కాంగ్రెస్ అధ్యక్షుడి ఆరోపణలపై ఈసీ మండిపాటు, హెచ్చరిక
P Phaneendra | 18:09 PM, Fri May 10, 2024
2024లో వెంకటగిరి సంస్థానాధీశుడు...?
T Ramesh | 17:58 PM, Fri May 10, 2024
సూళ్లూరుపేట రాజకీయం: చెంగాళమ్మ తల్లీ దీవించమ్మా
T Ramesh | 17:47 PM, Fri May 10, 2024
గూడూరు లో ఏ పార్టీది పైచేయి
T Ramesh | 17:37 PM, Fri May 10, 2024
మన ప్రధానమంత్రులు : మన్మోహన్ సింగ్ - 2
P Phaneendra | 16:46 PM, Fri May 10, 2024
K Venkateswa... | 15:55 PM, Fri May 10, 2024
సర్వేపల్లిలో గెలుపు అంత ఈజీ కాదు....!
T Ramesh | 15:27 PM, Fri May 10, 2024
సత్యవేడులో సత్తా చాటెదెవరు...?
T Ramesh | 14:45 PM, Fri May 10, 2024
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్
K Venkateswa... | 14:42 PM, Fri May 10, 2024
విజయలక్ష్మీ వరించెదెవరిని శ్రీకాళహస్తీశ్వరా
T Ramesh | 14:40 PM, Fri May 10, 2024
తిరుపతిలో గెలిచే మారాజు ఎవరో... ?
T Ramesh | 14:29 PM, Fri May 10, 2024
ఓటు ప్రాధాన్యంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు
ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు ప్రతీ జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఓటరు అవగాహన కోసం లెట్స్ ఓట్ సంస్థ, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా 3కే వాక్ నిర్వహించారు.
మొదటిసారి ఓటు హక్కు పొందిన యువతకు పోలింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యాన్ని వివరించారు. త్రీకే రన్ లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ డూడీ పాల్గొన్నారు.
రాష్ట్రంలో 18 నుంచి 19 సంవత్సరాలు వయస్సు ఉన్న యువ ఓటర్లు గత ఏడాది జాబితా ప్రకారం చాలా తక్కువుగా 2.5 లక్షలు మంది మాత్రమే ఉన్నారని సీఈవో ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. జిల్లా యంత్రాంగాలు, స్వచ్ఛంద సేవా సంస్థల కృషితో ప్రస్తుతం యువ ఓటర్లు 10.3 లక్షలకు పైగా పెరిగారని వివరించారు. రాష్ట్రంలో గత ఎన్నికలో 79 శాతం ఓటింగ్ నమోదైందని, ఈ సారి 83 శాతానికి పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయటానికి మే 13 న యవ ఓటర్లతో పాటు అర్హులైన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.
పట్టణ ప్రాంతాల్లోను ఓటింగ్ శాతంను పెంచటానికి అనేక ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు ఓటు హక్కు వినియోగించుకునేలా వారు నివసిస్తున్న ప్రాంతాల్లోని వెల్పేర్ అసోసియేషన్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేలా ఓటింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు ప్రకటించటం జరిగిందన్నారు.
Trending Tag
భద్రాద్రి రాములోరి తలంబ్రాలు నేరుగా ఇంటికే కావాలా ఇలా చేయండి
హోదా వద్దు ప్యాకేజీనే కావాలని చంద్రబాబే అడిగారు : పురందరేశ్వరి
ఉగాది శోభ : ఆలయాలకు పోటెత్తిన భక్తులు, పుణ్యక్షేత్రాల్లో పంచాంగ శ్రవణం
దూరదర్శన్ లో ‘ది కేరళ స్టోరీ’, రెచ్చగొట్టే చర్యంటూ కమ్యూనిస్టులు అక్కసు...!
తిరుమలలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, బ్రేక్ దర్శనాలు రద్దు
బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న ఒంటిమిట్ట.. భద్రాద్రిలో పసుపు దంచుడు, తలంబ్రాల పనులు
మహాశివరాత్రి సంబరాలు: ఆదిదంపతుల కళ్యాణంతో పరవశించిన శ్రీగిరి
శ్రీనివాసమంగాపురంలో రథోత్సవం, కపిలతీర్థంలో కల్పవృక్ష సేవ
ఇంద్రకీలాద్రి పై శివరాత్రి శోభ: మార్చి8న కళ్యాణం, 9న రథోత్సవం
గ్రంథాలయ ఉద్యమకర్త గాడిచెర్ల హరి సర్వోత్తమరావు
బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో ఆర్జిత సేవలు రద్దు
తెల్లదొరలను ఎదిరించిన తొలితరం వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
మెగా డీఎస్సీ కోసం ‘చలో సెక్రటేరియట్’... పోలీసుల అదుపులో పీసీసీ చీఫ్ షర్మిల
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, ఏప్రిల్ 7న ఫలితాలు..!