బీజేపీలో చేరిన ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు
P Phaneendra | 16:59 PM, Sat May 04, 2024
గుంటూరులో గెలిచే శ్రీమంతుడెవరు
K Venkateswa... | 16:55 PM, Sat May 04, 2024
బాపట్ల : సూపర్ సిక్స్ వెర్సెస్ నవరత్నాలు ప్లస్
T Ramesh | 16:49 PM, Sat May 04, 2024
నిధులివ్వలేదు, పోటీ చేయలేనంటూ తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి
P Phaneendra | 16:35 PM, Sat May 04, 2024
గుంటూరు తూర్పులో బాద్షా ఎవరు?
K Venkateswa... | 16:29 PM, Sat May 04, 2024
గుంటూరు పశ్చిమ గాలులు ఎవరివైపు ?
K Venkateswa... | 16:02 PM, Sat May 04, 2024
రేపల్లె పోరు: హ్యాట్రిక్ కోసం టీడీపీ, ఖాతా తెరవాలని వైసీపీ తహతహ
T Ramesh | 15:53 PM, Sat May 04, 2024
ఆంధ్రా ప్యారిస్ తెనాలి ఎవరి ఖాతాలో పడనుంది?
K Venkateswa... | 15:19 PM, Sat May 04, 2024
వేమూరు అసెంబ్లీ స్థానంలో గెలిచే ‘బాబు’ ఎవరో...?
T Ramesh | 14:37 PM, Sat May 04, 2024
రాజధాని ప్రభావం తాడికొండపై ఎంత వరకు చూపుతుంది?
K Venkateswa... | 14:25 PM, Sat May 04, 2024
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఎవరికి దక్కనున్నాయి?
K Venkateswa... | 14:18 PM, Sat May 04, 2024
నిధులివ్వలేదు, పోటీ చేయలేనంటూ తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి
రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ : 100 ప్రధాన స్టేషన్లలో రూ.20కే భోజనం
భారతీయ రైల్వే ప్రయాణీకులకు శుభవార్త చెప్పింది.దేశంలోని 100 ప్రధాన రైల్వే స్టేషన్లలో కేవలం రూ.20కే భోజనం అందించనున్నారు. ముఖ్యంగా థర్డ్ క్లాస్ ప్రయాణీకుల బోగీల వద్ద ఫ్లాట్ ఫారాలపై ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చారు.దేశ వ్యాప్తంగా 150 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పశ్చిమ రైల్వే
దీనిపై స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది.ప్రయాణీకుల రద్దీని గమనించి రైల్వే శాఖ ఈ ఏర్పాట్లు చేసింది. వేసవి కాలం మొత్తం తక్కువ ధరకు భోజనం అందించనున్నారు.
ఎంతో పరిశుభ్రంగా రూ.20కే అందించే భోజనం ప్రయాణీకులు సంతృప్తి చెందేలా ఉంటుందని రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు ప్రకటించారు. భోజనానికి అదనంగా స్నాక్స్ కూడా కలసి రూ.50కే అందిస్తున్నారు. 2023లో దేశ వ్యాప్తంగా 51 స్టేషన్లలో తక్కువ ధరకే భోజనాలకు అందించే ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం దాన్ని 100 స్టేషన్లకు విస్తరించారు.
Trending Tag
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
తెలంగాణ జహీరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం లైవ్
నిధులివ్వలేదు, పోటీ చేయలేనంటూ తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి
రేపల్లె పోరు: హ్యాట్రిక్ కోసం టీడీపీ, ఖాతా తెరవాలని వైసీపీ తహతహ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఎవరికి దక్కనున్నాయి?
నిధులివ్వలేదు, పోటీ చేయలేనంటూ తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి
ప్రజ్వల్ రేవణ్ణ వివాదం కన్నడ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
నిజ్జర్ హత్యలో అనుమానితులంటూ ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసిన కెనడా
పాలస్తీనా అనుకూలవాదుల నినాదాలతో రణరంగంగా మారిన కొలంబియా యూనివర్సిటీ
కేంద్ర మధ్యంతర బడ్జెట్పై ప్రత్యేక విశ్లేషణ
మంగళము కుసుమ సుకుమారునకు....
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
తేజస్లో మోదీ
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
రామమందిరం గురించి ప్రముఖ నాట్యకళాకారిణి సోనాల్ మాన్సింగ్
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధానికీ, కేరళ పేలుళ్ళకూ సంబంధం ఏంటి?
ఆసియా పారా గేమ్స్లో పాల్గొన్న భారత బృందాన్ని ప్రశంసిస్తున్న ప్రధానమంత్రి
నిధులివ్వలేదు, పోటీ చేయలేనంటూ తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి
రేపల్లె పోరు: హ్యాట్రిక్ కోసం టీడీపీ, ఖాతా తెరవాలని వైసీపీ తహతహ
ప్రజ్వల్ రేవణ్ణ వివాదం కన్నడ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?