Phaneendra

Phaneendra

తెల్లవాడి తుపాకిగుండును ఎదురొమ్ముతో ఎదిరించిన ఆంధ్రకేసరి

తెల్లవాడి తుపాకిగుండును ఎదురొమ్ముతో ఎదిరించిన ఆంధ్రకేసరి

(నేడు టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి)   సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు 1872 ఆగస్టు 23న జన్మించారు. నిరుపేద...

కోల్‌కతా హత్యాచార ఘటన విచారణలో పోలీసులపై సుప్రీం తీవ్ర ఆగ్రహం

కోల్‌కతా హత్యాచార ఘటన విచారణలో పోలీసులపై సుప్రీం తీవ్ర ఆగ్రహం

కోల్‌కతా ఆర్.జి కర్ ఆస్పత్రిలో 31ఏళ్ళ వైద్యురాలి హత్య, అత్యాచారం ఘటన జరిగిన రోజు పోలీసుల వ్యవహారశైలి అంతా తప్పులతడకలుగా ఉందని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం...

‘హిందూ పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేయవద్దు’

‘హిందూ పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేయవద్దు’

    కర్ణాటక శాసనసభలో ప్రతిపక్ష బిజెపి ఉపనాయకుడు అరవింద్ బెల్లాడ్, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేసారు. సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని హిందూ...

లవ్ జిహాద్: హిందువుగా నటించి ప్రేమ పేరిట లైంగిక దాడి

లవ్ జిహాద్: హిందువుగా నటించి ప్రేమ పేరిట లైంగిక దాడి

ఉత్తరప్రదేశ్‌లో మరో లవ్‌జిహాద్ కేసు బైటపడింది. లఖ్‌నవూకు చెందిన బాధిత యువతి చెప్పిన వివరాల మేరకు ఒక ముస్లిం వ్యక్తి ఆమెతో బంధం కోసం తన ఉనికిని...

అమెరికాలో డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ మూడోరోజు హిందూ శాంతిపాఠంతో ప్రారంభం

అమెరికాలో డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ మూడోరోజు హిందూ శాంతిపాఠంతో ప్రారంభం

అమెరికాలోని షికాగోలో జరుగుతున్న డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ మూడో రోజు కార్యక్రమం శాంతిమంత్రం పారాయణంతో ప్రారంభమైంది. మేరీల్యాండ్‌లోని శివ-విష్ణు ఆలయం పూజారి రాకేష్ భట్ సంప్రదాయిక వైదిక...

హత్యాచార ఘటన తర్వాత కోల్‌కతా ఆస్పత్రిలో భారీ మార్పులు

హత్యాచార ఘటన తర్వాత కోల్‌కతా ఆస్పత్రిలో భారీ మార్పులు

కోల్‌కతాలోని ఆర్.జి. కర్ ఆస్పత్రిలో 31ఏళ్ళ వైద్యురాలి హత్య, అత్యాచార ఘటన తర్వాత మెడికోల ఆందోళనలతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దిగొచ్చింది. ఆస్పత్రి యాజమాన్య విధులు నిర్వహించే...

భారత్-పోలండ్ మధ్య సామాజిక భద్రత ఒప్పందం: మోదీ

భారత్-పోలండ్ మధ్య సామాజిక భద్రత ఒప్పందం: మోదీ

భారత్-పోలండ్ దేశాల మధ్య సామాజిక భద్రత ఒప్పందం కుదిరిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. శుద్ధ ఇంధనం, న్యూ టెక్నాలజీ వంటి రంగాల్లో ఇరుదేశాల మధ్యా భాగస్వామ్యం బలోపేతమవుతోందని...

అనకాపల్లి ఫార్మా పరిశ్రమలో భారీ పేలుడు, 17మంది దుర్మరణం

అనకాపల్లి ఫార్మా పరిశ్రమలో భారీ పేలుడు, 17మంది దుర్మరణం

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఒక ఫార్మా కంపెనీలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. 60మందికి పైగా తీవ్రంగా...

రిజర్వేషన్ల వర్గీకరణ: సుప్రీం ఏం చెప్పింది? ఎవరికి ఏం దక్కుతుంది?

రిజర్వేషన్ల వర్గీకరణ: సుప్రీం ఏం చెప్పింది? ఎవరికి ఏం దక్కుతుంది?

రిజర్వుడు కేటగిరీల్లో సబ్-కోటాల ఏర్పాటుకు వీలు కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ‘రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి’ ఇవాళ భారత్ బంద్‌ నిర్వహించింది. సుప్రీంకోర్టు ఆగస్టు...

మేవాడ్ రాజ్యపు అపురూపమైన కోటలో ప్రాచీన శిలాశాసనం లభ్యం

మేవాడ్ రాజ్యపు అపురూపమైన కోటలో ప్రాచీన శిలాశాసనం లభ్యం

కోటలూ, మహళ్ళ రాజరికంతో ఒప్పే అద్భుత రాష్ట్రం రాజస్థాన్. అక్కడి అపురూపమైన, చారిత్రక ప్రాధాన్యం కలిగిన వసంతగఢ్ కోట గుప్తుల కాలంలో నిర్మించినది. సిరోహి జిల్లాలో పిండ్వారా...

ఏపీ ఫైబర్‌నెట్ మాజీ ఎండీ మధుసూదన్‌రెడ్డి సస్పెన్షన్

ఏపీ ఫైబర్‌నెట్ మాజీ ఎండీ మధుసూదన్‌రెడ్డి సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్‌సిపి హయాంలో ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌లో పెద్దమొత్తంలో నిధులు దుర్వినియోగం...

వయనాడ్ బాధితులకు సాయం కోసం వామపక్ష విద్యార్ధులు పందిమాంసం అమ్మడంపై వివాదం

వయనాడ్ బాధితులకు సాయం కోసం వామపక్ష విద్యార్ధులు పందిమాంసం అమ్మడంపై వివాదం

కేరళలోని వయనాడ్‌లో ఇటీవల కొండచరియలు విరిగిపడి 4వందల మంది చనిపోయిన సంగతి తెలిసిందే. మరెన్నో వందల మంది నిరాశ్రయులయ్యారు. వారికి సాయం చేయడం కోసమంటూ వామపక్ష విద్యార్ధి...

బంగ్లాదేశీ అతివాదుల బలవంతంతో హిందూ ఉపాధ్యాయిని రాజీనామా

బంగ్లాదేశీ అతివాదుల బలవంతంతో హిందూ ఉపాధ్యాయిని రాజీనామా

షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ అతివాద శక్తుల అరాచకాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. హిందూ మైనారిటీల మీద ప్రతీరోజూ దాడులు జరుగుతూనే ఉన్నాయి. విధ్వంసకాండ,...

న్యూజీలాండ్‌లో హిందూ ధార్మిక గ్రంథాల బోధన

న్యూజీలాండ్‌లో హిందూ ధార్మిక గ్రంథాల బోధన

హిందూ సంస్కృతిని, విద్యను ప్రోత్సహించే దిశగా న్యూజీలాండ్ అడుగులు వేస్తోంది. ఆ క్రమంలోనే హిందూ ధార్మిక గ్రంథాల గురించి బోధించడానికి తరగతులు ప్రారంభించింది. ప్రతీ ఆదివారం ఉదయం...

ఘర్ వాపసీ: ప్రియాంకగా మారిన హీనా ఖాన్

ఘర్ వాపసీ: ప్రియాంకగా మారిన హీనా ఖాన్

ఉత్తరప్రదేశ్‌లోని రోహిల్‌ఖండ్ ప్రాంతంలో పలువురు ముస్లిం మహిళలు సనాతన ధర్మంలోకి ‘ఘర్‌ వాపసీ’ ద్వారా వెనక్కి వస్తున్నారు. ఇస్లాం మతంలోని ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా వంటి...

నేను నీకు రక్ష…. నువ్వు నాకు రక్ష… మనిద్దరం దేశానికీ ధర్మానికీ రక్ష

నేను నీకు రక్ష…. నువ్వు నాకు రక్ష… మనిద్దరం దేశానికీ ధర్మానికీ రక్ష

భారతభూమి పర్వదినాలకూ వేడుకలకూ పెట్టింది పేరు. వాటి లక్ష్యం మానవుల మధ్య బంధాలనూ బాంధవ్యాలనూ పెంచడం, మంచి ఆలోచనలను పదిమందితోనూ పంచుకోవడం. అటువంటి పర్వదినాల్లో శ్రావణ పూర్ణిమ...

ఉత్తరాదిన ఆఖరి శ్రావణ సోమవారం పూజలు, రక్షాబంధన్ వేడుకలు

ఉత్తరాదిన ఆఖరి శ్రావణ సోమవారం పూజలు, రక్షాబంధన్ వేడుకలు

ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో నేటితో శ్రావణమాసం ముగుస్తోంది. ఆఖరి శ్రావణ సోమవారం కావడంతో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో అచలేశ్వర మహాదేవుడి మందిరంలో పెద్దసంఖ్యలో...

డెహ్రాడూన్‌లో నిర్భయ తరహా ఘోరం, బాలికపై బస్సులో సామూహిక అత్యాచారం

డెహ్రాడూన్‌లో నిర్భయ తరహా ఘోరం, బాలికపై బస్సులో సామూహిక అత్యాచారం

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో నిర్భయ తరహా ఘటన చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణించిన బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బస్సుడ్రైవర్లు, కండక్టర్, క్యాషియర్ ఆ ఘాతుకానికి పాల్పడ్డారు....

శ్రీశైలంలో అపచారం: నంది ముందు మాంసాహారం భుజించిన ముస్లిములు

శ్రీశైలంలో అపచారం: నంది ముందు మాంసాహారం భుజించిన ముస్లిములు

హిందువులు పరమ పవిత్రంగా భావించే జ్యోతిర్లింగక్షేత్రం శ్రీశైలంలో అపచారం జరిగింది. హిందువుల ఆచార వ్యవహారాలను అవమానించేలా కొందరు ముస్లిములు వ్యవహరించారు. శ్రీశైలంలో కొత్తగా నిర్మిస్తున్న ఆలయ ఆవరణలోకి...

దళిత విద్యార్ధిని పొడిచిన ముస్లిం విద్యార్ధి, ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్తత

దళిత విద్యార్ధిని పొడిచిన ముస్లిం విద్యార్ధి, ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్తత

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో శుక్రవారం మత ఉద్రిక్తతలు చెలరేగాయి. దాంతో నగరంలో ప్రజలు గుంపులుగా గుమిగూడవద్దంటూ నిషేధాజ్ఞలు జారీచేసారు. రెండు వేర్వేరు పాఠశాలలకు చెందిన విద్యార్ధులు ఘర్షణ పడి,...

మానవతా సహాయం: సిరియాకు భారత్ యాంటీ-క్యాన్సర్ మందులు

మానవతా సహాయం: సిరియాకు భారత్ యాంటీ-క్యాన్సర్ మందులు

భారతదేశం సిరియాకు మానవతా సహాయంగా 1400 కేజీల యాంటీ-క్యాన్సర్ మందులను పంపించింది. ఆ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ‘‘భారతదేశం మానవత్వ దృక్పథంతో సిరియాకు సహాయం...

సస్పెండైన హెడ్‌కానిస్టేబుల్‌ సలీం పాషాకు ముఖ్యమంత్రి పతకమా, హవ్వ!

సస్పెండైన హెడ్‌కానిస్టేబుల్‌ సలీం పాషాకు ముఖ్యమంత్రి పతకమా, హవ్వ!

78వ స్వతంత్ర దినం సందర్భంగా దేశమంతటా వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ క్రమంలోనే విధినిర్వహణలో అద్భుత ప్రతిభ చూపినందుకు కర్ణాటకలో 126 మంది పోలీసులకు ముఖ్యమంత్రి పతకాలు...

భూసంస్కరణల కోసం రాష్ట్రాలకు రూ.10వేల కోట్లు ఇవ్వనున్న కేంద్రం

భూసంస్కరణల కోసం రాష్ట్రాలకు రూ.10వేల కోట్లు ఇవ్వనున్న కేంద్రం

భూసంస్కరణలు, రైతుల రిజిస్ట్రీ ఏర్పాటు, ఉద్యోగినులకు హాస్టళ్ళ నిర్మాణం వంటి అంశాలపై దృష్టి సారించిన కేంద్రప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు గణనీయమైన ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడానికి...

భారతీయ భార్యకు ట్రిపుల్ తలాక్, వీడియోకాల్‌లో పాకిస్తానీ మహిళతో పెళ్ళి

భారతీయ భార్యకు ట్రిపుల్ తలాక్, వీడియోకాల్‌లో పాకిస్తానీ మహిళతో పెళ్ళి

రాజస్థాన్‌లోని చురూ జిల్లా పితిసార్ గ్రామంలో నివసించే రెహమాన్ ఖాన్‌ను ఆగస్టు 12న ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్ట్ చేసారు. తన భార్యకు ట్రిపుల్ తలాక్ ఇవ్వడం, అక్రమ...

మేఘాలయలో 24మంది బంగ్లాదేశీ చొరబాటుదార్ల పట్టివేత

మేఘాలయలో 24మంది బంగ్లాదేశీ చొరబాటుదార్ల పట్టివేత

మేఘాలయ ఖాసీ కొండల్లోని రాణీకోర్ జిల్లాలో ఖాసీ స్టూడెంట్స్ యూనియన్ విద్యార్ధులు 24మంది బంగ్లాదేశీ చొరబాటుదారులను పట్టుకున్నారు. ఆగస్టు 14న జరిగిన ఆ సంఘటన వివరాలు ఆలస్యంగా...

బంగ్లాదేశ్‌లో హిందూ నరమేధం: ప్రపంచ హిందువులారా ఏకం కండి, లేదా నశించిపొండి

బంగ్లాదేశ్‌లో హిందూ నరమేధం: ప్రపంచ హిందువులారా ఏకం కండి, లేదా నశించిపొండి

బంగ్లాదేశ్‌లో హిందువుల నరమేధానికి నిరసనగా ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం మౌన ప్రదర్శన జరిగింది. దేశ రాజధానిలోని మండీహౌస్ నుంచి జంతర్‌మంతర్ వరకూ జరిగిన ర్యాలీలో వేలాది మహిళలు...

పశ్చిమ బెంగాల్‌లో మరో ఘోరం: యువతి శవం లభ్యం, గొంతుపై కత్తివేట్లు

పశ్చిమ బెంగాల్‌లో మరో ఘోరం: యువతి శవం లభ్యం, గొంతుపై కత్తివేట్లు

కలకత్తాలో జూనియర్ డాక్టర్ సామూహిక అత్యాచారం, హత్య ఘటనతో అట్టుడుకుతున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరో ఘోరం బైటపడింది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు తూర్పు బర్ద్వాన్ జిల్లా...

70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

కేంద్రప్రభుత్వం 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటించింది. ఉత్తమ చలనచిత్ర పురస్కారం మళయాళ సినిమా ‘ఆట్టం’కు దక్కింది. ఉత్తమ నటుడి అవార్డు కన్నడ చలనచిత్రం ‘కాంతార’ కథానాయకుడు...

నేతాజీ, సావర్కర్ బొమ్మలున్న టీషర్టులు విప్పించిన కాంగ్రెస్

నేతాజీ, సావర్కర్ బొమ్మలున్న టీషర్టులు విప్పించిన కాంగ్రెస్

పంద్రాగస్టు సందర్భంగా తిరంగా యాత్రలు దేశవ్యాప్తంగా జరిగాయి. గుజరాత్‌లో అలాంటి ఒక తిరంగా యాత్రను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. కారణం, ఆ యాత్రలో పాల్గొన్న విద్యార్ధులు కాషాయ...

హిందూ అమ్మాయిలపై అత్యాచారం చేసి చంపేసి నడిబజారులో నగ్నంగా వేలాడదీసారు

హిందూ అమ్మాయిలపై అత్యాచారం చేసి చంపేసి నడిబజారులో నగ్నంగా వేలాడదీసారు

1946, ఆగస్టు 16. బెంగాలీ ముస్లిములు ఆ రోజును తమ ప్రణాళికను అమలు చేయడానికి ఎంచుకున్నారు. ‘పవిత్ర యుద్ధం – జిహాద్’ ప్రకటించడానికి ఆరోజే పవిత్రమైన రోజని...

ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఏపీ బీజేపీ ‘వారధి’ కార్యక్రమం

ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఏపీ బీజేపీ ‘వారధి’ కార్యక్రమం

ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా  వారధి కార్యక్రమాన్ని ప్రారంభించామని బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందరేశ్వరి ప్రకటించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన వారధి కార్యాలయాన్ని...

రక్షణ ఉత్పత్తులు, ఎగుమతుల్లో కొత్తచరిత్ర లిఖిస్తున్న భారతం

రక్షణ ఉత్పత్తులు, ఎగుమతుల్లో కొత్తచరిత్ర లిఖిస్తున్న భారతం

భారతదేశపు రక్షణ రంగ ఎగుమతులు అసాధారణ స్థాయిలో పెరుగుదల నమోదుచేసాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశం రూ.21,083 కోట్ల విలువైన ఎగుమతులు చేసింది. అంతకుముందరి ఆర్థిక...

భారత స్వతంత్ర సంగ్రామంలో ఆర్ఎస్ఎస్ కీలక భూమిక

భారత స్వతంత్ర సంగ్రామంలో ఆర్ఎస్ఎస్ కీలక భూమిక

భారతదేశానికి స్వతంత్రం సాధించడం కోసం జరిగిన పోరాటం గురించిన చర్చ వచ్చినప్పుడు, దేశానికి స్వాతంత్ర్యం తామే తెచ్చిపెట్టామని, స్వతంత్ర సమరంపై పూర్తి హక్కులు తమవేననీ భావించే కొన్ని...

అసదుద్దీన్ ఒవైసీ: బైటకు పాలస్తీనా అనుకూలం, మనసులో అమెరికా అనుకూలం

అసదుద్దీన్ ఒవైసీ: బైటకు పాలస్తీనా అనుకూలం, మనసులో అమెరికా అనుకూలం

ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ, అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌ల సమావేశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమావేశం అర్ధమేమిటి,...

అయోధ్యలో సుమారు 4వేల విద్యుద్దీపాల దొంగతనం

అయోధ్యలో సుమారు 4వేల విద్యుద్దీపాల దొంగతనం

రామజన్మభూమిలో బాలరాముడి ఆలయ నిర్మాణంతో కొత్తశోభ సంతరించుకున్న అయోధ్యానగరంలో విచిత్రమైన దొంగతనం కేసు వెలుగులోకి వచ్చింది. పటిష్ఠ భద్రత కలిగిన భక్తిపథ్, రామ్‌పథ్ మార్గాల్లో సుమారు 3800...

బంగ్లాదేశ్‌లో హిందువుల నరమేధం: ఇస్కాన్ చీఫ్‌తో విహెచ్‌పి అధ్యక్షుడి భేటీ

బంగ్లాదేశ్‌లో హిందువుల నరమేధం: ఇస్కాన్ చీఫ్‌తో విహెచ్‌పి అధ్యక్షుడి భేటీ

పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో హిందువుల నరమేధంలో భాగంగా ముస్లిములు హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఏళ్ళ తరబడి బంగ్లాదేశీ ముస్లిములకు ఆహారం పెట్టిన ఇస్కాన్ దేవాలయాలను...

మైనర్ బాలిక కిడ్నాప్, రేప్ కేసులో ఇంజమాముల్‌హక్‌కు 15ఏళ్ళ జైలు

మైనర్ బాలిక కిడ్నాప్, రేప్ కేసులో ఇంజమాముల్‌హక్‌కు 15ఏళ్ళ జైలు

చిన్నారి బాలికను ఎత్తుకుపోయి అత్యాచారం చేసిన కేసులో నేరం నిరూపణ అయిన నిందితుడు ఇంజమామ్ ఉల్ హక్‌కు అస్సాం కోర్టు 15ఏళ్ళ కఠిన కారాగార శిక్ష విధించింది....

స్టాక్‌మార్కెట్లలో రాహుల్‌గాంధీ లాభమెంతో తెలుసా?

స్టాక్‌మార్కెట్లలో రాహుల్‌గాంధీ లాభమెంతో తెలుసా?

‘‘భారతీయ స్టాక్ మార్కెట్లు నమ్మదగినవి కావు, వాటిలో పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరం’’ అని బహిరంగంగా ప్రకటన చేసిన ప్రబుద్ధుడు రాహుల్ గాంధీ. పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడి హోదాలో...

శ్రీజేష్‌కు హాకీ ఇండియా గౌరవం, జెర్సీ నెంబర్ 16కు విశ్రాంతి

శ్రీజేష్‌కు హాకీ ఇండియా గౌరవం, జెర్సీ నెంబర్ 16కు విశ్రాంతి

పారిస్ ఒలింపిక్స్ 2024తో రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ హాకీ క్రీడాకారుడు, గోల్‌కీపర్ శ్రీజేష్‌కు హాకీ ఇండియా అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. సుమారు రెండు దశాబ్దాల పాటు శ్రీజేష్...

‌బాధ్యత, ప్రణాళిక లేని దేశ విభజన: ఎన్నటికీ తీరని వేదన

‌బాధ్యత, ప్రణాళిక లేని దేశ విభజన: ఎన్నటికీ తీరని వేదన

భారతదేశం ఆగస్ట్ 14ను దేశ విభజన దుర్మార్గాలను సంస్మరించుకునే దినంగా జరుపుకుంటోంది. 2021లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దినాన్ని ప్రకటించారు. దేశ విభజన ఎంత దుర్మార్గంగా, ఎంత...

దేశ విభజన బాధితులకు ప్రధాని, హోంమంత్రి నివాళులు

దేశ విభజన బాధితులకు ప్రధాని, హోంమంత్రి నివాళులు

ఇవాళ ‘దేశ విభజన బీభత్సాల సంస్మరణ దినం’ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా తదితరులు దేశ విభజన బాధితులకు నివాళులర్పించారు. విభజన...

‘చాముండేశ్వరి ఆలయం మా సొంతం, దాన్ని లాక్కునే ప్రయత్నాలను కాంగీ ప్రభుత్వం ఆపాలి’

‘చాముండేశ్వరి ఆలయం మా సొంతం, దాన్ని లాక్కునే ప్రయత్నాలను కాంగీ ప్రభుత్వం ఆపాలి’

సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంప్రదాయాలను గౌరవించాలని మైసూరు రాజవంశం కోరింది. ఆ ఆలయం తమ రాజవంశానికి చెందిన ప్రైవేటు ఆస్తి అనీ, దాన్ని స్వాధీనం చేసుకునే...

లష్కరే ఉగ్రవాదితో పాకిస్తానీ ఒలింపిక్ స్వర్ణపతక విజేత వీడియో వైరల్

లష్కరే ఉగ్రవాదితో పాకిస్తానీ ఒలింపిక్ స్వర్ణపతక విజేత వీడియో వైరల్

పారిస్ ఒలింపిక్స్‌లో పాకిస్తాన్‌కు స్వర్ణపతకం తెచ్చిపెట్టిన జావెలిన్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్ గతంలో లష్కరే తయ్యబా ఉగ్రవాదితో కలిసి ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఇస్లామిక్...

నారీశక్తికి నిలువెత్తు నిదర్శనం దేవీ అహల్యాబాయి హోల్కర్

నారీశక్తికి నిలువెత్తు నిదర్శనం దేవీ అహల్యాబాయి హోల్కర్

దేవీ అహల్యాబాయి హోల్కర్ వ్యక్తిత్వం వర్తమాన సమాజానికి సైతం ఆదర్శప్రాయం. చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకున్నా ధైర్యం కోల్పోక తన రాజ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడమే కాక విస్తరింపజేసిన వీరవనిత....

బంగ్లాదేశ్‌లో హిందువుల నరమేధం: మతహింస తాలూకు క్రూర వాస్తవం

బంగ్లాదేశ్‌లో హిందువుల నరమేధం: మతహింస తాలూకు క్రూర వాస్తవం

బంగ్లాదేశ్‌లో 8శాతానికి తగ్గిపోయిన హిందూ జనాభా నానాటికీ దాడులకు గురవుతోంది. హిందువుల ఇళ్ళు ఖాళీ అవుతున్నాయి, గుడులు కూల్చివేతకు గురవుతున్నాయి, బంగ్లాదేశీ హిందువులు ఆర్తితో సహాయం కోసం...

విశాఖ ఎమ్మెల్సీ ఉపయెన్నికకు కూటమి దూరం

విశాఖ ఎమ్మెల్సీ ఉపయెన్నికకు కూటమి దూరం

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎంఎల్‌సి సీటు ఉపయెన్నికకు అధికార తెలుగుదేశం-జనసేన-బిజెపి కూటమి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఆ మేరకు ముఖ్యమంత్రి, టిడిపి అధినేత...

ధాన్యం అమ్మిన 48 గంటల్లో రైతు ఖాతాకు సొమ్ము: నాదెండ్ల మనోహర్

ధాన్యం అమ్మిన 48 గంటల్లో రైతు ఖాతాకు సొమ్ము: నాదెండ్ల మనోహర్

వచ్చే ఖరీఫ్ సీజన్‌ నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతు ఖాతాలో డబ్బులు వేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్...

హిందూ మైనర్ బాలికపై ముస్లిం నాయకుడి అత్యాచార యత్నం

హిందూ మైనర్ బాలికపై ముస్లిం నాయకుడి అత్యాచార యత్నం

ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ముస్లిం నాయకులు హిందూ మైనర్ బాలికలపై పాల్పడుతున్న ఆగడాలు పెరిగిపోతున్నాయి. అయోధ్య జిల్లాలో ఒక హిందూ మైనర్ బాలికపై ఒక ఎస్పీ...

కాన్పూర్‌లో హిజాబ్ వివాదం: ప్రభుత్వ కళాశాలలో డ్రెస్‌కోడ్ ఉల్లంఘనపై విచారణకు కలెక్టర్ ఆదేశం

కాన్పూర్‌లో హిజాబ్ వివాదం: ప్రభుత్వ కళాశాలలో డ్రెస్‌కోడ్ ఉల్లంఘనపై విచారణకు కలెక్టర్ ఆదేశం

ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని బిల్హౌర్ ప్రాంతంలో ఓ ప్రభుత్వ కళాశాలకు ముగ్గురు విద్యార్ధినులు హిజాబ్‌లు ధరించి వచ్చిన సంఘటనపై జిల్లా కలెక్టర్ రాకేష్ సింగ్ దర్యాప్తుకు ఆదేశించారు. కళాశాలకు...

బంగ్లాదేశ్‌లో హిందువులపై అత్యాచారాలకు నిరసనగా కాశీలో ప్రదర్శన

బంగ్లాదేశ్‌లో హిందువులపై అత్యాచారాలకు నిరసనగా కాశీలో ప్రదర్శన

బంగ్లాదేశ్‌లో హిందువుల మీద జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ వారణాసిలో మహిళలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఛాందసవాద జిహాదీ ముస్లిముల దారుణాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై...

వక్ఫ్ సవరణలపై ప్రచారానికి ముస్లిముల నిర్ణయం, హిందూ సంస్థల కార్యాచరణ ఏంటి?

వక్ఫ్ సవరణలపై ప్రచారానికి ముస్లిముల నిర్ణయం, హిందూ సంస్థల కార్యాచరణ ఏంటి?

వక్ఫ్ చట్టానికి కేంద్రప్రభుత్వం సవరణలు చేయడానికి ఒప్పుకునే ప్రసక్తే లేదని వక్ఫ్ సంరక్షణ సమితి నాయకులు స్పష్టం చేసారు. వందలయేళ్ళుగా ఉన్న మసీదులు, దర్గాలు, పీర్లచావిళ్ళకు సంబంధించిన...

మా దేశంలో సంక్షోభానికి కారణం అమెరికాయే: షేక్ హసీనా

మా దేశంలో సంక్షోభానికి కారణం అమెరికాయే: షేక్ హసీనా

బంగ్లాదేశ్‌ సంక్షోభం వెనుక అమెరికా హస్తముందని ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్‌ హసీనా ఆరోపించారు. సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని తమకు అప్పగించాలన్న అమెరికా కోరికను తీర్చనందుకే...

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు: 15 ప్రధాన దృష్టాంతాలు

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు: 15 ప్రధాన దృష్టాంతాలు

భారతదేశాన్ని ముక్కలు చేసి బ్రిటిష్ వారు సృష్టించిన కృత్రిమదేశం పాకిస్తాన్‌నుంచి విడిపోయి మరో దేశంగా ఏర్పడిన బంగ్లాదేశ్... రూపంలోనూ సారంలోనూ పాకిస్తాన్‌కు నకలుగా మారిందన్న సంగతి తెలిసిందే....

బంగ్లాదేశ్‌లో మైనారిటీల మీద దాడులపై ఐరాస వద్ద ఆందోళన

బంగ్లాదేశ్‌లో మైనారిటీల మీద దాడులపై ఐరాస వద్ద ఆందోళన

విద్యార్ధుల అల్లర్లుగా మొదలై, ప్రధానిని గద్దెదింపాక ముస్లిమేతర మతాలపై  దాడులుగా మారిన బంగ్లాదేశ్ అరాచక పరిస్థితులకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన జరిగింది. వాషింగ్టన్...

అమెరికాలో యూదువ్యక్తిని పొడిచిన పాలస్తీనా మద్దతుదారు

అమెరికాలో యూదువ్యక్తిని పొడిచిన పాలస్తీనా మద్దతుదారు

అమెరికాలోని పాలస్తీనా అనుకూలవాదుల అరాచకాలు పెరిగిపోతున్నాయి. తాజాగా న్యూయార్క్ నగరంలో ఒక వ్యక్తి ఒక యూదు యువకుణ్ణి కత్తితో పొడిచిన ఘటన చోటు చేసుకుంది. స్థానిక కాలమానం...

అజీమ్ ప్రేమ్‌జీ వర్సిటీ స్నాతకోత్సవంలో ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రచారం

అజీమ్ ప్రేమ్‌జీ వర్సిటీ స్నాతకోత్సవంలో ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రచారం

భారతీయ విశ్వవిద్యాలయాల్లో ఇజ్రాయెల్ వ్యతిరేక, పాలస్తీనా అనుకూల ప్రచారం చాపకిందనీరులా వ్యాపిస్తోంది. ఐఐటీ మద్రాస్, అశోకా విశ్వవిద్యాలయాల తర్వాత తాజాగా అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీలో విద్యార్ధులు  పాలస్తీనా...

‘ముస్లిములుగా మారిపోండి లేదా చచ్చిపోండి’

‘ముస్లిములుగా మారిపోండి లేదా చచ్చిపోండి’

    అమెరికాలో నివసిస్తున్న ఇస్లామిక్ మతగురువు అబూ నాజమ్ ఫెర్నాండో బిన్ అల్ ఇస్కందర్, బంగ్లాదేశ్‌లో హిందువులపై మారణకాండతో సంబరాలు చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌లోని ముస్లిములు హిందువులపై...

ఖలిస్తానీ ఉగ్రవాది తర్సేమ్‌సింగ్‌ను భారత్ తీసుకొచ్చిన ఎన్ఐఎ

ఖలిస్తానీ ఉగ్రవాది తర్సేమ్‌సింగ్‌ను భారత్ తీసుకొచ్చిన ఎన్ఐఎ

ఉగ్రవాదంపై పోరులో భాగంగా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుంచి ఖలిస్తానీ ఉగ్రవాది తర్సేమ్‌సింగ్‌ను విజయవంతంగా మన దేశానికి తీసుకొచ్చింది. పేరుమోసిన...

బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజీనామా!

బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజీనామా!

బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒబేదుల్ హసన్ తన పదవికి రాజీనామా చేయడానికి అంగీకరించారని తెలుస్తోంది. 65ఏళ్ళ ఒబేదుల్ హసన్ దేశాధ్యక్షుడు మొహమ్మద్ హుసేన్‌తో సంప్రదించి ఆ...

నలుగురు ఉగ్రవాదుల రేఖాచిత్రాలు విడుదల చేసిన కశ్మీర్ పోలీసులు

నలుగురు ఉగ్రవాదుల రేఖాచిత్రాలు విడుదల చేసిన కశ్మీర్ పోలీసులు

కథువా జిల్లా కొండప్రాంతాల్లోని మట్టి ఇళ్ళలో కనిపించిన నలుగురు ఉగ్రవాదుల రేఖాచిత్రాలను జమ్మూకశ్మీర్ పోలీసులు విడుదల చేసారు. వారి గురించి విశ్వసనీయమైన సమాచారం చెప్పినవారికి రూ.20 లక్షల...

‘అరుణాచలం ఆలయంపై కోర్టు తీర్పును డిఎంకె ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది’

‘అరుణాచలం ఆలయంపై కోర్టు తీర్పును డిఎంకె ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది’

తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం రాజగోపురం ముందు దుకాణాలు నిర్మిస్తుండడంపై తమిళనాడులోని దేవాలయాల పరిరక్షణ కార్యకర్త, ఇండిక్ కలెక్టివ్ ట్రస్ట్ అధ్యక్షుడు టిఆర్ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు....

బంగ్లాదేశ్ హింసలో ఐదుగురు జర్నలిస్టులు మృతి

బంగ్లాదేశ్ హింసలో ఐదుగురు జర్నలిస్టులు మృతి

బంగ్లాదేశ్ హింసాకాండలో ఇప్పటివరకూ 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ వ్యతిరేక అల్లర్ల పేరిట దేశంలో జరిగిన హింసాకాండ, ప్రత్యేకించి హిందువులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు,...

పారిస్ ఒలింపిక్స్: భారత్‌కు మరో కాంస్యం

పారిస్ ఒలింపిక్స్: భారత్‌కు మరో కాంస్యం

వినేష్ ఫోగాట్ వ్యవహారంతో నిరాశలో ఉన్న భారత బృందానికి, మల్లయోధుల జట్టులోని ఏకైక పురుష రెజ్లర్ అమన్ సెహ్రావత్ ఊరట కల్పించాడు. ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయినా, మూడోస్థానం...

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులను ఖండించిన ఆర్ఎస్ఎస్

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులను ఖండించిన ఆర్ఎస్ఎస్

బంగ్లాదేశ్‌లో హిందువులు, బౌద్ధులు, ఇతర మైనారిటీ మతాలవారిపై జరుగుతున్న హింసాకాండ గురించి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ మారణకాండను తీవ్రంగా ఖండించింది. ‘‘లక్ష్యం...

అంతర్జాతీయ ఆదివాసీల దినం: వలస పాలకుల విభజనల కుట్ర

అంతర్జాతీయ ఆదివాసీల దినం: వలస పాలకుల విభజనల కుట్ర

ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 1995 సమావేశంలో ప్రతీయేడాదీ ఆగస్టు9ని ప్రపంచ ఆదివాసీల దినంగా జరుపుకోవాలని తీర్మానించింది. అయితే 12ఏళ్ళ చర్చల తర్వాత కూడా నిజమైన మూలనివాసులు అని...

పారిస్ ఒలింపిక్స్: రజతం గెలిచిన బల్లెంవీరుడు నీరజ్‌చోప్రా

పారిస్ ఒలింపిక్స్: రజతం గెలిచిన బల్లెంవీరుడు నీరజ్‌చోప్రా

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మొట్టమొదటి రజత పతకం సాధించిపెట్టాడు బల్లెం వీరుడు నీరజ్ చోప్రా. గొప్ప ఆటతీరు కనబరిచి, మేటి ఆటగాళ్ళను అధిగమించాడు. పురుషుల జావెలెన్ త్రో...

పారిస్ ఒలింపిక్స్‌: కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టు

పారిస్ ఒలింపిక్స్‌: కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టు

పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ మరో పతకం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో స్పెయిన్‌పై విజయం సాధించి కాంస్య పతకం గెలుచుకుంది. పురుషుల హాకీ...

కట్టేసి, అత్యాచారం చేసి, చంపేస్తామని బెదిరించి…

కట్టేసి, అత్యాచారం చేసి, చంపేస్తామని బెదిరించి…

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు పూర్తిస్థాయి హిందూవ్యతిరేక హింసాకాండగా మారిపోయాయి. ఇస్లామిస్టులు ఇంటింటికీ వెళ్ళి హిందువులను చంపేస్తున్నారు. హిందువుల ఇళ్ళను, గుళ్ళను వెతికి పట్టుకుని వెళ్ళి మరీ...

‘బంగ్లాదేశ్‌లో జరిగిందే భారత్‌లోనూ జరగొచ్చు’: కాంగ్రెస్ వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి?

‘బంగ్లాదేశ్‌లో జరిగిందే భారత్‌లోనూ జరగొచ్చు’: కాంగ్రెస్ వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి?

బంగ్లాదేశ్‌లో విద్యార్ధుల ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని అరాచకశక్తులు ప్రధానమంత్రిని గద్దెదింపేసి దేశం నుంచి తరిమేసాయి, హిందువులను ఊచకోత కోస్తున్నాయి. హిందూమహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నాయి. ఆస్తుల విధ్వంసం చేస్తున్నాయి....

పార్లమెంటు ముందుకు రానున్న వక్ఫ్ సవరణ బిల్లులో ఏముంది?

పార్లమెంటు ముందుకు రానున్న వక్ఫ్ సవరణ బిల్లులో ఏముంది?

వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వక్ఫ్ చట్టం 1995లో సవరణలు చేయడానికి కేంద్రప్రభుత్వం సిద్ధమవుతోంది. సవరణలతో కూడిన బిల్లు ప్రతులను లోక్‌సభ ఎంపీలకు మంగళవారం సాయంత్రమే అందించారు. ఇవాళ...

వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించడంలో కాంగ్రెస్ కప్పగంతులు

వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించడంలో కాంగ్రెస్ కప్పగంతులు

ముస్లిం ఆస్తులపై వక్ఫ్‌బోర్డులకు అపార అధికారాలను కట్టబెడుతున్న వక్ఫ్ చట్టాన్ని సవరిస్తూ కేంద్రప్రభుత్వం ఒక బిల్లును తీసుకురానుంది. దానిపై పార్లమెంటులో చర్చ చేపట్టనుంది. ఆ చర్చ కోసం...

పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మరణం

పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మరణం

సిపిఎం సీనియర్ నాయకుడు, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య 80ఏళ్ళ వయసులో కన్నుమూసారు. కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్న బుద్ధదేవ్ ఈ ఉదయం కోల్‌కతాలోని తన నివాసంలో...

కుస్తీకి వినేష్ ఫోగాట్ రిటైర్మెంట్, ప్రతిపక్షాల రాద్ధాంతం, నిజాలేంటి?

కుస్తీకి వినేష్ ఫోగాట్ రిటైర్మెంట్, ప్రతిపక్షాల రాద్ధాంతం, నిజాలేంటి?

పారిస్‌ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటు పడిన భారత మల్లయోధురాలు వినేష్ ఫొగాట్, ఆటకు రిటైర్మెంట్ ప్రకటించింది. ఎక్స్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన ట్వీట్ ద్వారా...

మొత్తం భారతదేశాన్నే వక్ఫ్ ఆస్తి అనేలా ఉన్నారే: మధ్యప్రదేశ్ హైకోర్టు

మొత్తం భారతదేశాన్నే వక్ఫ్ ఆస్తి అనేలా ఉన్నారే: మధ్యప్రదేశ్ హైకోర్టు

వక్ఫ్‌బోర్డుల తీరు చూస్తుంటే భారతదేశమంతా తమ ఆస్తే అనేలా ఉన్నారని మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. చారిత్రక బుర్హాన్‌పూర్ కోట యాజమాన్యం తమదేనంటూ మధ్యప్రదేశ్ వక్ఫ్‌బోర్డ్‌ ప్రకటించుకోడాన్ని మధ్యప్రదేశ్...

ఢాకాలో ఖాసీ స్వతంత్ర సమరయోధుడు తీరత్‌సింగ్ సయీమ్ విగ్రహం ధ్వంసం

ఢాకాలో ఖాసీ స్వతంత్ర సమరయోధుడు తీరత్‌సింగ్ సయీమ్ విగ్రహం ధ్వంసం

బంగ్లాదేశ్‌లో రాడికల్స్ అరాచకాలకు అంతులేకుండా పోతోంది. భారతదేశంపై విషం వెదజిమ్మే ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఆ క్రమంలో ఢాకాలోని ఇండియన్ కల్చరల్ సెంటర్‌లో ఉన్న అవిభక్త భారతదేశపు స్వతంత్ర...

పారిస్ ఒలింపిక్స్: భారతీయ మల్లయోధురాలు వినేష్ ఫోగాట్‌పై అనర్హత వేటు

పారిస్ ఒలింపిక్స్: భారతీయ మల్లయోధురాలు వినేష్ ఫోగాట్‌పై అనర్హత వేటు

భారతదేశపు వివాదాస్పద మల్లయోధురాలు వినేష్ ఫోగాట్ పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో ఫైనల్స్‌కు చేరిన ఆనందం ఆవిరైపోయింది. ఉండవలసిన 50కేజీల బరువు కంటె...

బంగ్లాదేశ్‌లో హిందువులే లక్ష్యంగా దాడులు

బంగ్లాదేశ్‌లో హిందువులే లక్ష్యంగా దాడులు

బంగ్లాదేశ్‌లో పెద్దసంఖ్యలో హిందూ దేవాలయాలు, హిందువుల వ్యాపారసంస్థలపై దాడులు జరుగుతున్నాయి. షేక్ హసీనా ప్రధానమంత్రి గద్దె దిగడానికి కారణమైన హింసాకాండ ఆగలేదు. అవామీలీగ్ ప్రభుత్వాన్ని పడదోసిన ఉద్యమ...

వైఎస్ఆర్‌సిపికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు

వైఎస్ఆర్‌సిపికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైఎస్ఆర్‌సిపికి రాజీనామా చేసారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం  అధికార కూటమితో కలిసి పనిచేస్తానని చెప్పారు. ఏ పార్టీలో చేరతానన్న విషయం...

పారిస్ ఒలింపిక్స్: పురుషుల హాకీ సెమీస్‌లో భారత్ ఓటమి, కాంస్యం కోసం పోరు

పారిస్ ఒలింపిక్స్: పురుషుల హాకీ సెమీస్‌లో భారత్ ఓటమి, కాంస్యం కోసం పోరు

పారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల హాకీ సెమీఫైనల్స్‌ భారత్ ఓటమి పాలయింది. మంగళవారం నాటి మ్యాచ్‌లో జర్మనీ చేతిలో 2-3 స్కోరుతో పరాజయం చవిచూసింది. మరో సెమీఫైనల్లో...

నా ఆనందం కోసమే ఐఐటీ మద్రాస్‌కు భూరి విరాళం: కృష్ణ చివుకుల

నా ఆనందం కోసమే ఐఐటీ మద్రాస్‌కు భూరి విరాళం: కృష్ణ చివుకుల

అమెరికాలోని ఇండోమిమ్ సంస్థ అధిపతి, ప్రవాస భారతీయుడు కృష్ణ చివుకుల తాను చదువుకున్న ఐఐటీ మద్రాస్‌కు భూరి విరాళం అందించారు. ఐఐటీ మద్రాస్‌లో పలు కార్యక్రమాల నిర్వహణ...

బంగ్లాదేశ్, మయన్మార్‌లను చీల్చి క్రైస్తవ దేశం ఏర్పాటుకు అమెరికా కుట్ర!

బంగ్లాదేశ్, మయన్మార్‌లను చీల్చి క్రైస్తవ దేశం ఏర్పాటుకు అమెరికా కుట్ర!

బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి దిగిపోవలసి వచ్చిన షేక్ హసీనా కొద్దిరోజుల క్రితం ఒ దిగ్భ్రాంతికరమైన ప్రకటన చేసారు. బంగ్లాదేశ్, మయన్మార్‌ దేశాలలోని కొన్ని భాగాలను విడదీసి,...

బంగ్లాదేశ్ పరిణామాల విశ్లేషణ మాటున భారత్‌లో గొడవలు రాజేసే ప్రయత్నాలు

బంగ్లాదేశ్ పరిణామాల విశ్లేషణ మాటున భారత్‌లో గొడవలు రాజేసే ప్రయత్నాలు

బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చింది. ఆ పరిస్థితులకు భారతీయ...

శ్రీరాముడి ఉనికికి ఆధారాల్లేవు: డిఎంకె మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

శ్రీరాముడి ఉనికికి ఆధారాల్లేవు: డిఎంకె మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

తమిళనాడు మంత్రి, డిఎంకె నాయకుడు ఎస్ఎస్ శివశంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. శ్రీరాముడి ఉనికికి చారిత్రక ఆధారాలు లేవంటూ నోరు పారేసుకున్నారు. చోళవంశం గురించి మాట్లాడుతూ ఆ...

కావడి యాత్రికులపై ముస్లిముల విద్వేష దాడులు

కావడి యాత్రికులపై ముస్లిముల విద్వేష దాడులు

ఉత్తరప్రదేశ్‌లోని హాపుర్ జిల్లాలో దారుణం జరిగింది. శివుడికి అభిషేకం చేయడానికి గంగాజలం తీసుకువెడుతున్న కావడి యాత్రికుల మీద ముస్లిములు దాడిచేసారు. యాత్రికులపై ఉమ్మి ఊయడం, వారిపై మురికినీళ్ళు...

గాళ్‌ఫ్రెండ్‌ని ఏడుసార్లు పొడిచిన యూత్ కాంగ్రెస్ లీడర్

గాళ్‌ఫ్రెండ్‌ని ఏడుసార్లు పొడిచిన యూత్ కాంగ్రెస్ లీడర్

మధ్యప్రదేశ్‌లో యువజన కాంగ్రెస్ నాయకుడు కుల్‌దీప్ వర్మను పోలీసులు అరెస్ట్ చేసారు. కారణం, అతను తన గాళ్‌ఫ్రెండ్‌ తస్లీమ్‌ను ఏడుసార్లు పొడిచాడు. తీవ్రగాయాల పాలైన ఆ 19ఏళ్ళ...

చేతికి కాశీతాడు తీసెయ్, హలాల్ మాంసం తిను, పేరు మార్చుకో

చేతికి కాశీతాడు తీసెయ్, హలాల్ మాంసం తిను, పేరు మార్చుకో

ఇంగ్లండ్‌ పశ్చిమ లండన్‌ హోన్‌స్లో ప్రాంతంలోని స్ప్రింగ్‌వెల్ స్కూల్‌ ముగ్గురు ముస్లిం విద్యార్ధులను నిన్న శుక్రవారం సస్పెండ్ చేసింది. కారణం, వారు తమ పాఠశాలలో చదువుతున్న ఏడేళ్ళ...

హిందువుగా నటించి, యువతిపై అత్యాచారం చేసి, ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి

హిందువుగా నటించి, యువతిపై అత్యాచారం చేసి, ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఒక ముస్లిం యువకుడు, హిందువుగా పరిచయం చేసుకుని ఒక హిందూ యువతిని ప్రేమఉచ్చులోకి దింపాడు. ప్రేమ పేరిట ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ...

 పాకిస్తాన్‌కో, గల్ఫ్‌కో పొండి: శరణార్థులకు చెప్పింది ఎవరో తెలుసా….

 పాకిస్తాన్‌కో, గల్ఫ్‌కో పొండి: శరణార్థులకు చెప్పింది ఎవరో తెలుసా….

యెమెన్ నుంచి ఒక కుటుంబం భారత్‌లోకి అక్రమంగా చొరబడింది. ఆ కుటుంబాన్ని పాకిస్తాన్‌కో లేక గల్ఫ్ దేశాలకో వెళ్ళిపోవాలని బొంబాయి హైకోర్టు సలహా ఇచ్చింది. భారతదేశంలో ఆశ్రయం...

పారిస్ ఒలింపిక్స్: మూడో పతకం దిశగా మనూ భాకర్

పారిస్ ఒలింపిక్స్: మూడో పతకం దిశగా మనూ భాకర్

ఒలింపిక్స్ 2024లో ఇప్పటికి రెండు కాంస్యపతకాలు గెలిచిన యువ షూటర్ మనూ భాకర్, మూడో పతకం దిశగా సాగుతోంది. షూటింగ్‌లో మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్...

వయనాడ్‌లో 190 అడుగుల పొడవైన బ్రిడ్జి నిర్మించిన భారత ఆర్మీ మేజర్ సీతా షెల్క్

వయనాడ్‌లో 190 అడుగుల పొడవైన బ్రిడ్జి నిర్మించిన భారత ఆర్మీ మేజర్ సీతా షెల్క్

నాయకత్వం అంటే ఎలా ఉండాలో ఆమె తన చేతల్లో చూపించింది. ప్రకృతి విపత్తుతో అల్లల్లాడిన కేరళ వయనాడ్‌ ప్రాంతంలో 190 అడుగుల పొడవైన బ్రిడ్జిని కేవలం 31...

ప్రాచీన హిందూ రసాయనశాస్త్రాన్ని పునరుద్ధరించిన శాస్త్రవేత్త

ప్రాచీన హిందూ రసాయనశాస్త్రాన్ని పునరుద్ధరించిన శాస్త్రవేత్త

భారతీయత ప్రధానకేంద్రంగా విద్యావిధానం ఉండాలి అన్నదే జాతీయ విద్యావిధానం ప్రధాన లక్ష్యం. భారతీయ విజ్ఞాన సంప్రదాయంలో వైదికకాలం నుంచి ఆధునిక వర్తమానకాలం వరకూ రసాయశాస్త్రం ప్రధానమైన శాఖగా...

మదరసాల్లో కుంభకోణం: ఎక్కువ సంఖ్యలో హిందూ విద్యార్ధులు

మదరసాల్లో కుంభకోణం: ఎక్కువ సంఖ్యలో హిందూ విద్యార్ధులు

మధ్యప్రదేశ్‌లోని భిండ్, మోరేనా జిల్లాల్లో ఆశ్చర్యకరమైన కుంభకోణం బైటపడింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే ఆ రెండు జిల్లాల్లోనూ ముస్లిం జనాభా తక్కువ. కానీ ఆ రెండు...

కృష్ణజన్మభూమి వివాదంలో హిందువుల పక్షానికి కీలక విజయం

కృష్ణజన్మభూమి వివాదంలో హిందువుల పక్షానికి కీలక విజయం

ఉత్తరప్రదేశ్ మథురలోని కృష్ణజన్మభూమి – షాహీ ఈద్గా మసీదు వివాదంలో హిందువుల పక్షానికి కీలక విజయం లభించింది. వారు దాఖలు చేసిన 18 సివిల్ కేసులకూ విచారణార్హత...

హమాస్ మిలటరీ లీడర్ మొహమ్మద్ డెయిఫ్ హతం

హమాస్ మిలటరీ లీడర్ మొహమ్మద్ డెయిఫ్ హతం

పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ సైనిక విభాగం కమాండర్ మొహమ్మద్ డెయిఫ్ మరణించాడు. దక్షిణ గాజా ప్రాంతంలో జులై 13న జరిగిన వైమానికదాడిలో అతన్ని మట్టుపెట్టినట్టు ఇజ్రాయెల్...

‘మతసంస్థల ఒత్తిళ్ళతో అక్రమ ఆక్రమణలను తొలగించకపోవడమే వయనాడ్ విలయానికి కారణం’

‘మతసంస్థల ఒత్తిళ్ళతో అక్రమ ఆక్రమణలను తొలగించకపోవడమే వయనాడ్ విలయానికి కారణం’

కేరళ వయనాడ్‌లో ప్రకృతి ప్రకోపం వందలమంది ప్రజల ప్రాణాలు హరించింది. అయితే ఆ విపత్తు ప్రకృతి సహజమైనది కాదనీ, మానవ నిర్లక్ష్యమేనని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య...

Page 2 of 6 1 2 3 6

Latest News