Phaneendra

Phaneendra

విజయ్ దివస్: 1971 పాకిస్తాన్‌తో యుద్ధంలో భారత్ శౌర్యానికి నిదర్శనం

విజయ్ దివస్: 1971 పాకిస్తాన్‌తో యుద్ధంలో భారత్ శౌర్యానికి నిదర్శనం

1947లో భారతదేశ విభజన తర్వాత పాకిస్తాన్ ఏర్పడిన సంగతి తెలిసిందే. భారత్ పశ్చిమ, తూర్పు భాగాలలోని ప్రాంతాలతో పాకిస్తాన్ ఏర్పాటు చేసారు. తూర్పు ప్రాంతంలో బెంగాల్‌లోని భాగాన్ని...

ప్రాచీన భారతదేశపు వాణిజ్యానికి సాక్ష్యాలుగా లభించిన నాణేలు

ప్రాచీన భారతదేశపు వాణిజ్యానికి సాక్ష్యాలుగా లభించిన నాణేలు

పూర్వసామాన్యశకం 600 నుంచి 1000 సంవత్సరాల వరకూ కాలానికి సంబంధించిన నాణేలు రాజస్థాన్‌లోని పురాతత్వ ప్రదేశాల్లో లభించాయి. భారత చరిత్రలో పెద్ద ఎక్కువ వివరాలు తెలియని ఆ...

సోమవారం లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు

సోమవారం లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు

కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోమవారం రాజ్యాంగం (129వ సవరణ) బిల్లు 2024ను లోక్‌సభలో సోమవారం డిసెంబర్ 16న ప్రవేశపెడతారు. లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు...

హిందూ సంఘాల నిరసనలతో పంజాబీ గాయకుడి కార్యక్రమం రద్దు

హిందూ సంఘాల నిరసనలతో పంజాబీ గాయకుడి కార్యక్రమం రద్దు

పంజాబీ గాయకుడు రణజీత్ బావా హిమాచల్ ప్రదేశ్‌ కార్యక్రమం రద్దయింది. తన పాటల్లో హిందూ దేవీదేవతలను అవమానించేలా ఆలపించే రణజీత్ బావాకు వ్యతిరేకంగా హిందూ సంఘాలు నిరసన...

ఎర్రకోట మాదే, ఇచ్చేయాలన్న మొగల్ వంశీకురాలు, కుదరదన్న కోర్టు

ఎర్రకోట మాదే, ఇచ్చేయాలన్న మొగల్ వంశీకురాలు, కుదరదన్న కోర్టు

ఢిల్లీ హైకోర్టు నిన్న శుక్రవారం ఒక విచిత్రమైన కేసు కొట్టేసింది. ఎర్రకోట మా సొంతం, దాన్ని మాకు తిరిగి ఇచ్చేయాలంటూ మొగల్ నవాబుల వారసురాలు వేసిన పిటిషన్‌ను...

పార్లమెంటుపై దాడి: ప్రజాస్వామ్యంపై దాడి

పార్లమెంటుపై దాడి: ప్రజాస్వామ్యంపై దాడి

నేటికి సరిగ్గా 23ఏళ్ళ క్రితం, అంటే 2001 డిసెంబర్ 13న ఐదుగురు ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడి చేసారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తయ్యబా, జైషే...

హిందూ ఆచారాలపై డిఎంకె ప్రభుత్వ దాష్టీకం: కపాలీశ్వర ఆలయ పుష్కరిణి వద్ద కార్తిక దీపాలు నిషేధం

హిందూ ఆచారాలపై డిఎంకె ప్రభుత్వ దాష్టీకం: కపాలీశ్వర ఆలయ పుష్కరిణి వద్ద కార్తిక దీపాలు నిషేధం

సనాతన ధర్మాన్ని నిర్మూలించడమే లక్ష్యం అని ప్రకటించిన ప్రభుత్వ పాలనలో గుడులపై వివక్ష ఎలా ఉంటుందో ఊహించడం కష్టమేమీ కాదు. దాన్ని నిరూపిస్తూ స్టాలిన్ సర్కారు తాజాగా...

‘హాయిగా నవ్వండి, ఇంక మీరు భారత పౌరులు’

‘హాయిగా నవ్వండి, ఇంక మీరు భారత పౌరులు’

పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం 56మందికి భారత పౌరసత్వం ఇచ్చింది. ఆ 56మందీ పాకిస్తాన్‌ నుంచి రెండు దశాబ్దాల కంటె ముందు భారతదేశానికి...

మహాకుంభమేళాకు సుమారు 50కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా

మహాకుంభమేళాకు సుమారు 50కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా

వచ్చే యేడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ ప్రయాగరాజ్‌లో జరగబోయే మహాకుంభమేళాకు 45 నుంచి 50 కోట్లమంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్...

జెఎన్‌యులో ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రప్రదర్శనపై రాళ్ళదాడి

జెఎన్‌యులో ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రప్రదర్శనపై రాళ్ళదాడి

దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో గతరాత్రి ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న సమయంలో రాళ్ళదాడి చోటు చేసుకుంది. ఆ దాడి వ్యక్తుల మీద...

బంగ్లాదేశీ మతమూఢుల బెదిరింపులతో భారత్‌ వచ్చిన హిందూ అమ్మాయి

బంగ్లాదేశీ మతమూఢుల బెదిరింపులతో భారత్‌ వచ్చిన హిందూ అమ్మాయి

తన కుటుంబానికి ఇస్లామిక్ మతమూఢుల బెదిరింపులు రావడంతో భయపడిపోయిన 17ఏళ్ళ బంగ్లాదేశీ హిందూ బాలిక సరిహద్దులు దాటి మరీ భారత్ వచ్చేసింది. కాలి నడకన పశ్చిమబెంగాల్‌ వరకూ...

ఎన్ఐఎ కాన్వాయ్‌ని చుట్టుముట్టి ఉగ్రనిందితుణ్ణి విడిపించుకు పోయిన ముస్లిం మూక

ఎన్ఐఎ కాన్వాయ్‌ని చుట్టుముట్టి ఉగ్రనిందితుణ్ణి విడిపించుకు పోయిన ముస్లిం మూక

ఉగ్రవాద ప్రచారం, ప్రజలను రెచ్చగొట్టడం, విదేశీ నిధులు, మనీలాండరింగ్ వంటి కేసుల్లో నిందితుడైన ఒక వ్యక్తిని పట్టుకోడానికి ప్రయత్నించిన ఎన్ఐఎ బృందాన్ని ముస్లిం మూక అడ్డుకున్న సంఘటన...

జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

కేంద్ర మంత్రివర్గం జమిలి ఎన్నికల బిల్లును ఆమోదించింది. దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా రూపొందించిన ఆ బిల్లుపై కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసిందని సమాచారం....

బీఫ్ వడ్డించండి లేదా మూసుకోండి: బంగ్లాదేశీ రెస్టారెంట్లకు హెచ్చరికలు

బీఫ్ వడ్డించండి లేదా మూసుకోండి: బంగ్లాదేశీ రెస్టారెంట్లకు హెచ్చరికలు

‘‘బీఫ్ తినడం ఇస్లామిక్ ధర్మం. బీఫ్ ఉండని హోటళ్ళు హిందుత్వ ఏజెంట్లు. అన్ని రెస్టారెంట్లలోనూ బీఫ్ వడ్డించండి లేదా మూసేయాల్సిందే’’ అంటూ ఒక ముస్లిం గ్రూప్ బంగ్లాదేశ్‌లోని...

హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించి, నిషేధించిన స్విట్జర్లాండ్

హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించి, నిషేధించిన స్విట్జర్లాండ్

హమాస్ సంస్థను ఉగ్రవాద సంస్థగా గుర్తించి, నిషేధిస్తూ స్విట్జర్లాండ్ పార్లమెంట్ బిల్లును పాస్ చేసింది. ప్రతినిధుల సభలో ఆ బిల్లుకు దాదాపు పూర్తి ఆమోదం లభించింది. హమాస్‌పై...

మైనారిటీలను హింసించిన వారిమీద చర్యలు తీసుకుంటామన్న బంగ్లాదేశ్‌

మైనారిటీలను హింసించిన వారిమీద చర్యలు తీసుకుంటామన్న బంగ్లాదేశ్‌

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సోమవారం పర్యటించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ బుధవారం నాడు విదేశాంగ వ్యవహారాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ‘భారత్-బంగ్లాదేశ్ సంబంధాల...

శంబల హింసాకాండ: సమాజ్‌వాదీ ఎంపీకి చెందిన ప్రదేశాల్లో సోదాలు

శంబల హింసాకాండ: సమాజ్‌వాదీ ఎంపీకి చెందిన ప్రదేశాల్లో సోదాలు

శంబల (సంభాల్)లో ఇటీవల జరిగిన హింసాకాండకు సంబంధించి పోలీసులు సోమవారం సోదాలు నిర్వహించారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్ బరక్‌కు సంబంధించిన ప్రదేశాల్లో సోదాలు జరిగాయి....

మెదడులో కణితికి చర్చిలో 40రోజుల ‘అద్భుత చికిత్స’, 8ఏళ్ళ పాప మృతి

మెదడులో కణితికి చర్చిలో 40రోజుల ‘అద్భుత చికిత్స’, 8ఏళ్ళ పాప మృతి

నెల్లూరు జిల్లాలో సోమవారం నమోదైన ఓ విషాదకర దుర్ఘటన రాష్ట్ర ప్రజలకు దిగ్భ్రాంతి కలిగించింది. మెదడులో కణితితో బాధపడుతున్న భవ్యశ్రీ అనే ఎనిమిదేళ్ళ చిన్నారి బాలిక చర్చిలో...

చట్టవిరుద్ధమైన 45ఎకరాల పాపీ తోటలను ధ్వంసం చేసిన మణిపూర్ ప్రభుత్వం

చట్టవిరుద్ధమైన 45ఎకరాల పాపీ తోటలను ధ్వంసం చేసిన మణిపూర్ ప్రభుత్వం

మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా సాగుచేస్తున్న 45 ఎకరాల పాపీ తోటలను ధ్వంసం చేసింది. ఆ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేంద్రసింగ్ సామాజిక మాధ్యమం ఎక్స్...

ఏడేళ్ళ బాలిక రేప్ కేసులో ఫరీన్ అహ్మద్‌కు 20ఏళ్ళ జైలుశిక్ష

ఏడేళ్ళ బాలిక రేప్ కేసులో ఫరీన్ అహ్మద్‌కు 20ఏళ్ళ జైలుశిక్ష

ట్రాన్స్‌జెండర్‌ ముసుగులో ఏడేళ్ళ బాలికను రేప్ చేసిన ఫరీన్ అహ్మద్ అనే దుర్మార్గుడికి న్యాయస్థానం 20ఏళ్ళ కఠిన కారాగార శిక్ష, రూ.12వేల జరిమానా విధించింది. ఉత్తరప్రదేశ్‌లో రెండేళ్ళ...

సోమనాథర్ మందిరంలో చోళుల కాలం నాటి శాసనాలు

సోమనాథర్ మందిరంలో చోళుల కాలం నాటి శాసనాలు

భారత పురావస్తు సర్వేక్షణ శాఖ (ఎఎస్ఐ) ఇటీవల రెండు తమిళ శాసనాలను విశ్లేషించింది. ఆ శాసనాలు చోళుల కాలానికి చెందినవిగా తేల్చింది. తమిళనాడు తిరుచ్చి జిల్లా తురయ్యూర్...

కాషాయం కట్టి, త్రిశూలం పట్టి, గోరక్షకులుగా నటించిన ముస్లిం స్మగ్లర్లు

కాషాయం కట్టి, త్రిశూలం పట్టి, గోరక్షకులుగా నటించిన ముస్లిం స్మగ్లర్లు

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా సత్రిక్ స్టేషన్ పోలీసులు మూడురోజుల క్రితం ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసారు. ఉమర్, అతని గ్యాంగ్ సభ్యులు ఆవులను స్మగ్లింగ్ చేసి వధిస్తున్న...

బంగ్లాదేశీ చొరబాటుదారులు 850మందిని బహిష్కరించిన ఛత్తీస్‌గఢ్

బంగ్లాదేశీ చొరబాటుదారులు 850మందిని బహిష్కరించిన ఛత్తీస్‌గఢ్

బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడి తమ రాష్ట్రంలోకి ప్రవేశించిన 850 మందిని బహిష్కరించామని ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ వెల్లడించారు. భిలాయ్‌లో సోమవారం రాత్రి జరిగిన...

కశ్మీర్ వేర్పాటువాద అనుకూల, సొరోస్ ప్రాయోజిత సంస్థతో సోనియాగాంధీ సంబంధాలు

కశ్మీర్ వేర్పాటువాద అనుకూల, సొరోస్ ప్రాయోజిత సంస్థతో సోనియాగాంధీ సంబంధాలు

భారతదేశపు ప్రాదేశిక సమగ్రతపై వివాదాలను రేకెత్తిస్తూ అంతర్జాతీయంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్న ‘ఫోరమ్ ఆఫ్ డెమొక్రటిక్ లీడర్స్ ఇన్ ఆసియా పసిఫిక్ ఫౌండేషన్ : ఎఫ్‌డిఎల్ ఎపి...

భగవద్గీత: నైతికమైన, పరిపూర్ణమైన జీవితానికి మార్గదర్శి

భగవద్గీత: నైతికమైన, పరిపూర్ణమైన జీవితానికి మార్గదర్శి

మానవ తాత్వికతకు పరాకాష్ఠగా పరిగణించే భగవద్గీత మతాల పరిమితులకు అతీతమైన, సర్వకాలాలకూ సరిపడే మార్గ దిక్సూచి. గీత భారతీయ నాగరికత హృదయం నుంచి ఆవిష్కృతమైనా, దాని సూత్రాలు...

బంగ్లాదేశీ హిందువులు: ప్రపంచంలోనే అల్పసంఖ్యాకులకు హక్కుల అమానుష నిరాకరణ

బంగ్లాదేశీ హిందువులు: ప్రపంచంలోనే అల్పసంఖ్యాకులకు హక్కుల అమానుష నిరాకరణ

బంగ్లాదేశ్ ప్రజలకు తమను ఎవరు పరిపాలించాలో నిర్ణయించుకునే హక్కు కచ్చితంగా ఉంది. కానీ దానర్ధం మైనారిటీల హక్కులను దోచుకోమని కాదు కదా! ఉనికిలో లేని బంగ్లాదేశ్ ప్రభుత్వపు...

నన్ శిక్షణ పొందుతున్న మైనర్ అమ్మాయిని గర్భిణీ చేసిన చర్చ్ ఫాదర్

నన్ శిక్షణ పొందుతున్న మైనర్ అమ్మాయిని గర్భిణీ చేసిన చర్చ్ ఫాదర్

ఏలూరు పట్టణంలో డయోసీస్ ఆఫ్ ఏలూరు నిర్వహిస్తున్న సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హాస్టల్‌లో ఘోరం జరిగింది. చిన్నారి శిశువు అనుమానాస్పదంగా చనిపోయిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది....

“ముస్లిం ఛాందసవాద కట్‌ముల్లాలతో దేశానికి ప్రమాదం”

“ముస్లిం ఛాందసవాద కట్‌ముల్లాలతో దేశానికి ప్రమాదం”

‘ఒక దేశం పరిపాలన అక్కడి మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలి. మెజారిటీ ప్రజలకు సంక్షేమం కలిగించేది, వారిని సంతోషపెట్టే పద్ధతులే ఆమోదించబడాలి’ అని అలహాబాద్ హైకోర్టు...

ఔను, మా నేతకు సొరోస్‌తో సంబంధముంది: ఖర్గే పరోక్ష ఒప్పుకోలు

ఔను, మా నేతకు సొరోస్‌తో సంబంధముంది: ఖర్గే పరోక్ష ఒప్పుకోలు

ఇవాళ రాజ్యసభలో, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన ఓ చిత్రం జరిగింది. తమ నాయకుడికి జార్జి సొరోస్‌తో సంబంధాలున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పరోక్షంగా ఒప్పుకున్నారు. రాజ్యసభలో...

రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా

రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా

భారత ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రాను నియమించింది. ఆ మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి క్యాబినెట్ నియామకాల కమిటీ ఇవాళ డిసెంబర్ 9న...

భాగ్యనగరంలో విద్యాభారతి అఖిల భారత సమావేశాలు

భాగ్యనగరంలో విద్యాభారతి అఖిల భారత సమావేశాలు

విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సం‌స్థాన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని శారదాధామంలో అఖిల భారత సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాలకు దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల...

బీజేపీ నేత హత్య కేసులో మొహమ్మద్ ఆసిమ్ అరెస్ట్

బీజేపీ నేత హత్య కేసులో మొహమ్మద్ ఆసిమ్ అరెస్ట్

భారతీయ జనతా పార్టీ యువమోర్చా తమిళనాడు శాఖ నాయకుడు ప్రవీణ్ కుమార్ నెత్తారు హత్య కేసులో నిందితుడైన మొహమ్మద్ ఆసిమ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ అరెస్ట్...

కలలో ఏసు ఆదేశం: హిందూ సాధువు విగ్రహం ధ్వంసం

కలలో ఏసు ఆదేశం: హిందూ సాధువు విగ్రహం ధ్వంసం

కర్ణాటకలో హిందువులకు పూజనీయుడైన శివకుమార స్వామి విగ్రహాన్ని ఒక క్రైస్తవుడు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసాడు. పదిరోజుల క్రితం జరిగిన ఆ ఘటన బెంగళూరులో సంచలనం సృష్టించింది. ఆ...

ఢిల్లీలో 40కి పైగా బడులకు బాంబు బెదిరింపులు

ఢిల్లీలో 40కి పైగా బడులకు బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో 40కి పైగా బడులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దాంతో పాఠశాలలు ముందుజాగ్రత్త చర్యగా విద్యార్ధులను ఇళ్ళకు పంపించివేసాయి. అయితే ఇప్పటివరకూ అనుమానాస్పదంగా ఎలాంటి...

మానసిక దివ్యాంగురాలిపై పదేపదే అత్యాచారం, ఏడుగురిపై కేసు నమోదు

మానసిక దివ్యాంగురాలిపై పదేపదే అత్యాచారం, ఏడుగురిపై కేసు నమోదు

తమిళనాడులో మహిళలు, ఆడపిల్లలపై పాల్పడుతున్న లైంగిక నేరాల ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. చెన్నయ్, మదురై, కోయంబత్తూరు ఇలా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా...

సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఫియర్’ ట్రయిలర్ విడుదల

సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఫియర్’ ట్రయిలర్ విడుదల

సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘ఫియర్’ సినిమా డిసెంబర్ 14న విడుదల కానుంది. ఆ నేపథ్యంలో సినిమా ట్రయిలర్ ఇవాళ విడుదల చేసారు.  వేదిక, అరవింద్ కృష్ణ...

ఆంధ్ర, తమిళనాడుల్లో అయ్యప్ప భక్తులపై ముస్లిముల దాడులు దేనికి నిదర్శనం?

ఆంధ్ర, తమిళనాడుల్లో అయ్యప్ప భక్తులపై ముస్లిముల దాడులు దేనికి నిదర్శనం?

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన సంఘటనలు మత సామరస్యానికి, తమ మత ధర్మాలను అనుసరించడంలో హిందువుల హక్కులకు భంగం కలుగుతున్న తీరుకు నిదర్శనంగా నిలిచాయి. అయ్యప్ప...

‘దేవాలయ నిర్వహణ వ్యవస్థ ప్రక్షాళన కోసం హైందవ శంఖారావం’

‘దేవాలయ నిర్వహణ వ్యవస్థ ప్రక్షాళన కోసం హైందవ శంఖారావం’

దేవాలయాల నిర్వహణ భక్తుల చేతిలో కాకుండా ప్రభుత్వాల చేతిలో ఉండడం వల్ల రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయి. రాజకీయ నాయకులు తమ స్వార్థ అవసరాల కోసం దేవాలయాల ఆస్తులను,...

నవజోత్ సిద్ధూకు వ్యతిరేకంగా పిల్‌ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు

నవజోత్ సిద్ధూకు వ్యతిరేకంగా పిల్‌ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు

మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ మీద దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఆయుర్వేద పద్ధతిలో ఆహారం తీసుకోవడం మంచిదంటూ సిద్ధూ చేసిన వ్యాఖ్యలను...

మహారాష్ట్ర సీఎం ప్రమాణస్వీకారం రేపు, గవర్నర్‌తో మహాయుతి నేతల భేటీ

మహారాష్ట్ర సీఎం ప్రమాణస్వీకారం రేపు, గవర్నర్‌తో మహాయుతి నేతల భేటీ

మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం రేపు కొలువు తీరనుంది. బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన అధ్యక్షుడు ఏక్‌నాథ్ షిండే, ఎన్‌సిపి అధ్యక్షుడు అజిత్ పవార్‌ ఇవాళ రాష్ట్ర...

అండర్ 19 ఆసియాకప్‌లో సెమీస్‌కు భారత్, యుఎఇపై ఘనవిజయం

అండర్ 19 ఆసియాకప్‌లో సెమీస్‌కు భారత్, యుఎఇపై ఘనవిజయం

అండర్ 19 ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత జట్టు తుది లీగ్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా మ్యాచ్ గెలిచి,...

సంభల్ హింస వెనుక ఉగ్రవాద హస్తం? పాక్, అమెరికా తూటాలు లభ్యం

సంభల్ హింస వెనుక ఉగ్రవాద హస్తం? పాక్, అమెరికా తూటాలు లభ్యం

ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో న్యాయస్థానం సర్వే చేయాలని ఆదేశించిన బృందం మీద దాడి చేసిన ముస్లిం మూకలు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. అక్కడ దొరికిన బులెట్ కార్ట్రిడ్జ్‌లను...

గత ఐదేళ్ళలో మమత రాజ్యం నుంచి పారిపోయిన 2277 కంపెనీలు

గత ఐదేళ్ళలో మమత రాజ్యం నుంచి పారిపోయిన 2277 కంపెనీలు

మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పరిపాలనలో పశ్చిమబెంగాల్ రాష్ట్రం నుంచి 2019-2024 మధ్యకాలంలో 2,277 వ్యాపార సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలను ఇతర రాష్ట్రాలకు తరలించాయి....

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అన్యమతప్రచారం

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అన్యమతప్రచారం

శ్రీవేంకటేశ్వరస్వామికి భక్తులు సమర్పించుకునే కానుకలతో నిర్వహిస్తున్న తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్ క్రైస్తవ మత ప్రచారం చేస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. యూనివర్సిటీ...

నిర్వహణ పేరిట ఆలయాల దోపిడీ ఇప్పుడు వ్యవస్థీకృతమైంది

నిర్వహణ పేరిట ఆలయాల దోపిడీ ఇప్పుడు వ్యవస్థీకృతమైంది

దేవాలయాలకు భక్తులు సమర్పించుకుంటున్న విరాళాలను, , వదాన్య దాతలు ఇచ్చుకుంటున్న ఆస్తులనూ ఆలయాల నిర్వహణ పేరిట ప్రభుత్వాలు దోచుకోవడం మన కళ్ళ ముందరి కథే. భక్తులిచ్చిన కానుకలను...

రాహుల్ ద్వంద్వ పౌరసత్వం కేసు: సీబీఐ విచారణకు డిమాండ్

రాహుల్ ద్వంద్వ పౌరసత్వం కేసు: సీబీఐ విచారణకు డిమాండ్

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ద్వంద్వ పౌరసత్వం ఉందన్న వార్తలు దేశంలో రాజకీయ వివాదానికి దారి తీసాయి. రాహుల్‌కు ఇంగ్లండ్‌లోనూ పౌరసత్వం ఉందని, దాన్ని రద్దు చేయాలనీ...

భారత్-చైనా సంబంధాలు కొంత మెరుగుపడ్డాయి: ఎస్‌ జయశంకర్

భారత్-చైనా సంబంధాలు కొంత మెరుగుపడ్డాయి: ఎస్‌ జయశంకర్

ఏప్రిల్‌ 2020 తర్వాత దెబ్బతిన్న భారత-చైనా సంబంధాలు ఇటీవల కొంత మెరుగుపడ్డాయని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ లోక్‌సభలో వెల్లడించారు. నాలుగేళ్ళ క్రితం తూర్పు లద్దాఖ్‌లో...

భోపాల్ విషాద వాయులీనం: వారెన్ ఆండర్సన్ దేశం దాటిపోడానికి రాజీవ్, కాంగ్రెస్ ఎలా సహకరించారు?

భోపాల్ విషాద వాయులీనం: వారెన్ ఆండర్సన్ దేశం దాటిపోడానికి రాజీవ్, కాంగ్రెస్ ఎలా సహకరించారు?

1984 డిసెంబర్ 2-3తేదీల మధ్య రాత్రి. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో మహావిపత్తు చోటుచేసుకుంది. యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ పురుగుమందుల కర్మాగారం నుంచి అత్యంత ప్రమాదకరమైన మిథైల్...

భారత్‌కు సరైన జనాభా విధానం కావాలి: మోహన్ భాగవత్

భారత్‌కు సరైన జనాభా విధానం కావాలి: మోహన్ భాగవత్

భారతీయ కుటుంబాల్లో కనీసం ముగ్గురు పిల్లలు ఉండాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. జనాభా పెరుగుదల రేట్లు తగ్గుముఖం పడుతుండడం, సమాజం...

“ముస్లిములు ఎక్కడ నమాజు చేస్తే ఆ ప్రదేశం వక్ఫ్ ఆస్తి అయిపోతుంది”

“ముస్లిములు ఎక్కడ నమాజు చేస్తే ఆ ప్రదేశం వక్ఫ్ ఆస్తి అయిపోతుంది”

దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డుల దురాక్రమణలపై చర్చ జరుగుతున్న వేళ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కళ్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. ఏదైనా ఒక ప్రదేశంలో ముస్లిములు...

ప్రభుత్వ అనుమతి లేకుండా భారత్ వెళ్ళడానికి వీల్లేదు

ప్రభుత్వ అనుమతి లేకుండా భారత్ వెళ్ళడానికి వీల్లేదు

ఇస్కాన్‌కు చెందిన 63మంది సభ్యులు బంగ్లాదేశ్‌ నుంచి భారత్ వెడుతుండగా ఆదివారం నాడు బేనాపోల్ సరిహద్దు వద్ద అధికారులు వారిని ఆపేసారు. ప్రయాణికులు అందరి దగ్గరా తగిన...

‘హిందుత్వ చైతన్యం యువతలో విస్తరిస్తోంది, భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది’

‘హిందుత్వ చైతన్యం యువతలో విస్తరిస్తోంది, భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది’

విశ్వవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజ అభ్యున్నతే లక్ష్యంగా విశ్వహిందూ పరిషత్ ఏర్పడి అరవయ్యేళ్ళు గడిచాయి. హిందూ అస్తిత్వం గురించిన చైతన్యాన్ని హిందువుల్లో ప్రచారం చేయడం, పరాయి మతాల...

ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం, 2481 కోట్ల బడ్జెట్ కేటాయింపులు

ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం, 2481 కోట్ల బడ్జెట్ కేటాయింపులు

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు చొరవ చూపిన కేంద్ర ప్రభుత్వానికి ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ అభినందనలు తెలియజేసింది. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ ఇటీవల "నేషనల్...

ఉద్యోగంలో చేరడానికి వెడుతూ ప్రమాదంలో యువ ఐపీఎస్ మృతి

ఉద్యోగంలో చేరడానికి వెడుతూ ప్రమాదంలో యువ ఐపీఎస్ మృతి

ఒక యువ ఐపీఎస్ అధికారి ఉద్యోగంలో చేరడానికి వెడుతూ ప్రమాదంలో చనిపోయిన దుర్ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. హర్ష్ బర్ధన్ అనే 26 ఏళ్ళ యువకుడు మధ్యప్రదేశ్...

ఐదుగురు బంగ్లాదేశీ చొరబాటుదార్లను పట్టుకున్న అస్సాం పోలీసులు

ఐదుగురు బంగ్లాదేశీ చొరబాటుదార్లను పట్టుకున్న అస్సాం పోలీసులు

భారత్‌లో అక్రమంగా చొరబడిన ఐదుగురు బంగ్లాదేశీ జాతీయులను అస్సాం పోలీసులు నిర్బంధించారు. వారిలో నలుగురు పురుషులు, ఒక మహిళ కూడా ఉన్నారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల సమీపంలో ఆ...

సీనియర్ మహిళా మావోయిస్టు ఒడిషాలో అరెస్ట్

ఒడిషా పోలీసులు సీనియర్ మహిళా మావోయిస్టు అంటి మాద్విని అరెస్ట్ చేసారు. ఆమె తలపై రూ.2లక్షల రివార్డు ఉంది. మాద్విని పోలీసులు మల్కనగిరి జిల్లాలోని కుర్తి అటవీప్రాంతంలో...

మోస్ట్ వాంటెడ్ నాయకుడు హడ్మా సహా 13మంది మావోయిస్టుల అరెస్ట్

మోస్ట్ వాంటెడ్ నాయకుడు హడ్మా సహా 13మంది మావోయిస్టుల అరెస్ట్

ఛత్తీస్‌గఢ్‌లో పోలీసు బలగాలు 13మంది మావోయిస్టులను అరెస్ట్ చేసారు. వారిలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నాయకుల్లో ఒకడైన కొస పునెం అలియాస్ హడ్మా కూడా ఉన్నాడు. నిన్న...

బంగాళాఖాతంలో ‘ఫెంగల్’ తుపాన్, ఈ సాయంత్రానికి తీరం దాటే అవకాశం

బంగాళాఖాతంలో ‘ఫెంగల్’ తుపాన్, ఈ సాయంత్రానికి తీరం దాటే అవకాశం

నైరుతి బంగాళాఖాతంలో కదులుతున్న తుపానుకు 'ఫెంగల్' అని వాతావరణ శాస్త్రజ్ఞులు పేరు పెట్టారు. ఈ తుపాను శనివారం తెల్లవారుజాము నుంచీ గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని...

భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్‌కు వెళ్ళే ప్రసక్తే లేదు: విదేశాంగ శాఖ

భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్‌కు వెళ్ళే ప్రసక్తే లేదు: విదేశాంగ శాఖ

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ వెళ్ళడం లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఆ విషయాన్ని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించగా ఇప్పుడు విదేశాంగ...

బంగ్లాదేశ్‌లో హిందువుల అణచివేత, ఇస్కాన్ స్వామీజీ అరెస్ట్‌కు విహెచ్‌పి నిరసన

బంగ్లాదేశ్‌లో హిందువుల అణచివేత, ఇస్కాన్ స్వామీజీ అరెస్ట్‌కు విహెచ్‌పి నిరసన

పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలు, ఇస్కాన్ స్వామీజీ చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు తదితర పరిణామాలపై విశ్వహిందూ పరిషత్ ఆందోళన వ్యక్తం చేసింది. వాటిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా...

గ్రూమింగ్ జిహాద్: విద్యార్థినిని బుట్టలో వేసుకుని మతం మార్చి పెళ్ళి చేసుకున్న హసన్

గ్రూమింగ్ జిహాద్: విద్యార్థినిని బుట్టలో వేసుకుని మతం మార్చి పెళ్ళి చేసుకున్న హసన్

ప్రపంచమంతటినీ ఇస్లాంలోకి మార్చేయాలన్న ముస్లిముల అతివాద దృక్పథం జిహాద్‌లో ఓ కొత్త కోణమే గ్రూమింగ్ జిహాద్. మైనర్ బాలికలను ఆకట్టుకుని పెళ్ళి పేరుతో ఎత్తుకుపోయి మతం మార్చడమే...

నాపై యెల్లో మీడియా అసత్య ప్రచారం, 100 కోట్లకు పరువు నష్టం దావా

నాపై యెల్లో మీడియా అసత్య ప్రచారం, 100 కోట్లకు పరువు నష్టం దావా

గౌతమ్ అదానీ మీద అమెరికాలో నమోదైన కేసులో తన పేరు ఉందన్న ప్రచారంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆరోపణల్లో తన...

చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభు అనుచరులు ఇద్దరి అరెస్ట్

చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభు అనుచరులు ఇద్దరి అరెస్ట్

బంగ్లాదేశ్‌లో హిందువుల మీద ఘాతుకాలకు అంతే లేకుండా పోతోంది. ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభును రాజద్రోహం నేరం కింద అరెస్ట్ చేసిన బంగ్లాదేశ్ మతఛాందస...

అదానీ విళింజం పోర్ట్‌తో ఒప్పందం మరో ఐదేళ్ళు పొడిగించిన కేరళ

అదానీ విళింజం పోర్ట్‌తో ఒప్పందం మరో ఐదేళ్ళు పొడిగించిన కేరళ

అదానీ విళింజం పోర్ట్‌తో ఒప్పందాన్ని కేరళ ప్రభుత్వం మరో ఐదేళ్ళకు పొడిగించింది. పోర్టు కమిషనింగ్ గడువును డిసెంబర్‌కు పొడిగించింది. ఆ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్...

ఇస్కాన్ మతోన్మాద సంస్థ, జిహాదిస్టు గ్రూపు శాంతిదూత’

ఇస్కాన్ మతోన్మాద సంస్థ, జిహాదిస్టు గ్రూపు శాంతిదూత’

    బంగ్లాదేశ్ ఆపద్ధర్మ అధినేత మొహమ్మద్ యూనుస్ రోజురోజుకూ తన హిందూ వ్యతిరేకతను, పాశ్చాత్య ప్రపంచానికి తన విధేయతనూ చాటుకుంటున్నాడు. బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితి దయనీయం...

మూగ, చెవిటి అమ్మాయిని క్రైస్తవంలోకి మతం మార్చే ప్రయత్నం

మూగ, చెవిటి అమ్మాయిని క్రైస్తవంలోకి మతం మార్చే ప్రయత్నం

ఈ జన్మలో ఉలుకూ పలుకూ లేవు, మతం మారితే వచ్చే జన్మలోనైనా మామూలుగా పుడతావు అంటూ ప్రలోభపెట్టి, మూగ చెవిటి అమ్మాయిని మతం మార్చేందుకు ప్రయత్నం చేసిందొక...

సంభల్‌లోని కల్కి మందిరం గురించి ఎఎస్ఐ 1879 నివేదిక ఏం చెప్పింది?

సంభల్‌లోని కల్కి మందిరం గురించి ఎఎస్ఐ 1879 నివేదిక ఏం చెప్పింది?

24 నవంబర్ 2024 ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో హింసాకాండ చెలరేగింది. కారణం, ఆ పట్టణంలోని షాహీ జామా మసీదులో న్యాయస్థానం ఆదేశాల మేరకు సర్వే నిర్వహించడానికి ఏడుగురు...

అజ్మేర్ దర్గాను శివాలయంపై నిర్మించారంటూ పిటిషన్, కోర్టు నోటీసులు

అజ్మేర్ దర్గాను శివాలయంపై నిర్మించారంటూ పిటిషన్, కోర్టు నోటీసులు

రాజస్థాన్‌ అజ్మేర్‌లోని సూఫీ సాధువు మొయినుద్దీన్ చిష్తీ దర్గా (సమాధి)ని శివాలయం మీద నిర్మించారంటూ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలైంది. సెప్టెంబర్‌లో దాఖలైన పిటిషన్‌లో ఫిర్యాదుదారుడు ఆ...

పాలస్తీనాపై స్పందించే ప్రముఖులకు బంగ్లాదేశీ హిందువులు కనబడరా: పవన్ కళ్యాణ్

పాలస్తీనాపై స్పందించే ప్రముఖులకు బంగ్లాదేశీ హిందువులు కనబడరా: పవన్ కళ్యాణ్

పాల‌స్తీనాలో ముస్లింల‌పై ఏదైనా జ‌రిగితే స్పందించే మేధావులు, వామపక్షాల నేతలూ బంగ్లాదేశ్‌లో హిందువుల‌ మీద జ‌రుగుతున్న దాడుల‌ విషయంలో ఎందుకు స్పందించ‌డం లేద‌ని ఉపముఖ్యమంత్రి ప‌వ‌న్‌ క‌ళ్యాణ్...

ఆర్ఆర్ఆర్‌ను హింసించిన కేసులో సిఐడి మాజీ అధికారికి రిమాండ్

ఆర్ఆర్ఆర్‌ను హింసించిన కేసులో సిఐడి మాజీ అధికారికి రిమాండ్

తెలుగుదేశం ఎమ్మెల్యే రఘు రామకృష్ణ రాజును గత ప్రభుత్వ హయాంలో హింసించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐడి మాజీ అదనపు ఎస్‌పి విజయ్‌పాల్‌కు గుంటూరు కోర్టు 14 రోజుల...

ఎస్సీ రిజర్వేషన్ కోసం క్రైస్తవ మహిళ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం, ‘రాజ్యాంగాన్ని మోసం చేయడమే’ అని వ్యాఖ్య

ఎస్సీ రిజర్వేషన్ కోసం క్రైస్తవ మహిళ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం, ‘రాజ్యాంగాన్ని మోసం చేయడమే’ అని వ్యాఖ్య

బాప్టిజం తీసుకున్న క్రైస్తవురాలైన ఒక మహిళ హిందువునని చెప్పుకుంటూ తనకు ఉద్యోగంలో ఎస్సీ రిజర్వేషన్ ప్రయోజనాలు వర్తింపజేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ అప్పీలును సుప్రీంకోర్టు ఇవాళ...

దున్నమాంసం పేరిట గోమాంసం అక్రమ రవాణా, 9మంది అరెస్ట్

దున్నమాంసం పేరిట గోమాంసం అక్రమ రవాణా, 9మంది అరెస్ట్

ఉత్తరప్రదేశ్‌ పోలీసులు నవంబర్ 9న గ్రేటర్ నోయిడాలో భారీ మొత్తంలో తరలిస్తున్న బీఫ్‌ను పట్టుకున్నారు. పశ్చిమబెంగాల్‌లో ఆవులను అక్రమంగా వధించి గోమాంసాన్ని స్మగుల్ చేస్తున్న నెట్‌వర్క్ ఆ...

మైనర్ హిందూ బాలికపై ముస్లిం టీచర్ అత్యాచారం, మతం మారడానికి లక్ష ప్రలోభం

మైనర్ హిందూ బాలికపై ముస్లిం టీచర్ అత్యాచారం, మతం మారడానికి లక్ష ప్రలోభం

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఒక మైనర్ హిందూ బాలికపై ముస్లిం ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను కళాశాలలో చేర్చి, తనను పెళ్ళి చేసుకోవాలంటూ ఒత్తిడి చేయసాగాడు. ఇస్లాంలోకి...

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, రాష్ట్రానికి భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, రాష్ట్రానికి భారీ వర్ష సూచన

నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం బలపడిందని తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందిందనీ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తీవ్ర వాయుగుండం ప్రస్తుతం శ్రీలంకలోని ట్రింకోమలీకి ఆగ్నేయంగా 310 కిమీ...

26/11: పాకిస్తాన్ దాడి ఆధారంగా హిందువులపై కాంగ్రెస్ కుట్ర

26/11: పాకిస్తాన్ దాడి ఆధారంగా హిందువులపై కాంగ్రెస్ కుట్ర

26 నవంబర్ 2008 న దేశం... కాదు కాదు... ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. కారణం? భారత ఆర్ధిక రాజధాని ముంబై మహానగరంలో కొద్దిసమయం తేడాలో ఎనిమిది చోట్ల...

75ఏళ్ళ రాజ్యాంగం : మనను నడిపిస్తూన్న స్ఫూర్తి

75ఏళ్ళ రాజ్యాంగం : మనను నడిపిస్తూన్న స్ఫూర్తి

ప్రజాస్వామ్యం అనే పాశ్చాత్య భావజాలానికి చెందిన వ్యవస్థ 18వ శతాబ్దంలో పుట్టింది. ప్రజాస్వామ్యానికీ, ఆధునికతకూ పుట్టినిళ్ళు అమెరికన్, ఫ్రెంచ్ విప్లవాలు అని, వాటితోనే మధ్యయుగాల భావజాలం అంతరించిందనీ...

అదానీ విరాళానికి రేవంత్ తిరస్కరాన్ని తప్పుపట్టిన విపక్షాలు

అదానీ విరాళానికి రేవంత్ తిరస్కరాన్ని తప్పుపట్టిన విపక్షాలు

తెలంగాణలోని యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీకి పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ ఇటీవల ప్రకటించిన రూ 100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నామన్న సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటన...

ఆర్ధిక సంక్షోభంలో కర్ణాటక ప్రభుత్వం: ఒక్క విభాగంలోనే రూ.2500 కోట్ల పెండింగ్ బిల్లులు

ఆర్ధిక సంక్షోభంలో కర్ణాటక ప్రభుత్వం: ఒక్క విభాగంలోనే రూ.2500 కోట్ల పెండింగ్ బిల్లులు

కర్ణాటకలో సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కనీవినీ యెరుగని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. మైనర్ ఇరిగేషన్ విభాగంలోనే కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన రూ.2500 కోట్ల బిల్లులు పెండింగ్‌లో పడిపోయాయి....

పట్టాల మీదకు ఇనుపరాడ్ విసిరి రైలుప్రమాదానికి కారణమైన అబ్దుల్ అరెస్ట్

పట్టాల మీదకు ఇనుపరాడ్ విసిరి రైలుప్రమాదానికి కారణమైన అబ్దుల్ అరెస్ట్

రైలు పట్టాల మీదకు ఇనప రాడ్ విసిరిన వ్యక్తిని ముంబై రైల్వే పోలీసులు అరెస్ట్ చేసారు. 20ఏళ్ళ అబ్దుల్ కదిర్ సమతబ్రేజ్ షేక్ అనే వ్యక్తిని గవర్నమెంట్...

యుఎఇలో ఇజ్రాయెలీ మతగురువు హత్య, ముగ్గురి అరెస్ట్

యుఎఇలో ఇజ్రాయెలీ మతగురువు హత్య, ముగ్గురి అరెస్ట్

యూదుల మతగురువు జ్వి కోగన్‌ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో హత్యకు గురయ్యాడు. గురువారం నుంచీ కనిపించకుండా పోయిన ఆయన మృతదేహం ఆదివారం దొరికింది. ఆ హత్యకు సంబంధించి...

పూరీ జగన్నాథుడి రత్నభాండారం మరమ్మతులు జనవరి 31కల్లా పూర్తి

పూరీ జగన్నాథుడి రత్నభాండారం మరమ్మతులు జనవరి 31కల్లా పూర్తి

పూరీ జగన్నాథ స్వామి ఆలయంలోని రత్నభాండారం మరమ్మతు పనులు ఈ వారంలో మొదలుపెడతామని, జనవరి 31 నాటికల్లా పూర్తి చేస్తామనీ ఒడిషా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్...

పాకిస్తాన్‌లో షియా-సున్నీ తెగల ఘర్షణ: కనీసం 37మంది మృతి

పాకిస్తాన్‌లో షియా-సున్నీ తెగల ఘర్షణ: కనీసం 37మంది మృతి

పాకిస్తాన్ వాయువ్య ప్రాంతంలోని ఖైబర్ పఖ్తూన్‌వా ప్రొవిన్స్‌లో తెగల షియా-సున్నీ తెగల మధ్య తాజాగా జరిగిన ఘర్షణలో కనీసం 37మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 30మందికి పైగా...

‘చిన్న పట్టణాల్లో సైతం లోక్‌మంథన్‌లు నిర్వహించాలి’

‘చిన్న పట్టణాల్లో సైతం లోక్‌మంథన్‌లు నిర్వహించాలి’

ఆనందం, సుఖం, సంతోషం కోసమే మథనం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు. సుఖం కోసం అందరూ బైటి ప్రపంచం వైపు...

మహా విజయంతో ఏపీ బీజేపీ సంబరాలు

మహా విజయంతో ఏపీ బీజేపీ సంబరాలు

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సందర్భంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో అంబరాన్ని తాకేలా సంబరాలు నిర్వహించారు. బాణాసంచా కాలుస్తూ ప్రధానమంత్రి...

బంగాళాఖాతంలో అల్పపీడనం, నాలుగు రోజుల్లో వర్షాలు పడే అవకాశం

బంగాళాఖాతంలో అల్పపీడనం, నాలుగు రోజుల్లో వర్షాలు పడే అవకాశం

తూర్పు హిందూ మహాసముద్రం, దానిని ఆనుకుని వున్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై నవంబర్ 25న...

ఆడలేని స్వరాభాస్కర్ మొగుడు, ఈవీఎం మద్దెల ఓడన్నాడు

ఆడలేని స్వరాభాస్కర్ మొగుడు, ఈవీఎం మద్దెల ఓడన్నాడు

మహారాష్ట్ర ఎన్నికల్లో అణుశక్తినగర్ నియోజకవర్గం నుంచి పోటీ ఎన్‌సిపి (శరద్‌పవార్) అభ్యర్ధిగా పోటీ చేసిన ఫహాద్ అహ్మద్, ఎన్‌సిపి (అజిత్‌పవార్) అభ్యర్ధి సనా మలిక్ చేతిలో 3300...

అదానీ తర్వాత మరో భారతీయుడిని లక్ష్యం చేసుకున్న అమెరికా న్యాయవిభాగం

అదానీ తర్వాత మరో భారతీయుడిని లక్ష్యం చేసుకున్న అమెరికా న్యాయవిభాగం

అమెరికా న్యాయవిభాగం నవంబర్ 20న జారీచేసిన ఒక ప్రకటనలో 57ఏళ్ళ సంజయ్‌ కౌశిక్ అనే భారతీయుడిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది. నియంత్రిత వైమానిక విడిభాగాలను అక్రమంగా...

విద్యార్ధులు తిలకం పెట్టుకోరాదట, జైశ్రీరామ్ అనరాదట

విద్యార్ధులు తిలకం పెట్టుకోరాదట, జైశ్రీరామ్ అనరాదట

హిమాచల్ ప్రదేశ్‌ కాంగ్రా జిల్లా ప్రాగ్‌పూర్‌ బాలాహార్‌లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ విద్యార్ధులు శుక్రవారం విశ్వవిద్యాలయ ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. కారణం, ఒక ప్రొఫెసర్ విద్యార్ధులను...

ఒక్కరోజులో 14మంది బంగ్లాదేశీ చొరబాటుదార్ల అరెస్ట్

ఒక్కరోజులో 14మంది బంగ్లాదేశీ చొరబాటుదార్ల అరెస్ట్

బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి అక్రమంగా చొరబడిన 14మందిని శుక్రవారం అరెస్ట్ చేసారు. వారిలో 12మంది త్రిపురలో, ఇద్దరు అస్సాంలో పట్టుబడ్డారు. త్రిపురలోని ఖోవై జిల్లా తెలియమురాలో గవర్నమెంట్...

ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్ధి సంస్థగా ఏబీవీపీ రికార్డు

ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్ధి సంస్థగా ఏబీవీపీ రికార్డు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుబంధ విద్యార్ధి సంస్థ అయిన అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ కొత్త రికార్డు సృష్టించింది. గతేడాది భారీస్థాయిలో సభ్యత్వాలు నమోదు చేసిన ఏబీవీపీ,...

మహారాష్ట్రలో అధికారం దిశగా మహాయుతి, ఝార్ఖండ్‌లో ఇండీ కూటమి ఆధిక్యం

మహారాష్ట్రలో అధికారం దిశగా మహాయుతి, ఝార్ఖండ్‌లో ఇండీ కూటమి ఆధిక్యం

ఇటీవల జరిగిన రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడతాయి. కౌంటింగ్ ప్రారంభం నుంచీ రెండు రాష్ట్రాల్లోనూ స్పష్టమైన ఫలితాలు కనిపించాయి. మహారాష్ట్రలో మహాయుతి, ఝార్ఖండ్‌లో...

రాజ్యాంగం నుంచి ‘లౌకిక, సామ్యవాద’ పదాలు తొలగించాలన్న పిటిషన్లపై నవంబర్ 25న సుప్రీం నిర్ణయం

రాజ్యాంగం నుంచి ‘లౌకిక, సామ్యవాద’ పదాలు తొలగించాలన్న పిటిషన్లపై నవంబర్ 25న సుప్రీం నిర్ణయం

భారత రాజ్యాంగపు ప్రవేశిక నుంచి ‘లౌకిక’, ‘సామ్యవాద’ అనే పదాలను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్లపై నవంబర్ 25న ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు ఇవాళ వెల్లడించింది. సుప్రీంకోర్టు...

అదానీ మీద అమెరికాలో కేసు వేసిన లాయర్‌ కథ తెలుసా?

అదానీ మీద అమెరికాలో కేసు వేసిన లాయర్‌ కథ తెలుసా?

సౌరవిద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టుల కోసం భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో అధికారులకు లంచాలు ఇచ్చారంటూ అమెరికా గౌతమ్ అదానీ, మరో ఏడుగురి మీద కేసు వేసిన సంగతి తెలిసిందే....

పాక్‌లో మైనర్ హిందూ బాలిక బలవంతపు మతమార్పిడి, వృద్ధుడితో పెళ్ళి

పాక్‌లో మైనర్ హిందూ బాలిక బలవంతపు మతమార్పిడి, వృద్ధుడితో పెళ్ళి

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రొవిన్స్‌ సంఘార్ జిల్లాలో ఒక హిందూ మైనర్ బాలికను బలవంతంగా మతం మార్చారు. ఆమె వయసుకు మూడు రెట్ల కంటె ఎక్కువ వయసున్న ముసలి...

అమరేశ్వరస్వామి ఆలయంలో హనుమంతుడి విగ్రహం దగ్ధం, కుట్ర అనుమానాలు

అమరేశ్వరస్వామి ఆలయంలో హనుమంతుడి విగ్రహం దగ్ధం, కుట్ర అనుమానాలు

తెలంగాణలో మరో దేవాలయంలో ఘోరం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రాచీన దేవాలయమైన శ్రీ...

మీడియా జిహాద్: మొరాదాబాద్ ఎన్నికను కవర్ చేసిన వారందరూ ముస్లిం రిపోర్టర్లే

మీడియా జిహాద్: మొరాదాబాద్ ఎన్నికను కవర్ చేసిన వారందరూ ముస్లిం రిపోర్టర్లే

ఇటీవల మహారాష్ట్ర, ఝార్ఖండ్ శాసనసభల ఎన్నికలతో పాటు 15 రాష్ట్రాల్లోని 2 లోక్‌సభ స్థానాలు, 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపయెన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలు ఎక్కువగా ఉండే...

Page 7 of 17 1 6 7 8 17