param

param

‘అలా చేస్తే పదేళ్ళ కష్టం వృథా అవుతుంది’: నిర్మలా సీతారామన్

భారత్ లో వారసత్వ పన్ను అమలు చేయాలంటూ ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. ఈ విషయంలో కాంగ్రెస్...

ఎర్ర సముద్రంలో భారత్‌కు వస్తున్న నౌకపై దాడి

ఎర్ర సముద్రంలో నౌకలపై హౌతీల దాడులు ఆగడంలేదు. విరామం ఇచ్చినట్లే ఇచ్చి దాడులకు పాల్పడుతున్నారు.  భారత్ కు వస్తున్న ‘ఆండ్రోమెడా స్టార్’ అనే చమురు ట్యాంకర్‌ నౌకపై...

టీడీపీకి ‘యనమల’ గుడ్ బై, వైసీపీని వీడిన డొక్కా

ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఆయారాం, గయారాంల హడావుడి అంతా ఇంతా కాదు. అప్పటి వరకు తాము ఉన్న పార్టీని వేనోళ్ళ పొగిడిన నేతలు టికెట్ దక్కలేదని...

అమెరికాలో కారు ప్రమాదం, ముగ్గురు భారతీయులు మృతి

అమెరికాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో గుజ‌రాత్‌కు చెందిన ముగ్గురు మ‌హిళ‌లు దుర్మ‌ర‌ణం చెందారు. ఆనంద్ జిల్లాకు చెందిన రేఖాబెన్ ప‌టేల్‌, సంగీతబెన్ ప‌టేల్‌, మ‌నీషాబెన్ ప‌టేల్ కారు...

రెండు పేజీలతో YSRCP మేనిఫెస్టో విడుదల, 9 ముఖ్య హామీలు

వైసీపీ మేనిపెస్టోను సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. తాడేపల్లి లో వైసీపీ మేనిఫెస్టో-2024 ను చదివి వినిపించిన  సీఎం జగన్, రెండు విడతల్లో సామాజిక...

మండపేటలో వేగుళ్ళ డబుల్ హ్యాట్రిక్ మొదలవుతుందా?

Mandapeta Assembly Constituency Profile మండపేట నియోజకవర్గం 2008లో ఏర్పడింది. మొదట్లో అంటే 1952 ఎన్నికలకు ముందు పామర్రు నియోజకవర్గం ఉండేది. 1978నాటికి దాన్ని ఆలమూరు స్థానంగా...

కాంగ్రెస్, టీఎంసీ ఒకే తాను ముక్కలు : ప్రధాని మోదీ

కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల స్వభావం ఒక్కటేనని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఇరుపార్టీలు గొడవ పడుతున్నట్లు కనపడినప్పటికీ ఆ రెండూ ఒక్కటేనని విమర్శించారు.  పశ్చిమబెంగాల్లోని మాల్దాలో...

ఈవీఎంలపై  సుప్రీం కీలక తీర్పు, బ్యాలెట్ విధానానికి వెళ్ళాల్సిన అవసరం లేదంటూ…. !

ఈవీఎంల పనితీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తొసిపుచ్చింది. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంల్లో నమోదైన ఓట్లను వీవీప్యాట్‌ స్లిప్పులతో క్రాస్ చెక్ చేసేలా...

పింఛను నగదు పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు

సామాజిక పింఛను లబ్ధిదారులకు సకాలంలో నగదు అందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున లబ్ధిదారులకు ఎలాంటి...

కొత్తపేటలో పాతమొహాల మధ్యనే పోటీ

Kothapeta Assembly Constituency Profile కోనసీమ జిల్లాలోని కొత్తపేట శాసనసభా నియోజకవర్గం 1955లో ఏర్పడింది. ఆ నియోజకవర్గం పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి. అవి రావులపాలెం, కొత్తపేట,...

వరుస లాభాలకు బ్రేక్ : నష్టాల్లో ముగిసిన స్టాక్ సూచీలు

స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఐదు రోజుల లాభాలకు బ్రేక్ పడింది.పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో ముగిశాయి. లాభాల స్వీకరణకుతోడు, అంతర్జాతీయ...

పెళ్ళింట విషాదం, అగ్ని ప్రమాదం కారణంగా ఆరుగురు మృతి

బిహార్ లో దారుణం జరిగింది. వివాహం జరగాల్సిన ఓ ఇంట్లో విషాదం చోటుచేసుకోవడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దర్భంగా లోని అలీనగర్‌లో  వివాహం సందర్భంగా పటాకులు కాల్చారు....

అమెరికా యూనివర్సిటీల్లో అలజడి : వందలాది విద్యార్ధుల అరెస్ట్

ఇజ్రాయెల్ గాజా యుద్ధ ప్రభావం అమెరికాలోని యూనివర్సిటీలపై పడింది. గాజాలోని పాలస్తీనా పౌరులకు అనుకూలంగా అమెరికాలోని యూనివర్సిటీల్లో విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. రోజు రోజుకు...

ఐసిఐసిఐ క్రెడిట్ కార్డులు బ్లాక్

సాంకేతిక లోపాలు తలెత్తడంతో వేలాది ఐసిఐసిఐ క్రెడిట్ కార్డులు (icici creditcards) బ్లాక్ అయ్యాయి. ఈ విషయాన్ని బ్యాంక్ ఉన్నతాధికారులు కూడా ధ్రువీకరించారు. దాదాపు 17 వేల...

ముమ్మిడివరంలో నిలబడాలని వైసీపీ, కలబడాలని టీడీపీ

Mummidivaram Assembly Constituency Profile ముమ్మిడివరం నియోజకవర్గం 1978లో ఏర్పడింది. అంతకుముందు చెయ్యేరు నియోజకవర్గం ఉండేది. అంతేకాదు. 1978 నుంచి 2004 వరకూ ముమ్మిడివరం ఎస్సీ నియోజకవర్గంగా...

కాకినాడ రూరల్‌లో హవా ఎవరిది?

Kakinada Rural Assembly Constituency Profile కాకినాడ రూరల్ శాసనసభా నియోజకవర్గం 2008లో ఏర్పడింది. ఆ నియోజకవర్గం పరిధిలో మూడు మండలాలు ఉన్నాయి. అవి కాకినాడ అర్బన్...

విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు ముట్టుకోవద్దు :కేంద్రానికి హైకోర్టు ఆదేశం

విశాఖ ఉక్కు కర్మాగారం భూముల విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని ఏపీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఇతర ఆస్తులు, యంత్రాలు...

లోక్‌సభలో మన స్థానాలు: కాకినాడ

Kakinada Parliamentary Constituency Profile మన రాష్ట్రంలో కోస్తాతీరంలోని ప్రముఖ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కాకినాడ ఒకటి. ఆ స్థానం 1952లో ఏర్పడింది. కాకినాడ పార్లమెంటరీ స్థానంలో ఏడు...

మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ : సుప్రీంకోర్టుకు ఈడీ వెల్లడి

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు కీలక సమాచారం అందించారు. ఢిల్లీ మద్యం పాలసీని మార్చి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి, కొందరికి లబ్ది చూకూర్చిన...

‘వీవీప్యాట్ల స్లిప్పుల’ పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఈవీఎంల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులు సరిపోల్చి లెక్కించాలనే పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఈ అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను  కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం...

‘రెండు రాజ్యాల పరిష్కారాని’కి ఇజ్రాయెల్ ఒప్పుకుంటే హమాస్‌ను రద్దు చేస్తాం

Hamas agrees to dissolve group if Israel accepts two state solution వెస్ట్‌బ్యాంక్, గాజాస్ట్రిప్ ప్రాంతాల్లో పాలస్తీనా సార్వభౌమాధికారాన్ని ఒప్పుకుని, 1967కు ముందు ఇజ్రాయెల్...

రామచంద్రాపురంలో కొత్త అభ్యర్ధుల కొట్లాట

Ramachandrapuram Assembly Constituency Profile కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లాలోని శాసనసభా నియోజకవర్గం రామచంద్రాపురం. ఆ నియోజకవర్గం 1951లో ఏర్పడింది. రామచంద్రాపురం అసెంబ్లీ స్థానం పరిధిలో మూడు...

శ్రీశైల మహాక్షేత్రంలో కుంభోత్సవం

జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలంలో భ్రమరాంబికా అమ్మవారికి కుంభోత్సవం నిర్వహించగా, శ్రీ మల్లికార్జునస్వామివారికి అన్నాభిషేకం నిర్వహించనున్నారు. అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. అమ్మవారికి నవావరణ పూజ, త్రిశతి,...

చురుగ్గా రెండో విడత పోలింగ్

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రెండో విడత పోలింగ్ చురుగ్గా సాగుతోంది. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం...

జమ్ము కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జేకేలోని బారాముల్లా జిల్లాలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు కూడా గాయపడ్డారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని...

‘కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల నుంచి మరింత పెరిగిన బీజేపీ గ్రాఫ్’

కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల తర్వాత నుంచి బీజేపీ గ్రాఫ్ మరింత పెరిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అధికారం కోసం మరోసారి కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు...

‘మాల్యా మీ దేశం వస్తే మాకు అప్పగించండి’… ఫ్రాన్స్ తో భారత్  చర్చలు 

బ్యాంకుల్లో భారీ మొత్తంలో అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకుండా విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యాపై  కఠిన చర్యలకు కేంద్రప్రభుత్వం సిద్ధమైంది. ఐరోపాలో విజయ్ మాల్యా కదలికలను నియంత్రించేందుకు...

జగ్గంపేటలో జ్యోతుల వెర్సెస్ తోట

Jaggampeta Assembly Constituency Profile జగ్గంపేట రాజకీయం ప్రధానంగా రెండు మూడు కుటుంబాల మధ్యనే కేంద్రీకృతమై ఉంది. ఈసారి ఎన్నికల్లో జ్యోతుల, తోట కుటుంబాలు పోటీ పడుతున్నాయి....

పాట్నాలో అగ్నిప్రమాదం, ఆరుగురు దుర్మరణం

బిహార్ రాజధాని  పాట్నాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఓ హోటల్‌లో మంటలు చెలరేగడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడగా చికిత్స నిమిత్తం...

ప్రత్తిపాడులో పరిస్థితి ఎలా ఉంది?

Prattipadu Assembly Constituency Profile ప్రత్తిపాడు నియోజకవర్గం 1951లో ఏర్పడింది. కాకినాడ జిల్లాలో ఉన్న ఆ స్థానం పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి. అవి శంఖవరం, ప్రత్తిపాడు,...

బ్యాంకింగ్ స్టాక్స్ దూకుడు : భారీ లాభాల్లో స్టాక్ సూచీలు

స్టాక్ మార్కెట్లు ఐదో రోజూ లాభాలను ఆర్జించాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల ఫలితాలతో ఇవాళ ఉదయం దేశీయ స్టాక్ సూచీలు నష్టాల్లో ప్రారంభమైనా,...

తునిలో యనమల కుమార్తె అదృష్టం ఎలా ఉంది?

Tuni Assembly Constituency Profile ‘తుని తగవు’ అనే పదబంధం వినే ఉంటారు. ఏదైనా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోడానికి తునిని రిఫరెన్స్‌గా చూపిస్తారు. తుని శాసనసభా నియోజకవర్గం...

ఆంధ్రా పేపర్ మిల్ లాకౌట్

ఎంతో చరిత్ర కలిగిన రాజమహేంద్రవరం ఆంధ్ర పేపర్ మిల్ లాకౌట్ ప్రకటించింది. లాకౌట్ ను అధికారికంగా ప్రకటించిన  యాజమాన్యం మిల్లు ప్రాంగణం గేట్లకు తాళాలు వేసింది. లాకౌట్...

రాహుల్‌ మగతనాన్ని పరీక్షించాలంటే మీ అక్కచెల్లెళ్ళని పంపించండి: కాంగ్రెస్ నాయకుడి అవాకులు

Congress leader’s derogatory comments on women backlashes గుజరాత్ కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్ దుధత్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసాయి. బీజేపీ నాయకుడు భూపత్...

ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలపై కాంగ్రెస్ కుట్రలు : ప్రధాని మోదీ

కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలను ప్రధాని మోదీ మరోసారి తూర్పారబట్టారు. ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీల హ‌క్కుల‌ను కాలేరాసే కుట్ర‌కు కాంగ్రెస్ పార్టీ తెర‌లేపింద‌ని సంచలన వ్యాఖ్యలు చేశారు....

పెద్దాపురంలో పెద్దరికం చెలాయించేదెవరు?

Peddapuram Assembly Constituency Profile ఒకప్పుడు లలితకళలకు పేరుగడించిన జమీ పెద్దాపురం. రాచరికం పోయినా ఆ గాంభీర్యం ఇంకా నిలిచిఉన్న ఊరు పెద్దాపురం. అక్కడ శాసనసభా నియోజకవర్గం...

దంతెవాడలో ఎన్‌కౌంటర్, పోలీస్ కానిస్టేబుల్ మృతి

 భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులతో  ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్‌కౌంటర్ లో ఒక జ‌వాను ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా...

భారీ వర్షాలతో అరుణాచల్‌ప్రదేశ్ అతలాకుతలం

అతి భారీ వర్షాలతో ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. కొండ చరియలు విరిగి పడటంతో దిగాంబ్ వ్యాలీలో రవాణా వ్యవస్థ స్థంభించింది. చైనా సరిహద్దు జిల్లా...

కేంద్ర నిధులను దారి మళ్ళించిన వైసీపీ ప్రభుత్వం : కేంద్రమంత్రి పీయూష్ గోయల్

వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించడంతో పాటు రైతులు, శ్రామికులు, యువత సంక్షేమాన్ని పట్టించుకోలేదని  కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఇసుక, ల్యాండ్, లిక్కర్ మాఫియా పేరిట కోట్లాది...

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ : 100 ప్రధాన స్టేషన్లలో రూ.20కే భోజనం

భారతీయ రైల్వే ప్రయాణీకులకు శుభవార్త చెప్పింది.దేశంలోని 100 ప్రధాన రైల్వే స్టేషన్లలో కేవలం రూ.20కే భోజనం అందించనున్నారు. ముఖ్యంగా థర్డ్ క్లాస్ ప్రయాణీకుల బోగీల వద్ద ఫ్లాట్...

మహాదేవ్ బెట్టింగ్ కేసు : హీరోయిన్ తమన్నాకు సమన్లు

మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు విచారణలో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తోన్న ప్రముఖ నటి తమన్నా భాటియాకు మహారాష్ట్ర...

బిహార్ లో దారుణం, జేడీయూ యువనేతను కాల్చి చంపిన దుండగులు

బిహార్‌ లో దారుణం జరిగింది. సీఎం నితీశ్‌ కుమార్‌ పార్టీ జేడీయూకి చెందిన యువ నాయకుడు హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు యువనేతను కర్కశంగా  కాల్చి...

ముగిసిన నామినేషన్ల సందడి: పులివెందులలో సీఎం జగన్…

తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల సమర్పణకు గడువు ముగిసింది. నేడు(ఏప్రిల్ 25) చివరి రోజు కావడంతో భారీగా నిమినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం(ఏప్రిల్ 26) నామినేషన్లు పరిశీలించనున్నారు. ...

ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘనపై బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులకు నోటీసులు జారీ చేసిన సీఈసీ

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, ప్రతిపక్ష ఎంపీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పరస్పర విమర్శలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది.ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ...

డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడుకు సన్ స్ట్రోక్ : రెబెల్‌గా బరిలోకి కుమారుడు

ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడుకు ఇంటి పోరు తప్పేలాలేదు. అనకాపల్లి లోక్‌సభ వైసీపీ అభ్యర్థిగా ముత్యాలనాయుడు బరిలో దిగారు. అయితే ఆయన కుమారుడు మాడుగుల అసెంబ్లీ అభ్యర్థిగా రెబెల్‌గా...

భద్రతా  బలగాల కోసం తేలికపాటి బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) భద్రతా బలగాల కోసం అత్యంత తేలికైన బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ను అభివృద్ధి చేసింది. లెవెల్- 6 ముప్పుని సైతం ఎదుర్కొనేలా ఈ...

మాడుగుల హల్వా ఎవరికి తీపి?

Madugula Assembly Constituency Profile మాడుగుల హల్వా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫేమస్. ఆ నియోజకవర్గం తెలుగుదేశం పుట్టినప్పటి నుంచీ ఆ దాదాపుగా పార్టీకే తీపి తినిపిస్తోంది....

రెండో రోజూ పత్రికల్లో ‘పతంజలి’ క్షమాపణల ప్రకటన

పతంజలి ఆయుర్వేద  సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్‌ బాబా, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణలు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు  మరోసారి వార్తా పత్రికల్లో బహిరంగ క్షమాపణలు తెలిపారు....

‘వర్తమానంతో పాటు భవిష్యత్ లోనూ కాషాయపార్టీదే హవా’

దేశ రాజకీయాలపై బాలీవుడ్ నటీ, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇప్పటికే కాషాయ కెరటం ఉప్పొంగుతోందని.. భవిష్యత్తులోనూ అదే  కొనసాగుతుందని ...

నర్సీపట్నంలో అధికార విపక్షాల మధ్య హోరాహోరీ

Narsipatnam Assembly Constituency Profile అనకాపల్లి జిల్లాలో ఒకే ఒక మేజర్ ప్రాజెక్టు తాండవ రిజర్వాయర్ ఉన్న నియోజకవర్గం నర్సీపట్నం. ఈ నియోజకవర్గం 1955లో ఏర్పాటయింది. నర్సీపట్నం...

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లు బదిలీ

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది.  తాజాగా ఇద్దరు సీనియర్...

పాయకరావుపేటలో పాగా వేసేది ఎవరు?

Payakaraopet Assembly Constituency Profile అనకాపల్లి జిల్లాలోని ఒకేఒక ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం పాయకరావుపేట. 1951లో ఏర్పడిన ఈ శాసనసభా స్థానంలో నాలుగు మండలాలు ఉన్నాయి. అవి...

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా

తెలంగాణ ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాల్లో మరోసారి బాలికలు హవా చాటారు.  మొదటి ఏడాదిలో 60.01 శాతం మంది   రెండో సంవత్సరంలో 64.19 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు....

వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్కింపు పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు

ఈవీఎంలలో నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్‌ చేసింది. పిటిషన్ విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది....

చోడవరంలో నాలుగోసారీ సన్యాసిరాజు వెర్సెస్ ధర్మశ్రీ

Chodavaram Assembly Constituency Profile అనకాపల్లి లోక్‌సభ పరిధిలో ఏడు శాసనసభా నియోజకవర్గాలున్నాయి. వాటిలో మొదటిది చోడవరం. అనకాపల్లి జిల్లాలోని ఈ అసెంబ్లీ స్థానంలో నాలుగు మండలాలున్నాయి....

పెందుర్తి అసెంబ్లీలో పరిస్థితి ఏంటి?

Pendurthi Assembly Constituency Profile పెందుర్తి శాసనసభా నియోజకవర్గం ప్రత్యేకత ఏంటంటే ఈ స్థానం విశాఖపట్నం, అనకాపల్లి రెండు జిల్లాల్లోనూ వ్యాపించి ఉంది. ఈ నియోజకవర్గం 1978లో...

ఘోర రోడ్డు ప్రమాదాలు : పది మంది మృతి

తెలంగాణలోని కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వేగంగా వెళుతోన్న కారు వెనక నుంచి ట్రక్కును ఢీ కొట్టింది....

లోక్‌సభలో మన స్థానాలు: అనకాపల్లి

Anakapalli Parliamentary Constituency Profile ఉత్తరాంధ్రలో బెల్లం పేరు చెబితే గుర్తొచ్చే పేరు అనకాపల్లి. ఆ ఊరు లోక్‌సభా నియోజకవర్గంగా 1962లో ఏర్పడింది. అనకాపల్లి పార్లమెంటరీ స్థానంలో...

ఎలమంచిలిలో ఏం జరగనుంది?

Elamanchili Assembly Constituency Profile అనకాపల్లి జిల్లాలోని ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఆ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి. అవి రాంబిల్లి, మునగపాక, అచ్యుతాపురం,...

సంపద పునఃపంపిణీపై శాం పిట్రోడా వ్యాఖ్యలు వివాదాస్పదం

Sam Pitroda controversial comments on wealth distributionసంపద పంపిణీపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఇప్పటికే, కాంగ్రెస్...

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కుమార్ విశ్వజిత్‌ను, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో విజయవాడ సీపీగా ఉన్న కాంతి రాణాటాటాను,...

కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా వారసత్వ పన్ను వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కౌంటర్

వారసత్వ పన్ను గురించి కాంగ్రెస్ నేత శామ్‌ పిట్రోడా చేసిన  వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. కాంగ్రెస్ నేతల...

సీఏఏలో జోక్యం చేసుకునే ధైర్యం ఆ పార్టీలకు లేదు : అమిత్ షా

కాంగ్రెస్, టీఎంసీ పార్టీలకు పౌరసత్వ సవరణ చట్టంలో జోక్యం చేసుకునే ధైర్యం లేదని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా  పశ్చిమబెంగాల్ లో పర్యటిస్తున్న...

బీఎంఎస్ నేత శంకర సుబ్రమణియన్‌కు శ్రద్ధాంజలి

భారతీయ మజ్జూర్ సంఘ్ సీనియర్ నేత, ప్రచారక్ శంకర సుబ్రమణియన్ సేవలను స్మరిస్తూ ఆయనకు విశాఖ బీఎంసీ కార్యాలయంలో ఆ సంఘం నేతలు అంజలి ఘటించారు.   ఏప్రిల్...

కొండగట్టు అంజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలకు పోటెత్తిన భక్తులు, స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.  తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం...

తూర్పుతీరంలో పశ్చిమకోటలో పాగా వేసేదెవరు?

Visakhapatnam West Assembly Constituency Profile విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం 2008లో ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో విశాఖపట్నం అర్బన్ మండలం పరిధిలోని, విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన...

పిఠాపురంలో పవన్ నామినేషన్,  ఎన్డీయే అఖండ విజయం సాధిస్తోందని ధీమా

పిఠాపురం అసెంబ్లీ స్థానానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎన్డీయే కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని నివాసం నుంచి...

విజయవాడ రైల్వేస్టేషన్ లో రూ. 20‌కే భోజనం ..!

వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ఎకానమీ మీల్స్‌ పేరుతో ఐఆర్‌సీటీసీ తో కలిసి...

రాజస్థాన్‌లో ప్రధాని మోదీ పర్యటన, కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రాజస్థాన్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, విపక్షాలపై విమర్శలు గుప్పించారు.  రాజస్థాన్‌లోని టోంక్-సవాయి మాధోపూర్‌లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ.....

పతంజలి వివరణపై సుప్రీంకోర్టు మరోసారి అసహనం

ప్రజలను తప్పుదోవపట్టించేలా ఇచ్చిన ప్రకటనలపై పతంజలి సంస్థపై సుప్రీంకోర్టు గతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పత్రికల్లో క్షమాపణలు కోరుతూ ప్రకటనలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు...

హిందూపురంలో స్వామి పరిపూర్ణానంద నామినేషన్

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామి పరిపూర్ణానంద, హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా...

అయోధ్య సహా దేశవ్యాప్తంగా వైభవంగా హనుమజ్జయంతి

Hanuman Jayanti celebrated across India including Ayodhya శ్రీరామజన్మభూమిలో బాలరాముడికి నూతన ఆలయం నిర్మించిన తర్వాత అయోధ్య కొత్త కళ సంతరించుకుంది. ప్రతీ పండుగా కన్నులపండువగా...

ఎస్ కోటలో సీటు సింగారించేదెవరో?

Srungavarapu Kota Assembly Constituency Profile శృంగవరపుకోట అసెంబ్లీ  నియోజకవర్గం భౌగోళికంగా విజయనగరం జిల్లాలో ఉంది. కానీ ఈ శాసనసభా స్థానం విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి...

కాంగ్రెస్ పార్టీ హయాంలో హనుమాన్ చాలీసా విన్నా నేరమే : ప్రధాని మోదీ

సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించిన రోజుల్లో హనుమాన్ చాలీసా విన్నా నేరమేనని ప్రధాని మోదీ...

‘మరో  రెండేళ్ళలో భారత్ లో బుల్లెట్ రైలు’

మరో రెండేళ్ళలో భారత్ లో బుల్లెట్ రైలు సర్వీసు అందుబాటులోకి వస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్  అన్నారు. అహ్మదాబాద్-ముంబై మార్గంలో బుల్లెట్ రైళ్ళ ప్రాజెక్టు పనులు...

విశాఖ తూర్పున వెలగపూడి సెకెండ్ హ్యాట్రిక్ మొదలుపెట్టగలరా?

Visakhapatnam East Assembly Constituency Profile విశాఖపట్నం ఎంపీ సీటు వైఎస్‌ఆర్‌సిపికే వచ్చి ఉండవచ్చు గాక, కానీ 2019 ఎన్నికల్లో నగరంలోని శాసనసభా స్థానాల్లో తెలుగుదేశం హవాయే...

కవితకు జుడీషియల్ కస్టడీ మరో 14 రోజులు పొడిగింపు

ఢిల్లీ మద్యం పాలసీని అనుకూలంగా మలుచుకున్నారనే ఆరోపణలపై అరెస్టై తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండును రౌస్ అవెన్యూ కోర్టు మరో 14...

లోక్‌సభలో మన స్థానాలు: విశాఖపట్నం

Visakhapatnam Parliamentary Constituency Profile ‘సిటీ ఆఫ్ డెస్టినీ’ అని పేరు గడించిన గొప్ప నగరం విశాఖపట్నం. రాజకీయంగానూ విశాఖపట్నానికి అమితమైన ప్రాధాన్యత ఉంది. ఇక్కడ లోక్‌సభకు...

శిరోముండనం కేసు హైకోర్టులో మే1వ తేదీకి వాయిదా

శిరోముండనం కేసులో హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ మే1వ తేదీకి వాయిదా పడింది. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మరో ఎనిమిది మంది ఈ పిటిషన్ దాఖలు...

హిమాలయాల్లో పెరుగుతున్న సరస్సుల విస్తీర్ణం

భూతాపం కారణంగా హిమాలయాల్లో మంచు పర్వతాలు కరిగి సరస్సులుగా మారుతుండటంపై ఇస్రో కీలక సమాచారాన్ని వెల్లడించింది. 2016-17లో గుర్తించిన 2,431 సరస్సులు 89 శాతం పెద్ద ఎత్తున...

బెంగళూరులో షాకింగ్ ఘటన, అనకొండల స్మగ్లింగ్

బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందరినీ షాక్‌కు గురి చేసే సంఘటన చోటుచేసుకుంది. అనకొండలను స్మగ్లింగ్ చేస్తున్న ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన...

రెండు హెలికాఫ్టర్లు ఢీ : 10 మంది సైనికులు మృతి

మలేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. నావికాదళానికి చెందిన రెండు హెలికాఫ్టర్లు గగనతలంలో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సైనిక విన్యాసాలు...

సీఎం కేజ్రీవాల్‌కు జైల్లో ఇన్సులిన్

మద్యం పాలసీని కొందరిని అనుకూలంగా రూపొందించి, మనీలాండరింగ్‌నకు పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టై, తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు డాక్టర్ల బృందం ఇన్సులిన్ ఇచ్చింది. షుగర్...

గుంటూరు టీడీపీ లోక్‌సభ అభ్యర్థికి వేల కోట్ల ఆస్తులు

ఏపీలో నామినేషన్ల పర్వం జోరందుకుంది. నామినేషన్లలో భాగంగా వివిధ పార్టీల అభ్యర్థులు వారిపై ఉన్న కేసులు, ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటిస్తున్నారు. గుంటూరు టీడీపీ నుంచి లోక్‌సభ...

పోస్ట్ ఆఫీసుల ద్వారా డ్రగ్స్ స్మగుల్ చేసే హసనుద్దీన్ అరెస్ట్

Hassan Uddin who smuggled drugs through India Post arrested ఈశాన్య భారతం నుంచి పెద్దమొత్తంలో మాదకద్రవ్యాలు అక్రమ రవాణా చేసే హసనుద్దీన్‌ను నాగాలాండ్ పోలీసులు...

Page 4 of 49 1 3 4 5 49