param

param

అమెరికాలోని క్లీవ్‌లాండ్‌లో తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో ఘోరం జరిగింది. తెలుగు విద్యార్థి గద్దె ఉమా సత్యసాయి అమెరికాలోని క్లీవ్‌లాండ్‌లో చనిపోయారు. న్యూయార్క్‌లోని భారతీయ కాన్సులేట్ ఈ విషయాన్ని ప్రకటించింది. స్థానిక పోలీసులు కేసు...

బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం, ప్రధాని మోదీ శుభాకాంక్షలు

భారతీయ జనత పార్టీ(BJP)44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘నేషన్ ఫస్ట్’ నినాదంతో  బీజేపీ ముందుకు సాగుతోందన్న మోదీ, ...

ట్రైలర్ మాత్రమే ఇది : అసలైన అభివృద్ధి ఎన్నికల తరవాతే : మోదీ

గత పదేళ్ల ఎన్డీయే పాలనలో జరిగిన అభివృద్ధి ఒక ప్రారంభం మాత్రమేనని, అసలైన అభివృద్ధి ఎన్నికల తరవాత చూపిస్తామంటూ ప్రధాని మోదీ రాజస్థాన్‌లోని చురులో జరిగిన భారీ...

రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఆర్బీఐ మొబైల్ యాప్

రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా ఓ మొబైల్‌ యాప్‌ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ యాప్‌తో ప్రభుత్వ బాండ్లు, సెక్యూరిటీల్లో పెట్టుబడులు...

ఆప్ నేత అతిశీకి ఎన్నికల కమిషన్ నోటీసులు

ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి అతిశీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. బీజేపీలో చేరాలంటూ సన్నిహితుల ద్వారా ఆ పార్టీ తనను సంప్రదించిందంటూ...

అమెరికాలో భూకంపం : వణికిన న్యూయార్క్ నగరం

భూకంపం అగ్రరాజ్యం అమెరికాను వణికించింది. గురువారం తైవాన్‌ను వణికించిన భూకంపం శుక్రవారంనాడు అమెరికాను గడగడలాడించింది. అమెరికాలోని తూర్పు, ఈశాన్య ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ...

ఏఐతో భారత్‌లో ఎన్నికలకు విఘాతం కలిగించే కుట్రకు చైనా తెర : మైక్రోసాఫ్ట్ హెచ్చరిక

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరకొరియా గ్రూపుల సహకారంతో చైనా విఘాతం కలిగించే ప్రమాదముందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. మైక్రోసాఫ్‌ సంస్థలోని ఇంటిలిజెన్స్ వ్యవస్థ ఈ విషయాన్ని పసిగట్టిందని...

సరికొత్త శిఖరాలకు పసిడి ధర

బంగారం ధర పరుగులు పెడుతోంది. గడచిన పది రోజుల్లోనే 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.5వేలకుపైగా పెరిగింది. తాజాగా ఇవాళ కూడా బంగారం ధరలు పెరిగాయి....

కడప జిల్లాలో షర్మిల బస్సు యాత్ర ప్రారంభం

ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి అద్భుతాలు చేస్తే  సీఎం జగన్ మాత్రం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా...

తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దులో ఎన్‌కౌంటర్, ముగ్గురు మావోయిస్టులు మృతి

తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు-చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ పరిధిలోని పోలీసులు కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా...

ఠారెత్తించే ఎండలు: రాయలసీమ, దక్షిణకోస్తాంధ్రకు ఎల్లో అలర్ట్

పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వడగాడ్పులతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల అధికంగా నమోదవుతున్న...

భారీగా మద్యం స్వాధీనం

సార్వత్రిక ఎన్నికల వేళ పోలీసుల తనిఖీల్లో నివ్వెరపరచే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. కర్ణాటకలో ఇప్పటికే అక్రమంగా తరలిస్తోన్న వందల కోట్ల విలువైన బంగారం, మద్యంతోపాటు నగదు స్వాధీనం చేసుకున్నారు....

పదేళ్ళ ఎన్డీయే పాలన ట్రైలర్ మాత్రమే, మళ్ళీ అధికారమిస్తే అంతకుమించి… : బిహార్ లో ప్రధాని మోదీ

గత పదేళ్ళలో జరిగిన అభివృద్ధి ‘ట్రైలర్’ మాత్రమేనన్న ప్రధాని మోదీ, మూడోసారి అధికారమిస్తే అంతకు మించి  చేస్తామన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పదేళ్ళ పాలనను కొనియాడిన ప్రధాని...

హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం : జనం పరుగులు

పర్వత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో గురువారం రాత్రి భూకంపం సంభవించింది. చంబా పట్టణంలో భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. చంబాకు నూరు కిలోమీటర్ల దూరంలోని మనాలిలో కూడా భూమి...

తొలితరం న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇకలేరు

తొలితరం న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల కిందట గుండెపోటు రావడంతో  హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ నేడు కన్నుమూశారు....

ఆర్బీఐ వడ్డీ రేట్లు యథాతథం : ఇన్వెస్టర్లకు పండగే

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఇవాళ ముంబైలో జరిగిన కీలక సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రెపోరేటు...

దూరదర్శన్ లో ‘ది కేరళ స్టోరీ’, రెచ్చగొట్టే చర్యంటూ కమ్యూనిస్టులు అక్కసు…!

‘లవ్ జిహాద్’ ఇతివృత్తంగా తెరకెక్కిన ‘ది కేరళ  స్టోరీ’ చిత్రాన్ని దూరదర్శన్ (డీడీ నేషనల్)లో ప్రసారం చేయనున్నారు. నేటి రాత్రి (ఏప్రిల్5) 8 గంటలకు ఈ సినిమా...

బెంగాల్ సర్కార్‌పై కోల్‌కతా హైకోర్టు సీరియస్

పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో చోటు చేసుకున్న అరాచకాలపై కోల్‌కతా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, కబ్జాలపై అక్కడ టీఎంసీ నేత షాజహాన్ షేక్‌కు...

కాంగ్రెస్ ఎన్నికల హామీలు :  మహిళలకు ఏడాదికి లక్ష రూపాయలు, అగ్నివీర్ రద్దు… 

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో-2024 విడుదల చేసింది. పాంచ్ న్యాయ్-పచ్చీస్ గ్యారంటీస్ పేరుతో తన 48 పేజీల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు...

ఎన్నికల కోడ్ తర్వాత రూ. 47.5 కోట్లు స్వాధీనం

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాతి నుంచి చేపట్టిన  తనిఖీల్లో ఇప్పటివరకు రూ.47.5 కోట్లు స్వాధీనం చేసుకున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా...

త్వరలో జైలు నుంచి బయటకు వస్తా…సిసోడియా సంచలన లేఖ

ఢిల్లీ లిక్కర్ పాలసీని కొందరికి అనుకూలంగా తయారు చేసి, మనీలాండరింగ్‌నకు పాల్పడ్డారనే ఆరోపణలపై 13 నెలలుగా తిహార్ జైల్లో ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా సంచలన...

రాహుల్ గాంధీ వదిలేసిన అమేథీలో ప్రియాంక భర్త పోటీ

అమేథీ అంటేనే కాంగ్రెస్ పార్టీకి, ఇందిరాగాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉండేది. ఇక్కడ నుంచి రాజీవ్, సంజయ్, సోనియా, రాహుల్ గాంధీలు లోక్‌సభకు ఎన్నికయ్యారు.గాంధీల కుటుంబానికి అమేథీ ఐదు...

అధికారం కోసం అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీ : బీజేపీ

అధికారం నిలబెట్టుకునేందుకు పాలక వైసీపీ అడ్డదారులు తొక్కడంతో పాటు అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు.   కాకినాడ రూరల్...

సిలబస్ మార్పుపై NCERT కీలక ప్రకటన

వచ్చే విద్యా సంవత్సరంలో సిలబస్‌ మార్పు, పాఠ్యపుస్తకాల విడుదలపై నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌(NCERT) కీలక ప్రకటన చేసింది. 3, 6 తరగతులకు...

టీటీడీ కీలక నిర్ణయం, వేసవిలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. స్వామి దర్శనానికి సుమారు 16 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవుల్లో భక్తుల రద్దీ మరింత...

పారిస్ ఒలింపిక్స్ మెనూలో అన్నం, పప్పు, చపాతీ, ఆలుగడ్డ

ఒలింపిక్స్ మెనూలో భారత వంటకాలు చేరాయి. త్వరలో పారిస్ వేదికగా జరగబోయే ఒలింపిక్స్‌లో అన్నం, పప్పును చేర్చారు. దీంతో భారత ఆటగాళ్లకు ఇబ్బందులు తప్పనున్నాయి. ఏ దేశంలో...

అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం విజయవంతం

రక్షణరంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. దేశ రక్షణ అవసరాల కోసం రూపొందించిన అగ్ని ప్రైమ్ క్షిపణిని ఒడిషాలోని డాక్టర్ అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి విజయవంతంగా...

కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలని వేసిన పిల్ కొట్టివేత

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు స్వల్ప ఊరట లభించింది. లిక్కర్ పాలసీని కొందరికి అనుకూలంగా తయారు చేసి, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే కేసులో తిహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న...

వేసవి తంటాలు : తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవిగో

వేసవిలో భానుడు  ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. దీంతో ప్రజలతో పాటు పశుపక్ష్యాదులు అల్లాడుతున్నాయి. మండే ఎండకు తోడు వడగాడ్పులతో నానా యాతన అనుభవించాల్సి వస్తోంది. దీంతో ప్రజలు వడదెబ్బ...

ఆంధ్రప్రదేశ్ పై వడగాలుల ప్రభావం, తెలంగాణకు వర్ష సూచన…!

ఆంధ్రప్రదేశ్ లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవడంతో పాటు కొన్ని జిల్లాలో వడగాలులు వీస్తున్నాయి. నేడు (గురువారం)కూడా కొన్ని మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలంతా...

సింహాచలేశుడి కళ్యాణోత్సవం, చందనోత్సవం ఎప్పుడంటే…?

శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి కొలువైన సింహాచలం ఆలయం, స్వామివారి వార్షిక కళ్యాణోత్సవానికి ముస్తాబవుతోంది. ఏప్రిల్ 19న స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపిన ఆలయ అధికారులు, మే 10న...

బీజేపీలో చేరుతున్న సినీనటి, మాండ్య ఎంపీ సుమలతా అంబరీష్

సినీనటి, మాండ్య నియోజకవర్గ ఎంపీ సుమలత కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన సుమలత, పోటీకి దూరంగా ఉంటూ మాండ్య నుంచి ఎన్డీయే అభ్యర్థిగా బరిలో...

పాకిస్తానీ హిందూ శరణార్థులకు సిఎఎ అర్హత సర్టిఫికెట్లు

CAA eligibility certificates for Hindu immigrants from Pakistan పాకిస్తాన్‌లో దారుణమైన పీడనకు, మతహింసకూ గురై భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన హిందువులకు ఆశ్రయం కల్పించడం, వారికి...

భారీ లాభాల్లో స్టాక్ సూచీలు : జీవనకాల గరిష్ఠాలకు నిఫ్టీ

స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయంగా అందిన సానుకూల సంకేతాలతో, దేశీయ స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 484 పాయింట్లు...

టాటా ఏస్  వాహనాన్ని లారీ ఢీకొనడంతో ముగ్గురు మృతి

పెందుర్తిలో విషాదం చోటుచేసుకుంది. ప్రయాణీకులతో వెళుతున్న టాటా ఏస్ీ వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు ప్రాణాలొదిలారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. పెందుర్తి పరిధిలోని అంకిరెడ్డిపాలెం...

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గౌరవ్ వల్లభ్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గౌరవ్ వల్లభ్ ఆ పార్టీకి గురువారంనాడు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీమానా చేసినట్లు గౌరవ్ వల్లభ్...

అధికారమిస్తే పింఛను రూ. 4 వేలకు పెంపు : ప్రజాగళంలో చంద్రబాబు

హామీ ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమికి అధికారమిస్తే సామాజిక పింఛన్లను రూ. 4 వేలకు పెంచుతామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. వాలంటీర్లు రాజకీయం...

బిహార్‌లో ఎల్‌జేపీ రెండు పక్షాలూ ఎన్‌డీయేలోనే

Both factions of LJP continue in NDA బిహార్‌లో ఎన్‌డీయే కూటమిలోనే కొనసాగాలని రాష్ట్రీయ లోక్‌జనశక్తి పార్టీ నిర్ణయించుకుంది. ఎల్‌జేపీ (రాంవిలాస్) పక్షానికి ప్రాధాన్యం ఇచ్చి...

తైవాన్‌లో భూకంపం:  నలుగురు మృతి, ఊగిపోయిన ఫ్లైఓవర్లు 

తైవాన్ లో భూకంపం కారణంగా నలుగురు మరణించగా 60 మంది గాయపడ్డారు. కొన్ని నిర్మణాలు పేక మేడల్లా కూలిపోగా డజన్ల కొద్ది బిల్డింగులకు బీటలు ఏర్పడ్డాయి. దశాబ్ద...

సీఎం జగన్ పై చర్యలకు బీజేపీ డిమాండ్

ఎన్నికల నియమావళిని సీఎం జగన్ మోహనర్ రెడ్డి ఉల్లంఘించారని, బహిరంగ సభల వేదికగా ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడుతున్నారని బీజేపీ  మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ...

ఎమ్మెస్ ‘సంగీత కళానిధి’ పురస్కారాన్ని మేమెందుకు వెనక్కి ఇవ్వలేదంటే….

Why we didn’t return the Sangeeta Kalanidhi Award of MS Subbulakshmi వాగ్గేయకారుడు త్యాగరాజస్వామిని, భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మినీ పలుమార్లు అవమానించిన టిఎం కృష్ణకు...

సనాతన ధర్మాన్ని స్వీకరించిన ఇజ్రాయెలీ పౌరుడు

Israeli Citizen Embraces Sanatan Dharma ప్రపంచంలోకెల్లా ప్రాచీనమైన ధర్మం సనాతన ధర్మం. మానవుడి సంపూర్ణ వికాసానికి అవసరమైన జీవన గమనాన్ని అందించడం సనాతన ధర్మం ప్రత్యేకత....

భారత్ పట్ల బంగ్లాదేశ్ ప్రతిపక్షం విద్వేషం…తీవ్రంగా స్పందించిన ప్రధాని హసీనా

భారత్ పట్ల బంగ్లాదేశ్‌ లోని  ప్రతిపక్ష సభ్యులు అనుసరిస్తున్న వైఖరిని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తప్పుపట్టారు. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్‌పీ) లేవనెత్తిన ‘బాయ్‌కాట్...

టర్కీలో విషాదం, నైట్‌క్లబ్ లో29 మంది సజీవదహనం…

టర్కీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ నైట్ క్లబ్‌లో అగ్నిప్రమాదం జరగడంతో 29 మంది సజీవదహనం అయ్యారు.మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. టర్కీ ఆర్థిక రాజధానిగా భావించే...

పాకిస్తాన్‌లో హిందూ యువతి కిడ్నాప్, ఇస్లాంలోకి మారాలంటూ…

ముస్లిం దేశమైన పాకిస్తాన్‌లో మైనారిటీలకు రక్షణ లేకుండా పోతోంది. రోజురోజుకు పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. అందుకు తాజా ఘటనే తార్కాణం. పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్‌లో...

‘జై హనుమాన్’:  వీరాంజనేయుడి ఫొటో షేర్ చేసిన డేవిడ్ వార్నర్

దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్, జై హనుమాన్ క్యాప్షన్ తో వీరాంజనేయస్వామి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. త‌న అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా...

ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల

లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ఏపీ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మొత్తం 114 అసెంబ్లీ, 5 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను...

ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్ మంజూరు

ఢిల్లీ మద్యం కుంభకోణంలో జైలు పాలైన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది.మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరు...

బిజాపూర్ ఎన్‌కౌంటర్ : 9 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో   మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నేటి(మంగళవారం) ఉదయం నుంచి పోలీసులు, మావోయిస్టుల మధ్య జరుగుతున్న ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 9 మంది మావోయిస్టులు చనిపోయారు....

ఏపీలో ఉన్నతాధికారులను బదిలీ చేయాలని సీఈసీ ఆదేశం

ఎన్నికల నియమావళిని అతిక్రమించిన పలువురు సీనియర్ అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఆరుగురు ఐపీఎస్, ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం,...

పిఠాపురంలో నాలుగోరోజు పవన్ కళ్యాణ్  పర్యటన

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాలుగు రోజులుగా అక్కడ పర్యటిస్తూ స్థానికులతో మమేకం అవుతున్నారు ....

వైసీపీని వీడిన కేంద్రమాజీ మంత్రి కిల్లి కృపారాణి

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మహిళా నేత, కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి వైసీపీకి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, శ్రీకాకుళం జిల్లా ప్రజలకు సేవ...

వాయనాడ్‌లో రాహుల్ గాంధీ నామినేషన్, వ్యతిరేకిస్తున్న కమ్యూనిస్టులు

వాయనాడ్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అగ్రనేత, రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. 2019లో వాయనాడ్ నుంచి నాలుగు లక్షల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించిన రాహుల్...

సరికొత్త శిఖరాలకు స్టాక్ సూచీలు

కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజు స్టాక్ సూచీలు లాభాల పరుగులు తీశాయి. అంతర్జాతీయంగా, దేశీయంగా అందిన సానుకూల సంకేతాలతో ఉదయం ప్రారంభం నుంచే స్టాక్ సూచీలు...

ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలకు వేసవి సెలవులు, ఎన్నిరోజులంటే…?

పాఠశాలలకు వేసవి సెలవులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 13 వరకు సెలవులను ప్రకటించినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మొత్తం...

బాబోయ్ ఎండలు : ఆంధ్రప్రదేశ్ పై వేడిగాలుల ప్రభావం

మండుతున్న ఎండలతో ప్రజానీకంతో పాటు జీవరాశులు అల్లాడుతున్నాయి. ఓ వైపు నీటి వనరులు అడుగంటుతుండగా వేడిగాలుల ధాటికి ప్రజలు నానా యాతన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు...

బిజాపూర్‌లో ఎన్‌కౌంటర్ : నలుగురు మావోయిస్టులు మృతి

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌  జిల్లాలో మంగళవారం ఉదయం ఆరుగంటల సమయంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు...

కేజ్రీవాల్‌కు ఏప్రిల్ 15 వరకు జుడీషియల్ రిమాండ్

డిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇప్పటి వరకు ఈడీ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 15 వరకు జుడీషియల్ రిమాండ్...

పింఛన్లు ఇంటికే పంపిణీ చేయాలి : చంద్రబాబు

ఉచితాలను వ్యతిరేకించే టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్ద కష్టమే వచ్చిపడింది. గడచిన నాలుగు సంవత్సరాల 9 నెలలుగా రాష్ట్రంలో 55 లక్షల మందికి ఇంటికే పింఛన్లు అందిస్తున్నారు....

అసలు ఏమిటీ కచ్చత్తీవు దీవి గొడవ?

What is Katchatheevu controversy? కచ్చత్తీవు దీవి గురించి మోదీ వ్యాఖ్యలకు కొనసాగింపుగా, విదేశాంగశాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మరో దిగ్భ్రాంతికర విషయాన్ని వెల్లడించారు. ‘కచ్చత్తీవు...

శ్రీరామనవమి ఉత్సవాలు : రోజంతా అయోధ్య రాముడి దర్శనం…!

శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య బాలరాముడి దర్శనానికి మూడురోజుల పాటు రోజంతా అనుమతించాలని కొందరు కోరుతున్నారు. అయితే ఏ సంప్రదాయంలోనూ రోజంతా దర్శనానికి అనుమతించే ఆచారం లేదని సాధువులు...

ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడులు : పదుల సంఖ్యలో మృతులు!

ఇజ్రాయెల్ వైమానిక దాడులు మరింత పెంచింది. లెబనాన్ భూభాగంపై శనివారం భీకర దాడులు చేసిన ఇజ్రాయెల్ తాజాగా సిరియాలోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయంపై వైమానిక దాడులు చేసింది....

ఏపీ కాంగ్రెస్ జాబితా సిద్ధం : విడుదలే తరువాయి

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీలో పోటీ చేసే 117 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల అభ్యర్థులను దాదాపు ఖరారు చేశారు. అయితే వారి...

కేజ్రీవాల్‌కు జైల్లో ఆ మూడు పుస్తకాలు కావాలట…

మద్యం పాలసీని కొందరికి అనుకూలంగా మలచిన కేసులో జ్యుడీషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోర్టులో కొన్ని అభ్యర్థనలు చేశారు. ఆయన పెట్టుకున్న...

అమెరికాలో రోడ్డు ప్రమాదం : చిన్నారి సహా తెలుగు మహిళ మృతి

అమెరికాలో గత ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన గీతాంజలి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. చికిత్స పొందుతూ ఆమె సోమవారం రాత్రి మరణించారు. ఎన్టీఆర్...

బీజేపీ ఎంపీ అభ్యర్థి మైసూరు మహారాజు ఆస్తులు ఎంతంటే?

మైసూర్ మహారాజు అనగానే వేల కోట్ల ఆస్తులుంటాయని అందరూ భావిస్తారు. కానీ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మైసూరు ఎంపీ అభ్యర్థి, మహారాజ సంస్థానం వంశస్తుడైన యదువీర్ కృష్ణదత్త...

భద్రాద్రి రాములోరి తలంబ్రాలు నేరుగా ఇంటికే కావాలా ఇలా చేయండి

భద్రాద్రి రాములోరి కళ్యాణం సమీపిస్తోన్న వేళ, స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ఉపయోగించిన తలంబ్రాలను నేరుగా భక్తుల ఇంటికే పంపేందుకు తెలంగాణ ఆర్టీసీ, పోస్టల్ శాఖ ఏర్పాట్లు...

తెలుగు ప్రజలకు శుభవార్త: హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా విమానాలు

Hyderabad to Ayodhya Direct Flight Services తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర విమానయాన శాఖ శుభవార్త చెప్పింది. జన్మభూమిలో నూతనంగా ప్రతిష్ఠితుడైన బాలరాముడి దర్శనం చేసుకోవాలనుకునే...

మత్తు సూదేసి బంగారం దోచుకున్న డాక్టర్

ప్రాణాలు నిలిపే డాక్టర్లకే మచ్చ తెచ్చాడు ఓ నీచుడు. ఏలూరు శివారు చొదిమెళ్లలో పోస్టాఫీసులో పనిచేసి రిటైర్డైన ఉద్యోగి మల్లేశ్వరరావుకు ఓ ఎంబీబీఎస్ డాక్టర్ మత్తు మందు...

తిరుమలలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, బ్రేక్ దర్శనాలు రద్దు

Koyil Alwar Tirumanjanam in Tirumala tomorrow తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం 81,224 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 24,093 మంది తలనీలాలు...

గౌహతి విమానాశ్రయంలో కుప్పకూలిన పైకప్పు

Airport Ceiling Crashed ఏప్రిల్ రాకముందే దక్షిణ భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. నడివేసివి రాకముందే తెలుగు రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉక్కపోత,...

Page 8 of 49 1 7 8 9 49