పారిస్ ఒలింపిక్స్ మెనూలో అన్నం, పప్పు, చపాతీ, ఆలుగడ్డ
పాట్నాలో అగ్నిప్రమాదం, ఆరుగురు దుర్మరణం
బిహార్ రాజధాని పాట్నాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో మంటలు చెలరేగడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకని సహాయ చర్యలు చేపట్టినట్లు అగ్నిమాపక శాఖ డీఐజీ మృత్యుంజయ్ కుమార్ తెలిపారు. సుమారుగా 30 మందిని నుంచి కాపాడినట్లు తెలిపారు. సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చుని అధికారులు అనుమానిస్తున్నారు.
Trending Tag
స్టాక్ మార్కెట్ల దూకుడు : భారీ లాభాల్లో ముగిసిన సూచీలు
వరుస లాభాలకు బ్రేక్ : నష్టాల్లో ముగిసిన స్టాక్ సూచీలు
బ్యాంకింగ్ స్టాక్స్ దూకుడు : భారీ లాభాల్లో స్టాక్ సూచీలు
నిధులివ్వలేదు, పోటీ చేయలేనంటూ తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి
రేపల్లె పోరు: హ్యాట్రిక్ కోసం టీడీపీ, ఖాతా తెరవాలని వైసీపీ తహతహ