రాకెట్ లో సాంకేతిక లోపం, స్పేస్ జర్నీకి బ్రేక్
T Ramesh | 11:11 AM, Tue May 07, 2024
‘రామమందిరం తీర్పును మార్చివేయాలని రాహుల్ కోరుకున్నారు’
P Phaneendra | 10:58 AM, Tue May 07, 2024
శబరిమల స్పాట్ బుకింగ్ రద్దు... మే 10 నుంచి కేదార్నాథుడి దర్శనం
T Ramesh | 10:03 AM, Tue May 07, 2024
చురుగ్గా మూడో దశ ఎన్నికలు : ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ
K Venkateswa... | 09:35 AM, Tue May 07, 2024
బీజేపీ కంచుకోట గుజరాత్లో కాంగ్రెస్ పోటీ ఐనా ఇవ్వగలదా?
P Phaneendra | 18:00 PM, Mon May 06, 2024
సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో అభివృద్ధి నిల్ : అవినీతి ఫుల్
K Venkateswa... | 17:35 PM, Mon May 06, 2024
మంత్రి సహాయకుడి ఇంట్లో రూ.25కోట్ల నగదు
P Phaneendra | 16:23 PM, Mon May 06, 2024
కొత్త డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా నియామకం
K Venkateswa... | 15:58 PM, Mon May 06, 2024
మన ప్రధానమంత్రులు : రాజీవ్ రతన్ గాంధీ
P Phaneendra | 15:48 PM, Mon May 06, 2024
ఆలూరు ఓటర్లు ఎటువైపు?
K Venkateswa... | 14:04 PM, Mon May 06, 2024
ఆదోనిలో బీజేపీ అభ్యర్థి చరిత్ర సృష్టిస్తాడా?
K Venkateswa... | 14:00 PM, Mon May 06, 2024
శబరిమల స్పాట్ బుకింగ్ రద్దు... మే 10 నుంచి కేదార్నాథుడి దర్శనం
చురుగ్గా మూడో దశ ఎన్నికలు : ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ
మండపేటలో వేగుళ్ళ డబుల్ హ్యాట్రిక్ మొదలవుతుందా?
Mandapeta Assembly Constituency Profile
మండపేట నియోజకవర్గం 2008లో ఏర్పడింది. మొదట్లో అంటే
1952 ఎన్నికలకు ముందు పామర్రు నియోజకవర్గం ఉండేది. 1978నాటికి దాన్ని ఆలమూరు
స్థానంగా మార్చారు.
మండపేట నియోజకవర్గం పరిధిలో మూడు మండలాలు ఉన్నాయి. అవి మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం.
పామర్రు నియోజకవర్గంగా ఉన్నప్పుడు అంటే 1952 నుంచి 1972 వరకూ కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. 1967లో మాత్రం స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు. 1978లో ఆలమూరు నియోజకవర్గంలో మొదటిసారి పోటీలో కాంగ్రెస్ విజయం సాధించింది, తర్వాత 1983, 1985లో తెలుగుదేశం విజయం సాధించింది. 1989లో కాంగ్రెస్ ఉనికి చాటుకుంది. 1994, 1999 ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు సొంతం చేసుకుంది. 2004లో కాంగ్రెస్ గెలిచింది. మళ్ళీ 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది.
రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన మొదటి ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున జి వెంకటస్వామినాయుడు తలపడ్డారు. ఆ ఎన్నికల్లో జోగేశ్వరరావు గెలిచారు. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి జోగేశ్వరరావు, వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ తలపడ్డారు. అప్పుడు కూడా జోగేశ్వరరావు గెలిచి హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నారు.
ఇప్పుడు 2024లో వైఎస్ఆర్సిపి నుంచి తోట త్రిమూర్తులు పోటీ చేస్తున్నారు. ఎన్డిఎ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధిగా వేగుళ్ళ జోగేశ్వరరావు నిలబడ్డారు. రెండో హ్యాట్రిక్ ప్రారంభించాలని ఉత్సాహంగా ఉన్నారు. మరోవైపు ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా కామన ప్రభాకరరావు బరిలోకి దిగారు.
Trending Tag
రాజమహేద్రవరంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్ దౌర్హరాలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
తెలంగాణ జహీరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
శబరిమల స్పాట్ బుకింగ్ రద్దు... మే 10 నుంచి కేదార్నాథుడి దర్శనం
చురుగ్గా మూడో దశ ఎన్నికలు : ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ
సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో అభివృద్ధి నిల్ : అవినీతి ఫుల్
ఎమ్మిగనూరులో లోకల్ Vs నాన్ లోకల్ పోరులో గెలిచేదెవరు?
శబరిమల స్పాట్ బుకింగ్ రద్దు... మే 10 నుంచి కేదార్నాథుడి దర్శనం
చురుగ్గా మూడో దశ ఎన్నికలు : ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ
శబరిమల స్పాట్ బుకింగ్ రద్దు... మే 10 నుంచి కేదార్నాథుడి దర్శనం
నిజ్జర్ హత్యలో అనుమానితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
నిజ్జర్ హత్య కేసులో అరెస్టైన వారికి పాక్ ఐఎస్ఐతో లింకులు
నిజ్జర్ హత్యలో అనుమానితులంటూ ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసిన కెనడా
కేంద్ర మధ్యంతర బడ్జెట్పై ప్రత్యేక విశ్లేషణ
మంగళము కుసుమ సుకుమారునకు....
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
తేజస్లో మోదీ
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
రామమందిరం గురించి ప్రముఖ నాట్యకళాకారిణి సోనాల్ మాన్సింగ్
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధానికీ, కేరళ పేలుళ్ళకూ సంబంధం ఏంటి?
ఆసియా పారా గేమ్స్లో పాల్గొన్న భారత బృందాన్ని ప్రశంసిస్తున్న ప్రధానమంత్రి
ఎమ్మిగనూరులో లోకల్ Vs నాన్ లోకల్ పోరులో గెలిచేదెవరు?