమూలల నుంచే కాక...

వరంగల్‌లో పాకిస్తానీయుడి అరెస్ట్, స్లీపర్‌సెల్ హ్యాండ్లర్‌ను పట్టుకున్న ఎన్ఐఏ

వరంగల్‌లో పాకిస్తానీయుడి అరెస్ట్, స్లీపర్‌సెల్ హ్యాండ్లర్‌ను పట్టుకున్న ఎన్ఐఏ

భారతదేశంలో స్లీపర్ సెల్ నిర్వహిస్తున్నాడని అనుమానిస్తున్న మహమ్మద్ జక్రియా (55) అనే పాకిస్తాన్ జాతీయుడిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసారు. జక్రియాకు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద...

ఇంజనీర్ రషీద్‌కు అవార్డు ఇస్తున్నది మేము కాదు: టాటా ట్రస్ట్

ఇంజనీర్ రషీద్‌కు అవార్డు ఇస్తున్నది మేము కాదు: టాటా ట్రస్ట్

‘రతన్ టాటా నేషనల్ ఐకాన్స్ అవార్డ్ 2025’, ‘ఇండియా విజనరీ లీడర్స్ సమ్మిట్ 2025’లతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని టాటా గ్రూప్ సంస్థల వితరణ విభాగం...

శివలింగాన్ని కాలితో తొక్కి వీడియో తీసిన ఇమ్రాన్ అరెస్ట్

శివలింగాన్ని కాలితో తొక్కి వీడియో తీసిన ఇమ్రాన్ అరెస్ట్

మధ్యప్రదేశ్‌ పోలీసులు ఇవాళ ఇమ్రాన్ సూఖా అనే వ్యక్తిని అరెస్ట్ చేసారు. హిందువులు పూజించే శివ భగవానుణ్ణి అవమానిస్తూ శివలింగంపై కాలుమోపి నిలుచుని వీడియో తీసాడు  ఇమ్రాన్....

గాంధీ హత్య – ఆరెస్సెస్ : అపోహలు, వాస్తవాలు

గాంధీ హత్య – ఆరెస్సెస్ : అపోహలు, వాస్తవాలు

మోహన్‌దాస్‌ కరంచంద్ గాంధీ హత్యకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను బాధ్యురాలిగా చేస్తూ ఆర్ఎస్‌ఎస్‌ విరోధులు తరచుగా ఆరోపణ చేస్తుంటారు. కానీ వాస్తవాలు చెప్పే అసలైన కథ మాత్రం...

విజయవాడలో పాకిస్తాన్ కాలనీ పేరు ఎట్టకేలకు మార్పు

విజయవాడలో పాకిస్తాన్ కాలనీ పేరు ఎట్టకేలకు మార్పు

ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ చొరవతో విజయవాడ నగరంలోని పాకిస్తాన్ కాలనీ పేరు మారింది. కొత్తగా ఆ ప్రాంతానికి ఇప్పుడు ‘భగీరథ కాలనీ’ అని...

తమిళనాడులో ఐసిస్ నాయకుణ్ణి అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

తమిళనాడులో ఐసిస్ నాయకుణ్ణి అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణల మీద అల్ ఫాజిద్ అనే వ్యక్తిని కేరళకు చెందిన ఎన్ఐఏ అధికారులు తమిళనాడులోని మైలాదుత్తురై జిల్లా...

మహాకుంభ్ తొక్కిసలాట: త్రిసభ్య జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటు

మహాకుంభ్ తొక్కిసలాట: త్రిసభ్య జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటు

ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక కార్యక్రమంగా జరుగుతున్న మహాకుంభమేళాలో మౌని అమావాస్య నాడు జరిగిన తొక్కిసలాట ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ముగ్గురు సభ్యుల జ్యుడీషియల్ కమిషన్‌ను...

“యమునలో విషం” ఆరోపణలపై కేజ్రీవాల్ మీద హర్యానా సర్కారు కేసు

“యమునలో విషం” ఆరోపణలపై కేజ్రీవాల్ మీద హర్యానా సర్కారు కేసు

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మీద హర్యానాలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఢిల్లీకి సరఫరా చేసే యమునా నదీజలాల్లో...

మహాకుంభమేళా తొక్కిసలాట: 30మంది మృతులు, 60మందికి గాయాలు

మహాకుంభమేళా తొక్కిసలాట: 30మంది మృతులు, 60మందికి గాయాలు

ప్రయాగరాజ్‌లోని త్రివేణీ సంగమం దగ్గర గత అర్ధరాత్రి దాటాక ఇవాళ తెల్లవారడానికి ముందు జరిగిన తొక్కిసలాటలో 30మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 60 మంది గాయపడ్డారని పోలీసు...

Page 1 of 14 1 2 14

Latest News