ప్రతినిధి 2 మూవీ వచ్చేసింది
K Venkateswa... | 11:17 AM, Fri May 10, 2024
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం
K Venkateswa... | 11:09 AM, Fri May 10, 2024
భారత్ లో తగ్గిన హిందూ జనాభా, పొరుగుదేశాల్లో మాత్రం మరోలా...?
T Ramesh | 11:03 AM, Fri May 10, 2024
తంబళ్ళపల్లెలో ఏ ఫ్యాక్షన్కి జయం?
P Phaneendra | 10:51 AM, Fri May 10, 2024
రాయచోటి గడీ శ్రీకాంత్దేనా?
P Phaneendra | 10:34 AM, Fri May 10, 2024
కోడూరులో ఎవరి రైలుకి గ్రీన్సిగ్నల్?
P Phaneendra | 10:28 AM, Fri May 10, 2024
రాజంపేట అసెంబ్లీలో రాజెవరు?
P Phaneendra | 10:16 AM, Fri May 10, 2024
అధికారంలోకి వస్తే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు : సీఎం జగన్మోహన్రెడ్డి
K Venkateswa... | 10:16 AM, Fri May 10, 2024
నౌకలో బందీలుగా ఉన్న ఐదుగురు భారతీయులను విడిచిపెట్టిన ఇరాన్
K Venkateswa... | 09:42 AM, Fri May 10, 2024
హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
P Phaneendra | 17:55 PM, Thu May 09, 2024
డీఎల్ డీల్ తో మైదుకూరు లెక్కలు మారేనా
T Ramesh | 17:39 PM, Thu May 09, 2024
రాజమండ్రి రూరల్లో గోరంట్ల హ్యాట్రిక్ కొట్టేనా?
Rajahmundry Rural Assembly Constituency Profile
రాజమండ్రి రూరల్ 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో
ఏర్పడిన స్థానం. ఆ నియోజకవర్గంలో కడియం, రాజమండ్రి రూరల్ అనే రెండు మండలాలతో పాటు రాజమండ్రి
మునిసిపల్ కార్పొరేషన్లోని కొన్ని వార్డులు ఉన్నాయి.
1962లో కోరుకొండ నియోజకవర్గంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత కడియం నియోజకవర్గంగా మారింది. 1967, 1972 ఎన్నికల్లో కడియం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా కాంగ్రెస్ ఖాతాలో పడింది. 1978 నుంచీ జనరల్ స్థానంగా మారింది. ఆ ఎన్నికల్లో జనతా పార్టీ గెలిచింది. 1983, 1985 ఎన్నికల్లో టిడిపి హవా నడిచింది. 1989లో జక్కంపూడి రామమోహనరావు ఇండిపెండెంట్ అభ్యర్ధిగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరినప్పటికీ 1994లో టిడిపి అభ్యర్ధి వడ్డి వీరభద్రరావు చేతిలో ఓటమి తప్పలేదు. 1999, 2004లో మాత్రం జక్కంపూడి రెండుసార్లూ గెలుపు దక్కించుకున్నారు.
2008లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో కడియం రద్దై రాజమండ్రి రూరల్ కొత్త నియోజకవర్గం ఏర్పడింది. 2009లో టిడిపి అభ్యర్ధి చందన రమేష్ ప్రజారాజ్యం అభ్యర్ధి స్వామినాయుడును ఓడించారు. 2014లో టిడిపి తమ రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని రూరల్కు పంపించింది. ఆయన వైఎస్ఆర్సిపి అభ్యర్ధి ఆకుల వీర్రాజు మీద విజయం సాధించారు. 2019లో కూడా గోరంట్ల వెర్సెస్ ఆకుల పోరులో టిడిపియే గెలిచింది.
2024 ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి గోరంట్లకు సీటు దక్కుతుందా లేదా అన్న అనుమానాలుండేవి. జనసేన పార్టీకి చెందిన కందుల దుర్గేష్కు రాజమండ్రి రూరల్ టికెట్ దక్కుతుందని భావించారు. అయితే అనూహ్యంగా చంద్రబాబు నాయుడు మళ్ళీ గోరంట్లకే సీటిచ్చారు. ఇక వైఎస్ఆర్సిపి తమ అభ్యర్ధిని మార్చింది. రామచంద్రాపురం నుంచి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణను మోహరించింది. ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా బాలేపల్లి మురళీధర్ నిలబడ్డారు.
Trending Tag
భద్రాద్రి రాములోరి తలంబ్రాలు నేరుగా ఇంటికే కావాలా ఇలా చేయండి
హోదా వద్దు ప్యాకేజీనే కావాలని చంద్రబాబే అడిగారు : పురందరేశ్వరి
ఉగాది శోభ : ఆలయాలకు పోటెత్తిన భక్తులు, పుణ్యక్షేత్రాల్లో పంచాంగ శ్రవణం
దూరదర్శన్ లో ‘ది కేరళ స్టోరీ’, రెచ్చగొట్టే చర్యంటూ కమ్యూనిస్టులు అక్కసు...!
తిరుమలలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, బ్రేక్ దర్శనాలు రద్దు
బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న ఒంటిమిట్ట.. భద్రాద్రిలో పసుపు దంచుడు, తలంబ్రాల పనులు
మహాశివరాత్రి సంబరాలు: ఆదిదంపతుల కళ్యాణంతో పరవశించిన శ్రీగిరి
శ్రీనివాసమంగాపురంలో రథోత్సవం, కపిలతీర్థంలో కల్పవృక్ష సేవ
ఇంద్రకీలాద్రి పై శివరాత్రి శోభ: మార్చి8న కళ్యాణం, 9న రథోత్సవం
గ్రంథాలయ ఉద్యమకర్త గాడిచెర్ల హరి సర్వోత్తమరావు
బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో ఆర్జిత సేవలు రద్దు
తెల్లదొరలను ఎదిరించిన తొలితరం వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
మెగా డీఎస్సీ కోసం ‘చలో సెక్రటేరియట్’... పోలీసుల అదుపులో పీసీసీ చీఫ్ షర్మిల
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, ఏప్రిల్ 7న ఫలితాలు..!