పెదకూరపాడులోనంబూరి వెర్సెస్ భాష్యం టైట్ ఫైట్
P Phaneendra | 17:17 PM, Fri May 03, 2024
లాభాల స్వీకరణతో భారీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు
K Venkateswa... | 16:24 PM, Fri May 03, 2024
తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజులు వడగాలులే.. బెంగళూరులో వర్షం
T Ramesh | 16:23 PM, Fri May 03, 2024
ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై భిన్నాభిప్రాయాలు...?
T Ramesh | 16:07 PM, Fri May 03, 2024
మన ప్రధానమంత్రులు : ఇందిరాగాంధీ : 1
P Phaneendra | 15:45 PM, Fri May 03, 2024
మచిలీపట్నం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి పేర్ని కిట్టుపై మర్డర్ కేసు
K Venkateswa... | 15:32 PM, Fri May 03, 2024
డరో మత్...భాగో మత్: రాయబరేలీలో రాహుల్ పోటీ పై సెటైర్లు
T Ramesh | 13:50 PM, Fri May 03, 2024
హెచ్డి రేవణ్ణ, ప్రజ్వల్పై అత్యాచారం, కిడ్నాప్ కేసులు నమోదు
K Venkateswa... | 13:45 PM, Fri May 03, 2024
వివేకా హత్య కేసు : వైఎస్ అవినాష్రెడ్డి బెయిల్ రద్దుకు హైకోర్టు తిరస్కరణ
K Venkateswa... | 13:00 PM, Fri May 03, 2024
మరోసారి సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
T Ramesh | 12:57 PM, Fri May 03, 2024
లోక్సభలో మన స్థానాలు : విజయవాడ
P Phaneendra | 11:37 AM, Fri May 03, 2024
ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై భిన్నాభిప్రాయాలు...?
విశాఖ ఉత్తరాన కమలం మరోసారి వికసించేనా?
Visakhapatnam North Assembly Constituency Profile
విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం 2008లో ఏర్పడింది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ కొత్త అసెంబ్లీ స్థానాన్ని ఏర్పాటు చేసారు. ఆ తర్వాత మొదటి ఎన్నిక 2009లో జరిగింది.
ఈ నియోజకవర్గంలో విశాఖపట్నం అర్బన్ మండలంలోని కొన్ని భాగాలు, విశాఖ మునిసిపల్ కార్పొరేషన్లోని 12 వార్డులు ఉన్నాయి.
తొలినాళ్ళలో కణతి నియోజకవర్గంగా ఉన్నప్పుడు 1955, 1962 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. విశాఖ-2 నియోజకవర్గంగా ఏర్పడ్డాక 1967లో సిపిఎం నుంచి, 1972లో స్వతంత్ర అభ్యర్ధిగానూ పి సన్యాసిరావు గెలిచారు. 1978లో జనతాపార్టీ విజయం సాధించింది. 1983, 1985, 1994, 1999లో తెలుగుదేశం గెలిచింది. 1989లోనూ, ఆ తర్వాత 2004లోనూ, 2009లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది.
2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ వేవ్, బిజెపి-తెలుగుదేశం పొత్తులో భాగంగా ఈ స్థానం నుంచి పెన్మెత్స విష్ణుకుమార్ రాజు పోటీ చేసారు. ఆయన తన సమీప అభ్యర్ధి వైఎస్ఆర్సిపికి చెందిన చొక్కాకుల వెంకట్రావు మీద గెలిచారు.
2019 ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున గంటా శ్రీనివాసరావు పోటీ చేసారు. వైఎస్ఆర్సిపికి చెందిన ప్రత్యర్థి కమ్ముల కన్నపరాజు మీద గెలిచారు. అయితే రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి అధికారంలోకి రావడంతో ఆయన ప్రతిపక్షంలో సైతం స్తబ్ధంగా ఉండిపోయారు.
గంటా శ్రీనివాసరావు అధికార వైఎస్ఆర్సిపిలో చేరడానికి ప్రయత్నించారు కానీ విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్ ఆయన ప్రయత్నాలకు గండికొట్టారనే ప్రచారం ఉంది. ఆరేడు నెలల క్రితం వరకూ గంటా టిడిపిలో క్రియాశీలంగా లేకపోయినా, మొత్తం మీద టికెట్ సంపాదించుకున్నారు. అయితే, తాను కోరుకున్న భీమిలి నియోజకవర్గం నుంచే ఆయన పోటీ చేస్తున్నారు. ఆ క్రమంలో విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గాన్ని టిడిపి, తమ ఎన్డిఎ భాగస్వామ్య పక్షమైన బిజెపికి ఇచ్చేసింది. ఆ పార్టీ తరఫున విష్ణుకుమార్ రాజు మరోసారి బరిలోకి దిగుతున్నారు.
ఇక ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధి లక్కరాజు రామారావు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్, జైభారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు జెడి లక్ష్మీనారాయణ కూడా ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు.
Trending Tag
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
తెలంగాణ జహీరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం లైవ్
ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై భిన్నాభిప్రాయాలు...?
మచిలీపట్నం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి పేర్ని కిట్టుపై మర్డర్ కేసు
హెచ్డి రేవణ్ణ, ప్రజ్వల్పై అత్యాచారం, కిడ్నాప్ కేసులు నమోదు
వివేకా హత్య కేసు : వైఎస్ అవినాష్రెడ్డి బెయిల్ రద్దుకు హైకోర్టు తిరస్కరణ
ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై భిన్నాభిప్రాయాలు...?
మచిలీపట్నం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి పేర్ని కిట్టుపై మర్డర్ కేసు
పాలస్తీనా అనుకూలవాదుల నినాదాలతో రణరంగంగా మారిన కొలంబియా యూనివర్సిటీ
కేంద్ర మధ్యంతర బడ్జెట్పై ప్రత్యేక విశ్లేషణ
మంగళము కుసుమ సుకుమారునకు....
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
తేజస్లో మోదీ
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
రామమందిరం గురించి ప్రముఖ నాట్యకళాకారిణి సోనాల్ మాన్సింగ్
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధానికీ, కేరళ పేలుళ్ళకూ సంబంధం ఏంటి?
ఆసియా పారా గేమ్స్లో పాల్గొన్న భారత బృందాన్ని ప్రశంసిస్తున్న ప్రధానమంత్రి
ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై భిన్నాభిప్రాయాలు...?
విజయవాడ తూర్పు ‘గద్దె’ మీద రామ్మోహన్ హ్యాట్రిక్ సాధించేనా?