పోలీసుల అదుపులో వివాదాస్పద ఐఎఎస్ అధికారిణి తల్లి
ఇటీవల వివాదాస్పదమైన ట్రైనీ ఐఎఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్ను పుణే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఆమెను...
ఇటీవల వివాదాస్పదమైన ట్రైనీ ఐఎఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్ను పుణే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఆమెను...
కర్ణాటకలో వివాదాస్పదంగా మారిన ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రప్రభుత్వం ప్రస్తుతానికి నిలిపివేసింది. దానిపై మరింత అధ్యయనం చేస్తామని ప్రకటించింది. సోమవారం రాష్ట్ర శాసనసభ పాస్ చేసిన...
పల్నాడు జిల్లా వినుకొండలో గతరాత్రి దారుణ హత్య జరిగింది. నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తి మరో వ్యక్తిని దారుణంగా కొట్టి, కత్తితో నరికి చంపాడు....
అమెరికా ఉపాధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ పడుతున్న జెడి వాన్స్ ఇంగ్లండ్లో తాజా పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన...
కేరళ సంప్రదాయ పంచాంగం ప్రకారం వచ్చే ‘కర్కిడకం’ మాసాన్ని మళయాళీలు రామాయణ మాసంగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం రామాయణ మాసం జులై 16న మొదలై ఆగస్టు 16న...
కర్ణాటకలోని ప్రైవేటు కంపెనీల్లో సి, డి గ్రూప్ ఉద్యోగాల్లో కన్నడిగులకే 100 శాతం ఉద్యోగాలు ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటన చేసారు. ఆ అంశంపై...
ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు నెల్లూరులోని స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగ జరుగుతుంది. నెత్తి మీద రొట్టె పెట్టుకుని చెరువులోకి దిగి, కావలసిన కోరిక కోరుకుని...
ముంబై విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ లోడర్ ఉద్యోగాలకు మంగళవారం రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. 2216 ఉద్యోగాలకు వాకిన్ ఇంటర్వ్యూ పెడితే, 25వేలకు పైగా అభ్యర్ధులు హాజరయ్యారు. వారిని నిలువరించడానికి...
(రాష్ట్ర సేవికా సమితి వ్యవస్థాపకురాలు లక్ష్మీబాయి కేల్కర్ 119వ జయంతి నేడు) అందరూ ‘మౌసీజీ’ అని గౌరవంగా పిలిచే లక్ష్మీబాయి కేల్కర్ 1936 అక్టోబర్ 25న...
కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలో సమాజ సేవకుడిగా గుర్తింపు ఉన్న ఆసిఫ్ అనే వ్యక్తి ఘాతుకానికి ఒడిగట్టాడు. తన సొంత కూతురి...
విడాకులైన ముస్లిం మహిళలకు భరణం చెల్లించాల్సిందేనన్న సుప్రీంకోర్టు తీర్పును అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సవాల్ చేయనుంది. సుప్రీంకోర్టు నిర్ణయం ‘షరియా’కు వ్యతిరేకమంటూ, ఆ...
స్పష్టమైన యోజన, చర్చలతోనే మెరుగైన ఫలితాలు వస్తాయని విద్యాభారతి అఖిల భారతీయ ప్రచార ప్రభారీ లింగం సుధాకర్ రెడ్డి వెల్లడించారు. అందుకే విద్యా భారతి ప్రతీ సంవత్సరంలోనూ...
రాజ్యసభలో బీజేపీ బలం మరింత తగ్గింది. ఆ పార్టీ నామినేట్ చేసిన నలుగురు సభ్యులు – రాకేష్ సిన్హా, రామ్ శకల్, సోనాల్ మాన్సింగ్, మహేష్ జెఠ్మలానీల...
చదువుతో పాటు సంస్కారం పెరగాలి. సమాజంలోని తోటి వ్యక్తులను గౌరవించగల లక్షణాలు అబ్బాలి. ఏళ్ళు గడిచే కొద్దీ అలాంటిదేమీ జరగకపోగా, మనలోని వెకిలితనం మరింత బైటపడుతోంది. అపరిమిత...
కేంద్ర హోంశాఖ తాజాగా జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించింది. ఆ సవరణల మేరకు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కు అదనపు అధికారాలు దాఖలవుతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ...
తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని ఖాళీ అవుతోంది. తాజాగా శుక్రవారం నాడు ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అధికార కాంగ్రెస్లో చేరారు. దాంతో,...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రాంత ప్రచారక్ బైఠక్ ఇవాళ ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రారంభమైంది. రెండు రోజుల ఈ సమావేశంలో సంస్థకు చెందిన ప్రధాన...
కీర్తిచక్ర పురస్కారం పొందిన అమరవీరుడు కెప్టెన్ అన్షుమన్ సింగ్ భార్య స్మృతీసింగ్ మీద సామాజిక మాధ్యమాల్లో అశ్లీల వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు...
మహారాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో ‘మహాయుతి’ కూటమి స్పష్టమైన ఆధిక్యం సాధించింది. 11 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తమ అభ్యర్ధులను నిలిపిన 9 సీట్లనూ గెలుచుకుంది. ముగ్గురు...
ఇస్లాం మతబోధన కేంద్రాలైన మదరసాల్లో విద్యార్జనకు హిందువులు, ఇతర ముస్లిమేతరులు తమ పిల్లలను పంపించవద్దని బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్ (ఎన్సిపిసిఆర్) అధ్యక్షుడు ప్రియాంక్ కనూంగూ...
కర్ణాటకలో అలవిమాలిన సంక్షేమ హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది,...
పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ నియోజకవర్గ ఎంపీ అమృత్పాల్ సింగ్ సోదరుడు హర్ప్రీత్సింగ్ను జలంధర్ పోలీసులు అరెస్ట్ చేసారు. హర్ప్రీత్ సింగ్, జలంధర్ సమీపంలోని ఫిల్లౌర్లో డ్రగ్స్తో పట్టుబడ్డాడు....
జూన్ 25ను రాజ్యాంగ హత్యా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ప్రతీ యేడాదీ ఆ రోజును ఎమర్జెన్సీ ఘాతుకాలను స్మరించుకోడానికి ఆ దినాన్ని జరుపుతామని కేంద్ర హోంమంత్రి...
ఈశాన్యరాష్ట్రం త్రిపురలో రెండు వేర్వేరు ప్రదేశాల్లో 16మంది చొరబాటుదార్లు పట్టుబడ్డారు. వారిలో కొందరు బంగ్లాదేశీయులు కాగా మరికొందరు రోహింగ్యా ముస్లిములు ఉన్నారు. రైల్వే పోలీసులు, బిఎస్ఎఫ్ జవాన్లు...
కేరళ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్ఛాన్సలర్లు తమ వ్యక్తిగత లీగల్ ఖర్చులను తామే భరించాలని ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆదేశించారు. అటువంటి వ్యక్తిగత అవసరాల...
తెలంగాణలోని ఒక ఆదర్శ పాఠశాలలో కొద్దిరోజుల క్రితం అల్పాహారంలో బల్లి కనిపించిన సంఘటన సంచలనం సృష్టించింది. ఆ ఘటనను కేంద్రప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది, మూడు రోజుల క్రితం...
కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు, ఆ రాష్ట్ర మాజీ మంత్రి బి నాగేంద్రను ఈ ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ కేసులో...
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ శారీరక, మానసిక స్థితిగతులు అదుపు తప్పుతున్నాయి. తాజాగా, తమ దేశపు మిత్రుడిని చిరకాల శత్రువు పేరుతో...
నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రాకేష్ రంజన్ అలియాస్ రాకీని సిబిఐ అధికారులు అరెస్ట్ చేసారు. అతనికి పదిరోజుల సిబిఐ కస్టడీ...
1994 నాటి ఇస్రో గూఢచర్యం కేసు కేరళలోని ఒక సీనియర్ పోలీస్ అధికారి కల్పించిన అక్రమ కేసు అని సిబిఐ తిరువనంతపురం కోర్టుకు వెల్లడించింది. కేరళకు వచ్చిన...
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ వెళ్ళబోదని తెలుస్తోంది. తాము ఆడే మ్యాచ్లను శ్రీలంక లేదా దుబాయ్లో నిర్వహించాలని ఐసీసీని కోరే...
సరిహద్దు వెంబడి స్మగ్లింగ్ చేస్తున్న రాకెట్ను ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ విభాగం పట్టుకుంది. తూర్పు లద్దాఖ్లో భారత్-చైనా సరిహద్దుల వద్ద చొరబాట్లకు సహకరిస్తూ, స్మగ్లింగ్ చేస్తున్న...
తిరుమల తిరుపతి దేవస్థానాలకు జగన్ హయాంలో అదనపు ఈఓగా పనిచేసిన ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. టీటీడీలో ధర్మారెడ్డి పెద్దయెత్తున అవినీతికి పాల్పడ్డారన్న...
తెలంగాణలో ప్రేమ పేరుతో ఒక ఉన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తను ప్రేమించిన యువతి కుటుంబంపై దాడి చేసాడు. ఆ దాడిలో యువతి తల్లిదండ్రులు చనిపోయారు. యువతి, ఆమె...
భారతదేశం ఎప్పుడూ శాంతికాముక దేశమే తప్ప యుద్ధపిపాసి కాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రపంచానికి భారతదేశం బుద్ధుణ్ణి ఇచ్చింది తప్ప యుద్ధాన్ని కాదని ఆయన చెప్పారు. ఆస్ట్రియా...
కీర్తి చక్ర పురస్కార విజేత భార్య గురించి అహ్మద్ అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో అసభ్య వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ...
ప్రేమించి మోసం చేసాడన్న ఆరోపణలపై సినీనటుడు రాజ్తరుణ్ మీద హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసారు. లావణ్య అనే యువతి ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ 420,...
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ను నియమించారు. ఆ మేరకు రాష్ట్రప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ డీజీపీగా...
మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూకుంభకోణం కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యపైనే ఫిర్యాదు నమోదయింది. నకిలీ పత్రాలతో ముడాను మోసం...
ఆమ్ ఆద్మీ పార్టీ మాజీమంత్రి రాజ్కుమార్ ఆనంద్ ఇవాళ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు. దళితుల సంక్షేమం కోసం కృషి చేయాలన్న తన విజ్ఞప్తులను తిరస్కరించారంటూ...
మణిపూర్ను రెండుగా చీల్చడానికి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ప్రమాదకరమైన కుట్ర పన్నుతున్నారని ఆ రాష్ట్ర మంత్రి ఎల్ సుసీండ్రో ఆరోపించారు. రాష్ట్రంలోని రెండు ప్రధాన తెగలైన...
ఈశాన్య రాష్ట్రం మేఘాలయలోని ఖాసీ స్టూడెంట్స్ యూనియన్, తమ రాష్ట్రంలోని గిరిజనేతరులు అక్రమంగా ప్రవేశిస్తున్నారని ఆరోపిస్తూ, అటువంటివారి ప్రవేశాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలను తీవ్రతరం చేసింది. ఇతరులు రాష్ట్రంలోకి...
ఆధునిక సమాజంలో లింగమార్పిడి వ్యవహారాలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. అయితే ఒక ప్రభుత్వ ఉద్యోగి తన జెండర్ మార్చుకోవడం, దాన్ని ప్రభుత్వం అధికారికంగా గుర్తించడం భారతదేశంలో మొదటిసారి...
విడాకులు పొందిన ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం పొందవచ్చునని సుప్రీంకోర్టు ఇవాళ తేల్చి చెప్పింది. విడాకులిచ్చిన తన భార్యకు భరణం ఇవ్వాలన్న ఆదేశాలను సవాల్...
రెండు రోజుల రష్యా పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆస్ట్రియా చేరుకున్నారు. భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం 41 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. 1983లో ఇందిరాగాంధీ...
ఏడు రాష్ట్రాల్లో 13 శాసనసభా నియోజకవర్గాలకు ఇవాళ ఉపయెన్నికలు జరుగుతున్నాయి. సుదీర్ఘమైన లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత దేశంలో జరుగుతున్న ఎన్నికలు ఇవే. పోలింగ్ ఈ...
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో ఘోరమైన రహదారి ప్రమాదం చోటు చేసుకుంది. లఖ్నవూ-ఆగ్రా ఎక్స్ప్రెస్వే మీద గాధా గ్రామ సమీపంలో ఈ ఉదయం 5.15 గంటలకు ఒక పాల...
సీనియర్ ఐఎఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవీ విరమణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఆ మేరకు ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్...
ఝార్ఖండ్ తాజా మాజీ ముఖ్యమంత్రి చంపయి సోరెన్, ఇప్పుడు మూడోసారి ముఖ్యమంత్రి అయిన హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో మంత్రి పదవి స్వీకరించారు. ఇవాళ రాంచీలో హేమంత్ కొత్త...
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లా చర్రా పోలీస్ స్టేషన్లో జులై 7న ఒక ఫిర్యాదు వచ్చింది. సైవాన్ మియా అనే వ్యక్తి తనకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడంటూ అతని...
మెగా డిఎస్సికి ముందస్తుగా నిర్వహించవలసిన టెట్ పరీక్ష తేదీని రాష్ట్రప్రభుత్వం రెండునెలలు వెనక్కి జరిపింది. అభ్యర్ధుల విజ్ఞప్తి మేరకు నోటిఫికేషన్ను సవరించింది. టెట్ పరీక్షకు నోటిఫికేషన్ జులై...
సందేశ్ఖాలీ హింసాకాండ కేసులో సిబిఐ దర్యాప్తు చేయాలన్న కలకత్తా హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్ధించింది. సిబిఐ దర్యాప్తును వ్యతిరేకించిన రాష్ట్రప్రభుత్వం అభ్యంతరాలను తిరస్కరించింది. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత...
ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి సందర్భంగా ఆయన సంతానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిలా రెడ్డి నివాళులర్పించారు. కడప జిల్లా ఇడుపులపాయ వైఎస్ఆర్...
ఫ్రాన్స్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఆశ్చర్యకర ఫలితాలను ప్రకటించాయి. ముందు అంచనా వేసినట్లు జాతీయవాద పార్టీ నేషనల్ ర్యాలీ కాకుండా, వామపక్ష అతివాద కూటమి ఆధిక్యం సాధిస్తుందని...
పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ) అధికారి, ప్రస్తుతం సింధ్లో కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అలీ రజాను కొందరు సాయుధులు కాల్చిచంపారు. ఆ...
బెజవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గాదేవి ఆలయంలో నేటి నుంచీ ఆషాఢమాస వేడుకలు మొదలయ్యాయి. కనకదుర్గమ్మను తమఇంటి ఆడబడుచుగా భావించి, భక్తులు ప్రతీయేటా ఆషాఢమాసంలో సారె సమర్పించడం ఆనవాయితీగా...
తెలుగు రాష్ట్రాల విభజన అంశాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇవాళ సమావేశమై చర్చిస్తున్నారు. ఆ నేపథ్యంలో భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయ భూములను రక్షించే అంశాన్ని కూడా చర్చించాలని...
రేపు (ఆదివారం) టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పుట్టినరోజు. ఆ సందర్భంగా కృష్ణా జిల్లా నందిగామ మండలం అంబారుపేట దగ్గర విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి...
ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఇకపై తనిఖీ అక్కర్లేదు. పైగా, రెండే రోజుల్లో సర్టిఫికెట్ చేతికి అందుతుంది....
రాజస్థాన్లోని భరత్పూర్లో పోలీసులు నిన్న శుక్రవారం నాడు 28మందిని అరెస్ట్ చేసారు. కారణం, వారు బలవంతపు మతమార్పిడులు చేస్తుండడమే. భరత్పూర్లోని ఒక ఇంటికి చర్చ్ ఫౌండేషన్ అని...
కర్ణాటక సంగీతంతో కొద్దిపాటి పరిచయం ఉన్నవారెవరికైనా తెలిసిన పేరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ఆయన 1930 జులై 6న తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో జన్మించారు. ఆయన తండ్రి పట్టాభిరామయ్య...
(శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి నేడు) ఇవాళ (జులై 6) డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 123వ జయంతి. భారత రాజకీయ చరిత్రలో శ్యామాప్రసాద్ ముఖర్జీ శిఖరాయమానుడు. గొప్ప...
2036లో జరగబోయే ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ బిడ్డింగ్ విజయవంతం అవుతుందని తనకు పూర్తి నమ్మకముందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పారిస్ ఒలింపిక్స్లో ఏర్పాట్లను గమనించబోయే అథ్లెట్లు...
ఇంగ్లండ్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది. అయితే గత 37ఏళ్ళలో ఏనాడూ గెలవని ఒక నియోజకవర్గంలో ఆ పార్టీ విజయం సాధించింది. అదే లీసెస్టర్ ఈస్ట్ నియోజకవర్గం....
పాసింజర్ రైళ్ళ కోసం 2,500 కొత్త జనరల్ బోగీలు స్పెషల్ డ్రైవ్లో భాగంగా తయారవుతున్నాయని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. అటువంటి మరో 10వేల బోగీల...
ప్రకృతిని తల్లిగా భావించే సంస్కృతి భారతీయ సంస్కృతి. అందుకే ‘అమ్మ కోసం ఒక చెట్టు’ పేరిట జాతీయ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహిస్తోంది. అందులో...
దేశీయ రక్షణ ఉత్పాదక రంగం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 16.8శాతం పెరుగుదల నమోదు చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. గణనీయమైన ఆ పెరుగుదల, భారత...
అస్సాం పోలీసులు ముఫ్తీ ముఖీబుర్ రెహమాన్ అజారీ అనే రాడికల్ మతబోధకుడిని అరెస్ట్ చేసారు. లఖీంపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర, ఆ జిల్లా ఎస్పికి వ్యతిరేకంగా హింసాయుత...
తెలంగాణలో పదేళ్ళ పాటు అధికారం చెలాయించిన బిఆర్ఎస్ పార్టీకి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. లోక్సభ ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత కూడా పార్టీ...
ఝార్ఖండ్ ముక్తి మెర్చా నేత హేమంత్ సోరెన్ మరోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. ఐదు నెలల క్రితం భూకుంభకోణం కేసులో అరెస్ట్ అయిన హేమంత్,...
విధి నిర్వహణలో అమరుడైన అగ్నివీర్ జవాను అజయ్కుమార్కు భారత సైన్యం నివాళులర్పించింది. అతని కుటుంబానికి రూ.98.39 లక్షలు చెల్లించినట్లు తెలియజేసింది. మరికొంత పరిహారం సుమారు 67 లక్షలు...
(నేడు స్వామి వివేకానంద వర్ధంతి) స్వామి వివేకానంద అనగానే అమెరికాలోని షికాగోలో ప్రపంచ మతాల పార్లమెంటులో చేసిన ప్రసంగం గుర్తొస్తుంది. అది కాకుండా ఆయన చేసిన...
(అల్లూరి సీతారామరాజు జయంతి నేడు) ఆంధ్రదేశంలో స్వాతంత్ర్య ఉద్యమ విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు. తెలుగు శౌర్య పరాక్రమ ప్రభావాలను దేశానికి చాటిన మన్యం వీరుడు, విప్లవాగ్ని...
Wild Animals Drowned,అస్సాంను గడగడలాడిస్తున్న వరదలు కజీరంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సైతం ముంచేసాయి. అక్కడున్న పలు వన్యప్రాణులు నీట మునిగాయి. కజీరంగా నేషనల్ పార్క్ అధికారులు...
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో మంగళవారం సాయంత్రం భోలేబాబా సత్సంగ వేదిక వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో జ్యుడీషియల్ ఇంక్వైరీ జరగనుంది. ఇవాళ...
తెలంగాణలో సీనియర్ రాజకీయ నాయకుడు కె కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన...
ప్రతిపక్షాలు ప్రశ్నలు అడుగుతున్నాయి కానీ వాటికి తమ జవాబులను వినలేకపోతున్నాయని, సభ నుంచి పారిపోతున్నాయనీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానానికి...
రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
విద్యార్ధినులు కళాశాల ప్రాంగణంలో హిజాబ్ ధరించడాన్ని నిషేధించిన ముంబై కాలేజీ, ఇప్పుడు కొత్త డ్రెస్కోడ్ను అమలు చేస్తోంది. టోర్న్ జీన్స్, టీషర్ట్లు, శరీరం అసభ్యంగా కనిపించే దుస్తులు...
అస్సాం వరదల్లో మంగళవారం మునిగిపోయి ముగ్గురు చనిపోయారు. దాంతో ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 38కి పెరిగింది. అస్సాం ఎస్డిఎంఎ అధికారులు అందించిన వివరాల ప్రకారం... మంగళవారం...
దేశీయ స్టాక్మార్కెట్లలో ట్రేడింగ్ ఇవాళ రికార్డుస్థాయిలో ప్రారంభమైంది. హెచ్డిఎఫ్సి బ్యాంకుకు ప్రధాన గ్లోబల్ ఇండెక్స్లో వెయిటేజీ పెరుగుతుందన్న సానుకూల దృక్పథంతో మార్కెట్లలో జోష్ నిండింది. మార్కెట్లు...
ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఫుల్రాయ్ గ్రామానికి సుమారు వంద కిలోమీటర్ల దూరంలోని ఒక ఆశ్రమంలో తొక్కిసలాట జరిగి 121 మంది ప్రాణాలు...
అదానీ ఎంటర్ప్రైజ్ ఫ్యూచర్స్లో పరోక్షంగా ట్రేడ్ చేయడానికి హిండెన్బర్గ్ సంస్థకు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ సంస్థ కింగ్డన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, దాని అనుబంధ సంస్థలు సహకరించాయని, అదానీ...
చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఒకప్పటి సహచరులు, ఇప్పుడు వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వేర్వేరు పార్టీల అధినేతలు. వారిద్దరూ భేటీ అయితే ఎలా ఉంటుంది? మీ ఇంట్లో...
దేశ రాజధాని ఢిల్లీలో ఒక ముస్లిం యువతి (23) స్వచ్ఛందంగా సనాతన ధర్మంలోకి మారింది. ఒక హిందూ యువకుణ్ణి పెళ్ళి చేసుకుంది. అయితే తన కుటుంబ సభ్యుల...
రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి పార్లమెంటులో చేసిన ప్రసంగంలో ఎన్నో వివాదాస్పద అంశాలు ప్రస్తావించారు. హిందువులను హింసాత్మక ప్రవృత్తి కలిగినవాళ్ళుగా ముద్రవేయడంపై అధికార బీజేపీ...
మహారాష్ట్రలోని పుణేలో ఒక హిందూ దళిత యువకుడిపై ముస్లిములు మూకుమ్మడి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాతంగ కులానికి చెందిన 19ఏళ్ళ యువకుడిపై ముగ్గురు...
ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ముస్కాన్ సైఫీ అనే ముస్లిం యువతి హిందూధర్మంలోకి మతం మారింది. రాజేష్ కుమార్ అనే హిందూ యువకుణ్ణి వైదిక పద్ధతిలో పెళ్ళి చేసుకుంది....
హిందూ సమాజాన్ని ఉద్దేశించి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో లోక్సభ ఇవాళ అట్టుడికిపోయింది. రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని హోంమంత్రి...
భారతదేశపు న్యాయవ్యవస్థను మెరుగుపరిచేందుకు కేంద్రం ముందడుగు వేసింది. హోంమంత్రి అమిత్షా మూడు ప్రధాన బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత,...
ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసాక, నరేంద్రమోదీ తన ‘మన్కీ బాత్’ కార్యక్రమాన్ని నిన్న ఆదివారం మళ్ళీ మొదలుపెట్టారు. ఆ కార్యక్రమంలో ఆయన అరకు కాఫీ గురించి ప్రస్తావించారు....
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో నేటినుంచి అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత ప్రొవిజన్లను అనుసరించి మొదటి కేసు ఢిల్లీలో నమోదయింది. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ చేరువలో రహదారిని...
భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ బుధవారం పెద్దలసభలో మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కు పూర్తి మద్దతు ప్రకటించారు. దేశ సంక్షేమం కోసం పనిచేస్తున్న సంస్థ...
హర్యానాలోని నుహ్ జిల్లా షా చౌఖా గ్రామంలో కొంతమంది ముస్లిములు ఒక వ్యక్తిని నిర్బంధించి దాడి చేసారు. ఆ వ్యక్తి కూడా ముస్లిమే. బాధితుడి ఫిర్యాదు మేరకు...
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 30మంది ముస్లిములు ఇస్లాం మతాన్ని వదిలిపెట్టి సనాతన ధర్మంలోకి తిరిగివచ్చిన సంఘటన చోటు చేసుకుంది. ‘సాఝా సంస్కృతి మంచ్’ అనే స్వచ్ఛంద సంస్థ ఆ...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.