Tuesday, May 13, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జీవనశైలి

గన్నవరంలో వల్లభనేని వంశీ హ్యాట్రిక్ సాధించేనా?

param by param
May 12, 2024, 10:38 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Gannavaram
Assembly Constituency Profile

కృష్ణా జిల్లాని కృష్ణా,
ఎన్‌టీఆర్ అని రెండు జిల్లాలుగా విడగొట్టిన తర్వాత కూడా రెండు జిల్లాల్లోనూ
వ్యాపించి ఉన్న శాసనసభా నియోజకవర్గం గన్నవరం. ఈ స్థానం 1955లో ఏర్పడింది. ఈ
నియోజకవర్గం పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి. అవి బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు,
విజయవాడ రూరల్‌లో కొంతభాగం.

గన్నవరం నియోజకవర్గం
నుంచి 1955, 1962, 1978 ఎన్నికల్లో సిపిఐ తరఫున కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి
సుందరయ్య విజయం సాధించారు. 1967, 1968, 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ
గెలిచింది. 1983, 1985లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 1989లో మళ్ళీ
కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకుంది. 1994లో గద్దే రామ్మోహనరావు స్వతంత్ర అభ్యర్ధిగా
విజయం సాధించారు. 2004లో స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు. 1999, 2009, 2014, 2019
ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించింది.

2014లో టిడిపి అభ్యర్ధి
వల్లభనేని వంశీమోహన్ వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి దుట్టా రామచంద్రరావు మీద విజయం
సాధించారు. 2019లో కూడా వంశీ టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి
యార్లగడ్డ వెంకట్రావును ఓడించారు. అయితే 2019 ఎన్నికల తర్వాత కొద్దికాలానికే వంశీ
తెలుగుదేశాన్ని వీడి, వైఎస్ఆర్‌సిపి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. 2024 ఎన్నికలకు
ముందు సాంకేతికంగా లాంఛనం పూర్తి చేసుకుని వైసీపీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు.

వంశీ వైసీపీకి మద్దతు
ఇవ్వడం మొదలుపెట్టిన నాటి నుంచీ ఆ పార్టీలోని యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా
రామచంద్రరావు వర్గాలు ఆయనను వ్యతిరేకిస్తూ వచ్చాయి. చివరికి యార్లగడ్డ వెంకట్రావు
వైసీపీని వీడి టిడిపిలో చేరి టికెట్ తెచ్చుకోగలిగారు. అలా 2024 ఎన్నికల్లో కూడా
వారిద్దరే మళ్ళీ తలపడుతున్నారు. వారి పార్టీలే తారుమారయ్యాయి. ఇక ఇండీ కూటమి తరఫున
గన్నవరం నుంచి సిపిఐ(ఎం) అభ్యర్ధి కల్లం వెంకటేశ్వరరావు బరిలో ఉన్నారు.

Tags: Gannavaram ACTDPYSRCP
ShareTweetSendShare

Related News

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం
Latest News

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర
general

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

పోలీసుల విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
general

పోలీసుల విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

Latest News

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.