నకిలీ పత్రాలతో చొరబడిన 21మంది బంగ్లాదేశీయుల అరెస్ట్
మహారాష్ట్ర పుణే పోలీస్ అధికారులు రంజన్గావ్ ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న 21మంది బంగ్లాదేశీయులను అరెస్ట్ చేసారు. వారిలో 15మంది పురుషులు, నలుగురు మహిళలు, ఇద్దరు ట్రాన్స్జెండర్లు ఉన్నారు....
మహారాష్ట్ర పుణే పోలీస్ అధికారులు రంజన్గావ్ ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న 21మంది బంగ్లాదేశీయులను అరెస్ట్ చేసారు. వారిలో 15మంది పురుషులు, నలుగురు మహిళలు, ఇద్దరు ట్రాన్స్జెండర్లు ఉన్నారు....
రష్యా కజాన్లో నిర్వహించిన బ్రిక్స్ సదస్సులో భాగస్వామ్య దేశాల మధ్య సామూహిక, ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయి. ఈ సంవత్సరం బ్రిక్స్ గ్రూప్లోకి కొత్తగా మరికొన్ని దేశాలను చేర్చారు....
భారత్ న్యూజీలాండ్ మధ్య జరుగుతున్న మూడు టెస్ట్ మ్యాచ్ల సీరీస్లో రెండో మ్యాచ్ ఈ ఉదయం పుణేలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన అతిథి జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది....
భారత క్రికెట్ క్రీడాకారిణి జెమీమా రోడ్రిగ్స్ తన తండ్రి చేసిన నేరానికి తను దెబ్బతింది. ప్రఖ్యాత ఖర్ జిమ్ఖానా క్లబ్లో ఆమెకు గౌరవ సభ్యత్వం ఉండేది. దాన్ని...
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ మీద సమాజ్వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారితీసింది. సీజేఐ ఇటీవల అయోధ్య రామజన్మభూమి...
భారతీయ మల్లయోధురాలు సాక్షి మాలిక్ స్వీయజీవిత చరిత్ర ‘విట్నెస్’ కొద్దిరోజులక్రితం విడుదలైంది. ఆ పుస్తకంలో పేర్కొన్న కొన్ని అంశాలు వివాదాస్పదమయ్యాయి. రెజ్లింగ్లో ఒలింపిక్ పతకం సాధించిన మొదటి...
బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనడానికి రష్యాలోని కజాన్ వెళ్ళిన భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అక్కడ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో భేటీ అయ్యారు. ఇద్దరు నాయకులూ మధ్యప్రాచ్యంలోని ప్రస్తుత...
హసన్ నస్రల్లా తర్వాత హెజ్బల్లా చీఫ్గా నియమితుడైన హషీమ్ సఫిద్దీన్ను హతమార్చింది తామేనని ఇజ్రాయెల్ సైన్యం ధ్రువీకరించింది. హషీమ్ సఫిద్దీన్ మూడువారాల క్రితం బీరూట్ శివార్లలో ఒక...
లవ్ జిహాద్ కోరలు ఝార్ఖండ్ గిరిజన ప్రాంతాల్లో సైతం కాటువేస్తున్నాయి. ఈ కేసులో పట్టుబడిన నిందితుడు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, ఒక హిందూ బాలికను మాత్రమే రక్షించగలిగారు,...
జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో నిన్న రాత్రి దీపావళి వేడుకలు జరుపుకోడానికి హిందూ విద్యార్ధులు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ముస్లిం విద్యార్ధులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకుని పాలస్తీనా...
హైదరాబాద్ పాతబస్తీ రెయిన్బజార్ ప్రాంతంలో అక్టోబర్ 20 ఆదివారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక యువకుడు ఒకరు దైవదూషణ చేసాడంటూ ఆరోపణలు రావడంతో పెద్దసంఖ్యలో ముస్లిములు...
దక్షిణ భారతదేశం నుంచి దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన సూపర్స్టార్గా రజినీకాంత్కు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. రాజకీయ భిన్నాభిప్రాయాలకు అతీతంగా రజినీకాంత్ని అభిమానించేవారు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు....
భారతదేశం తన నాలుగో న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరీన్ను (ఎస్ఎస్బిఎన్) ఈ వారంలోనే పెద్ద హడావుడి లేకుండా ప్రారంభించింది. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన ఈ జలాంతర్గామిని...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యాకు ఈ ఉదయం బయల్దేరారు. రష్యాలోని కజాన్లో 16వ బ్రిక్స్ సమావేశం జరగనుంది. రష్యాకు బయల్దేరడానికి ముందు...
విశాఖపట్నం మాజీ ఎంపీ, వైఎస్ఆర్సిపి నాయకుడు ఎంవివి సత్యనారాయణ మెడకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయనకు సంబంధించిన సంస్థల్లో సోదాలు నిర్వహించడంపై ఈడీ తాజాగా ప్రకటన...
మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో కనీసం ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని భమ్రాగఢ్ తాలూకాలో సోమవారం ఆ...
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా రాణీపూర్ గ్రామంలో ముస్లిం అతివాదులు శివాలయ పునరుద్ధరణ పనులను నిలిపివేయడానికి ప్రయత్నించారు. గుడిలో మరమ్మతులు చేయించడం వల్ల అక్కడికి వంద మీటర్ల దూరంలో...
తూర్పు లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ విషయంలో భారత్-చైనా ఒక ఒప్పందానికి వచ్చాయి. త్వరలో జరగనున్న బ్రిక్స్ సమావేశాలకు ముందు ఇరుదేశాలూ ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి....
ఈ డిజిటల్ యుగంలో ప్రపంచం అంతా మన అరచేతుల్లోకి ఒదిగిపోయింది. ప్రతీ ఒక్కరి దగ్గరకూ కావలసిన సమాచారం చేరుతోంది. ఇంకా చెప్పాలంటే అవసరమైన దానికంటె ఎక్కువే అందుతోంది....
విదేశీ పాలకులు, నేటికీ కొనసాగుతున్న విదేశీ భావజాలాల ప్రతినిధులూ భారతదేశ చరిత్రను దుర్మార్గంగా వక్రీకరించారు. భారతదేశం అంటే కులవివక్ష, సతీసహగమనం, వరకట్న వేధింపులు, మహిళలపై అత్యాచారాలు, మూఢనమ్మకాలు...
కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ స్థానానికి జరగనున్న ఉపయెన్నిక రకరకాల రాజకీయ మలుపులతో ఆసక్తికరంగా నిలుస్తోంది. రాహుల్ గాంధీ రాజీనామా కారణంగా ఆ స్థానం ఖాళీ అయింది. ఇప్పుడు...
ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దాని ప్రభావంతో రాగల 24 గంటల్లో తూర్పుమధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న...
భారత్తో మొదటి మ్యాచ్లో న్యూజీలాండ్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరులో జరిగిన మ్యాచ్లో మాట్ హెన్రీ, విలియమ్ ఓ రౌర్క్ల అద్భుతమైన...
జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా శ్రీమతి విజయ కిశోర్ రాహత్కర్ను కేంద్రప్రభుత్వం నియమించింది. ఆ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకూ ఎన్సిడబ్ల్యూ ఛైర్పర్సన్గా రేఖా...
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్లు ఆర్ధిక సహాయం ఏర్పాటు చేస్తామని కేంద్రం బడ్జెట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మొత్తం గ్రాంటా లేక ఋణమా...
తిరుమల లడ్డూ వివాదం, ఆలయాలపై దాడుల ఘటనలు, దేవాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్న అన్యమతస్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే హిందూ దేవాలయాల నిర్వహణను హిందూ సమాజానికే అప్పగించాలని విశ్వహిందూ...
కెనడాలోని ఆరుగురు రాయబారులను భారత్ ఉపసంహరించి వారమైనా గడవకముందే కెనడా మళ్ళీ విషం కక్కింది. చట్టాన్ని గౌరవిస్తూ కెనడాలో కొనసాగుతున్న డజనుమందికి పైగా భారతీయ రాయబారులపై తాము...
తెలంగాణలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను నివారించే విషయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ...
వక్ఫ్ చట్టంలోని నియమాలు అన్యాయంగా ఉన్నాయంటూ కేరళలోని కేథలిక్ కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. వక్ఫ్ నియమ నిబంధనలను తక్షణం సంస్కరించాలని కోరింది. కేరళలో ఇటీవల కేథలిక్...
వచ్చే నెల జరగనున్న ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మిత్రపక్షాలు ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్న విషయం ఖరారయింది. మొత్తం 81 స్థానాలకు గాను...
తమిళనాడు కోయంబత్తూరులో ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్కు చెందిన ఈశా ఫౌండేషన్ ఆశ్రమంలో చేరేలా తన ఇద్దరు కూతుళ్ళకూ బ్రెయిన్వాష్ చేసారనీ, వారిని కుటుంబంతో కలవనివ్వడం...
రాష్ట్రంలో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలవుతున్నా ఇప్పటివరకూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేయలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. తెలంగాణలో...
ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో భారతదేశానికి చెందిన మాజీ ఇంటెలిజెన్స్ అధికారిపై అమెరికా అభియోగాలు నమోదు చేసింది. ఆ ఆరోపణలను భారత్ ఖండించింది....
గాజాలో తమ ఆపరేషన్స్లో ముగ్గురు ఉగ్రవాదులను తుదముట్టించామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) ప్రకటించింది. వారిలో, గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీద దాడులకు సూత్రధారి అయిన...
సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ గుడిపై దాడి చేసి అమ్మవారి విగ్రహాన్ని కూలదోసిన ఘటనకు పాల్పడిన వ్యక్తి సల్మాన్ సలీం ఠాకూర్ అని గుర్తించిన సంగతి తెలిసిందే. అతనికి...
అక్టోబర్ 17న ఉత్తరప్రదేశ్లోని బహ్రెయిచ్లో దుర్గామాత నిమజ్జన ఊరేగింపులో వెడుతున్న రాంగోపాల్ మిశ్రా అనే యువకుణ్ణి సర్ఫరాజ్ అలియాస్ రింకూ అనే వ్యక్తి హత్య చేసిన సంగతి...
పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6(ఎ) రాజ్యాంగబద్ధమైనదే అని సుప్రీంకోర్టు ఇవాళ నిర్ధారించింది. ఆ సెక్షన్ ప్రకారం అస్సాంలో అక్రమ చొరబాటుదార్లను గుర్తించి బహిష్కరించేందుకు ప్రాతిపదిక సంవత్సరంగా (బేస్...
తిరుపతి లడ్డూ తయారీలో వాడే ఆవునెయ్యిలో జంతుకొవ్వులు కలిసాయన్న ఆరోపణల వివాదం నేపథ్యంలో ఒడిషా పూరీలోని ప్రపంచ ప్రఖ్యాత శ్రీ జగన్నాథ్ మందిర్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్జెటిఎ) తాజాగా...
స్వదేశీ జాగరణ్ మంచ్, స్వావలంబి భారత్ అభియాన్ సంస్థల సంయుక్త సారథ్యంలో అక్టోబర్ 23 నుంచి 27 వరకూ స్వదేశీ మేళా 2024 జరగనుంది. ఈ మేళాను...
రెండు దేశాల మధ్య స్నేహబంధమో, పొరుగుదేశంతో సత్సంబంధాలో లేకపోతే ఆ దేశం ఆత్మశోధన చేసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో...
ఆకాశ ఎయిర్, ఇండిగో సంస్థలకు చెందిన రెండు విమానాలకు ఇవాళ బాంబు బెదిరింపులు వచ్చాయి. దాంతో మొన్న సోమవారం నుంచీ ఇవాళ్టివరకూ అంటే 3 రోజుల్లో మొత్తం...
నైజీరియాలో ఒక ఇంధన ట్యాంకర్ పేలిపోవడంతో కనీసం 94మంది చనిపోయారు, మరో 50మంది గాయపడ్డారని ఆ దేశపు పోలీసులు వెల్లడించారు. నైజీరియా ఉత్తరభాగంలోని జిగావా రాష్ట్రం మజియా...
వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. టిడిపి కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. గురువారం...
2014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్లో అక్రమంగా రూ.240 కోట్లను షెల్ కంపెనీలకు తరలించారని ఆరోపిస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో సిఐడి దర్యాప్తు...
తెలంగాణ హైదరాబాద్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) విద్యార్ధులు తమ నీచత్వాన్ని చాటుకున్నారు. ఆర్ఎస్ఎస్ను అవమానించాలనే దురుద్దేశంతో... స్వామి...
కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ రెండు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇవాళ ఢిల్లీలో మీడియాకు ఎన్నికల...
తమిళనాడులోని రాజకీయ పార్టీ విడుదలై చిరుత్తైగళ్ కచ్చి (విసికె) అధ్యక్షుడు, చిదంబరం నియోజకవర్గం నుంచి ఎంపీ అయిన తొళ్ తిరుమావళవన్ కొత్త వివాదానికి దారి తీసాడు. హమాస్,...
కోవిడ్ మహమ్మారి సమయంలో హిజాబ్ను సమర్థిస్తూ కర్ణాటకలో జరిగిన ఆందోళనలకు సంబంధించి కేసులను ఉపసంహరించుకోవాలని కర్ణాటక రాష్ట్రప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం రాజకీయ పక్షపాతంతో...
‘‘కులం, మతం అనే సంకెళ్ళలో ఆర్ఎస్ఎస్ చిక్కుకోలేదు. వారి దృక్పథం ఉదారమైనది, ఆ సంస్థ దేశాభివృద్ధి కోసమే పనిచేస్తుంది’’ అన్నారు మళయాళీ చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖ సంగీత...
మహారాష్ట్రలోని గఢ్చిరోలీలో ఒక మావోయిస్టు జంట సోమవారం నాడు పోలీసుల ముందు లొంగిపోయారు. వరుణ్ రాజా ముచాకీ అలియాస్ ఉంగా, రోషని విజయ... ఇద్దరి మీదా రూ.10...
తెలంగాణ సికింద్రాబాద్లోని మోండా మార్కెట్ కుమ్మరిగూడలో ఆదివారం అర్ధరాత్రి దాటాక, తెల్లవారితే సోమవారం అనగా, ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన సంచలనం సృష్టించింది....
ఉత్తరప్రదేశ్ బహ్రెయిచ్ జిల్లా రెహువా మన్సూర్ గ్రామంలో ఆదివారం మతఘర్షణలు చెలరేగాయి. దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా దుర్గాదేవి నిమజ్జనం ఊరేగింపు మీద ముస్లిములు రాళ్ళదాడికి పాల్పడ్డారు....
బిహార్లోని సీతామఢి జిల్లా బెల్సండ్ గ్రామంలో శరన్నవరాత్రుల ముగింపు తర్వాత దుర్గామాత మూర్తి నిమజ్జనం సందర్భంగా శనివారం సాయంత్రం ఊరేగింపు చేపట్టారు. ఆ ఊరేగింపు మీద కొంతమంది...
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో వచ్చే యేడాది జరగబోయే మహాకుంభమేళాలో పాల్గొనాలంటూ 34 దేశాల దౌత్యవేత్తలకు ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ ఆహ్వానాలు అందజేసింది. 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి...
కేరళలోని మునంబం బీచ్ వద్ద భూమిని లాగేసుకోడానికి వక్ఫ్బోర్డ్ చేస్తున్న ప్రయత్నాల మీద తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ప్రజలు, హిందూ సంస్థలు వక్ఫ్ బోర్డ్ ప్రయత్నాలకు...
పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని కరైకాల్ జిల్లాలో ఒక దేవాలయానికి చెందిన భూముల కుంభకోణంలో ఆ జిల్లా డిప్యూటీ కలెక్టర్ జాన్సన్ అరెస్ట్ అయారు. ఆలయ భూములను అక్రమంగా...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 99 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వయంసేవకులు అందరూ ప్రతీ గ్రామంలోనూ సంఘశాఖల నిర్మాణం చేపట్టాలని సంస్థ అఖిల భారత కార్యకారణి సదస్యులు...
క్రోధి నామ సంవత్సర విజయదశమి పర్వదినం 2024 అక్టోబర్ 12న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతజయంతి జరుపుకొంది. దేశంలో జాతీయవాదాన్ని, క్రమశిక్షణను, సామాజిక అభివృద్ధిని పెంపొందించడమే లక్ష్యంగా...
*************************************************** (ఆర్ఎస్ఎస్ శతజయంతి ప్రత్యేక వ్యాసం) *************************************************** శతాబ్దాల సుదీర్ఘ పరాయి పాలన తర్వాత భారతదేశానికి బ్రిటిష్ వారినుంచి 1947లో రాజకీయ స్వాతంత్ర్యం లభించింది. దాంతోపాటే, అన్నేళ్ళ...
వర్తమాన ప్రపంచంలో భారతదేశపు ఎదుగుదలను ఓర్చుకోలేని కొన్ని ప్రతీపశక్తులు ఆ ఎదుగుదలను పరిమితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపక...
*************************************************** (శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక) రచన : కీ.శే పురాణపండ రామమూర్తి *************************************************** నిశుంభుని మరణానికి శుంభుడు బడబానలం వలె జ్వలించాడు. పదఘట్టన, దంతతాడన, ధనుష్టంకార, సింహనాదాలు...
క్రోధి నామ సంవత్సర శరన్నవరాత్రుల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవి శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తారు. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి...
*************************************************** (శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక) రచన : కీ.శే పురాణపండ రామమూర్తి *************************************************** మునిపుంగవుడిలా ధ్యానిస్తున్నాడు. బంధూకపుష్పము మరియు సువర్ణంతో సమానమైన వర్ణం కలిగి (అంటే...
శరన్నవరాత్రులలో తొమ్మిదో రోజు ఆశ్వయుజ శుద్ధనవమి అనగా మహర్నవమి రోజున ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గాదేవి శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఎనిమిది...
బిహార్లోని బెగుసరాయ్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు హిందువులు భగవంతుడిగా ఆరాధించే హనుమంతుడి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. ఆ విషయం తెలిసిన విద్యార్ధుల తల్లిదండ్రులు...
*************************************************** (శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక) రచన : కీ.శే పురాణపండ రామమూర్తి *************************************************** ముని జగదంబనిలా ధ్యానిస్తున్నాడు: ఏ మహామాత అరుణవర్ణంతో ప్రకాశించుచున్నదో; ఏ జనని...
భారతదేశపు టెక్నాలజీ హబ్ బెంగళూరు నగరంలో తాజాగా మరో లవ్జిహాద్ కేసు వెలుగు చూసింది. ప్రేమ పేరుతో హిందూ యువతిని లొంగదీసుకుని, పెళ్ళి చేసుకోవాలంటే మతం మారాలంటూ...
జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ, బుధవారం నాడు చెన్నైలో హిజ్బ్-ఉత్-తహ్రీర్ అనే అతివాద సంస్థ తమిళనాడు-పుదుచ్చేరి విభాగం అధినేత ఫైజుల్ రెహమాన్ను అరెస్ట్ చేసింది. దీంతో ఇప్పటివరకూ...
మధ్యప్రదేశ్ గ్వాలియర్ జిల్లా లోని బిర్లానగర్ రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ మీద గుర్తుతెలియని వ్యక్తి స్క్వేర్ ఐరన్ యాంగిల్ పెట్టాడు. తద్వారా రైళ్ళను పడగొట్టేందుకు ప్రయత్నించాడు....
ఆహారపదార్ధాల్లో ఉమ్మి వేసి దాన్ని తమ మతాచారం అని సమర్ధించుకునే సంఘటన మరొకటి తాజాగా వెలుగు చూసింది. ఉత్తరాఖండ్లోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం ముస్సోరిలో ఈ సంఘటన...
కేరళలోని విళింజం అంతర్జాతీయ ఓడరేవు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకే ఓడలో గరిష్ఠ సంఖ్యలో కంటెయినర్లను హ్యాండిల్ చేసి రికార్డు సాధించింది. విళింజం పోర్ట్కు వచ్చిన ‘ఎంఎస్సి...
శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదవ రోజు ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. లోకకంటకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను పొగొట్టి దుర్గగా వెలుగొందినది....
భారతదేశానికి గర్వకారణమైన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూసారు. భారతదేశపు అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా 86ఏళ్ళ వయసులో...
*************************************************** (శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక) రచన : కీ.శే పురాణపండ రామమూర్తి *************************************************** హిమాలయంలో అది గంగాతీరము. గంగకు స్నానార్థమై వచ్చింది గౌరీదేవి. సుందరమైన భ్రూయుగముచేనొప్పు...
అమెరికాలోని న్యూయార్క్ మహానగరంలో ప్రపంచప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ కూడలి దగ్గర, శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గాపూజ నిర్వహించారు. భారతీయ సంస్కృతీ వైభవాన్ని చాటే ఈ కార్యక్రమాన్ని బెంగాలీ క్లబ్...
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో భారీ మతమార్పిడి రాకెట్ బైటపడింది. స్థానిక హిందువులను క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రలోభపెడుతూ బలవంతం చేస్తున్న క్రైస్తవ మిషనరీలు దొరికారు. ఈ మతమార్పిడి ప్రయత్నాలను...
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బీజేపీ తారుమారు చేసేసింది. రాష్ట్రచరిత్రలో మొదటిసారి, వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. 90 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ...
శరన్నవరాత్రి పర్వదినాల్లో దాండియా ఆడడం గుజరాతీ హిందువుల వేడుకల్లో ప్రధానఘట్టం. దేశంలోని అన్ని ప్రాంతాల సంబరాలూ వేడుకలూ అందరికీ విస్తరిస్తున్న నేపథ్యంలో కొన్నాళ్ళుగా హైదరాబాద్లో సైతం దాండియా...
శరన్నవరాత్రుల్లో ఏడవ రోజైన ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గాదేవి శ్రీ సరస్వతీదేవిగా దర్శనమిస్తారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా శక్తిస్వరూపాలలో దుష్టసంహారం చేసిన శ్రీదుర్గాదేవి శరన్నవరాత్రి...
బంగ్లాదేశ్లోని మైనారిటీ ప్రజలపై అత్యాచారాలు, పీడనలకు కనుచూపుమేరలో అంతమనేదే కనిపించడం లేదు. దుర్గాపూజ వేడుకలు జరుపుకోడానికి జిజియా పన్ను కట్టాలంటూ హిందువులను బెదిరించిన తర్వాత, ఇప్పుడు బంగ్లాదేశీ...
కర్ణాటక సంగీత విదుషీమణి ఎంఎస్ సుబ్బులక్ష్మి పేరిట నెలకొల్పిన పురస్కారాన్ని టిఎం కృష్ణకు ప్రకటించడం మీద రగడ కొనసాగుతూనే ఉంది. సుబ్బులక్ష్మి మనవడు వి శ్రీనివాసన్ మద్రాస్...
*************************************************** (శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక) రచన : కీ.శే పురాణపండ రామమూర్తి *************************************************** అంబికా విజయాన్ని వినాలనే ఆసక్తితో కూర్చున్నారు సురథ సమాధులు. వారి ఆసక్తిని...
ఇటీవల జరిగిన హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలు ఇవాళ తేలిపోతాయి. మరికాసేపట్లో ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కోసం ప్రధాన పార్టీలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని...
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవములలో ఆరవ రోజు ఆశ్వయుజ శుద్ధ షష్ఠి మంగళవారం అయిన ఇవాళ శ్రీమహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు. సర్వమంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మీదేవి భక్తుల...
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జి కర్ వైద్య కళాశాల ఆస్పత్రిలో వైద్యురాలి అత్యాచారం, హత్య కేసులో నిందితుడు కోల్కతా పోలీస్ విభాగంలో కాంట్రాక్టు స్టాఫ్గా పనిచేస్తున్న సంజయ్...
అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్కున్ 2024 సంవత్సరానికి వైద్యరంగంలో నోబెల్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. మైక్రోఆర్ఎన్ఎను, జన్యు నియంత్రణలో దాని పాత్రను కనుగొన్నందుకు వారికి...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఈ మధ్యాహ్నం బయల్దేరిన చంద్రబాబు, దేశ రాజధాని చేరుకున్నాక...
*************************************************** (శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక) రచన : కీ.శే పురాణపండ రామమూర్తి *************************************************** ఓ అనఘులారా వినుడు. యీరీతి శ్రీదేవిచే సైన్యాలన్నీ నిహతమైపోవడం చూచాడు చిక్షురుడు....
దసరా శరన్నవరాత్రుల్లో ఐదవ రోజైన ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవి, శ్రీ మహాచండీదేవిగా దర్శనమిస్తారు. దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు...
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో సంజౌలీ ప్రాంతంలోని వివాదాస్పద మసీదు మీద అక్రమంగా కట్టిన మూడు అంతస్తులను కూల్చివేయాలని సిమ్లా జిల్లా కోర్టు ఆదేశించింది. ఆ కూల్చివేతకు...
*************************************************** (శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక) రచన : కీ.శే పురాణపండ రామమూర్తి *************************************************** వత్సలారా! పూర్వకాలంలో ఒకప్పుడు దేవతలకు, రాక్షసులకు యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో...
కాంగ్రెస్ నాయకుడు, లోక్సభలో ప్రతిపక్షనేత అయిన రాహుల్ గాంధీకి పుణే మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. దివంగత వినాయక దామోదర్ సావర్కర్ మనవడు సాత్యకి సావర్కర్...
శరన్నవరాత్రి మహోత్సవములలో నాలుగవ రోజైన నిజ ఆశ్వయుజ శుద్ధ చతుర్థి ఆదివారం అంటే ఇవాళ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గాదేవి, శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు....
భారత ఆర్ధిక వ్యవస్థలో మొట్టమొదటిసారి మన దేశపు విదేశీమారకద్రవ్య నిల్వలు 700 బిలియన్ డాలర్ల స్థాయిని అధిగమించాయి. ఫారెక్స్ రిజర్వ్లు వరుసగా గత ఏడు వారాలుగా గణనీయమైన...
ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా ప్రయత్నించడానికి భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన ‘వారధి’ కార్యక్రమంలో లవ్జిహాద్ కేసు వెలుగుచూసింది. శుక్రవారం కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ...
శరన్నవరాత్రి మహోత్సవములలో మూడవరోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారములో దర్శనమిస్తారు. శ్రీ అన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం...
*************************************************** (శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక) రచన : కీ.శే పురాణపండ రామమూర్తి *************************************************** ‘‘సత్పురుషులారా! కష్టకాలములో మీకు దేవిని గూర్చి తెలిసికొన నుత్సుకత కలిగెను. గాన...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.