జీడీ నెల్లూరులో కృపాలక్ష్మీ వెర్సెస్ థామస్
T Ramesh | 14:03 PM, Sat May 11, 2024
చిత్తూరు బరిలో కొత్త ముఖాలు
T Ramesh | 13:01 PM, Sat May 11, 2024
నగరి పాలిటిక్స్ : హ్యాట్రిక్ కోసం రోజా, పట్టు కోసం టీడీపీ
T Ramesh | 12:54 PM, Sat May 11, 2024
చంద్రగిరిలో 25 ఏళ్ళగా టీడీపీకి దక్కని విజయం
T Ramesh | 12:49 PM, Sat May 11, 2024
కుప్పం కోటలో చంద్రబాబు రికార్డు విజయాలు
T Ramesh | 12:41 PM, Sat May 11, 2024
దేశ వ్యాప్తంగా వర్షాలు, పిడుగులు : భారత వాతావరణ శాఖ హెచ్చరిక
K Venkateswa... | 11:35 AM, Sat May 11, 2024
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వీడియోలను వెలుగులోకి తెచ్చిన బీజేపీ నేత అరెస్ట్
K Venkateswa... | 10:04 AM, Sat May 11, 2024
ఒడిషా కందమల్లో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
K Venkateswa... | 09:34 AM, Sat May 11, 2024
గాజాలోని రఫాలో భీకర పోరు
K Venkateswa... | 09:31 AM, Sat May 11, 2024
పాక్ను మనం గౌరవించాలి : కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు
K Venkateswa... | 09:13 AM, Sat May 11, 2024
కాంగ్రెస్ అధ్యక్షుడి ఆరోపణలపై ఈసీ మండిపాటు, హెచ్చరిక
P Phaneendra | 18:09 PM, Fri May 10, 2024
లోక్సభలో మన స్థానాలు: రాజమండ్రి
Rajahmundry Parliamentary Constituency Profile
ఆంధ్రుల సాంస్కృతిక రాజధానిగా పేరుగడించిన నగరం
రాజమహేంద్రవరం. ఇప్పుడు ఆ పేరుతోనే పిలవబడుతోంది కూడా. అలాంటి రాజమండ్రి లోక్సభా
నియోజకవర్గం 1952లో ఏర్పాటయింది.
రాజమండ్రి పార్లమెంటరీ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అవి అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం.
1952లో జరిగిన ఎన్నికల్లో సిపిఐ అభ్యర్ధి విజయం సాధించారు. తర్వాత 1957 నుంచీ 1980 వరకూ వరుసగా కాంగ్రెసే గెలుస్తూ వచ్చింది. 1984లో కొత్త పార్టీ తెలుగుదేశం అధికారం దక్కించుకుంటే 1989లో సినీనటి జమున అభ్యర్ధిగా కాంగ్రెస్ విజయం కైవసం చేసుకుంది. 1991లో తెలుగుదేశం, 1996లో కాంగ్రెస్ వంతులు వేసుకున్నాయి. 1998లోనూ ఆ వెంటనే 1999లోనూ జరిగిన వరుస లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం విశేషం. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఉండవల్లి అరుణ్ కుమార్ గెలుపొందారు.
2014లో తెలుగుదేశం అభ్యర్ధి మురళీమోహన్ తన సమీప ప్రత్యర్ధి వైఎస్ఆర్సిపికి చెందిన బొడ్డు వెంకటరమణ చౌదరిపై గెలుపు దక్కించుకున్నారు. 2019లో ఇరుపార్టీలూ తమ అభ్యర్ధులను మార్చాయి. వైఎస్ఆర్సిపి నుంచి మార్గాని భరత్ తెలుగుదేశానికి చెందిన మాగంటి రూప మీద విజయం సాధించారు.
ఇక ఇప్పుడు 2024లో మళ్ళీ అభ్యర్ధులు మారిపోయారు. అధికార వైఎస్ఆర్సిపి తరఫున గూడూరి శ్రీనివాస్, ఎన్డిఎ కూటమి నుంచి బిజెపి అభ్యర్ధిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి తలపడుతున్నారు. ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా గిడుగు రుద్రరాజు బరిలో ఉన్నారు.
Trending Tag
రాజమహేద్రవరంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్ దౌర్హరాలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
తెలంగాణ జహీరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
దేశ వ్యాప్తంగా వర్షాలు, పిడుగులు : భారత వాతావరణ శాఖ హెచ్చరిక
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వీడియోలను వెలుగులోకి తెచ్చిన బీజేపీ నేత అరెస్ట్
పాక్ను మనం గౌరవించాలి : కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు
నౌకలో బందీలుగా ఉన్న ఐదుగురు భారతీయులను విడిచిపెట్టిన ఇరాన్
నిజ్జర్ హత్యలో అనుమానితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
కేంద్ర మధ్యంతర బడ్జెట్పై ప్రత్యేక విశ్లేషణ
మంగళము కుసుమ సుకుమారునకు....
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
తేజస్లో మోదీ
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
రామమందిరం గురించి ప్రముఖ నాట్యకళాకారిణి సోనాల్ మాన్సింగ్
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధానికీ, కేరళ పేలుళ్ళకూ సంబంధం ఏంటి?
ఆసియా పారా గేమ్స్లో పాల్గొన్న భారత బృందాన్ని ప్రశంసిస్తున్న ప్రధానమంత్రి