మే నెల పింఛన్లు బ్యాంకు ఖాతాలో జమ
K Venkateswa... | 19:22 PM, Sun Apr 28, 2024
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తోసిపుచ్చిన అమిత్ షా
T Ramesh | 18:00 PM, Sun Apr 28, 2024
‘నవాబులు, సుల్తానుల అరాచకాలు మరిచిపోయారా రాహుల్’
T Ramesh | 17:55 PM, Sun Apr 28, 2024
మహారాష్ట్ర నుంచి ఉల్లి ఎగుమతులకు కేంద్రం అనుమతి
T Ramesh | 17:46 PM, Sun Apr 28, 2024
బీజేపీలో చేరిన సమాజ్వాదీ పార్టీ కీలక నేతలు
K Venkateswa... | 17:46 PM, Sun Apr 28, 2024
రూ.600 కోట్ల డ్రగ్స్ తరలిస్తోన్న పాక్ పడవ స్వాధీనం
K Venkateswa... | 17:41 PM, Sun Apr 28, 2024
ప్రజలంతా బీజేపీ వెంటే, ఎన్డీయేదే అధికారం : ప్రధాని మోదీ
T Ramesh | 13:35 PM, Sun Apr 28, 2024
రిజరేష్వన్ల అమలుకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు :మోహన్ భగవత్
T Ramesh | 13:16 PM, Sun Apr 28, 2024
అమెరికాలో టోర్నడోల బీభత్సం
T Ramesh | 11:46 AM, Sun Apr 28, 2024
ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ రాజీనామా
K Venkateswa... | 11:41 AM, Sun Apr 28, 2024
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, మేలో ముఖ్య ఉత్సవాలు
T Ramesh | 11:08 AM, Sun Apr 28, 2024
ఈడీ విచారణకు మహువా మరోసారి డుమ్మా
తృణమూల్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మహువా మొయిత్రా ఈడీ విచారణకు డుమ్మాకొట్టారు. క్వాష్ ఫర్ క్వెరీ కేసులో భాగంగా ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై మహువాను విచారించేందుకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నందున విచారణకు హాజరుకాలేనని ఆమె దర్యాప్తు సంస్థకు తెలిపారు.
ప్రస్తుతం పశ్చిమబెంగాల్ లోని కృష్ణానగర్ లోక్సభ స్థానం నుంచి టీఎంసీ తరఫున ఆమె పోటీకి దిగారు. గతంలోనూ ఈడీ రెండు సార్లు తాఖీదులు జారీ చేసినప్పటికీ అధికారిక పనుల్లో బిజీగా ఉన్నందున విచారణకు రాలేనంటూ మహువా బదులిచ్చారు. మహువాతో పాటు దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలు నేడు(గురువారం) విచారణకు హాజరుకావాలనీ బుధవారం ఈడీ నోటీసులు జారీ చేసింది. ఫెమా -1999 నిబంధనల ప్రకారం మహువాను ప్రశ్నించి వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు ఈడీ సిద్ధమైంది.
లోక్ పాల్ ఆదేశాల మేరకు క్యాష్ ఫర్ క్వరీ కేసును సీబీఐ కూడా విచారిస్తోంది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా), 1999 నిబంధనల ప్రకారం ఈ కేసులో మొయిత్రాను ప్రశ్నించాలని ఏజెన్సీ కోరుతోంది. ఇతరుల నుంచి లబ్ధిపొంది, ప్రధాని నరేంద్ర మోదీ, అదానీ గ్రూపు లక్ష్యంగా ముహువా, పార్లమెంటులో ప్రశ్నలు అడిగినట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించడంతో ఆమెను పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారించింది. ఆరోపణలు నిజమని నిర్ధారిస్తూ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ కు సిఫార్సు చేసింది. దీంతో స్పీకర్, మహువా లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
Trending Tag
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచి అంటే...?
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
మహారాష్ట్ర నుంచి ఉల్లి ఎగుమతులకు కేంద్రం అనుమతి
అమెరికాలో టోర్నడోల బీభత్సం
డ్రాగన్ కవ్వింపులు, పీవోకేలో రోడ్డు నిర్మాణం
కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ మరోసారి ప్రతిపాదనలు
అమెరికాలో కారు ప్రమాదం, ముగ్గురు భారతీయులు మృతి
ఎర్ర సముద్రంలో భారత్కు వస్తున్న నౌకపై దాడి
‘రెండు రాజ్యాల పరిష్కారాని’కి ఇజ్రాయెల్ ఒప్పుకుంటే హమాస్ను రద్దు చేస్తాం
అమెరికా యూనివర్సిటీల్లో అలజడి : వందలాది విద్యార్ధుల అరెస్ట్
గాజువాక పిల్లకు గాజులు తొడిగేది ఎవరు?
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు