హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
P Phaneendra | 17:55 PM, Thu May 09, 2024
డీఎల్ డీల్ తో మైదుకూరు లెక్కలు మారేనా
T Ramesh | 17:39 PM, Thu May 09, 2024
ప్రొద్దుటూరు లో గురుశిష్యుల మధ్య పోటీ
T Ramesh | 16:41 PM, Thu May 09, 2024
సందీప్ కిషన్ కొత్త సినిమా ‘మాయా వన్’ టీజర్ విడుదల అయింది
P Phaneendra | 16:31 PM, Thu May 09, 2024
మన ప్రధానమంత్రులు : మన్మోహన్ సింగ్ - 1
P Phaneendra | 16:15 PM, Thu May 09, 2024
జమ్మలమడుగులో కమలం వికసిస్తుందా...?
T Ramesh | 16:09 PM, Thu May 09, 2024
కమలాపురం ఎవరి పక్షం...?
T Ramesh | 15:27 PM, Thu May 09, 2024
పులివెందులలో తిరుగులేని వైఎస్ ఫ్యామిలీ
T Ramesh | 14:58 PM, Thu May 09, 2024
కడప అసెంబ్లీలో జోరు ఎవరిది...?
T Ramesh | 13:30 PM, Thu May 09, 2024
బద్వేలు- 2024 ఎవరిది...?
T Ramesh | 13:19 PM, Thu May 09, 2024
లోక్ సభ సమరం : కడప గడపలో రక్తసంబంధీకుల మధ్య ఆధిపత్య పోరు
T Ramesh | 13:09 PM, Thu May 09, 2024
రెండు పేజీలతో YSRCP మేనిఫెస్టో విడుదల, 9 ముఖ్య హామీలు
వైసీపీ మేనిపెస్టోను సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. తాడేపల్లి లో వైసీపీ మేనిఫెస్టో-2024 ను చదివి వినిపించిన సీఎం జగన్, రెండు విడతల్లో సామాజిక పింఛనను రూ.3,500 దాకా పెంచుతామని వాగ్దానం చేశారు. అమ్మ ఒడి, విద్యాకానుక, మహిళలకు వైఎస్సార్ చేయూత పథకాలు కొనసాగిస్తామన్న జగన్ , వైఎస్సార్ చేయూత సాయాన్ని రూ.75 వేల నుంచి రూ. లక్షా 50 వేలకు పెంచుతామన్నారు.
అమ్మఒడి పథకాన్ని రెండువేలు పెంచి లబ్ధిదారులకు 17వేలు అందజేస్తామన్నారు. తల్లుల చేతికి రూ.15 వేలు అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరిస్తామన్న జగన్ , వైఎస్సార్ కాపు నేస్తం పథక సాయాన్ని 60 వేల నుంచి లక్షా 20వేలకు పెంచి నాలుగు దఫాల్లో అందజేస్తామన్నారు. ఈబీసీ నేస్తం కింద అందజేసే నగదు సాయాన్ని కూడా 45 వేల నుంచి లక్షా 5 వేల రూపాయలకు పెంచుతామన్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల రుణం అందజేస్తామన్నారు. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కొనసాగింపుతో పాటు అర్హుకు ఇళ్ల పట్టాల అందజేస్తామన్నారు.
గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలాంటి సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ప్రజలకు తోడుగా ఉన్నామన్నారు. కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా సంక్షేమం అమలు చేశామని చెప్పారు. మాట్లాడితే చంద్రబాబు సంపద సృష్టిస్తానంటారన్న జగన్, చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ప్రతీ ఏడాదిలోనూ రెవెన్యూ లోటే కనిపించిందన్నారు.
Trending Tag
భద్రాద్రి రాములోరి తలంబ్రాలు నేరుగా ఇంటికే కావాలా ఇలా చేయండి
హోదా వద్దు ప్యాకేజీనే కావాలని చంద్రబాబే అడిగారు : పురందరేశ్వరి
ఉగాది శోభ : ఆలయాలకు పోటెత్తిన భక్తులు, పుణ్యక్షేత్రాల్లో పంచాంగ శ్రవణం
దూరదర్శన్ లో ‘ది కేరళ స్టోరీ’, రెచ్చగొట్టే చర్యంటూ కమ్యూనిస్టులు అక్కసు...!
తిరుమలలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, బ్రేక్ దర్శనాలు రద్దు
బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న ఒంటిమిట్ట.. భద్రాద్రిలో పసుపు దంచుడు, తలంబ్రాల పనులు
మహాశివరాత్రి సంబరాలు: ఆదిదంపతుల కళ్యాణంతో పరవశించిన శ్రీగిరి
శ్రీనివాసమంగాపురంలో రథోత్సవం, కపిలతీర్థంలో కల్పవృక్ష సేవ
ఇంద్రకీలాద్రి పై శివరాత్రి శోభ: మార్చి8న కళ్యాణం, 9న రథోత్సవం
గ్రంథాలయ ఉద్యమకర్త గాడిచెర్ల హరి సర్వోత్తమరావు
బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో ఆర్జిత సేవలు రద్దు
తెల్లదొరలను ఎదిరించిన తొలితరం వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
మెగా డీఎస్సీ కోసం ‘చలో సెక్రటేరియట్’... పోలీసుల అదుపులో పీసీసీ చీఫ్ షర్మిల
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, ఏప్రిల్ 7న ఫలితాలు..!