param

param

తిరుపతిలో వేద విజ్ఞాన సదస్సు

తిరుపతి శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం,భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ,భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఆధ్వర్యంలో విశ్వ వైదిక విజ్ఞాన సమ్మేళనం ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు...

హరి హర వీరమల్లు టీజర్ విడుదల

జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న‘ హరిహర వీరమల్లు’ మూవీ టీజర్ విడుద‌లైంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న‌ మెగా సూర్య ప్రొడక్షన్స్...

ఇజ్రాయెల్ –పాలస్తీనా యుద్ధంపై మరోసారి స్పందించిన భారత్

ఐక్యరాజ్య సమితి వేదికగా ఇజ్రాయెల్- పాలస్తీనా వివాదంపై  భారత్ మరోసారి తన వైఖరి స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ ఈ విషయంపై...

చింతలపూడి ఎవరి చింత తీర్చేను?

Chintalapudi Assembly Constituency Profile ఏలూరు జిల్లాలోని ఒకే ఒక ఎస్సీ నియోజకవర్గం చింతలపూడి. ఆ అసెంబ్లీ స్థానం 1951లో ఏర్పడింది. చింతలపూడి సీటు పరిధిలో నాలుగు...

పెడన పోరులో వీరుడెవరు?

Pedana Assembly Constituency Profile కృష్ణాజిల్లాలోని పెడన అసెంబ్లీ స్థానం 2008 నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడింది. అంతకు ముందు మల్లేశ్వరం నియోజకవర్గం ఉండేది. పెడన అసెంబ్లీ...

ఏడు అడుగులు వేస్తేనే వివాహం : సుప్రీంకోర్టు

హిందూ వివాహం ఓ పవిత్రమైన కార్యక్రమమని సుప్రీంకోర్టు తెలిపింది. ఆటపాటల కార్యక్రమమో, విందు వినోదమో, వాణిజ్య లావాదేవీనో ఎంతమాత్రం కాదని స్పష్టం చేసింది. హిందూ వివాహ చట్టంలోని...

కైకలూరులో కామినేని కామితం తీరేనా?

Kaikaluru Assembly Constituency Profile ఏలూరు జిల్లాలోని కైకలూరు నియోజకవర్గం 1951లో ఏర్పడింది. కైకలూరు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి. అవి మందవల్లి, కైకలూరు,...

లోక్‌సభలో మన స్థానాలు : ఏలూరు

Eluru Parliamentary Constituency Profile ఏలూరు లోక్‌సభా నియోజకవర్గం ఒకప్పుడు పశ్చిమగోదావరి జిల్లాలో భాగంగా ఉండి, ఇటీవలే జిల్లాగా ఏర్పడిన ఏలూరులోని ఒకేఒక పార్లమెంటరీ స్థానం. ఈ...

గన్నవరంలో వల్లభనేని వంశీ హ్యాట్రిక్ సాధించేనా?

Gannavaram Assembly Constituency Profile కృష్ణా జిల్లాని కృష్ణా, ఎన్‌టీఆర్ అని రెండు జిల్లాలుగా విడగొట్టిన తర్వాత కూడా రెండు జిల్లాల్లోనూ వ్యాపించి ఉన్న శాసనసభా నియోజకవర్గం...

సల్మాన్ నివాసం వద్ద కాల్పుల కేసులో నిందితుడు ఆత్మహత్య

బాలీవుడ్‌  యాక్టర్ సల్మాన్‌ ఖాన్‌ నివాసం వద్ద కాల్పులు కేసు విచారణ ముమ్మరంగా జరుగుతోంది.  కాల్పులకు పాల్పడిన ఘటనలో అరెస్టైన నిందితుల్లో ఒకరు కస్టడీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు....

దెందులూరులో చింతమనేని చింత తీరుతుందా?

Denduluru Assembly Constituency Profile 2014 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అత్యంత వివాదాస్పదమైన ఎమ్మెల్యేల్లో చింతమనేని ప్రభాకర్ ఒకరు. అంతకుముందు 2009లో కూడా గెలిచిన చింతమనేని, తన...

లోక్‌సభలో మన స్థానాలు : నరసాపురం

Narasapuram Parliamentary Constituency Profile ఈసారి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీ స్థానాల్లో అత్యంత చర్చనీయాంశంగా నిలిచిన సీటు నరసాపురం అంటే అతిశయోక్తి కాదు. సిట్టింగ్ ఎంపీ కనుమూరు...

తాడేపల్లిగూడెంలో జనసేన కాపు కాయగలదా?

Tadepalligudem Assembly Constituency Profile పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం శాసనసభా నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఈ నియోజకవర్గం పరిధిలో రెండు మండలాలు ఉన్నాయి. అవి తాడేపల్లిగూడెం,...

ఉండిలో ఆర్ఆర్ఆర్ పరిస్థితి ఏమిటి?

Undi Assembly Constituency Profile ఈసారి రాష్ట్రంలో ఆసక్తి కలిగించే నియోజకవర్గాల్లో ఉండి కూడా ముఖ్యమైనదే. గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి తరఫున గెలిచి, ఒక్క ఏడాదిలోపలే వైసీపీ...

భీమవరంలో జనసేన భవిష్యత్తు ఏంటి?

Bhimavaram Assembly Constituency Profile పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ...

అశ్లీల వీడియోల రగడ : ఎంపీ రేవణ్ణను సస్పెండ్ చేసిన జేడీఎస్

కర్ణాటక లో దుమారం రేపుతున్న అశ్లీల వీడియోల వ్య‌వ‌హారంలో జేడీ(ఎస్‌) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసింది. మహిళలపై లైంగిక...

పన్నూ హత్యాయత్నంలో రా ప్రమేయం వార్తలను ఖండించిన భారత్

ఖిలిస్థాన్ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యాయత్నంలో భారత గూఢచర్య సంస్థ ప్రమేయం ఉందంటూ అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ పత్రిక రాసిన కథనాలపై భారత్...

తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర

హోటళ్ళు, ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్‌ ధర తగ్గింది. 19 కిలోగ్రాముల సిలిండరుపై చమురు విక్రయ సంస్థలు రూ.19 తగ్గించాయి. దిల్లీలో ధర రూ.1,764.50 నుంచి...

తెలంగాణ ‘పది’ ఫలితాల్లో బాలికలదే పైచేయి

తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. నిర్మ‌ల్ జిల్లా 99.05 శాతం ఉత్తీర్ణతతో ప్ర‌థ‌మ స్థానంలో నిల‌వ‌గా, 65.10 శాతంతో వికారాబాద్ జిల్లా...

చైనాలో కుంగిన నేషనల్ హైవే, 19 మంది మృతి

దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ లో దారుణం జరిగింది. హైవే రోడ్డులో కొంత భాగం కుంగడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని మీజౌ, డాబు కౌంటీ...

సింబల్ పిటిషన్ : హైకోర్టును ఆశ్రయించిన జనసేన

జనసేన అభ్యర్థులు పోటీలో లేని చోట స్వతంత్రులకు ఈసీ గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తమ పార్టీకి కేటాయించిన గాజు గ్లాసును ఇతర...

దిల్లీలోని ప్రముఖ స్కూళ్ళకు వార్నింగ్ మెయిల్స్

దేశ రాజధాని దిల్లీలోని ప్రముఖ స్కూళ్ళకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కొన్ని పాఠశాలలకు ముందస్తు సెలవులు ప్రకటించింది. ఎన్‌సీఆర్‌ ప్రాంతంలోని పలు స్కూళ్ళకు...

మన ప్రధానమంత్రులు : పండిత జవహర్‌లాల్ నెహ్రూ  : 1

Our Prime Ministers : Pandit Jawaharlal Nehru - Part 1****************************************************************** సత్యరామప్రసాద్ కల్లూరి రచన : మన ప్రధానమంత్రులు ****************************************************************** పండిత జవహర్‌లాల్ నెహ్రూ...

శ్రీ శారద మఠం అధ్యక్షురాలు కన్నుమూత

శ్రీ శారద మఠం, రామకృష్ణ శారద మిషన్‌ అధ్యక్షురాలు  పరివ్రాజిక ఆనందప్రాణ మాతాజీ(98) తుదిశ్వాస విడిచారు. కోల్ కతాలో మంగళవారం ఆమె కన్నుమూశారు. వృద్ధప్య సంబంధిత సమస్యలతో...

ఆంధ్రప్రదేశ్ లో  కూటమి మేనిఫెస్టో : ప్రతీ మహిళకు నెలకు రూ. 1,500, రైతుకు ఏడాదికి రూ. 20 వేలు

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన అధినేత...

బీజేపీలో చేరిన నటీ రూపాలీ గంగూలీ

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీకి, అదే స్థాయిలో వివిద వర్గాల్లోని ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది.  పారిశ్రామిక వేత్తలు, న్యాయనిపుణులు, సామాజికవేత్తలు, చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖలు...

మే 22 నుంచి 24 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 22 నుంచి 24 వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. మే 21న సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణ...

విజయవాడలో ఘోరం : డాక్టర్ సహా ఐదుగురు కుటుంబ సభ్యులు మృతి

విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పటమటలో ఒకే కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పదంగా చనిపోయారు. నగరానికి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ డి.శ్రీనివాస్, ఆయన భార్య ఉష, ఇద్దరు...

ఛత్తీస్‌గఢ్ లో ఎన్‌కౌంటర్, 10 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 10 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన మావోయిస్టుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని...

మన ప్రధానమంత్రులు : ఉపోద్ఘాతం

Our Prime Ministers, Their Leadership and Administration Skills Special Series - Introduction *************************************** సత్యరామప్రసాద్ కల్లూరి రచన ***************************************మన ప్రధానమంత్రులు: ఉపోద్ఘాతం ***************************************   వివిధ...

అత్యాచార నిందితుడికి 106 ఏళ్ళు జైలు శిక్ష

అత్యాచారానికి పాల్పడిన దుండగుడికి కేరళ ఫోక్సో కోర్టు కఠిన శిక్ష విధించింది. బాలికపై అఘాయిత్యానికి పాల్పడి గర్భం దాల్చడానికి కారణమైన వ్యక్తికి న్యాయస్థానం 106 ఏళ్ళ జైలు...

ఆచంట బరిలో హోరాహోరీ పోరు

Achanta Assembly Constituency Profile పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట అసెంబ్లీ స్థానం 1962లో ఏర్పడింది. ఆ నియోజకవర్గం పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి. అవి పెనుగొండ, ఆచంట,...

స్టాక్ మార్కెట్ల దూకుడు : భారీ లాభాల్లో ముగిసిన సూచీలు

సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి.గత వారం లాభాల్లో కొనసాగిన సూచీలు తరవాత నష్టాలను చవిచూశాయి. మరలా స్టాక్ సూచీలు లాభాల బాటపట్టాయి. అంతర్జాతీయంగా అందుతోన్న...

నరసాపురంలో కూటమి కలయిక గెలుపు సాధించేనా?

Narasapuram Assembly Constituency Profile పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం శాసనసభా నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఆ నియోజకవర్గంలో రెండు మండలాలు ఉన్నాయి. అవి మొగల్తూరు, నరసాపురం. నరసాపురంలో...

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

ఆంధ్రప్రదేశ్‌లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 4210 నామినేషన్లు దాఖలయ్యాయి. 25 లోక్‌సభ స్థానాలకు 731 నామినేషన్లు వేశారు. ఇవాళ సాయంత్రానికి...

ఎన్‌కౌంటర్ :: ఏడుగురు మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు నక్సల్స్ చనిపోయారు. కాంకేర్, నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దుల్లో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.సార్వత్రిక...

ఏపీ లాసెట్ గడువు మే 4 వరకు పెంపు

ఆంధ్రప్రదేశ్ లాసెట్(law set) దరఖాస్తు గడువును మే4 వరకు పెంచుతున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ తెలిపారు. 2024-25 విద్యా ఏడాదికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లోని  న్యాయ కళాశాలల్లో...

గర్భవిచ్ఛిత్తి తీర్పును వెనక్కు తీసుకున్న సుప్రీంకోర్టు

గర్భవిచ్ఛిత్తి తీర్పును సుప్రీంకోర్టు వెనక్కు తీసుకుంది. 30 వారాల వరకు గర్భవిచ్ఛిత్తికి అనుమతినిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వెనక్కు తీసుకుంది. బాధితురాలి ఆరోగ్య ప్రయోజనాలే తమకు...

తెలుగుదేశం పార్టీ నాయకులపై సస్పెన్సన్ వేటు

టీడీపీ రెబల్ అభ్యర్థులపై వేటు పడింది. పార్టీ ఆదేశాలను దిక్కరించి రెబల్స్‌గా బరిలో నిలిచిన పలువురిని, టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సస్పెండ్ చేశారు. విజయనగరం అసెంబ్లీకి రెబల్‌గా...

సందేశ్‌ఖాలీ అరాచకవాదుల ప్రయోజనాల కోసం కోర్టుకు వస్తారా : బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు

సందేశ్‌ఖాలీ అరాచకాలపై సుప్రీంకోర్టు బెంగాల్ ప్రభుత్వాన్ని మందలించింది. వ్యక్తుల ప్రయోజనం కోసం న్యాయస్థానాలను ఎలా ఆశ్రయిస్తారని ప్రశ్నించింది.సందేశ్‌ఖాలీ అరాచకాలపై జరుపుతోన్న సీబీఐ దర్యాప్తుపై స్టే ఇవ్వాలంటూ బెంగాల్...

పాలకొల్లులో నిమ్మల హ్యాట్రిక్ సాధ్యమేనా?

Palakollu Assembly Constituency Profileపశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఆ నియోజకవర్గం పరిధిలో మూడు మండలాలు ఉన్నాయి. అవి పాలకొల్లు, యెలమంచిలి, పోడూరు మండలంలోని...

హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు పెరిగిన ప్రయాణాలు, టికెట్ ధర రెట్టింపు…!

వేసవి సెలవులకు తోడు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు జనం క్యూ కట్టారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో కుటుంబ సమేతంగా...

పతంజలి ఫార్మా లైసెన్సులు రద్దు

పతంజలి ఫార్మాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. పతంజలికి చెందిన 14 దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్సులను ఉత్తరాఖండ్ ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా సమయంలో...

పన్నూ హత్యాయత్నంలో రా హస్తముందంటూ వాషింగ్టన్ ఫోస్ట్ సంచలన కథనం

ఖలిస్థాన్ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యాయత్నంలో భారత గూఢచర్య సంస్థ హస్తముందని అమెరికాకు చెందిన ప్రముఖ దిన పత్రిక వాషింగ్టన్ పోస్ట్ కథనం సంచలనంగా...

మహారాష్ట్ర నుంచి ఉల్లి ఎగుమతులకు కేంద్రం అనుమతి

ఉల్లి ఎగుమతులకు సంబంధించి కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర నుంచి ఆరు దేశాలకు 99,500 టన్నుల ఎగుమతికి అనుమతులు ఇచ్చింది. దీంతో మహారాష్ట్ర రైతులకు ప్రయోజనం...

అమెరికాలో టోర్నడోల బీభత్సం

అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రాన్నిటోర్నడోలు అతలాకుతలం చేస్తున్నాయి. నల్లటి దుమ్ము, ధూళితో కూడిన భారీ ఈదురుగాలులు సుడులు తిరుగుతూ చుట్టేస్తున్నాయి. టోర్నడోల బీభత్సాన్ని పలువురు సెల్ ఫోన్లలో బంధించి...

మే నెల పింఛన్లు బ్యాంకు ఖాతాలో జమ

పింఛను లబ్దిదారులకు గుడ్ న్యూస్. మే నెల పింఛను బ్యాంకు ఖాతాల్లో వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పింఛన్లను వాలంటీర్లతో పంచవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో గత...

రూ.600 కోట్ల డ్రగ్స్ తరలిస్తోన్న పాక్ పడవ స్వాధీనం

పాక్ పన్నాగాన్ని భారత నౌకాదళ సిబ్బంది భగ్నం చేశారు. రూ.600 కోట్ల విలువైన డ్రగ్స్‌ను గుజరాత్ సమీపంలో సముద్ర మార్గం ద్వారా తరలిస్తుండగా కోస్ట్ గార్డ్స్ స్మగ్లర్లను...

కెనడా ప్రధాని సమక్షంలో ఖలిస్థానీ నినాదాలు

కెనడా ప్రధాని ట్రూడోకు ఖలిస్థానీ నినాదాల సెగ తగిలింది.టొరంటోలో జరిగిన ఖల్సా దినోత్సవంలో ప్రధాని ట్రూడో ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. కెనడా రాజధాని టొరంటోలో ఆదివారంనాడు...

ప్రజలంతా బీజేపీ వెంటే, ఎన్డీయేదే అధికారం : ప్రధాని మోదీ

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో ప్రజలంతా బీజేపీకే మద్దతు తెలిపారని ప్రధాని మోదీ అన్నారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ,...

రిజరేష్వన్ల అమలుకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు :మోహన్ భగవత్

రిజర్వేషన్ల అమలుపై  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS)  చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాజ్యాంగం నిర్ధేశించిన అన్ని రిజ‌ర్వేష‌న్ల‌కు సంఘ్ ప‌రివార్ తొలి నుంచి...

బీజేపీలో చేరిన సమాజ్‌వాదీ పార్టీ కీలక నేతలు

ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సార్వత్రిక ఎన్నికల వేళ కీలక నేతలు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే...

ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ : అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండా అక్రమంగా చేస్తున్న తవ్వకాలను వెంటనే...

రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తోసిపుచ్చిన అమిత్ షా

బీజేపీ మూడోసారి అధికారంలోకి వ‌స్తే రిజ‌ర్వేష‌న్లు  తొల‌గిస్తుందని కాంగ్రెస్ నేత  రాహుల్ గాంధీ చేసిన  వ్యాఖ్యలపై బీజేపీ, ఎన్డీయే నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. రాహుల్ వ్యాఖ్యలను తోసిపుచ్చిన...

హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండాలు

Palestinian Flags in Harvard University అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో పాలస్తీనా అనుకూల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గత వారాంతంలో అధికారులు సమారు 275మందిని అరెస్టు చేసారంటే అమెరికన్ యూనివర్సిటీల్లో...

బీజేపీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత

బీజేపీ సీనియర నేత, కర్ణాటక చామరాజనగర్ ఎంపీ వి.శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు....

కాంగ్రెస్ మైనారిటీ అస్త్రం : ముస్లిములకు ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు

Congress Minority Appeasement in Manifesto: PW Contracts to Minorities కాంగ్రెస్ తమ మ్యానిఫెస్టోను ముస్లిములకు అన్నిరకాల లబ్ధులూ చెందేలా రూపొందించడం హిందువుల్లో అభద్రతా భావాన్ని...

‘నవాబులు, సుల్తానుల అరాచకాలు మరిచిపోయారా రాహుల్’

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ప్రధాని మోదీ మరోసారి మండిపడ్డారు. రాజులు, మహారాజులను అవమానించిన రాహుల్ గాంధీ, బుజ్జగింపు రాజకీయాల కోసం నవాబులు, నిజాంలు, సుల్తాన్ల అరాచకాలపై...

ఆర్చరీ వరల్డ్ కప్‌లో భారత్‌కు పతకాల పంట

ఆర్చరీ వరల్డ్ కప్‌లో భారత్ సత్తా చాటింది. షాంఘై వేదికగా జరుగుతోన్న ఆర్చరీ వరల్డ్ కప్ పోటీల్లో ఇప్పటికే భారత క్రీడాకారులు కాంపౌండ్, వ్యక్తిగత విభాగాల్లో సత్తా...

లోక్‌సభలో మన స్థానాలు: రాజమండ్రి

Rajahmundry Parliamentary Constituency Profile ఆంధ్రుల సాంస్కృతిక రాజధానిగా పేరుగడించిన నగరం రాజమహేంద్రవరం. ఇప్పుడు ఆ పేరుతోనే పిలవబడుతోంది కూడా. అలాంటి రాజమండ్రి లోక్‌సభా నియోజకవర్గం 1952లో...

భారత్‌లో షార్ప్ సెమీకండక్టర్ల పరిశ్రమ

భారత్‌కు మరో సెమీకండక్టర్ల పరిశ్రమ రానుంది. జపాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ షార్ప్ భారత్‌లో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. పరిశ్రమ ఏర్పాటుకు 3...

అనపర్తిలో ఆధిక్యం ఏ రెడ్డిది?

Anaparthi Assembly Constituency Profile తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి నియోజకవర్గం రెడ్డి సామాజికవర్గానికి చిరునామా. దానికి తగినట్లే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు వారే ఎప్పుడూ గెలుస్తూ...

నిడదవోలులో కందుల దుర్గేష్‌ పరువు దక్కేనా?

Nidadavole Assembly Constituency Profile  జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా తూర్పుగోదావరిలోకి అద్దరి నుంచి వచ్చి చేరిన మరో ప్రధాన ప్రాంతం నిడదవోలు. ఆ నియోజకవర్గం 2008లో...

కసబ్ కేసును వాదించిన ప్రముఖ వకీలుకు బీజేపీ ఎంపీ టికెట్

ముంబై నార్త్ సెంట్రల్ ఎంపీ అభ్యర్థిగా మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ ను బీజేపీ బరిలో దింపింది. కమలం గుర్తు పై  ఉజ్వల్ నికమ్ పోటీ...

రాజానగరంలో కొత్త అభ్యర్ధులతో రంజుగా రాజకీయం

Rajanagaram Assembly Constituency Profile మొదట్లో బూరుగుపూడి నియోజకవర్గంగా ఉన్న శాసనసభా స్థానం 2008లో పునర్‌వ్యవస్థీకరణలో రద్దయింది. రాజానగరం నియోజకవర్గంగా 2009నుంచీ ఎన్నికలు ఎదుర్కొంటోంది. బూరుగుపూడిలో 1952,...

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, మేలో ముఖ్య ఉత్సవాలు

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారిని శనివారం (27.04.2024) నాడు 81,212 మంది దర్శించుకోగా, హుండీ కానుకల ద్వారా రూ....

కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ మరోసారి ప్రతిపాదనలు

ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మధ్య కొనసాగుతున్న యుద్ధానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్దమవుతోందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకున్నాయి....

డ్రాగన్ కవ్వింపులు, పీవోకేలో రోడ్డు నిర్మాణం

భారత సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(pok)లోని షాక్స్‌గామ్‌ లోయ ప్రాంతంలో రహదారి నిర్మాణాలు చేపట్టింది. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ శాటిలైట్‌ తీసిన...

రాజమండ్రి రూరల్‌లో గోరంట్ల హ్యాట్రిక్ కొట్టేనా?

Rajahmundry Rural Assembly Constituency Profile రాజమండ్రి రూరల్ 2008 నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణలో ఏర్పడిన స్థానం. ఆ నియోజకవర్గంలో కడియం, రాజమండ్రి రూరల్ అనే రెండు మండలాలతో...

గోపాలపురంలో వనిత వెర్సెస్ వెంకట్రాజు

Gopalapuram Assembly Constituency Profile జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో గోదావరి దరి దాటిన మరో నియోజకవర్గం గోపాలపురం. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉంది. ఆ స్థానం పరిధిలో...

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచి అంటే…?  

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు అయ్యాయి.  మే 16 నుంచి 24 వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. మే 15న...

ఓటు ప్రాధాన్యంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు

ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు ప్రతీ జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. గుంటూరు...

బెట్టింగ్ యాప్ కేసులో నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్

బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్‌ను మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం నాడు ఛత్తీస్‌గఢ్‌లో అదుపులోకి...

కొవ్వూరు బరిలో గెలిచేదెవరు?

Kovvuru Assembly Constituency Profile కొవ్వూరు ఒకప్పుడు పశ్చిమగోదావరి జిల్లాలో ఉండేది. ఇటీవల జిల్లాల పునర్విభజన చేసాక తూర్పుగోదావరిలో చేరింది. కొవ్వూరు నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు చేసిన...

ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ రాజీనామా

కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేశారు. ఆమ్ ఆద్మీతో పొత్తును అర్విందర్ మొదటి నుంచి వ్యతిరేకించారు. ఆప్‌తో పొత్తు ఇష్టలేదని,...

వరల్డ్ ఆర్చరీలో జ్యోతి సురేఖ అద్భుత ప్రదర్శన

వ‌ర‌ల్డ్ ఆర్చ‌రీలో విజ‌య‌వాడ‌కు చెందిన జ్యోతి సురేఖ హ్యాట్రిక్ గోల్డ్ మెడ‌ల్స్ సాధించి అరుదైన ఘనత సాధించారు. త‌న అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆర్చ‌రీ వ‌ర‌ల్డ్‌క‌ప్ స్టేజ్ 1...

ఈవీఎంలపై  సుప్రీం కీలక తీర్పు, బ్యాలెట్ విధానానికి వెళ్ళాల్సిన అవసరం లేదంటూ…. !

ఈవీఎంల పనితీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తొసిపుచ్చింది. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంల్లో నమోదైన ఓట్లను వీవీప్యాట్‌ స్లిప్పులతో క్రాస్ చెక్ చేసేలా...

అమెరికాలో కారు ప్రమాదం, ముగ్గురు భారతీయులు మృతి

అమెరికాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో గుజ‌రాత్‌కు చెందిన ముగ్గురు మ‌హిళ‌లు దుర్మ‌ర‌ణం చెందారు. ఆనంద్ జిల్లాకు చెందిన రేఖాబెన్ ప‌టేల్‌, సంగీతబెన్ ప‌టేల్‌, మ‌నీషాబెన్ ప‌టేల్ కారు...

రెండు పేజీలతో YSRCP మేనిఫెస్టో విడుదల, 9 ముఖ్య హామీలు

వైసీపీ మేనిపెస్టోను సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. తాడేపల్లి లో వైసీపీ మేనిఫెస్టో-2024 ను చదివి వినిపించిన  సీఎం జగన్, రెండు విడతల్లో సామాజిక...

Page 3 of 49 1 2 3 4 49

Latest News