అయోధ్యలో వేసవి వసతి కేంద్రాలు, మినీ ఆస్పత్రి
T Ramesh | 12:01 PM, Sat May 04, 2024
‘ముందు రాయబరేలిలో గెలవండి రాహుల్’... కాస్పరోవ్ వివరణ
T Ramesh | 11:31 AM, Sat May 04, 2024
నిప్పుల కుంపటిలా ఆంధ్రప్రదేశ్: 59 మండలాల్లో తీవ్ర వడగాలులు
T Ramesh | 10:56 AM, Sat May 04, 2024
పెళ్లైన నెలకే బావను లేపేశారు
K Venkateswa... | 10:42 AM, Sat May 04, 2024
జూన్ 1 నుంచి తిరుమలలో హనుమత్ జయంతి ఉత్సవాలు
T Ramesh | 10:12 AM, Sat May 04, 2024
నిజ్జర్ హత్యలో అనుమానితులంటూ ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసిన కెనడా
K Venkateswa... | 09:47 AM, Sat May 04, 2024
నేపాల్ కరెన్సీ నోటుపై భారత భూభాగాలు
K Venkateswa... | 09:26 AM, Sat May 04, 2024
జార్ఖండ్ పలాములో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
K Venkateswa... | 09:12 AM, Sat May 04, 2024
నరసరావుపేటలో కృష్ణరాయల కీర్తి నిలిచేనా?
P Phaneendra | 07:22 AM, Sat May 04, 2024
మాచర్లలో పిన్నెల్లి ఐదోసారీ గెలుస్తారా?
P Phaneendra | 06:25 AM, Sat May 04, 2024
గురజాల గల్లీల్లో ఢీ అంటే ఢీ
P Phaneendra | 06:11 AM, Sat May 04, 2024
నర్సీపట్నంలో అధికార విపక్షాల మధ్య హోరాహోరీ
Narsipatnam Assembly Constituency Profile
అనకాపల్లి జిల్లాలో ఒకే ఒక మేజర్ ప్రాజెక్టు తాండవ రిజర్వాయర్ ఉన్న నియోజకవర్గం నర్సీపట్నం. ఈ నియోజకవర్గం 1955లో ఏర్పాటయింది. నర్సీపట్నం అసెంబ్లీ స్థానంలో నాలుగు మండలాలు ఉన్నాయి. అవి నాతవరం, గొలుగొండ, నర్సీపట్నం, మాకవరపాలెం.
మొదట్లో కాంగ్రెస్ ఆధిక్యం ఉన్న నర్సీపట్నంలో క్రమంగా తెలుగుదేశం జెండా పాతింది. ఆ పరిస్థితి గత ఎన్నికల్లో మారి వైఎస్ఆర్సిపి గెలిచింది. రాబోయే ఎన్నికల్లో టిడిపి తన ఆధిక్యం నిలబెట్టుకుంటుందా లేక వైసీపీ రెండోసారీ జెండా ఎగరేస్తుందా అన్నది చూడాలి.
నర్సీపట్నం నియోజకవర్గంలో 1955లో కాంగ్రెస్ గెలిచింది. 1962లో ఒకసారి స్వతంత్ర పార్టీ గెలిచింది, ఆ తర్వాత వరుసగా మూడుసార్లు అంటే 1967, 1972, 1978లో కాంగ్రెస్ హవా కొనసాగింది. 1983, 1985లో తెలుగుదేశం అభ్యర్ధిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు గెలిచాడు. 1989లోనూ, 2009లోనూ కాంగ్రెస్ వారే గెలిచారు. 1994, 1996, 1999, 2004, 2014 ఇలా తెలుగుదేశం గెలిచిన ప్రతీసారీ ఆ పోటీలో నీదే గెలుపు.
2009లో కాంగ్రెస్ అభ్యర్ధి బోలెం ముత్యాల పాప, తెలుగుదేశం ప్రత్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు పోటీపడగా కాంగ్రెసే విజయం సాధించింది. 2014లో అయ్యన్న ప్రాత్యుడు వైఎస్ఆర్సిపి అభ్యర్ధి పెట్ల ఉమాశంకర్ గణేష్ మీద 2338 ఓట్ల తేడాతో గెలిచారు. 2019లో వారే అభ్యర్ధులు, ఫలితాలే తారుమారయ్యాయి. పెట్ల ఉమాశంకర్ గణేష్ అయ్యన్నపాత్రుడిపై సుమారు 24వేల ఓట్ల తేడాతో గెలిచారు.
2024లో మళ్ళీ పాత ప్రత్యర్ధులే పోటీ పడుతున్నారు. అధికార వైఎస్ఆర్సిపి తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, తెలుగుదేశం తరఫున ఇండీ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధి రుత్తల శ్రీరామమూర్తి కూడా పోటీలో ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే పెట్ల ఉమాశంకర్ గణేష్, ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడే.
Trending Tag
నిజ్జర్ హత్యలో అనుమానితులంటూ ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసిన కెనడా
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
తెలంగాణ జహీరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం లైవ్
నిజ్జర్ హత్యలో అనుమానితులంటూ ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసిన కెనడా
‘ముందు రాయబరేలిలో గెలవండి రాహుల్’... కాస్పరోవ్ వివరణ
నిజ్జర్ హత్యలో అనుమానితులంటూ ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసిన కెనడా
UAE ను మళ్ళీ ముంచెత్తిన వానలు
పాలస్తీనా అనుకూలవాదుల నినాదాలతో రణరంగంగా మారిన కొలంబియా యూనివర్సిటీ
ఇజ్రాయెల్ –పాలస్తీనా యుద్ధంపై మరోసారి స్పందించిన భారత్
చైనాలో కుంగిన నేషనల్ హైవే, 19 మంది మృతి
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండాలు
మహారాష్ట్ర నుంచి ఉల్లి ఎగుమతులకు కేంద్రం అనుమతి
అమెరికాలో టోర్నడోల బీభత్సం
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు