ఉరవకొండ ఎవరి హస్తగతం అవుతుంది...?
T Ramesh | 17:00 PM, Tue May 07, 2024
రాయదుర్గం పీఠం శ్రీనివాసుడిదా, గోవిందుడిదా...?
T Ramesh | 16:32 PM, Tue May 07, 2024
అనంతపురం లోక్ సభ లో ‘నారాయణ వెర్సెస్ నారాయణ’
T Ramesh | 15:30 PM, Tue May 07, 2024
మన ప్రధానమంత్రులు : పీవీ నరసింహారావు
P Phaneendra | 15:05 PM, Tue May 07, 2024
డోన్లో అందరూ డాన్లే : గెలిచేది ఎవరు?
K Venkateswa... | 14:18 PM, Tue May 07, 2024
పాణ్యంలో అందరూ పెద్దలే : గెలిచేది ఎవరు?
K Venkateswa... | 14:09 PM, Tue May 07, 2024
బనగానపల్లి ప్రజాతీర్పు ఎవరి వైపు?
K Venkateswa... | 14:03 PM, Tue May 07, 2024
నంద్యాల : వైసీపీ నిలుపుకుంటుందా? టీడీపీ గెలుచుకుంటుందా?
K Venkateswa... | 13:59 PM, Tue May 07, 2024
శ్రీశైలం మల్లన్న ఎవరిని కరుణిస్తారు?
K Venkateswa... | 13:41 PM, Tue May 07, 2024
రఫా క్రాసింగ్ ను ఆధీనంలోకి తీసుకున్న ఇజ్రాయెల్
T Ramesh | 13:39 PM, Tue May 07, 2024
ఆళ్లగడ్డ : ఎవరి అడ్డా
K Venkateswa... | 13:35 PM, Tue May 07, 2024
మండపేటలో వేగుళ్ళ డబుల్ హ్యాట్రిక్ మొదలవుతుందా?
Mandapeta Assembly Constituency Profile
మండపేట నియోజకవర్గం 2008లో ఏర్పడింది. మొదట్లో అంటే
1952 ఎన్నికలకు ముందు పామర్రు నియోజకవర్గం ఉండేది. 1978నాటికి దాన్ని ఆలమూరు
స్థానంగా మార్చారు.
మండపేట నియోజకవర్గం పరిధిలో మూడు మండలాలు ఉన్నాయి. అవి మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం.
పామర్రు నియోజకవర్గంగా ఉన్నప్పుడు అంటే 1952 నుంచి 1972 వరకూ కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. 1967లో మాత్రం స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు. 1978లో ఆలమూరు నియోజకవర్గంలో మొదటిసారి పోటీలో కాంగ్రెస్ విజయం సాధించింది, తర్వాత 1983, 1985లో తెలుగుదేశం విజయం సాధించింది. 1989లో కాంగ్రెస్ ఉనికి చాటుకుంది. 1994, 1999 ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు సొంతం చేసుకుంది. 2004లో కాంగ్రెస్ గెలిచింది. మళ్ళీ 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది.
రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన మొదటి ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున జి వెంకటస్వామినాయుడు తలపడ్డారు. ఆ ఎన్నికల్లో జోగేశ్వరరావు గెలిచారు. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి జోగేశ్వరరావు, వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ తలపడ్డారు. అప్పుడు కూడా జోగేశ్వరరావు గెలిచి హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నారు.
ఇప్పుడు 2024లో వైఎస్ఆర్సిపి నుంచి తోట త్రిమూర్తులు పోటీ చేస్తున్నారు. ఎన్డిఎ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధిగా వేగుళ్ళ జోగేశ్వరరావు నిలబడ్డారు. రెండో హ్యాట్రిక్ ప్రారంభించాలని ఉత్సాహంగా ఉన్నారు. మరోవైపు ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా కామన ప్రభాకరరావు బరిలోకి దిగారు.
Trending Tag
నంద్యాల : వైసీపీ నిలుపుకుంటుందా? టీడీపీ గెలుచుకుంటుందా?
భారతీయ ముస్లింలు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలి: మోదీ
రాజమహేద్రవరంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్ దౌర్హరాలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
తెలంగాణ జహీరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రఫా క్రాసింగ్ ను ఆధీనంలోకి తీసుకున్న ఇజ్రాయెల్
రాకెట్ లో సాంకేతిక లోపం, స్పేస్ జర్నీకి బ్రేక్
నిజ్జర్ హత్యలో అనుమానితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
నిజ్జర్ హత్య కేసులో అరెస్టైన వారికి పాక్ ఐఎస్ఐతో లింకులు
‘ముందు రాయబరేలిలో గెలవండి రాహుల్’... కాస్పరోవ్ వివరణ
నిజ్జర్ హత్యలో అనుమానితులంటూ ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసిన కెనడా
UAE ను మళ్ళీ ముంచెత్తిన వానలు
పాలస్తీనా అనుకూలవాదుల నినాదాలతో రణరంగంగా మారిన కొలంబియా యూనివర్సిటీ
ఇజ్రాయెల్ –పాలస్తీనా యుద్ధంపై మరోసారి స్పందించిన భారత్
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
నంద్యాల : వైసీపీ నిలుపుకుంటుందా? టీడీపీ గెలుచుకుంటుందా?