స్టీల్ప్లాంట్ నుంచి అనకాపల్లికి మెట్రో లేదు: అసెంబ్లీలో మంత్రి నారాయణ
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి వరకూ మెట్రో రైల్ ప్రతిపాదన లేదని పురపాలక శాఖా మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. ఇవాళ్టి శాసనసభ సమావేశాల్లో ఎమ్మెల్యే...
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి వరకూ మెట్రో రైల్ ప్రతిపాదన లేదని పురపాలక శాఖా మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. ఇవాళ్టి శాసనసభ సమావేశాల్లో ఎమ్మెల్యే...
పశ్చిమ బెంగాల్ బీర్భూమ్ జిల్లా శాంతినికేతన్లోని సోనాఝూరీ హాట్లో హోలీ పండుగ జరుపుకోవడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. హోలీ వేడుకల్లో చల్లుకునే రంగునీళ్ళ వల్ల...
ఉత్తరప్రదేశ్లోని ఐఐటీ కాన్పూర్లో ఒక విద్యార్ధినిని లైంగికంగా వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కాన్పూర్ నగర ఏసీపీ మొహిసిన్ ఖాన్ మీద సస్పెన్షన్ వేటు పడింది. యూపీ డీజీపీ...
పశ్చిమ గోదావరి జిల్లాలోని కొల్లేరు పరిసర ప్రాంతాల్లో తాబేళ్ళ స్మగ్లింగ్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. కొల్లేరు చుట్టుపక్కల గ్రామాల్లో వందల మంది తాబేళ్ళను వేటాడడం, వాటిని స్మగుల్...
2025-26 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలకు చెందిన అభ్యర్థుల నుంచి అగ్నివీర్ సిబ్బంది నియామకాల కోసం గుంటూరులోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ నమోదు ప్రక్రియను ప్రారంభించింది. వివిధ...
మారిషస్ రాజధాని పోర్ట్ లూయీలో ఇవాళ జరిగిన జాతీయ దినోత్సవ వేడుకల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తర్వాత ఆ దేశపు ప్రధానమంత్రి...
ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్ రాష్ట్రానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.35,104 కోట్ల వ్యయంతో బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టారు....
తెలంగాణ శాసనసభ సమావేశాలు ఇవాళ మొదలయ్యాయి. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రజలే...
నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మహిళల సంఖ్య సుమారు 75కు చేరుకుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తమ ప్రభుత్వం ఏ కార్యక్రమం...
చిత్తూరులో ఈ ఉదయం కాల్పుల సంఘటన కలకలం రేపింది. ఒక వ్యాపారి ఇంట్లో మరో వ్యాపారి దోపిడీ చేయడానికే కుట్ర పన్నారని పోలీసులు కనుగొన్నారు. చిత్తూరు...
ఆంధ్రప్రదేశ్లో అరకు కాఫీకి విస్తృత ప్రజాదరణ ఉంది. ఉత్తరాంధ్రలోని అటవీ ప్రాంతాల్లో గిరిజనులు పండించే కాఫీ గింజల నాణ్యత బాగుండడంతో ఆ కాఫీకి రాష్ట్రప్రభుత్వం ప్రాచుర్యం కల్పిస్తోంది....
వైఎస్ఆర్ కడప జిల్లా నల్లమల అటవీప్రాంతంలోని కాశినాయన ఆశ్రమం జ్యోతిక్షేత్రంలోని అన్నదాన సత్రాన్ని కొద్దిరోజుల క్రితం అటవీశాఖ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఆశ్రమంలోని నిర్మాణాలు అటవీ...
దేశంలో ఇప్పుడు ఎంపీ స్థానాల విషయం హాట్ టాపిక్గా ఉంది. జనాభా తక్కువ ఉంటే ఎంపీ సీట్లు తగ్గుతాయనే ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో ఈ మధ్యాహ్నం చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసాయి. బీజేపీ లక్ష్యంగా దాడి చేయడానికి తమ పార్టీ సిద్ధపడి వచ్చిందని...
మయన్మార్లో తిరుగుబాటుదారులకు ఆయుధ శిక్షణ ఇస్తున్నది అమెరికా, ఇంగ్లండ్ ఏజెంట్లే అని మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమా ప్రకటించారు. అలాంటి ఏజెంట్లు కొందరు మిజోరం నుంచి మయన్మార్ వెళ్ళారనీ,...
అభినవ అన్నమయ్య, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ ఉదయం తిరుపతి భవానీనగర్లోని గరిమెళ్ళ నివాసం నుంచి అంతిమయాత్ర...
భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మీద విధించిన సస్పెన్షన్ను కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ తొలగించింది. రెజ్లింగ్ క్రీడకు జాతీయ స్థాయి క్రీడా సంస్థగా దాని గుర్తింపును కూడా పునరుద్ధరించింది....
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం మారిషస్ వెళ్ళారు. స్థానిక కాలమానం ప్రకారం ఈ ఉదయం 6గంటలకు ఆయన పోర్ట్ లూయీస్ విమానాశ్రయానికి చేరుకున్నారు....
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఒక హిందూ వ్యాపారిని నలుగురు గుర్తు తెలియని దుండగులు హత్య చేసారు. మార్చి 9 ఆదివారం రాత్రి ఢాకాలో దిలీప్ దాస్ (47)...
ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్ల కోసం నామినేషన్ల పర్వం నిన్న సాయంత్రం పూర్తయింది. అయితే బీజేపీ అభ్యర్ధిగా సోము వీర్రాజు నామినేషన్...
నల్లమల అటవీ ప్రాంతంలో నంద్యాల జిల్లాలో ఉన్న జ్యోతి క్షేత్రంలోని కాశినాయన ఆశ్రమాన్ని అటవీ శాఖ కూల్చివేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అటవీ చట్టాన్ని ఉల్లంఘించి నిర్మాణాలు...
అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగిన వీరభద్ర స్వామి పారువేట ఉత్సవం ఊరేగింపు మీద ముస్లిముల దాష్టీకాన్ని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఇవాళ రాష్ట్రంలోని అన్ని...
తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు,మధుర గాయకులు,అద్భుత స్వరకర్త గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు సంగీతానికి అంకితమైన పుంభావ సరస్వతి. 1948 నవంబరు 9 న రాజమహేంద్రవరంలో...
దుబాయ్లో ఆదివారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో న్యూజీలాండ్ జట్టును భారత జట్టు ఓడించడంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. పాకిస్తాన్ నిర్వహించిన టోర్నమెంట్లో రంజాన్...
ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘ఎక్స్’ సామాజిక మాధ్యమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖాతాను పలువురు మహిళలు హ్యాండిల్ చేసారు. అలాంటి అరుదైన అవకాశం లభించినందుకు...
కర్నూలు జిల్లా కారాగారంలో ఉన్న సినీనటుడు పోసాని కృష్ణమురళిని ఇవాళ విజయవాడకు తరలించారు. పీటీ వారంట్ మీద ఆయనను భవానీపురం పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. ఆయనను ఈ...
బంగారం స్మగ్లింగ్ కేసులో పట్టుబడిన కన్నడ నటి రన్యా రావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ విచారిస్తోంది. ఆ విచారణ సమయంలో నటి ఒంటిమీద గాయాలున్నట్లు తమకు...
ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న ముస్లిం సంతుష్టీకరణ విధానాలకు రాయచోటిలో గత మంగళవారం జరిగిన సంఘటనే నిదర్శనం. హిందువుల ఆచారాలు, సంప్రదాయాలపై ముస్లిములు దాడులు చేస్తుంటే అడ్డుకోవలసిన పోలీసు యంత్రాంగం...
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై ముంబై సెషన్స్ కోర్ట్ నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసులో తనకు విధించిన జైలు శిక్షను రద్దు...
ముంబై ఉగ్రదాడి నేరస్తుడు తహవుర్ రాణా తనను భారతదేశానికి పంపవద్దని పెట్టుకున్న పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. భారత్కు వెడితే అక్కడ తనను చిత్రహింసలు పెడతారంటూ తహవుర్...
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వద్ద ప్రజా సంబంధాల అధికారినని చెప్పుకుంటూ భక్తులను మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. టిటిడి అధికారిక వెబ్సైట్ మినహా...
వైఎస్ఆర్సిపి నేత, మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని అనుచరులకు ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేసారు. పాలడుగు శ్రీను, దుక్కిపాటి శశిభూషణ్, గొర్ల...
ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ పన్నిన కుట్రను... పంజాబ్ ఇంటెలిజెన్స్ విభాగం, ఆ రాష్ట్ర పోలీసులూ భగ్నం చేశారు. ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేసారు....
ఈ నెల 10 నుంచీ పార్లమెంటు మలి విడత బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్న నేపథ్యంలో వైఎస్ఆర్సిపికి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులతో మాజీ ముఖ్యమంత్రి వైయస్...
మొదటి భాగం ఇక్కడ... ఈ రెండవ భాగం తర్వాత.... తులసి నీళ్ళకు హలాల్ ఏంటి? నిజానికి ముస్లిముల పద్ధతి ప్రకారమే చూసుకున్నా, మాంసాహారాన్నే హలాల్ చేయడం...
మొదటి భాగం తరువాయి: హలాల్కు రాజ్యాంగ రక్షణ: భారతదేశ పౌరుల్లో ఒక పెద్ద సముదాయానికి (అంటే ముస్లిములకు) హలాల్ అనేది తప్పనిసరిగా పాటించాల్సిన మతవిశ్వాసమని, దానికి...
ప్రతీ వస్తువుకూ ‘హలాల్’ సర్టిఫికెట్లు జారీ చేయడం ద్వారా లక్షల కోట్ల రూపాయలు ఆర్జిస్తోందంటూ కేంద్రప్రభుత్వం జమియాత్ ఉలేమా ఎ హింద్ హలాల్ ట్రస్ట్ మీద ఆరోపణలు...
దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట లభించింది. ఏపీ సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ వర్మ బుధవారం క్వాష్ పిటిషన్ దాఖలు చేసారు....
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైఎస్ఆర్సిపి సభ్యుడిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్పై మరో కేసు నమోదయింది. జనసేన అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు...
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భాగమైన విజయవాడ నగరంలో ఎన్టిఆర్ స్మారక ట్రస్ట్ భవన్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఇవాళ జరిగింది. టీచర్స్ కాలనీలోని సాయిబాబా గుడి...
ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఛావా సినిమా తెలుగు అనువాదం మార్చి 7న విడుదల కానుంది. అయితే ఆ చిత్రం...
కేంద్ర బడ్జెట్-ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు, విద్యుత్ రంగంలో సంస్కరణలు అనే అంశంపై వివిధ కేంద్ర, రాష్ట్ర అధికారులతో నిర్వహించిన వెబినార్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆ...
సినీ గాయని కల్పన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆమె కుమార్తె దయ అన్నారు. తన తల్లిది ఆత్మహత్యా ప్రయత్నం కాదని చెప్పుకొచ్చారు. కొన్నాళ్ళుగా ఇన్సోమ్నియాతో బాధపడుతున్న...
ఫాల్గుణ శుక్ల పక్ష షష్ఠి సందర్భంగా విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో ఈ ఉదయం శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహించారు. ఆ ఉత్సవంలో...
ఉత్తరప్రదేశ్లోని శ్రావస్తి జిల్లా లో హిందువులను బలవంతంగా మతం మారుస్తున్నాడన్న ఆరోపణలపై హరీష్ సింగ్ అనే వ్యక్తిపై ఇకోనా పోలీసులు కేసు నమోదు చేసారు. ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ...
అగ్రరాజ్య అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత మొదటిసారిగా అమెరికా కాంగ్రెస్ సంయుక్త సెషన్ని ఉద్దేశించి డోనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. పదవి చేపట్టిన ఆరు వారాల్లో తాను చేసిన...
ప్రముఖ గాయని కల్పన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను గుర్తించిన పోలీసులు ఆమెను నిన్న...
రాజస్థాన్లోని భిల్వారా జిల్లాలో దారుణమైన గ్యాంగ్రేప్, బ్లాక్మెయిలింగ్ కేసు వెలుగు చూసింది. ఆ కేసుకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ నిందితుల...
రిలయన్స్ సంస్థ గుజరాత్లో నిర్వహిస్తున్న ‘వనతార’ పునరావాస, పరిరక్షణ కేంద్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. వన్యప్రాణులకు చికిత్స అందించడం, వాటి పరిరక్షణ ప్రధాన లక్ష్యాలుగా...
ముస్లిములు పవిత్రంగా భావించే రంజాన్ నెల మొదలైంది. ఈ నెలరోజులూ సుదీర్ఘ సమయం ఉపవాసాలూ, తెల్లవారుజామున వివిధ మాంసాహార వంటకాలతో విందులూ ఆరగించడం వారికి పరిపాటి. లౌకికవాద...
అయోధ్యలో ఇటీవలే నిర్మించిన బాలరాముడి మందిరం మీద దాడి చేయాలని పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ) ప్రయత్నించిందని తెలుస్తోంది. ఆ దాడి ప్రయత్నాన్ని...
ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అలహాబాదియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మరో యూట్యూబ్ ఛానెల్ పాడ్కాస్ట్లో అసభ్యంగా మాట్లాడినందుకు రణవీర్ మీద పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే....
పశ్చిమ బెంగాల్లో రాజకీయ ఎదుగుదల కోసం అవస్థలు పడుతున్న భారతీయ జనతా పార్టీకి అద్భుతమైన విజయం దక్కింది. నందిగ్రామ్ వ్యవసాయ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 12-0 గెలుపుతో...
మొగల్ చక్రవర్తి ఔరంగజేబు దాష్టీకాల్లో ఒక చీకటి అధ్యాయాన్ని బైటపెట్టిన ‘ఛావా’ సినిమా తెలుగు వెర్షన్ విడుదలకు సిద్ధమైంది. తెలుగు ఛావా మార్చి 7న విడుదల కానుంది....
పంజాబ్లోని జలంధర్ జిల్లాలో ఒక చర్చ్ పాస్టర్ మీద లైంగిక వేధింపు కేసు నమోదయింది. పాస్టర్ బజీందర్ సింగ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఒక యువతి ఫిర్యాదు...
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేస్తూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మొహమ్మద్ ఒక పోస్ట్ పెట్టారు. హిట్మ్యాన్ క్రికెటర్ను అవమానించేలా...
ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్త అయిన హిమానీ నగర్వాల్ అనే మహిళ హత్యకు గురైంది. ఆమె శవం సూట్కేసులో దొరికింది. ఆ కేసుకు సంబంధించి పోలీసులు ఒక వ్యక్తిని...
ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు ఆర్థిక మేలు కలిగేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టైలరింగ్ లో మహిళలకు శిక్షణ అందజేసి, వారికి కుట్టు మిషన్లు ఉచితంగా అందజేయనుంది. ఇంటి...
విజయవాడ కనకదుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారి చీరల కుంభకోణం మీద విచారణ ఇవాళ జరుగుతుందని తెలుస్తోంది. రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ నియమించిన ప్రత్యే కమిటీ...
తెలుగు రాష్ట్రాల్లో ఎంఎల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో మూడు, తెలంగాణలో మూడు స్థానాలకు ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు మొదలైంది....
ఢిల్లీలో అక్రమ బంగ్లాదేశీ, రోహింగ్యా చొరబాటుదార్లను తక్షణం బహిష్కరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. చొరబాటుదార్లు నివసించడానికి సెటిల్మెంట్లుగా ఏర్పడడానికి సహాయపడుతున్న ముఠాలను సైతం విచ్ఛిన్నం...
ఉత్తరాఖండ్లోని బదరీనాథ్ దగ్గర మనా గ్రామం సమీపంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ క్యాంప్ మీద హిమాలయాల మంచుచరియలు విరిగిపడిన దుర్ఘటనలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారని భారత...
అక్రమ చొరబాటుదారులు పాల్పడుతున్న చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టే క్రమంలో హైదరాబాద్ పోలీసులు నగరంలోని వేశ్యాగృహాలపై దాడులు చేసారు. ఆ క్రమంలో 18మందిని అరెస్ట్ చేసారు. వారిలో భారత్లోకి...
కూటమి ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీ మాత్రమేనని వైయస్ఆర్సీపీ ఎంఎల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టాక సభ వాయిదా తరువాత అసెంబ్లీ...
భారతీయమూ, హిందూమత సంబంధమూ అయిన ప్రతీదాన్నీ వ్యతిరేకించడం కాంగ్రెస్ అగ్రనాయకత్వం నైజంగా మారిపోయింది. దేశంలోని మెజారిటీ మతస్తుల మనోభావాలను తూలనాడడమే లక్ష్యంగా పెట్టుకునే పెద్దలకు మహా కుంభమేళా...
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో మహాకుంభమేళా వైభవంగా ముగిసింది. ఆ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పారిశుధ్య కార్మికులను, హెల్త్ వర్కర్లను ఇవాళ సన్మానించారు. వారితో కలసి భోజనం...
స్వతంత్ర సంగ్రామంలో సాయుధ మార్గాన్ని ఎంచుకున్న వీరుల్లో ముందువరుసన చెప్పుకునే పేరు చంద్రశేఖర్ ఆజాద్. ఆయన అసలు పేరు చంద్రశేఖర్ సీతారాం తివారీ. భగత్ సింగ్, రాజ్...
స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత దారుణమైన, దిగ్భ్రాంతికరమైన మారణహోమం 23 సంవత్సరాల క్రితం ఇదే రోజున గుజరాత్లోని గోద్రాలో జరిగింది. అయోధ్య నుండి తిరిగి వస్తున్న రామభక్తులైన...
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ (యుఎన్ఎచ్ఆర్సి) 58వ సెషన్ 7వ సమావేశంలో భారతదేశం పాకిస్తాన్ను ఉతికి ఆరేసింది. పాకిస్తాన్ ఒక విఫల రాజ్యమనీ, మనుగడ సాగించడానికి అంతర్జాతీయ...
సినీ నటుడు, మాజీ రాజకీయ నాయకుడు పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కొద్దిరోజుల క్రితం నమోదైన ఫిర్యాదు...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంఎల్సి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఈ ఉదయం ప్రారంభమైంది. ఆంధ్రలో మూడు, తెలంగాణలో మూడు నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ఉదయం 8...
మొగల్ సామ్రాజ్యపు ఆఖరి చక్రవర్తి ఔరంగజేబును ఎదుర్కొని ముప్పుతిప్పలు పెట్టిన మహావీరుడు, మహారాష్ట్ర కేంద్రంగా అఖండ హైందవీ సామ్రాజ్య నిర్మాణం ప్రారంభించిన ఛత్రపతి శివాజీ కుమారుడు, శంభాజీ...
క్వాంటమ్ ఫిజిక్స్తో పాశ్చాత్య ప్రపంచపు మేధస్సు సుదీర్ఘకాలంగా కుస్తీ పడుతూనే ఉంది. ప్రాచ్య దేశాలలోని ప్రకృతి ఆరాధన విధానాలను సరిగ్గా అర్ధం చేసుకోలేనట్లే క్వాంటమ్ ఫిజిక్స్ మూలసూత్రాలను...
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంటులో ప్రతిపక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ బ్రిటిష్ భార్య వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గౌరవ్ గొగోయ్ భార్య ఎలిజబెత్ కోల్బర్న్కు పాకిస్తాన్...
144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా పర్వం నేటితో ముగియనుంది. ఆ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లోని త్రివేణీసంగమంలో ఆఖరి ‘షాహీ స్నాన్’ – పవిత్ర స్నానం ఆచరించడానికి...
ప్రతీయేటా మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదినం జరుపుకోవడం హిందువులకు అనూచానంగా వస్తున్న సంప్రదాయం. శివరాత్రి నాడు శివుడు లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణం చెబుతోంది. ఆనాడు...
ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా 2025 అసాధారణమైన జనసమ్మేళనానికి సాక్షిగా నిలిచింది. రేపటితో ముగుస్తున్న కుంభమేళాలో ఇప్పటికి 62కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు....
పాకిస్తాన్ సైన్యంపై బలోచిస్తాన్ తిరుగుబాటుదారులు మరో దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో ఏడుగురు పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు, 11మంది గాయపడ్డారు. పాకిస్తాన్ సైన్యం రక్షణలో 29...
వివాదాస్పద ఢిల్లీ మద్యం విధానంపై చాలాకాలంగా పక్కన పెట్టేసి ఉంచిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికను ఎట్టకేలకు ఢిల్లీ శాసనసభలో కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా...
పాకిస్తాన్ ప్రభుత్వం ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో చేపట్టిన 4700 మెగావాట్ల దాసు హైడ్రో పవర్ ప్రాజెక్ట్కు వ్యతిరేకంగా కొన్నిరోజుల నుంచి భారీ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏ...
ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా 2025 సందర్భంగా కంచి కామకోటి పీఠం 70వ అధిపతి శంకరాచార్య విజయేంద్ర సరస్వతి స్వామి సోమవారం త్రివేణీ సంగమం వద్ద భక్తులను...
ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనం మహాకుంభమేళాలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా అన్ని ఏర్పాట్లూ చక్కగా చేయడంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సమర్ధ నిర్వహణ అందరినీ విస్మయపరుస్తోంది. ఆ...
శ్రీశైల క్షేత్రంలో దుకాణాలను ముస్లిములు నిర్వహిస్తుండడంపై చాలాకాలం నుంచీ హిందువులు డిమాండ్ చేస్తున్నారు. పరమశివుడి పవిత్రక్షేత్రంలో అన్య మతస్తులకు దుకాణాలు కేటాయించకూడదంటూ విశ్వ హిందూ పరిషత్ చాలా...
144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళా యావత్ ప్రపంచం దృష్టినీ ఆకర్షించింది. నిన్న ఆదివారం పూర్తయేనాటికి పుణ్యస్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య 62కోట్లు దాటింది. ఆదివారం నాడు...
మహాకుంభమేళా సందర్భంగా త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి ఢిల్లీ నుంచి ప్రయాగరాజ్ బయల్దేరిన బీజేపీ మైనారిటీ నాయకురాలు నాజియా ఎలాహీ ఖాన్ బృందం మీద కొందరు...
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా 2025 చివరిదశకు చేరుకుంది. అయితే ఇప్పటికీ కుంభమేళాపై తప్పుడు ప్రచారాలు, తప్పుడు సమాచారం, పుకార్లు వ్యాపింపజేయడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. అలాంటి...
వైఎస్ఆర్సిపి నాయకుడు, మాజీ ఎంఎల్ఎ వల్లభనేని వంశీని మూడు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించడానికి న్యాయస్థానం అనుమతించింది. ఆ మేరకు విజయవాడలోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం...
దేవులపల్లి కృష్ణశాస్త్రి భావకవిత్వ బ్రహ్మ, ఆంధ్రాషెల్లీ అని పేరు గడించిన మహాకవి, సాహిత్య సరస్వతికి అనుంగు ముద్దుబిడ్డ, కవితామూర్తి. దేవులపల్లి కృష్ణశాస్త్రి 1897 నవంబరు 1న తూర్పు...
ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లోని త్రివేణీసంగమం దగ్గర జరుగుతున్న మహాకుంభమేళా మీద విమర్శలు చేస్తున్న వారిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. బానిస మనస్తత్వం ఉన్నవారు హిందూ విశ్వాసాలపై నిరంతరాయంగా...
భారతదేశం అంతటికీ ఒక ఉమ్మడి జాతీయ భాష కావాలి. గతంలో సంస్కృతం ఆ పాత్రను పోషించింది. ఇప్పుడు దాని వారసురాలిగా హిందీని ఉమ్మడి జాతీయ భాష చేయాలి...
అవినీతికి పర్యాయపదంగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త కొత్త పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని ఆవిష్కరిస్తోంది. ఢిల్లీ గద్దెను కోల్పోయినా, ఇంకా ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్లో తాజాగా...
మహారాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయిలో అక్రమ ఆక్రమణల నిర్మూలన కార్యక్రమం చేపట్టింది. పుణే జిల్లా పింప్రి చించ్వాడ్లోని కుడల్వాడి-చిఖ్లీ ప్రాంతంలో ఏకంగా 827 ఎకరాల భూమిలోని ఆక్రమణలను కూలగొట్టేసింది....
తనతో సహా లక్షలాది మంది దేశం కోసం జీవించడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నుంచి ప్రేరణ పొందారని, పొందుతూనే వున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ...
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక, ధార్మిక సమాగమం మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లోని త్రివేణీ సంగమం దగ్గర జరుగుతున్న సంగతి తెలిసిందే. 144ఏళ్ళకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా సమయంలో గంగ,...
కొద్దిరోజుల్లో రానున్న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కృష్ణానదిలో పవిత్ర స్నానాలు చేయాలనుకునే భక్తులకు సహకరించాలని కనకదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణా అధికారికి విశ్వహిందూ పరిషత్ నాయకులు...
అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీకీ (సిఐఎ), భారతదేశంలోని జాతీయవాద స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కీ (ఆర్ఎస్ఎస్) సంబంధాలున్నాయంటూ కాంగ్రెస్ నాయకుడు పవన్...
ప్రయాగరాజ్లో జరుగుతున్న ప్రపంచపు అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహాకుంభమేళా నిర్వహణ విజయం గురించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రస్తావించారు. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా...
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ రాజకీయ ప్రేరేపణతో లేనిపోని ఆందోళనలను సృష్టిస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. ఏ రాష్ట్రం మీదా ఏ భాషనూ...
కేరళలో విశ్వవిద్యాలయం ఆవరణలో ర్యాగింగ్ పేరిట హింసకు పాల్పడిన మరో సంఘటనతో ఎస్ఎఫ్ఐ మళ్ళీ వార్తల్లోకెక్కింది. తాజాగా తిరువనంతపురంలో కేరళ యూనివర్సిటీ కరియవత్తం క్యాంపస్లో ఈ సంఘటన...
కొద్దిరోజుల క్రితం విడుదలైన ఛావా చలనచిత్రం అనూహ్యంగా విజయవంతం కావడం, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకుంటుండడంతో వామపక్షాలు, ఉదారవాదులు, ముస్లిముల ఆవేదనకు అంతు...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.