T Ramesh

T Ramesh

అయ్యప్ప భక్తులకు శుభవార్త…నిమిషం పాటు దర్శనం

అయ్యప్ప భక్తులకు శుభవార్త…నిమిషం పాటు దర్శనం

శబరిమల ఆలయ అభివృద్ధిలో భాగంగా కొత్త డిజైన్ రూపొందించారు. సన్నిధానం చుట్టూ గతంలో ఉన్న ఫ్లైఓవర్ ను తొలగించనున్నారు. దీంతో ఇరుముడితో వెళ్ళే భక్తులు పవిత్రమైన 18...

మహారాష్ట్ర సర్కార్‌ కీలక నిర్ణయం …లవ్‌ జిహాద్‌కు వ్యతిరేకంగా కమిటీ

మహారాష్ట్ర సర్కార్‌ కీలక నిర్ణయం …లవ్‌ జిహాద్‌కు వ్యతిరేకంగా కమిటీ

బలవంతపు మతమార్పిళ్ళు అడ్డుకట్ట వేసే ప్రక్రియలో భాగంగా లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకురాబోతుది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలోని మహాయుతి రాష్ట్ర...

సిరా చుక్కను చూపుతూ ప్రజాస్వామ్యంపై జైశంకర్ క్లాస్

సిరా చుక్కను చూపుతూ ప్రజాస్వామ్యంపై జైశంకర్ క్లాస్

ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో తాము అద్భుతంగా జీవిస్తున్నామని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. ఎన్నికల ద్వారా ఓటింగ్‌లో పాల్గొని ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నామన్నారు. ఇటీవల...

ఎదురుచూపులకు త్వరలో తెర…! మార్చి 19న భూమ్మీదకు  సునీతా, విల్ మోర్

ఎదురుచూపులకు త్వరలో తెర…! మార్చి 19న భూమ్మీదకు సునీతా, విల్ మోర్

అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, విల్ మోర్ లు త్వరలో భూమిపైకి రానున్నారు. సీఎన్‌ఎన్‌కు స్పేష్ ఎక్స్ నుంచి ఇంటర్వ్యూలో వారు...

కేజ్రీవాల్ అద్దాలమేడ పై విచారణకు ఆదేశం

కేజ్రీవాల్ అద్దాలమేడ పై విచారణకు ఆదేశం

  ఎన్నికల వాగ్దానాల నెరవేర్చడంలో అన్ని పార్టీల కంటే బీజేపీ ముందుంటుందని మరోసారి రుజువైంది. తమ సిద్ధాంతాలను మేనిఫెస్టోలో ఉంచి ప్రజల ముందు ఉంచడం అధికారమిస్తే వాటిని...

కుంభమేళా లో అగ్నివీర్ సాహసం …. బిహార్ నుంచి ప్రయాగ్ రాజ్ కు పరుగు

కుంభమేళా లో అగ్నివీర్ సాహసం …. బిహార్ నుంచి ప్రయాగ్ రాజ్ కు పరుగు

ఇప్పటికే 50 కోట్ల మంది పవిత్రస్నానాలు అంచనాలకు మంచి పోటెత్తిన భక్తులు...   ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటివరకూ...

కొత్త సీఈసీగా రాబోయేది ఎవరంటే…? బిహార్ ఎన్నికలు ఆయన ఆధ్వర్యంలోనే…!

కొత్త సీఈసీగా రాబోయేది ఎవరంటే…? బిహార్ ఎన్నికలు ఆయన ఆధ్వర్యంలోనే…!

భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేశ్‌ కుమార్‌ ఎంపికకానున్నారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో...

వల్లభనేని వంశీ అరెస్ట్ పై స్పందించిన వైసీపీ అధినేత జగన్

వల్లభనేని వంశీ అరెస్ట్ పై స్పందించిన వైసీపీ అధినేత జగన్

ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మండిపాటు ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ...

అన్నమయ్య జిల్లాలో దారుణం… యువతిపై యాసిడ్ దాడి

అన్నమయ్య జిల్లాలో దారుణం… యువతిపై యాసిడ్ దాడి

అన్నమయ్య జిల్లాలో ఓ వ్యక్తి పైశాచికత్వానికి పాల్పడ్డాడు. యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు ముఖంపై యాసిడ్ పోశాడు. గుర్రంకొండ మండలం ప్యారంపల్లెలో ఈ ఘటన జరిగింది....

శివరాత్రికి ముస్తాబవుతున్న శైవక్షేత్రాలు

శివరాత్రికి ముస్తాబవుతున్న శైవక్షేత్రాలు

బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన శ్రీశైలం నడకదారి భక్తుల కోసం పకడ్బందీ ఏర్పాట్లు ఏపీలోని 99 ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు 3,500 సర్వీసులు నడపనున్న ఏపీఎస్ ఆర్టీసీ...

మస్క్- మోదీ భేటీలో శివన్ జిలిస్…ప్రపంచ కుబేరుడి సంతానానికి ప్రత్యేక కానుకలు

మస్క్- మోదీ భేటీలో శివన్ జిలిస్…ప్రపంచ కుబేరుడి సంతానానికి ప్రత్యేక కానుకలు

  అమెరికా పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ సహా పలువురు ప్రముఖులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. బ్లెయిర్ హౌస్‌లో ప్రపంచ కుబేరుడు,...

యూఎస్ నుంచి కొనసాగుతున్న భారతీయుల తరలింపు

యూఎస్ నుంచి కొనసాగుతున్న భారతీయుల తరలింపు

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయులను ఆదేశం వెనక్కి పంపే ప్రక్రియను కొనసాగిస్తోంది. మొదటి విడతలో 104 మంది భారతీయులను యుద్ధవిమానంలో పంపిన అమెరికా, తాజాగా మరో రెండు...

ట్రంప్ తో మోదీ భేటీ…

ట్రంప్ తో మోదీ భేటీ…

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంఫ్ తో భేటీ అయ్యారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్య‌త‌లు చేప‌ట్టిన...

శ్రీ స్వామినాథ స్వామిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం

శ్రీ స్వామినాథ స్వామిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం

షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో ఒకటైన స్వామిమలై స్వామినాథ స్వామిని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. దక్షిణ భారతదేశ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా...

లోక్ సభ ముందుకు కొత్త ఆదాయపన్ను బిల్లు ముసాయిదా

లోక్ సభ ముందుకు కొత్త ఆదాయపన్ను బిల్లు ముసాయిదా

ఆదాయ ప‌న్ను 2025 బిల్లు ముసాయిదాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ , లోక్ సభలో గురువారం మధ్యాహ్నం ప్రవేశపెట్టారు. హౌజ్ క‌మిటీకి బిల్లును సిఫార‌సు...

ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా : 48 కోట్ల మంది పవిత్రస్నానాలు

ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా : 48 కోట్ల మంది పవిత్రస్నానాలు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ త్రివేణీ సంగమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గురువారం ఉదయం 21 లక్షల మందికిపైగా నదీ స్నానాలు చేశారు. మాఘ పౌర్ణమి సందర్భంగా...

వక్ఫ్ జేపీసీ రిపోర్ట్ : లోక్ సభ వాయిదా… రాజ్యసభలో గందరగోళం

వక్ఫ్ జేపీసీ రిపోర్ట్ : లోక్ సభ వాయిదా… రాజ్యసభలో గందరగోళం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నేడు రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ(JPC) నివేదికను బీజేపీ ఎంపి మేధా కులకర్ణి ప్రవేశపెట్టారు. మరోవైపు లోక్‌సభలో గందరగోళం...

అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ…

అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ…

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ రెండు రోజుల అమెరికా ప‌ర్య‌ట‌నకు వెళ్ళారు. వాషింగ్టన్ డీసీలో అడుగుపెట్టిన మోదీకి యూఎస్ మిలిటరీతో పాటు ప్ర‌భుత్వ అధికారులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు....

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఉన్నారు. కిడ్నాప్, బెదిరింపుల కేసు లో భాగంగా పోలీసులు ఆయన్ను...

ఇంగ్లండ్ తో సిరీస్ క్లీన్ స్వీప్ …చివరి వన్డేలో శుభమన్ సెంచరీ…

ఇంగ్లండ్ తో సిరీస్ క్లీన్ స్వీప్ …చివరి వన్డేలో శుభమన్ సెంచరీ…

  ఇంగ్లండ్ తో మూడు వన్డేల సిరీస్ ను భారత్ 3-0తేడాతో కైవసం చేసుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో బుధవారం జరిగిన చివరి వన్డేలో...

తండ్రీకుమారుల హత్య కేసు : దోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ

తండ్రీకుమారుల హత్య కేసు : దోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ

  తండ్రీకుమారులను సజీవదహనం చేసిన కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సజ్జన్‌ కుమార్ ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఈ...

కృష్ణా జిల్లా లో బర్డ్ ఫ్లూ… పౌల్ట్రీ లో 11 వేల కోళ్లు మృతి

కృష్ణా జిల్లా లో బర్డ్ ఫ్లూ… పౌల్ట్రీ లో 11 వేల కోళ్లు మృతి

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలకం రేపుతోంది. లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో వైరస్ ప్రభావం ఎక్కువుగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం...

అత్యంత అవినీతి దేశాల జాబితాలో భారత్ స్థానం…?

అత్యంత అవినీతి దేశాల జాబితాలో భారత్ స్థానం…?

ప్రపంచంలోనే అత్యంత అవినీతి గల దేశాల జాబితాలో భారత్ స్థానం మరింత దిగజారింది. 2024కు సంబంధించి అవినీతి కలిగిన జాబితాను ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ తాజాగా విడుదల చేసింది....

ప్రధాని మోదీ విమానానికి బెదిరింపు

ప్రధాని మోదీ విమానానికి బెదిరింపు

విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించే విమానం లక్ష్యంగా దాడి చేస్తామని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ప్రధాని...

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త … మార్చిలో డీఎస్సీ

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త … మార్చిలో డీఎస్సీ

ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీయే ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. 16,247 ఉపాధ్యాయ‌ పోస్టుల భ‌ర్తీకి మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు పాఠ‌శాల విద్యాశాఖ...

ప్రైవేటు ఆర్మీ కోసం సోషల్ మీడియాలో ప్రకటన… అర్చకులకు హెచ్చరికలు

ప్రైవేటు ఆర్మీ కోసం సోషల్ మీడియాలో ప్రకటన… అర్చకులకు హెచ్చరికలు

చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌పై దాడి కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి అక్రమాలు ఒక్కొక్కటికి వెలుగులోకి వస్తాయి. నిందితుడి రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలక...

అయోధ్య రామాలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ నిర్యాణం

అయోధ్య రామాలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ నిర్యాణం

అయోధ్యలో విషాదం చోటుచేసుకుంది. రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ నిర్యాణం చెందారు. సత్యేంద్ర దాస్ 85 ఏళ్ల వయస్సులో అస్తమించారు. అనారోగ్యానికి లఖ్‌నవూలోని ఎస్‌జీపీజీఐలో...

మేడారం చిన్నజాతర ప్రారంభం

మేడారం చిన్నజాతర ప్రారంభం

మేడారంలో చిన్నజాతర ప్రారంభమైంది. సమ్మక్క, సారలమ్మలకు ప్రతీ రెండేళ్ళకు ఓ మారు జాతర నిర్వహిస్తారు. మధ్య ఏడాదిలో నిర్వహించే పండుగను చిన్న జాతర అంటారు. నేటి నుంచి...

మణిపూర్ సీఎం రాజీనామా

మణిపూర్ సీఎం రాజీనామా

  జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.అజయ్ భల్లాను కలిసిన...

పార్లమెంటు ముందుకు వచ్చే వారం ఆదాయపన్ను కొత్త బిల్లు

పార్లమెంటు ముందుకు వచ్చే వారం ఆదాయపన్ను కొత్త బిల్లు

ప్రస్తుత ఐటీ చట్టం స్థానంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును లోక్‌సభ ముందుకు తీసుకురానుంది. వచ్చే వారం ఈ ప్రక్రియను ఎన్డీయే ప్రభుత్వం ప్రారంభించే అవకాశముంది. ప్రస్తుత...

అమరావతిలో మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శుల సదస్సు

అమరావతిలో మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శుల సదస్సు

ఏపీ మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శుల సదస్సు ఈ నెల 11న అమరావతిలో జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయం ఒకటో బ్లాక్‌లో ఉదయం 10.30...

కరేబియన్ సముద్రంలో భూకంపం

కరేబియన్ సముద్రంలో భూకంపం

సునామీ హెచ్చరికలు జారీ కరేబియన్‌ సముద్రం పరిధిలో భారీ భూప్రకంపనలు ఏర్పడ్డాయి. హోండురస్‌కు ఉత్తర దిశలో శనివారం సాయంత్రం భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై...

దిల్లీ సెక్రటేరియట్ సీజ్ ….

దిల్లీ సెక్రటేరియట్ సీజ్ ….

  దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఓటమి ఖరారైంది. దేశ రాజధానిలో 27 ఏళ్ళ తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఈ సమయంలో దిల్లీ...

దిల్లీ సీఎం రేసులో ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ …!

దిల్లీ సీఎం రేసులో ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ …!

దిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం దిశగా దూసుకెళుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు వెల్లడయ్యాయి. దేశ రాజధానిలో 27 ఏళ్ల తర్వాత...

కేజ్రీవాల్ పై అన్నాహజారే సంచలన వ్యాఖ్యలు

కేజ్రీవాల్ పై అన్నాహజారే సంచలన వ్యాఖ్యలు

  దిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ అధికార దాహమే ఆమ్ ఆద్మీ పార్టీ పతనానికి దారితీసిందని తన...

దిల్లీ ఎన్నికలు : కేజ్రీవాల్, మనీస్ సిసోడియా ఓటమి

దిల్లీ ఎన్నికలు : కేజ్రీవాల్, మనీస్ సిసోడియా ఓటమి

  దిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్ ఓటమి ఖరారైంది. న్యూదిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్, బీజేపీ అభ్యర్థి పర్వేశ్...

దిల్లీ ఫలితాలు : కాంగ్రెస్, ఆప్ తీరుపై జమ్మూకశ్మీర్ సీఎం ఆగ్రహం

దిల్లీ ఫలితాలు : కాంగ్రెస్, ఆప్ తీరుపై జమ్మూకశ్మీర్ సీఎం ఆగ్రహం

ఆప్ ను గెలిపించడం తమ బాధ్యత కాదన్న కాంగ్రెస్ దిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతుండడంపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఆప్, కాంగ్రెస్...

ఏపీలో ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు … ముఖ్య అతిథిగా లోక్‌సభ స్పీకర్

ఏపీలో ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు … ముఖ్య అతిథిగా లోక్‌సభ స్పీకర్

  ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కనీసం 20 రోజుల పాటు సభ...

జమ్మూకశ్మీర్ లో ఏడుగురు పాక్ చొరబాటుదారులు హతం

జమ్మూకశ్మీర్ లో ఏడుగురు పాక్ చొరబాటుదారులు హతం

జమ్మూకశ్మర్ బోర్డర్ వద్ద భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఏడుగురు చొరబాటుదారులను భారత ఆర్మీ మట్టుబెట్టింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో పాకిస్తాన్ ఆర్మీ సైనికులు కూడా ఉన్నారని...

రాహుల్ వ్యాఖ్యలపై ఈసీ స్పందన

రాహుల్ వ్యాఖ్యలపై ఈసీ స్పందన

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సహా ఇతర రాజకీయపార్టీలు లేవనెత్తిన ప్రశ్నలు, చేసిన సూచనలపై త్వరలో లిఖితపూర్వకంగా స్పందిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మహారాష్ట్ర...

కుంభమేళాకు పాకిస్తాన్ హిందువులు

కుంభమేళాకు పాకిస్తాన్ హిందువులు

యూపీలోని ప్ర‌యాగ్‌రాజ్‌ మ‌హా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి పెద్దఎత్తున భ‌క్తులు తరలివస్తున్నారు. దాయాది దేశమైన పాకిస్తాన్ నుంచి 68 మంది హిందువులు ప్ర‌యాగ్‌రాజ్ చేరుకున్నారు. అనంతరం...

అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న తెలుగు విద్యార్థి

అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న తెలుగు విద్యార్థి

అమెరికాలో చదువు కోసం వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి జీవితం విషాదంతంగా ముగిసింది. తుమ్మేటి సాయికుమార్ రెడ్డి అనే విద్యార్థి న్యూయార్క్ లో ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని...

ఆర్థిక మోసాలు అరికట్టేందుకు ఆర్‌బీఐ కీల‌క నిర్ణ‌యం

ఆర్థిక మోసాలు అరికట్టేందుకు ఆర్‌బీఐ కీల‌క నిర్ణ‌యం

ఆర్థిక మోసాలు అరికట్టడమే లక్ష్యంగా రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దేశీయ బ్యాంకుల వెబ్ డొమైన్ ఇక నుంచి బ్యాంక్.ఇన్ గా...

ఖమ్మంలో ఇంటర్ లాకింగ్ పనులు :30 రైళ్లు రద్దు

ఖమ్మంలో ఇంటర్ లాకింగ్ పనులు :30 రైళ్లు రద్దు

రాజమండ్రి-విజయవాడ మధ్య కూడా ప్రయాణానికి అంతరాయం ఖమ్మం రైల్వే స్టేషన్ పరిధిలో నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా రైళ్లను 11 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ...

చంద్రబాబు ప్రతిపాదనను మోదీ తిరస్కరించారన్న దేవెగౌడ…

చంద్రబాబు ప్రతిపాదనను మోదీ తిరస్కరించారన్న దేవెగౌడ…

చంద్రబాబు ఎన్డీయే చైర్మన్ పదవి అడిగారన్న దేవెగౌడ అలాంటి చర్చే జరగలేదని బీజేపీ చీఫ్ స్పష్టత టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, ఎన్డీయే చైర్మన్ లేదా...

నాగపూర్ వన్డే INDvENG-1stODI-2025 : భారత్ లక్ష్యం 249 పరుగులు

నాగపూర్ వన్డే INDvENG-1stODI-2025 : భారత్ లక్ష్యం 249 పరుగులు

పది వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసిన ఇంగ్లండ్   మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్,  భారత్ మధ్య తొలి మ్యాచ్ నాగ్పూర్ వేదికగా జరుగుతోంది....

ట్రంప్ ‘పనామా’ పంతం…రుసుము లేకుండానే ప్రయాణం

ట్రంప్ ‘పనామా’ పంతం…రుసుము లేకుండానే ప్రయాణం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో దూసుకెళుతున్నారు.సరైన పత్రాలు లేని వలసదారులను వెనక్కిపంపడంతో పాటు పనామా కాలువ విషయంలోనూ పంతం నెగ్గించుకున్నారు. పనామా కాలువను కొనుగోలు చేయాలని...

దిల్లీ విమానాశ్రయంలో పదికిలోల బంగారం పట్టివేత

దిల్లీ విమానాశ్రయంలో పదికిలోల బంగారం పట్టివేత

బంగారం అక్రమ రవాణాను దిల్లీ కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. దాదాపు పదికిలోల బంగారు నాణెలను రహస్యంగా విదేశాల నుంచి తీసుకొస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులు...

కేంద్ర నిర్ణయం: ఐటీ కడితే రేషన్ కట్ …!

కేంద్ర నిర్ణయం: ఐటీ కడితే రేషన్ కట్ …!

కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్ అన్న యోజన(PMGKAY) ద్వారా లబ్దిపొందుతున్న అనర్హులను గుర్తించి చర్యలు తీసుకోనుంది. ఆదాయ పన్నుశాఖ, ఆహార మంత్రిత్వశాఖకు అందజేసే...

వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలపై ‘సిట్’

వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలపై ‘సిట్’

ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం గతంలో జరిగిన మద్యం అమ్మకాలపై సిట్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2019 అక్టోబర్ నుంచి 2024...

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణలోనూ చికిత్సకు అనుమతి ‘గడప గడపకు మన ప్రభుత్వం’నిలిపివేత ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకంలో...

వలసదారులతో భారత్ లో దిగిన అమెరికా యుద్ధవిమానం

వలసదారులతో భారత్ లో దిగిన అమెరికా యుద్ధవిమానం

సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న భారతీయులను ట్రంప్ ప్రభుత్వం వెనక్కిపంపుతోంది. ఈ చర్యల్లో భాగంగా 104 మంది భారతీయులతో యూఎస్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన...

పాక్  ఆక్రమిత కశ్మీర్ లోకి హమాస్ …!

పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకి హమాస్ …!

పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ సంస్థ హమాస్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లో అడుగుపెడుతుందనే వార్తల నేపథ్యంలో భారత ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. కశ్మీర్ సంఘీభావ దినోత్సవంలో భాగంగా...

టీటీడీలో అన్యమత ఉద్యోగస్తుల బదిలీ

టీటీడీలో అన్యమత ఉద్యోగస్తుల బదిలీ

తిరుమలలో అన్యమత ఉద్యోగస్తుల విషయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ మహిళ‌ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ అయుర్వేద...

డర్టీ ‘మస్తాన్’ లీలలు…?

డర్టీ ‘మస్తాన్’ లీలలు…?

శారీరక సంబంధాలు...నగ్న వీడియోలు.. డ్రగ్స్ రాజ్ తరుణ్ -లావణ్య కేసులో భారీ ట్విస్ట్ లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయి అరెస్ట్ శేఖర్ బాషాపై చర్యలు కోరుతూ పోలీసులకు...

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: భవన నిర్మాణ అనుమతులకు కొత్త మార్గదర్శకాలు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: భవన నిర్మాణ అనుమతులకు కొత్త మార్గదర్శకాలు

ఆంధ్రప్రదేశ్ లో భవన నిర్మాణాల అనుమతులకు సంబంధించి ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణదారుల కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్...

ఎన్డీయే పాలనతో తగ్గిన పేదరికం : ప్రధాని మోదీ

ఎన్డీయే పాలనతో తగ్గిన పేదరికం : ప్రధాని మోదీ

ఎన్డీయే పాలనలో దేశంలో పేదరికం తగ్గిందని ప్రధాని మోదీ అన్నారు. గడిచిన పదేళ్లలో 25కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం...

ఏపీ అసెంబ్లీ : మూడు కమిటీలకు చైర్మన్‌ల నియామకం

ఏపీ అసెంబ్లీ : మూడు కమిటీలకు చైర్మన్‌ల నియామకం

ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థలో ఫైనాన్షియల్‌ కమిటీల నియామకం జరిగింది. ఈ మేరకు స్పీకర్ అయన్నపాత్రుడు నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్‌గా పులవర్తి రామాంజనేయులు, పబ్లిక్...

వైసీపీ ముఖ్యనేతలతో వైఎస్ జగన్ భేటీ …

వైసీపీ ముఖ్యనేతలతో వైఎస్ జగన్ భేటీ …

అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై చర్చ...! ప్రస్తుత రాజకీయపరిణామాలపై సమాలోచనలు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. చాలా...

రేపే దిల్లీ అసెంబ్లీ పోలింగ్

రేపే దిల్లీ అసెంబ్లీ పోలింగ్

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి5న జరగనున్నాయి. మొత్తం 70 శాసనసభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. పోలింగ్ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు...

TG EAPCET- 25ఎంసెట్ షెడ్యూల్ విడుదల

TG EAPCET- 25ఎంసెట్ షెడ్యూల్ విడుదల

తెలంగాణలో బీటెక్, బీఫార్మసీతోపాటు బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశానికి TG EAPCET: 25 షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 25 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 2 నుంచి...

దక్షిణాఫ్రికాలో హిందూ ఆలయం ప్రారంభం

దక్షిణాఫ్రికాలో హిందూ ఆలయం ప్రారంభం

దక్షిణార్ధ గోళములో ఇదే అతి పెద్దదని ‘బాప్స్’ ప్రకటన దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్  లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభమైంది. ఈ విషయాన్ని బోచసన్యాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్...

పనిగంటల అంశంపై కేంద్రం స్పష్టత

పనిగంటల అంశంపై కేంద్రం స్పష్టత

ఉద్యోగుల పని గంటల పెంచాలంటూ పలువురు కార్పొరేట్ పెద్దలు వ్యక్తం చేసిన అభిప్రాయంపై కేంద్రప్రభుత్వం స్పందించింది. పని గంటలను వారానికి 70 లేదా 90 గంటలకు పెంచే...

తెలుగురాష్ట్రాల్లో భక్తిశ్రద్ధలతో రథసప్తమి వేడుకలు

తెలుగురాష్ట్రాల్లో భక్తిశ్రద్ధలతో రథసప్తమి వేడుకలు

లోకాన్ని కాపాడే శ్రీ సూర్య భగవానుడి జయంతి సందర్భంగా తెలుగు నేల పులకించిపోతోంది. తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో రథసప్తమి వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద...

దిల్లీ ఎన్నికల ప్రచారం: ఆప్ అబద్దాలు నమ్మవద్దని ఓటర్లకు మోదీ వినతి

దిల్లీ ఎన్నికల ప్రచారం: ఆప్ అబద్దాలు నమ్మవద్దని ఓటర్లకు మోదీ వినతి

దిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆప్ తీరును ప్రధాని మోదీ తప్పుబట్టారు. బీజేపీపై ఆప్ నేతలు చేస్తున్న విమర్శలు తిప్పికొట్టారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఒక్క మురికివాడను...

పార్లమెంటులో రామాయణం సినిమా ప్రదర్శన …ఎప్పుడంటే…?

పార్లమెంటులో రామాయణం సినిమా ప్రదర్శన …ఎప్పుడంటే…?

భారత పార్లమెంట్ మరో అరుదైన సందర్భానికి వేదికగా నిలవనుంది. ఫిబ్రవరి 15న ‘రామాయణం: ది లెజెండ్ ఆఫ్‌ ప్రిన్స్ రామ’ సినిమాను పార్లమెంటు లో ప్రదర్శించనున్నారు. లోక్‌సభ...

మహిళల U19T20 వరల్డ్‌ కప్‌ విజేతగా భారత్

మహిళల U19T20 వరల్డ్‌ కప్‌ విజేతగా భారత్

ఫైనల్ లో దక్షిణాఫ్రికాపై విజయం రెండోసారి టైటిల్ గెలిచిన భారత యువతుల జట్టు మ‌హిళ‌ల అండర్ 19టీ20 ప్రపంచ క‌ప్‌-2025 టోర్నీలో భారత్ టైటిల్ కైవసం చేసుకుంది....

ఏపీఎస్ఆర్టీసీ: వాట్సాప్ ద్వారా బస్ టికెట్ల రిజర్వేషన్

ఏపీఎస్ఆర్టీసీ: వాట్సాప్ ద్వారా బస్ టికెట్ల రిజర్వేషన్

ఏపీ ప్రభుత్వం వాట్సాప్ ఆధారిత పౌరసేవలు అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ప్రజా రవాణా సంస్థ అయిన ఏపీఎస్ ఆర్టీసీ కూడా భాగమైంది. వాట్సాప్ ద్వారా ప్రయాణీకులు టికెట్లు...

వసంత పంచమి : కుంభమేళాకు పోటెత్తిన భక్తులు

వసంత పంచమి : కుంభమేళాకు పోటెత్తిన భక్తులు

వసంత పంచమి నేపథ్యంలో మహాకుంభ మేళాకు మరోసారి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. మూడోది, చివరి అమృత్‌ స్నాన్‌ కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు త్రివేణీ సంగమానికి పోటెత్తారు....

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా మాజీ డీజీపీ, ఏబీకి కీలక పదవి

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా మాజీ డీజీపీ, ఏబీకి కీలక పదవి

ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నియామకాలు చేపట్టింది. మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే...

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా కన్నుమూత

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా కన్నుమూత

  మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC ) నవీన్ చావ్లా(79) తుదిశ్వాస విడిచారు. మెదడు శస్త్రచికిత్స కోసం దిల్లీలోని ఆపోలో ఆసుపత్రిలో చేరిన చావ్లా చికిత్స...

కేంద్ర బడ్జెట్ లో ‘‘పోలవరం, విశాఖ స్టీల్’’ కి ప్రాధాన్యం

కేంద్ర బడ్జెట్ లో ‘‘పోలవరం, విశాఖ స్టీల్’’ కి ప్రాధాన్యం

  కేంద్రప్రభుత్వం 2025-26 ఆర్థిక ఏడాదికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇందులో ఏపీకి పలు కేటాయింపులు చేశారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ సహా పలు...

కుంభమేళాకు 77 దేశాల రాయబారులు

కుంభమేళాకు 77 దేశాల రాయబారులు

ఉత్తరప్రదేశ్‌ లోని ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభమేళాకు 77 దేశాలకు చెందిన 118 మంది దౌత్యవేత్తల బృందం విచ్చేసింది. వివిధ దేశాల రాయబార కార్యాలయాల అధిపతులు, వారి సతీమణులు, దౌత్యవేత్తలు...

కేంద్ర బడ్జెట్ -2025: షెడ్యూల్ కులాలు, తెగలు మహిళలకు కేంద్రం శుభవార్త

కేంద్ర బడ్జెట్ -2025: షెడ్యూల్ కులాలు, తెగలు మహిళలకు కేంద్రం శుభవార్త

తోలు పరిశ్రమ, బొమ్మల తయారీ రంగానికి ప్రోత్సాహం కేంద్ర బ‌డ్జెట్‌-2025లో షెడ్యూల్ కులాలు, తెగల మహిళలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ శుభవార్త చెప్పారు. ఎస్‌సీ,...

మరోసారి భారీగా పెరిగిన పుత్తడి ధర

మరోసారి భారీగా పెరిగిన పుత్తడి ధర

బంగారం ధర మరోసారి భారీగా పెరిగింది. మాఘమాసం కావడంతో శుభకార్యాలు విరివిగా జరుగుతున్నాయి. దీంతో బంగారం కొనేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. దిల్లీ బులియన్‌ మార్కెట్లో శుక్రవారం...

డీఎస్సీ నోటిఫికేషన్ జారీ పై మంత్రి లోకేశ్ స్పష్టత

డీఎస్సీ నోటిఫికేషన్ జారీ పై మంత్రి లోకేశ్ స్పష్టత

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీ మంత్రి లోకేశ్ తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం మీడియాతో మాట్లాడిన నారా...

నిర్మలమ్మ బడ్జెట్ ఎనిమిదోసారి…!

నిర్మలమ్మ బడ్జెట్ ఎనిమిదోసారి…!

ఆర్థిక మంత్రిగా నిర్మల సీతారామన్‌ ఎనిమిదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ ఆర్థిక ఏడాదికి గాను శనివారంనాడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఆమె ఎనిమిదో సారి బడ్జెట్...

వాసవీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

వాసవీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

వాస‌వీ క‌న్య‌కా ప‌ర‌మేశ్వ‌రి ఆత్మార్ప‌ణ దినోత్సవం సంద‌ర్భంగా అమ్మవారికి రాష్ట్రప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పించింది. వాసవీ అమ్మవారి ఆత్మార్పణ రోజును ఇక నుంచి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ...

మహిళల U19T20 వరల్డ్ కప్ : సైమీస్ లో ఇంగ్లాండ్ పై  భారత్ విజయం …

మహిళల U19T20 వరల్డ్ కప్ : సైమీస్ లో ఇంగ్లాండ్ పై భారత్ విజయం …

మహిళల అండర్-19 టీ20 ప్రపంచ‌కప్‌ టోర్నీలో భారత్ యువతులు అద్భుతమైన ఆటతో ప్రశంసలు అందుకుంటున్నారు. కౌలాలంపూర్ వేదికగా జరిగిన సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ పై భారత్ విజయం...

భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతం

భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతం

దేశంలో చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు తీవ్రవాదులను భద్రతా బలగాలు ముట్టుబెట్టాయి. జమ్ముకశ్మీర్‌లో అక్రమచొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు పసిగట్టాయి. గురువారం రాత్రి పూంచ్‌ సెక్టార్‌లోని సరిహద్దు...

డీజీపీ ద్వారకా తిరుమలరావుకు పదవీ విరమణ వీడ్కోలు

డీజీపీ ద్వారకా తిరుమలరావుకు పదవీ విరమణ వీడ్కోలు

శక్తిమేరకు పనిచేస్తానన్న కొత్త డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా   ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేశారు. ఆయనకు తోటి పోలీసు అధికారులు, సిబ్బంది...

పేద, మధ్యతరగతి ప్రజలకు ‘లక్ష్మీ’ అనుగ్రహం

పేద, మధ్యతరగతి ప్రజలకు ‘లక్ష్మీ’ అనుగ్రహం

బడ్జెట్ సమావేశాల సందర్భంగా మీడియాతో ప్రధాని మోదీ వికసిత్ భారత్ కు బడ్జెట్ దోహదపడుతుందని ఆకాంక్ష పేదలు, మధ్యతరగతి ప్రజలపై లక్ష్మీ అమ్మవారు కరుణ చూపాలని ప్రధాని...

మహాకుంభమేళా :త్రివేణీ సంగమంలో 30 కోట్ల మంది పవిత్రస్నానాలు

మహాకుంభమేళా :త్రివేణీ సంగమంలో 30 కోట్ల మంది పవిత్రస్నానాలు

ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణీ సంగమం భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు కుంభమేళాకు తరలివస్తున్నారు. ఇప్పటివరకు...

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు : దిల్లీలో అఖిలపక్ష సమావేశం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు : దిల్లీలో అఖిలపక్ష సమావేశం

ఈ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు రేపటి (జనవరి 31) నుంచి ప్రారంభంగానున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దిల్లీలో అఖిలపక్ష భేటీ జరిగింది.కేంద్ర...

డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా

డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా

డీజీపీగా హరీశ్‌ కుమార్‌ గుప్తాను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు....

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలపై ఏపీ విద్యాశాఖ స్పష్టత

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలపై ఏపీ విద్యాశాఖ స్పష్టత

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలపై ఏపీ విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. ఈ ఏడాది ప్రథమ సంవత్సర విద్యార్ధులకు పబ్లిక్ పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తేల్చి చెప్పింది....

రిపబ్లిక్ డే పరేడ్‌లో ఏపీ శకటానికి మూడో స్థానం

రిపబ్లిక్ డే పరేడ్‌లో ఏపీ శకటానికి మూడో స్థానం

  రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా దేశ రాజధాని లో నిర్వహించిన పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్‌ శకటానికి మూడో స్థానం దక్కింది. ఏపీ ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మల శకటం...

Page 3 of 18 1 2 3 4 18