Phaneendra

Phaneendra

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: రూ.218కోట్లకు పైగా విలువైన నగదు, మద్యం తదితరాలు జప్తు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: రూ.218కోట్లకు పైగా విలువైన నగదు, మద్యం తదితరాలు జప్తు

ఢిల్లీ శాసనసభ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. నేటితో ప్రచారపర్వం ముగుస్తుంది. ఆ సందర్భంగా, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటినుంచి నిఘావర్గాలు భారీమొత్తంలో నగదు, మాదకద్రవ్యాలు,...

వసంత పంచమి సందర్భంగా 111 అడుగుల సరస్వతీ దేవి విగ్రహం ఏర్పాటు

వసంత పంచమి సందర్భంగా 111 అడుగుల సరస్వతీ దేవి విగ్రహం ఏర్పాటు

ఇవాళ వసంత పంచమి సందర్భంగా సరస్వతీ పూజ ఘనంగా చేయడం పశ్చిమ బెంగాల్‌లో సంప్రదాయం. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని దక్షిణ 24 పరగణాల జిల్లా మహేస్థలలోని బాటానగర్‌లో...

గిర్ సోమనాథ్ దగ్గర ఉరుసు జరపడానికి వీల్లేదు: సుప్రీంకోర్టు స్పష్టీకరణ

గిర్ సోమనాథ్ దగ్గర ఉరుసు జరపడానికి వీల్లేదు: సుప్రీంకోర్టు స్పష్టీకరణ

గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఇటీవల కూల్చివేసిన దర్గా వద్ద ఉరుసు నిర్వహించుకోడానికి అనుమతి కోరుతూ పెట్టుకున్న దరఖాస్తును సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఉరుసు ఉత్సవం ఫిబ్రవరి 1,2,3...

గాంధీ హత్య – జవాబుల్లేని ప్రశ్నలు : గాడ్సే పావు మాత్రమేనా?

గాంధీ హత్య – జవాబుల్లేని ప్రశ్నలు : గాడ్సే పావు మాత్రమేనా?

1948 జనవరి 30 సాయంత్రం 5.17 గంటలకు న్యూఢిల్లీలోని బిర్లా హౌస్‌లో మోహన్‌దాస్ కరంచంద్ గాంధీని నాథూరాం గాడ్సే హత్య చేసారు. హిందూ జాతీయవాది అయిన గాడ్సే...

రాష్ట్రపతి ప్రసంగంపై సోనియా వ్యంగ్య వ్యాఖ్యలు, ఖండించిన ద్రౌపది ముర్ము, బీజేపీ ఆగ్రహం

రాష్ట్రపతి ప్రసంగంపై సోనియా వ్యంగ్య వ్యాఖ్యలు, ఖండించిన ద్రౌపది ముర్ము, బీజేపీ ఆగ్రహం

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటినుంచి ప్రారంభమైన సందర్భంగా ఇవాళ మొదటిరోజు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఆ ప్రసంగంపై కాంగ్రెస్...

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్: విదేశీ మహిళా హోస్ట్‌ల కోసం క్రీడాకారులకు చెల్లింపులు నిలిపివేత

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్: విదేశీ మహిళా హోస్ట్‌ల కోసం క్రీడాకారులకు చెల్లింపులు నిలిపివేత

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ సంక్షోభంలో ఉంది. ఇప్పుడు జరుగుతున్న 2024-25 సీజన్‌ను ఆర్థిక నిర్వహణలో అవకతవకలు, క్రీడాకారుల బాయ్‌కాట్‌లు, మ్యాచ్‌ఫిక్సింగ్ ఆరోపణలూ కుదిపేస్తున్నాయి. బీపీఎల్ వ్యూయర్‌షిప్ పడిపోవడం...

కుంభమేళాలో 16వేల మంది స్వయంసేవకుల సేవలు

కుంభమేళాలో 16వేల మంది స్వయంసేవకుల సేవలు

కోట్లాదిమంది భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రపంచపు అతిపెద్ద ధార్మిక సమ్మేళనం ప్రయాగరాజ్ మహాకుంభమేళా. త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించడం కోసం దేశం నలుమూలల నుంచే కాక...

వరంగల్‌లో పాకిస్తానీయుడి అరెస్ట్, స్లీపర్‌సెల్ హ్యాండ్లర్‌ను పట్టుకున్న ఎన్ఐఏ

వరంగల్‌లో పాకిస్తానీయుడి అరెస్ట్, స్లీపర్‌సెల్ హ్యాండ్లర్‌ను పట్టుకున్న ఎన్ఐఏ

భారతదేశంలో స్లీపర్ సెల్ నిర్వహిస్తున్నాడని అనుమానిస్తున్న మహమ్మద్ జక్రియా (55) అనే పాకిస్తాన్ జాతీయుడిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసారు. జక్రియాకు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద...

ఇంజనీర్ రషీద్‌కు అవార్డు ఇస్తున్నది మేము కాదు: టాటా ట్రస్ట్

ఇంజనీర్ రషీద్‌కు అవార్డు ఇస్తున్నది మేము కాదు: టాటా ట్రస్ట్

‘రతన్ టాటా నేషనల్ ఐకాన్స్ అవార్డ్ 2025’, ‘ఇండియా విజనరీ లీడర్స్ సమ్మిట్ 2025’లతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని టాటా గ్రూప్ సంస్థల వితరణ విభాగం...

శివలింగాన్ని కాలితో తొక్కి వీడియో తీసిన ఇమ్రాన్ అరెస్ట్

శివలింగాన్ని కాలితో తొక్కి వీడియో తీసిన ఇమ్రాన్ అరెస్ట్

మధ్యప్రదేశ్‌ పోలీసులు ఇవాళ ఇమ్రాన్ సూఖా అనే వ్యక్తిని అరెస్ట్ చేసారు. హిందువులు పూజించే శివ భగవానుణ్ణి అవమానిస్తూ శివలింగంపై కాలుమోపి నిలుచుని వీడియో తీసాడు  ఇమ్రాన్....

గాంధీ హత్య – ఆరెస్సెస్ : అపోహలు, వాస్తవాలు

గాంధీ హత్య – ఆరెస్సెస్ : అపోహలు, వాస్తవాలు

మోహన్‌దాస్‌ కరంచంద్ గాంధీ హత్యకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను బాధ్యురాలిగా చేస్తూ ఆర్ఎస్‌ఎస్‌ విరోధులు తరచుగా ఆరోపణ చేస్తుంటారు. కానీ వాస్తవాలు చెప్పే అసలైన కథ మాత్రం...

విజయవాడలో పాకిస్తాన్ కాలనీ పేరు ఎట్టకేలకు మార్పు

విజయవాడలో పాకిస్తాన్ కాలనీ పేరు ఎట్టకేలకు మార్పు

ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ చొరవతో విజయవాడ నగరంలోని పాకిస్తాన్ కాలనీ పేరు మారింది. కొత్తగా ఆ ప్రాంతానికి ఇప్పుడు ‘భగీరథ కాలనీ’ అని...

తమిళనాడులో ఐసిస్ నాయకుణ్ణి అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

తమిళనాడులో ఐసిస్ నాయకుణ్ణి అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణల మీద అల్ ఫాజిద్ అనే వ్యక్తిని కేరళకు చెందిన ఎన్ఐఏ అధికారులు తమిళనాడులోని మైలాదుత్తురై జిల్లా...

మహాకుంభ్ తొక్కిసలాట: త్రిసభ్య జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటు

మహాకుంభ్ తొక్కిసలాట: త్రిసభ్య జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటు

ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక కార్యక్రమంగా జరుగుతున్న మహాకుంభమేళాలో మౌని అమావాస్య నాడు జరిగిన తొక్కిసలాట ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ముగ్గురు సభ్యుల జ్యుడీషియల్ కమిషన్‌ను...

“యమునలో విషం” ఆరోపణలపై కేజ్రీవాల్ మీద హర్యానా సర్కారు కేసు

“యమునలో విషం” ఆరోపణలపై కేజ్రీవాల్ మీద హర్యానా సర్కారు కేసు

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మీద హర్యానాలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఢిల్లీకి సరఫరా చేసే యమునా నదీజలాల్లో...

మహాకుంభమేళా తొక్కిసలాట: 30మంది మృతులు, 60మందికి గాయాలు

మహాకుంభమేళా తొక్కిసలాట: 30మంది మృతులు, 60మందికి గాయాలు

ప్రయాగరాజ్‌లోని త్రివేణీ సంగమం దగ్గర గత అర్ధరాత్రి దాటాక ఇవాళ తెల్లవారడానికి ముందు జరిగిన తొక్కిసలాటలో 30మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 60 మంది గాయపడ్డారని పోలీసు...

మంగళగిరిలో మెగా హ్యాండ్లూమ్ పార్క్, స్థలాన్ని పరిశీలించిన మంత్రి

మంగళగిరిలో మెగా హ్యాండ్లూమ్ పార్క్, స్థలాన్ని పరిశీలించిన మంత్రి

మంగళగిరిలో మెగా హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. చేనేత కార్మికులకు 365 రోజులూ భృతి...

మహాకుంభమేళా 2025: 92 ఏళ్ళ తల్లిని ఎడ్లబండిలో తీసుకువెడుతున్న 65ఏళ్ళ కొడుకు

మహాకుంభమేళా 2025: 92 ఏళ్ళ తల్లిని ఎడ్లబండిలో తీసుకువెడుతున్న 65ఏళ్ళ కొడుకు

హిందువుల భక్తిశ్రద్ధలకు ప్రత్యక్ష నిదర్శనంగా త్రివేణీ సంగమంలో భక్తజన సముద్రం బారులు తీరిన మహాద్భుత ఘట్టం మహాకుంభమేళా. తీర్థరాజం ప్రయాగరాజ్‌లో కుంభమేళా సమయంలో పవిత్ర స్నానాలు ఆచరించడం...

రేపటి నుంచీ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్, మొదటి దఫాలో 161 సేవలు

రేపటి నుంచీ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్, మొదటి దఫాలో 161 సేవలు

వాట్సాప్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (బుధవారం) సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం రేపటి నుంచి అందుబాటులోకి తీసుకువస్తోంది....

ఇస్రో నూరవ లాంచ్‌ విజయవంతం, ఎన్‌విఎస్-02ను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన జిఎస్‌ఎల్‌వి-ఎఫ్15

ఇస్రో నూరవ లాంచ్‌ విజయవంతం, ఎన్‌విఎస్-02ను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన జిఎస్‌ఎల్‌వి-ఎఫ్15

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ ఉదయం 6.23 నిమిషాలకు జిఎస్‌ఎల్‌వి-ఎఫ్15ను విజయవంతంగా లాంచ్ చేసింది. ఆ రాకెట్ తను తీసుకువెళ్ళిన ఎన్‌విఎస్-02 ఉపగ్రహాన్ని నిర్ణీత...

కుంభమేళా: మౌని అమావాస్య వేళ కిక్కిరిసిన ప్రయాగ, తొక్కిసలాట లాంటి పరిస్థితి

కుంభమేళా: మౌని అమావాస్య వేళ కిక్కిరిసిన ప్రయాగ, తొక్కిసలాట లాంటి పరిస్థితి

ప్రయాగరాజ్‌ త్రివేణీ సంగమం దగ్గర మహాకుంభమేళాలో ఇవాళ మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర స్నానాలు  ఆచరించే రెండో విశేషమైన రోజుగా పరిగణిస్తారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే త్రివేణీ...

‘బంగ్లాదేశీ చొరబాటుదార్లను భారత్ కలుపుకుని పోవాలి’: శామ్ పిట్రోడా ప్రేలాపన

‘బంగ్లాదేశీ చొరబాటుదార్లను భారత్ కలుపుకుని పోవాలి’: శామ్ పిట్రోడా ప్రేలాపన

కాంగ్రెస్ పార్టీ విదేశీ విభాగం ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా మరోసారి పిచ్చిప్రేలాపనలు పేలాడు. శామ్ పిట్రోడా, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడన్న సంగతి...

గణతంత్ర దినాన జాతీయ జెండా కింద గోమాంసం అమ్ముతున్న మొహిసిన్

గణతంత్ర దినాన జాతీయ జెండా కింద గోమాంసం అమ్ముతున్న మొహిసిన్

మహారాష్ట్ర మాలేగావ్ జిల్లాలో గణతంత్ర దినోత్సవం నాడు ఘోరం జరిగింది. పావర్‌వాడీ పోలీస్ స్టేషన్ పరిధిలో మొహిసిన్ అనే వ్యక్తి జాతీయ పతాకం కిందనే గోమాంసం విక్రయిస్తున్న...

రాజస్థాన్‌లో 500మంది రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల పట్టివేత

రాజస్థాన్‌లో 500మంది రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల పట్టివేత

రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వం సోమవారం నాడు అక్రమ చొరబాటుదారులపై విరుచుకుపడింది. రాష్ట్ర రాజధాని జైపూర్‌లో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు, బంగ్లాదేశీయులను నిర్బంధించింది. జైపూర్ పోలీసులు సోమవారం నాడు...

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఐఐఎస్‌సి మాజీ డైరెక్టర్ తదితరులపై ఎస్సీఎస్టీ కేసు

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఐఐఎస్‌సి మాజీ డైరెక్టర్ తదితరులపై ఎస్సీఎస్టీ కేసు

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్, బెంగళూరులోని ఐఐఎస్‌సి మాజీ డైరెక్టర్ బలరామ్, మరో 16 మంది మీద ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం...

ఐసిస్‌తో సంబంధాలున్న వ్యక్తి అరెస్ట్, మరో ఇద్దరి ఇళ్ళలో ఎన్ఐఏ సోదాలు

ఐసిస్‌తో సంబంధాలున్న వ్యక్తి అరెస్ట్, మరో ఇద్దరి ఇళ్ళలో ఎన్ఐఏ సోదాలు

ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్‌తో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో అల్ఫాజిద్ అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. తమిళనాడు రాజధాని చెన్నయ్‌లోని పురసైవాక్కం...

ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు రాణా అయ్యూబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు

ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు రాణా అయ్యూబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు

జర్నలిస్టు ముసుగులో హిందూ వ్యతిరేక ప్రచారం చేసే రాణా అయ్యూబ్ మీద ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదయింది. అడ్వొకేట్ అమితా సచ్‌దేవా ఫిర్యాదు మేరకు ఢిల్లీ సెషన్స్ కోర్టు...

కేజ్రీవాల్ ‘విష’ ప్రచారం అబద్ధమని తేల్చిన ఢిల్లీ జల్ బోర్డు

కేజ్రీవాల్ ‘విష’ ప్రచారం అబద్ధమని తేల్చిన ఢిల్లీ జల్ బోర్డు

త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నోటికొచ్చిన ప్రేలాపనలు పేలుతున్నారు. ఆ క్రమంలోనే, హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం...

బంగ్లాదేశ్‌కు అన్నిరకాల సహాయం నిలిపివేసిన అమెరికా

బంగ్లాదేశ్‌కు అన్నిరకాల సహాయం నిలిపివేసిన అమెరికా

అమెరికా సంయుక్త రాష్ట్రాల 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన కేవలం ఆరు రోజుల తర్వాత డొనాల్డ్ ట్రంప్, బంగ్లాదేశ్‌లో అమెరికా కార్యకలాపాలు అన్నింటినీ నిలిపివేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్...

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో మొదటిసారి గణతంత్ర వేడుకలు

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో మొదటిసారి గణతంత్ర వేడుకలు

గణతంత్ర దినోత్సవం నాడు ఛత్తీస్‌గఢ్‌ కొత్తచరిత్ర రచించింది. మావోయిస్టు ప్రాబల్యమున్న జిల్లాల్లోని 26 మారుమూల గ్రామాల్లో జాతీయ జెండా రెపరెపలాడింది.  దేశానికి స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్ళలో ఏనాడూ...

కాశీ-మథుర ఆలయాలను తిరిగి పొందేందుకు విశ్వహిందూ పరిషత్ ప్రణాళిక

కాశీ-మథుర ఆలయాలను తిరిగి పొందేందుకు విశ్వహిందూ పరిషత్ ప్రణాళిక

కాశీ మథుర దేవాలయాలను మళ్ళీ పొందడానికి ప్రయత్నించడం కేవలం లక్ష్యం కాదని, అది తిరుగులేని నిర్ణయమని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ ప్రకటించారు. విహెచ్‌పి ఆదివారం...

జగన్ కేసుల బదిలీ అక్కర్లేదు, రోజువారీ విచారణ చేపట్టాలి: సుప్రీంలో రఘురామ పిటిషన్ కొట్టివేత

జగన్ కేసుల బదిలీ అక్కర్లేదు, రోజువారీ విచారణ చేపట్టాలి: సుప్రీంలో రఘురామ పిటిషన్ కొట్టివేత

వైఎస్ఆర్‌సిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులను బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ మేరకు రఘు రామకృష్ణ రాజు...

గుడుల్లో దర్శనాలపై 70%మంది సంతృప్తి, వసతులపై 37% భక్తుల్లో అసంతృప్తి

గుడుల్లో దర్శనాలపై 70%మంది సంతృప్తి, వసతులపై 37% భక్తుల్లో అసంతృప్తి

ధాన్యం సేకరణలో 89.92% మంది రైతుల నుంచి సంతృప్తి గోనె సంచుల విషయంలో 30% శాతం అసంతృప్తి ఆసుపత్రుల్లో సేవలపై 35% అసంతృప్తి, అవినీతిపై 37% ఫిర్యాదు...

“ఒక దేశం ఒక ఎన్నిక వల్ల దేశానికి ఆర్థిక క్రమశిక్షణ”

“ఒక దేశం ఒక ఎన్నిక వల్ల దేశానికి ఆర్థిక క్రమశిక్షణ”

ఒక దేశం, ఒక ఎన్నిక విధానం వల్ల దేశ పరిపాలనలో నిలకడతనం వస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గణతంత్ర దిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి జాతినుద్దేశించి...

మన ఘన గణతంత్ర దినం

మన ఘన గణతంత్ర దినం

ఇవాళ భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటోంది. మనదేశానికి 1947లో స్వతంత్రం వచ్చింది. కానీ మన దేశాన్ని పాలించుకోడానికి అవసరమైన రాజ్యాంగాన్ని రూపొందించుకోడానికి సుమారు మూడేళ్ళ సమయం...

2025 పద్మ పురస్కారాల ప్రకటన : బాలకృష్ణకు పద్మభూషణ్

2025 పద్మ పురస్కారాల ప్రకటన : బాలకృష్ణకు పద్మభూషణ్

2025 సంవత్సరానికి పద్మ అవార్డులను భారత ప్రభుత్వం ప్రకటించింది. దేశపు అత్యున్నత పౌర పురస్కారాలు అయిన పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కార విజేతల జాబితాను గణతంత్ర దినోత్సవం...

ప్రపంచంలోనే ఎత్తయిన చీనాబ్ రైల్వేబ్రిడ్జిపై వందేభారత్  ట్రయల్‌రన్

ప్రపంచంలోనే ఎత్తయిన చీనాబ్ రైల్వేబ్రిడ్జిపై వందేభారత్ ట్రయల్‌రన్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వేబ్రిడ్జిగా చీనాబ్ బ్రిడ్జి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. జమ్మూ, కశ్మీర్ ప్రాంతాలను కలుపుతూ నిర్మించిన రైల్వేలైన్‌లో అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం ఆ...

అయోధ్య బాలరాముడి మూర్తికి శిలను సేకరించిన ప్రదేశంలో రామమందిర నిర్మాణ సన్నాహాలు

అయోధ్య బాలరాముడి మూర్తికి శిలను సేకరించిన ప్రదేశంలో రామమందిర నిర్మాణ సన్నాహాలు

శ్రీరామజన్మభూమి అయోధ్యలో ఐదు శతాబ్దాల పోరాటాల తర్వాత బాలరాముడి భవ్యమందిరం సాకారమవడం హిందువులందరినీ భావోద్వేగాలకు లోనుచేసింది. ఇటీవలే ఆ మందిర ప్రాణప్రతిష్ఠ మొదటి వార్షికోత్సవం కూడా వైభవంగా...

మహాకుంభమేళా 2025: ద్వాదశ మాధవ పరిక్రమ గ్యాలరీని పెద్దసంఖ్యలో దర్శిస్తున్న భక్తులు

మహాకుంభమేళా 2025: ద్వాదశ మాధవ పరిక్రమ గ్యాలరీని పెద్దసంఖ్యలో దర్శిస్తున్న భక్తులు

మహాకుంభమేళాలో భాగంగా త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న భక్తులకు ప్రయాగరాజ్‌లో మరో అద్భుతమైన అనుభవం కలుగుతోంది. అదే ద్వాదశ మాధవ పరిక్రమ. విష్ణుమూర్తికి చెందిన పన్నెండు...

ఇద్దరు అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాదులకు ఎన్ఐఎ కోర్టు జైలుశిక్ష

ఇద్దరు అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాదులకు ఎన్ఐఎ కోర్టు జైలుశిక్ష

భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కుట్రలో భాగస్వాములైనందుకు ఇద్దరు ఉగ్రవాదులకు అస్సాం గువాహటిలోని ఎన్ఐఎ ప్రత్యేక న్యాయస్థానం శిక్షలు విధించింది. భారత ఉపఖండంలో అల్‌ఖైదా (ఎక్యుఐఎస్) అనుబంధ సంస్థ,...

గౌహతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో మైనర్ బాలికపై లైంగిక దాడి

గౌహతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో మైనర్ బాలికపై లైంగిక దాడి

అస్సాం గౌహతి పట్టణంలోని గౌహతి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మైనర్ బాలిక మీద ఆస్పత్రి ఉద్యోగి ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ వ్యక్తిని...

గాంధీ తాత చెట్టు నేడే విడుదల

గాంధీ తాత చెట్టు నేడే విడుదల

ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన ‘గాంధీ తాత చెట్టు’ సినిమా ఇవాళ విడుదలైంది. పద్మావతి మల్లాది ఈ చిత్రంతో దర్శకురాలిగా...

వక్ఫ్ జేపీసీ చైర్మన్‌ను దూషించిన టీఎంసీ ఎంపీ

వక్ఫ్ జేపీసీ చైర్మన్‌ను దూషించిన టీఎంసీ ఎంపీ

వక్ఫ్ సవరణ బిల్లు 2024ను చర్చించేందుకు నియమించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశం రసాభాసగా జరిగింది. సమావేశంలో పాల్గొన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తనపై...

గణతంత్ర కవాతులో భారత సైన్యపు ‘బ్యాటిల్‌ఫీల్డ్ సర్వెయిలెన్స్ సిస్టమ్స్’

గణతంత్ర కవాతులో భారత సైన్యపు ‘బ్యాటిల్‌ఫీల్డ్ సర్వెయిలెన్స్ సిస్టమ్స్’

గణతంత్ర దినోత్సవం నాడు జరిగే కవాతులో ఈ యేడాది రెండు కొత్త అంశాలను జోడిస్తున్నట్లు భారత సైన్యం ప్రకటించింది. వాటిలో మొదటిది యుద్ధరంగంల ఉపయోగించే నిఘా వ్యవస్థలు...

ఆవును కోసి చంపేసి సోషల్ మీడియాలో వీడియో పెట్టిన ఆరుగురు ముస్లిముల అరెస్ట్

ఆవును కోసి చంపేసి సోషల్ మీడియాలో వీడియో పెట్టిన ఆరుగురు ముస్లిముల అరెస్ట్

ఆరుగురు ముస్లిములు ఓ పిక్నిక్‌కు వెళ్ళారు. అక్కడ ఒక ఆవును కోసి చంపేసారు. తాము చేసిన ఘనకార్యాన్ని వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. ఆ...

ఇరాక్‌లో షరియా కోర్టులకు మరిన్ని అధికారాలు : తొమ్మిదేళ్ళ బాలికలకు వివాహాలు ఇక చట్టబద్ధం

ఇరాక్‌లో షరియా కోర్టులకు మరిన్ని అధికారాలు : తొమ్మిదేళ్ళ బాలికలకు వివాహాలు ఇక చట్టబద్ధం

ఇరాక్ పార్లమెంటు జనవరి 21న 3 వివాదాస్పద చట్టాలను ఆమోదించింది, తద్వారా కుటుంబ వ్యవహారాల్లో ఇస్లామిక్ న్యాయాన్ని అమలు చేయడం ప్రారంభించింది. వాటిలో ప్రధానమైనది, తీవ్రంగా చర్చలకు...

శివుడి వారసత్వం, హిందూ సంప్రదాయాలే భారతీయ సంస్కృతి : జామియా మిలియా వీసీ

శివుడి వారసత్వం, హిందూ సంప్రదాయాలే భారతీయ సంస్కృతి : జామియా మిలియా వీసీ

సనాతన ధర్మానికి అందరినీ కలుపుకుని వెళ్ళే తత్వం ఉందని, దేశపు అస్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో సనాతన ధర్మానిది కీలక పాత్ర అని జామియా మిలియా ఇస్లామియా వైస్ ఛాన్సలర్...

మహాకుంభమేళాలో రష్యా, ఉక్రెయిన్ సాధువుల ‘గురుపరంపర పూజ’

మహాకుంభమేళాలో రష్యా, ఉక్రెయిన్ సాధువుల ‘గురుపరంపర పూజ’

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా ప్రపంచదేశాలను ఆకర్షిస్తోంది. తాజాగా ఇవాళ రష్యా, ఉక్రెయిన్ దేశాలకు చెందిన సాధువులు ప్రయాగరాజ్‌లో భజనలు, కీర్తనలతో ప్రార్థనలు చేసారు. పరస్పరం...

ఉమ్మడి పౌరస్మృతిని నోటిఫై చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం, పెళ్ళిళ్ళ రిజిస్ట్రేషన్‌కు నియమాలు

ఉమ్మడి పౌరస్మృతిని నోటిఫై చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం, పెళ్ళిళ్ళ రిజిస్ట్రేషన్‌కు నియమాలు

ఉత్తరాఖండ్ ప్రభుత్వం మంగళవారం జనవరి 21న ఉమ్మడి పౌర స్మృతిని (యూనిఫాం సివిల్ కోడ్ – యూసీసీ) నోటిఫై చేసింది. అందులో వివాహ నిబంధనలు, వ్యక్తిగత హక్కుల...

సుభాష్ చంద్రబోస్: భారత స్వతంత్ర సంగ్రామ మార్గదర్శి

సుభాష్ చంద్రబోస్: భారత స్వతంత్ర సంగ్రామ మార్గదర్శి

‘నేతాజీ’గా పేరు ప్రఖ్యాతులు గడించిన సుభాష్ చంద్రబోస్ నిఖార్సైన జాతీయవాది, శ్రోతలను ఆకట్టుకునే వక్త, సృజనశీలియైన నిర్వాహకుడు, అచంచలమైన దేశభక్తుడు, స్వతంత్రం కోసం భారత్ చేసిన పోరాటంలో...

కాంగ్రెస్ ఏర్పరచిన 9 జిల్లాలను బీజేపీ సర్కారు రద్దు చేయడంపై ముస్లిముల నిరసన

కాంగ్రెస్ ఏర్పరచిన 9 జిల్లాలను బీజేపీ సర్కారు రద్దు చేయడంపై ముస్లిముల నిరసన

రాజస్థాన్‌లో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 17 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసారు. వాటిలో 9 జిల్లాలను ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. వాటితో...

బొకారో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతం, సింగ్భమ్‌లో 21 ఐఈడీలు పట్టివేత

బొకారో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతం, సింగ్భమ్‌లో 21 ఐఈడీలు పట్టివేత

ఝార్ఖండ్‌లోని భొకారో జిల్లాలో భద్రతా బలగాలు ఈ ఉదయం ఇద్దరు మావోయిస్టులను తుదముట్టించారు. వారిలో ఒకరు ఏరియా కమాండర్‌ అని గుర్తించారు. ఝార్ఖండ్ పోలీసులు, 209 కోబ్రా...

స్త్రీపురుషులు కలిసి వర్కవుట్స్ చేసే ఆరోగ్య కార్యక్రమాలు ‘హరామ్’

స్త్రీపురుషులు కలిసి వర్కవుట్స్ చేసే ఆరోగ్య కార్యక్రమాలు ‘హరామ్’

కేరళలో బహుళ జనాదరణ పొందిన ‘మల్టీ ఎక్సర్‌సైజ్ కాంబినేషన్ (ఎంఇసి-7)’ అనే ఫిజికల్ ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ను ఆ రాష్ట్రంలో ప్రముఖ ఇస్లామిక్ బోధకుడైన కంఠాపురం అబూబకర్ ముస్లియార్...

అన్ని మతాల ధార్మిక ఆస్తుల కోసం ఒకే చట్టం ఉండాలి: విహెచ్‌పి

అన్ని మతాల ధార్మిక ఆస్తుల కోసం ఒకే చట్టం ఉండాలి: విహెచ్‌పి

వక్ఫ్ (సవరణ) చట్టంపై ఏర్పడిన సంయుక్త పార్లమెంటరీ సంఘానికి, దేశంలోని అన్ని మతాల ధార్మిక ఆస్తుల కోసం ఒకే చట్టం తీసుకురావాలని విశ్వహిందూ పరిషత్ ప్రతిపాదించింది. ముస్లిముల...

హిండెన్‌బర్గ్‌ ‘స్వతంత్ర’ మోసం బట్టబయలు: ఆన్సన్ ఫండ్స్, టీఎంసీతో బంధాలు బహిర్గతం

హిండెన్‌బర్గ్‌ ‘స్వతంత్ర’ మోసం బట్టబయలు: ఆన్సన్ ఫండ్స్, టీఎంసీతో బంధాలు బహిర్గతం

భారతదేశాన్ని నష్టపరచాలనే దురుద్దేశంతో 2023లో అదానీ గ్రూప్ సంస్థల మీద దుష్ప్రచారం చేసిన షార్ట్‌సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రిసెర్చ్ మోసాలు వెల్లడయ్యాయి. ఆర్థిక లబ్ధి కోసం తాము...

సోమవారం ఒక్కరోజే 23 కోట్లు దాటిన ఆర్టీసీ ఆదాయం

సోమవారం ఒక్కరోజే 23 కోట్లు దాటిన ఆర్టీసీ ఆదాయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్‌టీసీ) చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా 20. 01. 2025న రికార్డు స్థాయిలో రూ.23.71 కోట్ల ఆదాయాన్ని సాదించింది. ఈ...

సింధులోయ లిపిని అర్ధం చేసుకోడానికి కృత్రిమ మేధతో ప్రయత్నాలు

సింధులోయ లిపిని అర్ధం చేసుకోడానికి కృత్రిమ మేధతో ప్రయత్నాలు

సుమారు 4500 ఏళ్ళ నాటి సింధులోయ లిపి రహస్యాలను కనుగొనడానికి కొత్తతరం విద్వాంసులు, పరిశోధకులు కృత్రిమ మేధను (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్), ఇతర ఆధునిక సాంకేతికతలనూ వినియోగిస్తున్నారు. ఈ...

ఒడిషాలో వెలుగు చూసిన బుద్ధుడి తల, ఏనుగు శిల్పం తదితర పురావస్తు అవశేషాలు

ఒడిషాలో వెలుగు చూసిన బుద్ధుడి తల, ఏనుగు శిల్పం తదితర పురావస్తు అవశేషాలు

ఒడిషా జాజ్‌పూర్ జిల్లా రత్నగిరిలో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఎఎస్ఐ) జరుపుతున్న తవ్వకాల్లో విలువైన అవశేషాలు లభించాయి. పురాతన బౌద్ధ కళాఖండాలు, ఆ ప్రాంతం ఒకప్పుడు...

మురుగన్ ఆలయం దగ్గర జంతుబలికి ముస్లిం సంస్థల ప్రయత్నం, హిందువుల నిరసనతో విఫలం

మురుగన్ ఆలయం దగ్గర జంతుబలికి ముస్లిం సంస్థల ప్రయత్నం, హిందువుల నిరసనతో విఫలం

తమిళనాడు తిరుపరన్‌కుండ్రం పట్టణంలో మదురై కొండ మీద జంతువులను బలి ఇవ్వడానికి ఎస్‌డిపిఐ సహా ముస్లిం సంస్థలు గత శనివారం ప్రయత్నించాయి. హిందువుల ఫిర్యాదుతో పోలీసులు జోక్యం...

మహాకుంభమేళాలో నాగ సాధువుల కీలక పాత్ర

మహాకుంభమేళాలో నాగ సాధువుల కీలక పాత్ర

ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక జనసంగమంగా మహాకుంభమేళా 2025 వాసికెక్కింది. ప్రయాగరాజ్‌లోని త్రివేణీసంగమం దగ్గర ఈ కుంభమేళా జనవరి 13న మొదలై ఫిబ్రవరి 26 వరకూ సాగుతుంది. భారతీయ...

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతల స్వీకరణ

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతల స్వీకరణ

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసారు. అమెరికాకు స్వర్ణయుగం ప్రారంభమైందని, తాను ప్రమాణం చేసిన రోజు దేశానికి విమోచన దినమనీ వ్యాఖ్యానించారు. అమెరికాను మళ్ళీ...

అంతర్జాతీయ టెర్రరిస్టు సంస్థలతో సంబంధాలున్న ఉగ్రవాది జాహెర్ అలీ అరెస్ట్

అంతర్జాతీయ టెర్రరిస్టు సంస్థలతో సంబంధాలున్న ఉగ్రవాది జాహెర్ అలీ అరెస్ట్

అస్సాం స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఢుబ్రీ జిల్లాలో ఓ కరడుగట్టిన జిహాదీ ఉగ్రవాదిని అరెస్ట్ చేసారు. అతివాద ఇస్లామిస్టు ఉగ్రవాద సంస్థకు చెందిన అతన్ని జాహెర్ అలీగా...

పాకిస్తాన్‌లో మసీదు కూల్చివేత

పాకిస్తాన్‌లో మసీదు కూల్చివేత

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రొవిన్స్‌లో సియాల్‌కోట్‌లోని దస్కా ప్రాంతంలో ఒక మసీదును కూల్చివేసారు. పాకిస్తాన్‌లో మైనారిటీలైన అహ్మదీ తెగ ముస్లిములకు చెందిన మసీదు అది. నిజానికా మసీదు, పాకిస్తాన్...

నైపుణ్య అభివృద్ధిలో భాగంగా జర్మన్ భాషలో శిక్షణ

నైపుణ్య అభివృద్ధిలో భాగంగా జర్మన్ భాషలో శిక్షణ

స్కిల్ ఇంటర్నేషనల్ ఇనీషియేటివ్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్‌డిసి), టూ కామ్స్ అనే సంస్థతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఆ మేరకు రాష్ట్రంలోని...

అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ కార్యక్రమాన్ని త్వరలో మొదలుపెడతాం: ట్రంప్

అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ కార్యక్రమాన్ని త్వరలో మొదలుపెడతాం: ట్రంప్

మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ అంతకుముందు వాషింగ్టన్‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా చరిత్రలోనే...

హమాస్ చెర నుంచి విముక్తమై ఇళ్ళకు చేరిన ముగ్గురు ఇజ్రాయెలీ మహిళలు

హమాస్ చెర నుంచి విముక్తమై ఇళ్ళకు చేరిన ముగ్గురు ఇజ్రాయెలీ మహిళలు

ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తొలి విడత అమలులో భాగంగా ఆదివారం ముగ్గురు ఇజ్రాయెలీ మహిళలను హమాస్ విడిచిపెట్టింది. వారు తమతమ ఇళ్ళకు చేరుకున్నారు. దాంతో...

దావోస్ సదస్సు కోసం జ్యూరిక్ చేరుకున్న చంద్రబాబు బృందం

దావోస్ సదస్సు కోసం జ్యూరిక్ చేరుకున్న చంద్రబాబు బృందం

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో యేటా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం బయలుదేరి వెళ్ళింది. ఆ బృందం కొద్దిసేపటి...

సప్తతి వేళ కార్మికుల ‘గృహ సంపర్కా’నికి మజ్దూర్ సంఘ్ సన్నాహాలు

సప్తతి వేళ కార్మికుల ‘గృహ సంపర్కా’నికి మజ్దూర్ సంఘ్ సన్నాహాలు

భారతీయ మాజ్దూర్ సంఘ్ 70వ వార్షికోత్సవం సందర్భంగా కార్మిక బంధువులందరినీ వారి వారి ఇళ్ళలో వ్యక్తిగతంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి వారి సాధక బాధకాలను తెలుసుకొని...

మహాకుంభమేళాలో ప్రతీరోజూ సాయంత్రం ‘సంస్కృతి కా సంగమ్’

మహాకుంభమేళాలో ప్రతీరోజూ సాయంత్రం ‘సంస్కృతి కా సంగమ్’

144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళా త్రివేణీ సంగమ క్షేత్రం ప్రయాగరాజ్‌లో జనవరి 13నుంచీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటిరోజు పుష్య పూర్ణిమ, రెండవరోజు మకర సంక్రాంతి...

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఛత్తీస్‌గఢ్‌లోని బైగా గిరిజనుల బృందం

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఛత్తీస్‌గఢ్‌లోని బైగా గిరిజనుల బృందం

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ‘పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్‌’లో ఒకటైన బైగా గిరిజన తెగకు చెందిన ఆరుగురు వ్యక్తులకు అరుదైన అవకాశం దక్కింది. జనవరి 26న గణతంత్ర దినాన...

అంతర్జాతీయ ఆయుధాల స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించిన మిజోరం పోలీసులు

అంతర్జాతీయ ఆయుధాల స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించిన మిజోరం పోలీసులు

బంగ్లాదేశ్, మయన్మార్ మధ్య అతిపెద్ద అంతర్జాతీయ ఆయుధాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను మిజోరం పోలీసులు ఛేదించారు. కేంద్ర బలగాల నుంచి అందిన సమాచారం ఆధారంగా మిజోరం పోలీసులు...

భారతీయ సంస్కృతి మౌలిక ఆదర్శాల రూపమే మహాకుంభమేళా: ఆరిఫ్ మహమ్మద్ ఖాన్

భారతీయ సంస్కృతి మౌలిక ఆదర్శాల రూపమే మహాకుంభమేళా: ఆరిఫ్ మహమ్మద్ ఖాన్

మహాకుంభమేళా భారతీయ సంస్కృతి మౌలిక ఆదర్శాలకు నిలువెత్తు రూపమని బిహార్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అన్నారు. దేశంలోని అన్ని వైవిధ్యాలూ ముగిసి అందరూ భక్తులుగా కనిపించే...

త్వరలో జమ్మూ-కశ్మీర్‌ ప్రాంతాలను కలిపే ‘కోల్డ్-రెడీ’ వందేభారత్ రైలు

త్వరలో జమ్మూ-కశ్మీర్‌ ప్రాంతాలను కలిపే ‘కోల్డ్-రెడీ’ వందేభారత్ రైలు

జమ్మూకశ్మీర్‌లో ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇటీవల నిర్మించిన 17 కిలోమీటర్ల కట్రా – రియాసీ సెక్షన్‌లో రైళ్ళు నడపడానికి కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (సిఆర్ఎస్)...

మెగాలితిక్ కాలం నాటి శిలా చిత్రలేఖనాలు తమిళనాడులో లభ్యం

మెగాలితిక్ కాలం నాటి శిలా చిత్రలేఖనాలు తమిళనాడులో లభ్యం

తిరువణ్ణామలై జిల్లా పరిశోధనా కేంద్రానికి చెందిన బృందం నాలుగు ప్రాచీన శిలా చిత్రలేఖనాలను (రాక్ పెయింటింగ్స్) కనుగొంది. మెగాలితిక్ కాలం నాటికి చెందిన ఆ చిత్రలేఖనాలు సుమారు...

క్రికెటర్ నితీష్‌కుమార్‌ రెడ్డిని సత్కరించిన సీఎం, ఏసీఏ తరఫున రూ.25 లక్షల చెక్కు అందజేత

క్రికెటర్ నితీష్‌కుమార్‌ రెడ్డిని సత్కరించిన సీఎం, ఏసీఏ తరఫున రూ.25 లక్షల చెక్కు అందజేత

అంత‌ర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అండగా వుంటూ అన్నివిధాలుగా ప్రోత్స‌హిస్తుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు, విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు....

మూడవ ‘కాశీ-తమిళ సంగమా’నికి సిద్ధమవుతున్న ఐఐటీ మద్రాస్

మూడవ ‘కాశీ-తమిళ సంగమా’నికి సిద్ధమవుతున్న ఐఐటీ మద్రాస్

భారత ప్రభుత్వపు విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘కాశీ తమిళ సంగమం’ కార్యక్రమం మూడో ఎడిషన్‌ను నిర్వహించడానికి ఐఐటీ మద్రాస్ సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 15 నుంచి 24వరకూ...

“బాబ్రీ మసీదు మళ్ళీ కడతాం, రామమందిరాన్ని కూలదోస్తాం”

“బాబ్రీ మసీదు మళ్ళీ కడతాం, రామమందిరాన్ని కూలదోస్తాం”

పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలు భారత్‌ను అస్థిరపరిచే కుట్రలతో మరోసారి కొత్త సభ్యులను చేర్చుకుంటున్నాయి. ఆ ప్రక్రియలో భాగంగా యువ ముస్లిములను అతివాదులుగా మార్చేందుకు బాబ్రీ...

హిందూ ముసుగులో సెక్స్‌టార్షన్ చేస్తున్న ముస్లిం యువతి అరెస్ట్

హిందూ ముసుగులో సెక్స్‌టార్షన్ చేస్తున్న ముస్లిం యువతి అరెస్ట్

మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌ పోలీసులు హనీట్రాప్ గ్యాంగ్ నడుపుతున్న ఒక మహిళను మంగళవారం అరెస్ట్ చేసారు. నిందితురాలు రాణూ మాన్సురీ మీద ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆమెను పట్టుకున్నారు....

రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి ఆధ్వర్యంలో సంవిధాన్ గౌరవ్ దివస్

రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి ఆధ్వర్యంలో సంవిధాన్ గౌరవ్ దివస్

రాష్ట్రం అంతటా బీజేపీ ఆధ్వర్యంలో సంవిధాన్ గౌరవ్ దివస్ నిర్వహిస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. ఆమె ఇవాళ సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమ...

సంక్రాంతి రోజుల్లో లింగరాజస్వామి ఆలయంలో ఆగిపోయిన పూజలు

సంక్రాంతి రోజుల్లో లింగరాజస్వామి ఆలయంలో ఆగిపోయిన పూజలు

ఒడిషా భువనేశ్వర్‌లోని ప్రఖ్యాత లింగరాజస్వామి దేవాలయంలో సేవాయత్‌లలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ కారణంగా స్వామికి సోమవారం అంటే భోగి పండుగ రోజు నుంచీ పూజలు, నైవేద్యాలు...

హిందువుగా నటిస్తూ హిందూ యువతులను మోసం చేస్తున్న ముస్లిం పట్టివేత

హిందువుగా నటిస్తూ హిందూ యువతులను మోసం చేస్తున్న ముస్లిం పట్టివేత

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో హిందూ జాగరణ్ మంచ్ కార్యకర్తలు జాహిద్ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. అతను రాహుల్ సింగ్ అనే పేరుతో హిందూ యువతులను మోసగిస్తున్నాడన్నది...

మహాకుంభమేళాలో ఆయుష్‌లా నటిస్తున్న అయూబ్ అలీ పట్టివేత

మహాకుంభమేళాలో ఆయుష్‌లా నటిస్తున్న అయూబ్ అలీ పట్టివేత

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. త్రివేణీ సంగమం దగ్గర పవిత్ర స్నానాలు ఆచరించే ఈ పర్వం హిందువులకు పరమ పవిత్రమైనది. అక్కడ ఒక...

బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ను దూషించే ప్రయత్నంలో భారత్‌పైనే యుద్ధం ప్రకటించిన రాహుల్

బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ను దూషించే ప్రయత్నంలో భారత్‌పైనే యుద్ధం ప్రకటించిన రాహుల్

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం నాడు బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై మళ్ళీ తాజాగా ఆరోపణలు చేసారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ దేశంలోని దాదాపు ప్రతీ జాతీయ సంస్థనూ ఆక్రమించేసుకున్నాయని...

1978 శంభల ఘర్షణల్లో బాధితులకు 47ఏళ్ళ తర్వాత న్యాయం

1978 శంభల ఘర్షణల్లో బాధితులకు 47ఏళ్ళ తర్వాత న్యాయం

యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మూడు హిందూ కుటుంబాలకు న్యాయం చేసింది. 1978 హిందూ వ్యతిరేక ఘర్షణల్లో నిరాశ్రయులైన శంభల వాసులకు వారి భూమిని తిరిగి...

హిందూధర్మంపై కమ్మీల దాడి : శబరిమలలో స్త్రీల ప్రవేశం : కొన్ని నిజాలు, కొన్ని ప్రశ్నలు

హిందూధర్మంపై కమ్మీల దాడి : శబరిమలలో స్త్రీల ప్రవేశం : కొన్ని నిజాలు, కొన్ని ప్రశ్నలు

కేరళలోని శబరిమలలో కొలువై ఉన్న అయ్యప్పస్వామి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ భగవంతుడైన అయ్యప్ప నైష్ఠిక బ్రహ్మచారి అయిన కారణం చేత పదేళ్ళ నుంచి యాభయ్యేళ్ళ...

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం: కేజ్రీవాల్, సిసోడియా ప్రోసిక్యూషన్‌కు ఈడీకి అనుమతి

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం: కేజ్రీవాల్, సిసోడియా ప్రోసిక్యూషన్‌కు ఈడీకి అనుమతి

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను ప్రోసిక్యూట్ చేయడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్...

పిండంలో మెదడు ఎదుగుదలకు 3డి మ్యాప్: ప్రపంచంలోనే విపులమైన మ్యాప్ ప్రాజెక్టును ప్రారంభించిన ఐఐటీ మద్రాస్ పరిశోధకులు

పిండంలో మెదడు ఎదుగుదలకు 3డి మ్యాప్: ప్రపంచంలోనే విపులమైన మ్యాప్ ప్రాజెక్టును ప్రారంభించిన ఐఐటీ మద్రాస్ పరిశోధకులు

ఐఐటీ మద్రాస్ పరిశోధకులు గొప్ప ఆవిష్కరణ చేసారు. పిండంలో మెదడు ఎదుగుదల క్రమాన్ని వివరించే ప్రపంచంలోనే అత్యంత విపులమైన 3డి మ్యాప్‌ను అభివృద్ధి చేసారు. గర్భంలో ఉండే...

క్రైస్తవం నుంచి 50 కుటుంబాలు ఘర్‌వాపసీ

క్రైస్తవం నుంచి 50 కుటుంబాలు ఘర్‌వాపసీ

ఉత్తరప్రదేశ్‌ అలీగఢ్‌ ప్రాంతంలోని లాఢౌలీ గ్రామంలో 50 కుటుంబాలు సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చాయి. గతంలో క్రైస్తవంలోకి మతం మారిన ఆ కుటుంబాలు జనవరి 12న తిరిగి...

తమిళనాడులో 31మంది బంగ్లాదేశీ చొరబాటుదార్లను పట్టుకున్న ఏటీఎస్

తమిళనాడులో 31మంది బంగ్లాదేశీ చొరబాటుదార్లను పట్టుకున్న ఏటీఎస్

తమిళనాడులోని తిరుపూరు, కోయంబత్తూరు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో శనివారం రాత్రి ఏటీఎస్ బృందం తనిఖీలు నిర్వహించింది. ఆ క్రమంలో 31మంది అక్రమ బంగ్లాదేశీ చొరబాటుదారులను పట్టుకున్నారు. పోలీసులకు...

సంభాల్‌ హింసాకాండ: 60కి చేరిన అరెస్టులు

సంభాల్‌ హింసాకాండ: 60కి చేరిన అరెస్టులు

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో ఇటీవల జరిగిన హింసాకాండకు సంబంధించి మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసారు. ఘటన జరిగిన నాటి నుంచీ పరారీలో ఉన్న  ఆమిర్ అన్సారీ,...

మావోయిజం క్యాన్సర్ లాంటిది, మూలచ్ఛేదం చేయాల్సిందే: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి

మావోయిజం క్యాన్సర్ లాంటిది, మూలచ్ఛేదం చేయాల్సిందే: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి

మావోయిజం క్యాన్సర్ లాంటిది అని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌సాయి వ్యాఖ్యానించారు. దాన్ని మూలం నుంచీ ఛేదించాలనీ, ఆ సమస్యను ఒక్కసారి పరిష్కరించాలని పిలుపునిచ్చారు. సోమవారం నాడు సుక్మా...

సనాతన ధర్మంలో చేరి బాబా మోక్షపురిగా మారిన అమెరికా సైనికుడు

సనాతన ధర్మంలో చేరి బాబా మోక్షపురిగా మారిన అమెరికా సైనికుడు

మహాకుంభమేళా 2025లో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలనుంచీ ఆధ్యాత్మిక భావజాలం కలిగిన సాధుసంతులు, సన్న్యాసులు వస్తున్నారు. వారిలో బాబా మోక్షపురి ఒకరు. ఆయన గతంలో అమెరికన్ ఆర్మీలో...

తమిళనాట మదురైలో 1100 ఎద్దులతో జల్లికట్టు ప్రారంభం

తమిళనాట మదురైలో 1100 ఎద్దులతో జల్లికట్టు ప్రారంభం

తమిళనాడులోని మదురై నగరంలో ప్రపంచ ప్రఖ్యాతి గడించిన జల్లికట్టు కార్యక్రమం ఇవాళ మకర సంక్రాంతి సందర్భంగా ప్రారంభమైంది. అవనియపురం గ్రామంలో మొదటి రోజు జల్లికట్టు పోటీలు మొదలయ్యాయి....

మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులపై పూలవాన

మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులపై పూలవాన

144 ఏళ్ళకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాలో భాగంగా సుమారు కోటిమంది భక్తులు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ వద్ద త్రివేణీ సంగమంలో ఆదివారం మొదటి షాహీ స్నాన్, పుష్య పూర్ణిమ...

కాశీ విశ్వనాథ ఆలయం దగ్గర చట్టవిరుద్ధంగా మాంసం అమ్ముతున్న 15 దుకాణదారులపై కేసు

కాశీ విశ్వనాథ ఆలయం దగ్గర చట్టవిరుద్ధంగా మాంసం అమ్ముతున్న 15 దుకాణదారులపై కేసు

ఉత్తరప్రదేశ్‌లో కాశీ విశ్వనాథ ఆలయం చుట్టూ 2 కిలోమీటర్ల వ్యాసార్ధం పరిధిలో మాంసం విక్రయిస్తున్న 15మంది దుకాణదారులపై వారణాసి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. ఆ ప్రాంతంలో...

ఇంగ్లండ్‌లోని స్వామినారాయణ్ మందిరాన్ని దర్శించిన ఓంబిర్లా

ఇంగ్లండ్‌లోని స్వామినారాయణ్ మందిరాన్ని దర్శించిన ఓంబిర్లా

భారతీయ ధర్మం, సంస్కృతి, సేవాభావం, మానవ విలువలకు అంతర్జాతీయ వ్యాప్తిని కలిగిస్తున్న సంస్థలలో ప్రధానమైనది ‘బిఎపిఎస్ - బొచాసన్‌వాసీ శ్రీ అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్’ సంస్థ అని...

మహాకుంభమేళాలో టర్కీ పర్యాటకురాలి తాదాత్మ్యత

మహాకుంభమేళాలో టర్కీ పర్యాటకురాలి తాదాత్మ్యత

మహాకుంభమేళా ఘనత, ఆధ్యాత్మికత ప్రపంచ పర్యాటకుల దృష్టిని సైతం ఆకర్షిస్తున్నాయి. గంగానదికి 12ఏళ్ళకు ఒకసారి జరిగే కుంభమేళాలో పాల్గొనడానికి విదేశీయులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. కుంభమేళాను కేవలం...

కోనసీమ ఏకాదశ రుద్రప్రభల ఉత్సవానికి అరుదైన గుర్తింపు

కోనసీమ ఏకాదశ రుద్రప్రభల ఉత్సవానికి అరుదైన గుర్తింపు

తెలుగువారికి పెద్దపండుగ సంక్రాంతి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్న తెలుగువారయినా, సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. మౌలికంగా వ్యవసాయ ప్రధానమైన ఈ పండుగ శోభ పల్లెసీమల్లో అందంగా కనిపిస్తుంది. అందులోనూ...

భోగి మంటలతో ఎరుపెక్కిన తెలుగు లోగిళ్ళు

భోగి మంటలతో ఎరుపెక్కిన తెలుగు లోగిళ్ళు

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హిందువులు భోగిపండుగను వైభవంగా జరుపుకున్నారు. చిరు చీకట్లు, చలిగాలుల నడుమ తెల్లవారుజామునే భోగి మంటలు వేసారు. ఇళ్ళముందు పండుగ ప్రత్యేక రంగవల్లులు తీర్చిదిద్దారు....

Page 4 of 16 1 3 4 5 16