భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్కు వెళ్ళే ప్రసక్తే లేదు: విదేశాంగ శాఖ
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ వెళ్ళడం లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఆ విషయాన్ని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించగా ఇప్పుడు విదేశాంగ...
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ వెళ్ళడం లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఆ విషయాన్ని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించగా ఇప్పుడు విదేశాంగ...
పొరుగుదేశం బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలు, ఇస్కాన్ స్వామీజీ చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు తదితర పరిణామాలపై విశ్వహిందూ పరిషత్ ఆందోళన వ్యక్తం చేసింది. వాటిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా...
ప్రపంచమంతటినీ ఇస్లాంలోకి మార్చేయాలన్న ముస్లిముల అతివాద దృక్పథం జిహాద్లో ఓ కొత్త కోణమే గ్రూమింగ్ జిహాద్. మైనర్ బాలికలను ఆకట్టుకుని పెళ్ళి పేరుతో ఎత్తుకుపోయి మతం మార్చడమే...
గౌతమ్ అదానీ మీద అమెరికాలో నమోదైన కేసులో తన పేరు ఉందన్న ప్రచారంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆరోపణల్లో తన...
బంగ్లాదేశ్లో హిందువుల మీద ఘాతుకాలకు అంతే లేకుండా పోతోంది. ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభును రాజద్రోహం నేరం కింద అరెస్ట్ చేసిన బంగ్లాదేశ్ మతఛాందస...
అదానీ విళింజం పోర్ట్తో ఒప్పందాన్ని కేరళ ప్రభుత్వం మరో ఐదేళ్ళకు పొడిగించింది. పోర్టు కమిషనింగ్ గడువును డిసెంబర్కు పొడిగించింది. ఆ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్...
బంగ్లాదేశ్ ఆపద్ధర్మ అధినేత మొహమ్మద్ యూనుస్ రోజురోజుకూ తన హిందూ వ్యతిరేకతను, పాశ్చాత్య ప్రపంచానికి తన విధేయతనూ చాటుకుంటున్నాడు. బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి దయనీయం...
ఈ జన్మలో ఉలుకూ పలుకూ లేవు, మతం మారితే వచ్చే జన్మలోనైనా మామూలుగా పుడతావు అంటూ ప్రలోభపెట్టి, మూగ చెవిటి అమ్మాయిని మతం మార్చేందుకు ప్రయత్నం చేసిందొక...
24 నవంబర్ 2024 ఉదయం ఉత్తరప్రదేశ్లోని సంభల్లో హింసాకాండ చెలరేగింది. కారణం, ఆ పట్టణంలోని షాహీ జామా మసీదులో న్యాయస్థానం ఆదేశాల మేరకు సర్వే నిర్వహించడానికి ఏడుగురు...
రాజస్థాన్ అజ్మేర్లోని సూఫీ సాధువు మొయినుద్దీన్ చిష్తీ దర్గా (సమాధి)ని శివాలయం మీద నిర్మించారంటూ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలైంది. సెప్టెంబర్లో దాఖలైన పిటిషన్లో ఫిర్యాదుదారుడు ఆ...
పాలస్తీనాలో ముస్లింలపై ఏదైనా జరిగితే స్పందించే మేధావులు, వామపక్షాల నేతలూ బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడుల విషయంలో ఎందుకు స్పందించడం లేదని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...
తెలుగుదేశం ఎమ్మెల్యే రఘు రామకృష్ణ రాజును గత ప్రభుత్వ హయాంలో హింసించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐడి మాజీ అదనపు ఎస్పి విజయ్పాల్కు గుంటూరు కోర్టు 14 రోజుల...
బాప్టిజం తీసుకున్న క్రైస్తవురాలైన ఒక మహిళ హిందువునని చెప్పుకుంటూ తనకు ఉద్యోగంలో ఎస్సీ రిజర్వేషన్ ప్రయోజనాలు వర్తింపజేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ అప్పీలును సుప్రీంకోర్టు ఇవాళ...
ఉత్తరప్రదేశ్ పోలీసులు నవంబర్ 9న గ్రేటర్ నోయిడాలో భారీ మొత్తంలో తరలిస్తున్న బీఫ్ను పట్టుకున్నారు. పశ్చిమబెంగాల్లో ఆవులను అక్రమంగా వధించి గోమాంసాన్ని స్మగుల్ చేస్తున్న నెట్వర్క్ ఆ...
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో ఒక మైనర్ హిందూ బాలికపై ముస్లిం ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను కళాశాలలో చేర్చి, తనను పెళ్ళి చేసుకోవాలంటూ ఒత్తిడి చేయసాగాడు. ఇస్లాంలోకి...
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం బలపడిందని తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందిందనీ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తీవ్ర వాయుగుండం ప్రస్తుతం శ్రీలంకలోని ట్రింకోమలీకి ఆగ్నేయంగా 310 కిమీ...
26 నవంబర్ 2008 న దేశం... కాదు కాదు... ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. కారణం? భారత ఆర్ధిక రాజధాని ముంబై మహానగరంలో కొద్దిసమయం తేడాలో ఎనిమిది చోట్ల...
ప్రజాస్వామ్యం అనే పాశ్చాత్య భావజాలానికి చెందిన వ్యవస్థ 18వ శతాబ్దంలో పుట్టింది. ప్రజాస్వామ్యానికీ, ఆధునికతకూ పుట్టినిళ్ళు అమెరికన్, ఫ్రెంచ్ విప్లవాలు అని, వాటితోనే మధ్యయుగాల భావజాలం అంతరించిందనీ...
తెలంగాణలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ ఇటీవల ప్రకటించిన రూ 100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన...
కర్ణాటకలో సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కనీవినీ యెరుగని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. మైనర్ ఇరిగేషన్ విభాగంలోనే కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన రూ.2500 కోట్ల బిల్లులు పెండింగ్లో పడిపోయాయి....
రైలు పట్టాల మీదకు ఇనప రాడ్ విసిరిన వ్యక్తిని ముంబై రైల్వే పోలీసులు అరెస్ట్ చేసారు. 20ఏళ్ళ అబ్దుల్ కదిర్ సమతబ్రేజ్ షేక్ అనే వ్యక్తిని గవర్నమెంట్...
యూదుల మతగురువు జ్వి కోగన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో హత్యకు గురయ్యాడు. గురువారం నుంచీ కనిపించకుండా పోయిన ఆయన మృతదేహం ఆదివారం దొరికింది. ఆ హత్యకు సంబంధించి...
పూరీ జగన్నాథ స్వామి ఆలయంలోని రత్నభాండారం మరమ్మతు పనులు ఈ వారంలో మొదలుపెడతామని, జనవరి 31 నాటికల్లా పూర్తి చేస్తామనీ ఒడిషా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్...
పాకిస్తాన్ వాయువ్య ప్రాంతంలోని ఖైబర్ పఖ్తూన్వా ప్రొవిన్స్లో తెగల షియా-సున్నీ తెగల మధ్య తాజాగా జరిగిన ఘర్షణలో కనీసం 37మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 30మందికి పైగా...
ఆనందం, సుఖం, సంతోషం కోసమే మథనం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు. సుఖం కోసం అందరూ బైటి ప్రపంచం వైపు...
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సందర్భంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో అంబరాన్ని తాకేలా సంబరాలు నిర్వహించారు. బాణాసంచా కాలుస్తూ ప్రధానమంత్రి...
తూర్పు హిందూ మహాసముద్రం, దానిని ఆనుకుని వున్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై నవంబర్ 25న...
మహారాష్ట్ర ఎన్నికల్లో అణుశక్తినగర్ నియోజకవర్గం నుంచి పోటీ ఎన్సిపి (శరద్పవార్) అభ్యర్ధిగా పోటీ చేసిన ఫహాద్ అహ్మద్, ఎన్సిపి (అజిత్పవార్) అభ్యర్ధి సనా మలిక్ చేతిలో 3300...
అమెరికా న్యాయవిభాగం నవంబర్ 20న జారీచేసిన ఒక ప్రకటనలో 57ఏళ్ళ సంజయ్ కౌశిక్ అనే భారతీయుడిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది. నియంత్రిత వైమానిక విడిభాగాలను అక్రమంగా...
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా జిల్లా ప్రాగ్పూర్ బాలాహార్లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ విద్యార్ధులు శుక్రవారం విశ్వవిద్యాలయ ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. కారణం, ఒక ప్రొఫెసర్ విద్యార్ధులను...
బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి అక్రమంగా చొరబడిన 14మందిని శుక్రవారం అరెస్ట్ చేసారు. వారిలో 12మంది త్రిపురలో, ఇద్దరు అస్సాంలో పట్టుబడ్డారు. త్రిపురలోని ఖోవై జిల్లా తెలియమురాలో గవర్నమెంట్...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుబంధ విద్యార్ధి సంస్థ అయిన అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ కొత్త రికార్డు సృష్టించింది. గతేడాది భారీస్థాయిలో సభ్యత్వాలు నమోదు చేసిన ఏబీవీపీ,...
ఇటీవల జరిగిన రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడతాయి. కౌంటింగ్ ప్రారంభం నుంచీ రెండు రాష్ట్రాల్లోనూ స్పష్టమైన ఫలితాలు కనిపించాయి. మహారాష్ట్రలో మహాయుతి, ఝార్ఖండ్లో...
భారత రాజ్యాంగపు ప్రవేశిక నుంచి ‘లౌకిక’, ‘సామ్యవాద’ అనే పదాలను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్లపై నవంబర్ 25న ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు ఇవాళ వెల్లడించింది. సుప్రీంకోర్టు...
సౌరవిద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టుల కోసం భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో అధికారులకు లంచాలు ఇచ్చారంటూ అమెరికా గౌతమ్ అదానీ, మరో ఏడుగురి మీద కేసు వేసిన సంగతి తెలిసిందే....
పాకిస్తాన్లోని సింధ్ ప్రొవిన్స్ సంఘార్ జిల్లాలో ఒక హిందూ మైనర్ బాలికను బలవంతంగా మతం మార్చారు. ఆమె వయసుకు మూడు రెట్ల కంటె ఎక్కువ వయసున్న ముసలి...
తెలంగాణలో మరో దేవాలయంలో ఘోరం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రాచీన దేవాలయమైన శ్రీ...
ఇటీవల మహారాష్ట్ర, ఝార్ఖండ్ శాసనసభల ఎన్నికలతో పాటు 15 రాష్ట్రాల్లోని 2 లోక్సభ స్థానాలు, 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపయెన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్లో ముస్లింలు ఎక్కువగా ఉండే...
ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆ అంశాన్ని ముందు రాష్ట్ర...
అమెరికా న్యూయార్క్లోని జిల్లా కోర్టులో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మీద కేసు నమోదయింది. లంచం ఆశ చూపడం, ప్రజలను మోసగించడం అనే ఆరోపణలపై కేసు...
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు దేశవ్యాప్తంగా 13,822 ఉండగా ఆంధ్రప్రదేశ్లో 215 మాత్రమే ఉన్నాయని, అది పూర్తిగా గతప్రభుత్వ...
తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలు చేస్తోందని వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను కేసులతో వేధించడం గురించి ఆయన మాట్లాడారు....
‘కరేబియన్ కమ్యూనిటీ –కరికామ్’లో భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటన చారిత్రక ఘట్టమని బార్బడోస్ ప్రధానమంత్రి మియా అమోర్ మోట్లే అన్నారు. కరేబియన్ ద్వీప దేశాలతో భారత్ సదస్సులో...
కర్ణాటక ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తానంటూ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల మీద అదనపు భారాన్ని మోపింది. రాష్ట్ర రాజధాని బెంగళూరులోని ప్రభుత్వ...
బంగ్లాదేశ్లో జిహాదీ శక్తులు మాత్రమే కాదు, ఆ దేశ సైన్యం కూడా హిందువులను బతకనీయడం లేదు. ఇస్లామిక్ ఛాందసవాద మహమ్మద్ యూనుస్ నేతృత్వంలో ఉన్న ఆ దేశపు...
అస్సాంలోని కరీంగంజ్ జిల్లా పేరు ఇకపై శ్రీభూమిగా మారనుంది. ఆ మేరకు అస్సాం మంత్రివర్గం తీర్మానాన్ని ఆమోదించింది. మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు...
ఒక భూమిపై యాజమాన్య హక్కు కోసం న్యాయస్థానంలో జరుగుతున్న పోరాటం కారణంగా 135 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మహారాష్ట్రలోని పుణే నగరంలో వక్ఫ్ బోర్డ్ కాటుకు గురైన...
దేవాలయ వ్యవస్థ ప్రక్షాళనే ప్రధాన లక్ష్యంగా నిర్వహించనున్న హైందవ శంఖారావం కార్యక్రమం గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి విశ్వహిందూ పరిషత్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలోని 25...
https://www.youtube.com/watch?v=EyUNgd1jScQ
మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటితో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా పోలింగ్ ఇవాళ జరుగుతోంది. పోలింగ్ ఈ ఉదయం...
కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ ప్రాంతంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసారు. భారతదేశంలోకి అక్రమంగా చొరబడిన ఆ బంగ్లాదేశీయులు మొదట పశ్చిమబెంగాల్లో కొంతకాలం...
కర్ణాటక సంగీత శిఖరం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పేరిట యేటా ప్రదానం చేస్తున్న సంగీత కళానిధి పురస్కారాన్ని ఈ యేడాది టిఎం కృష్ణకు ఇవ్వడాన్ని నిలువరించాలని మద్రాస్ మ్యూజిక్...
ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్ జిల్లా దహేజ్వర్ గ్రామంలో నవంబర్ 15న మూడు అస్థిపంజరాలు దొరికాయి. వాటిపై దర్యాప్తు జరిపిన పోలీసులు అవి ఒక మహిళ, ఆమె ఇద్దరు సంతానానికి...
భారతదేశ ప్రజాస్వామ్యంపై చీకటిమచ్చ ఎమర్జెన్సీ. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించి, దాని మాటున పాల్పడిన అరాచకాలెన్నో. ఆ ఎమర్జెన్సీయే ఇతివృత్తంగా కంగనా...
పాకిస్తాన్లోని ఇస్లాంకోట్ ప్రాంతంలో ఇద్దరు హిందూ మైనర్ బాలికల విషాదకర మరణాన్ని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఖండించారు. మరణించిన బాలికలను హేమ (15), వెంతి (17)గా...
వచ్చే యేడాది ఢిల్లీ శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో అక్కడి పాలకపక్షం ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. ఆ పార్టీ నేత, మాజీ మంత్రి...
మణిపూర్లో హింసకు సంబంధించిన మూడు ప్రధానమైన కేసుల దర్యాప్తు బాధ్యతను ఎన్ఐఎ స్వీకరించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఎన్ఐఎ ఆ కేసులను మణిపూర్ పోలీసుల నుంచి...
జి-20 సదస్సు కోసం బ్రెజిల్ వెళ్ళిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రియో డి జెనీరోలో వేదపండితులు సంస్కృత మంత్రాలు ఉచ్చరిస్తూ స్వాగతం పలికారు. అన్ని వయసుల స్త్రీపురుషులతో కూడిన...
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్న జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో ముస్లిమేతర విద్యార్ధులపై వివక్ష చూపుతున్నారనీ, వారిని వేధిస్తున్నారనీ వచ్చిన ఆరోపణలపై నిజనిర్ధారణ కమిటీ చేసిన దర్యాప్తులో...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు ముగిసాయి. స్వగ్రామమైన నారావారిపల్లెలో ఆదివారం ప్రభుత్వ లాంఛనాల నడుమ అంత్యక్రియలు పూర్తయ్యాయి....
ఈమధ్య కొన్నాళ్ళుగా మన దేశంలో సోషియో పొలిటికల్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఉదాహరణకి ఆర్టికల్ 370, బస్తర్ ది నక్సల్ స్టోరీ, ది వ్యాక్సిన్ వార్, శామ్...
బలోచిస్తాన్లోని కలట్ జిల్లాలో శుక్రవారం రాత్రి పాకిస్తాన్ సైనికులపై దాడి జరిగింది. ఆ దాడిలో కనీసం ఏడుగురు పాకిస్తానీ సైనికులు హతమయ్యారు. మరో 18మందికి గాయాలయ్యాయి. కలట్...
ఒక వ్యక్తి ఆస్తిని లాక్కోడానికి కర్ణాటక వక్ఫ్ బోర్డు చేసిన ప్రయత్నాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు అడ్డుకుంది. ఆ వివాదాన్ని వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్లో తేల్చుకోవాలని స్పష్టం...
ఎల్టిటిఇ సానుభూతిపరుడు, ద్రవిడ ఉద్యమవాది, ‘మే 17మూవ్మెంట్’ అనే వేర్పాటువాద సంస్థ నాయకుడు అయిన తిరుమురుగన్ గాంధీ మీద తమిళనాడు బీజేపీ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది....
మథురలో కృష్ణజన్మభూమి ఆలయం కోసం కోర్టులో పోరాడుతున్న ఆశుతోష్ పాండేకు పాకిస్తాన్ నుంచి బెదింపులు వచ్చాయి. ఆ కేసును విచారిస్తున్న అలహాబాద్ హైకోర్టును పేల్చేస్తామంటూ ఏకంగా 22...
కేరళలోని ఇడుక్కి వద్దనున్న ప్రముఖ పర్యాటక ప్రాంతం కుమిలీలో పర్యటిస్తున్న ఇజ్రాయెలీ పర్యాటకులకు అవమానం ఎదురైంది. కశ్మీర్ నుంచి వచ్చి కేరళలో వ్యాపారం చేసుకుంటున్న ఒక ముస్లిం...
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం కోసం మిత్రపక్ష పార్టీ జనసేన అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ రెండు రోజుల పాటు నాందేడ్,...
నేడు గురునానక్ 555వ జయంతి అయిన ప్రకాశ్ పర్వ్. ఈరోజే జాతీయ ప్రజాచైతన్యానికి ప్రతీక అయిన బిర్సా ముండా 149వ జయంతి కావడం యాదృచ్ఛికం. ఈ దినాన్ని...
భారతీయ సాంస్కృతిక ఏకత్వాన్ని చాటిచెప్పే మహోత్సవం లోక్మంథన్ కార్యక్రమం దక్షిణ భారతదేశంలో మొదటిసారి ఈ యేడాది భాగ్యనగరంలో జరగనుందని కేంద్ర మంత్రి, లోక్మంథన్ ఆహ్వాన కమిటీ గౌరవ...
విజయవాడలోని సుబ్బయ్యగారి హోటల్లో గురువారం మధ్యాహ్నం ఒక వినియోగదారుడికి వడ్డించిన భోజనంలో జెర్రి కనబడడం కలకలం రేపింది. అదే సమయానికి అదే హోటల్లో ఎన్హెచ్ఆర్సి యాక్టింగ్ చైర్పర్సన్...
ఆదివాసీ యోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా కేంద్రప్రభుత్వం 2021 నుంచి ప్రతీ యేటా నవంబర్ 15న ‘జనజాతీయ గౌరవ్ దివస్’గా వేడుకలు జరుపుతోంది. ఈ...
రఘునందన్ పాశ్వాన్ అనే 21ఏళ్ళ యువకుడిని పాశవికంగా నరికి చంపిన కేసులో నిందితుడైన మొహమ్మద్ సత్తార్ను ముంబై పోలీసులు ఇవాళ అరెస్ట్ చేసారు. సత్తార్ అక్టోబర్ 31న...
బంగ్లాదేశ్లో షేక్ హసీనాను తరిమి కొట్టి, ఆమె ప్రభుత్వాన్ని పడగొట్టాక ఏర్పడిన తాత్కాలిక మధ్యంతర ప్రభుత్వం ఆ దేశ రాజ్యాంగాన్నే మార్చాలని భావిస్తోంది. నోబెల్ పురస్కార గ్రహీత...
డొమినికా తమ దేశపు అత్యున్నత పురస్కారమైన ‘డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్’ను భారత ప్రధాని నరేంద్రమోదీకి ప్రకటించింది. కోవిడ్ మహమ్మారి సమయంలో డొమినికాకు చేసిన సహాయానికి, ఇరుదేశాల...
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు పోలీసులు డేవిడ్ రాజారెడ్డి అనే పాస్టర్ను బలభద్రపురం గ్రామంలో అరెస్ట్ చేసారు. డేవిడ్ మీద బలవంతపు మతమార్పిడులు, డబ్బుల వసూళ్ళు, వేధింపుల ఆరోపణలు...
జవహర్లాల్ నెహ్రూ పుట్టి నేటికి 135 ఏళ్ళు గడిచింది. ఆయన కాలం చేసి కూడా 60ఏళ్ళు గడిచిపోయాయి. స్వతంత్ర పోరాటంలో గాంధీ అనుచరుడిగా, స్వతంత్ర భారతదేశపు మొదటి...
కేరళ వక్ఫ్ బోర్డుకు హైకోర్టులో చుక్కెదురైంది. తమ ఆస్తిని స్వాధీనం చేసుకున్నారంటూ పోస్టల్ అధికారుల మీద వక్ఫ్ బోర్డు పెట్టిన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టేసింది. బోర్డు...
దేవభూమిగా పేరున్న ఉత్తరాఖండ్లో వక్ఫ్ బోర్డు ఆస్తుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. దానివల్ల జనాభా పరంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా తలెత్తే పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వక్ఫ్ బోర్డు...
మణిపూర్లో కుకీల హింసాకాండ కొనసాగుతోంది. జిరిబామ్ జిల్లాలో కుకీ ఉగ్రవాదులు సోమవారం భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ దాడి తర్వాత వారు ఆరుగురిని...
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లోకి చొరబడి ఇక్కడ మనీలాండరింగ్కు పాల్పడుతున్న కేసు దర్యాప్తులో భాగంగా పలువురు వ్యక్తుల నివాసాలు, సంస్థల కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు...
ఛత్తీస్గఢ్లో క్రైస్తవ మత ప్రచారకులు తన ఇంటిని చట్టవిరుద్ధంగా ఆక్రమించారంటూ ఒక వృద్ధురాలు ఫిర్యాదు చేసింది. తాను వద్దని కోరుతున్నా ప్రార్థనా కూటములు నిర్వహిస్తున్నారనీ, ఇల్లు ఖాళీ...
ఝార్ఖండ్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ ఇవాళ జరుగుతోంది. ఉదయం 9 గంటల సమయానికే 13.04శాతం పోలింగ్ జరిగిందని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది....
https://www.youtube.com/watch?v=XR6Cmo9KJ3E
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా శనివారం రాత్రి శంషాబాద్ మండలం జుక్కల్ గ్రామంలోని...
హిందువులకు పరమపవిత్రమైన తిరుమల కొండపై రాజకీయ ఉపన్యాసాలు చేసినా, ఇతర ఎలాంటి దుష్ప్రచారం చేసినా, వారిపై కఠిన చర్యలు ఉంటాయని టీటీడీ బోర్డు సభ్యుడు, బీజేపీ రాష్ట్ర...
టాటా గ్రూప్ యాజమాన్యంలో ఉన్న ఎయిర్ ఇండియా సంస్థ విశేషమైన నిర్ణయం తీసుకుంది. తమ విమానాల్లో ప్రయాణించే హిందూ, సిక్కు ప్రయాణికులకు హలాల్ చేసిన ఆహారం వడ్డించబోమని...
ఈశాన్యభారతరాష్ట్రం మణిపూర్లో జరిగిన పోరులో రాష్ట్ర పోలీసులు, భద్రతా బలగాలు కలిసి పదిమంది ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. ఆ సంఘటన నిన్న మధ్యాహ్నం జిరిబాం జిల్లాలో చోటుచేసుకుంది. ...
భారతదేశాన్ని అస్థిరపరచాలనే కుట్రతో అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన కొందరు బంగ్లాదేశీయులు భారత్లో నిర్వహిస్తున్న కార్యకలాపాల మీద జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ దర్యాప్తు చేస్తోంది....
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి కుంభకోణాలు ఒకదాని తరవాత మరొకటి వెలుగు చూస్తున్నాయి. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో భూముల కేటాయింపులో అక్రమాల వ్యవహారంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి...
ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఇవాళ జరగనున్న దీపోత్సవం కార్యక్రమానికి ముస్లిం ఎమ్మెల్యేలను ఆహ్వానించడం వివాదాస్పదమైంది. హైందవేతరులకు అనుమతి లేని హర్-కీ-పౌఢీ ప్రాంతంలో జరిగే దీపోత్సవానికి ముస్లిం ఎమ్మెల్యేలకు ఆహ్వానం...
ఛత్తీస్గఢ్లోని రాయగఢ్లో క్రైస్తవ మిషనరీల బలవంతపు మతమార్పిడుల ఆరోపణలు ఆదివారం సంచలనం కలిగించాయి. పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి, మరో పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. రాయగఢ్లోని ఒక...
కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో 28మంది నాయకుల మీద సస్పెన్షన్ వేటు వేసింది. నవంబర్ 20న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న...
కర్ణాటకలోని కార్వార్లో ఆదివారం ఒక వ్యాపారి తను అమ్మే కూరగాయల మీద ఉమ్మి వేస్తూ పట్టుబడ్డాడు. అతన్ని స్థానికులు అబ్దుల్ హసన్ సాబ్ రజాక్గా గుర్తించారు. ఆదివారం...
అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో ఉన్న ఝార్ఖండ్లో బంగ్లాదేశీ చొరబాటుదార్ల వల్ల మారిపోతున్న జనాభా ముఖచిత్రం సంచలనాత్మక అంశంగా నిలిచింది. లవ్జిహాద్, లాండ్ జిహాద్, అక్రమ చొరబాట్లు, బలవంతపు...
https://www.youtube.com/watch?v=emgBCR5TBKs
ఇటీవల ‘మిసెస్ ఇండియా గెలాక్సీ 2024’ పోటీల్లో విజేతగా నిలిచిన రినిమా బోరా, తన మాజీ ముస్లిం బోయ్ఫ్రెండ్ తనతో బలవంతంగా బీఫ్ తినిపించాడని, బలవంతంగా నమాజ్...
బంగ్లాదేశ్లో హిందువుల బాధలకు అంతేలేకుండా పోయింది. రాడికల్ ఇస్లామిస్టులు హిందువులకు వ్యతిరేకంగా ఉన్మాద ప్రచారం చేస్తున్నా దాన్ని తప్పించుకుని బతికి బట్టకట్టడానికి నానాతంటాలూ పడుతున్నారు. హిందువులకు వ్యతిరేకంగా...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్