నౌకలో బందీలుగా ఉన్న ఐదుగురు భారతీయులను విడిచిపెట్టిన ఇరాన్
K Venkateswa... | 09:42 AM, Fri May 10, 2024
హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
P Phaneendra | 17:55 PM, Thu May 09, 2024
డీఎల్ డీల్ తో మైదుకూరు లెక్కలు మారేనా
T Ramesh | 17:39 PM, Thu May 09, 2024
ప్రొద్దుటూరు లో గురుశిష్యుల మధ్య పోటీ
T Ramesh | 16:41 PM, Thu May 09, 2024
సందీప్ కిషన్ కొత్త సినిమా ‘మాయా వన్’ టీజర్ విడుదల అయింది
P Phaneendra | 16:31 PM, Thu May 09, 2024
మన ప్రధానమంత్రులు : మన్మోహన్ సింగ్ - 1
P Phaneendra | 16:15 PM, Thu May 09, 2024
జమ్మలమడుగులో కమలం వికసిస్తుందా...?
T Ramesh | 16:09 PM, Thu May 09, 2024
కమలాపురం ఎవరి పక్షం...?
T Ramesh | 15:27 PM, Thu May 09, 2024
పులివెందులలో తిరుగులేని వైఎస్ ఫ్యామిలీ
T Ramesh | 14:58 PM, Thu May 09, 2024
కడప అసెంబ్లీలో జోరు ఎవరిది...?
T Ramesh | 13:30 PM, Thu May 09, 2024
బద్వేలు- 2024 ఎవరిది...?
T Ramesh | 13:19 PM, Thu May 09, 2024
కేంద్ర నిధులను దారి మళ్ళించిన వైసీపీ ప్రభుత్వం : కేంద్రమంత్రి పీయూష్ గోయల్
వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించడంతో పాటు రైతులు, శ్రామికులు, యువత సంక్షేమాన్ని పట్టించుకోలేదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఇసుక, ల్యాండ్, లిక్కర్ మాఫియా పేరిట కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన పీయూష్ గోయల్, అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఎన్డీయే కూటమి తరఫున ఉమ్మడి మేనిఫెస్టో, రాజకీయ ప్రచారం తదితర అంశాలపై సమాలోచనలు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన పీయూష్ గోయల్, ప్రధాని ఆవాస్ యోజన కింద 23 లక్షల ఇళ్ళను మోదీ. ఏపీకి కేటాయించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 3.5 లక్షల ఇళ్ళనే నిర్మాణం చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన వేల కోట్ల నిధులను వైసీపీ ప్రభుత్వం దారిమళ్ళించిందని తీవ్ర ఆరోపణలు చేశారు. అనేక ప్రాజెక్టులలో వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని విమర్శించారు.
రైల్వే ప్రాజక్టులకు అవసరమైన భూములను జగన్ ప్రభుత్వం కేటాయించలేదన్న కేంద్రమంత్రి, ఎన్డీయే కూటమి విజయం సాధిస్తే విశాఖ రైల్వే జోన్ సాకారమవుతుందన్నారు. ఏపీలో కూటమి విజయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఎన్నో సహజవనరులు ఉన్నాయని పీయూష్ గోయల్ తెలిపారు.
Trending Tag
భద్రాద్రి రాములోరి తలంబ్రాలు నేరుగా ఇంటికే కావాలా ఇలా చేయండి
హోదా వద్దు ప్యాకేజీనే కావాలని చంద్రబాబే అడిగారు : పురందరేశ్వరి
ఉగాది శోభ : ఆలయాలకు పోటెత్తిన భక్తులు, పుణ్యక్షేత్రాల్లో పంచాంగ శ్రవణం
దూరదర్శన్ లో ‘ది కేరళ స్టోరీ’, రెచ్చగొట్టే చర్యంటూ కమ్యూనిస్టులు అక్కసు...!
తిరుమలలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, బ్రేక్ దర్శనాలు రద్దు
బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న ఒంటిమిట్ట.. భద్రాద్రిలో పసుపు దంచుడు, తలంబ్రాల పనులు
మహాశివరాత్రి సంబరాలు: ఆదిదంపతుల కళ్యాణంతో పరవశించిన శ్రీగిరి
శ్రీనివాసమంగాపురంలో రథోత్సవం, కపిలతీర్థంలో కల్పవృక్ష సేవ
ఇంద్రకీలాద్రి పై శివరాత్రి శోభ: మార్చి8న కళ్యాణం, 9న రథోత్సవం
గ్రంథాలయ ఉద్యమకర్త గాడిచెర్ల హరి సర్వోత్తమరావు
బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో ఆర్జిత సేవలు రద్దు
తెల్లదొరలను ఎదిరించిన తొలితరం వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
మెగా డీఎస్సీ కోసం ‘చలో సెక్రటేరియట్’... పోలీసుల అదుపులో పీసీసీ చీఫ్ షర్మిల
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, ఏప్రిల్ 7న ఫలితాలు..!