ప్రజలంతా బీజేపీ వెంటే, ఎన్డీయేదే అధికారం : ప్రధాని మోదీ
T Ramesh | 13:35 PM, Sun Apr 28, 2024
రిజరేష్వన్ల అమలుకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు :మోహన్ భగవత్
T Ramesh | 13:16 PM, Sun Apr 28, 2024
అమెరికాలో టోర్నడోల బీభత్సం
T Ramesh | 11:46 AM, Sun Apr 28, 2024
ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ రాజీనామా
K Venkateswa... | 11:41 AM, Sun Apr 28, 2024
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, మేలో ముఖ్య ఉత్సవాలు
T Ramesh | 11:08 AM, Sun Apr 28, 2024
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్కు పతకాల పంట
K Venkateswa... | 11:07 AM, Sun Apr 28, 2024
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచి అంటే...?
T Ramesh | 10:53 AM, Sun Apr 28, 2024
డ్రాగన్ కవ్వింపులు, పీవోకేలో రోడ్డు నిర్మాణం
T Ramesh | 10:30 AM, Sun Apr 28, 2024
బెట్టింగ్ యాప్ కేసులో నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
K Venkateswa... | 10:27 AM, Sun Apr 28, 2024
భారత్లో షార్ప్ సెమీకండక్టర్ల పరిశ్రమ
K Venkateswa... | 10:06 AM, Sun Apr 28, 2024
రామం రాఘవం మూవీ అఫీషియల్ టీజర్
K Venkateswa... | 09:27 AM, Sun Apr 28, 2024
మహాశివరాత్రి సంబరాలు: ఆదిదంపతుల కళ్యాణంతో పరవశించిన శ్రీగిరి
జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలంలో మహాశివరాత్రి సంబరాలు అంబరాన్ని అంటాయి. శుక్రవారం రాత్రి సంబరాల్లో ప్రధాన ఘట్టమైన పాగాలంకరణ ఘట్టం క్రతువు నిర్వహించారు. లింగోద్భవ కాలంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.
శ్రీశైలంలో జ్యోతిర్లింగంగా కొలువుదీరిన శ్రీ మల్లికార్జున స్వామిని వరుడిగా అలంకరించడమే పాగాలంకారం. ఈ పాగాను ప్రకాశం జిల్లా హస్తినాపురానికి చెందిన పృధ్వి వెంకటేశ్వర్లు కుమారుడు సుబ్బారావు నిర్వహించారు. స్వామివారి గర్భాలయం కలశం నుంచి నవనందులను కలుపుతూ ప్రత్యేకంగా అలంకరించారు. దిగంబరుడిగా పృద్ధి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. . ఈ ఏడాది స్వామివారికి 31 తలపాగాలు కానుకగా పలువురు భక్తులు సమర్పించారు.
లింగోద్భవ సమయంలో 11 మంది వేద పండితులు, ప్రత్యేక అభిషేకాలు చేశారు. జగద్గురు శ్రీశ్రీశ్రీ చెన్నసిద్ధరామ పండితారాధ్యా శివాచార్య మహాస్వామి కూడా మల్లనకు ప్రత్యేక పూజలు చేశారు. లింగోద్భవం అనంతరరం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లకు కళ్యాణం నిర్వహించారు. కనులపండువగా ఈ కార్యక్రమం జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఘట్టాన్ని వీక్షించి అనుగ్రహం పొందారు.
అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రభోత్సవం శోభాయమానంగా నిర్వహించారు. గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు ఈ ఊరేగింపు జరిగింది. ప్రభోత్సవం తర్వాతం నంది వాహన సేవ నిర్వహించగా ఆది దంపతులు భక్తులను కటాక్షించారు.
Trending Tag
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచి అంటే...?
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
అమెరికాలో టోర్నడోల బీభత్సం
డ్రాగన్ కవ్వింపులు, పీవోకేలో రోడ్డు నిర్మాణం
కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ మరోసారి ప్రతిపాదనలు
అమెరికాలో కారు ప్రమాదం, ముగ్గురు భారతీయులు మృతి
ఎర్ర సముద్రంలో భారత్కు వస్తున్న నౌకపై దాడి
‘రెండు రాజ్యాల పరిష్కారాని’కి ఇజ్రాయెల్ ఒప్పుకుంటే హమాస్ను రద్దు చేస్తాం
అమెరికా యూనివర్సిటీల్లో అలజడి : వందలాది విద్యార్ధుల అరెస్ట్
గాజువాక పిల్లకు గాజులు తొడిగేది ఎవరు?
బెంగళూరులో షాకింగ్ ఘటన, అనకొండల స్మగ్లింగ్
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు