Phaneendra

Phaneendra

స్టీల్‌ప్లాంట్ నుంచి అనకాపల్లికి మెట్రో లేదు: అసెంబ్లీలో మంత్రి నారాయణ

స్టీల్‌ప్లాంట్ నుంచి అనకాపల్లికి మెట్రో లేదు: అసెంబ్లీలో మంత్రి నారాయణ

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి అన‌కాప‌ల్లి వ‌ర‌కూ మెట్రో రైల్ ప్ర‌తిపాద‌న లేదని పురపాలక శాఖా మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. ఇవాళ్టి శాసనసభ సమావేశాల్లో ఎమ్మెల్యే...

చెట్లు పాడైపోతాయంటూ శాంతినికేతన్‌లో హోలీపై మమతా సర్కారు నిషేధం

చెట్లు పాడైపోతాయంటూ శాంతినికేతన్‌లో హోలీపై మమతా సర్కారు నిషేధం

పశ్చిమ బెంగాల్‌ బీర్‌భూమ్ జిల్లా శాంతినికేతన్‌లోని సోనాఝూరీ హాట్‌లో హోలీ పండుగ జరుపుకోవడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. హోలీ వేడుకల్లో చల్లుకునే రంగునీళ్ళ వల్ల...

లైంగిక వేధింపుల కేసు నిందితుడు ఏసీపీ మొహిసిన్ ఖాన్ మూడునెలల తర్వాత సస్పెన్షన్

లైంగిక వేధింపుల కేసు నిందితుడు ఏసీపీ మొహిసిన్ ఖాన్ మూడునెలల తర్వాత సస్పెన్షన్

ఉత్తరప్రదేశ్‌లోని ఐఐటీ కాన్పూర్‌లో ఒక విద్యార్ధినిని లైంగికంగా వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కాన్పూర్ నగర ఏసీపీ మొహిసిన్ ఖాన్ మీద సస్పెన్షన్ వేటు పడింది. యూపీ డీజీపీ...

కొల్లేరు కేంద్రంగా విచ్చలవిడిగా తాబేళ్ళ స్మగ్లింగ్

కొల్లేరు కేంద్రంగా విచ్చలవిడిగా తాబేళ్ళ స్మగ్లింగ్

పశ్చిమ గోదావరి జిల్లాలోని కొల్లేరు పరిసర ప్రాంతాల్లో తాబేళ్ళ స్మగ్లింగ్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. కొల్లేరు చుట్టుపక్కల గ్రామాల్లో వందల మంది తాబేళ్ళను వేటాడడం, వాటిని స్మగుల్...

అగ్నివీర్ నియామకాల కోసం నమోదు ప్రక్రియ ప్రారంభం

అగ్నివీర్ నియామకాల కోసం నమోదు ప్రక్రియ ప్రారంభం

2025-26 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు చెందిన అభ్యర్థుల నుంచి అగ్నివీర్ సిబ్బంది నియామకాల కోసం గుంటూరులోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ నమోదు ప్రక్రియను ప్రారంభించింది. వివిధ...

మారిషస్‌లో వాజ్‌పేయీ పేరిట ప్రభుత్వ సంస్థను ప్రారంభించిన మోదీ

మారిషస్‌లో వాజ్‌పేయీ పేరిట ప్రభుత్వ సంస్థను ప్రారంభించిన మోదీ

మారిషస్ రాజధాని పోర్ట్ లూయీలో ఇవాళ జరిగిన జాతీయ దినోత్సవ వేడుకల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తర్వాత ఆ దేశపు ప్రధానమంత్రి...

పీవీ వెళ్ళని మణిపూర్‌కు మోదీ వెళ్ళాలా?: నిర్మలా సీతారామన్

పీవీ వెళ్ళని మణిపూర్‌కు మోదీ వెళ్ళాలా?: నిర్మలా సీతారామన్

ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్ రాష్ట్రానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.35,104 కోట్ల వ్యయంతో బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా  సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టారు....

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటినుంచీ షురూ

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటినుంచీ షురూ

తెలంగాణ శాసనసభ సమావేశాలు ఇవాళ మొదలయ్యాయి. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రజలే...

నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీలో 75మంది మహిళలు: చంద్రబాబు

నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీలో 75మంది మహిళలు: చంద్రబాబు

నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మహిళల సంఖ్య సుమారు 75కు చేరుకుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తమ ప్రభుత్వం ఏ కార్యక్రమం...

చిత్తూరు కాల్పుల ఘటన వెనుక తోటి వ్యాపారి కుట్ర

చిత్తూరు కాల్పుల ఘటన వెనుక తోటి వ్యాపారి కుట్ర

చిత్తూరులో ఈ ఉదయం కాల్పుల సంఘటన కలకలం రేపింది. ఒక వ్యాపారి ఇంట్లో మరో వ్యాపారి దోపిడీ చేయడానికే కుట్ర పన్నారని పోలీసులు కనుగొన్నారు.   చిత్తూరు...

త్వరలో పార్లమెంటులో అందుబాటులోకి అరకు కాఫీ

త్వరలో పార్లమెంటులో అందుబాటులోకి అరకు కాఫీ

ఆంధ్రప్రదేశ్‌లో అరకు కాఫీకి విస్తృత ప్రజాదరణ ఉంది. ఉత్తరాంధ్రలోని అటవీ ప్రాంతాల్లో గిరిజనులు పండించే కాఫీ గింజల నాణ్యత బాగుండడంతో ఆ కాఫీకి రాష్ట్రప్రభుత్వం ప్రాచుర్యం కల్పిస్తోంది....

కాశినాయన ఆశ్రమంలో కూల్చివేతలపై లోకేష్ స్పందన, సొంత నిధులతో నిర్మిస్తానని హామీ

కాశినాయన ఆశ్రమంలో కూల్చివేతలపై లోకేష్ స్పందన, సొంత నిధులతో నిర్మిస్తానని హామీ

వైఎస్ఆర్ కడప జిల్లా నల్లమల అటవీప్రాంతంలోని కాశినాయన ఆశ్రమం జ్యోతిక్షేత్రంలోని అన్నదాన సత్రాన్ని కొద్దిరోజుల క్రితం అటవీశాఖ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఆశ్రమంలోని నిర్మాణాలు అటవీ...

ఎంపీ సీట్ల కోసం కాదు, దేశం కోసం జనాభా పెంచాలి: చంద్రబాబు

ఎంపీ సీట్ల కోసం కాదు, దేశం కోసం జనాభా పెంచాలి: చంద్రబాబు

దేశంలో ఇప్పుడు ఎంపీ స్థానాల విషయం హాట్ టాపిక్‌గా ఉంది. జనాభా తక్కువ ఉంటే ఎంపీ సీట్లు తగ్గుతాయనే ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

ఖర్గే వ్యాఖ్యలపై దుమారం: క్షమాపణలు చెప్పిన కాంగ్రెస్ ‘పెద్ద’

ఖర్గే వ్యాఖ్యలపై దుమారం: క్షమాపణలు చెప్పిన కాంగ్రెస్ ‘పెద్ద’

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో ఈ మధ్యాహ్నం చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసాయి. బీజేపీ లక్ష్యంగా దాడి చేయడానికి తమ పార్టీ సిద్ధపడి వచ్చిందని...

మయన్మార్ తిరుగుబాటుదారులకు అగ్రరాజ్యాల ఆయుధ శిక్షణ?!

మయన్మార్ తిరుగుబాటుదారులకు అగ్రరాజ్యాల ఆయుధ శిక్షణ?!

మయన్మార్‌లో తిరుగుబాటుదారులకు ఆయుధ శిక్షణ ఇస్తున్నది అమెరికా, ఇంగ్లండ్ ఏజెంట్లే అని మిజోరం ముఖ్యమంత్రి లాల్‌దుహోమా ప్రకటించారు. అలాంటి ఏజెంట్లు కొందరు మిజోరం నుంచి మయన్మార్ వెళ్ళారనీ,...

‘‘గరిమ గన్న అన్నమయ్య వరప్రసాదం’’

గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ అంత్యక్రియలు పూర్తి

అభినవ అన్నమయ్య, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ ఉదయం తిరుపతి భవానీనగర్‌లోని గరిమెళ్ళ నివాసం నుంచి అంతిమయాత్ర...

భారత రెజ్లింగ్ ఫెడరేషన్‌పై నిషేధం తొలగింపు

భారత రెజ్లింగ్ ఫెడరేషన్‌పై నిషేధం తొలగింపు

భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మీద విధించిన సస్పెన్షన్‌ను కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ తొలగించింది. రెజ్లింగ్ క్రీడకు జాతీయ స్థాయి క్రీడా సంస్థగా దాని గుర్తింపును కూడా పునరుద్ధరించింది....

మారిషస్‌ చేరుకున్న మోదీ, 200మందితో ఆ దేశపు ప్రధాని ఘనస్వాగతం

మారిషస్‌ చేరుకున్న మోదీ, 200మందితో ఆ దేశపు ప్రధాని ఘనస్వాగతం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం మారిషస్ వెళ్ళారు. స్థానిక కాలమానం ప్రకారం ఈ ఉదయం 6గంటలకు ఆయన పోర్ట్ లూయీస్ విమానాశ్రయానికి చేరుకున్నారు....

బంగ్లాదేశ్‌లో హిందూ వ్యాపారి హత్య

బంగ్లాదేశ్‌లో హిందూ వ్యాపారి హత్య

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఒక హిందూ వ్యాపారిని నలుగురు గుర్తు తెలియని దుండగులు హత్య చేసారు. మార్చి 9 ఆదివారం రాత్రి ఢాకాలో దిలీప్ దాస్ (47)...

సోము వీర్రాజు నామినేషన్‌లో సోమవారం హైడ్రామా

సోము వీర్రాజు నామినేషన్‌లో సోమవారం హైడ్రామా

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్ల కోసం నామినేషన్ల పర్వం నిన్న సాయంత్రం పూర్తయింది. అయితే బీజేపీ అభ్యర్ధిగా సోము వీర్రాజు నామినేషన్...

కాశినాయన ఆశ్రమాన్ని కూల్చేసిన వారికి అక్రమ చర్చి, మసీదు తాకే ధైర్యం ఉందా?

కాశినాయన ఆశ్రమాన్ని కూల్చేసిన వారికి అక్రమ చర్చి, మసీదు తాకే ధైర్యం ఉందా?

నల్లమల అటవీ ప్రాంతంలో నంద్యాల జిల్లాలో ఉన్న జ్యోతి క్షేత్రంలోని కాశినాయన ఆశ్రమాన్ని అటవీ శాఖ కూల్చివేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అటవీ చట్టాన్ని ఉల్లంఘించి నిర్మాణాలు...

రాయచోటి ఘటనపై విహెచ్‌పి నిరసన, కలెక్టర్ కార్యాలయాల్లో విజ్ఞప్తులు

రాయచోటి ఘటనపై విహెచ్‌పి నిరసన, కలెక్టర్ కార్యాలయాల్లో విజ్ఞప్తులు

అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగిన వీరభద్ర స్వామి పారువేట ఉత్సవం ఊరేగింపు మీద ముస్లిముల దాష్టీకాన్ని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఇవాళ రాష్ట్రంలోని అన్ని...

‘‘గరిమ గన్న అన్నమయ్య వరప్రసాదం’’

‘‘గరిమ గన్న అన్నమయ్య వరప్రసాదం’’

తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు,మధుర గాయకులు,అద్భుత స్వరకర్త గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు సంగీతానికి అంకితమైన పుంభావ సరస్వతి. 1948 నవంబరు 9 న రాజమహేంద్రవరంలో...

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం: సంబరాల్లో ఘర్షణలు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం: సంబరాల్లో ఘర్షణలు

దుబాయ్‌లో ఆదివారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో న్యూజీలాండ్ జట్టును భారత జట్టు ఓడించడంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. పాకిస్తాన్ నిర్వహించిన టోర్నమెంట్‌లో రంజాన్...

మహిళా దినోత్సవాన మోదీ ‘ఎక్స్’ ఖాతాలో వెల్లివిరిసిన నారీ శక్తి

మహిళా దినోత్సవాన మోదీ ‘ఎక్స్’ ఖాతాలో వెల్లివిరిసిన నారీ శక్తి

ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘ఎక్స్’ సామాజిక మాధ్యమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖాతాను పలువురు మహిళలు హ్యాండిల్ చేసారు. అలాంటి అరుదైన అవకాశం లభించినందుకు...

పోసాని ట్రావెల్స్…. కర్నూలు టు విజయవాడ

పోసాని ట్రావెల్స్…. కర్నూలు టు విజయవాడ

కర్నూలు జిల్లా కారాగారంలో ఉన్న సినీనటుడు పోసాని కృష్ణమురళిని ఇవాళ విజయవాడకు తరలించారు. పీటీ వారంట్ మీద ఆయనను భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఆయనను ఈ...

స్మగ్లర్ నటి రన్యారావు ఒంటిమీద గాయాలు….

స్మగ్లర్ నటి రన్యారావు ఒంటిమీద గాయాలు….

బంగారం స్మగ్లింగ్ కేసులో పట్టుబడిన కన్నడ నటి రన్యా రావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ విచారిస్తోంది. ఆ విచారణ సమయంలో నటి ఒంటిమీద గాయాలున్నట్లు తమకు...

పారువేట ఉత్సవంపై ముస్లిముల దాడి, హిందువులపై కేసులు, విహెచ్‌పి ఆగ్రహం

పారువేట ఉత్సవంపై ముస్లిముల దాడి, హిందువులపై కేసులు, విహెచ్‌పి ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న ముస్లిం సంతుష్టీకరణ విధానాలకు రాయచోటిలో గత మంగళవారం జరిగిన సంఘటనే నిదర్శనం. హిందువుల ఆచారాలు, సంప్రదాయాలపై ముస్లిములు దాడులు చేస్తుంటే అడ్డుకోవలసిన పోలీసు యంత్రాంగం...

చెక్ బౌన్స్ కేసులో ఆర్‌జీవీపై నాన్ బెయిలబుల్ వారంట్

చెక్ బౌన్స్ కేసులో ఆర్‌జీవీపై నాన్ బెయిలబుల్ వారంట్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై ముంబై సెషన్స్ కోర్ట్ నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసులో తనకు విధించిన జైలు శిక్షను రద్దు...

తహవుర్ రాణా పిటిషన్‌ను త్రోసిపుచ్చిన అమెరికా సుప్రీంకోర్టు

తహవుర్ రాణా పిటిషన్‌ను త్రోసిపుచ్చిన అమెరికా సుప్రీంకోర్టు

ముంబై ఉగ్రదాడి నేరస్తుడు తహవుర్ రాణా తనను భారతదేశానికి పంపవద్దని పెట్టుకున్న పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. భారత్‌కు వెడితే అక్కడ తనను చిత్రహింసలు పెడతారంటూ తహవుర్...

టిటిడి చైర్మన్ పిఆర్‌ఓ అంటూ భక్తులను మోసం చేస్తున్న ఫరూక్ అరెస్ట్

టిటిడి చైర్మన్ పిఆర్‌ఓ అంటూ భక్తులను మోసం చేస్తున్న ఫరూక్ అరెస్ట్

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వద్ద ప్రజా సంబంధాల అధికారినని చెప్పుకుంటూ భక్తులను మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. టిటిడి అధికారిక వెబ్‌సైట్ మినహా...

కొడాలి నాని అనుచరులకు పోలీసుల నోటీసులు

కొడాలి నాని అనుచరులకు పోలీసుల నోటీసులు

వైఎస్ఆర్‌సిపి నేత, మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని అనుచరులకు ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేసారు. పాలడుగు శ్రీను, దుక్కిపాటి శశిభూషణ్, గొర్ల...

పంజాబ్‌లో ముగ్గురు బబ్బర్ ఖల్సా ఉగ్రవాదుల అరెస్ట్

పంజాబ్‌లో ముగ్గురు బబ్బర్ ఖల్సా ఉగ్రవాదుల అరెస్ట్

ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌ పన్నిన కుట్రను... పంజాబ్ ఇంటెలిజెన్స్‌ విభాగం, ఆ రాష్ట్ర పోలీసులూ భగ్నం చేశారు. ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేసారు....

ఎంపీ సీట్ల పునర్విభజనపై కేంద్రం నుంచి స్పష్టత కోరాలన్న జగన్

ఎంపీ సీట్ల పునర్విభజనపై కేంద్రం నుంచి స్పష్టత కోరాలన్న జగన్

ఈ నెల 10 నుంచీ పార్లమెంటు మలి విడత బడ్జెట్‌ సమావేశాలు మొదలు కానున్న నేపథ్యంలో వైఎస్ఆర్‌సిపికి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో మాజీ ముఖ్యమంత్రి వైయస్‌...

తులసికి తురక మసి-2

తులసికి తురక మసి-3

మొదటి భాగం ఇక్కడ... ఈ రెండవ భాగం తర్వాత....   తులసి నీళ్ళకు హలాల్ ఏంటి? నిజానికి ముస్లిముల పద్ధతి ప్రకారమే చూసుకున్నా, మాంసాహారాన్నే హలాల్ చేయడం...

తులసికి తురక మసి-2

తులసికి తురక మసి-2

మొదటి భాగం తరువాయి:   హలాల్‌కు రాజ్యాంగ రక్షణ: భారతదేశ పౌరుల్లో ఒక పెద్ద సముదాయానికి (అంటే ముస్లిములకు) హలాల్ అనేది తప్పనిసరిగా పాటించాల్సిన మతవిశ్వాసమని, దానికి...

తులసికి తురక మసి-1

తులసికి తురక మసి-1

ప్రతీ వస్తువుకూ ‘హలాల్’ సర్టిఫికెట్లు జారీ చేయడం ద్వారా లక్షల కోట్ల రూపాయలు ఆర్జిస్తోందంటూ కేంద్రప్రభుత్వం జమియాత్ ఉలేమా ఎ హింద్ హలాల్ ట్రస్ట్ మీద ఆరోపణలు...

రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట

రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట

దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట లభించింది. ఏపీ సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ వర్మ బుధవారం క్వాష్ పిటిషన్ దాఖలు చేసారు....

జనసేన నాయకుడి ఫిర్యాదుతో దువ్వాడ శ్రీనివాస్‌పై మరో కేసు

జనసేన నాయకుడి ఫిర్యాదుతో దువ్వాడ శ్రీనివాస్‌పై మరో కేసు

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైఎస్ఆర్‌సిపి సభ్యుడిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్‌పై మరో కేసు నమోదయింది. జనసేన అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు...

విజయవాడలో ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌కు భూమిపూజ

విజయవాడలో ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌కు భూమిపూజ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతంలో భాగమైన విజయవాడ నగరంలో ఎన్‌టిఆర్ స్మారక ట్రస్ట్ భవన్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఇవాళ జరిగింది. టీచర్స్ కాలనీలోని సాయిబాబా గుడి...

ముస్లిం సంఘం ఫిర్యాదుతో ఛావా తెలుగు డబ్బింగ్ చిత్రం విడుదల ఆగుతుందా?

ముస్లిం సంఘం ఫిర్యాదుతో ఛావా తెలుగు డబ్బింగ్ చిత్రం విడుదల ఆగుతుందా?

ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఛావా సినిమా తెలుగు అనువాదం మార్చి 7న విడుదల కానుంది. అయితే ఆ చిత్రం...

“ఆర్ధిక వ్యవస్థలో పెట్టుబడులు, విద్యుత్ సంస్కరణలు” వెబినార్‌లో ప్రధాని మోదీ

“ఆర్ధిక వ్యవస్థలో పెట్టుబడులు, విద్యుత్ సంస్కరణలు” వెబినార్‌లో ప్రధాని మోదీ

కేంద్ర బడ్జెట్-ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు, విద్యుత్ రంగంలో సంస్కరణలు అనే అంశంపై వివిధ కేంద్ర, రాష్ట్ర అధికారులతో నిర్వహించిన వెబినార్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆ...

మా అమ్మది ఆత్మహత్యా ప్రయత్నం కాదు: కల్పన కుమార్తె

మా అమ్మది ఆత్మహత్యా ప్రయత్నం కాదు: కల్పన కుమార్తె

సినీ గాయని కల్పన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆమె కుమార్తె దయ అన్నారు. తన తల్లిది ఆత్మహత్యా ప్రయత్నం కాదని చెప్పుకొచ్చారు. కొన్నాళ్ళుగా ఇన్‌సోమ్నియాతో బాధపడుతున్న...

ఇంద్రకీలాద్రిపై సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం

ఇంద్రకీలాద్రిపై సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం

ఫాల్గుణ శుక్ల పక్ష షష్ఠి సందర్భంగా విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో ఈ ఉదయం శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహించారు. ఆ ఉత్సవంలో...

ప్రార్థన కూటముల పేరిట మతమార్పిడి రాకెట్ నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసు

ప్రార్థన కూటముల పేరిట మతమార్పిడి రాకెట్ నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసు

ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తి జిల్లా లో హిందువులను బలవంతంగా మతం మారుస్తున్నాడన్న ఆరోపణలపై హరీష్ సింగ్ అనే వ్యక్తిపై ఇకోనా పోలీసులు కేసు నమోదు చేసారు. ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ...

వచ్చే నెల నుంచి భారత్‌పై సుంకాలు విధిస్తామన్న ట్రంప్

వచ్చే నెల నుంచి భారత్‌పై సుంకాలు విధిస్తామన్న ట్రంప్

అగ్రరాజ్య అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత మొదటిసారిగా అమెరికా కాంగ్రెస్ సంయుక్త సెషన్‌ని ఉద్దేశించి డోనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. పదవి చేపట్టిన ఆరు వారాల్లో తాను చేసిన...

నిలకడగా కల్పన ఆరోగ్యం, ఆత్మహత్యా ప్రయత్నం దేనికి?

నిలకడగా కల్పన ఆరోగ్యం, ఆత్మహత్యా ప్రయత్నం దేనికి?

ప్రముఖ గాయని కల్పన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను గుర్తించిన పోలీసులు ఆమెను నిన్న...

మహిళపై యేడాదిపాటు గ్యాంగ్‌రేప్, వీడియోలతో బ్లాక్‌మెయిల్

మహిళపై యేడాదిపాటు గ్యాంగ్‌రేప్, వీడియోలతో బ్లాక్‌మెయిల్

రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో దారుణమైన గ్యాంగ్‌రేప్, బ్లాక్‌మెయిలింగ్ కేసు వెలుగు చూసింది. ఆ కేసుకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ నిందితుల...

‘వనతార’లో వన్యప్రాణుల పరిరక్షణ ప్రయత్నాలకు ప్రధాని ప్రశంసలు

‘వనతార’లో వన్యప్రాణుల పరిరక్షణ ప్రయత్నాలకు ప్రధాని ప్రశంసలు

రిలయన్స్ సంస్థ గుజరాత్‌లో నిర్వహిస్తున్న ‘వనతార’ పునరావాస, పరిరక్షణ కేంద్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. వన్యప్రాణులకు చికిత్స అందించడం, వాటి పరిరక్షణ ప్రధాన లక్ష్యాలుగా...

విద్యాసంస్థల్లో ఇఫ్తార్ విందులు సోకాల్డ్ సెక్యులరిజానికి విరుద్ధం కాదా?

విద్యాసంస్థల్లో ఇఫ్తార్ విందులు సోకాల్డ్ సెక్యులరిజానికి విరుద్ధం కాదా?

ముస్లిములు పవిత్రంగా భావించే రంజాన్ నెల మొదలైంది. ఈ నెలరోజులూ సుదీర్ఘ సమయం ఉపవాసాలూ, తెల్లవారుజామున వివిధ మాంసాహార వంటకాలతో విందులూ ఆరగించడం వారికి పరిపాటి. లౌకికవాద...

అయోధ్య రామమందిరంపై దాడికి ఐఎస్ఐ ప్లాన్?

అయోధ్య రామమందిరంపై దాడికి ఐఎస్ఐ ప్లాన్?

అయోధ్యలో ఇటీవలే నిర్మించిన బాలరాముడి మందిరం మీద దాడి చేయాలని పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ) ప్రయత్నించిందని తెలుస్తోంది. ఆ దాడి ప్రయత్నాన్ని...

‘బీర్ బైసెప్స్’ రణవీర్ అలహాబాదియాకు సుప్రీంకోర్టులో ఊరట

‘బీర్ బైసెప్స్’ రణవీర్ అలహాబాదియాకు సుప్రీంకోర్టులో ఊరట

ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అలహాబాదియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మరో యూట్యూబ్ ఛానెల్ పాడ్‌కాస్ట్‌లో అసభ్యంగా మాట్లాడినందుకు రణవీర్ మీద పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే....

నందిగ్రామ్ వ్యవసాయ కార్పొరేషన్ ఎన్నికల్లో తృణమూల్‌కు షాక్, బీజేపీ క్లీన్ స్వీప్

నందిగ్రామ్ వ్యవసాయ కార్పొరేషన్ ఎన్నికల్లో తృణమూల్‌కు షాక్, బీజేపీ క్లీన్ స్వీప్

పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ ఎదుగుదల కోసం అవస్థలు పడుతున్న భారతీయ జనతా పార్టీకి అద్భుతమైన విజయం దక్కింది. నందిగ్రామ్ వ్యవసాయ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 12-0 గెలుపుతో...

ఛావా తెలుగు వెర్షన్ మార్చి 7న విడుదల

ఛావా తెలుగు వెర్షన్ మార్చి 7న విడుదల

మొగల్ చక్రవర్తి ఔరంగజేబు దాష్టీకాల్లో ఒక చీకటి అధ్యాయాన్ని బైటపెట్టిన ‘ఛావా’ సినిమా తెలుగు వెర్షన్ విడుదలకు సిద్ధమైంది. తెలుగు ఛావా మార్చి 7న విడుదల కానుంది....

చర్చ్ పాస్టర్‌ మీద లైంగిక వేధింపుల కేసు నమోదు

చర్చ్ పాస్టర్‌ మీద లైంగిక వేధింపుల కేసు నమోదు

పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలో ఒక చర్చ్ పాస్టర్ మీద లైంగిక వేధింపు కేసు నమోదయింది. పాస్టర్ బజీందర్ సింగ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఒక యువతి ఫిర్యాదు...

రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేసిన కాంగ్రెస్ నేత

రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేసిన కాంగ్రెస్ నేత

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేస్తూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మొహమ్మద్ ఒక పోస్ట్ పెట్టారు. హిట్‌మ్యాన్ క్రికెటర్‌ను అవమానించేలా...

కాంగ్రెస్ మహిళా కార్యకర్త హత్య, అనుమానంతో ఒక వ్యక్తి అరెస్ట్

కాంగ్రెస్ మహిళా కార్యకర్త హత్య, అనుమానంతో ఒక వ్యక్తి అరెస్ట్

ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్త అయిన హిమానీ నగర్వాల్ అనే మహిళ హత్యకు గురైంది. ఆమె శవం సూట్‌కేసులో దొరికింది. ఆ కేసుకు సంబంధించి పోలీసులు ఒక వ్యక్తిని...

మహిళా దినోత్సవం నుంచి కుట్టు శిక్షణా కేంద్రాలు

మహిళా దినోత్సవం నుంచి కుట్టు శిక్షణా కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు ఆర్థిక మేలు కలిగేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టైలరింగ్ లో మహిళలకు శిక్షణ అందజేసి, వారికి కుట్టు మిషన్లు ఉచితంగా అందజేయనుంది. ఇంటి...

కనకదుర్గ గుడిలో చీరల కుంభకోణం మీద నేడు విచారణ

కనకదుర్గ గుడిలో చీరల కుంభకోణం మీద నేడు విచారణ

విజయవాడ కనకదుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారి చీరల కుంభకోణం మీద విచారణ ఇవాళ జరుగుతుందని తెలుస్తోంది. రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ నియమించిన ప్రత్యే కమిటీ...

ఆంధ్ర, తెలంగాణల్లో ఎంఎల్‌సి ఎన్నికల ఓట్ల లెక్కింపు

ఆంధ్ర, తెలంగాణల్లో ఎంఎల్‌సి ఎన్నికల ఓట్ల లెక్కింపు

తెలుగు రాష్ట్రాల్లో ఎంఎల్‌సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు, తెలంగాణలో మూడు స్థానాలకు ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు మొదలైంది....

అక్రమ చొరబాటుదారులకు తక్షణ బహిష్కరణే, సాయపడేవారికి కఠిన శిక్షలు: అమిత్ షా

అక్రమ చొరబాటుదారులకు తక్షణ బహిష్కరణే, సాయపడేవారికి కఠిన శిక్షలు: అమిత్ షా

ఢిల్లీలో అక్రమ బంగ్లాదేశీ, రోహింగ్యా చొరబాటుదార్లను తక్షణం బహిష్కరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. చొరబాటుదార్లు నివసించడానికి సెటిల్మెంట్లుగా ఏర్పడడానికి సహాయపడుతున్న ముఠాలను సైతం విచ్ఛిన్నం...

ఉత్తరాఖండ్ హిమపాతం: నలుగురి మృతి, ఇంకా చరియల కిందే ఐదుగురు

ఉత్తరాఖండ్ హిమపాతం: నలుగురి మృతి, ఇంకా చరియల కిందే ఐదుగురు

ఉత్తరాఖండ్‌లోని బదరీనాథ్ దగ్గర మనా గ్రామం సమీపంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ క్యాంప్ మీద హిమాలయాల మంచుచరియలు విరిగిపడిన దుర్ఘటనలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారని భారత...

హైదరాబాద్‌లో బంగ్లాదేశీ చొరబాటుదారుల అరెస్ట్, ఎంఐఎం మౌనం దేనికి?

హైదరాబాద్‌లో బంగ్లాదేశీ చొరబాటుదారుల అరెస్ట్, ఎంఐఎం మౌనం దేనికి?

అక్రమ చొరబాటుదారులు పాల్పడుతున్న చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టే క్రమంలో హైదరాబాద్ పోలీసులు నగరంలోని వేశ్యాగృహాలపై దాడులు చేసారు. ఆ క్రమంలో 18మందిని అరెస్ట్ చేసారు. వారిలో భారత్‌లోకి...

బడ్జెట్ అంకెల గారడీ, ఆత్మస్తుతి-పరనిందే: వైసిపి ఎంఎల్‌సీలు

బడ్జెట్ అంకెల గారడీ, ఆత్మస్తుతి-పరనిందే: వైసిపి ఎంఎల్‌సీలు

కూటమి ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీ మాత్రమేనని వైయస్ఆర్సీపీ ఎంఎల్‌సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  బడ్జెట్ ప్రవేశపెట్టాక సభ వాయిదా తరువాత అసెంబ్లీ...

మహాకుంభమేళాపై కాంగ్రెస్ అధిష్ఠానం వ్యతిరేకత: ధిక్కరించిన పలువురు నేతలు

మహాకుంభమేళాపై కాంగ్రెస్ అధిష్ఠానం వ్యతిరేకత: ధిక్కరించిన పలువురు నేతలు

భారతీయమూ, హిందూమత సంబంధమూ అయిన ప్రతీదాన్నీ వ్యతిరేకించడం కాంగ్రెస్ అగ్రనాయకత్వం నైజంగా మారిపోయింది. దేశంలోని మెజారిటీ మతస్తుల మనోభావాలను తూలనాడడమే లక్ష్యంగా పెట్టుకునే పెద్దలకు మహా కుంభమేళా...

మహాకుంభమేళా ముగింపు: పారిశుధ్య కార్మికులకు యూపీ సీఎం సన్మానం

మహాకుంభమేళా ముగింపు: పారిశుధ్య కార్మికులకు యూపీ సీఎం సన్మానం

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా వైభవంగా ముగిసింది. ఆ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పారిశుధ్య కార్మికులను, హెల్త్ వర్కర్లను ఇవాళ సన్మానించారు. వారితో కలసి భోజనం...

దేశం కోసం ప్రాణాలు తృణప్రాయంగా అర్పించిన చంద్రశేఖర్ ఆజాద్

దేశం కోసం ప్రాణాలు తృణప్రాయంగా అర్పించిన చంద్రశేఖర్ ఆజాద్

స్వతంత్ర సంగ్రామంలో సాయుధ మార్గాన్ని ఎంచుకున్న వీరుల్లో ముందువరుసన చెప్పుకునే పేరు చంద్రశేఖర్ ఆజాద్.  ఆయన అసలు పేరు చంద్రశేఖర్ సీతారాం తివారీ. భగత్ సింగ్, రాజ్...

దేశ చరిత్ర గతిని మార్చేసిన దుర్మార్గం : గోద్రా రైలు దహనానికి 23ఏళ్ళు

దేశ చరిత్ర గతిని మార్చేసిన దుర్మార్గం : గోద్రా రైలు దహనానికి 23ఏళ్ళు

స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత దారుణమైన, దిగ్భ్రాంతికరమైన మారణహోమం 23 సంవత్సరాల క్రితం ఇదే రోజున గుజరాత్‌లోని గోద్రాలో జరిగింది. అయోధ్య నుండి తిరిగి వస్తున్న రామభక్తులైన...

మాకు ఉపదేశాలు చేసే స్థాయి పాకిస్తాన్‌కు లేదు: ఐరాసలో భారత్ ఆగ్రహం

మాకు ఉపదేశాలు చేసే స్థాయి పాకిస్తాన్‌కు లేదు: ఐరాసలో భారత్ ఆగ్రహం

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ (యుఎన్ఎచ్ఆర్‌సి) 58వ సెషన్ 7వ సమావేశంలో భారతదేశం పాకిస్తాన్‌ను ఉతికి ఆరేసింది. పాకిస్తాన్ ఒక విఫల రాజ్యమనీ, మనుగడ సాగించడానికి అంతర్జాతీయ...

పోసాని కృష్ణమురళిని ఎందుకు అరెస్ట్ చేసారంటే….

పోసాని కృష్ణమురళిని ఎందుకు అరెస్ట్ చేసారంటే….

సినీ నటుడు, మాజీ రాజకీయ నాయకుడు పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో కొద్దిరోజుల క్రితం నమోదైన ఫిర్యాదు...

తెలుగు రాష్ట్రాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ మొదలు

తెలుగు రాష్ట్రాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ మొదలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంఎల్‌సి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఈ ఉదయం ప్రారంభమైంది. ఆంధ్రలో మూడు, తెలంగాణలో మూడు నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ఉదయం 8...

కాంగ్రెస్ మనమీద తప్పుడు చరిత్రను రుద్దింది: సత్యకుమార్ యాదవ్

కాంగ్రెస్ మనమీద తప్పుడు చరిత్రను రుద్దింది: సత్యకుమార్ యాదవ్

మొగల్ సామ్రాజ్యపు ఆఖరి చక్రవర్తి ఔరంగజేబును ఎదుర్కొని ముప్పుతిప్పలు పెట్టిన మహావీరుడు, మహారాష్ట్ర కేంద్రంగా అఖండ హైందవీ సామ్రాజ్య నిర్మాణం ప్రారంభించిన ఛత్రపతి శివాజీ కుమారుడు, శంభాజీ...

ప్రపంచపు అత్యాధునిక ప్రయోగశాల ‘సెర్న్’లో నటరాజస్వామి విగ్రహం ఎందుకుంది?

ప్రపంచపు అత్యాధునిక ప్రయోగశాల ‘సెర్న్’లో నటరాజస్వామి విగ్రహం ఎందుకుంది?

క్వాంటమ్ ఫిజిక్స్‌తో పాశ్చాత్య ప్రపంచపు మేధస్సు సుదీర్ఘకాలంగా కుస్తీ పడుతూనే ఉంది. ప్రాచ్య దేశాలలోని ప్రకృతి ఆరాధన విధానాలను సరిగ్గా అర్ధం చేసుకోలేనట్లే క్వాంటమ్ ఫిజిక్స్ మూలసూత్రాలను...

కాంగ్రెస్ కీలక ఎంపీ భార్యకు పాకిస్తాన్ గూఢచారి సంస్థతో సంబంధం ఏంటి?

కాంగ్రెస్ కీలక ఎంపీ భార్యకు పాకిస్తాన్ గూఢచారి సంస్థతో సంబంధం ఏంటి?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంటులో ప్రతిపక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ బ్రిటిష్ భార్య వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గౌరవ్ గొగోయ్ భార్య ఎలిజబెత్ కోల్‌బర్న్‌కు పాకిస్తాన్...

శివరాత్రి పర్వదినాన ముగుస్తున్న మహాకుంభమేళా, త్రివేణీసంగమంలో భక్తజన సాగరసంగమం

శివరాత్రి పర్వదినాన ముగుస్తున్న మహాకుంభమేళా, త్రివేణీసంగమంలో భక్తజన సాగరసంగమం

144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా పర్వం నేటితో ముగియనుంది. ఆ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్‌లోని త్రివేణీసంగమంలో ఆఖరి ‘షాహీ స్నాన్’ – పవిత్ర స్నానం ఆచరించడానికి...

రెండు చుక్కల నీళ్ళకే కరిగిపోయి కనికరించే పరమశివుడు

రెండు చుక్కల నీళ్ళకే కరిగిపోయి కనికరించే పరమశివుడు

ప్రతీయేటా మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదినం జరుపుకోవడం హిందువులకు అనూచానంగా వస్తున్న సంప్రదాయం. శివరాత్రి నాడు శివుడు లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణం చెబుతోంది. ఆనాడు...

గంగలో కాలుష్యంపై దుష్ప్రచారాలు: మసీదుల్లో అపరిశుభ్రత గురించి మౌనం

గంగలో కాలుష్యంపై దుష్ప్రచారాలు: మసీదుల్లో అపరిశుభ్రత గురించి మౌనం

ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా 2025 అసాధారణమైన జనసమ్మేళనానికి సాక్షిగా నిలిచింది. రేపటితో ముగుస్తున్న కుంభమేళాలో ఇప్పటికి 62కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు....

పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై బలోచ్ రెబెల్స్ దాడి, ఏడుగురు జవాన్లు హతం

పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై బలోచ్ రెబెల్స్ దాడి, ఏడుగురు జవాన్లు హతం

పాకిస్తాన్ సైన్యంపై బలోచిస్తాన్ తిరుగుబాటుదారులు మరో దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో ఏడుగురు పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు, 11మంది గాయపడ్డారు. పాకిస్తాన్ సైన్యం రక్షణలో 29...

ఢిల్లీ మద్యం విధానంపై కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం రేఖా గుప్తా

ఢిల్లీ మద్యం విధానంపై కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం రేఖా గుప్తా

వివాదాస్పద ఢిల్లీ మద్యం విధానంపై చాలాకాలంగా పక్కన పెట్టేసి ఉంచిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికను ఎట్టకేలకు ఢిల్లీ శాసనసభలో కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా...

పాకిస్తాన్‌లో హైడల్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా భారీ నిరసనలు

పాకిస్తాన్‌లో హైడల్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా భారీ నిరసనలు

పాకిస్తాన్ ప్రభుత్వం ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రాంతంలో చేపట్టిన 4700 మెగావాట్ల దాసు హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా కొన్నిరోజుల నుంచి భారీ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏ...

గుడులను ప్రభుత్వ పెత్తనంలోనుంచి తొలగించాలన్న కంచి స్వామి

గుడులను ప్రభుత్వ పెత్తనంలోనుంచి తొలగించాలన్న కంచి స్వామి

ఉత్తరప్రదేశ్‌ ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా 2025 సందర్భంగా కంచి కామకోటి పీఠం 70వ అధిపతి శంకరాచార్య విజయేంద్ర సరస్వతి స్వామి సోమవారం త్రివేణీ సంగమం వద్ద భక్తులను...

కుంభమేళా ఏర్పాట్ల అధ్యయనానికి మంత్రి నారాయణ బృందం

కుంభమేళా ఏర్పాట్ల అధ్యయనానికి మంత్రి నారాయణ బృందం

ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనం మహాకుంభమేళాలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా అన్ని ఏర్పాట్లూ చక్కగా చేయడంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సమర్ధ నిర్వహణ అందరినీ విస్మయపరుస్తోంది. ఆ...

శ్రీశైలంలో శివభక్తుడిపై ముస్లిం వ్యాపారి దాడి, తిరగబడిన భక్తులు

శ్రీశైలంలో శివభక్తుడిపై ముస్లిం వ్యాపారి దాడి, తిరగబడిన భక్తులు

శ్రీశైల క్షేత్రంలో దుకాణాలను ముస్లిములు నిర్వహిస్తుండడంపై చాలాకాలం నుంచీ హిందువులు డిమాండ్ చేస్తున్నారు. పరమశివుడి పవిత్రక్షేత్రంలో అన్య మతస్తులకు దుకాణాలు కేటాయించకూడదంటూ విశ్వ హిందూ పరిషత్ చాలా...

మహాకుంభ్ 2025: బెంగాలీ భక్తుల ‘జై శ్రీరామ్’ నినాదాలతో మార్మోగిన త్రివేణీ సంగమ క్షేత్రం

మహాకుంభ్ 2025: బెంగాలీ భక్తుల ‘జై శ్రీరామ్’ నినాదాలతో మార్మోగిన త్రివేణీ సంగమ క్షేత్రం

144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళా యావత్ ప్రపంచం దృష్టినీ ఆకర్షించింది. నిన్న ఆదివారం పూర్తయేనాటికి పుణ్యస్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య 62కోట్లు దాటింది. ఆదివారం నాడు...

బీజేపీ నాయకురాలిపై ముస్లిం అతివాదుల దాడి, స్నేహితురాలి పరిస్థితి విషమం

బీజేపీ నాయకురాలిపై ముస్లిం అతివాదుల దాడి, స్నేహితురాలి పరిస్థితి విషమం

మహాకుంభమేళా సందర్భంగా త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి ఢిల్లీ నుంచి ప్రయాగరాజ్ బయల్దేరిన బీజేపీ మైనారిటీ నాయకురాలు నాజియా ఎలాహీ ఖాన్ బృందం మీద కొందరు...

మహాకుంభమేళా: 140 సోషల్ మీడియా ఖాతాలపై 13ఎఫ్ఐఆర్‌లు

మహాకుంభమేళా: 140 సోషల్ మీడియా ఖాతాలపై 13ఎఫ్ఐఆర్‌లు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా 2025 చివరిదశకు చేరుకుంది. అయితే ఇప్పటికీ కుంభమేళాపై తప్పుడు ప్రచారాలు, తప్పుడు సమాచారం, పుకార్లు వ్యాపింపజేయడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. అలాంటి...

మూడు రోజుల పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ

మూడు రోజుల పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ

వైఎస్ఆర్‌సిపి నాయకుడు, మాజీ ఎంఎల్ఎ వల్లభనేని వంశీని మూడు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించడానికి న్యాయస్థానం అనుమతించింది. ఆ మేరకు విజయవాడలోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం...

శాశ్వతమైన స్వేచ్ఛే కృష్ణశాస్త్రి సాహిత్య లక్ష్యం

శాశ్వతమైన స్వేచ్ఛే కృష్ణశాస్త్రి సాహిత్య లక్ష్యం

దేవులపల్లి కృష్ణశాస్త్రి భావకవిత్వ బ్రహ్మ, ఆంధ్రాషెల్లీ అని పేరు గడించిన మహాకవి, సాహిత్య సరస్వతికి అనుంగు ముద్దుబిడ్డ, కవితామూర్తి. దేవులపల్లి కృష్ణశాస్త్రి 1897 నవంబరు 1న తూర్పు...

బానిస మనస్తత్వంతోనే హిందూ విశ్వాసాలపై దాడులు : ప్రధాని మోడీ

బానిస మనస్తత్వంతోనే హిందూ విశ్వాసాలపై దాడులు : ప్రధాని మోడీ

ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్‌లోని త్రివేణీసంగమం దగ్గర జరుగుతున్న మహాకుంభమేళా మీద విమర్శలు చేస్తున్న వారిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. బానిస మనస్తత్వం ఉన్నవారు హిందూ విశ్వాసాలపై నిరంతరాయంగా...

హిందీని ఉమ్మడి జాతీయ భాష చేయాలి: ఆర్ఎస్ఎస్ నేత అరుణ్ కుమార్

హిందీని ఉమ్మడి జాతీయ భాష చేయాలి: ఆర్ఎస్ఎస్ నేత అరుణ్ కుమార్

భారతదేశం అంతటికీ ఒక ఉమ్మడి జాతీయ భాష కావాలి. గతంలో సంస్కృతం ఆ పాత్రను పోషించింది. ఇప్పుడు దాని వారసురాలిగా హిందీని ఉమ్మడి జాతీయ భాష చేయాలి...

ఆప్ ప్రభుత్వం లీల : ఉనికే లేని విభాగానికి ఒక శాఖ, ఒక మంత్రి

ఆప్ ప్రభుత్వం లీల : ఉనికే లేని విభాగానికి ఒక శాఖ, ఒక మంత్రి

అవినీతికి పర్యాయపదంగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త కొత్త పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని ఆవిష్కరిస్తోంది. ఢిల్లీ గద్దెను కోల్పోయినా, ఇంకా ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో తాజాగా...

ఆక్రమణల నిర్మూలన : పుణే జిల్లాలో 827 ఎకరాల్లో మెగాడ్రైవ్

ఆక్రమణల నిర్మూలన : పుణే జిల్లాలో 827 ఎకరాల్లో మెగాడ్రైవ్

మహారాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయిలో అక్రమ ఆక్రమణల నిర్మూలన కార్యక్రమం చేపట్టింది. పుణే జిల్లా పింప్రి చించ్‌వాడ్‌లోని కుడల్‌వాడి-చిఖ్లీ ప్రాంతంలో ఏకంగా 827 ఎకరాల భూమిలోని ఆక్రమణలను కూలగొట్టేసింది....

నాతో సహా లక్షల మందికి ఆర్ఎస్ఎస్ ప్రేరణ: ప్రధాని మోదీ

నాతో సహా లక్షల మందికి ఆర్ఎస్ఎస్ ప్రేరణ: ప్రధాని మోదీ

తనతో సహా లక్షలాది మంది దేశం కోసం జీవించడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నుంచి ప్రేరణ పొందారని, పొందుతూనే వున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ...

యూపీ జైళ్ళలోని 90వేల మంది ఖైదీలకు కుంభస్నాన యోగం

యూపీ జైళ్ళలోని 90వేల మంది ఖైదీలకు కుంభస్నాన యోగం

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక, ధార్మిక సమాగమం మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్‌ ప్రయాగరాజ్‌లోని త్రివేణీ సంగమం దగ్గర జరుగుతున్న సంగతి తెలిసిందే. 144ఏళ్ళకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా సమయంలో గంగ,...

శివరాత్రి నాటికి స్నానాల రేవులు శుభ్రం చేయండి: అధికారులకు విహెచ్‌పి వినతి

శివరాత్రి నాటికి స్నానాల రేవులు శుభ్రం చేయండి: అధికారులకు విహెచ్‌పి వినతి

కొద్దిరోజుల్లో రానున్న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కృష్ణానదిలో పవిత్ర స్నానాలు చేయాలనుకునే భక్తులకు సహకరించాలని కనకదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణా అధికారికి విశ్వహిందూ పరిషత్ నాయకులు...

సీఐఏకి ఆర్ఎస్ఎస్‌కీ సంబంధమా? కాంగ్రెస్ దుష్ప్రచారం : అసలు నిజాలేంటి?

సీఐఏకి ఆర్ఎస్ఎస్‌కీ సంబంధమా? కాంగ్రెస్ దుష్ప్రచారం : అసలు నిజాలేంటి?

అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీకీ (సిఐఎ), భారతదేశంలోని జాతీయవాద స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కీ (ఆర్ఎస్ఎస్) సంబంధాలున్నాయంటూ కాంగ్రెస్ నాయకుడు పవన్...

కుంభమేళా ద్వారా యూపీ ఆర్థిక వ్యవస్థలోకి రూ.3లక్షల కోట్ల పైమాటే

కుంభమేళా ద్వారా యూపీ ఆర్థిక వ్యవస్థలోకి రూ.3లక్షల కోట్ల పైమాటే

ప్రయాగరాజ్‌లో జరుగుతున్న ప్రపంచపు అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహాకుంభమేళా నిర్వహణ విజయం గురించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రస్తావించారు. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా...

అతిగా ఊహించుకుని ఆందోళన చెందకండి: స్టాలిన్‌కు ధర్మేంద్ర ప్రధాన్ కౌంటర్

అతిగా ఊహించుకుని ఆందోళన చెందకండి: స్టాలిన్‌కు ధర్మేంద్ర ప్రధాన్ కౌంటర్

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ రాజకీయ ప్రేరేపణతో లేనిపోని ఆందోళనలను సృష్టిస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. ఏ రాష్ట్రం మీదా ఏ భాషనూ...

ఎస్ఎఫ్ఐ కార్యకర్తల మరో ర్యాగింగ్ ఘాతుకం, అరెస్టులు మాత్రం లేవు

ఎస్ఎఫ్ఐ కార్యకర్తల మరో ర్యాగింగ్ ఘాతుకం, అరెస్టులు మాత్రం లేవు

కేరళలో విశ్వవిద్యాలయం ఆవరణలో ర్యాగింగ్ పేరిట హింసకు పాల్పడిన మరో సంఘటనతో ఎస్ఎఫ్ఐ మళ్ళీ వార్తల్లోకెక్కింది. తాజాగా తిరువనంతపురంలో కేరళ యూనివర్సిటీ కరియవత్తం క్యాంపస్‌లో ఈ సంఘటన...

శివాజీపై కమ్యూనికృష్టులు, ఉదారవ్యాధుల దుష్ప్రచారం, వాస్తవాలేంటి?

శివాజీపై కమ్యూనికృష్టులు, ఉదారవ్యాధుల దుష్ప్రచారం, వాస్తవాలేంటి?

కొద్దిరోజుల క్రితం విడుదలైన ఛావా చలనచిత్రం అనూహ్యంగా విజయవంతం కావడం, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకుంటుండడంతో వామపక్షాలు, ఉదారవాదులు, ముస్లిముల ఆవేదనకు అంతు...

Page 2 of 16 1 2 3 16