Friday, May 03, 2024

Logo
Loading...
google-add

ఎగ్జిపోట్ పోల్స్ పై జూన్ 1 వరకు నిషేధం

T Ramesh | 10:29 AM, Sat Apr 20, 2024

కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు , కొన్ని రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికలు జరుగుతున్నందున ఎగ్జిట్‌పోల్స్ పై నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది.   ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుంచి జూన్ 1 సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనలకు లోబడి ఏ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ఎన్నికల ఫలితాలు, సర్వేలు, ఒపీనియన్ పోల్స్ ప్రదర్శించరాదని కూడదని తేల్చి చెప్పింది. 

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add

ఆర్థికం

google-add
google-add

రాజకీయం

google-add
google-add