T Ramesh

T Ramesh

బెంగళూరు టెస్ట్ డే-2: లీడ్ లో న్యూజీలాండ్

బెంగళూరు టెస్ట్ డే-2: లీడ్ లో న్యూజీలాండ్

బెంగళూరు టెస్ట్ రెండోరోజు ఆటలో న్యూజీలాండ్, భారత్ పై అన్ని విభాగాల్లో ఆధిక్యం ప్రదర్శించింది. భారత్ ను 46 పరుగులకే ఆలౌట్ చేసిన కివీస్, బ్యాటింగ్ లోనూ...

ఫెమినా మిస్ ఇండియాగా నిఖితా పోర్వాల్

ఫెమినా మిస్ ఇండియాగా నిఖితా పోర్వాల్

ఫెమినా మిస్‌ ఇండియా కిరీటాన్ని మధ్యప్రదేశ్‌ లోని ఉజ్జయినికి చెందిన నిఖిత పోర్వాల్‌ ఈ ఏడాది దక్కించుకున్నారు. ముంబైలో ఈవెంట్‌లో నిఖిత విజయం సాధించారు. రేఖా పాండే,...

హర్యానాలో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం

హర్యానాలో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం

ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు హర్యానా సీఎంగా నాయబ్‌ సింగ్‌ సైనీ, రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, నాయబ్ సింగ్ సైనీతో...

బెంగళూరు టెస్ట్: 46  పరుగులకే పది వికెట్లు డౌన్, ఐదుగురు డకౌట్

బెంగళూరు టెస్ట్: 46 పరుగులకే పది వికెట్లు డౌన్, ఐదుగురు డకౌట్

  బెంగళూరు టెస్ట్ లో భారత్ ప్రదర్శన అత్యంత పేలవంగా సాగింది. లంచ్ బ్రేక్ సమయానికి ఆరు వికెట్లు నష్టపోయి 34 పరుగులు చేసిన రోహిత్ సేన,...

సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ సంజీవ్ కుమార్ పేరు సిఫార్సు

పౌరసత్వ చట్టం లో సెక్షన్ 6ఏ చెల్లుబాటు పై సుప్రీం తీర్పు

అస్సాంకు వలసవచ్చిన విదేశీయులు, భారతీయ పౌరులుగా నమోదు చేసుకోవడానికి అనుమతించే పౌరసత్వ చట్టంలోని నిబంధన చెల్లుబాటుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది . పౌరసత్వ చట్టం 1955లోని...

ఆధారాలు లేకుండానే ఆరోపణలు

ఆధారాలు లేకుండానే ఆరోపణలు

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్ పై కెనడా ప్రధాని చేసిన ఆరోపణల్లో పసలేదని మరోసారి రుజువైంది. గత ఏడాది జరిగిన ఈ...

బెంగళూరు టెస్ట్ DAY-2: వెంటాడుతున్న వరుణుడు

బెంగళూరు టెస్ట్ DAY-2: వెంటాడుతున్న వరుణుడు

వాన కారణంగా ఆట నిలిచే సమయానికి 12.4 ఓవర్లలో భారత్ స్కోర్...13/3...   బెంగళూరు వేదికగా భారత్‌-న్యూజీలాండ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు వర్షం మరోసారి అంతరాయం...

సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ సంజీవ్ కుమార్ పేరు సిఫార్సు

సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ సంజీవ్ కుమార్ పేరు సిఫార్సు

భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తదుపరి సీజేగా సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పేరును...

న్యూజీలాండ్ VS భారత్ : బెంగళూరు టెస్ట్ DAY-1: తొలిరోజు వర్షార్పణం

న్యూజీలాండ్ VS భారత్ : బెంగళూరు టెస్ట్ DAY-1: తొలిరోజు వర్షార్పణం

న్యూజీలాండ్‌, భారత్‌ల మధ్య బెంగళూరు వేదికగా జరగాల్సిన తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. టాస్‌ పడకుండానే మొదటి రోజు ఆట...

కేంద్ర ఉద్యోగులకు దీపావళి  డీఏ

కేంద్ర ఉద్యోగులకు దీపావళి  డీఏ

కోటిమందికి ప్రయోజనం, ఖజానాపై రూ. 9448 కోట్లు  భారం   కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా డీఏను 3 శాతం పెంచేందుకు కేబినెట్ ఆమోదించింది. ప్రధాని...

ఏపీకి వాయుగుండం ముప్పు … !

ఏపీకి వాయుగుండం ముప్పు … !

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపు ఉదయం నెల్లూరు పుదుచ్చేరి మధ్య తీరం దాటనుంది. 15 కి.మీ వేగంతో దూసుకొస్తున్న కారణంగా దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు...

‘రైతుల ఆదాయం పెంచేలా కేంద్ర కేబినెట్ నిర్ణయాలు’

‘రైతుల ఆదాయం పెంచేలా కేంద్ర కేబినెట్ నిర్ణయాలు’

రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా కేంద్రమంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ‘పీఎం...

జమ్మూకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం

జమ్మూకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం

జ‌మ్మూక‌శ్మీర్ ముఖ్యమంత్రిగా నేషనల్‌ కాన్ఫరెన్స్ పార్టీ అగ్ర‌నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. శ్రీనగర్‌లోని షేర్-ఇ- కశ్మీర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది....

హర్యానా బీజేపీ శాసనసభా పక్ష నేతగా నయాబ్ సింగ్ సైనీ

హర్యానా బీజేపీ శాసనసభా పక్ష నేతగా నయాబ్ సింగ్ సైనీ

హర్యానా బీజేపీ శాసనసభాపక్ష నేతగా నయాబ్‌ సింగ్‌ సైనీ ఎన్నికయ్యారు. పంచకులలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సైనీని శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు...

ఆంజనేయస్వామి ఆలయాన్ని ధ్వంసం చేసిన దుండగులు

ఆంజనేయస్వామి ఆలయాన్ని ధ్వంసం చేసిన దుండగులు

చిత్తూరు జిల్లాలో ఘటన హిందూ ఆలయాలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నవరాత్రుల సందర్భంగా తెలంగాణ సహా పలు చోట్ల అమ్మవారి విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. తాజాగా...

అమెరికాలో ప్రమాదం : ముగ్గురు తెలుగువారు సహా ఐదుగురు ఎన్ఆర్ఐలు మృతి

అమెరికాలో ప్రమాదం : ముగ్గురు తెలుగువారు సహా ఐదుగురు ఎన్ఆర్ఐలు మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు సహా ఐదుగురు ప్రవాస భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. రాండాల్ఫ్ స‌మీపంలో సోమ‌వారం సాయంత్రం 6.45 గంట‌ల‌కు  ప్ర‌మాదం జ‌రిగింది....

ముత్యాలమ్మ విగ్ర‌హం ధ్వంసంపై జ‌న‌సేనాని ఆగ్రహం

ముత్యాలమ్మ విగ్ర‌హం ధ్వంసంపై జ‌న‌సేనాని ఆగ్రహం

సికింద్రాబాద్ లో ముత్యాలమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడంపై  ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత  పవన్‌ కళ్యాణ్ స్పందించారు. ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్న...

నైరుతి నిష్క్రమణ… ఈశాన్యం ఆగమనం

నైరుతి నిష్క్రమణ… ఈశాన్యం ఆగమనం

నైరుతి రుతుపవనాలు భారత్ దేశ పరిధి నుంచి పూర్తిగా నిష్క్రమించగా, ఈశాన్య రుతుపవనాలు ముందుగానే ప్రవేశించాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతంలో...

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీలు

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీలు

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భవానీ దీక్షదారులు పోటెత్తారు. భవానీ మాల ధారణ చేపట్టిన స్వాములు విరమణ కోసం ఇంద్రకీలాద్రికి చేరుకుని దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. ఆలయం నుంచి బస్టాండ్...

హిందువులను విభజించాలని కాంగ్రెస్ కుట్ర : ప్రధాని మోదీ

మౌలిక సదుపాయాల్లో విప్లవాత్మక మార్పే ‘గతిశక్తి’ లక్ష్యం

ప్రధానమంత్రి గతిశక్తి ప్రాజెక్టు గురించి ప్రధాని మోదీ, సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. మౌలిక సదుపాయాల కల్పనలో విప్లవాత్మక మార్పే లక్ష్యంగా గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌ను...

సిద్దిఖీ హత్యపై బిష్ణోయ్ గ్యాంగ్ కీలక ప్రకటన

సిద్దిఖీ హత్యపై బిష్ణోయ్ గ్యాంగ్ కీలక ప్రకటన

ఎన్సీపీ (అజిత్‌ పవార్‌ వర్గం)‌ నేత, సల్మాన్‌ఖాన్‌ స్నేహితుడు బాబా సిద్ధిఖీని హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ వెల్లడించింది. బాబా సిద్ధిఖీ శనివారం సాయంత్రం...

దర్శన సమయం పొడిగించిన శబరిమల దేవస్థానం

దర్శన సమయం పొడిగించిన శబరిమల దేవస్థానం

శబరిమల అయ్యప్ప దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది స్వామి దర్శన సమయాన్ని పొడిగించినట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. ఆలయ...

రౌండ్ ఫిగర్ : విదేశీ మద్యం బాటిళ్ల ధరలపై చట్ట సవరణ

రౌండ్ ఫిగర్ : విదేశీ మద్యం బాటిళ్ల ధరలపై చట్ట సవరణ

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఎక్సైజ్ పాలసీ రెండు రోజుల్లో అమలులోకి రానుంది. ప్రైవేటు మద్యం దుకాణాలు అక్టోబర్ 15 నుంచి తెరుచుకోనున్నాయి. దీంతో దేశంలో తయారయ్యే విదేశీ...

కొండప్రాంతాల్లో భారత సైన్యానికి జంతువుల సాయం

కొండప్రాంతాల్లో భారత సైన్యానికి జంతువుల సాయం

జడల బర్రెలను ఉపయోగించే విషయంలో ట్రయల్స్ కొండప్రాంత సరిహద్దులో భద్రత, ఇతర అవసరాల కోసం భారత సైన్యం జంతువుల సేవలను ఉపయోగించేందుకు సిద్ధమైంది. లద్ధాఖ్‌లో ప్రతికూల వాతావరణ...

ఆంధ్రప్రదేశ్ భారీ వర్ష సూచన ..!

ఆంధ్రప్రదేశ్ భారీ వర్ష సూచన ..!

ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ నెల 14 నాటికి...

టీ20 క్రికెట్ : బంగ్లాదేశ్ పై భారత్ క్లీన్ స్వీప్ … 3-0తో సిరీస్ కైవసం

టీ20 క్రికెట్ : బంగ్లాదేశ్ పై భారత్ క్లీన్ స్వీప్ … 3-0తో సిరీస్ కైవసం

బంగ్లాదేశ్ తో జరిగిన  రెండు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు, అంతకంటే మెరుగ్గా  ఆడి టీ20 సిరీస్ ను కూడా తన...

ఉప్పల్ మ్యాచ్ నిర్వహణపై వీహెచ్‌పీ కీలక హెచ్చరిక

ఉప్పల్ మ్యాచ్ నిర్వహణపై వీహెచ్‌పీ కీలక హెచ్చరిక

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగబోయే భారత్-బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్‌ను అడ్డుకుంటామని విశ్వహిందూ పరిషత్ (VHP) హెచ్చరించింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో వీహెచ్‌పీ ఈ ప్రకటన...

బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ఖండించిన ఆర్ఎస్ఎస్ చీఫ్

బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ఖండించిన ఆర్ఎస్ఎస్ చీఫ్

బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ఖండించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ బలహీనంగా ఉండటం నేరమని వ్యాఖ్య   దసరా ఉత్సవాల వేళ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఆర్‌ఎస్‌ఎస్...

ఏపీ నూతన మద్యం పాలసీ: లైసెన్స్ కోసం వెల్లువెత్తిన దరఖాస్తులు

ఏపీ నూతన మద్యం పాలసీ: లైసెన్స్ కోసం వెల్లువెత్తిన దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం పాలసీలో బాగంగా దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగియడంతో ప్రభుత్వానికి 90 వేల దరఖాస్తులు అందాయి....

సిద్ధిదాయినిగా శ్రీశైల భ్రమరాంబ అమ్మవారి దర్శనం

సిద్ధిదాయినిగా శ్రీశైల భ్రమరాంబ అమ్మవారి దర్శనం

శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో తొమ్మిదో రోజున భ్రమరాంబదేవి అమ్మవారు సిద్ధిదాయిని అలంకారంలో దర్శనమిచ్చారు. నవదుర్గా స్వరూపాల్లో తొమ్మిదో రూపమే సిద్ధిదాయిని అమ్మవారు....

జమ్ముకశ్మీర్ లో ఎన్సీకి ఆప్ మద్దతు

జమ్ముకశ్మీర్ లో ఎన్సీకి ఆప్ మద్దతు

జమ్ముకశ్మీర్‌ రాజకీయాల్లో మరో పరిణామం చోటుచేసుకుంది. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో పాలకపార్టీగా అవతరించిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆప్ పేర్కొంది. ఈ మేరకు జమ్ముకశ్మీర్...

‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ లో రేసర్ గా నిఖిల్

‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ లో రేసర్ గా నిఖిల్

ద‌ర్శ‌కుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో యువ న‌టుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టీజర్ రిలీజైంది. ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్...

యుద్ధ క్షేత్రాల్లో సమస్యలకు పరిష్కారాలు దొరకవు: ప్రధాని మోదీ

యుద్ధ క్షేత్రాల్లో సమస్యలకు పరిష్కారాలు దొరకవు: ప్రధాని మోదీ

ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న యుద్ధ‌, రాజ‌కీయ సంక్షోభాల కారణంగా ద‌క్షిణాసియా దేశాలపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుందని ప్ర‌ధాని నరేంద్ర మోదీ అన్నారు. యురేషియా, వెస్ట్ ఏషియా దేశాల్లో శాంతి,...

జపాన్ సంస్థకు నోబెల్ శాంతి పురస్కారం

జపాన్ సంస్థకు నోబెల్ శాంతి పురస్కారం

జ‌పాన్‌కు చెందిన నిహ‌న్ హిడంక్యో సంస్థ‌కు నోబెల్ శాంతి పుర‌స్కారం -2024 దక్కింది. హిరోషిమా, నాగ‌సాకిపై జ‌రిగిన అణుబాంబు దాడి బాధితుల కోసం నిహ‌న్ హిడంక్యో సంస్థ...

టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌గా నోయెల్‌ టాటా

టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌గా నోయెల్‌ టాటా

టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌ గా నోయెల్‌ టాటా నియమితులయ్యారు. పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా బుధవారం రాత్రి కన్నుమూయడంతో ఆ స్థానంలో నోయెల్...

హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్ లో అపచారం

హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్ లో అపచారం

హైదరాబాద్ లో ఘోర అపచారం జరిగింది. నవరాత్రుల కోసం ప్రతిష్టించిన విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి ఘోర అపచారానికి పాల్పడ్డారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో దేవి...

బంగ్లాదేశ్ లో దుశ్చర్య :  శక్తిపీఠంలో ప్రధాని మోదీ కానుకగా అందజేసిన కిరీటం చోరీ

బంగ్లాదేశ్ లో దుశ్చర్య : శక్తిపీఠంలో ప్రధాని మోదీ కానుకగా అందజేసిన కిరీటం చోరీ

బంగ్లాదేశ్ లోని ప్రఖ్యాత శక్తిపీఠంలో చోరీ జరిగింది. దుండగులు అమ్మవారికి చెందిన కిరీటీన్ని ఎత్తుకెళ్లారు. ఈ కిరీటాన్ని ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్ళినప్పడు అమ్మవారికి కానుకగా...

రేషన్ కార్డుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త

రేషన్ కార్డుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త

రేషన్‌కార్డు దారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వంట నూనె ధరలు విపరీతంగా పెరగడంతో దసరా నేపథ్యంలో ప్రజలకు వెసులుబాటు కల్పించేందుకు  ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వంట...

మహాగౌరిగా కటాక్షించిన శ్రీశైల భ్రమరాంబాదేవి

మహాగౌరిగా కటాక్షించిన శ్రీశైల భ్రమరాంబాదేవి

దసరా మహోత్సవాల్లో  భాగంగా శ్రీశైలంలో శరన్నవరాత్రులు నయనానందకరంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో  ఎనిమిదోజైన  గురువారం సాయంత్రం దుర్గాష్టమి సందర్భంగా భ్రమరాంబ అమ్మవారు మహాగౌరిగా దర్శనమిచ్చారు. నంది వాహనంపై నుంచి...

నేత్రపర్వంగా తిరుమల శ్రీవారి  స్వర్ణ రథోత్సవం, గజవాహనసేవ

నేత్రపర్వంగా తిరుమల శ్రీవారి స్వర్ణ రథోత్సవం, గజవాహనసేవ

తిరుమల వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సాయంత్రం శ్రీవారు బంగారు తేరులో పయనించి భక్తులను అనుగ్రహించారు. స్వ‌ర్ణర‌థోత్స‌వం అత్యంత వైభ‌వంగా జరిగింది. స్వామివారి స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంతో...

కాళరాత్రి స్వరూప అలంకారంలో భ్రమరాంబ అమ్మవారు

కాళరాత్రి స్వరూప అలంకారంలో భ్రమరాంబ అమ్మవారు

ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరాస్థితా లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా వర మూర్థధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ     సమస్త భూ మండలానికి నాభిస్థానం, శక్తిపీఠం,...

హరియాణాలో బీజేపీ గెలుపు ఎన్డీయేకు శుభసూచకం : చంద్రబాబు

హరియాణాలో బీజేపీ గెలుపు ఎన్డీయేకు శుభసూచకం : చంద్రబాబు

హరియాణా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం ఎన్డీయేకు శుభసూచకం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధాని మోదీపై నమ్మకంతో సుస్థిరత, అభివృద్ధికే ప్రజలు ఓటేశారని...

హిందువులను విభజించాలని కాంగ్రెస్ కుట్ర : ప్రధాని మోదీ

హిందువులను విభజించాలని కాంగ్రెస్ కుట్ర : ప్రధాని మోదీ

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. సమాజంలో కాంగ్రెస్ పార్టీ విష బీజాలు నాటుతోందని మండిపడిన ప్రధాని మోదీ, హిందువులను విభజించేందుకు కుట్రలు చేస్తోందని...

Nobel Prize 2024: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

Nobel Prize 2024: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్‌ బహుమతి లభించింది. ప్రొటీన్ల డిజైన్లకు సంబంధించిన పరిశోధనలకు గానూ శాస్త్రవేత్తలు డేవిడ్ బెకర్, డెమిస్‌ హసబిస్‌, జాన్‌...

కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

శరన్నవరాత్రుల సందర్భంగా బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గమ్మవారికి సీఎం చంద్రబాబు, రాష్ట్రప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి కొండపైకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబులకు ఆలయ...

లావోస్ పర్యటనకు ప్రధాని మోదీ

లావోస్ పర్యటనకు ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రేపు లావోస్ కు పయనం అవుతున్నారు. అక్టోబర్ 10, 11 తేదీల్లో...

ఆర్బీఐ : పదోసారి స్థిరంగానే కీలక వడ్డీ రేట్లు

ఆర్బీఐ : పదోసారి స్థిరంగానే కీలక వడ్డీ రేట్లు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.  రెపో రేటును వరుసగా పదో  సారి కూడా  6.5 శాతంగా కొనసాగించాలని నిర్ణయించింది. మూడు రోజుల...

ఏపీలో అర్హులకు త్వరలో రేషన్ కార్డులు మంజూరు …!

ఏపీలో అర్హులకు త్వరలో రేషన్ కార్డులు మంజూరు …!

అర్హులకు త్వరలో రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్‌కార్డుల్లో పేరు మార్పు చేర్పులు కూడా చేపట్టనుంది. కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపు, చేర్పుతో...

తిరుమల శ్రీవారికి హనుమంత వాహనసేవ, వైభవంగా గరుడ సేవ

తిరుమల శ్రీవారికి హనుమంత వాహనసేవ, వైభవంగా గరుడ సేవ

సప్తగిరులపై తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా  సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు  బుధవారం ఉదయం శ్రీరాముని అవతారంలో హనుమంత వాహనంపై మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు....

కాత్యాయనీదేవి అలంకారంలో శ్రీశైల భ్రమరాంబ అమ్మవారు

కాత్యాయనీదేవి అలంకారంలో శ్రీశైల భ్రమరాంబ అమ్మవారు

శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రమైన  శ్రీగిరిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు కనులపండగగా కొనసాగుతున్నాయి. భ్రమరాంబ అమ్మవారు మంగళవారం రాత్రి కాత్యాయనీ అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. ఈ అలంకారంలో  కాత్యాయనీ...

పరువునష్టం దావా : నాంపల్లి కోర్టులో నాగార్జున వాంగ్మూలం

పరువునష్టం దావా : నాంపల్లి కోర్టులో నాగార్జున వాంగ్మూలం

మంత్రి కొండా సురేఖ పై పరువునష్టం దావా వేసిన  టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, కోర్టులో అందుకు సంబంధించిన వాంగ్మూలం ఇచ్చారు. నాగార్జున భార్య అక్కినేని అమల,...

మోహిని అవతారంలో శ్రీ మలయప్పస్వామి దర్శనం

మోహిని అవతారంలో శ్రీ మలయప్పస్వామి దర్శనం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గోవిందనామ స్మరణతో సప్తగిరులు పులకించిపోతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకో అవతారంలో దర్శనమిస్తున్న మలయప్ప స్వామివారు భక్తులను కటాక్షిస్తున్నారు. ఉత్సవాల్లో...

దీపావళికి అయోధ్యలో రెండు లక్షల దీపాలు

దీపావళికి అయోధ్యలో రెండు లక్షల దీపాలు

దీపావళి సందర్భంగా దీపకాంతుల్లో అయోధ్య మెరిసిపోనుంది. త్రేతాయుగాన్ని తలపించేలా అయోధ్య ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు.రామజన్మభూమి ప్రధాన మార్గం నుంచి గర్భగుడి వరకు విద్యుత్ దీపాలతో భారీగా...

తిరుమల శ్రీవారికి సర్వ భూపాల వాహనసేవ

తిరుమల శ్రీవారికి సర్వ భూపాల వాహనసేవ

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సాయంత్రం (సోమవారం) స్వామివారికి సర్వభూపాల వాహనసేవ నిర్వహించారు. శ్రీదేవి,భూదేవి సమేతంగా శ్రీనివాసుడు భక్తులను కటాక్షించారు....

స్కందమాతగా శ్రీశైల భ్రమరాంబదేవి అమ్మవారి దర్శనం

స్కందమాతగా శ్రీశైల భ్రమరాంబదేవి అమ్మవారి దర్శనం

సింహాసనగతా నిత్యం పద్మాంచిత కరద్వయా శుభదాస్తు సదా దేవా స్కందమాతా యశస్వినీ   శ్రీశైలంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదిపరాశక్తి నవ దుర్గా రూపాల్లో ఐదో...

శ్రీశైలం దేవస్థానం ఈవోగా పెద్దిరాజు కొనసాగింపు

శ్రీశైలం దేవస్థానం ఈవోగా పెద్దిరాజు కొనసాగింపు

శ్రీశైలం క్షేత్రానికి సంబంధించి ఏపీ ఎన్డీయే ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ...

హత్య కేసులో వైసీపీ నేత, మాజీ ఎంపీ సురేశ్ కు రిమాండ్

హత్య కేసులో వైసీపీ నేత, మాజీ ఎంపీ సురేశ్ కు రిమాండ్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను కేసులు వెంటాడుతున్నాయి. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న నందిగం సురేశ్ కు ఇటీవలే హైకోర్టు...

తుది దశకు మావోయిస్టు తీవ్రవాదం : అమిత్ షా

తుది దశకు మావోయిస్టు తీవ్రవాదం : అమిత్ షా

మావోయిస్టు తీవ్రవాదం చివరిదశకు చేరిందని కేంద్ర హోంఖ మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సు జరిగింది. మావోయిస్టు...

కమలకాంతుడు: తిరుమల శ్రీవారికి కల్పవృక్ష వాహన సేవ

కమలకాంతుడు: తిరుమల శ్రీవారికి కల్పవృక్ష వాహన సేవ

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి.శ్రీ వేంకటేశ్వరస్వామి సేవలో భక్తులు తరించిపోతున్నారు. బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంపై నుంచి భక్తులను అనుగ్రహించారు....

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై తమిళనాడు పోలీసులకు ఫిర్యాదు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై తమిళనాడు పోలీసులకు ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తమిళనాడు పోలీసులకు ఓ న్యాయవాది ఫిర్యాదు చేశాడు. తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి కల్తీ...

ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ హెచ్చరిక…

ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ హెచ్చరిక…

అరేబియాలో ఒకటి,బంగాళాఖాతంలో రెండు అమరావతి వాతావరణ కేంద్రం కీలక విషయాన్ని వెల్లడించింది.  బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందున ఏపీలో మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు...

కుష్మాండ దుర్గగా భ్రమరాంబ అమ్మవారు

కుష్మాండ దుర్గగా భ్రమరాంబ అమ్మవారు

శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రులు కనులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాల్గో రోజైన ఆదివారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారులకు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. నవదుర్గా స్వరూపాల్లో భాగంగా...

ముత్యపుపందిరిపై బకాసుర వధ అలంకారంలో శ్రీ‌ మలయప్ప స్వామి

ముత్యపుపందిరిపై బకాసుర వధ అలంకారంలో శ్రీ‌ మలయప్ప స్వామి

తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడోరోజు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ‘ బకాసుర వధ’...

మహిళల టీ20 ప్రపంచకప్ : పాకిస్తాన్ పై ఆరువికెట్ల తేడాతో భారత్ విజయం

మహిళల టీ20 ప్రపంచకప్ : పాకిస్తాన్ పై ఆరువికెట్ల తేడాతో భారత్ విజయం

మహిళల టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించింది. యూఏఈ వేదికగా జరిగిన పోరులో భారత్ అన్ని...

మహిళల టీ20 ప్రపంచకప్ : భారత బౌలర్ల విజృంభణతో కుప్పకూలిన పాకిస్తాన్

మహిళల టీ20 ప్రపంచకప్ : భారత బౌలర్ల విజృంభణతో కుప్పకూలిన పాకిస్తాన్

మహిళల టీ20 వరల్డ్ కప్ -2024లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, పేలవంగా ఆడింది. పాకిస్తాన్...

ఎస్బీఐలో  భారీగా ఉద్యోగాలు…

ఎస్బీఐలో  భారీగా ఉద్యోగాలు…

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా త్వరలో ఉద్యోగాల జాతరకు తెరలేపనుంది. ఈ ఆర్థిక ఏడాదిలో  దాదాపు 10 వేల మందిని కొత్తగా నియమించుకోనుంది.   సాధారణ బ్యాంకింగ్‌ అవసరాలను...

రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

ఏపీలోని రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఓ అగంతకుడు.. సీఐఎస్‌ఎఫ్‌ అధికార వెబ్‌సైట్‌కు ఈ-మెయిల్‌ ద్వారా బెదిరింపు మెసేజ్ పంపాడు.  రెండు రోజుల కిందట...

ఆపరేషన్ బేడియా సక్సెస్: బహ్రెయిచ్ లో దారుణం

ఆపరేషన్ బేడియా సక్సెస్: బహ్రెయిచ్ లో దారుణం

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌ జిల్లా పరిధిలో కొన్ని నెలలుగా ప్రజలను ఇబ్బందిపెట్టిన తోడేళ్ల కథ ముగిసింది. ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ భేడియా విజయవంతమైంది. బహ్రెయిచ్‌లో మనుషులపై దాడులు చేసిన...

ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటేనే శబరిమల అయ్యప్ప దర్శనం

ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటేనే శబరిమల అయ్యప్ప దర్శనం

శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి సంబంధించి కేరళ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో కార్తీకమాసం ప్రారంభం కానుండటంతో  అయ్యప్ప దీక్షలకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో,...

హంస వాహనంపై సరస్వతీ అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీవారు

హంస వాహనంపై సరస్వతీ అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీవారు

తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో రెండోరోజున( శనివారం) రాత్రి శ్రీ మలయప్పస్వామివారు హంస వాహనంపై నుంచి భక్తులను ఆశీర్వదించారు . వీణ ధ‌రించి స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో...

చంద్రఘంటాదేవి అలంకారంలో భ్రమరాంబ అమ్మవారు

చంద్రఘంటాదేవి అలంకారంలో భ్రమరాంబ అమ్మవారు

జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలంలో దసరా నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు మూడోరోజు అలంకారంలో భాగంగా చంద్రఘంటాదేవిగా...

వైఎస్సార్ జిల్లా పేరు మార్చాలంటూ సీఎంకు మంత్రి సత్యకుమార్ లేఖ

వైఎస్సార్ జిల్లా పేరు మార్చాలంటూ సీఎంకు మంత్రి సత్యకుమార్ లేఖ

  తిరుపతికి వెళ్ళే ముందు భక్తులు ఇక్కడ పూజలు చేసేవారని  వెల్లడి   దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి గౌరవార్థం కడప జిల్లా పేరును వైఎస్సార్ కడప...

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులు వానలు

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులు వానలు

బంగాళాఖాతంలో  ఏర్పడిన అల్పపీడనం కార‌ణంగా తెలుగు రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వానలు కురిసే అవ‌కాశం ఉంద‌ని భారత వాతావరణ కేంద్రం (IMD) అంచనా...

తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలన్న సీఎం చంద్రబాబు

తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలన్న సీఎం చంద్రబాబు

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన  ముఖ్యమంత్రి చంద్రబాబు  కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శ్రీవారి దర్శనానికి వీఐపీలు...

మహిళల టీ20 వరల్డ్‌కప్: న్యూజీలాండ్ చేతిలో భారత్ ఘోర ఓటమి… రేపు పాకిస్తాన్ తో  …

మహిళల టీ20 వరల్డ్‌కప్: న్యూజీలాండ్ చేతిలో భారత్ ఘోర ఓటమి… రేపు పాకిస్తాన్ తో  …

మహిళల టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ లో   భారత జట్టు ఘోర ఓటమిని మూటగట్టుకుంది. గ్రూప్‌ ‘ఎ’ లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో...

బ్రహ్మచారిణి అలంకారంలో భ్రమరాంబ అమ్మవారు

బ్రహ్మచారిణి అలంకారంలో భ్రమరాంబ అమ్మవారు

జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలంలో దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి.నవరాత్రుల్లో నేడు రెండోరోజున అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. భ్రమరాంబ అమ్మవారు మల్లికార్జున స్వామివార్లు మయూర...

ధ్వజారోహణంతో వైభవంగా శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ధ్వజారోహణంతో వైభవంగా శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలకు గురువారం సాయంత్రం అంకురార్పణ జరగగా నేటి వారం సాయంత్రం 5.45 నుంచి 6 గంటల మధ్య ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు. మీన లగ్నంలో...

దండకారణ్యంలో భారీ ఎన్‌కౌంటర్

దండకారణ్యంలో భారీ ఎన్‌కౌంటర్

దండకారణ్యంలో మరోసారి భారీగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నారాయణ్‌పుర్‌- దంతెవాడ సరిహద్దుల్లో ఈ ఘటన చోటుచేసుకోగా ఏడుగురు మావోయిస్టులు మరణించారు. బస్తర్‌ రేంజ్‌లోని దంతెవాడ, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దుల్లో...

‘‘చంద్రబాబుకు భయమూ లేదు భక్తీ లేదు : వైఎస్ జగన్’’

‘‘చంద్రబాబుకు భయమూ లేదు భక్తీ లేదు : వైఎస్ జగన్’’

 ముఖ్యమంత్రి చంద్రబాబుకు దేవుడంటే భయం,  భక్తి రెండూ లేవని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పటికీ టీడీపీ ట్విట్టర్‌లో అసత్య ప్రచారాలు...

వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు బెయిల్

వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు బెయిల్

బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్ కు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన...

గూగుల్ పేలో బంగారు రుణాలు

గూగుల్ పేలో బంగారు రుణాలు

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ తన ఆర్థిక సేవల సంస్థ గూగుల్‌పే (జీపే) ద్వారా బంగారు రుణాలు అందజేసేందుకు ముత్తూట్‌ ఫైనాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అందుబాటులోని వడ్డీ...

అమరావతి నుంచి బందరుపోర్టుకు జలమార్గం …!

అమరావతి నుంచి బందరుపోర్టుకు జలమార్గం …!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి బందరు పోర్టుకు జలమార్గం ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంలో విలేకరులతో మాట్లాడిన కొల్లు రవీంద్ర, ఇన్‌లాండ్‌...

వినుకొండ-గుంటూరు మార్గం నాలుగులైన్లగా విస్తరణ

వినుకొండ-గుంటూరు మార్గం నాలుగులైన్లగా విస్తరణ

NH పనుల పురోగతిపై కేంద్రమంత్రి పెమ్మసాని సమీక్ష   ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కలుపుతూ జాతీయ రహదారి విస్తరణకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రూపొందించిన...

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు… రైల్వే ఉద్యోగులకు బోనస్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు… రైల్వే ఉద్యోగులకు బోనస్

రైల్వే ఉద్యోగులకు కేంద్ర కేబినెట్ శుభవార్త చెప్పింది. రైల్వే ఉద్యోగులకు బోనస్‌తో పాటు ‘నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబిల్‌ ఆయిల్‌- ఆయిల్‌ సీడ్స్‌’కు ఆమోదం తెలిపింది.మొత్తం 11.72...

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

కలియుగదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీవారి త‌ర‌పున ఆయన సేనాధిపతి విశ్వక్సేనుడు మాడవీధుల్లో ఊరేగింపుగా విహరించి ఏర్పాట్లు పర్యవేక్షించారు....

ధర్మాన్ని రక్షిస్తే అదే మనకు రక్షణ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్

ధర్మాన్ని రక్షిస్తే అదే మనకు రక్షణ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్

ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుందని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఉద్ఘాటించారు. సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ...

లడ్డూ ప్రసాదం వివాదం: సుప్రీంకోర్టు లో విచారణ రేపటికి వాయిదా

లడ్డూ ప్రసాదం వివాదం: సుప్రీంకోర్టు లో విచారణ రేపటికి వాయిదా

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో  కల్తీ నెయ్యి  వినియోగానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. సోలిసిటర్‌ జనరల్‌ అభ్యర్థనతో విచారణను  చివరి...

ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్‌కౌంటర్

ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్‌కౌంటర్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లా  చింతగుప్ప పోలీసు స్టేషన్ పరిధిలోని బొత్తలంక, ఎరపల్లి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యల్లో ఉన్న భద్రతా సిబ్బందిపై నక్సల్స్...

యా దేవీ సర్వభూతేషు: తెలుగింట శరన్నవరాత్రి వైభవం

యా దేవీ సర్వభూతేషు: తెలుగింట శరన్నవరాత్రి వైభవం

తెలుగు రాష్ట్రాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు తొలిరోజు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మవారు శ్రీబాలత్రిపురసుందరిదేవిగా, శ్రీశైలంలో భ్రమరాంబదేవి,...

బీరూట్ నడిబొడ్డున ఇజ్రాయెల్ దాడులు

బీరూట్ నడిబొడ్డున ఇజ్రాయెల్ దాడులు

హిజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌ పై  ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. లెబనాన్ నగరం బీరుట్ నడిబొడ్డున రాకెట్లతో ఇజ్రాయెల్ సేనలు దాడికి దిగాయి. సెంట్రల్ బీరుట్‌లోని పార్లమెంట్...

మహారాష్ట్ర ఎమ్మెల్యే వ్యాఖ్యలు వివాదాస్పదం

మహారాష్ట్ర ఎమ్మెల్యే వ్యాఖ్యలు వివాదాస్పదం

మహారాష్ట్రకు చెందిన ఓ ఎమ్మెల్యే, మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రైతు కుటుంబంలో పుట్టిన అబ్బాయిలను పెళ్లి చేసుకునేందుకు అందమైన అమ్మాయిలు ఇష్టపడరని  ఆ ఎమ్మెల్యే...

అమెరికాలో కాంచీపురం  సోమస్కంధర్ విగ్రహం

అమెరికాలో కాంచీపురం  సోమస్కంధర్ విగ్రహం

మార్కెట్ లో విగ్రహం విలువ రూ. 8 కోట్లు కాంచీపురం శ్రీ ఏకాంబరేశ్వరర్‌ ఆలయానికి చెందిన సోమస్కంధర్‌ విగ్రహం అమెరికాలో ఉన్నట్లు తేలింది. దీని విలువ సుమారు...

కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన ప్రశాంత్ కిశోర్

కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన ప్రశాంత్ కిశోర్

ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తన కొత్త రాజకీయ పార్టీని బుధవారం అధికారికంగా ప్రకటించారు. ‘జన్‌ సురాజ్‌ పార్టీ’ని ఏర్పాటు చేశారు. తమ పార్టీ ఎన్నికల...

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు : భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు : భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన

హిజ్బుల్లా అధినేత నస్రల్లా, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యలకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది.  ఇజ్రాయెల్‌పైకి బుధవారం రాత్రి ఏకంగా 200లకు పైగా...

రేపటి నుంచి ఏపీలో టెట్

రేపటి నుంచి ఏపీలో టెట్

ఏపీలో నిర్వహించే టెట్ -2024 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. అక్టోబర్ 3 నుంచి టెట్ జరగనుందని, అందుకు సంబంధించిన...

గాంధీజయంతి సందర్భంగా స్వచ్ఛభారత్

గాంధీజయంతి సందర్భంగా స్వచ్ఛభారత్

జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు రాజ్ ఘాట్ కు వెళ్ళి నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ  ఆయనకు నివాళులర్పించారు. సత్యం,...

Page 1 of 9 1 2 9

Latest News