Tuesday, May 13, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home అంతర్జాతీయం

వాస్తవాధీనరేఖ వెంబడి గస్తీ విషయమై భారత్-చైనా మధ్య కుదిరిన ఒప్పందం

Phaneendra by Phaneendra
Oct 21, 2024, 04:49 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ విషయంలో భారత్-చైనా ఒక ఒప్పందానికి వచ్చాయి. త్వరలో జరగనున్న బ్రిక్స్ సమావేశాలకు ముందు ఇరుదేశాలూ ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జింపింగ్ హాజరవుతారు.  

రష్యాలో జరగబోయే బ్రిక్స్ సమావేశాలకు ప్రధాని మోదీ పర్యటన గురించి విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాకు వివరించే సందర్భంలో ఈ విషయం తెలియజేసారు. 2020లో తూర్పు లద్దాఖ్‌లో చైనా సైన్యం చొరబాట్ల కారణంగా తలెత్తిన సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైందని ఆయన వివరించారు.

‘‘చైనా ప్రతినిధులతో చర్చలు జరిగాయి. సైనికుల స్థాయిలోనూ, సైనికాధికారుల స్థాయిలోనూ కొంతకాలంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. వివిధ ప్రదేశాల వద్ద సమస్యలను పరిష్కరించుకునే ఉద్దేశంతో జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి. అయితే కొన్ని ప్రదేశాల్లో సమస్యలు ఇంకా పరిష్కారం కావలసి ఉంది. గత కొన్నివారాలుగా జరుగుతూన్న చర్చల ఫలితంగా భారత చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ ఏర్పాట్ల విషయంలో ఒక అవగాహన కుదిరింది. 2020లో కొన్ని ప్రాంతాల దగ్గర తలెత్తిన సమస్యలకు పరిష్కారం లభించింది, అక్కడ గస్తీని ఉపసంహరిస్తున్నాము’’ అని చెప్పారు.

బ్రిక్స్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ ఏయే దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారనే అంశంపై ఇంకా సమాచారం లేదు. అయితే ఈ గస్తీ ఏర్పాట్ల విషయంలో సమస్య పరిష్కారం కారణంగా చైనా అధ్యక్షుడికి, భారత ప్రధానికి మధ్య ముఖాముఖి సమావేశం జరిగే అవకాశముంది.

ప్రధాని మోదీ రేపు, ఎల్లుండి రష్యాలోని కజాన్‌లో జరిగే బ్రిక్స్ సమావేశాలకు హాజరవుతారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా బ్రిక్స్‌లో భాగస్వామ్య దేశాలు. ఈ యేడాది బ్రిక్స్ సమావేశాలకు ‘ప్రపంచాభివృద్ధి, భద్రత కోసం బహుళపాక్షిక విధానాన్ని పటుతరం చేయడం’ అన్నదే ప్రధాన ఇతివృత్తం.

Tags: andhra today newsBRICS SummitChina BorderEast LaddakhLine of Actual ControlMinistry of External AffairsPatrolingPM Narendra ModiRussiaSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….
Latest News

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం
Latest News

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…
general

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు
general

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

Latest News

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.