బాలికలకు ఐదారు నెలల్లో క్యాన్సర్ టీకా: కేంద్రమంత్రి జాదవ్
మహిళలను క్యాన్సర్ భారీ నుంచి రక్షించేందుకు ఐదారు నెలల్లో టీకా రాబోతుందని కేంద్రమంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ తెలిపారు 9 నుంచి 16 ఏళ్ల లోపు వయసు...
మహిళలను క్యాన్సర్ భారీ నుంచి రక్షించేందుకు ఐదారు నెలల్లో టీకా రాబోతుందని కేంద్రమంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ తెలిపారు 9 నుంచి 16 ఏళ్ల లోపు వయసు...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ అంశంపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్...
ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంసీఏ (రెండేళ్ల...
ప్రయాగ్రాజ్ కుంభమేళా ముగింపు తేదీ దగ్గర పడుతుండటంతో త్రివేణీ సంగమానికి భక్తులు పోటెత్తారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ ఆధ్యాత్మిక సంరంభం మరో ఎనిమిది రోజుల్లో...
ఉగ్రవాదంటూ మండిపాటు... కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తప్పదని హెచ్చరిక మాతృభూమిలో అడుగుపెట్టి తమ పార్టీ కార్యకర్తల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా...
‘ఇండియాస్ గాట్ లాటెంట్’ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియా పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పాపులారిటీ ఉన్నంత మాత్రాన ఇష్టానుసారం మాట్లాడటం...
దిల్లీలో 26 ఏళ్ళ తర్వాత అధికారాన్ని దక్కించుకున్న బీజేపీ, కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు, సినీతారలు పాల్గొననున్నారు. ఫిబ్రవరి 20న గురువారం...
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందగా ఆ ఇంట్లోని వృద్ధురాలు ఆ విషయాన్ని రెండు రోజుల తర్వాత బయటపెట్టింది. ఈ ఘటన ఒడిశాలోని...
తెలంగాణలోని పెద్ద గట్టు లింగమంతుల స్వామి జాతర నేటి అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో దురాజ్పల్లి పరిధిలోని...
కేరళ రాష్ట్రంలోని ఓ కేథలిక్ చర్చి ఆవరణలో తవ్వకాలు జరపగా ఆశ్చర్యకర విషయం బయటపడింది. ఆ చర్చి ఉన్న పరిసరాల్లో పురాతన ఆలయం అవశేషాలు లభ్యం అయ్యాయి....
గొప్పగొప్ప కళాకారులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన ప్రముఖనటి ఎన్టీఆర్ తొలి సినిమా మనదేశానికి నిర్మాత ఘంటసాలకు తొలి అవకాశం కల్పించిన కృష్ణవేణి తెలుగు సినీ పరిశ్రమకు...
శబరిమల ఆలయ అభివృద్ధిలో భాగంగా కొత్త డిజైన్ రూపొందించారు. సన్నిధానం చుట్టూ గతంలో ఉన్న ఫ్లైఓవర్ ను తొలగించనున్నారు. దీంతో ఇరుముడితో వెళ్ళే భక్తులు పవిత్రమైన 18...
బలవంతపు మతమార్పిళ్ళు అడ్డుకట్ట వేసే ప్రక్రియలో భాగంగా లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకురాబోతుది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి రాష్ట్ర...
దేశంలో మద్యం తాగే ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. దేశంలో రాష్ట్రాల వారీగా...
ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో తాము అద్భుతంగా జీవిస్తున్నామని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. ఎన్నికల ద్వారా ఓటింగ్లో పాల్గొని ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నామన్నారు. ఇటీవల...
అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్ మోర్ లు త్వరలో భూమిపైకి రానున్నారు. సీఎన్ఎన్కు స్పేష్ ఎక్స్ నుంచి ఇంటర్వ్యూలో వారు...
ఎన్నికల వాగ్దానాల నెరవేర్చడంలో అన్ని పార్టీల కంటే బీజేపీ ముందుంటుందని మరోసారి రుజువైంది. తమ సిద్ధాంతాలను మేనిఫెస్టోలో ఉంచి ప్రజల ముందు ఉంచడం అధికారమిస్తే వాటిని...
ఇప్పటికే 50 కోట్ల మంది పవిత్రస్నానాలు అంచనాలకు మంచి పోటెత్తిన భక్తులు... ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటివరకూ...
భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేశ్ కుమార్ ఎంపికకానున్నారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో...
ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మండిపాటు ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ...
అన్నమయ్య జిల్లాలో ఓ వ్యక్తి పైశాచికత్వానికి పాల్పడ్డాడు. యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు ముఖంపై యాసిడ్ పోశాడు. గుర్రంకొండ మండలం ప్యారంపల్లెలో ఈ ఘటన జరిగింది....
ఫిబ్రవరి 19న టోర్నీ ప్రారంభం ఫిబ్రవరి 20: భారత్ VS బంగ్లాదేశ్ ఫిబ్రవరి 23: భారత్ VS పాకిస్తాన్ మార్చి 2 : భారత్ VS న్యూజీలాండ్...
బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన శ్రీశైలం నడకదారి భక్తుల కోసం పకడ్బందీ ఏర్పాట్లు ఏపీలోని 99 ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు 3,500 సర్వీసులు నడపనున్న ఏపీఎస్ ఆర్టీసీ...
అమెరికా పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ సహా పలువురు ప్రముఖులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. బ్లెయిర్ హౌస్లో ప్రపంచ కుబేరుడు,...
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయులను ఆదేశం వెనక్కి పంపే ప్రక్రియను కొనసాగిస్తోంది. మొదటి విడతలో 104 మంది భారతీయులను యుద్ధవిమానంలో పంపిన అమెరికా, తాజాగా మరో రెండు...
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంఫ్ తో భేటీ అయ్యారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన...
షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో ఒకటైన స్వామిమలై స్వామినాథ స్వామిని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. దక్షిణ భారతదేశ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా...
ఆదాయ పన్ను 2025 బిల్లు ముసాయిదాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ , లోక్ సభలో గురువారం మధ్యాహ్నం ప్రవేశపెట్టారు. హౌజ్ కమిటీకి బిల్లును సిఫారసు...
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణీ సంగమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గురువారం ఉదయం 21 లక్షల మందికిపైగా నదీ స్నానాలు చేశారు. మాఘ పౌర్ణమి సందర్భంగా...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నేడు రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC) నివేదికను బీజేపీ ఎంపి మేధా కులకర్ణి ప్రవేశపెట్టారు. మరోవైపు లోక్సభలో గందరగోళం...
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అమెరికా పర్యటనకు వెళ్ళారు. వాషింగ్టన్ డీసీలో అడుగుపెట్టిన మోదీకి యూఎస్ మిలిటరీతో పాటు ప్రభుత్వ అధికారులు ఘన స్వాగతం పలికారు....
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఉన్నారు. కిడ్నాప్, బెదిరింపుల కేసు లో భాగంగా పోలీసులు ఆయన్ను...
ఇంగ్లండ్ తో మూడు వన్డేల సిరీస్ ను భారత్ 3-0తేడాతో కైవసం చేసుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో బుధవారం జరిగిన చివరి వన్డేలో...
తండ్రీకుమారులను సజీవదహనం చేసిన కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈ...
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలకం రేపుతోంది. లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో వైరస్ ప్రభావం ఎక్కువుగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం...
ప్రపంచంలోనే అత్యంత అవినీతి గల దేశాల జాబితాలో భారత్ స్థానం మరింత దిగజారింది. 2024కు సంబంధించి అవినీతి కలిగిన జాబితాను ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ తాజాగా విడుదల చేసింది....
విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించే విమానం లక్ష్యంగా దాడి చేస్తామని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ప్రధాని...
ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీయే ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. 16,247 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ...
చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు సీఎస్ రంగరాజన్పై దాడి కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి అక్రమాలు ఒక్కొక్కటికి వెలుగులోకి వస్తాయి. నిందితుడి రిమాండ్ రిపోర్ట్లో కీలక...
అయోధ్యలో విషాదం చోటుచేసుకుంది. రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ నిర్యాణం చెందారు. సత్యేంద్ర దాస్ 85 ఏళ్ల వయస్సులో అస్తమించారు. అనారోగ్యానికి లఖ్నవూలోని ఎస్జీపీజీఐలో...
మేడారంలో చిన్నజాతర ప్రారంభమైంది. సమ్మక్క, సారలమ్మలకు ప్రతీ రెండేళ్ళకు ఓ మారు జాతర నిర్వహిస్తారు. మధ్య ఏడాదిలో నిర్వహించే పండుగను చిన్న జాతర అంటారు. నేటి నుంచి...
రోహిత శర్మ సెంచరీ ...గిల్ అర్ధ శతకం సిరీస్ గెలిచిన భారత్ ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను మరో మ్యాచ్...
జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.అజయ్ భల్లాను కలిసిన...
దిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో సీఎం పదవి అతిషి రాజీనామా చేశారు. నేటి ఉదయం దిల్లీ రాజ్ నివాస్ కు వెళ్లిన అతిషి...
ప్రస్తుత ఐటీ చట్టం స్థానంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును లోక్సభ ముందుకు తీసుకురానుంది. వచ్చే వారం ఈ ప్రక్రియను ఎన్డీయే ప్రభుత్వం ప్రారంభించే అవకాశముంది. ప్రస్తుత...
ఏపీ మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శుల సదస్సు ఈ నెల 11న అమరావతిలో జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయం ఒకటో బ్లాక్లో ఉదయం 10.30...
సునామీ హెచ్చరికలు జారీ కరేబియన్ సముద్రం పరిధిలో భారీ భూప్రకంపనలు ఏర్పడ్డాయి. హోండురస్కు ఉత్తర దిశలో శనివారం సాయంత్రం భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై...
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి (TTD) తిరుపతి, ఎన్ఆర్ఐ భక్తులకు శుభవార్త చెప్పింది. తిరుపతి వాసులకు ఈ నెల 11న తిరుమల శ్రీవారి దర్శనం కోసం 9న...
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఓటమి ఖరారైంది. దేశ రాజధానిలో 27 ఏళ్ళ తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఈ సమయంలో దిల్లీ...
దిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం దిశగా దూసుకెళుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు వెల్లడయ్యాయి. దేశ రాజధానిలో 27 ఏళ్ల తర్వాత...
దిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ అధికార దాహమే ఆమ్ ఆద్మీ పార్టీ పతనానికి దారితీసిందని తన...
దిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్ ఓటమి ఖరారైంది. న్యూదిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్, బీజేపీ అభ్యర్థి పర్వేశ్...
ఆప్ ను గెలిపించడం తమ బాధ్యత కాదన్న కాంగ్రెస్ దిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతుండడంపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఆప్, కాంగ్రెస్...
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కనీసం 20 రోజుల పాటు సభ...
ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు ఫ్రాన్స్ టూర్ 12, 13 తేదీల్లో అమెరికాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 10 నుంచి విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు....
జమ్మూకశ్మర్ బోర్డర్ వద్ద భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఏడుగురు చొరబాటుదారులను భారత ఆర్మీ మట్టుబెట్టింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో పాకిస్తాన్ ఆర్మీ సైనికులు కూడా ఉన్నారని...
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సహా ఇతర రాజకీయపార్టీలు లేవనెత్తిన ప్రశ్నలు, చేసిన సూచనలపై త్వరలో లిఖితపూర్వకంగా స్పందిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మహారాష్ట్ర...
యూపీలోని ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దాయాది దేశమైన పాకిస్తాన్ నుంచి 68 మంది హిందువులు ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. అనంతరం...
అమెరికాలో చదువు కోసం వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి జీవితం విషాదంతంగా ముగిసింది. తుమ్మేటి సాయికుమార్ రెడ్డి అనే విద్యార్థి న్యూయార్క్ లో ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని...
ఆర్థిక మోసాలు అరికట్టడమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ బ్యాంకుల వెబ్ డొమైన్ ఇక నుంచి బ్యాంక్.ఇన్ గా...
ఏపీ పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైసీపీలో చేరారు. శైలజానాథ్ కు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్...
రాజమండ్రి-విజయవాడ మధ్య కూడా ప్రయాణానికి అంతరాయం ఖమ్మం రైల్వే స్టేషన్ పరిధిలో నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా రైళ్లను 11 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ...
చంద్రబాబు ఎన్డీయే చైర్మన్ పదవి అడిగారన్న దేవెగౌడ అలాంటి చర్చే జరగలేదని బీజేపీ చీఫ్ స్పష్టత టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, ఎన్డీయే చైర్మన్ లేదా...
ఇంగ్లండ్, భారత్ మధ్య నాగపూర్ లో జరిగిన వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిపై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో మూడు మ్యాచ్ ల...
పది వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసిన ఇంగ్లండ్ మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్, భారత్ మధ్య తొలి మ్యాచ్ నాగ్పూర్ వేదికగా జరుగుతోంది....
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో దూసుకెళుతున్నారు.సరైన పత్రాలు లేని వలసదారులను వెనక్కిపంపడంతో పాటు పనామా కాలువ విషయంలోనూ పంతం నెగ్గించుకున్నారు. పనామా కాలువను కొనుగోలు చేయాలని...
ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు నామసంకీర్తన ఫిబ్రవరి 12న అలిపిరి వద్ద మెట్ల పూజ ఫిబ్రవరి 12న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి టీటీడీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి...
బంగారం అక్రమ రవాణాను దిల్లీ కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. దాదాపు పదికిలోల బంగారు నాణెలను రహస్యంగా విదేశాల నుంచి తీసుకొస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులు...
కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన(PMGKAY) ద్వారా లబ్దిపొందుతున్న అనర్హులను గుర్తించి చర్యలు తీసుకోనుంది. ఆదాయ పన్నుశాఖ, ఆహార మంత్రిత్వశాఖకు అందజేసే...
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం గతంలో జరిగిన మద్యం అమ్మకాలపై సిట్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2019 అక్టోబర్ నుంచి 2024...
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణలోనూ చికిత్సకు అనుమతి ‘గడప గడపకు మన ప్రభుత్వం’నిలిపివేత ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకంలో...
ఆంధ్రప్రదేశ్ లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటైంది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు భారత రైల్వే శాఖ ఖరారు చేసింది. విశాఖ రైల్వే...
సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న భారతీయులను ట్రంప్ ప్రభుత్వం వెనక్కిపంపుతోంది. ఈ చర్యల్లో భాగంగా 104 మంది భారతీయులతో యూఎస్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన...
పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ సంస్థ హమాస్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లో అడుగుపెడుతుందనే వార్తల నేపథ్యంలో భారత ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. కశ్మీర్ సంఘీభావ దినోత్సవంలో భాగంగా...
తిరుమలలో అన్యమత ఉద్యోగస్తుల విషయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ మహిళ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ అయుర్వేద...
శారీరక సంబంధాలు...నగ్న వీడియోలు.. డ్రగ్స్ రాజ్ తరుణ్ -లావణ్య కేసులో భారీ ట్విస్ట్ లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయి అరెస్ట్ శేఖర్ బాషాపై చర్యలు కోరుతూ పోలీసులకు...
ఆంధ్రప్రదేశ్ లో భవన నిర్మాణాల అనుమతులకు సంబంధించి ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణదారుల కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్...
ఎన్డీయే పాలనలో దేశంలో పేదరికం తగ్గిందని ప్రధాని మోదీ అన్నారు. గడిచిన పదేళ్లలో 25కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం...
ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థలో ఫైనాన్షియల్ కమిటీల నియామకం జరిగింది. ఈ మేరకు స్పీకర్ అయన్నపాత్రుడు నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్గా పులవర్తి రామాంజనేయులు, పబ్లిక్...
అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై చర్చ...! ప్రస్తుత రాజకీయపరిణామాలపై సమాలోచనలు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. చాలా...
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి5న జరగనున్నాయి. మొత్తం 70 శాసనసభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. పోలింగ్ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు...
తెలంగాణలో బీటెక్, బీఫార్మసీతోపాటు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి TG EAPCET: 25 షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 25 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 2 నుంచి...
దక్షిణార్ధ గోళములో ఇదే అతి పెద్దదని ‘బాప్స్’ ప్రకటన దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభమైంది. ఈ విషయాన్ని బోచసన్యాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్...
ఉద్యోగుల పని గంటల పెంచాలంటూ పలువురు కార్పొరేట్ పెద్దలు వ్యక్తం చేసిన అభిప్రాయంపై కేంద్రప్రభుత్వం స్పందించింది. పని గంటలను వారానికి 70 లేదా 90 గంటలకు పెంచే...
లోకాన్ని కాపాడే శ్రీ సూర్య భగవానుడి జయంతి సందర్భంగా తెలుగు నేల పులకించిపోతోంది. తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో రథసప్తమి వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద...
దిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆప్ తీరును ప్రధాని మోదీ తప్పుబట్టారు. బీజేపీపై ఆప్ నేతలు చేస్తున్న విమర్శలు తిప్పికొట్టారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఒక్క మురికివాడను...
భారత పార్లమెంట్ మరో అరుదైన సందర్భానికి వేదికగా నిలవనుంది. ఫిబ్రవరి 15న ‘రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ సినిమాను పార్లమెంటు లో ప్రదర్శించనున్నారు. లోక్సభ...
ఫైనల్ లో దక్షిణాఫ్రికాపై విజయం రెండోసారి టైటిల్ గెలిచిన భారత యువతుల జట్టు మహిళల అండర్ 19టీ20 ప్రపంచ కప్-2025 టోర్నీలో భారత్ టైటిల్ కైవసం చేసుకుంది....
ఏపీ ప్రభుత్వం వాట్సాప్ ఆధారిత పౌరసేవలు అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ప్రజా రవాణా సంస్థ అయిన ఏపీఎస్ ఆర్టీసీ కూడా భాగమైంది. వాట్సాప్ ద్వారా ప్రయాణీకులు టికెట్లు...
వసంత పంచమి నేపథ్యంలో మహాకుంభ మేళాకు మరోసారి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. మూడోది, చివరి అమృత్ స్నాన్ కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు త్రివేణీ సంగమానికి పోటెత్తారు....
ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నియామకాలు చేపట్టింది. మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే...
ఓ వాహనం అదుపుతప్పి కాలువలో పడిన ఘటనలో ఏడుగురు చనిపోయారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో జరిగింది. హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా కు చెందిన 14 మంది...
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC ) నవీన్ చావ్లా(79) తుదిశ్వాస విడిచారు. మెదడు శస్త్రచికిత్స కోసం దిల్లీలోని ఆపోలో ఆసుపత్రిలో చేరిన చావ్లా చికిత్స...
కేంద్రప్రభుత్వం 2025-26 ఆర్థిక ఏడాదికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇందులో ఏపీకి పలు కేటాయింపులు చేశారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ సహా పలు...
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు 77 దేశాలకు చెందిన 118 మంది దౌత్యవేత్తల బృందం విచ్చేసింది. వివిధ దేశాల రాయబార కార్యాలయాల అధిపతులు, వారి సతీమణులు, దౌత్యవేత్తలు...
తోలు పరిశ్రమ, బొమ్మల తయారీ రంగానికి ప్రోత్సాహం కేంద్ర బడ్జెట్-2025లో షెడ్యూల్ కులాలు, తెగల మహిళలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. ఎస్సీ,...
బంగారం ధర మరోసారి భారీగా పెరిగింది. మాఘమాసం కావడంతో శుభకార్యాలు విరివిగా జరుగుతున్నాయి. దీంతో బంగారం కొనేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. దిల్లీ బులియన్ మార్కెట్లో శుక్రవారం...
ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టీ20లో విజయం సాధించిన భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది. పుణే వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ 15 పరుగుల...
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీ మంత్రి లోకేశ్ తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం మీడియాతో మాట్లాడిన నారా...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.