మార్కాపురం ఎవరికి వరం కానుంది?
K Venkateswa... | 14:05 PM, Sun May 05, 2024
కనిగిరిలో రెండోసారి గెలుపు ఎందుకంత కష్టం
K Venkateswa... | 14:00 PM, Sun May 05, 2024
గిద్దలూరులో వైసీపీ రికార్డు మెజారిటీ నిలుపుకుంటుందా?
K Venkateswa... | 13:54 PM, Sun May 05, 2024
ఒంగోలు లోక్సభ బరిలో గెలిచే గిత్త ఎవరు?
K Venkateswa... | 13:45 PM, Sun May 05, 2024
మనప్రధానమంత్రులు : ఇందిరా గాంధీ - 2
P Phaneendra | 13:27 PM, Sun May 05, 2024
ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు డీఎస్పీలపై ఈసీ బదిలీ వేటు
T Ramesh | 13:09 PM, Sun May 05, 2024
సంతనూతలపాడు బ్యాలెట్ వార్లో గెలిచేదెవరు...?
T Ramesh | 12:16 PM, Sun May 05, 2024
చీరాలలో త్రిముఖ పోటీ ఎవరికి లాభం...!
T Ramesh | 11:36 AM, Sun May 05, 2024
వైసీపీ VS టీడీపీ : అద్దంకి ఎవరి అడ్డా…?
T Ramesh | 10:49 AM, Sun May 05, 2024
పర్చూరు లో నెగ్గెదెవరు...?
T Ramesh | 10:02 AM, Sun May 05, 2024
నిజ్జర్ హత్య కేసులో అరెస్టైన వారికి పాక్ ఐఎస్ఐతో లింకులు
K Venkateswa... | 09:41 AM, Sun May 05, 2024
గిద్దలూరులో వైసీపీ రికార్డు మెజారిటీ నిలుపుకుంటుందా?
ప్రత్తిపాడులో పరిస్థితి ఎలా ఉంది?
Prattipadu Assembly Constituency Profile
ప్రత్తిపాడు నియోజకవర్గం 1951లో ఏర్పడింది. కాకినాడ
జిల్లాలో ఉన్న ఆ స్థానం పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి. అవి శంఖవరం, ప్రత్తిపాడు,
యేలేశ్వరం, రౌతులపూడి.
ప్రత్తిపాడులో మొదటి ఎన్నిక 1952లో జరిగింది. అపుడు, ఆ తర్వాత 1955లోనూ కాంగ్రెస్ అభ్యర్ధులు విజయం సాధించారు. 1962, 1967లో ముద్రగడ వీరరాఘవరావు స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచారు. 1972లో కాంగ్రెస్ తరఫున వరుపుల జోగిరాజు విజయం దక్కించుకున్నారు. ముద్రగడ వీరరాఘవరావు కుమారుడు ముద్రగడ పద్మనాభం 1978లో జనతాపార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. తర్వాత తెలుగుదేశంలో చేరిన పద్మనాభం, 1983, 1985ల్లో టీడీపీ టికెట్ మీద, 1989లో కాంగ్రెస్ అభ్యర్ధిగానూ గెలిచారు. 1994, 1999లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులే గెలుపొందారు. 2004లో కాంగ్రెస్, 2009లో టిడిపి విజయం సాధించాయి. రాష్ట్ర విభజన తర్వాత వైఎస్ఆర్సిపి అభ్యర్ధులను మార్చినా రెండుసార్లూ గెలవగలిగింది.
2014లో వైఎస్ఆర్సిపి అభ్యర్ధి వరపుల సుబ్బారావు సమీప ప్రత్యర్థి తెలుగుదేశానికి చెందిన పర్వత శ్రీసత్యనారాయణమూర్తిపై గెలిచారు. 2019లో వైఎస్ఆర్సిపి తరఫున పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ టిడిపి అభ్యర్ధి వరపుల రాజా మీద గెలిచారు.
ఈసారి 2024లో అధికార పక్షం తరఫున వరపుల సుబ్బారావు పోటీ చేస్తున్నారు. ఎన్డిఎ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధిగా వరపుల సత్యప్రభ బరిలోకి దిగుతున్నారు. ఆమె వరపుల రాజా సతీమణి. ఆయన గతేడాది మార్చిలో కన్నుమూయడంతో సత్యప్రభకు టిడిపి పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు ఆమెనే అభ్యర్ధిగా నిలబెట్టింది. ఇక ఇండీ కూటమి తరఫు నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎన్వివి సత్యనారాయణ పోటీ చేస్తున్నారు.
Trending Tag
ఉత్తరప్రదేశ్ దౌర్హరాలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
తెలంగాణ జహీరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
గిద్దలూరులో వైసీపీ రికార్డు మెజారిటీ నిలుపుకుంటుందా?
నిజ్జర్ హత్య కేసులో అరెస్టైన వారికి పాక్ ఐఎస్ఐతో లింకులు
నిధులివ్వలేదు, పోటీ చేయలేనంటూ తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి
గిద్దలూరులో వైసీపీ రికార్డు మెజారిటీ నిలుపుకుంటుందా?
గిద్దలూరులో వైసీపీ రికార్డు మెజారిటీ నిలుపుకుంటుందా?
నిజ్జర్ హత్య కేసులో అరెస్టైన వారికి పాక్ ఐఎస్ఐతో లింకులు
నిజ్జర్ హత్యలో అనుమానితులంటూ ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసిన కెనడా
పాలస్తీనా అనుకూలవాదుల నినాదాలతో రణరంగంగా మారిన కొలంబియా యూనివర్సిటీ
కేంద్ర మధ్యంతర బడ్జెట్పై ప్రత్యేక విశ్లేషణ
మంగళము కుసుమ సుకుమారునకు....
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
తేజస్లో మోదీ
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
రామమందిరం గురించి ప్రముఖ నాట్యకళాకారిణి సోనాల్ మాన్సింగ్
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధానికీ, కేరళ పేలుళ్ళకూ సంబంధం ఏంటి?
ఆసియా పారా గేమ్స్లో పాల్గొన్న భారత బృందాన్ని ప్రశంసిస్తున్న ప్రధానమంత్రి
గిద్దలూరులో వైసీపీ రికార్డు మెజారిటీ నిలుపుకుంటుందా?
ప్రజ్వల్ రేవణ్ణ వివాదం కన్నడ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?