Phaneendra

Phaneendra

హిందువుగా నటించి, యువతిపై అత్యాచారం చేసి, ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి

హిందువుగా నటించి, యువతిపై అత్యాచారం చేసి, ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఒక ముస్లిం యువకుడు, హిందువుగా పరిచయం చేసుకుని ఒక హిందూ యువతిని ప్రేమఉచ్చులోకి దింపాడు. ప్రేమ పేరిట ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ...

 పాకిస్తాన్‌కో, గల్ఫ్‌కో పొండి: శరణార్థులకు చెప్పింది ఎవరో తెలుసా….

 పాకిస్తాన్‌కో, గల్ఫ్‌కో పొండి: శరణార్థులకు చెప్పింది ఎవరో తెలుసా….

యెమెన్ నుంచి ఒక కుటుంబం భారత్‌లోకి అక్రమంగా చొరబడింది. ఆ కుటుంబాన్ని పాకిస్తాన్‌కో లేక గల్ఫ్ దేశాలకో వెళ్ళిపోవాలని బొంబాయి హైకోర్టు సలహా ఇచ్చింది. భారతదేశంలో ఆశ్రయం...

పారిస్ ఒలింపిక్స్: మూడో పతకం దిశగా మనూ భాకర్

పారిస్ ఒలింపిక్స్: మూడో పతకం దిశగా మనూ భాకర్

ఒలింపిక్స్ 2024లో ఇప్పటికి రెండు కాంస్యపతకాలు గెలిచిన యువ షూటర్ మనూ భాకర్, మూడో పతకం దిశగా సాగుతోంది. షూటింగ్‌లో మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్...

వయనాడ్‌లో 190 అడుగుల పొడవైన బ్రిడ్జి నిర్మించిన భారత ఆర్మీ మేజర్ సీతా షెల్క్

వయనాడ్‌లో 190 అడుగుల పొడవైన బ్రిడ్జి నిర్మించిన భారత ఆర్మీ మేజర్ సీతా షెల్క్

నాయకత్వం అంటే ఎలా ఉండాలో ఆమె తన చేతల్లో చూపించింది. ప్రకృతి విపత్తుతో అల్లల్లాడిన కేరళ వయనాడ్‌ ప్రాంతంలో 190 అడుగుల పొడవైన బ్రిడ్జిని కేవలం 31...

ప్రాచీన హిందూ రసాయనశాస్త్రాన్ని పునరుద్ధరించిన శాస్త్రవేత్త

ప్రాచీన హిందూ రసాయనశాస్త్రాన్ని పునరుద్ధరించిన శాస్త్రవేత్త

భారతీయత ప్రధానకేంద్రంగా విద్యావిధానం ఉండాలి అన్నదే జాతీయ విద్యావిధానం ప్రధాన లక్ష్యం. భారతీయ విజ్ఞాన సంప్రదాయంలో వైదికకాలం నుంచి ఆధునిక వర్తమానకాలం వరకూ రసాయశాస్త్రం ప్రధానమైన శాఖగా...

మదరసాల్లో కుంభకోణం: ఎక్కువ సంఖ్యలో హిందూ విద్యార్ధులు

మదరసాల్లో కుంభకోణం: ఎక్కువ సంఖ్యలో హిందూ విద్యార్ధులు

మధ్యప్రదేశ్‌లోని భిండ్, మోరేనా జిల్లాల్లో ఆశ్చర్యకరమైన కుంభకోణం బైటపడింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే ఆ రెండు జిల్లాల్లోనూ ముస్లిం జనాభా తక్కువ. కానీ ఆ రెండు...

కృష్ణజన్మభూమి వివాదంలో హిందువుల పక్షానికి కీలక విజయం

కృష్ణజన్మభూమి వివాదంలో హిందువుల పక్షానికి కీలక విజయం

ఉత్తరప్రదేశ్ మథురలోని కృష్ణజన్మభూమి – షాహీ ఈద్గా మసీదు వివాదంలో హిందువుల పక్షానికి కీలక విజయం లభించింది. వారు దాఖలు చేసిన 18 సివిల్ కేసులకూ విచారణార్హత...

హమాస్ మిలటరీ లీడర్ మొహమ్మద్ డెయిఫ్ హతం

హమాస్ మిలటరీ లీడర్ మొహమ్మద్ డెయిఫ్ హతం

పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ సైనిక విభాగం కమాండర్ మొహమ్మద్ డెయిఫ్ మరణించాడు. దక్షిణ గాజా ప్రాంతంలో జులై 13న జరిగిన వైమానికదాడిలో అతన్ని మట్టుపెట్టినట్టు ఇజ్రాయెల్...

‘మతసంస్థల ఒత్తిళ్ళతో అక్రమ ఆక్రమణలను తొలగించకపోవడమే వయనాడ్ విలయానికి కారణం’

‘మతసంస్థల ఒత్తిళ్ళతో అక్రమ ఆక్రమణలను తొలగించకపోవడమే వయనాడ్ విలయానికి కారణం’

కేరళ వయనాడ్‌లో ప్రకృతి ప్రకోపం వందలమంది ప్రజల ప్రాణాలు హరించింది. అయితే ఆ విపత్తు ప్రకృతి సహజమైనది కాదనీ, మానవ నిర్లక్ష్యమేనని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య...

దేశవ్యాప్త కులగణన కోరినవారు, తమ కులం చెప్పమంటే నిరసనలు చేస్తున్నారు

దేశవ్యాప్త కులగణన కోరినవారు, తమ కులం చెప్పమంటే నిరసనలు చేస్తున్నారు

కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన అనురాగ్ ఠాకూర్‌పై ఆ పార్టీ ఆగ్రహం పట్టలేకపోతోంది. ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఆయన దిష్టిబొమ్మలు తగులబెట్టింది. సీతాపూర్‌లో ఒకపక్క...

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం: సమాజ్‌వాదీ నేత అరెస్ట్

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం: సమాజ్‌వాదీ నేత అరెస్ట్

ఉత్తరప్రదేశ్ అయోధ్య జిల్లా బదార్షా ప్రాంతంలో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు మొయిద్ ఖాన్, అతని పనివాడు రాజు కలిసి 12ఏళ్ళ బాలికపై రెండు నెలల పాటు సామూహిక...

సంఘ్ విశ్వసనీయత నిష్కళంకమైనది: రాజ్యసభలో ఉపరాష్ట్రపతి

సంఘ్ విశ్వసనీయత నిష్కళంకమైనది: రాజ్యసభలో ఉపరాష్ట్రపతి

భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ బుధవారం పెద్దలసభలో మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. దేశ సంక్షేమం కోసం పనిచేస్తున్న సంస్థ...

యుపిలో మతమార్పిడి వ్యతిరేక చట్టం బలోపేతాన్ని స్వాగతించిన విహెచ్‌పి

యుపిలో మతమార్పిడి వ్యతిరేక చట్టం బలోపేతాన్ని స్వాగతించిన విహెచ్‌పి

ఉత్తరప్రదేశ్‌లో 2019లో రూపొందించిన మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరింత బలోపేతం చేయడాన్ని విశ్వహిందూ పరిషద్ స్వాగతించింది. దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా...

ప్రకృతి విలయంతో వయనాడ్ విలవిల, ఎంపీ రాహుల్ గాంధీ ఎక్కడ?

ప్రకృతి విలయంతో వయనాడ్ విలవిల, ఎంపీ రాహుల్ గాంధీ ఎక్కడ?

కేరళలోని వయనాడ్ ప్రాంతం ప్రకృతి బీభత్సంలో చిక్కుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా భయంకరమైన వర్షపాతం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. మూడుసార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటివరకూ 150కి పైగా...

వయనాడ్ సహాయకచర్యల్లో స్వయంసేవకులు, సేవాభారతి కార్యకర్తలు

వయనాడ్ సహాయకచర్యల్లో స్వయంసేవకులు, సేవాభారతి కార్యకర్తలు

భారీవర్షాల కారణంగా కేరళ వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ మధ్యాహ్నానికి 158మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకొన్ని వందల మంది...

పారిస్ ఒలింపిక్స్: పివి సింధు మరో విజయం, ప్రీక్వార్టర్స్‌కు చేరిక

పారిస్ ఒలింపిక్స్: పివి సింధు మరో విజయం, ప్రీక్వార్టర్స్‌కు చేరిక

భారతదేశపు ప్రముఖ షట్లర్ పివి సింధు పారిస్ ఒలింపిక్స్‌లో గ్రూప్ స్టేజ్‌లో రెండో మ్యాచ్‌లో అలవోక విజయం సాధించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో ప్రీ-క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకుంది....

హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ, సంస్థ చీఫ్ హత్య

హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ, సంస్థ చీఫ్ హత్య

పాలస్తీనా సైనిక సంస్థ హమాస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్‌పై దాడి చేసి మధ్యప్రాచ్యంలో యుద్ధానికి దారితీసిన హమాస్ సంస్థ పొలిటికల్ బ్యూరో ఛైర్మన్ ఇస్మాయిల్ హనియే...

శ్రీలంకలో టి-20 సీరీస్‌ను అద్భుత విజయంతో ముగించిన భారత్

శ్రీలంకలో టి-20 సీరీస్‌ను అద్భుత విజయంతో ముగించిన భారత్

శ్రీలంక పల్లెకెలెలో జరిగిన ఆఖరి, మూడవ టి-20 మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. సీరీస్‌ను 3-0 తో వైట్‌వాష్ చేసింది. ఇరుజట్ల మధ్యా మూడు వన్డేల...

ఆంధ్రాలో రాబోయే నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్

ఆంధ్రాలో రాబోయే నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్

వచ్చే నాలుగు నెలల కాలానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 1.30 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ తీసుకురానుంది. ఆ మేరకు ఆర్డినెన్స్‌ రూపొందించింది....

ఆర్ఎస్ఎస్‌ శాఖపై ముస్లిముల రాళ్ళదాడి, చంపేస్తామని బెదిరింపులు

ఆర్ఎస్ఎస్‌ శాఖపై ముస్లిముల రాళ్ళదాడి, చంపేస్తామని బెదిరింపులు

ఉత్తరప్రదేశ్‌లో ఆర్ఎస్ఎస్ శాఖలపై దాడులు చేయడాన్ని ముస్లిములు పనిగా పెట్టుకున్నారు. తాజాగా అటువంటి సంఘటన లఖ్‌నవూలోని చిన్‌హట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జులై 27న చోటు చేసుకుంది....

సంఘ కార్యకర్త హత్య: ముస్లిం హంతకుల దాడి ఉద్దేశపూర్వకమే అంటున్న కుటుంబం

సంఘ కార్యకర్త హత్య: ముస్లిం హంతకుల దాడి ఉద్దేశపూర్వకమే అంటున్న కుటుంబం

ముంబై నగర శివార్లలోని ధారవి ప్రాంతంలో ఆదివారం (జులై 28) నాడు అరవింద్ వైశ్య అనే పేరున్న యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. హతుణ్ణి పోలీసు అధికారుల...

కేరళ నమాజు వివాదం: ప్రత్యేక ప్రార్థనాగది వద్దన్న ముస్లిం సంస్థ

కేరళ నమాజు వివాదం: ప్రత్యేక ప్రార్థనాగది వద్దన్న ముస్లిం సంస్థ

కేరళలో చర్చి నిర్వహణలోని ఒక కళాశాలలో ముస్లిం విద్యార్ధులు తాము నమాజ్ చేసుకోడానికి ఒక గదిని ప్రత్యేకంగా కేటాయించాలని డిమాండ్ చేసారు. కొద్దిరోజులుగా నడుస్తున్న ఆ వివాదం...

‘లవ్ జిహాద్’ నేరస్తులకు జీవిత ఖైదు: యూపీ అసెంబ్లీలో బిల్లు

‘లవ్ జిహాద్’ నేరస్తులకు జీవిత ఖైదు: యూపీ అసెంబ్లీలో బిల్లు

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘లవ్ జిహాద్’ కేసులపై ఉక్కుపాదం మోపడానికి సిద్ధమైంది. ఆ మేరకు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టానికి సవరణలు ప్రతిపాదించింది....

అయోధ్య రాముడి చిత్రంతో లావోస్ దేశపు స్టాంపు

అయోధ్య రాముడి చిత్రంతో లావోస్ దేశపు స్టాంపు

అయోధ్యలో కొత్తగా నిర్మించిన దేవాలయంలోని బాలరాముడి చిత్రంతో ఆగ్నేయాసియా దేశం లావోస్ తాజాగా ఒక స్టాంపు విడుదల చేసింది. రాముడి బొమ్మతో పోస్టల్ స్టాంప్ విడుదల చేసిన...

మనూ-మెడల్-భగవద్గీత-భారత్ : వారికెందుకు కడుపుమంట?

మనూ-మెడల్-భగవద్గీత-భారత్ : వారికెందుకు కడుపుమంట?

2024 పారిస్ ఒలింపిక్స్‌ మొదటిరోజే మహిళల 10మీటర్ల ఎయిర్‌పిస్టల్ ఫైనల్స్‌లో భారత క్రీడాకారిణి మనూ భాకర్ కాంస్య పతకం సాధించింది. ఆ వార్త సహజంగానే భారతీయులకు ఆనందం...

త్రిపురలో 29మంది బంగ్లాదేశీ చొరబాటుదార్ల అరెస్ట్

త్రిపురలో 29మంది బంగ్లాదేశీ చొరబాటుదార్ల అరెస్ట్

త్రిపుర రాజధాని అగర్తలా రైల్వేస్టేషన్ ఈమధ్య బాగా వార్తల్లోకెక్కుతోంది. దేశ సరిహద్దుల వెంబడి ఎన్నో పోలీస్ స్టేషన్లు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాలూ ఉన్నప్పటికీ అక్కడ ఎక్కడా...

ఒలింపిక్స్: డచ్ క్రీడాకారుల బృందంలో, మైనర్ బాలిక రేపిస్ట్

ఒలింపిక్స్: డచ్ క్రీడాకారుల బృందంలో, మైనర్ బాలిక రేపిస్ట్

పారిస్ ఒలింపిక్స్‌లో ఒక నేరస్తుడికి అవకాశం లభించింది. మైనర్ బ్రిటిష్ బాలికపై అత్యాచారం చేసినట్లు నేరం నిరూపణ అయిన నెదర్లాండ్స్ వ్యక్తికి ఒలింపిక్స్‌లో ఆడేందుకు చోటు కల్పించారు....

గర్భగుడిలో పూజలు చేస్తున్న పూజారికి బేడీలు

గర్భగుడిలో పూజలు చేస్తున్న పూజారికి బేడీలు

కేరళలోని మనక్కాడ్ ముత్తుమారి అమ్మన్ ఆలయంలో గర్భగుడిలో పూజలు చేస్తున్న పూజారిని పోలీసులు చేతులకు సంకెళ్ళు వేసి కస్టడీలోకి తీసుకున్నారు. 2024 జులై 26న జరిగిన ఆ...

సాక్షాత్ అన్నపూర్ణాదేవి స్వరూపం డొక్కా సీతమ్మ

సాక్షాత్ అన్నపూర్ణాదేవి స్వరూపం డొక్కా సీతమ్మ

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నభోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెడతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. దాంతో డొక్కా సీతమ్మ ఎవరనే కుతూహలం ప్రజల్లో కలుగుతోంది. ఆవిడ సాక్షాత్...

శ్రీలంకతో టి-20 సీరీస్‌ గెలిచిన భారత్

శ్రీలంకతో టి-20 సీరీస్‌ గెలిచిన భారత్

శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టి-20 సీరీస్‌ను భారత్ గెలుచుకుంది. ఇప్పటికే మొదటి మ్యాచ్‌లో గెలిచిన భారత్, ఆదివారం పల్లెకెలెలో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి, సీరీస్‌...

ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన తొలి భారతీయురాలు మను భాకర్‌కు ప్రేరణ ఏంటంటే…

ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన తొలి భారతీయురాలు మను భాకర్‌కు ప్రేరణ ఏంటంటే…

పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో ఆదివారం నాడు భారత్‌ ఖాతా తెరిచింది మనూ భాకర్. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్‌లో మూడో స్థానంలో నిలిచి కాంస్యపతకం...

నీతి ఆయోగ్ సమావేశం: మమత ఆరోపణలపై కేంద్రం ఫ్యాక్ట్‌చెక్‌

నీతి ఆయోగ్ సమావేశం: మమత ఆరోపణలపై కేంద్రం ఫ్యాక్ట్‌చెక్‌

ఇవాళ ఉదయం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో తన మైక్‌ను ఆపు చేసేసారంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణను కేంద్రప్రభుత్వం పరిశీలించింది. ఆమె ఆరోపణ...

కుక్కమాంసం దిగుమతి చేసుకున్న వ్యాపారిపై నిఘా

కుక్కమాంసం దిగుమతి చేసుకున్న వ్యాపారిపై నిఘా

గోరక్షకుడు పునీత్ కేరెహళ్ళి నేతృత్వంలోని హిందూ కార్యకర్తలు శుక్రవారం నాడు బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్‌లో ఒక ప్రదర్శన చేపట్టారు. అబ్దుల్ రజాక్ అనే వ్యాపారి రాజస్థాన్‌ నుంచి...

బంగ్లాదేశీ చొరబాటుదార్లను వ్యతిరేకించిన విద్యార్ధులపై పోలీసుల జులుం

బంగ్లాదేశీ చొరబాటుదార్లను వ్యతిరేకించిన విద్యార్ధులపై పోలీసుల జులుం

ఝార్ఖండ్‌లోని పాకుడ్ జిల్లాలో బంగ్లాదేశీ చొరబాటుదార్ల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. వారి అరాచకాలతో బెంబేలెత్తిపోయిన స్థానిక హిందువులు తమ ఇళ్ళను ఖాళీ చేసి ఆ ప్రాంతాలను...

రామేశ్వరం గుడిలో బిహారీ భక్తుడిపై ఆలయ ఉద్యోగుల దాడి

రామేశ్వరం గుడిలో బిహారీ భక్తుడిపై ఆలయ ఉద్యోగుల దాడి

తమిళనాడులోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామేశ్వరం ఆలయంలో ఒక భక్తుడిపై ప్రభుత్వోద్యోగులు దాడి చేసిన ఘటన వివాదానికి దారితీసింది. దేవదాయశాఖ సూపర్‌వైజర్, గుడి ఉద్యోగులు కలిసి దాడి చేసారు....

ఒలింపిక్స్‌ మొదటిరోజు: భారత్ ఏయే క్రీడాంశాల్లో పాల్గొంటోంది?

ఒలింపిక్స్‌ మొదటిరోజు: భారత్ ఏయే క్రీడాంశాల్లో పాల్గొంటోంది?

ప్రపంచ క్రీడా సంబరాలు ఒలింపిక్స్‌లో ఈసారి భారతదేశం 117మంది క్రీడాకారులతో తలపడుతోంది. ఒలింపిక్స్‌లో మొదటి రోజయిన ఇవాళ శనివారం, మన ఆటగాళ్ళు ఏడు ఈవెంట్స్‌లో పాల్గొంటారు. భారత...

ఒలింపిక్స్‌లో భారతజట్టు ఉత్సాహం, హిందీకి అరుదైన గౌరవం

ఒలింపిక్స్‌లో భారతజట్టు ఉత్సాహం, హిందీకి అరుదైన గౌరవం

ప్రపంచ ఫ్యాషన్ రాజధాని పారిస్‌లో 33వ ఒలింపిక్ క్రీడోత్సవాలు రంగరంగవైభవంగా మొదలయ్యాయి. ఈ వేడుకల్లో భారతదేశం నుంచి 117మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. వారు 16 విభాగాల్లో పోటీ...

పారిస్‌లో కన్నులపండువగా మొదలైన ఒలింపిక్ క్రీడోత్సవం

పారిస్‌లో కన్నులపండువగా మొదలైన ఒలింపిక్ క్రీడోత్సవం

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 2024 ఒలింపిక్స్ కన్నులపండువగా ప్రారంభమయ్యాయి. 6800 మంది క్రీడాకారులు 85 పడవల్లో సెన్ నది మీదుగా ఈఫెల్ టవర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ...

భరతమాత ‌ఋణం తీర్చుకున్న వీరులు

భరతమాత ‌ఋణం తీర్చుకున్న వీరులు

మనతరం చూసిన యుద్ధం కార్గిల్ యుద్ధం. పాకిస్తాన్ దుర్నీతికి, భారత వ్యతిరేక కుట్రలకు నిలువెత్తు నిదర్శనంగా ప్రపంచం సైతం గుర్తించిన యుద్ధం కార్గిల్ యుద్ధం. ఆయుధాలూ సౌకర్యాల...

యునెస్కో వారసత్వ జాబితాలో అస్సాం మొయిడామ్స్

యునెస్కో వారసత్వ జాబితాలో అస్సాం మొయిడామ్స్

అస్సాంను పరిపాలించిన అహోం రాజవంశపు సమాధులు ‘మొయిడామ్స్’ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో సాంస్కృతిక సంపద కేటగిరీలో చేర్చారు. భారతదేశపు రాజధాని ఢిల్లీలో తాజాగా జరిగిన ప్రపంచ...

25ఏళ్ళ కార్గిల్ యుద్ధం: జ్ఞాపకాలు, వేడుకలు, ఆత్మశోధన సమయం

25ఏళ్ళ కార్గిల్ యుద్ధం: జ్ఞాపకాలు, వేడుకలు, ఆత్మశోధన సమయం

మన తరం చూసిన యుద్ధం కార్గిల్. పాకిస్తాన్‌ వల్ల భారత్ ఎదుర్కొన్న ఐదో సంక్షోభం. హిమాలయాల్లోని కార్గిల్ కొండల్లో జరిగిన పోరాటం. ‘ఆపరేషన్ అల్ బద్ర్’ పేరుతో...

కార్గిల్ అమరవీరులకు కుటుంబసభ్యుల నివాళులు

కార్గిల్ అమరవీరులకు కుటుంబసభ్యుల నివాళులు

కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 25ఏళ్ళు అయిన సందర్భంగా దేశం ఇవాళ విజయ్‌దివస్ రజతోత్సవం జరుపుకుంటోంది. ఆ సందర్భంగా ఆనాటి యుద్ధంలో అమరులైన సైనికుల కుటుంబాలు వారికి...

ఒలింపిక్స్ ఆరంభానికి ముందే అదరగొట్టిన భారత ఆర్చర్లు

ఒలింపిక్స్ ఆరంభానికి ముందే అదరగొట్టిన భారత ఆర్చర్లు

ఒలింపిక్స్ క్రీడలు మొదలవడానికి ముందే భారత విలుకాళ్ళు తమ ప్రతాపం చూపించారు. నిన్న గురువారం జరిగిన పోటీల్లో భారత ఆర్చర్లు పురుషుల, స్త్రీల విభాగాలు రెండింటిలోనూ అదరగొట్టి,...

టీనేజ్ అమ్మాయి గ్యాంగ్‌రేప్, దారుణ హత్య

టీనేజ్ అమ్మాయి గ్యాంగ్‌రేప్, దారుణ హత్య

ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లాలో నిన్న బుధవారం నాడు ఒక టీనేజ్ అమ్మాయి మృతదేహం లభ్యమైంది. గణేశ్‌పూర్ అటవీప్రాంతం దగ్గర లభించిన శవం గురించి పోలీసులు విచారణ ప్రారంభించారు....

‘డిఎంకె క్రైమ్ ఫైల్స్’లో పలువురి నేరచరితలు బట్టబయలు

‘డిఎంకె క్రైమ్ ఫైల్స్’లో పలువురి నేరచరితలు బట్టబయలు

‘బిజెపి తమిళనాడు అధ్యక్షుడు కె అన్నామలై తాజాగా ‘డిఎంకె క్రైమ్ ఫైల్స్’ విడుదల చేసారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు డిఎంకె ఫైల్స్ 1, 2 విడుదల చేసిన...

చిలుకూరులో ఉద్రిక్తత, కొత్తగా మసీదు కట్టవద్దంటూ స్థానికుల ఆందోళన

చిలుకూరులో ఉద్రిక్తత, కొత్తగా మసీదు కట్టవద్దంటూ స్థానికుల ఆందోళన

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామం తెలుగు ప్రజలందరికీ సుపరిచితమే. వీసాల బాలాజీగా పేరున్న వెంకటేశ్వరస్వామి గుడి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజాదరణ కలిగిన...

నాలుగేళ్ళ పాపను రేప్ చేసి చంపేసిన ఇమ్రాన్‌ఖాన్

నాలుగేళ్ళ పాపను రేప్ చేసి చంపేసిన ఇమ్రాన్‌ఖాన్

కర్ణాటక రామనగర జిల్లా మాగడి పట్టణంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ళ బాలికను ఎత్తుకుపోయి, అత్యాచారం చేసి, చంపేశాడొక నీచుడు. గత శనివారం (జులై 20)...

కార్గిల్ విజయ్‌దివస్‌ రజతోత్సవం : ఆర్మీ మహిళల మోటార్‌సైకిల్ ర్యాలీ

కార్గిల్ విజయ్‌దివస్‌ రజతోత్సవం : ఆర్మీ మహిళల మోటార్‌సైకిల్ ర్యాలీ

భారత సైనిక బలగాలు వీరోచితంగా పోరాడి గెలిచిన గొప్ప యుద్ధం కార్గిల్ యుద్ధం. 1999లో జమ్మూకశ్మీర్‌లోని కార్గిల్ ప్రాంతంలోకి చొరబడిన పాకిస్తానీ సైనికులపై యుద్ధం చేసి, భారత...

పెళ్ళయిన నెలలోపే  ట్రిపుల్ తలాక్, కేసు పెట్టని పోలీసులు, స్పందించని సీఎంఓ

పెళ్ళయిన నెలలోపే  ట్రిపుల్ తలాక్, కేసు పెట్టని పోలీసులు, స్పందించని సీఎంఓ

తమిళనాడులో ఒక ముస్లిం మహిళకు పెళ్ళయిన 28 రోజులకే ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చెప్పేసాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయిస్తే ట్రిపుల్ తలాక్ చట్టం గురించి తమకు...

త్రిపుర పంచాయతీ ఎన్నికలు: 71శాతం స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవం

త్రిపుర పంచాయతీ ఎన్నికలు: 71శాతం స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవం

లోక్‌సభ ఎన్నికల తర్వాత త్రిపురలో బీజేపీ మరో విజయం సాధించింది. ఆగస్టు 8న జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో 71శాతం స్థానాలను కమలదళం ఏకగ్రీవంగా దక్కించుకుంది.    త్రిపుర...

‘నివాళి కుడ్యా’న్ని ‘భారతదేశపు త్యాగభూమి’గా గుర్తించాలి: మోహన్ భాగవత్

‘నివాళి కుడ్యా’న్ని ‘భారతదేశపు త్యాగభూమి’గా గుర్తించాలి: మోహన్ భాగవత్

‘స్వాతంత్ర్యం మా జన్మహక్కు. దాన్ని సాధించి తీరుతాం’ అని ప్రకటించి, భారతదేశాన్ని బ్రిటిష్ కబంధహస్తాల నుంచి విడిపించడమే లక్ష్యంగా దేశంలోని నలుమూలలనుంచీ పోరాడిన వీరుల ధైర్యసాహసాలకు, వారి...

ఆవులను నరికి చంపిన ముగ్గురు క్రైస్తవుల అరెస్ట్

ఆవులను నరికి చంపిన ముగ్గురు క్రైస్తవుల అరెస్ట్

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఆవులను చంపి గోమాంసాన్ని విక్రయిస్తున్న ముగ్గురు క్రైస్తవులను పోలీసులు అరెస్ట్ చేసారు. వారి నుంచీ పెద్దమొత్తంలో గోమాంసాన్ని జప్తు చేసారు. పంజాబ్‌ పోలీసులు తమకు...

దళిత బాలికలపై అత్యాచారం, దాడి: ఆరుగురు ముస్లిముల అరెస్ట్

దళిత బాలికలపై అత్యాచారం, దాడి: ఆరుగురు ముస్లిముల అరెస్ట్

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్ జిల్లాలో ముగ్గురు దళిత బాలికలపై అత్యాచారం చేసి, మరికొందరిని గాయపరిచిన ఆరుగురు ముస్లిం యువకులను పోలీసులు అరెస్ట్ చేసారు. బహ్రయిచ్ జిల్లాలోని బోధ్వా మార్కెట్‌కు...

ప్రతీ రాష్ట్రం పేరూ బడ్జెట్‌లో ప్రస్తావించలేమన్న ఆర్థిక మంత్రి

ప్రతీ రాష్ట్రం పేరూ బడ్జెట్‌లో ప్రస్తావించలేమన్న ఆర్థిక మంత్రి

విపక్ష పాలిత రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపుల్లో వివక్ష చూపించారంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. బడ్జెట్ ప్రసంగంలో అన్ని రాష్ట్రాల...

పార్లమెంటులో ప్రతిపక్షాల రగడ, వాకౌట్

పార్లమెంటులో ప్రతిపక్షాల రగడ, వాకౌట్

ఈ ఉదయం పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిన్న సమర్పించిన బడ్జెట్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు రచ్చ చేసాయి. మంత్రి...

గోదావరిలో నిలకడగా వరదనీరు, ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక

గోదావరిలో నిలకడగా వరదనీరు, ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక

గోదావరిలో వరదనీటి ప్రభావం నిలకడగా కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఆగడంతో కొత్తగా వరద నీరు పెద్దగా రావడం లేదు. అయినప్పటికీ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి...

చంద్రయాన్-3కి ప్రతిష్ఠాత్మక ‘వరల్డ్ స్పేస్ అవార్డ్’

చంద్రయాన్-3కి ప్రతిష్ఠాత్మక ‘వరల్డ్ స్పేస్ అవార్డ్’

చంద్రుడి దక్షిణధ్రువం మీదకు భారతదేశం చేసిన అంతరిక్ష యాత్ర ‘చంద్రయాన్-3’ మరో ఘనత సాధించింది. ఇంటర్నేషనల్ ఆస్ట్రనాటికల్ ఫెడరేషన్ ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ స్పేస్ అవార్డ్‌ గెలుచుకుంది....

‘కొత్త ఉద్యోగులకు ఒక నెల జీతం అదనంగా పీఎఫ్‌గా ఇస్తాం’

‘కొత్త ఉద్యోగులకు ఒక నెల జీతం అదనంగా పీఎఫ్‌గా ఇస్తాం’

కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారందరికీ ఒక నెల వేతనాన్ని అదనంగా ఇస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆ మొత్తాన్ని ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్‌గా ఇవ్వడం జరుగుతుందని మంత్రి...

కేంద్రబడ్జెట్: వేటి ధరలు తగ్గాయి, వేటి ధరలు పెరిగాయి?

కేంద్రబడ్జెట్: వేటి ధరలు తగ్గాయి, వేటి ధరలు పెరిగాయి?

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ తన బడ్జెట్ ప్రసంగంలో క్యాన్సర్ మందులు, మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ సుంకాన్ని గణనీయంగా తగ్గించినట్లు ప్రకటించారు. ఫలితంగా మార్కెట్లో వాటి...

కేంద్ర బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు లక్షన్నర కోట్లు

కేంద్ర బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు లక్షన్నర కోట్లు

2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించారు. వ్యవసాయరంగంలో పరిశోధనలు, అభివృద్ధికి అధిక...

 బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు

 బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో బంగారం, వెండి, ప్లాటినం మీద కస్టమ్స్ సుంకాన్ని  తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘ఆభరణాలకు వినియోగించే లోహాల దేశీయ అదనపు...

మమత దేశవ్యతిరేక నాటకాలు మరోసారి బట్టబయలు

మమత దేశవ్యతిరేక నాటకాలు మరోసారి బట్టబయలు

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ద్వంద్వ వైఖరి, నయవంచక విధానాలూ మరోసారి బట్టబయలయ్యాయి. ఉపఖండం నుంచి ఖండించబడిన దేశాల్లో ఊచకోతకు గురవుతున్న హిందువుల రక్షణకు సంబంధించిన సీఏఏను...

మరికాసేపట్లో కేంద్ర బడ్జెట్, ఏడోసారి సమర్పిస్తున్న నిర్మలా సీతారామన్

మరికాసేపట్లో కేంద్ర బడ్జెట్, ఏడోసారి సమర్పిస్తున్న నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఉదయం దేశ రాజధానిలో నార్త్‌బ్లాక్‌లోని ఆర్థికశాఖ కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్‌కు వెళ్ళారు. మరికొద్దిసేపట్లో పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి...

సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి మంటలు, రాజకీయ రగడ

సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి మంటలు, రాజకీయ రగడ

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి మంటలు రాజుకున్నాయి. ఆ ఘటనలో కంప్యూటర్లు, ఫైళ్ళు తగులబడ్డాయి. అది ప్రమాదవశాత్తు జరిగినది కాదని, ఉద్దేశపూర్వకంగా తగులబెట్టిన...

దేవదాయశాఖలో శాంతి నియామకంపై విచారణ

దేవదాయశాఖలో శాంతి నియామకంపై విచారణ

ఆంధ్రప్రదేశ్ దేవదాయశాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా శాంతి ఉద్యోగం ఎలా పొందారన్న విషయంపైనే చాలా ఆరోపణలు ఉన్నాయనీ, ఆ వ్యవహారంపైనే విచారణ జరుగుతోందనీ దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ...

‘బిహార్‌కు ప్రత్యేక హోదా ప్రతిపాదన ఏదీ లేదు’

‘బిహార్‌కు ప్రత్యేక హోదా ప్రతిపాదన ఏదీ లేదు’

బిహార్‌కు ప్రత్యేకహోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రప్రభుత్వం తెలియజేసింది. ఎన్డీయే కూటమి భాగస్వామ్య పార్టీ అయిన జనతాదళ్‌ యునైటెడ్‌, బిహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక...

‘సంఘ్‌ కార్యక్రమాల్లో పాల్గొనడంపై నిషేధం తొలగింపు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది’

‘సంఘ్‌ కార్యక్రమాల్లో పాల్గొనడంపై నిషేధం తొలగింపు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది’

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడంపై ఆరు దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ సంస్థ స్వాగతించింది. దీర్ఘకాలంగా అంకితభావంతో...

సవాళ్ళ ప్రపంచంలో సుదృఢంగా భారత ఆర్థిక పరిస్థితి: ఆర్థిక సర్వే 2023-24

సవాళ్ళ ప్రపంచంలో సుదృఢంగా భారత ఆర్థిక పరిస్థితి: ఆర్థిక సర్వే 2023-24

అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితుల నడుమ భారతదేశపు ఆర్థిక పరిస్థితి బలంగానూ పటిష్ఠంగానూ ఉందని, నిలకడగా కొనసాగుతోందనీ ఆర్థిక సర్వే చెబుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక...

ఆర్ఎస్ఎస్‌పై దశాబ్దాల నాటి రాజ్యాంగ విరుద్ధ నిషేధం తొలగింపు

ఆర్ఎస్ఎస్‌పై దశాబ్దాల నాటి రాజ్యాంగ విరుద్ధ నిషేధం తొలగింపు

ప్రభుత్వోద్యోగులు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యక్రమాల్లో పాల్గొనకూడదంటూ ఆరు దశాబ్దాల క్రితం విధించిన నిషేధాన్ని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తొలగించింది.   ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో ప్రభుత్వోద్యోగులు...

నేటినుంచీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు

నేటినుంచీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రకటించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి బడ్జెట్...

స్వదేశంమీద లేని ప్రేమ పాలస్తీనాపై : ఐఐటీ మద్రాస్ పట్టభద్రుడి నిర్వాకం

స్వదేశంమీద లేని ప్రేమ పాలస్తీనాపై : ఐఐటీ మద్రాస్ పట్టభద్రుడి నిర్వాకం

శుక్రవారం జరిగిన ఐఐటీ మద్రాస్ కాన్వొకేషన్ కార్యక్రమంలో ఒక విద్యార్ధి పాలస్తీనా అనుకూల ప్రసంగం చేయడం వివాదాస్పదమైంది. మెకానికల్ ఇంజనీరింగ్‌ డ్యూయెల్ డిగ్రీలో విద్యా, విద్యేతర విషయాల్లో...

రొట్టెలపై ఉమ్మివేసే ముస్లిం వ్యాపారిని శబరిమాతతో పోల్చిన సోనూసూద్ పైత్యం

రొట్టెలపై ఉమ్మివేసే ముస్లిం వ్యాపారిని శబరిమాతతో పోల్చిన సోనూసూద్ పైత్యం

సినీనటుడు సోనూసూద్ వివాదాస్పద ట్వీట్‌తో మరోసారి వార్తల్లోకెక్కాడు. ఒక ముస్లిం వ్యాపారి తన ధాబాలో తయారు చేస్తున్న రొట్టెల మీద ఉమ్మి వేస్తున్న వీడియోను సమర్ధించే ప్రయత్నం...

మహిళల ఆసియాకప్ టి-20లో పాక్‌ను ఓడించిన భారత్

మహిళల ఆసియాకప్ టి-20లో పాక్‌ను ఓడించిన భారత్

మహిళల ఆసియాకప్ టి-20 టోర్నమెంట్‌లో భారత్ శుభారంభం చేసింది. దాయాది పాకిస్తాన్ జట్టును 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. శ్రీలంకలోని దంబుల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన...

బంగ్లాదేశ్‌ ఘర్షణలు : 105కు పెరిగిన మృతుల సంఖ్య

బంగ్లాదేశ్‌ ఘర్షణలు : 105కు పెరిగిన మృతుల సంఖ్య

    ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్ల పద్ధతిని సంస్కరించాలంటూ బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఘర్షణల్లో మృతుల సంఖ్య 105కు పెరిగింది. ఆ నేపథ్యంలో ప్రభుత్వం దేశమంతా కర్ఫ్యూ విధించింది. ఘర్షణలను...

ఐఐటీ మద్రాస్‌ నుంచి పిహెచ్‌డి పట్టా పొందిన ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్

ఐఐటీ మద్రాస్‌ నుంచి పిహెచ్‌డి పట్టా పొందిన ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్

  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్, డాక్టర్ ఎస్ సోమనాథ్ అయ్యారు. అవును, ఆయన ఇవాళ పిహెచ్‌డి పట్టా పుచ్చుకున్నారు. గతేడాది...

‘కావడ్ యాత్ర మార్గంలోని దుకాణాలపై విక్రేతల పేర్లుండాలి’

‘కావడ్ యాత్ర మార్గంలోని దుకాణాలపై విక్రేతల పేర్లుండాలి’

ఉత్తరప్రదేశ్‌లో జులై 22 నుంచి కావడ్ యాత్ర మొదలవుతోంది. ఆ సందర్భంగా ముజఫర్‌నగర్ జిల్లా యంత్రాంగం యాత్రకు ఐదు రోజుల ముందు అంటే జులై 17 నుంచి...

తెల్లదొరతనాన్ని గడగడలాడించిన తొలి భారతీయ వీరుడు

తెల్లదొరతనాన్ని గడగడలాడించిన తొలి భారతీయ వీరుడు

(1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం మొదలుపెట్టిన మంగళ్ పాండే జయంతి నేడు) బానిసత్వపు సంకెళ్ళ నుంచి దేశమాతకు స్వతంత్రం తీసుకొచ్చేందుకు ఎందరో వీరులు తమ ప్రాణాలు బలిదానం...

బంగ్లాదేశ్‌లో ఘర్షణలు, 32మంది మృతి

బంగ్లాదేశ్‌లో ఘర్షణలు, 32మంది మృతి

బంగ్లాదేశ్‌లో విద్యార్ధులు చేపట్టిన ఆందోళన హింసాయుతంగా మారింది. ఆ ఘర్షణల్లో ఇప్పటికే 32మంది మరణించారు. ప్రజలు సంయమనం పాటించాలనీ, ఘర్షణలకు పాల్పడవద్దనీ ప్రధానమంత్రి షేక్ హసీనా బుధవారం...

కాలుష్యాలను వదుల్చుకుని స్వచ్ఛంగా మారిన కాన్పూర్ గంగ

కాలుష్యాలను వదుల్చుకుని స్వచ్ఛంగా మారిన కాన్పూర్ గంగ

కాన్పూర్ నగరంలో గంగానది ప్రక్షాళన కార్యక్రమం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కఠోర పరిశ్రమకు నిదర్శనంగా నిలిచింది. నమామి గంగే ప్రాజెక్ట్ ద్వారా ఆ నగరంలోని గంగానదిని కాలుష్యాల...

పల్నాడులో నడిరోడ్డుపై హత్య, రాజకీయ కారణం కాదంటున్న పోలీసులు

రేపు వినుకొండలో జగన్‌ పర్యటన

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్‌సిపి అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, శుక్రవారం వినుకొండలో పర్యటిస్తారు. నడిరోడ్డు మీద దారుణహత్యకు గురైన తమ పార్టీ కార్యకర్త రషీద్‌ కుటుంబ సభ్యులను...

లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ ఓటమికి కారణాలేంటి?

లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ ఓటమికి కారణాలేంటి?

కేంద్రంలోనూ, ఉత్తరప్రదేశ్‌లోనూ వరుసగా రెండుసార్లు గెలిచిన బీజేపీ, తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో దాదాపు 30సీట్లు కోల్పోయింది. బీజేపీ ఎక్కువ స్థానాలు కోల్పోయిన రాష్ట్రం అదే...

ఇంద్రకీలాద్రిపై రేపటినుంచి శాకంబరీదేవి ఉత్సవాలు

ఇంద్రకీలాద్రిపై రేపటినుంచి శాకంబరీదేవి ఉత్సవాలు

ఆషాఢమాసం సందర్భంగా బెజవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గాదేవి ఆలయంలో శాకంబరీ దేవి మహోత్సవాలు రేపటి నుంచి మొదలవుతాయి. ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి పూర్ణిమ వరకూ అంటే జులై...

పోలీసుల అదుపులో వివాదాస్పద ఐఎఎస్ అధికారిణి తల్లి

పోలీసుల అదుపులో వివాదాస్పద ఐఎఎస్ అధికారిణి తల్లి

ఇటీవల వివాదాస్పదమైన ట్రైనీ ఐఎఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్‌ను పుణే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఆమెను...

ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్ల బిల్లును తాత్కాలికంగా ఆపిన కన్నడ సర్కారు

ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్ల బిల్లును తాత్కాలికంగా ఆపిన కన్నడ సర్కారు

కర్ణాటకలో వివాదాస్పదంగా మారిన ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రప్రభుత్వం ప్రస్తుతానికి నిలిపివేసింది. దానిపై మరింత అధ్యయనం చేస్తామని ప్రకటించింది. సోమవారం రాష్ట్ర శాసనసభ పాస్ చేసిన...

పల్నాడులో నడిరోడ్డుపై హత్య, రాజకీయ కారణం కాదంటున్న పోలీసులు

పల్నాడులో నడిరోడ్డుపై హత్య, రాజకీయ కారణం కాదంటున్న పోలీసులు

పల్నాడు జిల్లా వినుకొండలో గతరాత్రి దారుణ హత్య జరిగింది. నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తి మరో వ్యక్తిని దారుణంగా కొట్టి, కత్తితో నరికి చంపాడు....

‘అణ్వాయుధాలు కలిగిన మొదటి నిజమైన ఇస్లామిక్ దేశం ఇంగ్లండ్’

‘అణ్వాయుధాలు కలిగిన మొదటి నిజమైన ఇస్లామిక్ దేశం ఇంగ్లండ్’

అమెరికా ఉపాధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ పడుతున్న జెడి వాన్స్ ఇంగ్లండ్‌లో తాజా పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన...

నిన్నటి నుంచి ‘రామాయణ మాసం’ మొదలు: అదేంటో తెలుసా?

నిన్నటి నుంచి ‘రామాయణ మాసం’ మొదలు: అదేంటో తెలుసా?

కేరళ సంప్రదాయ పంచాంగం ప్రకారం వచ్చే ‘కర్కిడకం’ మాసాన్ని మళయాళీలు రామాయణ మాసంగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం రామాయణ మాసం జులై 16న మొదలై ఆగస్టు 16న...

Page 3 of 6 1 2 3 4 6