మధ్యప్రదేశ్లో బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి
P Phaneendra | 17:58 PM, Mon Apr 29, 2024
సందేశ్ఖాలీ అరాచకవాదుల ప్రయోజనాల కోసం కోర్టుకు వస్తారా : బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు
K Venkateswa... | 16:56 PM, Mon Apr 29, 2024
స్టాక్ మార్కెట్ల దూకుడు : భారీ లాభాల్లో ముగిసిన సూచీలు
K Venkateswa... | 16:34 PM, Mon Apr 29, 2024
మన ప్రధానమంత్రులు : ఉపోద్ఘాతం
P Phaneendra | 16:33 PM, Mon Apr 29, 2024
మహారాష్ట్రలోని సతారాలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
K Venkateswa... | 16:21 PM, Mon Apr 29, 2024
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
K Venkateswa... | 15:32 PM, Mon Apr 29, 2024
ఇండియా అఫీషియల్ టీజర్
K Venkateswa... | 15:04 PM, Mon Apr 29, 2024
కెనడా ప్రధాని సమక్షంలో ఖలిస్థానీ నినాదాలు
K Venkateswa... | 14:59 PM, Mon Apr 29, 2024
బీజేపీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
K Venkateswa... | 13:42 PM, Mon Apr 29, 2024
ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ : అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
K Venkateswa... | 13:21 PM, Mon Apr 29, 2024
బీజేపీ మహిళానేతపై తృణమూల్ గూండాల దాడి
P Phaneendra | 13:19 PM, Mon Apr 29, 2024
సందేశ్ఖాలీ అరాచకవాదుల ప్రయోజనాల కోసం కోర్టుకు వస్తారా : బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు
స్టాక్ మార్కెట్ల దూకుడు : భారీ లాభాల్లో ముగిసిన సూచీలు
బెంగళూరు కేఫ్ కుట్రలో ప్రధాన కుట్రదారుడి అరెస్ట్
Key Conspirator in Bangalore Café Blast Case Arrested
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో పేలుడు ఘటనకు ప్రధాన కుట్రదారుణ్ణి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ గురువారం అరెస్ట్ చేసింది. మూడు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీస్థాయిలో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ ఎట్టకేలకు కుట్రదారుణ్ణి పట్టుకోగలిగింది. మార్చి 1న జరిగిన పేలుడు ఘటనలో పలువురు కస్టమర్లు, హోటల్ సిబ్బంది గాయపడ్డారు.
ఎన్ఐఏ కర్ణాటకలో 12చోట్ల, తమిళనాడులో 5చోట్ల, ఉత్తరప్రదేశ్లో ఒకచోట సోదాలు నిర్వహించింది. ఆ క్రమంలోనే ముజామిల్ షరీఫ్ను అరెస్ట్ చేసింది. ఇప్పటికే గుర్తించిన ఇద్దరు నిందితులకు కుట్ర అమలులో సహకరించిన ప్రధాన సూత్రధారి ముజామిల్ షరీఫ్.
ఈ కుట్రలో ప్రధాన నిందితుడు, పేలుడుకు పాల్పడిన వ్యక్తి ముసావిర్ షాజీబ్ హుసేన్ అని ఎన్ఐఏ మొదట్లోనే గుర్తించింది. పలు ఇతర కేసుల్లో నిందితుడిగా ఉన్న అబ్దుల్ మతీన్ తాహాను మరో కుట్రదారుగా గుర్తించింది. వారిద్దరూ ఇంకా పట్టుబడలేదు. అబ్దుల్ మహీన్ తాహా 2020 నుంచీ పరారీలోనే ఉన్నాడు. ఇంక, రామేశ్వరం కేఫ్లో ఐఈడీ బాంబు పెట్టిన వ్యక్తి ముసావిర్ షాజీబ్ హుసేన్.
మార్చి 1న పేలుడు తర్వాత రామేశ్వరం కేఫ్ మార్చి 9 నుంచీ మళ్ళీ తెరచుకుంది. అక్కడ పటిష్ట భద్రతా ఏర్పాట్లు అమలవుతున్నాయి. కేఫ్ ద్వారం దగ్గర మెటల్ డిటెక్టర్లు అమర్చారు. కస్టమర్లను స్క్రీనింగ్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు.
Trending Tag
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
సందేశ్ఖాలీ అరాచకవాదుల ప్రయోజనాల కోసం కోర్టుకు వస్తారా : బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు
స్టాక్ మార్కెట్ల దూకుడు : భారీ లాభాల్లో ముగిసిన సూచీలు
బీజేపీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ : అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
కాంగ్రెస్ మైనారిటీ అస్త్రం : ముస్లిములకు ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు
సందేశ్ఖాలీ అరాచకవాదుల ప్రయోజనాల కోసం కోర్టుకు వస్తారా : బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు
స్టాక్ మార్కెట్ల దూకుడు : భారీ లాభాల్లో ముగిసిన సూచీలు
కేంద్ర మధ్యంతర బడ్జెట్పై ప్రత్యేక విశ్లేషణ
మంగళము కుసుమ సుకుమారునకు....
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
తేజస్లో మోదీ
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
రామమందిరం గురించి ప్రముఖ నాట్యకళాకారిణి సోనాల్ మాన్సింగ్
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధానికీ, కేరళ పేలుళ్ళకూ సంబంధం ఏంటి?
ఆసియా పారా గేమ్స్లో పాల్గొన్న భారత బృందాన్ని ప్రశంసిస్తున్న ప్రధానమంత్రి
కాంగ్రెస్ మైనారిటీ అస్త్రం : ముస్లిములకు ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు